Jaibharathvoice.com | Telugu News App In Telangana

Author : స్టాప్ రిపోర్టర్- సాంబశివరావు

స్టాప్ రిపోర్టర్- సాంబశివరావు
879 Posts - 0 Comments
వరంగల్ జిల్లా

గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని...
వరంగల్ జిల్లా

మొగిలిచర్లలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమము

వరంగల్ జిల్లా//మొగిలిచర్ల గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ జిల్లా, గీసుగొండ మండలం, గ్రేటర్ వరంగల్ 15 వ డివిజన్ మొగిలిచర్ల...
అనకాపల్లి

పోలీస్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండనిరంతరం విధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బంది సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌...
వరంగల్ జిల్లా

పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాజగోపాల్

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్వరంగల్ జిల్లా పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి రాజగోపాల్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సిఐ శ్రీనివాస్...
కరీంనగర్ జిల్లా

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 కరీంనగర్ జిల్లా ప్రతినిధి:-స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ ముస్తాబయింది. వేడుకలను ఘనంగా నిర్వహిం...
వరంగల్ జిల్లా

మృతిచెందిన కుటుంబాలను మాజీ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుగొండ మండలం మచ్చాపూర్, గంగదేవిపల్లి గ్రామాలలో ఇటీవలే మృతిచెందిన కంబాల శ్రీనివాస్,మామిండ్ల లక్ష్మీ కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి...
హన్మకొండ జిల్లా

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంతా బూటకమేనని..

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు ప్రతినిధి:- లక్షల మంది రైతులను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారని మల్కాజిగిరి ఎంపీ...
హన్మకొండ జిల్లా

మడికొండ టెక్స్ టైల్ పార్కులో గ్రీన్ టెక్నాలజీ ఆవిష్కరణ వర్క్ షాప్ కమ్ అడాప్షన్ ఎంపీ కడియం కావ్య

హనుమకొండ జిల్లాజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ తూర్పు ప్రతినిధి: పవర్ లూమ్ నేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందే విధంగా సహకారం...
జనగామ జిల్లా

జనగామ అభివృద్ధిపై సిపిఎం జిల్లా ప్రతినిధి బృందంతో చర్చించిన జనగామ శాసనసభ్యుడు పల్లారాజేశ్వర్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ జిల్లా ప్రతినిధి: జనగామ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వరంగల్ నగరం నుండి జనగామ నియోజకవర్గం వరకు కూడా...
హన్మకొండ జిల్లా

కోళ్ల ఫారం లు మూసివేయాలి!: జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : మండలంలోని శ్రీ చెన్నకేశవ స్వామి (లక్ష్మి చార్ల ) ఆలయ సమీపంలో నీరుకుల్లా రహదారి పక్కన ఉన్న కోళ్ల ఫామ్...
ఎన్టీఆర్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ను ఎగురవేయండి*

జై భారత్ వాయిస్ న్యూస్ విజయవాడపౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని సాగనుంది. ఈ...
వరంగల్ జిల్లా

ఆర్థిక సహాయం

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//శాయంపేట హవేలీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు అల్లం...
వరంగల్ జిల్లా

అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం*

వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం మని కొంతమంది చేస్తున్న ఆరోపణలను ఖండించిన వర్దన్నపేట కాంగ్రెస్...
వరంగల్ జిల్లా

ఎస్సారెస్పీ కెనాల్ మొరాన్ని యదేచ్చగా తరలిస్తున్న అక్రమార్కులు???

వరంగల్ జిల్లా//వర్ధన్నపేట మండలం//నీలగిరి స్వామి తండాజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి స్వామి తండా...
వరంగల్ జిల్లా

35 వేల రూపాయల ఆర్థిక సహాయం

వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-తమతోపాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు అకాల మరణం చెందడంతో అతడి కుటుంబానికి  35 వేల...
హన్మకొండ జిల్లా

యువత గంజాయి డ్రగ్స్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

హనుమకొండ టౌన్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి సమాజాన్ని కాపాడాలి హనుమకొండ సిఐ...
వరంగల్ జిల్లా

వరంగల్ లో 14న నిరసన దీక్ష:- బిజెపివరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

జై భారత్ వాయిస్ న్యూస్ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-బంగ్లాదేశ్ లో ఇటీవల హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా హిందు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 14న...
వరంగల్ జిల్లా

రాయపర్తి యువతలో పరవశించిన దేశభక్తి

వరంగల్ జిల్లా//రాయపర్తి మండలంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-ప్రతి ఒక్క యువకునిలో దేశ భక్తి నింపడమే బీజేవైఎం ముఖ్య లక్ష్యం. దేశ...
వరంగల్ జిల్లా

గొర్రెకుంట ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి నమిండ్ల సాధన్ ఆర్ ఓ మిని వాటర్ ప్లాంట్ బహుకరణ

జై భారత్ వాయిస్ ఆగష్టు 13 వరంగల్ జిల్లా ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15 వ డివిజన్ గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో జిల్లా ప్రజా పరిషత్...
హన్మకొండ జిల్లా

మీ కుటుంబ భవిష్యత్తు కోసం మద్యం సేవించి వాహనం నడపొద్దు వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ

జై భారత్ వాయిస్ హన్మకొండ ఆగస్టు 13వాహనదారులు ఎవరు తమ కుటుంబ భవిష్యత్తు బాగుండాలంటే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసిపి వాహనదారులకు సూచించారు....
వరంగల్ జిల్లా

సాంకేతిక విద్యలో విద్యార్థులు ముందు ఉండాలి

సాంకేతిక విద్యలో ముందు ఉండాలి విద్యార్థులు సాంకేతిక విద్య లో ముందు ఉండాలని ఎన్ఆర్ఐ ఎర్రబెల్లి శృతి అన్నారు. సోమవారం జడ్పీహెచ్ఎస్ కాపులకనపర్తి పాఠశాలలోని కంప్యూటర్లను పరిశీలించారు....
వరంగల్ జిల్లా

కే యూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు :

జై భారత్ వాయిస్ వరంగల్2024-2025 విద్యాసంవత్సరానికి గాను కాకతీయ విశ్వవిద్యాలయం వివిధ కొర్సులకు ప్రవేశాకునోటిఫికేషన్ జారీ చేసిందని గ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం...
వరంగల్ జిల్లా

గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా...
నల్గొండ జిల్లా

సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్టు గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువనుంచి భారీగా ప్రవాహం కొనసాగుతోంది.దీనితో సాగర్ ప్రాజెక్టు 26 గేట్లను అధికారులు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,74,065...
కృష్ణా

అదివాసులకు అండగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సిఎం చంద్రబాబు.

జై భారత్ వాయిస్ విజయవాడ‘విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపాల్గొన్నారు ముఖ్యమంత్రి, గిరిజన ఎగ్జిబిషన్ ని తిలకించారు. ఉత్పత్తులు...
అనంతపురం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.

జై భారత్ వాయిస్ అనంతపురం, ఆగస్టు 07 : అనంతపురం జిల్లాలోఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్...
హన్మకొండ జిల్లా

తెలంగాణ జాతిపితగా జయశంకర్ పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి

(జై భారత్ వాయిస్ హన్మకొండ) ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అభ్యుదయ సంఘం అధ్వర్యంలో...
హన్మకొండ జిల్లా

మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు

టీఎన్జీవోస్ కేంద్ర సంఘ కార్యాలయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్, అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమాఖ్య...
హన్మకొండ జిల్లా

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవ వినాశనానికి ఉపయోగిస్తున్నారు!

హిరోషిమా, నాగసాకి పై అమెరికా మానవ వినాశనానికి ఉపయోగించిన అను బాంబు వల్ల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం అయిందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు...
కాకినాడ

కాకినాడ కార్పోరేషన్ లో అవినీతి ప్రక్షాళన చేపట్టాలి!!

జై భారత్ వాయిస్ కాకినాడకాకినాడ నగర పాలక సంస్థలో గత రెండేళ్లుగా ముగ్గురు కమీషనర్లు మారారని క్రింది స్థాయి కమీషనర్లు ఇతర విభాగ అధికారులు ఉద్యోగులు బదిలీ...
అనకాపల్లి

పుట్టిన శిశువుకు ముర్రిపాలు పాటించాలి

జై భారత్ వాయిస్ దామెరప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఐసిడిఎస్ పరకాల ప్రాజెక్ట్ దామెర సెక్టార్ ఆధ్వర్యంలో దామెర అంగన్వాడి సెంటర్లో సెక్టార్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో...
హన్మకొండ జిల్లా

పేదల సంక్షేమానికి రాజీపడేది లేదు :పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పేదల సంక్షేమానికి రాజీపడేది లేదు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదని పరకాల ఎమ్మెల్యే...

దానం చందంగా సామాజిక పింఛన్ల పంపిణీ తగదు

జై భారత్ వాయిస్ కాకినాడసామాజిక ఫించన్ల పంపిణీని ప్రభుత్వ ఉద్యోగి ద్వారామాత్రమే గౌరవప్రదంగా అందించే విధానాన్ని రాష్ట్ర ప్రభు త్వం అమలులోకి తేవాలని పౌర సంక్షేమ సంఘం...
హన్మకొండ జిల్లా

పదవ తారీకులోపు మొదటి దశలో మంజూరైన రుణమాఫీ నిధులను రైతులకు అందజేయాలి

జై భారత్ వాయిస్ హన్మకొండ పదవ తారీకులోపు మొదటి దశలో మంజూరైన రుణమాఫీ నిధులను రైతులకు అందజేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని మినీ...
హైదరాబాద్ జిల్లా

దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసి తీసుకువస్తాం సిఎం రేవంత్ రెడ్డి

జై భారత్ వాయిస్ భాగ్యనగరంరాష్ట్రంలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు సహకారం, ఉద్యోగ భద్రత కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు...
అనంతపురం

పుట్టిన శిశువుకు తల్లి పాలు శ్రేయస్కరం

జై భారత్ వాయిస్ కళ్యాణదుర్గంఅనంతపురం జిల్లాకంబదూరు మండలంలోని మర్రిమాకులపల్లి గ్రామంలో ప్రపంచ తల్లి పాలు వారోత్సవాలను పురస్కరించుకుని అంగన్‌వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు..ఈ సందర్భంగా...
వరంగల్ జిల్లా

ఆటో డ్రైవర్లు ప్రయాణికులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చాలి వరంగల్‌ సిపి అంబర్‌ కిషోర్‌ ఝా

జై భారత్ వాయిస్ వరంగల్ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి,వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్ల పై వుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌...
వరంగల్ జిల్లా

ఆగస్టు 5వ తేదీ లోపు రైతులు భీమాకు దరఖాస్తు చేసుకోవాలి

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని రైతులు గత సంవత్సరం ఆగస్టు తర్వాత పట్టాదారు పాస్ బుక్స్ కొత్తగా పొందిన రైతులు తెలంగాణ ‘ప్రభుత్వ’ ‘రైతు భీమా’ పొందడానికి,...
హన్మకొండ జిల్లా

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు జూలై 31 కల్లా పూర్తి: కుడా వైస్ చైర్మన్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే

జై భారత్ వాయిస్ హన్మకొండహన్మకొండ లోని ‌కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు ఈనెల 31 కల్లా పూర్తి చేయాలని కుడా వైస్ చైర్మన్ డాక్టర్ అశ్విని తానాజీ...
హన్మకొండ జిల్లా

రిఫండ్ కోసం తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు అదనపు డీసీపీ రవి

ఆదాయ పన్ను రిఫండ్ కోసం తప్పుడు వివరాలతో రిటర్న్ సమర్పిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ పరిపాలన విభాగం అదనపు డీసీపీ రవి తెలిపారు. ఆదాయ...
హన్మకొండ జిల్లా

28న ఉచిత ధ్యాన శిక్షణ

జై భారత్ వాయిస్ హన్మకొండనేటి ఆధునిక ప్రపంచంలో మానసి ఒత్తిడి తగ్గించుకొవాడానిక ద్యానం ఒక్కటే మార్గమని పిరమిడ్ స్పీర్చువల్ సోసైటీ సుభాష్ పత్రిజీ అధ్వర్యంలో ఒక ఉద్యమంలా...
వరంగల్ జిల్లా

రుణమాఫీ ప్రక్రియను పరిశీలించిన ఏ డి ఏ గౌస్ హైదర్

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలంలో జరుగుతున్న రుణమాఫీ  ప్రక్రియను ఎడిఎ  గౌస్ హైదర్  ప్రక్రియను పరిశీలించారు రైతులు ఎదుర్కోంటున్న సమస్యలు వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.మండల...
జాతీయ వార్తలు

జియో ఎర్టెల్ వొడ ఫోన్ వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు

టెలికం మొబైల్ వినియోగదారులకు ప్రైవేట్ టెలికం నెట్ వర్కు కంపెనీలు జియో, ఎర్టెల్, వొడఫోన్ కంపెనీలు తమ టారీఫ్ ఒక్కసారిగా పెంచడంతో వినియోగదారులుకు భారం పడింది. దీంతో...
ప్రకాశం

గోవింద నామస్మరణతో శ్రీగిరి గిరి ప్రదక్షిణ.

ఒంగోలు::ఆషాడమాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీగిరిగిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత శోభాయమానంగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగినది. స్థానిక శ్రీగిరి పాదపీఠం వద్దగల శ్రీ...
హన్మకొండ జిల్లా

రుణమాఫీతో రైతుల్లో ఆనందం-పిఏసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్…

రుణమాఫీతో రైతుల్లో ఆనందం-పిఏసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తుందని రైతులకు ఏకకాలంలో...
హన్మకొండ జిల్లా

షిరిడి సాయిబాబా ఆలయంలో మహా అన్నదానం.

షిరిడి సాయిబాబా ఆలయంలో మహా అన్నదానం.(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి,...
హన్మకొండ జిల్లా

కిట్స్ లో ఓపెన్ డే స్కూల్ ప్రోగ్రాం ఫర్ హై స్కూల్ టీచర్స్ అండ్ చిల్డ్రన్

జై భారత్ వాయిస్: హన్మకొండకాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ (కిట్స్‌డబ్ల్యు)  ఏ ఐ సి టి ఈ ఐడియా ల్యాబ్ వారు  ఓపెన్...
మహబూబాబాద్ జిల్లా

మత్స్యకారుడి వలలో 32 కిలోల భారీ చేప

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండం చెరువులో ఓ మత్స్యకారుడి వలకు 32 కిలోల భారీ చేప చిక్కింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెరువు నుంచి పెద్ద...
వరంగల్ జిల్లా

హెచ్ జీ లకు మహిళా శక్తి పథకం పై అవగాహన కల్పించండి: బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

జై భారత్ వాయిస్ వరంగల్ స్వయం సహాయక మహిళా సభ్యులకు (ఎస్ హెచ్ జి) మహిళ శక్తి పథకంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బల్దియా కమిషనర్...
వరంగల్ జిల్లా

20న భద్రకాళి అమ్మవారికి కూరగాయలు పండ్లు సమర్పన

జై భారత్ వాయిస్ వరంగల్శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంభరీ నవరాత్రులను పురస్కరించుకొని  20నశనివారం నాడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవాసమితి మహబూబాబాద్ అధ్యక్షులు  గారెపల్లి నవీన్ కుమార్...
హన్మకొండ జిల్లా

మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం!-సంబరాల్లో కాంగ్రెస్ నేతలు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

రిపొర్టర్:అశొక్(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణ మాఫీ హామీని కేవలం ఏడు నెలల్లోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నది...
హన్మకొండ జిల్లా

అమ్మ మాట – అంగన్వాడి బాట*

జై భారత్ వాయిస్ దామెరపూర్వ బాల్య దశ సమగ్రాభివృద్ధికి  *అమ్మ మాట – అంగన్వాడి బాట*మూడు మూడు నుండి ఐదు సంవత్సరాల పిల్లల సమగ్ర అభివృద్ధికి బాటలు...
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో వైద్య శిబిరం

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  పరిధిలోని ఉప కేంద్రాల గ్రామాలలో సీజనల్ వ్యాధుల నివారణ చర్యలలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం...
వరంగల్ జిల్లా

ఇకనుంచి ఆపదలో మీ నేస్తం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

జై భారత్ వాయిస్ గీసుకొండగ్రామాలు వెరైన నాడు విద్య కొసం పాఠశాలలో చేరి మిత్రులమైనాము.మూడు దశాబ్దాలుగా ఎవరి వృత్తి లో వారు స్థిరపడ్డారు ఆదివారం అందరు కలుసుకున్నారు...
వరంగల్ జిల్లా

జూలై 15న  వరంగల్ లో శ్రీ జగన్నాథ రథ యాత్ర jaganatha Rathayatra

జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ మహానగరంలో జులై 15 సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇస్కాన్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాధుడి రథ యాత్ర  నిర్వహిస్తున్నామని...
హన్మకొండ జిల్లా

మత్తు పదార్థాల నియంత్రణకై డ్రగ్స్ టీంను ఏర్పాటువరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

జై భారత్ వాయిస్ హన్మకొండవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణకై డ్రగ్స్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ...
వరంగల్ జిల్లా

ప్రతి వ్యక్తి మొక్కలు నాటాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి*

జై భారత్ వాయిస్ గీసుకొండభారతీయ జనతా పార్టీ రాష్ట్ర  జిల్లా శాఖ పిలుపు మేరకు  మా కే నామ్ పర్ ఏక్ పెడ్’ తల్లి పేరుతో ఒక...
వరంగల్ జిల్లా

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు ఉగ్రా క్రమం అలంకరణలో దర్శనం

(జై భారత్ వాయిస్ వరంగల్ :- రిపోర్టర్ జ్యోతి)కాకతీయ కాలం నాటి ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం వరంగల్ జిల్లాలో వెలసిఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో...

సూర్యారావుపేటలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ సంస్థ సమావేశం

కాకినాడ జిల్లా పరిధిలోని సూర్యారావుపేటలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ సంస్థ సమావేశం నిర్వహించారు,ఈ సమావేశంలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ వికాస్ పాండే...
హన్మకొండ జిల్లా

గంజాయి నుండి యువతను కాపాడుకుందాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

జై భారత్ వాయిస్ హన్మకొండమత్తు పదార్థాల నుండి యువతను కాపాడుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు పిలుపునిచ్చారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణ...
వరంగల్ జిల్లా

వన మహోత్సవంలో వరంగల్ జిల్లాను అగ్రగామిగా నిలబెడదాం: మంత్రి కొండా సురేఖ

(జై భారత్ వాయిస్ వరంగల్ ) మన మహోత్సవంలోఅందరి భాగ్యస్వామ్యంతో విరివిగా మొక్కలు నాటి జిల్లాను అగ్రగామిగా నిలబెడదామని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మాత్రి కొండ...
వరంగల్ జిల్లా

కపాలని మాతగా భద్రకాళి మాత దర్శనం

జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరీ నవరాత్ర మహోత్సవములు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం 4-00 గంటలకు...
వరంగల్ జిల్లా

ఓరుగల్లు భద్రకాళి దేవాలయం లో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు

జై భారత్ వాయిస్ వరంగల్కాకతీయ ఇలవేల్పు వరంగల్ ప్రసిద్ధి గాంచిన భద్రకాళి దేవస్థానంలో  శాకంభరి నవరాత్రుల ఉత్సవాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి...
హన్మకొండ జిల్లా

ఎస్సై కొడుకు రికార్డు వండర్ కిడ్ ను అభినందించిన పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝ

అతి చిన్న వయస్సులో చూడకుండా ప్రపంచ దేశ రాజధానులు,కరెన్సీలను ఆనర్గళంగా తెలియజేస్తున్న బాల మేధావిని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా శుక్రవారం అభినందించారు. కెయూసి...
హన్మకొండ జిల్లా

చదివింది ఎం.బి.ఏ చేసేది సైబర్‌ నేరాలు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగవకాశాలు కల్పిస్తానంటూ లక్షల్లో నిరుద్యోగుల నుండి వసూలు చేసిన సైబర్‌ నేరస్థుడిని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సైబర్‌ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు.ఈ సైబర్‌...
కాకినాడ

మరిడమ్మతల్లి ఉత్సవం తెలుగింటి ఆషాఢ ఆచారం

దూసర్లపూడి రమణరాజు, కాకినాడ తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాపితంగా మరిడమ్మ అమ్మవారి జాతరను ఆషాఢ మాసంలో స్మరించుకుంటారు. జేష్ఠ మాస అమావాస్య నుండి ఆషాడ మాసం అమావాస్య...
హన్మకొండ జిల్లా

ప్రజాపాలనా. ప్రతీకార పాలన

తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనా అని చెప్పి,ప్రతీకార పాలన తీర్చుకుంటుందని...
వరంగల్ జిల్లా

సిఐ ఎస్సైలకు సన్మానం

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి బదిలీ పై వెళుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ సర్, సబ్ ఇన్స్ పెక్టర్...
హన్మకొండ జిల్లా

హనుమకొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి అంబర్ కిషోర్ ఝా

జై భారత్ వాయిస్ హన్మకొండహనుమకొండ పోలీస్ స్టేషన్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్...
ఏలూరు

రాష్ట్రంలో 65. 18 లక్షల మంది లబ్దిదారులకు ప్రతీ నెల 4408 కోట్ల రూపాయలు పెన్షన్ల పంపిణీ

జై భారత్ వాయిస్ న్యూస్ నూజివీడునూజివీడు మండలం పోతురెడ్డిపల్లి లో ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. రాష్ట్రంలోని...
ఏలూరు

దెందులూరలో పండగ వాతావరణంలో ఎన్టీయార్ భరోసా ఫించన్లు పంపిణీ

జై భారత్ వాయిస్ న్యూస్ నూజివీడుఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రారంభం అయిన ఫించన్లు పంపిణీ కార్యక్రమంనియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పింఛన్లు పంపిణీ...
ఏలూరు

ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మేల్యే తో కలిసి పంపిణి చేసిన కలెక్టర్

జైభాత్ వాయిస్ న్యూస్ నూజివీడుఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం కొత్తూరు లో జరిగిన ఎన్టీయార్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఏలూరు జిల్లా...
వరంగల్ జిల్లా

తెలంగాణ  పిసిసి అధ్యక్ష పదవి ఎంపి బలరాం నాయక్ కు ఇవ్వాలి

బోలా శంకరుడైన బలరామునికే కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఫౌండర్ రేవంత్ రాథోడ్.. వరంగల్ జిల్లా /జూన్ 30(జై భారత్ వాయిస్ న్యూస్):...
వరంగల్ జిల్లా

సీఎం పర్యటనలో హెల్త్ క్యాంప్

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో సీఎం పర్యటన సందర్భంగా గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో...
వరంగల్ జిల్లా

28న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు సిఎం రేవంత్ రెడ్డి సందర్శన

జై భారత్ వాయిస్ గీసుకొండజూన్ 28న సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును సందర్శిస్తారని, పార్క్‌లో ఏర్పాటైన పరిశ్రమలు,...
వరంగల్ జిల్లా

కాకతీయ మెగా టెక్స్ట్ టైల్స్ పార్క్ లో పోలీసు బందొబస్తు ఏర్పాట్లు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28న పర్యటన సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద దేవి, ముఖ్యమంత్రి...
వరంగల్ జిల్లా

వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : మంత్రి కొండా సురేఖ

రిపోర్టర్ జ్యోతి(జై భారత్ వాయిస్ హనుమకొండ:) వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ...
వరంగల్ జిల్లా

యుద్ధ ప్రతిపాదికన లీకేజీ మరమ్మత్తు  పూర్తి చేయండి: నగర మేయర్  గుండు సుధారాణి

జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ మహా నగరంలోని పోచమ్మ మైదాన్ ప్రాంతం లో ప్రధాన పైపులైనుకు ఏర్పడ్డ మరమ్మత్తును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నగర  గుండు...
వరంగల్ జిల్లా

యువత మాదక ద్రవ్యాలకు వ్యసన పరులు  కావద్దు డాక్టర్ అర్చన

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  అన్ని ఉప కేంద్రాల పరిధిలోని భాగంగా బుధవారం నాడు ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం  అక్రమ అక్రమ రవాణాకు...
జాతీయ వార్తలు

జాతీయస్థాయి ఇన్స్ పైర్ ఎగ్జిబిషన్ కు ఎంపికైన వరంగల్ విద్యార్థి

జై భారత్ వాయిస్ వరంగల్జాతీయస్థాయి ఇన్స్ పైర్ మనాక్ 2023-24 ఎగ్జిబిషన్ కి వరంగల్ జిల్లా నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి బట్టు...
హన్మకొండ జిల్లా

క్యాన్సర్ పేషంట్ల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం

జై భారత్ వాయిస్ హన్మకొండదేశంలోని గిరిజనుల కోసం జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శనివారం...
వరంగల్ జిల్లా

దత్త క్రియ యోగ సాధన తో ఆరోగ్యం దత్త ప్రచారక్ కొక్కుల రాజేంద్రప్రసాద్

జై భారత్ వాయిస్ వరంగల్దత్త క్రియ యోగను ప్రతినిత్యం సాధన తో శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని దత్త ప్రచారక్ కొక్కుల రాజేంద్రప్రసాద్ తెలిపారుఅంతర్జాతీయ యోగా దినోత్సవం...
హన్మకొండ జిల్లా

పాఠశాలలను తనీఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య

జై భారత్ వాయిస్ హన్మకొండప్రభుత్వ పాఠశాలలో వివిధ వసతులు త్రాగునీరు, విద్యుత్తు, టాయిలెట్స్ మరియు ఇతర పనులు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టి పూర్తి...
అనకాపల్లిహన్మకొండ జిల్లా

విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ

జై భారత్ వాయిస్ దుగ్గొండివరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లోని మందపల్లి పాఠశాలలో విద్యార్థులకు స్థానిక  స్ఫూర్తి మహిళా సమాఖ్య సౌజన్యంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ...
హన్మకొండ జిల్లా

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: జిడబ్లుఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

గ్రేటర్ వరంగల్ నగరంలో శానిటేషన్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని నగరపాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. మంగళవారం హన్మకొండ శానిటేషన్...
వరంగల్ జిల్లా

మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం

జై భారత్ వాయిస్ వరంగల్తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు బక్రీద్ పండుగ సందర్భంగా వరంగల్ నగరంలోని...
అనకాపల్లి

ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి జ్ఞాపకార్థం ఇద్దరు పేదవాళ్లకి వైద్య చికిత్సకై ఆర్ధిక సహాయం

జై భారత్ వాయిస్ గీసుకొండ   గీసుకొండ మండలంలోని మనుగొండ గ్రామానికి చెందిన నల్ల సరోజన  మాదాసి స్వామి ( గ్రామ పంచాయతీ కార్మికుడు) నిరుపేద వ్యక్తులు తీవ్ర...
హన్మకొండ జిల్లా

టెక్స్క బ్ చైర్మన్ మార్నేని రవీందర్రావును సన్మానించిన పిఎసిఎస్ వైస్ చైర్మన్

టెక్స్క బ్ చైర్మన్ మార్నేని రవీందర్రావును సన్మానించిన పిఎసిఎస్ వైస్ చైర్మన్(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)టెక్సాబ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ను పెద్దాపురం...
హన్మకొండ జిల్లా

తొలకరి జల్లులకు.. వ్యాధులు సోకుతాయిహనుమకొండ జిల్లా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ యాకూబ్ పాషా

తొలకరి జల్లులకు.. వ్యాధులు సోకుతాయిహనుమకొండ జిల్లా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ యాకూబ్ పాషా( జై భారత్ వాయిస్ ఆత్మకూరు)తొలకరి జల్లులు కురిసే వర్షాకాలం లో...
వరంగల్ జిల్లా

గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను  వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న అన్ని జాతీయ...
హన్మకొండ జిల్లా

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి

(జై భారత్ వాయిస్  ఆత్మకూరు):పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటాలని ఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.  ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం ప్రపంచ...
హన్మకొండ జిల్లా

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు:వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

వరంగల్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ వేళ ఎవరైనా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రింద కేసులను నమోదు చేయబడుతాయని...
వరంగల్ జిల్లా

బాల కొమురవెల్లి  హనుమాన్ గురుస్వామిఅధ్వర్యంలో మాలలు విరమణ

గీసుకొండ మండలంలోని కోనయ్య మాకుల గ్రామంలో ప్రముఖ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ భక్తులు ఆదివారం మాలలు విరమణ చేశారు ఆకుతోట బాలకొమురెల్లి గురూజీ ఆధ్వర్యంలోహనుమాన్...
వరంగల్ జిల్లా

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జై భారత్ వాయిస్ దుగ్గొండివరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలోనిమహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్  కూరోజు దేవేందర్ అధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా...
జాతీయ వార్తలు

ఓ విద్యార్థి పదవ తరగతి పాస్ గ్రామంలో సంబరాలు ఎందుకంటే

మహారాష్ట్ర రాష్ట్రంలో పదవ తరగతిలో మొదటి ర్యాంకు సాధించకున్న ఆ విద్యార్థిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.ఒక విద్యార్థి 10వ తరగతి పాస్ అయితే ఆ విద్యార్థి యొక్క...
వరంగల్ జిల్లా

జూన్ 3 నుండి 19వ తేదీ వరకు బడి బాట

జై భారత్ వాయిస్ వరంగల్జూన్ మూడవ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడి ఈడు పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా...
వరంగల్ జిల్లా

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై చట్టరిత్య చర్యలు

జై భారత్ వాయిస్ గీసుకొండవ్యవసాయ ఖరీఫ్ సీజన్లో రైతులకు కావలసిన వ్యవసాయ వివిధ పంటలకు చెందినటువంటి విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించిన నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై...
అనకాపల్లి

పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకుఏర్పాట్లను జూన్ 1 లోపే పూర్తి చేయాలి

జై భారత్ వాయిస్ : భాగ్యనగరంజూన్ 4వ తేదీ నిర్వహించనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని జిల్లాలలో ఏర్పాట్లను జూన్ 1 లోపే పూర్తి...
వరంగల్ జిల్లా

జూన్ 3 నుండి 13వరకు పదవ తరగతి సప్లీమెంటరీ పరీక్షలు

జై భారత్ వాయిస్ వరంగల్తెలంగాణ రాష్ట్రంలో జూన్ మూడవ తేదినుండి పదవ తరగతి సప్లీమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం తోమ్మిది గంటల మూప్పై నిముషాలనుండి మధ్యాహ్నం పన్నెండు...
వరంగల్ జిల్లా

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణీ

జై భారత్ వాయిస్ సంగెంసంగెం మండల కేంద్రంలో మార్గం స్వచ్ఛంద సేవ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వేసవి వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరంలో గోక కుమారస్వామి దాత...