Jaibharathvoice.com | Telugu News App In Telangana

Author : స్టాప్ రిపోర్టర్- సాంబశివరావు

స్టాప్ రిపోర్టర్- సాంబశివరావు
879 Posts - 0 Comments
వరంగల్ జిల్లా

కెసిఆర్ కు షాక్ ఇచ్చిన లోకసభ అభ్యర్థి .

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏకంగా తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు కడియం కావ్య ఆ...
హన్మకొండ జిల్లా

వైభవంగా చెన్నకేశవస్వామి కళ్యాణ మహోత్సవం

హనమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయి శివారులోని చంద్రగిరి గుట్టల మీద చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగ ణంలో గోవిందా. నామస్మరణతో స్వామి వారి కల్యా జోత్సవం ఎంతో...
అనంతపురం

ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు సహకరించండి.అమిలినేని

జై భారత వాయిస్ కళ్యాణదుర్గంకళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులతో  సొమవారం...
వరంగల్ జిల్లా

భగత్ సింగ్ కి నివాళి

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలం మనుగొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 93 వ భగత్ సింగ్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా కాంగ్రెస్ నాయకులు అల్లం...
వరంగల్ జిల్లా

పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయండి

జై భారత్ వాయిస్ వరంగల్సంగెం మండలం తో పాటు 17వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ,బూత్ స్థాయి నాయకులతో గీసుకొండ మండలంలోని నర్సంపేట రోడ్ లోని...
వరంగల్ జిల్లా

సిద్ధార్థ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు

సిద్ధార్థ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలుజై భారత్ వాయిస్ సంగెం : మండలంలోని గ్రామంలోని సిద్ధార్థ పాఠశాలలో ముందస్తుగా హోలీ వేడుకలు విద్యార్థులు ఉపాధ్యాయులు శనివారము ఘనంగా...
వరంగల్ జిల్లా

కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని  కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణం గురువారం రాత్రిఅంగరంగ వైభవంగా జరిగిం ది. గీసుకొండ, దుగ్గొండి మండలంలోని వివిధ గ్రామాలభక్తులు అధిక సంఖ్యలో ...
వరంగల్ జిల్లా

మిత్రుడికి ఆర్థిక సహాయం

జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండల బీ.ఆర్.ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోడేటి ప్రశాంత్ నాన్న గారైన ఆర్.ఎం.పి డాక్టర్ పోడేటి సంపత్ అనారోగ్యంతో ఇటీవల మరణించిన...
వరంగల్ జిల్లా

బీఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపి లో చేరికలు

జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ తూర్పు నియోజకవర్గం 42వ డివిజన్ బిజెపి అధ్యక్షులు తాళ్లపల్లి అర్జున్  ఆధ్వర్యంలో లెనిన్ నగర్ ప్రాంతానికి చెందిన సుమారు 100మంది బిఆర్ఎస్...
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరీక్షలు ప్రశాంతం ఎంఈఓ సత్యనారాయణ

గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరిక్షలు మొదటిరొజు సాజావుగా జరిగాయి. వివరాలకు వెళ్ళితే గీసుకొండ మండలంలోని దర్మారంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 240 మంది విధ్యార్ధులకు...
వరంగల్ జిల్లా

శివాలయ భూమిని,చారిత్రక వారసత్వ కట్టడాలనుపరిరక్షించాలని కలెక్టర్ ప్రావీణ్యకు పిర్యాదు

జై భారత్ వాయిస్ వరంగల్సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన శ్రీ రాజరాజేశ్వరస్వామి   శివాలయ భూమిని చారిత్రక కట్టడాలను నేల కూల్చాలని ప్రయత్నం చేసిన వీరగోని రమేష్...
వరంగల్ జిల్లాహైదరాబాద్ జిల్లా

టీఎన్జీఓస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కు అభినందనలు

జై భారత్ వాయిస్ : భాగ్యనగరంహైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓస్ కేంద్ర సంఘ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జరిగిన ఎన్నికలలో టీఎన్జీఓస్ కేంద్ర సంఘ రాష్ట్ర...
వరంగల్ జిల్లా

మందపల్లి పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం

Jaibharathvoice: దుగ్గొండిదుగ్గొండి మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో ఏసిక సాత్విక్ ప్రధానోపాధ్యాయులుగా, మార్త  ఆకాష్ గ్రామ సర్పంచ్...
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లాయాదాద్రి భువనగిరి జిల్లా

మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం.

జై భారత్ వాయిస్ బొమ్మలరామారం మేడ్చల్ లోని మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ లో...
వరంగల్ జిల్లా

సంగెంలో సంఘమేశ్వర దేవాలయంలోమహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పొస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీపీ కళవతి

సంగెం మండలం సంఘమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎంపీపీ కందగట్ల కళావతి ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ...
వరంగల్ జిల్లా

ప్రజా పాలన సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలి.ఎంపిడిఓ క్రిష్ణవేణి.

జై భారత్ వాయిస్ గీసుకొండప్రజా పాలన కార్యక్రమములో  అందచేసిన ధరఖాస్తులలో  ఎమైన సమస్యలు ఉంటే తప్పులను సరి చేయటం, ఎదైన పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హలై ఉండి...
వరంగల్ జిల్లా

సిఎం  రేవంత్ రెడ్డి కలిసిన నగర మేయర్ సుధారాణి

జై భారత్ వాయిస్ : భాగ్యనగరం  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని  జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ...
వరంగల్ జిల్లా

గీసుకొండలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం:చీఫ్  సూపరింటెండెంట్ కృష్ణమోహన్ 

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలో  ఇంటర్మీడియట్  మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత్ంగా జరిగాయని చీఫ్  సూపరింటెండెంట్ కృష్ణమోహన్  బుధవారం నాడు  తెలిపారు గీసుకొండ మండలంలొని ప్రభుత్వ...
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో జాతీయ సైన్స్ డే!

జై భారత్ వాయిస్: హన్మకొండహనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జాతీయ సైన్స్ డే కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బన్న ఐలయ్య అధ్యక్షతన...
హన్మకొండ జిల్లా

అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు!

జై భారత్ వాయిస్ హన్మకొండహనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్ విభాగంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ జితేందర్, డాక్టర్ ప్రవీణ్ లు ఈనెల...

నేటి నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు

జై భారత్ వాయిస్హనుమకొండ జిల్లా లోఈనెల 28 నుంచి మార్చి 19 వరకు  ఇంటర్ వార్షికపరీక్షలు.జరగుతాయని పరీక్ష లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.మొత్తం 38,837...
అనకాపల్లి

నిరుపేద విద్యార్థినికి  విశ్వఫౌండేషన్ -అగ్నిహోత్ర టీమ్  చేయూత          

జై భారత్ వాయిస్ గీసుకొండ )                    ‌ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, బచ్చోడు గ్రామానికి చెందిన కొమర సాత్విక అనే నిరుపేద అనాధవిద్యార్థిని హైదరాబాద్ లోని వర్ధమాన్...
వరంగల్ జిల్లా

దేవాలయంకు పూజాసామాగ్రి బహుకరణ

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి సహిత శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో, స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే హైదరాబాద్ నగరానికి చెందిన ఆడెపు శ్రీనివాసరావు...
హన్మకొండ జిల్లా

సమ్మక్క సారలమ్మలకు ఎదురు కోళ్లు

సమ్మక్క సారలమ్మలకు ఎదురు కోళ్లు ఆత్మకూరు జై భారత్ వాయిస్ సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లకు ఎదురుకోళ్లు ఎగరవేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో బుధవారం అగ్రంపాడు జాతరలో...
చిత్తూరుభక్తి సమాచారం

కాణిపాకంలో నిత్య భజనలు ప్రారంభించాలని వెయ్యికి పైగా కళాకారుల కళా ప్రదర్శన.

కాణిపాకం: జై భారత్ వాయిస్)కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్దకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది కళాకారులు పిల్లన గ్రోవులు.తాళం భజన.కోలాట చెక్కభజన...
హైదరాబాద్ జిల్లా

మేడారం సైకిల్ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

భాగ్యనగరం: జై భారత్ వాయిస్తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభయ హస్తం 6 గ్యారెంటీలను ప్రచారం చేస్తూ హైదరాబాద్ నుండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర స్థలం...
వరంగల్ జిల్లా

*శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం

గీసుకొండ మండల  కీర్తినగర్ కాలనీ లో  శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు  బిఆర్ఎస్ నాయకులు సుంకరి...
వరంగల్ జిల్లా

ఇది వాస్తవ ప్రజా బడ్జెట్అన్ని వర్గాలకు సమానమైన బడ్జెట్

గీసుకొండ: జై భారత్ వాయిస్తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా బడ్జెట్ కేటాయించారని కాంగ్రెస్ జిల్లా నాయకుడుసాయిలి.ప్రభాకర్...
వరంగల్ జిల్లా

అభిమాని  ఇంటికే ఓ ప్రముఖ హీరో ఎవరూ ఆ హీరో

గీసుగొండ  జై భారత్ వాయిస్సినిమా హీరోలకు లక్షలాదిమంది అభిమానులు ఉంటారు అందులో అందరూ ఆ తమ అభిమాన హీరో ను కలువాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని...
అనంతపురం

పేద కుటుంబానికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆర్థిక సహయం

కుందుర్పి జై భారత వాయిస్అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం జెల్లిపల్లి గ్రామానికి చెందిన మురళి 2016లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతుండగా మతిస్థిమితం కోల్పోయినారువిద్యా...
వరంగల్ జిల్లా

24 నుండి 27 వరకు డ్రాయింగ్ టైలరింగ్ పరీక్షలు

వరంగల్ జై భారత్ వాయిస్వరంగల్ నగరంలో పిబ్రవరి 24 నుండి 27 వరకు డ్రాయింగ్ టైలరింగ్ పరీక్షలు నిర్వహించహించడం జరుగుతుందని వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి వసంతి తెలిపారు....
జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్

ఢిల్లీ: జై భారత్ వాయిస్ఢిల్లీలో కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో  జీడబ్ల్యుఎంసీ 60వ డివిజన్ కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్...
అనంతపురం

నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి

కుందుర్పి జై భారత వాయిస్అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో బుధవారం  జిల్లాలోని ఎస్సై, ఆపైస్థాయి పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ  కేకేఎన్ అన్బురాజన్  నెలవారీ నేర సమీక్షా...
వరంగల్ జిల్లా

గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులు

గీసుకొండ: జై భారత్ వాయిస్గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా గురువారం నాడు రెండవ రోజు పారిశుద్ధ్య పనులను గ్రామపంచాయతీ కార్యదర్శి నూనె వేణు ప్రసాద్...
హన్మకొండ జిల్లా

బిఆర్ఎస్ పార్టీకి యువనేత  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా  త్వరలో బిజెపి లోకి

హన్మకొండ: జై భారత్ వాయిస్బిఆర్ఎస్ పార్టీ 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం  అభినవ భాస్కర్ తన రాజీనామా లేఖ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల...
వరంగల్ జిల్లా

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు  : జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

వరంగల్ :జై భారత్ వాయిస్గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీ పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకొవాలని...
కృష్ణా

మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం.

జై భారత్ వాయిస్వెల్వడం గ్రామంలో మహిళల ఉపాధిని స్వయంగా  ప్రవాసభారతీయులు  మదర్ థెరీసా ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు శ్రీపద్మ (USA)       సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రామాలలో మహిళలు...
వరంగల్ జిల్లా

శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులు పరకాల ఎమ్మేల్యే ప్రకాష్ రెడ్డి సందర్శించారు,

(గీసుకొండ జై భారత్ వాయిస్ )శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే లక్ష్యంతో పనులను...
హన్మకొండ జిల్లా

కవిత ఒక లిక్కర్ రాణి   కొండా సురేఖ

హన్మకొండ జై భారత్ వాయిస్భారత జాగృతి సంస్థ అధినేత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు హనుమకొండలో మంత్రి సురేఖ మాట్లాడుతూ అమెరికాలో...
హన్మకొండ జిల్లా

flash..బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మేల్యే తాటికొండ ,రాజయ్య బిఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.బిఆర్ఎస్ పార్టీలో చాల రోజులుగా ఇబ్బందులకుగురైతున్నని ఎంతొ మానసిక...
భక్తి సమాచారంవరంగల్ జిల్లా

samatha kumb సమత కుంబ్ పేరుతో వార్షిక ఉత్సవాలు

వరంగల్ జై భారత్ వాయిస్ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న రామానుజియర్ సమత స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు సమత కుంబ్ పేరుతో వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నామని శ్రీశ్రీశ్రీ త్రిదండి...
భక్తి సమాచారంవాతావరణం

మేడారం వచ్చే భక్తులకు అభయారణ్యం అటవీశాఖ రుసుము నుంచి మినహాయింపు : మంత్రి కొండా సురేఖ

భాగ్యనగరం జై భారత్ వాయిస్ములుగు జిల్లాలో త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది....
వరంగల్ జిల్లా

రంగశాయిపేటలో బొడ్రాయి ఉత్సవాల ప్రతిష్టాపనకు భూమి పూజ.

(రంగశాయిపేట జై భారత్ వాయిస్)గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో గ్రామదేవతల (బొడ్రాయి) ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభ అయ్యాయి.. రంగశాయిపేట యూత్ ఫోర్స్ (ఆర్ వై...
వరంగల్ జిల్లా

ఆర్థిక సహయం

గీసుకొండ జై భారత్ వాయిస్గీసుకొండ మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మరుకాల లింగారెడ్డి తల్లి కొమురమ్మ మరణించగా గురువారం అల్లం బాల కిషోర్ రెడ్డి...
జాతీయ వార్తలు

300 యూనిట్ల కరెంటు ఫ్రీ – కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

దేశంలో రూఫ్‌టాప్ సోలారైజేషన్ ద్వారా 1 కోటి ఇళ్లు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్...
అనంతపురం

కళ్యాణదుర్గం లో స్వతంత్ర అభ్యర్థిగా కురుబ ముక్కన్న

కుందుర్పి జై భారత వాయిస్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు కురుబ ముక్కన్న పేర్కొన్నారు. పోస్టల్ ఉద్యోగిగా తన పదవికి రాజీనామా చేసి సమాజం...
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లారంగారెడ్డి జిల్లావరంగల్ జిల్లా

Donate blood and become life donors రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

భాగ్యనగరం: జై భారత్ వాయిస్ఆపదలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డాక్టర్ గోపాల ఇతిహాస్ అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్...
హన్మకొండ జిల్లా

యోగా మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది! వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య అనుమంతు!!

(హన్మకొండ జై భారత్ వాయిస్)యోగ భారతీయ సాంప్రదాయాలలో అతి ప్రాచీనమైన అభ్యసన, దీనిని ప్రతి విద్యార్థి ఆచరించి తీరాలని అభ్యసన చేయాలని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్...
వరంగల్ జిల్లా

ఫిబ్రవరి 1 నుంచి  15వ తేదీ వరకు  ఇంటర్మీడియట్ ప్రాక్టికల్

హనుమకొండ : జై భారత్ వాయిస్ ఫిబ్రవరిలో జరగనున్న  ఇంటర్మీడియట్ ప్రాక్టికల్  పరీక్షలకు ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్...
వరంగల్ జిల్లా

కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

గీసుకొండ జై భారత్ వాయిస్గీసుగొండ మండలం కొనాయమాకులలోని రైతు వేదికలో పరకాల శాసనసభ్యులు ప్రకాశ్ రెడ్డి 86 మంది లబ్ధిదారులకు 86 లక్షల 9వేల976 రూపాయల కళ్యాణ...
వరంగల్ జిల్లా

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహయం

గీసుకొండ జై భారత్ వాయిస్వరంగల్ జిల్లా,గీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామంలో ఈనెల 26వ తేదీన మైదం ప్రేమలీల అనే నిరుపేద మహిళ అనారోగ్యంతో మరణించడం జరిగింది....
అనంతపురం

టిడిపి సభకు తరలి వెళ్ళిన కుందుర్పి  మండల కార్యకర్తలు

కుందుర్పి  జై భారత్ వాయిస్  కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్  మాదినేని ఉమామహేశ్వర నాయుడు  సూచనల మేరకు,  అనంతపురం జిల్లా, *ఉరవకొండ పట్టణంలొ నిర్వహించే టిడిపి బహిరంగ...
హన్మకొండ జిల్లా

*అగ్రంపాడ్ జాతర బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సిపి(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

రానున్న ఫిబ్రవరి లో జరగబోయే అగ్రంపాడ్ సమ్మక్క -. సారలమ్మ జాతర ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పరిశీలించారు. బుదవారం అగ్రంపాడ్ సమ్మక్క సారలమ్మ...
కృష్ణా

డూలాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితంతువులకు, అనాధలకు, పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ

నందిగామ జైభారత్ వాయిస్నందిగామ మండలంలోని మునగచర్ల శివారు డూలాస్ ట్రస్ట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనాధ పిల్లలకు, వితంతువులకు, నిరుపేదలకు డూలాస్ ట్రస్ట్ వితరణతో...
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాల సెమిస్టర్ ఫలితాలు విడుదల!

హనుమకొండ జై భారత్ వాయిస్హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఏ బీకాం ,బీఎస్సీ చదువుతున్న విద్యార్థులకు గత నెలలో నిర్వహించిన మొదటి,...
వరంగల్ జిల్లా

ఉద్యోగుల సంక్షేమమే టీఎన్జీఓస్ ధ్యేయం.. వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్.

( వరంగల్ జై భారత్ వాయిస్ )వరంగల్ నగరంలోని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం ఎన్నికల అధికారిగా...
వరంగల్ జిల్లా

ఆడపిల్లలు ఉన్నత విద్యను పొందితేనే హక్కులు సమానవత్వం సాధ్యం.

సంగెం జై భారత్ వాయిస్బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంగెం ఎంపిపి కందగట్ల కళావతినరహరి అన్నారు.బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ...
వరంగల్ జిల్లా

ధర్మారంలో అనిమీయ ముక్తి భారత్  కార్యక్రమం

గీసుకొండ జై భారత్ వాయిస్ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అనిమీయ ముక్తి భారత్  కార్యక్రమం బుధవారం మధ్యహ్నం రెండుగంటకు వరంగల్ జిల్లా డిఎం అండ్...
అనంతపురం

ఎమ్మెల్యేగా గెలిపించండి సేవకుడిగా పని చేస్తా తలారి రంగయ్య,

(కుందుర్పి జై భారత్ వాయిస్ న్యూస్ )రానున్న ఎన్నికల్లోఎమ్మెల్యేగా గెలిపిస్తే సేవకుడిగా పని చేసి చూపుతానని నియోజకవర్గం వైసిపి సామాన్య కర్త ఎంపీ తలారి రంగయ్య విజ్ఞప్తి...
అనంతపురం

79 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ. 25,571 కోట్ల లబ్ధి : సీఎం జగన్

జై భారత్ వాయిస్ ఉరవకొండమహిళలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగుగా నిలుస్తుంది. మన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం. 56 నెలల పాలనలో 79...
వరంగల్ జిల్లా

టీఎన్జీఓస్ ఎంజీఎం యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక

జై భారత్ వాయిస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని ఎంజీఎంలో టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం ఎన్నికల...
కర్నూలు

నేతాజి సుభాష్ చంద్రబోస్ సేవలు చిరస్మరణీయం డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి

జై భాతత్ వాయిస్ డొన్స్వాతంత్య్ర సమరయోధులునేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు డోన్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోడోన్ డిఎస్పి కార్యలయంలో సామాజిక కార్యకర్త. మహమ్మద్...
వరంగల్ జిల్లా

42వ డివిజన్ లో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు.

జై భారత్ వాయిస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేట 42వ డివిజన్ కాపువాడలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్...
వరంగల్ జిల్లా

గీసుకొండలో  శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం

భారత్ వాయిస్ గీసుకొండఅయోధ్య శ్రీ రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా గీసుగొండ మండలకేంద్రంలోని శివాలయ ప్రాంగణంలో, “శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్,అయోధ్య, గీసుగొండ సంచలన...
హన్మకొండ జిల్లా

దళిత బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలి

జై భారత్ వాయిస్ దామెరహనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం లోని దామెర మండలంలోని అన్ని గ్రామాలనుండి గత ప్రభుత్వం లో దళిత బంధు  పథకం ద్వారా ఎంపికకైనా...
వరంగల్ జిల్లా

సఖి సేవలపై విధ్యార్థులకు అవగాహన కార్యక్రమం :

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం పిల్లలపై జరుగుతున్న వేధింపులు, సైబర్ నేరాలు వాటి ప్రభావం పిల్లలపై ఎలా...
వరంగల్ జిల్లా

గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండల ప్రజా పరిషత్ కార్యలయంలో ఎంపీపీ బీమాగాని సౌజన్య అధ్యక్షతన గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన సమావేశం జరిగింది. ఈ...
వరంగల్ జిల్లా

108 ఈయంఆర్ ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ నందు ఉద్యోగనియామకాలు

జై భారత్ వాయిస్ వరంగల్108 ఈ.యం.ఆర్. ఐ. గ్రీన్ హెల్త్ సర్వీసెస్ నందు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT) ఉద్యోగాల కొరకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు...
వరంగల్ జిల్లా

ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం

జై భారత్ వాయిస్ వరంగల్)హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భోగి పర్వదినంతోపాటు  ఆదివారం కావడంతో...
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో వివేకానందుని జయంతి వేడుక!

జైభారత్ వాయిస్ హన్మకొండహనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం వివేకానందుని 161 వ జయంతి కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న...
వరంగల్ జిల్లా

వసంతాపూర్ లో పర్యటించిన కార్పొరేటర్.

జై భారత్ వాయిస్ వరంగల్గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ వసంతాపూర్ లో కార్పొరేటర్ గద్దె బాబు పర్యాటించారు..ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వసంతాపూర్...
వరంగల్ జిల్లా

బాదిత కుటుంబాన్ని పరామర్శ

(జై భారత్ వాయస్ సంగెం)సంగెం మండలంలోని వెంకటాపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షడు బందకింది నవీన్ తండ్రి వెంకటేశ్వర్లు ఇటీవల మృతిచెందాడు విషయం తెలుసుకున్నబీఆర్ఎస్ పార్టీ...
వరంగల్ జిల్లా

మొండ్రాయి రైతుబిడ్డ యూపీఎస్సీ లో గెజిటెడ్ అధికారిగా ఎంపిక

(జై భారత్ వాయస్ సంగెం)యుపిఎస్‌సి జియోసైంటిస్ట్ గ్రూప్-ఎ ఫలితాల్లో సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామంలోని రైతు కుటుంబానికీ చెందిన సింగిరెడ్డి రాధ – కుమారస్వామి దంపతుల ఏకైక...
వరంగల్ జిల్లా

ప్రజా పాలన ధరఖాస్తుల కంప్యూటరీకరణ జడ్పీ సిఈఒ పరిశీలన.

( జై భారత్ వాయిస్ గీసుకొండ )గీసుకొండ.మండలములోని 21 గ్రామాలలో నిర్వహించిన అభయ హస్తం ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన ధరఖాస్తులను కంప్యూటరీకరణ చేస్తున్న తీరున వరంగల్ జిల్లా...
వరంగల్ జిల్లా

గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటా మాజీ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి

( జై భారత్ వాయిస్ వరంగల్ )పేదవాడి సొంతింటి కల నెరవెర్చడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో లబ్ధిదారులు...
వరంగల్ జిల్లా

యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

(జై భారత్ వాయిస్ వరంగల్ )స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గీసుకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణ వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా  నివాళులు...
వరంగల్ జిల్లా

అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ

జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ మహానగరంలో కరీమాబాద్ ఉర్సు రంగశాయిపేటలో  సాంప్రదాయ వేషధారణలో.కాషాయ జెండాలు చేతబట్టి.అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు, హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలోశ్రీ...
వరంగల్ జిల్లా

గీసుకొండలో అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండల కేంద్రంలో సాంప్రదాయ వేషధారణలో.. కాషాయ జెండాలు చేతబట్టి.అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలోశ్రీ రాముల వారి పవిత్ర అక్షింతలను...
వరంగల్ జిల్లా

శంభునిపేట – గణేష్ నగర్ లో అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ

జై భారత్ వాయిస్ రంగశాయిపేటవరంగల్ మహానగరంలోని గణేష్ నగర్ కాలనీ వాసులు కుటుంబ సమేతంగా.. సాంప్రదాయ వేషధారణలో కాషాయ జెండాలు చేతబట్టిశంభునిపేట కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం నుండి...
వరంగల్ జిల్లా

ఆర్చి నూతన బస్సు షెల్టర్   నిర్మాణానికి భూమి పూజ

భారత్ వాయిస్ గీసుకొండవరంగల్ జిల్లా గీసుకొండ మండలం లోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిలో మనుగోండ గ్రామానికి చెందిన కీర్తిశేషులు అల్లం జోజ్జి రెడ్డి  జ్ఞాపకార్థం వారి...
వరంగల్ జిల్లా

దర్మారం లో కంది పంటక్షేత్రదినోత్సవం

జై భారత్ వాయిస్ గీసుకొండవరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కేంద్ర ప్రభుత్వ  అఖిలభారత సమన్యయ పరిశోధన పథకం-కంది,  పంటలో గీసుకొండ మండలం ధర్మారంకు   వివిధ ప్రాంతాల...
వరంగల్ జిల్లా

6 గ్యారంటీలు బైబిల్ ఖురాన్ భగవద్గీతతో సమానంమంత్రి కొండా సురేఖ

జై భారత్ వాయిస్ వరంగల్. 6 గ్యారంటీలు  కాంగ్రెస్ పార్టీ అధినేత్రిసోనియా గాంధీతో ప్రకటించామంటే ఆ గ్యారెంటీలు తమకు బైబిల్ ఖురాన్ భగవద్గీతలతో సమానమని వాటిని కచ్చితంగా...
వరంగల్ జిల్లా

చంద్రయ్య పల్లి లో రిలీఫ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్యశిబిరం

జై భారత్ వాయిస్ గీసుకొండ  రిలీఫ్ మల్టీస్పెషల్టి ఆసుపత్రి  ఆధ్వర్యంలో  గీసుకొండ మండలం చంద్రయపల్లి గ్రామంలోశుక్రవారం నాడు  వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలోబిపి షుగర్ ...
వరంగల్ జిల్లా

మాజీ మంత్రి కడియం ఆరు నెలలు కాదు ప్రభుత్వం గ్యారెంటిగా ఐదు ఎళ్ళు ఉంటాము పరకాల ఎమ్మేల్యే రేవూరి.

జై భారత్ వాయిస్ సంగెంఅధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ ఆరునెలలో పడిపోతుందని ఇటివల మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారని కాని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో...
వరంగల్ జిల్లా

జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో సాగు చేసిన వేరుశనగ చిరు సంచుల క్షేత్ర సందర్శన :

జై భారత్ వాయిస్ గీసుకొండజాతీయ ఆహార భద్రత పథకం క్రింద సరఫరా వ్యవసాయక్షేత్ర సందర్శన లో బాగంగా గీసుగొండ మండలం కొమ్మాల  గ్రామంలో నల్లారి మహేందర్ రెడ్డి వ్యవసాయ...
జాతీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల

జై భారత్ వాయిస్ న్యూడిల్లీవైఎస్ఆర్టీపీ ని కాంగ్రెస్ లో ఆపార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ నాయకుడు రాహూల్ గాంధీ ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే...
హన్మకొండ జిల్లా

రెండు టిప్పర్ లు పట్టివేత దామెర ఎస్సై కొంక అశోక్

జై భారత్ వాయిస్ దామెరదామెర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం, మట్టి తరలిస్తే చర్యలు తప్పవని దామెర ఎస్సై కొంక అశోక్...
వరంగల్ జిల్లా

భగవద్గీత పోటీలలో గీసుకొండ విద్యార్థులు ప్రతిభ

గీతా జయంతి సందర్బంగా శ్రీ కృష్ణ క్రీడ ఆధ్యాత్మిక కేంద్రం  సంస్కృత భారతి,  సంయుక్తmగా హన్మకొండ   వడ్డేపల్లి లోని హనుమాన్ దేవాలయం లో 1 నుండి 12వ...
వరంగల్ జిల్లా

కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమ న్యాయం: మంత్రి కొండా సురేఖ

జై భారత్ వాయిస్ వరంగల్తెలంగాణ నూతన  కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమ న్యాయం చేయడమే లక్ష్యమని, అందులో భాగంగానే ఈనెల 28వ తేదీ నుండి జనవరి 6వ...
వరంగల్ జిల్లా

చంద్రయపల్లిలో రోటరీ క్లబ్. కార్యవర్గ సభ్యులు పర్యటించారు

జై భారత్ వాయిస్ గీసుకొండరోటరీ క్లబ్ దత్తత గ్రామమైన చంద్రయ్యపల్లి గ్రామంలో  రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్  చేసిన కార్యక్రమాలను  డిస్టిక్  +3150  గవర్నర్ భూసిరెడ్డి శంకర్...
వరంగల్ జిల్లా

గీసుకొండలోఅటల్ బిహారీవాజ్ పాయ్ జయంతి వేడుకలు

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండలో ఘనంగాఅటల్ బిహారీవాజ్ పాయ్  జయంతి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారుమాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ...
హన్మకొండ జిల్లా

కృత్రిమ కాళ్ళను ఏర్పాటు కొసం లబ్దిదారుల ఎంపిక

జైభారత్ వాయిస్ హన్మకొండరోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ , రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సంయుక్త ఆధ్వర్యంలో చేతన ఫౌండేషన్ , వేగం ఫౌండేషన్ సహకారంతో కృత్రిమ...
గుంటూరు

క్రిస్మస్‌ పర్వదినం క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ సిఎం వైయస్‌ జగన్‌  శుభాకాంక్షలు

జై భారత్ వాయిస్ విజయవాడక్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును...
వరంగల్ జిల్లా

గంగదేవిపల్లిలో పర్యావరణ పరిరక్షణకుసామూహిక అగ్నిహోత్రం

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిలో విశ్వా ఫౌండేషన్ ధర్మ సైనికులచే పర్యావరణ పరిరక్షణకు సామూహిక అగ్నిహోత్రం , గణపతి హోమం...
వరంగల్ జిల్లా

స్నేహితుడి కుటుంబానికి చేయూత

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 1999-2000 బ్యాచ్ కు చెందిన ఎస్.కె వాజీద్ అనే పూర్వ విద్యార్థి గత సంవత్సరం...
హన్మకొండ జిల్లా

సరస్వతి మాత దేవాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు

జై భారత్ వాయిస్ హనుమకొండహనుమకొండ నయీంనగర్ లోని వాగ్దేవి డిగ్రీ కాలేజి లోగల సరస్వతి టెంపుల్ లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక...
వరంగల్ జిల్లా

చెస్ క్రీడాకారిణి దేవికను సన్మానించిన మాజీ కార్పొరేటర్ కేడల పద్మజనార్ధన్

జై భారత్ వాయిస్ రంగశాయిపేటడిసెంబరు  26 నుంచి30 వరకు చెన్నైలో జరిగే ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ చెస్ టోర్నమెంటుకు కాకతీయ యూనివర్సిటీ జట్టులో  బోగోజు శ్రవణ్-...
వరంగల్ జిల్లా

కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

జై భారత్ వాయిస్ గీసుకొండవరంగల్  గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం మిచ్చారు...
హన్మకొండ జిల్లా

పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..బీఆర్ ఎస్ కార్యకర్తలు అధైర్య పడొద్దు.

జై భారత్ వాయిస్ దామెరఎన్నికల్లో గెలుపు, ఓటములు, సహజమని, తనను నమ్ముకున్న పార్టీ నాయకులు, కార్య కర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని పరకాల...