జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-ఎమ్మెల్సీ కవితపై ఎడి కేసు అక్రమం సర్వోత్తమ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం హర్షనియమని బిఆర్ఎస్ పార్లమెంటరీ...
వరంగల్//కొత్తవాడజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కొత్త వాడలో మాజీ కార్పొరేటర్ యేలగం శ్రీనివాస్ గుండెపోటుతో మరణించగా ఆ...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని శివనగరులో ఇండ్లు అగ్ని ప్రమాదానిక గురికాగా ఆవిషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హనుమకొండ ప్రతినిధి:-వర్షాకాలంలో ప్రధాకరమైన దోమల విహారంతో ప్రభలుతున్న విషజ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్య సిబ్బంది వార్డులలో...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):భారత దేశంలోనే అరుదైన పంచలింగాల శివాలయం పునర్నిర్మానం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చేసుకోవడం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 హన్మకొండ ప్రతినిధి:-విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. కర్ణాటక...
*నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్* వరంగల్//కాశిబుగ్గజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 వరంగల్ ప్రతినిధి:- కాశిబుగ్గకు చెందిన కదిరాల కిరణ్ ఆటో డ్రైవర్ తన ఆటోలో...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ఆగస్టు 26వాతావరణంలో మార్పు వలన అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి వాటిని అరికట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ ఆశా కార్యకర్త నుండి వైద్యాధికారి వరకు...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26మహిళలు ఆర్థిక సాధికారత సాధించినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య...
జై భారత్ వాయిస్ న్యూస్ కరీంనగర్ ప్రతినిధి:- ఆగష్టు 26కరీంనగర్-2 డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు ఆదివారం చేరుకున్నాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం కానున్న డిపోగా...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 వర్ధన్నపేట ప్రతినిధి:-ఎస్ బి ఐ బ్యాంకులో కంప్యూటర్స్ షాట్ సర్క్యూట్రెండు కంప్యూటర్లు వివిధ రకాల డాక్యుమెంట్స్ మరియు కొంత...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26హనుమకొండ 61వ డివిజన్ ఫాతిమా నగర్ (నాన్య తండా) లో నిర్వహించిన శ్రీకృష్ణష్టమి వేడుకల్లో ముఖ్యఅతిథిగా వరంగల్...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ గొర్రకుంట శివారులోని కట్ట మల్లన్న దేవాలయాన్ని సోమవారం...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26గ్రేటర్ వరంగల్ నగరంలోని కాజీపేట 63 వ డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనిలో పోచమ్మతల్లి బోనాల ఉత్సవాలలో...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి సోమవారం ‘ఫిర్యాదుల పెట్టె’ ఏర్పాటు చేసారు....
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగష్టు 26తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విద్యార్థుల హామీలను వెంటనే అమలు చేయాలని అన్ని...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26ఆగస్టు 14 న అమెరికాలో మృతి చెందిన ఏరుకొండ రాజేష్ మృతదేహాన్ని వారి స్వగ్రామం ఆత్మకూరుకు తీసుకొని...
జై భారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట ప్రతినిధి:- ఆగష్టు 26వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 25 హనుమకొండ ప్రతినిధి:-బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా, అనైతిక రాజకీయాలతో రైతులను తప్పుదారి పట్టించి, మోసం చేస్తూ,...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 25 హనుమకొండ ప్రతినిధి:-ఆత్మకూరు మండలం నాగయ్య పల్లి గ్రామానికీ చెందినా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ పోగుల సుగుణాకర్, మాజీ...
జై భారత్ వాయిస్ న్యూస్ కాకినాడబాల్యంలో అలవర్చే కళలు సంస్కృతి అభ్యాసం వలన భావి జీవితాలు సుసంపన్నం అవుతాయని భోగి గణపతి పీఠం పేర్కొంది.విద్యాంజలి స్కూల్ లో...
జై భారత్ వాయిస్ వరంగల్ ఆగస్టు 24వరంగల్ పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి నూతన మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం,...
*విద్యార్థుల నడవడిక మీద కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి*వరంగల్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ ప్రతినిధి:- తమ కాలేజీ ల్లో చదివే విద్యార్థుల...
*పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు* హన్మకొండ//పరకాల నియోజకవర్గం జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 పరకాల ప్రతినిధి:- ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి...
తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…SFI *హన్మకొండ//రాంనగర్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 హన్మకొండ ప్రతినిధి:- ఎస్ఎఫ్ఐ హనుమకొండ నుమకొండ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో...
సంగెం ముమ్మిడివరం గ్రామంలోని సిద్ధార్థ పాఠశాలలో శనివారము ముందస్తుగాశ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు మరియు గోపికల...
జై భారత్ వాయిస్ న్యూస్ ఓరుగల్లు ఆగస్టు 24గ్రేటర్ వరంగల్ నగరంలోని శివనగర్ లోని గోల్డెన్ ఓక్ స్కూల్లో శనివారంరోజున శ్రీకృష్ణుని జన్మదినాన్నిపురస్కరించుకుని స్కూల్ చైర్మన్ శ్రీ...
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 24గీసుకొండ మండలంలోని ధర్మారం16 వడివిజన్ ధర్మారంలో చిన్నారి సిసిర పుట్టినరోజు పురస్కరించుకొని ధర్మారం అంగన్వాడీ కేద్రంలో పద్మశాలి సంఘము...
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 24గీసుకొండ మండలంలోని ధర్మారం శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు ముందుస్తుగా పాఠశాలలో నిర్వహించారు. విధ్యార్థులకు భారతీయ...
జై భారత్ వాయిస్ న్యూస్: హనుమకొండ ఆగస్టు24యాదవ కులదైవమైన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 హన్మకొండ ప్రతినిధి:-అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన నాటినుంచి నియోజకవర్గమే కుటుంబంగా భావించి నిత్యం ప్రజలమధ్యనే ఉంటున్నా. ప్రజా సమస్యల పరిష్కారం...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 24వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డు కొత్తూరు జెండాలో 40 లక్షలరూపాయలతో అంతర్గత రోడ్ల నిర్మాణం,...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ జిల్లా ప్రతినిధి:-కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీని అమలు...
జై భారత్ వాయిస్ న్యూస్ తూర్పు ప్రతినిధి:-ఆగష్టు 23 వరంగల్రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం...
జై భారత్ వాయిస్ న్యూస్ కాకతీయ యూనివర్సిటీ ఆగష్టు 23 విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు, భారతదేశం...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 23 యూనివర్సిటీ ప్రతినిధి:డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ఎం.ఎస్సీ) కోర్సులు,...
ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు ఏఐకేస్ జిల్లా కార్యదర్శి. చుక్కయ్య డిమాండ్ చేశారు.హనుమకొండ పట్టణంలోని...
జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ:ఆగస్టు23నూతన ఆర్ఓఆర్-2024 ముసాయిదా చట్టంలో భూ సమస్యల పరిష్కారానికి చాలా అంశాలు ఉన్నాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.శుక్రవారం...
వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు హనుమకొండ టౌన్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,...
సీనియర్ జర్నలిస్టు తిరుపతి రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచన పెళ్లి గ్రామంజై భారత్...
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 22 గీసుగొండకు చెందిన సామాజిక సేవకులు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ తల్లి స్వర్గీయ పెగళ్లపాటి కమలమ్మ వర్ధంతి సందర్భంగా లక్ష్మీనారాయణ సౌజన్యంతో ...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరు నమోదు చేసుకొని ఆ వివరాలను గ్రూపులో అప్డేట్...
జై భారత్ వాయిస్ న్యూస్ సంగెం ఆగస్టు21సంగెం మండలం గవిచర్ల, రైతు వేదికలో ఉద్యాన శాఖ&రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో, ఆయిల్ పామ్ సాగు బిందుసేద్య నిర్వహణపై...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21వరంగల్ జిల్లా టీఎన్జీఓ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా వరంగల్ విద్యాశాఖ అధికారిగా జ్ఞానేశ్వర్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా...
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ 21 ఆగస్టు విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆకాంక్షించారు. వరంగల్...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21ప్రస్తుతం వర్షాలు విస్తృతంగా కురుస్తున్నందున కాలానుగుణంగా సంభవించే వ్యాధుల పట్ల ప్రజలు మరియు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21తల్లిదండ్రులు క్రీడల్లో రాణిస్తున్న తమ పిల్లలను ప్రోత్సహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పోటీల్లో...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21హనుమకొండ అశోక్ కాలనీలో నిర్మించిన గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని బుధవారం వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21వరంగల్ :పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాలలో ఉపాధ్యాయుల నివాస సముదాయాన్ని, వృత్తి విద్యా కోర్సులను త్రిపుర గవర్నర్...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21దుగ్గొండి మండలం తొగర్రాయి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు చిలువేరు శ్రీనివాసులుకి సాహిత్యాభి లాష ఎక్కువే, చదివింది, భోదించేది...
జై భారత్ వాయిస్ న్యూస్ కాకినాడకాకినాడలో రమణ య్యపేట గ్రామవిలీన ప్రక్రియను తక్షణమే పూర్తిచేసి కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించా లని పౌరసౌకర్యాలు కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా...
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 20మానవ మలంను సేంద్రియ ఎరువగా మార్చి వ్యవసాయానికి ఉపయోగించుకునే విధంగా గ్రామీణ ప్రాంత రైతులకు అవగాహన కల్పించాలని వరంగల్...
జై భారత్ వాయిస్ న్యూస్ 20 హన్మకొండకాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు నిర్వహిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ జిల్లా ప్రతినిధి:- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో రుద్రహోమంలో మంత్రి పొన్నం ప్రభాకర్...
జై భారత్ వాయిస్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా::మైలవరం పట్టణంలో వేంచేసియున్న శ్రీ కంచి కామాక్షిసమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానము నందు దివ్య మూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ తూర్పు ప్రతినిధి:- గీసుగొండ గ్రామనికి చెందిన దౌడు చంద్రయ్య కుటుంబంనికి పరకాల నియోజకవర్గం కాంగ్రేస్ పార్టీ అధికార...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండరాఖి పౌర్ణమి సందర్భంగా సోమవారం రోజున ప్రభుత్వ బాలికల సదననాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించారు.ఈ సందర్భంగా బాలికలు...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ జిల్లా ప్రతినిధి:-హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఫోటోగ్రఫీ...
జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం ఆగస్టు 19తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖమంత్రి దనసరి అనసూయ...
జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వరంగల్ జిల్లా ప్రతినిధి:-పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం.పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ గృహ...
జై భారత్ వాయిస్ న్యూస్ న్యూడీల్లిఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 కేయూ క్యాంపస్ ప్రతినిధి:-కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డికి ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ తరఫున పలు డిమాండ్లతో...
జై భారత్ వాయిస్ న్యూస్ ఎల్కతుర్తి ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ తూర్పు ప్రతినిధి:-కరెంట్ పోయిందని ఫోన్ చేస్తే మద్యం మత్తులో బూతులు తిట్టిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను వరంగల్...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ (మలేరియా & ఫైలేరియా) డాక్టర్ అమర్ సింగ్ గారు శనివారంనాడు వరంగల్ జిల్లాలోని...
రిపోర్టర్ జ్యోతిజై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండసీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 హనుమకొండ ప్రతినిధి:-హన్మకొండలోని ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం. ప్రభుత్వ జిల్లా శిక్షణ...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 పరకాల డివిజన్ ప్రతినిధి:-హన్మకొండ శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఘనంగా వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు.మండల కేంద్రంలోని...
వరంగల్ జిల్లా//పుప్పాల గుట్టజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-తెలుగు భాష ఉన్నతికి ఎంతో కృషిచేసిన తెలుగు పండితులు నల్లనాగుల విశ్వనాథం మాస్టారు...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 పరకాల డివిజన్ ప్రతినిధి:-పరకాల నియోజకవర్గం దామర మండల్ ఊరుగొండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నానబోయిన రాజయ్య,...
*78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ* హన్మకొండ జిల్లా//పోలీస్ పరేడ్ గ్రౌండ్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా...
వరంగల్ జిల్లా//గీసుకొండ మండల కేంద్రంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా గీసుగొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో...
భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలల్లో వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్. రాష్ట్ర, జిల్లా బిజెపి నాయకులతో...
జై భారత్ వాయిస్ న్యూస్ దామెరవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోడ్యూటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను దామెర ఎస్.ఐ. అశోక్ ని ఉత్తమ పోలీస్ అధికారిగా ఎంపిక అయ్యారు....
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హనుమకొండ కుడా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం...
మహబూబాబాద్ జిల్లా//తొర్రూరుజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-బిజెపి తొర్రూర్ అర్బన్ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా 78 వ స్వాతంత్ర...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ రైతాంగానికి రుణమాఫి చేసి రైతు రుణం తీర్చుకున్న ఏకైక ప్రభుత్వం...
హన్మకొండ జిల్లా//కాకతీయ యూనివర్సిటీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా ప్రతినిధి:విద్యార్థుల సమస్యలను పట్టించుకోని యూనివర్సిటీ అధికారులు. కాకతీయ యూనివర్సిటీలోని బాయ్స్ కామన్ మేస్సులో...
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//వంచనగిరి గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-గీసుకొండ మండలంలోని వంచనగిరి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రంపిస రాజేశ్వర్...
హనుమకొండ జిల్లా//శాయంపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 పరకాల డివిజన్ ప్రతినిధి:-హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని గాంధీ విగ్రహం వద్ద అన్ని కులాల వారు పద్మశాలి...
(రిపోర్టర్ జ్యోతి)జై భారత్ వాయిస్ న్యూస్: భాగ్యనగరంస్త్రీ నిధి వల్ల మహిళలు వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తుల్లయ్యారని మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగు పడుతుందని మంత్రి...