Jaibharathvoice.com | Telugu News App In Telangana

Author : స్టాప్ రిపోర్టర్- సాంబశివరావు

స్టాప్ రిపోర్టర్- సాంబశివరావు
879 Posts - 0 Comments
జాతీయ వార్తలు

బాత్రూమ్ లోకి స్నానాకి వెళ్ళిన వ్యక్తి భయంతో బయిటికి పరుగులు

అస్సాం – నాగావోస్ జిల్లాలో ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్ లోకి వెళ్లాడు లోపలనుండి బయంతో పడుగులు తిసాడు. ఇంతకు లోపల ఎంజరిగిందంటే స్నానం చేసెందుకు...
క్రైమ్ వార్తలువరంగల్ జిల్లా

విదేశాలకు వెళ్ళేందుకు చోరీలకు పాల్పడతున్న దొంగ అరెస్టు

సొంత ఇంటి నిర్మాణంతో పాటు దుబాయ్‌కు వెళ్ళేందుకు చోరీలకు పాల్పడతున్న అంతర్‌ జిల్లా దొంగను సిసిఎస్‌ మట్వాడ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. అరెస్టుకు సంబందించి...
భక్తి సమాచారం

సంకటహర గణపతి స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం,

జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ మహా నగరంలో ఆదివారం నాడుసంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ వరద దత్త క్షేత్రంలో శ్రీ సంకటహర గణపతి స్వామి వారికి పంచామృతాలతో...
జాతీయ వార్తలు

జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది’

జూన్ 14 తర్వాత పాత ఆధార్ కార్డులు పనిచేయవంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఉడాయ్ ఖండించింది. గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్‌డేట్ చేసుకోని వారు జూన్...
జాతీయ వార్తలు

జమ్ము కాశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంతం

భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ అంటేనే ఒకప్పుడు అల్లర్ల హింసలు జరిగేవి తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న 370 ఆర్టికల్ రద్దు చేయడంతో సాధారణ పరిస్థితి ఏర్పడ్డాయి. పార్లమెంటు...
భక్తి సమాచారంహన్మకొండ జిల్లా

బావమరిది కోసం బావ మోకాళ్లపై నడిచి మల్లన్నకు మొక్కులు చెల్లిపు

జై భారత్ వాయిస్ : వర్ధన్నపేటరోడ్డు ప్రమాదంలో గాయపడిన బావమరిది బాగుకోసం మోకాళ్లపై నడిచి మల్లన్న స్వామికి మొక్కలు సమర్పించుకున్నాడు ఓ బావ. ఈ అరుదైన ఘటన...
హన్మకొండ జిల్లా

పవర్‌ప్రిడ్‌’లో కొండచిలువ కలకలం

దామెర, మండలంలోని: ఒగ్లాపూర్ గ్రామంలో పవర్‌డిడ్ కార్పొరేషన్ ఆవరణలో శనివారం ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. ఆవరణలో సిమెంట్ దిమ్మెల నుంచి అకస్మాత్తుగా ఓ కొండచిలువ వెళుతూ...
హన్మకొండ జిల్లా

దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు అహ్వనం

ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందుటకు హనుమకొండ జిల్లాలోని 10వ తరగతి పాసైన (జి.పి.ఎ. 7.0 ఆపై కలిగిన) దివ్యాంగ విద్యార్థుల నుండి...
హన్మకొండ జిల్లా
ల్యాదళ్ల గ్రామంలో శ్రీ వెం దామెర మండలం ల్యాదళ్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు...
హన్మకొండ జిల్లా

పేకాట రాయుళ్లు అరెస్టు

జై భారత్ వాయిస్ దామెరదామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణాపుర్ గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా దామెర ఎస్. ఐ. కొంక...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు అత్మకూరు లో వైభవంగా జరుగుతున్నాయి. అందు లో భాగంగా నాగవెల్లి తంతు...
ములుగు జిల్లా

కట్టు బొట్టు మన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలి.

భారత్ వాయిస్ ములుగుములుగు జిల్లావెంకటా పూర్ మండలంలోని రామంజాపూర్ గ్రామములో ఎరుకల నాంచారమ్మనుదర్శించుకున్నారు.ప్రత్యేక పూజలు నిర్వహించినారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన కట్టు బొట్టు మన పూర్వీకులు...
వరంగల్ జిల్లా

వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేక్ మెసేజ్ లు జరభద్రం

వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేక్ మెసేజ్ లు. మోసపూరితమైన మెసేజ్ లను నమ్మొద్దు. రెస్పాండ్ కావద్దు. వెంటనే మెసేజ్ బ్లాక్ చేయండి: కలెక్టర్ ప్రావీణ్య...
తిరుపతిభక్తి సమాచారం

తిరుమలలో మనమడి గుండు మొక్కు తీర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ దగ్గర సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.అనంతరం..కుటుంబస భ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు తర్వాత మనమడికి గుండు కొట్టించి...
వరంగల్ జిల్లా

చారిత్రక గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై వైభవంగా శ్రీ నృసింహ జయంతి వేడుకలు

జై భారత్ వాయిస్ గీసుకొండ :-శ్రీ నృసింహ జయంతి పర్వదినం సందర్భంగా చారిత్రక నేపథ్యం ఉన్న గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై వైభవంగా శ్రీ నృసింహ జయంతి...
వరంగల్ జిల్లా

చిన్ననాటి మిత్రులను లు   ఆపదలో నేస్తం

జైభారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ హైస్కూల్ లో 1999 -2000 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థి మేకల మన్నెమ్మ భర్త దురదృష్టవశాత్తు  చనిపోవడం జరిగింది. ఆమె ఆర్ధిక...
భక్తి సమాచారం

ఘనంగా ముగిసినశ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు

శ్రీ భద్రకాళి దేవస్థానంలో గత 11 రోజులుగా ఎంతో వైభవంగా నిర్వహింపబడుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు సోమవారం చక్ర తీర్థోత్సవం, చక్రస్నానం, ధ్వజ...
వరంగల్ జిల్లా

ఎలుగూర్ రంగంపేట  చెరువులో వింత చేప

జై భారత్ వాయిస్ సంగెంఎలుగూర్ రంగంపేట  చెరువులో వింత చేప లభ్యమైంది. రోజుమాదిరిగానే మత్స్యకారులు సోమవారం చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో మత్స్యకారుడు బోనాల మహేందర్...
క్రైమ్ వార్తలువరంగల్ జిల్లా

హశిష్ మత్తు మందుతో పోలీసులకు పట్టుబడిన అంతర్ రాష్ట్ర స్మగ్లర్

జై భారత్ వాయిస్ వరంగల్అతి ప్రమాదకమైన హశిష్ మత్తు మందును స్మగ్లింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ ను వరంగల్ నగరంలోని మట్టేవాడ పోలీసులు సోమవారం అరెస్టు...
వరంగల్ జిల్లా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్నను గెలిపించండి

భారత్ వాయిస్ గీసుకొండవరంగల్ జిల్లా. గీసుకొండ మండలం.ప్రజా సమస్యలపై యువత విద్యార్థుల సమస్యల పై నిరంతరం పోరాడి గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ...
వరంగల్ జిల్లా

గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జై భారత్ వాయిస్ గీసుకొండ   గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా...
కాకినాడ

బ్రహ్మంగారి ఆరాధనతో బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినాథ వ్రత ఫలితం

కలియుగతత్వవేత్త పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో లిఖించిన కాలజ్ఞాన అంశాలు ఆత్మజ్ఞానానికి చెందిన ప్రకృతి పరమార్ధమని కాకినాడలొనిభోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ...
భక్తి సమాచారంవరంగల్ జిల్లా

గీసుకొండ లో వైభవంగా బ్రహ్మం గారి ఆరాధన మహోత్సవం

జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మం గారి 331వ ఆరాధన మహోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు....
వరంగల్ జిల్లా

వరంగల్ జిల్లా కొర్టులో జూన్ 8న జాతీయ లోక్ అదాలత్

వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో జూన్ 8న శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్ ను వరంగల్ జిల్లా కోర్టులోనర్సంపేట మండల కోర్టులో నిర్వహించడానికి...
ఉద్యోగాలుకృష్ణా

వైద్య కళాశాలల్లో  29మంది   అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జై భారత్ వాయిస్ విజయవాడ  వైద్య విద్యా డైరెక్టరేట్(DME) ఆధ్వర్యంలో  వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 29 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు...
వరంగల్ జిల్లా

రహదారిపై మొక్కజొన్నలు ఆరబోయవద్దు   ఎస్సై  కొంక అశోక్

జై భారత్ వాయిస్ దామెరరహదారులపై మొక్కజొన్నలు ఆరబోయవద్దని దామెర ఎస్సై కొంక అశోక్ రైతులకు సూచించారు.దామెర నుంచి ల్యాదళ్ల వెళ్లే రహదారిపై ధాన్యం పోసిన ప్రదేశాన్ని సందర్శించి,...
వరంగల్ జిల్లా

స్కూల్ యూనిఫాం సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

జై భారత్ వాయిస్ గీసుకొండఅమ్మ ఆదర్శ పాఠశాలల మౌలిక సదుపాయాల లో భాగంగా స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ ఐకెపిల ద్వారా కుట్టించడం కోసం స్త్రీ శక్తి భవన్లో...
వరంగల్ జిల్లా

ఆమ్మ ఆదర్శ పాఠశాలల పనులు జూన్ 5 కల్లా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

జై భారత్ వాయిస్   వరంగల్/ గీసుకొండవరంగల్ జిల్లాలోని అన్ని అమ్మ ఆదర్శ పాఠశాలలలో అభివృద్ధి పనులు జూన్ 5 కల్లా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య...
వరంగల్ జిల్లా

మొగిలిచర్లలో జాతీయ డెంగ్యూ దినోత్సవం

జై భారత్ వాయిస్ గీసుకొండజాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొనిగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని  మొగిలిచర్ల సబ్ సెంటర్  లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈసందర్భంగా వైద్యాధికారి...
కాకినాడ

కాకినాడ రహదారుల్లో ప్యాచ్’వర్కులు చేపట్టాలిపౌర సంక్షేమ సంఘం

జై భారత్ వాయిస్ కాకినాడకాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని ప్యాచ్ వర్కులు చేపట్టకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమ సంఘం...
హన్మకొండ జిల్లా

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):చిన్ననాటి బాల్యమిత్రుడు నాగపురి మహేష్ అకాల మరణం చెందడంతో ఆ కుటుంబానికి తోటి మిత్ర బృందం ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఔదార్యాన్ని...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో ధూప దీప నైవేద్య అర్చక సంఘం కమిటీ ఎన్నిక

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) ఆత్మకూరు, దామెర ఉమ్మడి మండలాల ధూప దీప నైవేద్య అర్చక సంఘం కమిటీ ఎన్నిక మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ...
వరంగల్ జిల్లా

వరంగల్ నగరంలో ఓటు వేసిన ట్రాన్స్ జెండర్స్

జై భారత్ వాయిస్ వరంగల్పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ట్రాన్స్ జెండర్స్ వరంగల్ నగరంలో తమ ఓటు హక్కును వినియోగింయుకున్నారు.పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ నగరంలోని కరీమాబాద్...
వరంగల్ జిల్లా

మంత్రి కొండా సురేఖ వంచనగిరిలో తన ఓటు

అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గీసకొండ మండలం వంచనగిరిలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు....
హన్మకొండ జిల్లా

ఓటు హక్కును వినియోగించుకున్న హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

జై భారత్ వాయిస్ హనుమకొండ:హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ఓటు హక్కు ను వినియోగించుకున్నారు అనంతరం జిల్లా...
భక్తి సమాచారం

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోది.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి సన్నిధిలో భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి వేములవాడ రాజన్న సన్నిధానానికి రాలేదు కానీ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా...
హన్మకొండ జిల్లా

కామారం లో హోమ్ పోలింగ్ ను పరిశీలించిన ఏసిపి

జై భారత్ వాయిస్ఆత్మకూరు ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వృద్ధులు వికలాంగులు ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్న వారికి ఎన్నికల కమిషన్ ముందస్తుగా ఇంటి వద్ద  ఓటు...
వరంగల్ జిల్లా

13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్యను గెలిపించండి

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం.కొమ్మాల గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా కొమ్మాల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పని వద్దకు...
వరంగల్ జిల్లా

రంగశాయిపేట 42వ డివిజన్లో కావ్వ గెలుపుకొసం ప్రచారం

జై భారత్ వాయిస్ రంగశాయిపేటగ్రేటర్ వరంగల్ నగరం 42వ డివిజన్ రంగశాయిపేటలోని 200 బూత్ నెంబర్ లో మహంకాళి వీధి నందికుంటలో మంత్రి కొండా సురేఖ మురళీధర్...
వరంగల్ జిల్లా

వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గంలోని ఐదు అసంబ్లీ సెగ్మెంట్ల ఇవియంల రెండవ రాండమైజేషన్ పూర్తి: రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన నిర్వహించ నున్న నేపధ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హలులో సాధారణ ఎన్నిల...
హైదరాబాద్ జిల్లా

బీఆర్ఎస్ అధినేత‌, కేసీఆర్ బ‌స్సు యాత్ర తో కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ

జై భారత్ వాయిస్ భాగ్యనగరంబీఆర్ఎస్ అధినేత‌, కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభంకావడంతొ కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ పుట్టింద‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
హైదరాబాద్ జిల్లా

బిఆర్ఎస్ కార్పోరేటర్ బిజెపిలో చేరిక

జై భారత్ వాయిస్ భాగ్యనగరంగ్రేటర్ వరంగల్ మునిసిఫల్ కార్పోరేషన్ 28 డివిజన్ BRS కార్పొరేటర్ గందే కల్పన, గందే నవీన్ దంపతులు హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ...
వరంగల్ జిల్లా

సోమయ్య సేవలు మరువలేము

జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన సోమయ్య ని...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆత్మకూరు మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రన్వీర్ చంద్...
వరంగల్ జిల్లా

వరంగల్ లో ఇన్నర్ రింగ్ రోడ్ భునిర్వాసితుల ఆందోళన

జై భారత్ వాయిస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ తూర్పుకోటలో ఇన్నర్ రింగ్ రోడ్ భునిర్వాసితుల మంగళవారం ఉదయం ఆందోళన  నిర్వహించారు తమ భూమిలో రోడ్డు...
వరంగల్ జిల్లా

అంత్యక్రియలకు ఆర్ధికసాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండలకేంద్రానికి చెందిన చినగారి రాజు అనే వ్యక్తి తీవ్ర కిడ్నీవ్యాధితో బాధపడుతూ, శనివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలో మరణించడం జరిగింది....
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాల 2023 -24 వార్షిక నివేదిక విడుదల!

జై భారత్ వాయిస్ హన్మకొండ హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 2023- 24 విద్యా సంవత్సరానికి గాను పత్రికలు, మీడియా రంగాలలో...

మోడీ అభివృద్ధి చూసివివిధ పార్టీ ల నుండి బీజేపీలో చేరికలు

జై భారత్ వాయిస్ వరంగల్దేశంలో సుస్థిర పాలన అభివృద్ధి చూసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు  గ్రామాల నుండి పెద్దఎత్తున వివిధ పార్టీల నుండి బీజేపీ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

అంకం యశో మాధురి ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు

జై భారత్ వాయిస్ మణుగూరుఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న అంకం యశో మాధురి   పట్టణంలో అత్యున్నత 977 మార్కులు సాధించింది....
జాతీయ వార్తలు

నర్మద పుష్కరాలు-2024 ఎప్పుడంటే         

భారత దేశంలో ఈ ఏడాది నర్మదానది పుష్కరాలు , మే1వ తేదీ,2024 నుండి ప్రారంభం మొదలు అయ్యి  మే12న ముగుస్తాయి.పుష్కరం అనేది నదులను పూజించడానికి అంకితం చేయబడిన భారతీయుల పండుగ....
వరంగల్ జిల్లా

వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధిలో రెండు రోజులు నీటి సరఫరా బంద్.

జై భారత్ వాయిస్ వరంగల్ గ్రేటర్ వరంగల నగరంలో రెండు రొజులపాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ముపిఫల్ అధికారలు తెలిపారు.ధర్మసాగర్ లోని 60 ఎంఎల్ డి...
గుంటూరు

పసుపుచీర కట్టుకున్న వారంతా ఎంఅవుతారో తెలుసా

జై భారత్ వాయిస్ మంగళగిరి: జగన్ సొంత చెల్లి పసుపుచీర కట్టుకుంటే టిడిపి అంటున్నారు, పసుపుచీర కట్టుకున్న వారంతా టిడిపి అయిపోతారా? ఆయన తల్లి,భార్య కూడా పసుపుచీర...
ఎన్టీఆర్

జయంతి గ్రామంలోవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావుప్రచారం

జై భారత్ వాయిస్ విజయవాడఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోఎన్నికల ప్రచారంలో భాగంగా జయంతి గ్రామం విచ్చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  డాక్టర్ మొండితోక జగన్...
హైదరాబాద్ జిల్లా

బిజెపి అంటే కొత్త అర్థం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

జై భారత్ వాయిస్ భాగ్యనగరంబిజెపి అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బిజెపి భావజాలం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన...
హైదరాబాద్ జిల్లా

ఎమ్మేల్యే పదవికి హరీష్ రావు రాజీనామా లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలపి హరీష్ రావు సిఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఒక వేల వాటిపి ఆగస్టు...
వరంగల్ జిల్లా

మలేరియా పై అవగాహన ర్యాలీ

జై భారత్ వాయిస్ గీసుకొండప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని  గీసుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల పరిధిలోని అన్ని ఉప కేంద్రాల పరిధిలో మలేరియా పై అవగాహన...
హన్మకొండ జిల్లా

108 అంబులెన్స్ పైలెట్ పాముల రాజుకు ఉత్తమ అవార్డు

జై భారత్ వాయిస్ దామెరదామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన 108 అంబులెన్స్ పైలెట్ పాముల రాజుకు ఉత్తమ అవార్డు లభించింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 108 EMRI...
హన్మకొండ జిల్లా

మే 2న రెడ్డి కృతజ్ఞత సభను విజయ వంతం చేయాలి

జై భారత్ వాయిస్:దామెరరెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల మే 2న నిర్వహించనున్న రెడ్డి కృతజ్ఞత సభను విజయ వంతం చేయాలని రెడ్డి...
వరంగల్ జిల్లా

మే 8 లోగా ప్రతి ఓటరు కు పోలింగ్ చిటి లను అందజేయాలి: ఏ ఆర్ ఓ /బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

జై భారత్ వాయిస్ వరంగల్మే 8 వ తేదీ లోగా ప్రతి ఓటరు కు పోలింగ్ చిటిలను అందచేయాలని ఏ ఆర్ ఓ /బల్దియా కమిషనర్ అశ్విని...
జాతీయ వార్తలు

బీజేపీ కి ఎన్నికల కమీషన్ నోటీసు

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని విపక్షాలు చేసిన ఫిర్యాదును భారత ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. రాజస్థాన్‌‌లోని జరిగిన ఎన్నికల...
వరంగల్ జిల్లా

ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటే ఆయుధం: వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి

జై భారత్ వాయిస్ వరంగల్ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటే ఆయుధం అని వరంగల్ జిల్లా స్వీప్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు.లోక్ సభ ఎన్నికల నేపద్యం లో 15-...
వరంగల్ జిల్లా

గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన మందపల్లి పాఠశాల విద్యార్థులు

జై భారత్ వాయిస్ దుగ్గొండి జై భారత్ వాయిస్ దుగ్గొండితెలంగాణలో ఇటీవల విడుదలైన గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలొని మందపల్లి పాఠశాలనుండి6గురు...
వరంగల్ జిల్లా

సుదర్శనాచార్యులు అర్చకుడి జన్మదినం సందర్భంగా మజ్జిగ వితరణ

జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ జిల్లా ఊకల్ లోని శ్రీ నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యుల జన్మదినం పురస్కరించుకొని ఆయన అభిమానులు...
హన్మకొండ జిల్లా

హనుమకొండ జిల్లాలో 25 నుండి ఓటరు సమాచార స్లిప్పుల పంపిణి

జై భారత్ వాయిస్ హనుమకొండహనుమకొండ: హనుమకొండ జిల్లా పరిధిలోని ఓటర్లకు ఓటరు సమాచార స్లిప్పుల(వీఐఎస్) పంపిణీని ఈ నెల 25 నుండి మే 8వ తేదీ వరకు...
కరీంనగర్ జిల్లా

గంగధరలో రైతు సమ్మేళంనం

కరీంనగర్ పార్లమెంటు గంగాధర మండల కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన రైతు సమ్మేళనంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు...
అనంతపురం

మంచీనీటికొసం ఖాళి బిందెలతో నిరసన

జై భారత్ వాయిస్ కళ్యాణదుర్గంఅనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 15 వ బ్లాక్ లో నీళ్లు రాక కాలనివాసుల ప్రతిరోజు అగచాట్లు పడుతున్నారు. బిందెలతో నిరసన? సంబంధిత...
హన్మకొండ జిల్లా

పులుకుర్తి లోశ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

జై భారత్ వాయిస్ దామెరహన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా...
హన్మకొండ జిల్లా

హన్మకొండ లో ఓటరు అవగాహన ర్యాలీ

జై భారత్ వాయిస్ హనుమకొండ: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధమని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు.జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, మహిళా, శిశు...
అనకాపల్లి

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

చింతలపల్లి గ్రామంలో  వడ్లకోనుగోలు కేంద్రంను తహశీల్దార్  రాజ్ కుమార్ ఎంపీడీఓ రవీందర్.ప్రారభించారు.సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్ ను రైతులు సద్వినియొగం...
వరంగల్ జిల్లా

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

నేడు (ఏప్రిల్ 22 వ తేదీ సోమవారం) కలెక్టరేట్ లో  జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడోక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల...
వరంగల్ జిల్లా

బిజెపి ఎంపి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంశాయంపేట హవేలీ గ్రామంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ గెలుపు కోసం  187,188 బుత్ లో బిజెపి...
వైఎస్ఆర్ కడప

మతాంతరీకరణ దేశ భద్రతకే ప్రమాదకరం స్వామీజీల పిలుపు.

సమాజంలో ధర్మానికి హాని కలిగించే శక్తులను అడ్డుకోవాలని, మతాంతరీకరణ దేశ భద్రతకు పెను ప్రమాదమని, ఈ దేశాన్ని ప్రమాదంలో పడకుండా కాపాడుకోవలసిన ముఖ్యమైన భాధ్యత హిందూ సమాజంపై...
వరంగల్ జిల్లా

శాయంపేట హవేలీలో పంచాల రాయలస్వామి కళ్యాణం

గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీలో పంచాల రాయల స్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా శుక్రవారంనాడు జరిగింది స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యక పూజారులు...
హన్మకొండ జిల్లా

లక్ష్మీపురం బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

జై భారత్ వాయిస్ పరకాలపరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.వారికి...
వరంగల్ జిల్లా

బిజెపి ప్రచార రథాలను ప్రారంభించిన బిజెపి నాయకులు

జై భారత్వ వాయిస్ వరంగల్ పార్టమెంట్ ఎన్నికల నోటిపికేషన్ రావడంతో గ్రేటర్ వరంగల్ లో ప్రసిద్ది గాంచిన భద్రకాళి అమ్మవారిని బిజెపి నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు...
సూర్యాపేట జిల్లా

శ్రీరామనవమి వేడుకల్లో రాంకో సిమెంట్ వారి వితరణ

జై భారత్ వాయిస్: సూర్యాపేటసూర్యాపేట పట్టణంలోని పలు కేంద్రాలలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మండపాలలో పట్టణానికి చెందిన రాంకో సిమెంట్ జిల్లా ఆధీకృత డీలర్ తల్లాడ...
అనంతపురం

గురుకుల పాఠశాల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం

జై భారత వాయిస్ కుందుర్పిఅనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా   కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని...
వరంగల్ జిల్లా

అనతారం కు చెందిన కిరణ్ కు యుపిఎస్సీ లో 568 ర్యాంకు

యూపిఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ఫలితాల్లో అనంతారంకు చెందిన కిరణ్ సత్తా చాటారు. గ్రామంలో మంగళవారం నాడు గ్రామస్థులు అభినందలు తెలినారు. వివరాలకు వెళ్ళితే వరంగల్ జిల్లాలో...
వరంగల్ జిల్లా

సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం

జై భారత్ వాయిస్ గీసుకొండబిజెపి బూత్ విజయ సంకల్ప అభియాన్ లో భాగంగా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీని ప్రధానమంత్రి గా వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి...
హన్మకొండ జిల్లా

నీరుకుల్ల గ్రామంలో సంచరిస్తున్న పునుగు పిల్లులు

నీరుకుల్ల గ్రామంలో సంచరిస్తున్న పునుగు పిల్లులు-పంచనేని రాజేశ్వరరావు ఇంట్లోకి వచ్చిన పునుగు పిల్లులు--వరంగల్ ఫారెస్ట్ అధికారులు జూ పార్కు కు తరలింపు( జై భారత్ వాయిస్ ఆత్మకూరు):అరుదైన...
వరంగల్ జిల్లా

పూర్వ విద్యార్థుల స్వర్ణొత్సవాల వేడుకలు

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ లో చదివిన 1973-74 విద్యార్థులు ఘనంగా 50 సంవత్సరాల స్వర్ణొత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
వరంగల్ జిల్లా

గీసుకొండలో‌ మహిళ అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం.

జై భారత్ వాయిస్ గీసుకొండగ్రేటర్ వరంగల్ నగరంలోని హన్మకొండలోని రాంనగర్ వద్ద సర్క్యూట్  గెస్ట్ హౌస్  సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించిన  గీసుకొండ గ్రామానికీ చెందిన...
వరంగల్ జిల్లా

26న జరిగే రైతు సదస్సు విజయవంతం చేయాలీ

జై భారత్ వాయిస్ గీసుకొండతెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా  సదస్సు ఈనెల  26న వరంగల్ నగరంలోని అబ్బని కుంటలోని జిల్లా కార్యాలయంలో జరుగుతుందని జిల్లా...
వరంగల్ జిల్లాహన్మకొండ జిల్లా

ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న మైనర్ దొంగ అరెస్ట్

ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడుతున్న మైనర్ దొంగను సిసిఎస్ మట్టేవాడ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేసారు. దొంగ నుండి పోలీసులు మూడు లక్షల రూపాయల విలువ...
వరంగల్ జిల్లాహన్మకొండ జిల్లా

సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు

జై భారత్ వాయిస్ హన్మకొండద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానికిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని వరంగల్...
వరంగల్ జిల్లా

కొమ్మాలలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో  చేరిక

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం.కొమ్మాల గ్రామంలో  బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులలోనే  ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ...
వరంగల్ జిల్లాహన్మకొండ జిల్లా

నిర్దేశిత గడువులో బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయండి: బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే

జై భారత్ వాయిస్ హన్మకొండనిర్దేశిత గడువులో బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాంపూర్ డంపింగ్ యార్డు...
వరంగల్ జిల్లా

నీటి పొదుపు పై అవగాహన కల్పించాలి.డీపీఓ కె. కల్పన .

జై భారత్ వాయిస్ గీసుకొండ. వేసవి కాలం దృశ్య బోరు బావుల, బావులల్లో నీరు అడుగంటుతున్నoదున  గ్రామాల్లో పంచాయితి కార్యదర్శులు నీటి వాడకం పై ప్రజలకు అవగాహణ...
వరంగల్ జిల్లా

కోనాయమాకులలో పోచమ్మ బోనాల పండుగ బండ్లు తిరుగుట ఉత్సవం ఘనంగా నిర్వహించారు

కోనాయమాకులలో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు వివరాలకు వెళ్తే గీసుకొండ మండలంలోని కోనాయమాకులలో ఉగాది పర్వదినమున పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గీసుకొండ క్రాస్...
ఎన్టీఆర్కృష్ణా

నూకాలమ్మ అమ్మవారి సేవలో మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, కొండపల్లి మున్సిపాలిటీలోని వేంచేసియున్న శ్రీ నూకాలమ్మ తల్లి, అమ్మవారి సేవలో మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు...
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో క్యాంపస్ సెలక్షన్: విద్యార్థుల రిక్రూట్మెంట్!

జై భారత్ వాయిస్ హన్మకొండ హన్మకొండలోని సుబేదారిలోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి, రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ జరిగింది....
వరంగల్ జిల్లా

బిజెపి 44వ ఆవిర్భావ దినోత్సవం

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శనివారం నాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గం ...
వరంగల్ జిల్లా

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల  నిర్వహణ బాధ్యతలపై అవగాహన సదస్సు...
అనంతపురం

తెలుగుదేశం పార్టీకి ఓటు భవిష్యత్తుకు బాట..

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మంగళకుంట గ్రామంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు...
అనంతపురం

గ్రామ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి

జై భారత వాయిస్,కళ్యాణదుర్గం గ్రామాలు అభివృద్ది చెందాలన్న, యువతకు ఉపాధి లభించాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి.రోడ్ షోలోఅమిలినేనఅనంతపురం జిల్లా కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో...
వరంగల్ జిల్లా

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

జై భారత్ వాయిస్ వరంగల్:గీసుకొండ మండలం ఉకల్ లో వరిధాన్యం కోనుగాలు కేంద్రం ను వరంగల్ జిల్లా ఆడిషనల్ కలెక్టర్  సంధ్యారాణి  సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా...
వరంగల్ జిల్లా

పారిశ్రామిక వేత్త మాజీ సర్పంచ్ అల్లం బాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు

జై భారత్ వాయిస్ గీసుకొండపార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే ఏజెండాగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపిలుపునిచ్చారు.వరంగల్ జిల్లా గీసుగొండ మండలం...
వరంగల్ జిల్లా

ఆకతాయిలకు షీ టీం బృందం కౌన్సిలింగ్

జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏరియాలో ఆకతాయిలపై వరంగల్ షీ టీం బృందం మెరుపు దాడి ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా...