జై భారత్ వాయిస్ దామెరదామెర మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం దామెర మండలంలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో అభిమానుల కోలాహలం నడుమ ఎమ్మెల్యే...
జై భారత్ వాయిస్ దామెరదామెర మండల కేంద్రంలోని శివాలయ పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి...
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలం ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం ముస్త్యాలపల్లి గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి...
(జై భారత్ వాయిస్ గీసుగొండ )సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొనిగ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం లోని ఎస్. ఎస్ డిగ్రీ కాలేజీ లో...
( జై భారత్ వాయిస్ ఆత్మకూరు )ఆత్మకూరు మండలంలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు...
జై భారత్ వాయిస్ )దర్శి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల ప్రజా సంకల్ప వేదిక సభ్యులు, విద్యా వేత్తలు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులతో...
(జై భారత్ వాయిస్ దామెర )రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి ధీమా...
జై భారత్ వాయిస్ ఆత్మకూరు):సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.ఆత్మకూరు మండల...
జై భారత్ వాయిస్ గీసుకొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుల లో సేంద్రియ ఎరువును తయారు చేసుకొని వాటిద్వారా ఆదాయాన్ని పొంది గ్రామాలను మరింత అభివృద్ధి...
జై భారత్ వాయిస్ నూజివీడు*అన్నాచెల్లెళ్ల ప్రేమకు నిదర్శనం రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు మహిళలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకి రాఖి...