జై భారత్ వాయిస్ న్యూస్ సంగెం సెప్టెంబర్ 7)సంగెం మండలంలోని గౌడ బజార్ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు,భక్తులు, భక్తిశ్రద్ధలతో , నైవేద్యాలు,...
*ఇల్లంద యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ప్రారంభం* వరంగల్ జిల్లా//వర్ధన్నపేట మండలం ఇళ్ళంద గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 వర్ధన్నపేట ప్రతినిధి:-...
*గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల సమస్యలను పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ వర్ధన్నపేట* వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 వర్ధన్నపేట ప్రతినిధి:- వర్ధన్నపేట మండలంలోని గిరిజన...
*గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ 15వ డివిజన్ – మొగిలిచర్లలో మృతురాలి కుటుంబానికి పరామర్శి* వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//మొగిలిచర్ల జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7...
*వేయి స్తంభాల గుడిలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలకు హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి* హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్...
*ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణి చేసిన ఎమ్మెల్యే నాయిని* హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 హనుమకొండ ప్రతినిధి:- మట్టి గణపతులతో...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):యువతి యువకులందరూ రక్తదానం చేసి ప్రమాదాల్లో గాయపడ్డ వారి ప్రాణాలను కాపాడాలని కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలం...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్తెలంగాణ ఉద్యోగ,గెజెట్టెడ్ అధికారుల,ఉపాధ్యాయ ,పెన్షనర్ల జేఏసీ నేతలపై లచ్చిరెడ్డి చేసిన ఆరోపణల్నితెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ టీచర్స్ పెన్షన్ ఔట్సోర్సింగ్ అండ్ వర్కర్స్...
*తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండ సురేఖ* హైదరాబాద్ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వరంగల్ జిల్లా ప్రతినిధి:-...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 కేయూకాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాల విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని , ప్రభుత్వ డిగ్రీ...
జై భారత్ వాయిస్ న్యూస్. వర్ధన్నపేట సెప్టెంబర్ 5వర్ధన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం, టీఎన్జీఓ సంఘానికి అనుబంధంగా వర్ధన్నపేట మండల...
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ధర్మారం గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరం ఆంటీ లార్వల్ ఆపరేషన్,స్ప్రే నిర్వహించడం జరిగినదని...
జై భారత్ వాయిస్ సెప్టెంబర్ 5. గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక హైస్కూల్ లో ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గీసుకొండ గ్రామంలోని ఉన్నత పాఠశాల,...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 వరంగల్ ప్రతినిధి:- ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 పరకాల ప్రతినిధి:-పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. వివిధ పాఠశాలలో శారద...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 వర్ధన్నపేట ప్రతినిధి:- వర్ధన్నపేట మండలంలోని, దివిటిపెల్లి గ్రామములో పాఠశాలలో సర్వేపెల్లి రాధాకృష్ణ గురుపూజోత్సవం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 వర్ధన్నపేట ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని ఎనుమాముల, ఇందిరమ్మ కాలనీ ఫేస్-1(ముసలమ్మ కుంట) కాలనీలలో...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్ సతీమతీ కీ.శే తాడిశెట్టి నీరజ...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 హనుమకొండ ప్రతినిధి:-వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, కాజిపేట ఫాతిమా నగర్ పారీష్ కౌన్సిల్ & మథర్ థెరిసా కమిటీ ఆధ్వర్యంలో...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 హైదరాబాద్ ప్రతినిధి:-విద్యార్థికి దశ, దిశను చూపించే గురువు పాత్ర సమాజంలో అత్యున్నతమైనదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి...
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండవరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వంచనగిరి గ్రామంలో నమోదైన...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 వర్ణపేట ప్రతినిధి:-వర్న్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో ఇటీవల కురిసిన వర్షానికి గ్రామంలోని 11వ వార్డులో అంతర్గత సిసి రోడ్డు...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 వరంగల్ ప్రతినిధి:-ఏకంగా తాహశీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నుండే నకిలీ సర్టిఫికెట్లు జారీ. వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 వర్ధన్నపేట ప్రతినిధి:-వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి నిన్న రాత్రి పారిస్ లో...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 వరంగల్ ప్రతినిధి:-బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు ఎంపీ రవిచంద్ర...
*సీరోల్ ఎస్సై నగేష్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి*మహబూబాబాద్ జిల్లా//మర్రిపేడ మండలం//సీతారాం తండాజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 మహబూబాబాద్ ప్రతినిధి:-భారీ వర్షం ధాటికి...
జై భారత్ వాయిస్ న్యూస్ కాకినాడ రూరల్ వలసపాకల ఆగస్టు 03 కాకినాడలో విలీనం జరిగిన 8గ్రామాల దస్త్రాలను ప్రభుత్వ ఆదేశాలతో కార్పోరేషన్ కు తీసుకువచ్చే ప్రక్రియ...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి:మహబూబాబాద్ జిల్లా భారీ వర్షాల దెబ్బతిన్న సిరోలు మండలంలోని పురుషోత్తమాయగూడెం, సీతారాంపురం గ్రామాలను, నెల్లికుదురు మండలంలోని...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ రాంనగర్ లోని కొండా దంపతుల క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రజల...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 వరంగల్ ప్రతినిధి:- గీసుకొండ మండలం విశ్వనాధపురంలో ఇటీవల కాలంలో జన్ను కొమురమ్మ మరణించారు కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 వర్ధన్నపేట ప్రతినిధి:-గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న శాసన...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 వరంగల్ ప్రతినిధి:-ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శివనగర్ నందు చిరంజీవి కందకట్ల వశిష్ట దత్త రెండవ జన్మదినం పురస్కరించుకొని వారి...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 హనుమకొండ ప్రతినిధి:-అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్ ) ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో ఉన్నా...
ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక చేయూత( జై భారత్ వాయిస్ ఆత్మకూరు):చిన్ననాడు కలిసి చదువుకున్న తోటి మిత్రుడికి ఆపద వచ్చిందంటే బాసటగా నిలిచి మేమున్నా మంటూ మిత్రునికి...
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 2గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని హర్జియా తండా లో వైద్యాధికారి డాక్టర్ దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 హనుమకొండ ప్రతినిధి:- సంక్షేమ పథకాలు గురించి మాట్లాడాలంటే వై.ఎస్ కి ముందు తర్వాత అని చెప్పు కోవాల్సిందేనని వరంగల్...
వైస్సార్ 15వ వర్ధంతి సందర్బంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు..హన్మకొండ జై భారత్ వాయిస్...
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఏకశిలా పార్కు నుండి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వర్షాన్ని సైతం...
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 హనుమకొండ ప్రతినిధి:- హన్మకొండ జిల్లాలో రెండు రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు మహబూబాబాదు కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్...
*గీసుకొండలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలు* వరంగల్ జిల్లా//గీసుకొండజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి...
*వాగులో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన తాసిల్దార్ సిబ్బంది* మహబూబాబాద్ జిల్లా//కొత్తగూడ మండలంజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట ప్రతినిధి:-తాసిల్దార్ జూనియర్ అసిస్టెంట్ జనగం పాపారావు...
*నెక్కొండ మండలం వెంకటాపురం వాగులో చిక్కుకున్న బస్సులోని ప్రయాణికులను కాపాడిన లారీ డ్రైవర్* వరంగల్ జిల్లా//నెక్కొండ మండలం// వెంకటాపురం గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1...
*కొత్తగూడా మండలంలోని వాగులను పరిశీలిస్తున్న తహసిల్దార్, ఎస్ఐ* రెండు మండలాలు సుమారు 36 గ్రామపంచాయతీలకు రాకపోకలకు అంతరాయం. మహబూబాబాద్ జిల్లా//కొత్తగూడా జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్...
*ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొత్తగూడా మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి* మహబూబాబాదు జిల్లా// కొత్తగూడ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట ప్రతినిధి:...
గీసుకొండ మండలంలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గీసుకొండ తహసిల్దార్ రియాజుద్దీన్ తెలిపారు గీసుకొండ మండల తాహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం...
*భారీ వర్షాల పట్ల పరకాల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*వరంగల్ జిల్లా//పరకాల నియోజకవర్గంజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా...
బ్రేకింగ్ న్యూస్ : *కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి శివారులో కొట్టుకపోయినా రైల్వే ట్రాక్* మహబూబాబాద్ జిల్లా// కేసముద్రం మండలం//తాళ్ల పూస పల్లి జై భారత్ వాయిస్...
ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం.- శ్రీనివాసరావు సేవలు ఆదర్శం- (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): నల్లబెల్లి మండల విద్యా నోడల్ అధికారి, రంగాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు...
*ఎస్ఎఫ్ఐ పరకాల కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా* హన్మకొండ జిల్లా//పరకాల జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 31 పరకాల ప్రతినిధి:- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో...
*బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్నా పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డా,, ఖాళీ ప్రసాద్* వరంగల్ జిల్లా// గీసుకొండ మండలం//ధర్మారంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు...
*శాయంపేటలో అంగరంగ వైభవంగా హనుమాన్ నగర సంకీర్తన* హన్మకొండ జిల్లా//శాయంపేట జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 31 పరకాల ప్రతినిధి:- శాయంపేట మండల కేంద్రంలోని అతి...
*దేవాలయాల ప్రతిష్టాపన కార్యక్రమాలలో పాల్గొన్న కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి* వరంగల్ జిల్లా//సంగెం మండలం//గవిచర్ల జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 31 వరంగల్ ప్రతినిధి:-...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): రేపటి సమాజానికి విద్యార్థులు దిక్సూచి కావాలని అదేవిధంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండకాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లమా, సర్టిఫికెట్, ఓరియంటేషన్ కోర్సులలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు...
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):వినాయక నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆత్మకూరు ఎస్సై పరమేశ్వర్ అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మాడ్రన్ పోలీస్...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 వరంగల్ ప్రతినిధి:-బీసీకులగణన మరియు 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని గీసుకొండ మండల కేంద్రంలో ఆరు...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 పరకాల ప్రతినిధి:-ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను తగ్గించాలని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ జిల్లా విద్య శాఖ అధికారి...
హన్మకొండ//హంటర్ రోడ్డుజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 హన్మకొండ ప్రతినిధి:-హనుమకొండ బస్టాండ్ లో డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవ...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 హన్మకొండ ప్రతినిధి:-హసన్పర్తి మండలంలోని ఎంజేబీ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ టిమ్స్ ఆసుపత్రి వ్యయం పెంపుపై విజిలెన్స్ విచారణ. టిమ్స్ వ్యయం పెంపుపై విజిలెన్స్ విచారణకు సీఎం...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 ములుగు ప్రతినిధి:-దేవాదుల ఎత్తిపోతల పథకం పురోగతిపై నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పొంగులేటి...
జై భారత్ వాయిస్ న్యూస్ సంగెం ఆగస్టు 29గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు తీజ్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.గురువారం రాత్రి...
*నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం* వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//విశ్వనాథపురంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 వరంగల్ ప్రతినిధి:-మండల పార్టీ ఉపాధ్యక్షులు జన్ను రమేష్ నానమ్మ స్వర్గీయ...
*బీసీ డిమాండ్ల సాధనకై హైదరాబాద్ హోటల్ సెంట్రల్ కోర్టులో అఖిలపక్ష సమావేశం* హైదరాబాద్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 హైదరాబాద్ ప్రతినిధి:-బి.సి. డిమాండ్ల సాధనకై హైదరాబాద్...
*న్యూ శాయంపేట పోచమ్మ తల్లి బోనాల జాతరలో సతీసమేతంగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే* హన్మకొండ జిల్లా//న్యూ శాయంపేట జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29...
*రామ్ నగర్ బంజారా కాలనీలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే* హనుమకొండ/రామ్ నగర్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 హనుమకొండ...
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 28బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు జరపాలని రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ గీసుగొండ మండలం, ఎలుకుర్తి...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హనుమకొండ ప్రతినిధి:-రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు,...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హన్మకొండ ప్రతినిధి:-హన్మకొండలో గవర్నర్ జిష్ను దేవ్ వర్మతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటించారు.. గవర్నరుతో కలిసి...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హనుమకొండ ప్రతినిధి:-హన్మకొండ రాంనగర్ లో హన్మకొండ జిల్లా టీఎన్జీఓఎస్ సంఘం అధ్యక్షుడు నాయకులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు 66 డివిజనులో వర్షాకాలంలో వచ్చు సీజన్ వ్యాధులపై...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-గీసుకొండ మండలంలఎలుకుర్తిహవేలీ కి చెందిన సామల హరీశ్ వివాహా వేడుకల్లో నిమ్స్ వైద్యులు మార్తా రమేష్ హజరై...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 నర్సంపేట ప్రతినిధి:-రాష్ట్రంలో జూనియర్ కాలేజీలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హనుమకొండ ప్రతినిధి:-వరంగల్ మహానగర పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మని ఎన్ఐటి లో మర్యాద పూర్వకంగా...
భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-గీసుకొండ మండలం మరియాపురం గ్రామంలోని ప్రమాదవశాత్తు గాయాలైన రంపీస శ్యాంసుందర్ , ఇటీవల మృతి చెందిన బిట్ల మొగిళి...
టీచర్ల సమస్యల పరిష్కారంలో పీ ఆర్టీ యు ముందు ఉంటుంది – జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ రెడ్డి (జై భారత్ వాయిస్ వరంగల్):ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 కేయూ ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర లా ఎంట్రన్స్ సెట్ వెబ్ ఆప్షన్లు నేడు మొదలవుతుండగా అందులో కాకతీయ యూనివర్సిటీ న్యాయకాలశాల...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హన్మకొండ ప్రతినిధి:-పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాశ్...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హన్మకొండ ప్రతినిధి:-హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వార్డెన్లు రెగ్యులర్గా విధులకు హాజరు కాని...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-ఎమ్మెల్సీ కవితపై ఎడి కేసు అక్రమం సర్వోత్తమ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం హర్షనియమని బిఆర్ఎస్ పార్లమెంటరీ...