Jaibharathvoice.com | Telugu News App In Telangana

Author : స్టాప్ రిపోర్టర్- సాంబశివరావు

స్టాప్ రిపోర్టర్- సాంబశివరావు
880 Posts - 0 Comments
జాతీయ వార్తలు

ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసు అక్రమం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-ఎమ్మెల్సీ కవితపై ఎడి కేసు అక్రమం సర్వోత్తమ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం హర్షనియమని బిఆర్ఎస్ పార్లమెంటరీ...
వరంగల్ జిల్లా

ఎలగం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

వరంగల్//కొత్తవాడజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కొత్త వాడలో మాజీ కార్పొరేటర్ యేలగం శ్రీనివాస్ గుండెపోటుతో మరణించగా ఆ...
వరంగల్ జిల్లా

శివనగర్ లోని అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని శివనగరులో ఇండ్లు అగ్ని ప్రమాదానిక గురికాగా ఆవిషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా...
హన్మకొండ జిల్లా

సిడిఎంఏ వీపీ గౌతమ్ గ్రేటర్ వరంగల్ లో పర్యటన

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హనుమకొండ ప్రతినిధి:-మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సి డి ఏమ్ ఏ) వీపీ గౌతమ్ కుడాకి చెందిన పలు అభివృద్ధి...
హన్మకొండ జిల్లా

ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నాయిని

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హనుమకొండ ప్రతినిధి:-వర్షాకాలంలో ప్రధాకరమైన దోమల విహారంతో ప్రభలుతున్న విషజ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్య సిబ్బంది వార్డులలో...
హన్మకొండ జిల్లా

పంచలింగాల శివాలయం నిర్మాణానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి .

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):భారత దేశంలోనే అరుదైన పంచలింగాల శివాలయం పునర్నిర్మానం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చేసుకోవడం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్...
హన్మకొండ జిల్లా

ఇంటర్నేషనల్ కరాటే  విద్యార్థులను అభినందించిన ఎంపీ కడియం కావ్య.

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 హన్మకొండ ప్రతినిధి:-విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. కర్ణాటక...
వరంగల్ జిల్లా

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

*నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్* వరంగల్//కాశిబుగ్గజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 వరంగల్ ప్రతినిధి:- కాశిబుగ్గకు చెందిన కదిరాల కిరణ్ ఆటో డ్రైవర్ తన ఆటోలో...
వరంగల్ జిల్లా

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొవాలి వరంగల్ జిల్లా డిఎంహెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ఆగస్టు 26వాతావరణంలో మార్పు వలన అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి వాటిని అరికట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ ఆశా కార్యకర్త నుండి వైద్యాధికారి వరకు...
హన్మకొండ జిల్లా

గంజాయి స్మగ్లర్ పై పీడీయాక్ట్

జై భారత్ వాయిస్ న్యూస్ దామెర ఆగస్టు 26గంజాయి స్మగ్లర్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం పీడీయాక్ట్ ఉత్తర్వులు జారీ చేసారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి...
వరంగల్ జిల్లా

మహిళలకు కుట్టు మిషన్ లు సర్టిఫికెట్లను అందజేసిన ఎంపీ కడియం కావ్య.

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26మహిళలు ఆర్థిక సాధికారత సాధించినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య...
కరీంనగర్ జిల్లా

కరీంనగర్ డిపోకు చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సులు

జై భారత్ వాయిస్ న్యూస్ కరీంనగర్ ప్రతినిధి:- ఆగష్టు 26కరీంనగర్-2 డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు ఆదివారం చేరుకున్నాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం కానున్న డిపోగా...
మహబూబాబాద్ జిల్లా

తొర్రూర్ ఎస్ బి ఐ బ్యాంకులో చెలరేగిన మంటలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 వర్ధన్నపేట ప్రతినిధి:-ఎస్ బి ఐ బ్యాంకులో కంప్యూటర్స్ షాట్ సర్క్యూట్రెండు కంప్యూటర్లు వివిధ రకాల డాక్యుమెంట్స్ మరియు కొంత...
హన్మకొండ జిల్లా

కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26హనుమకొండ 61వ డివిజన్ ఫాతిమా నగర్ (నాన్య తండా) లో నిర్వహించిన శ్రీకృష్ణష్టమి వేడుకల్లో ముఖ్యఅతిథిగా వరంగల్...
వరంగల్ జిల్లా

కట్ట మల్లన్న దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ గొర్రకుంట శివారులోని కట్ట మల్లన్న దేవాలయాన్ని సోమవారం...
హన్మకొండ జిల్లా

పోచమ్మ తల్లిబోనాల ఉత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26గ్రేటర్ వరంగల్ నగరంలోని కాజీపేట 63 వ డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనిలో పోచమ్మతల్లి బోనాల ఉత్సవాలలో...
వరంగల్ జిల్లా

హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి సోమవారం ‘ఫిర్యాదుల పెట్టె’ ఏర్పాటు చేసారు....
హన్మకొండ జిల్లా

యూనివర్సిటీలకు వీసీలను నియమించడంలో ప్రభుత్వ జాప్యం సరికాదు

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగష్టు 26తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విద్యార్థుల హామీలను వెంటనే అమలు చేయాలని అన్ని...
హన్మకొండ జిల్లా

ఏరుకొండ రాజేష్ మృతదేహాన్ని సందర్శించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి,

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26ఆగస్టు 14 న అమెరికాలో మృతి చెందిన ఏరుకొండ రాజేష్ మృతదేహాన్ని వారి స్వగ్రామం ఆత్మకూరుకు తీసుకొని...
వరంగల్ జిల్లా

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట ప్రతినిధి:- ఆగష్టు 26వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి...
హన్మకొండ జిల్లా

బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన రైతులను ప్రజలను పక్కదారి పట్టించి రాజకీయం చేస్తున్నరు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 25 హనుమకొండ ప్రతినిధి:-బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా, అనైతిక రాజకీయాలతో రైతులను తప్పుదారి పట్టించి, మోసం చేస్తూ,...
హన్మకొండ జిల్లా

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 25 హనుమకొండ ప్రతినిధి:-ఆత్మకూరు మండలం నాగయ్య పల్లి గ్రామానికీ చెందినా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ పోగుల సుగుణాకర్, మాజీ...
కాకినాడ

ఇస్కాన్ కృష్ణాష్టమి పోటీల్లో..రాజరాజేశ్వరిగా అలరించిన మాధుర్య సాయి

జై భారత్ వాయిస్ న్యూస్ కాకినాడబాల్యంలో అలవర్చే కళలు సంస్కృతి అభ్యాసం వలన భావి జీవితాలు సుసంపన్నం అవుతాయని భోగి గణపతి పీఠం పేర్కొంది.విద్యాంజలి స్కూల్ లో...
వరంగల్ జిల్లా

యోగ సాధన తో సంపూర్ణ ఆరోగ్యం

జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేట ఆగస్టు 25యోగ నిత్య జీవితంలో ఒక భాగంగా సాధన చేయాలని అప్పుడే సాధకులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వరంగల్ జిల్లా...
హైదరాబాద్ జిల్లా

వరంగల్ నగరంకు నూతన మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలి

జై భారత్ వాయిస్ వరంగల్ ఆగస్టు 24వరంగల్ పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి నూతన మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం,...
వరంగల్ జిల్లా

విద్యార్థుల నడవడిక మీద కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి

*విద్యార్థుల నడవడిక మీద కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి*వరంగల్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ ప్రతినిధి:- తమ కాలేజీ ల్లో చదివే విద్యార్థుల...
వరంగల్ జిల్లా

పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

*పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు* హన్మకొండ//పరకాల నియోజకవర్గం జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 పరకాల ప్రతినిధి:- ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి...
వరంగల్ జిల్లా

దేవాలయ ప్రధాన అర్చకులు ఆకాంక్ష డాక్టర్ మోహన్ కృష్ణ భార్గవలకు జరిగిన సీమంత మహోత్సవం

*దేవాలయ ప్రధాన అర్చకులు ఆకాంక్ష డాక్టర్ మోహన్ కృష్ణ భార్గవలకు జరిగిన సీమంత మహోత్సవం* జనగామ జిల్లా జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్...
వరంగల్ జిల్లా

తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…

తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…SFI *హన్మకొండ//రాంనగర్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 హన్మకొండ ప్రతినిధి:- ఎస్ఎఫ్ఐ హనుమకొండ నుమకొండ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో...
వరంగల్ జిల్లా

సిద్ధార్థ పాఠశాలలో ముందస్తుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

సంగెం ముమ్మిడివరం గ్రామంలోని సిద్ధార్థ పాఠశాలలో శనివారము ముందస్తుగాశ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు మరియు గోపికల...
వరంగల్ జిల్లా

గోల్డెన్ ఓక్ స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఓరుగల్లు ఆగస్టు 24గ్రేటర్ వరంగల్ నగరంలోని శివనగర్ లోని గోల్డెన్ ఓక్ స్కూల్లో శనివారంరోజున శ్రీకృష్ణుని జన్మదినాన్నిపురస్కరించుకుని స్కూల్ చైర్మన్ శ్రీ...
వరంగల్ జిల్లా

చిన్నారులకు పలకల పంపిణి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 24గీసుకొండ మండలంలోని ధర్మారం16 వడివిజన్ ధర్మారంలో చిన్నారి సిసిర పుట్టినరోజు పురస్కరించుకొని ధర్మారం అంగన్వాడీ కేద్రంలో పద్మశాలి సంఘము...
వరంగల్ జిల్లా

శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 24గీసుకొండ మండలంలోని ధర్మారం శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు ముందుస్తుగా పాఠశాలలో నిర్వహించారు. విధ్యార్థులకు భారతీయ...
హన్మకొండ జిల్లా

ఓరుగల్లులో ఈనెల 26న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్: హనుమకొండ ఆగస్టు24యాదవ కులదైవమైన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,...
వరంగల్ జిల్లా

పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 24మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గ్రేటర్ వరంగల్ నగరంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గరలో గల కృష్ణ...
హన్మకొండ జిల్లా

ఎల్లప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటా డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 హన్మకొండ ప్రతినిధి:-అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన నాటినుంచి నియోజకవర్గమే కుటుంబంగా భావించి నిత్యం ప్రజలమధ్యనే ఉంటున్నా. ప్రజా సమస్యల పరిష్కారం...
హన్మకొండ జిల్లా

కొత్తూరు జెండాలో 40 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 24వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డు కొత్తూరు జెండాలో 40 లక్షలరూపాయలతో  అంతర్గత రోడ్ల నిర్మాణం,...
వరంగల్ జిల్లా

ప్రధాన రహదారిపై పడిన గుంతలను పూడ్చివేత

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ పరిధి గాడేపల్లి నుండి కాపుల కనపర్తి వెళ్ళే దారి...
వరంగల్ జిల్లా

షరతుల్లేకుండా రుణ మాఫీ చేయాలి..మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ జిల్లా ప్రతినిధి:-కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీని అమలు...
హన్మకొండ జిల్లా

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం

జై భారత్ వాయిస్ న్యూస్ పరకాల ప్రతినిధి: ఆగష్టు 24 -తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఆత్మకూర్ (పరకాల లోని మాతృశ్రీ స్కూల్లో) ఇంటర్మీడియట్ మొదటి...
వరంగల్ జిల్లా

విద్యుత్ షాకుకు గురై గాయపడిన బదావత్ ఈశ్వర్ కు విద్యుత్ శాఖ వారి నుండి నష్టపరిహారం చెల్లింపు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 24విద్యుత్ షాక్ కు గురై గాయపడిన బదావత్ ఈశ్వర్ కు విద్యుత్ శాఖ నుండి మంజూరైన 3...
వరంగల్ జిల్లా

వరంగల్ ఎంజిఎం జంక్షన్ తుపాకీ కలకలం..!!!

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు ప్రతినిధి:- ఆగష్టు 23వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం జంక్షనులో గన్నును పారేసుకున్నాడు ఓ సి ఆర్ పి ఎఫ్...
వరంగల్ జిల్లా

ప్రతిపక్ష నాయకులారా సిగ్గుపడండి ఏ మొహం పెట్టుకుని రోడ్లపైకి వస్తారు

జై భారత్ వాయిస్ న్యూస్ తూర్పు ప్రతినిధి:-ఆగష్టు 23 వరంగల్రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం...
హన్మకొండ జిల్లా
అంగవైల్యం పిల్లలకు వసతి గృహం ఆడిటోరియం పార్క్ పనులకు భూమి పూజా ఎమ్మెల్యే ఎంపీ కుడా చైర్మన్ జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ డివిజన్ ప్రతినిధి:-...
వరంగల్ జిల్లా

ప్రపంచం మొత్తం భారతదేశం వైపే చూస్తుంది…కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి మల్లారెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ కాకతీయ యూనివర్సిటీ ఆగష్టు 23 విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు, భారతదేశం...
హన్మకొండ జిల్లా

ఆగష్టు 31 వరకు అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ పీ.జీ కోర్సుల్లో ప్రవేశ గడువు! జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 23 యూనివర్సిటీ ప్రతినిధి:డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ఎం.ఎస్సీ) కోర్సులు,...
హన్మకొండ జిల్లా

విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం

ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు ఏఐకేస్ జిల్లా కార్యదర్శి. చుక్కయ్య డిమాండ్ చేశారు.హనుమకొండ పట్టణంలోని...
హన్మకొండ జిల్లా

నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్ )-2024 ముసాయిదా చట్టం పై చర్చా

జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ:ఆగస్టు23నూతన ఆర్ఓఆర్-2024 ముసాయిదా చట్టంలో భూ సమస్యల పరిష్కారానికి చాలా అంశాలు ఉన్నాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.శుక్రవారం...
వరంగల్ జిల్లా

రతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి

రతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ సొసైటీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 వరంగల్ తూర్పు...
వరంగల్ జిల్లా

కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం!!

కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా పరకాల పట్టణంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 పరకాల డివిజన్...
వరంగల్ జిల్లాహన్మకొండ జిల్లా

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు హనుమకొండ టౌన్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,...
వరంగల్ జిల్లా

సీనియర్ జర్నలిస్టు తిరుపతి రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

సీనియర్ జర్నలిస్టు తిరుపతి రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచన పెళ్లి గ్రామంజై భారత్...
వరంగల్ జిల్లా

పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 22  గీసుగొండకు చెందిన సామాజిక సేవకులు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ తల్లి స్వర్గీయ పెగళ్లపాటి కమలమ్మ వర్ధంతి సందర్భంగా లక్ష్మీనారాయణ సౌజన్యంతో ...
హన్మకొండ జిల్లా

ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరు నమోదు తప్పనిసరి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరు నమోదు చేసుకొని ఆ వివరాలను గ్రూపులో అప్డేట్...
వరంగల్ జిల్లా

ఆయిల్ పామ్ సాగు బిందుసేద్య నిర్వహణపై శిక్షణ

జై భారత్ వాయిస్ న్యూస్ సంగెం ఆగస్టు21సంగెం మండలం గవిచర్ల, రైతు వేదికలో ఉద్యాన శాఖ&రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో, ఆయిల్ పామ్ సాగు బిందుసేద్య నిర్వహణపై...
వరంగల్ జిల్లా

జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ ని సన్మానించిన టీఎన్జీఓస్ నాయకులు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21వరంగల్ జిల్లా టీఎన్జీఓ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా వరంగల్ విద్యాశాఖ అధికారిగా జ్ఞానేశ్వర్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా...
వరంగల్ జిల్లా

విద్యార్థులు ఇష్టపడి చదవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ 21 ఆగస్టు విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆకాంక్షించారు. వరంగల్...
వరంగల్ జిల్లా

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి డిఎం& హెచ్ఓ డాక్టర్ కాజీపేట వెంకటరమణ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21ప్రస్తుతం వర్షాలు విస్తృతంగా కురుస్తున్నందున కాలానుగుణంగా సంభవించే వ్యాధుల పట్ల ప్రజలు మరియు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని...
హన్మకొండ జిల్లా

తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21తల్లిదండ్రులు క్రీడల్లో రాణిస్తున్న తమ పిల్లలను ప్రోత్సహించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. జాతీయ స్థాయిలో స్విమ్మింగ్‌ పోటీల్లో...
హన్మకొండ జిల్లా

గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని ఎమ్మేల్యే రాజేందర్ రెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు.

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21హనుమకొండ అశోక్ కాలనీలో నిర్మించిన గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని బుధవారం వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని...
వరంగల్ జిల్లా

పర్వతగిరిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21వరంగల్ :పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాలలో ఉపాధ్యాయుల నివాస సముదాయాన్ని, వృత్తి విద్యా కోర్సులను త్రిపుర గవర్నర్...
వరంగల్ జిల్లా

బోధిస్తూ.. రచనల్లో రాణిస్తూన్న చిలువేరు శ్రీనివాసులు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21దుగ్గొండి మండలం తొగర్రాయి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు చిలువేరు శ్రీనివాసులుకి సాహిత్యాభి లాష ఎక్కువే, చదివింది, భోదించేది...
కాకినాడ

కాకినాడలో విలీనం కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం చేపట్టిన రమణయ్యపేట వాసులు

జై భారత్ వాయిస్ న్యూస్ కాకినాడకాకినాడలో రమణ య్యపేట గ్రామవిలీన ప్రక్రియను తక్షణమే పూర్తిచేసి కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించా లని పౌరసౌకర్యాలు కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా...
హన్మకొండ జిల్లా

లిచ్ పిట్ విధానం తో జల కాలుష్యాన్ని నివారించాలి.

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 20మానవ మలంను సేంద్రియ ఎరువగా మార్చి వ్యవసాయానికి ఉపయోగించుకునే విధంగా గ్రామీణ ప్రాంత రైతులకు అవగాహన కల్పించాలని వరంగల్...
హన్మకొండ జిల్లా

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు

జై భారత్ వాయిస్ న్యూస్ 20 హన్మకొండకాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు నిర్వహిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్...
హన్మకొండ జిల్లా

రుద్ర హోమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ జిల్లా ప్రతినిధి:- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో రుద్రహోమంలో మంత్రి పొన్నం ప్రభాకర్...
ఎన్టీఆర్

నేత్రపర్వంగా దివ్యమూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం

జై భారత్ వాయిస్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా::మైలవరం పట్టణంలో వేంచేసియున్న శ్రీ కంచి కామాక్షిసమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానము నందు దివ్య మూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం...
వరంగల్ జిల్లా

నిరుపేద  కుటుంబానికి ఆర్థిక సహాయం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ తూర్పు ప్రతినిధి:- గీసుగొండ గ్రామనికి చెందిన దౌడు చంద్రయ్య కుటుంబంనికి   పరకాల  నియోజకవర్గం    కాంగ్రేస్ పార్టీ అధికార...
వరంగల్ జిల్లా

గొర్రెకుంటలో  మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ జిల్లా ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పేదల పెన్నిధి, బడుగు, బలహీన వర్గాల...
వరంగల్ జిల్లా

ఘనంగా మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ తూర్పు ప్రతినిధి:-గీసుగొండ మండలం ఊకల్ హవేలీ క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ జిల్లా నాయకులు రడం భరత్ ...
హన్మకొండ జిల్లా

కలెక్టర్ కు రాఖి కట్టిన బాలికలు

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండరాఖి పౌర్ణమి సందర్భంగా సోమవారం రోజున ప్రభుత్వ బాలికల సదననాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించారు.ఈ సందర్భంగా బాలికలు...
వరంగల్ జిల్లా

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీ లో మొదటి స్థాయ బహుమతి అందుకున్న వీరగోని హరీష్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ జిల్లా ప్రతినిధి:-హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఫోటోగ్రఫీ...
హైదరాబాద్ జిల్లా

సిఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం ఆగస్టు 19తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి  రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖమంత్రి దనసరి అనసూయ...
హన్మకొండ జిల్లా

పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష సమావేశం

జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వరంగల్ జిల్లా ప్రతినిధి:-పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం.పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ గృహ...
జాతీయ వార్తలు

మోదీతో చంద్రబాబు భేటీ

జై భారత్ వాయిస్ న్యూస్ న్యూడీల్లిఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని...
వరంగల్ జిల్లా

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆత్మీయ పరామర్శ

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 17 వరంగల్ తూర్పు ప్రతినిధి:- బాదిత కుటుంబాలు ఎవ్వరు అధైర్య పడొద్దు వారికి అండగా ఉంటాంమని మాజీ ఎమ్మెల్సీ...
హన్మకొండ జిల్లా

లా కాలేజిని మూసివేసే కుట్రలో భాగంగానే లా అడ్మిషన్ల రద్దు…..!?

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 కేయూ క్యాంపస్ ప్రతినిధి:-కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డికి ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ తరఫున పలు డిమాండ్లతో...
వరంగల్ జిల్లా

ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. ఓ...
హన్మకొండ జిల్లా

ఎల్కతుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఎల్కతుర్తి ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్...
వరంగల్ జిల్లా

విద్యుత్ ఉద్యోగులు సస్పెండ్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ తూర్పు ప్రతినిధి:-కరెంట్ పోయిందని ఫోన్ చేస్తే మద్యం మత్తులో బూతులు తిట్టిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను వరంగల్...
వరంగల్ జిల్లా

వరంగల్ జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ పర్యటన

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ (మలేరియా & ఫైలేరియా) డాక్టర్ అమర్ సింగ్ గారు శనివారంనాడు వరంగల్ జిల్లాలోని...
హన్మకొండ జిల్లా

సీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలి

రిపోర్టర్ జ్యోతిజై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండసీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్...
హన్మకొండ జిల్లా

ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 హనుమకొండ ప్రతినిధి:-హన్మకొండలోని ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం. ప్రభుత్వ జిల్లా శిక్షణ...
వరంగల్ జిల్లా

వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో...
హన్మకొండ జిల్లా

శాయంపేట లోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 పరకాల డివిజన్ ప్రతినిధి:-హన్మకొండ శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఘనంగా వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు.మండల కేంద్రంలోని...
వరంగల్ జిల్లా

తెలుగు భాష ఉన్నతికి ఎంతో కృషిచేసిన తెలుగు పండితులు నల్లనాగుల విశ్వనాథం మాస్టారు ఇక లేరు

వరంగల్ జిల్లా//పుప్పాల గుట్టజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-తెలుగు భాష ఉన్నతికి ఎంతో కృషిచేసిన తెలుగు పండితులు నల్లనాగుల విశ్వనాథం మాస్టారు...
వరంగల్ జిల్లా

ప్రజలకు ఎల్లవేళలా కొండా కుటుంబం అండగా ఉంటుంది మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ జిల్లా ప్రతినిధి:-మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓ సిటీలోనే కాంగ్రెస్ పార్టీ...
హన్మకొండ జిల్లా

బిజెపి పార్టీలోకి భారీ చేరికలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 పరకాల డివిజన్ ప్రతినిధి:-పరకాల నియోజకవర్గం దామర మండల్ ఊరుగొండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నానబోయిన రాజయ్య,...
హన్మకొండ జిల్లా

*78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

*78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ* హన్మకొండ జిల్లా//పోలీస్ పరేడ్ గ్రౌండ్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా...
వరంగల్ జిల్లా

ఖిలా వరంగల్ ల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వరంగల్ జిల్లా//ఖిలా వరంగల్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఖిలా వరంగల్, ఖుష్ మహల్ వేదికగా ఏర్పాటు చేసిన 78 వ భారత...
వరంగల్ జిల్లా

గీసుకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

వరంగల్ జిల్లా//గీసుకొండ మండల కేంద్రంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా గీసుగొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో...
వనపర్తి జిల్లా

వరంగల్ జిల్లా బిజెపి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలల్లో వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్. రాష్ట్ర, జిల్లా బిజెపి నాయకులతో...
హన్మకొండ జిల్లా

మంత్రి సురేఖ చేతుల మీదుగా ఎస్సై అశోక్ కి ప్రశంసా పత్రం

జై భారత్ వాయిస్ న్యూస్ దామెరవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోడ్యూటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను దామెర ఎస్.ఐ.  అశోక్ ని ఉత్తమ పోలీస్ అధికారిగా ఎంపిక అయ్యారు....
హన్మకొండ జిల్లా

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ ఎస్సి సెల్ కోఆర్డినేటర్ మోసెస్ ఆనంద్ కుమార్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హనుమకొండ కుడా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం...
మహబూబాబాద్ జిల్లా

బిజెపి తొర్రూరు అర్బన్ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మహబూబాబాద్ జిల్లా//తొర్రూరుజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-బిజెపి తొర్రూర్ అర్బన్ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా 78 వ స్వాతంత్ర...
హన్మకొండ జిల్లా

రైతు రుణం తీర్చుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. టేస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ రైతాంగానికి రుణమాఫి చేసి రైతు రుణం తీర్చుకున్న ఏకైక ప్రభుత్వం...
హన్మకొండ జిల్లా

నాణ్యతలేని భోజనన్ని విద్యార్థులకు పెడుతున్న యూనివర్సిటీ అధికారులు

హన్మకొండ జిల్లా//కాకతీయ యూనివర్సిటీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా ప్రతినిధి:విద్యార్థుల సమస్యలను పట్టించుకోని యూనివర్సిటీ అధికారులు. కాకతీయ యూనివర్సిటీలోని బాయ్స్ కామన్ మేస్సులో...
వరంగల్ జిల్లా

వంచనగిరి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రంపిస రాజేశ్వరరావు మరణం

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//వంచనగిరి గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-గీసుకొండ మండలంలోని వంచనగిరి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రంపిస రాజేశ్వర్...
హన్మకొండ జిల్లా

శాయంపేట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

హనుమకొండ జిల్లా//శాయంపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 పరకాల డివిజన్ ప్రతినిధి:-హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని గాంధీ విగ్రహం వద్ద అన్ని కులాల వారు పద్మశాలి...
హైదరాబాద్ జిల్లా

మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుంది మంత్రి సీతక్క

(రిపోర్టర్ జ్యోతి)జై భారత్ వాయిస్ న్యూస్: భాగ్యనగరంస్త్రీ నిధి వల్ల మహిళలు వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తుల్లయ్యారని మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగు పడుతుందని మంత్రి...