జై భారత్ వాయిస్ భాగ్యనగరందేవదాయశాఖ అటవి పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండ సురేఖ మురళీధర్ రావు ను హైదరాబాదులో మర్యాద పూర్వకంగా వరంగల్ జిల్లా...
జై భారత్ వాయిస్ గీసుకొండకేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహించనున్నవికసిత్ భారత్ సంకల్ప యాత్ర సన్నాహక సభ శుక్రవారం రాత్రి ,గీసుగొండ మండలం జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి...
జై భారత్ వాయిస్ భాగ్యనగర్తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏ.రేవంత్ రెడ్డిని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర...
జై భారత్ వాయిస్ వరంగల్ సార్వత్రిక శాసనసభ ఎన్నికలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించినందుకుగాను వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో...
జై భారత్ వాయిస్ దామెరదామెర మండలం ఊరుగొండలోని అంబేద్కర్ యువజన సంఘము ఆధ్వర్యంలో అధ్యక్షుడు జన్ను వినయ్ అధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలం చంద్రయ్య పల్లి గ్రామంలోడాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్ ఆకుల రుద్ర ప్రసాద్ ...
జై భారత్ వాయిస్ హన్మకొండడిసెంబర్ 3న రోజున వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలను అనుమతులు లేవని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం శాయంపేట (హవేలీ) గ్రామ బిఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ రాజబోయిన రజిత- బిక్షపతి యాదవ్,ఉపసర్పంచ్ గాలి అరుణ-భాస్కర్,వార్డ్ నెంబర్ బోళ్ల...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామం నుండి సుమారు 5కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్రవంతి మండల...
జై భారత్ వాయిస్ త్రిపుర త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా గురువారం అగర్తలలోని NSRCC నేతాజీ సుభాష్ రీజనల్ కోచింగ్ సెంటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 67వ...
జై భారత్ వాయిస్ దామెరదామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ మేడిపల్లి యాదగిరి, బిఆర్ఎస్ నాయకులు మేడిపల్లి రవీందర్, ఆకుల రవీందర్, మేడిపల్లి మల్లయ్య, శివకుమార్,...
జై భారత్ వాయిస్ రంగశాయపేట బి.ఆర్.ఎస్. పార్టీ వరంగల్ తూర్పు అభ్యర్థి *నన్నపునేని నరేందర్ ను గెలిపించాలని కోరుతూ 42 వడివిజన్లోని 19-9, 19-8, 17-10 బ్లాక్...
కార్తీక మాసము ముప్పది రోజులు /నెలలొ పాటించవలసిన నియమాలు . మొదటి రోజునిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది. ఎంగిలి. చల్లని వస్తువులుదానములు :- నెయ్యి, బంగారంపూజించాల్సిన...
తనకిష్టదైవమైన కోనాయపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేశారు. శనివారం కోనాయపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లిన సీఎం...
గొర్రెకుంట శివారులో పేకాట ఆడుతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు వివరాల్లోకెళ్తే గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్రెకుంట శివారులో పేకాట ఆడుతున్న వారిని టాస్క్...
జై భారత్ వాయిస్ ఆత్మకూర్గ్రామీణ ప్రాంతంలోనిపల్లెదవఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర హెల్త్ వెల్ నెస్ కేంద్రాల నోడల్ అధికారి జివి శ్రీనివాసరావు...
( జై బారత్ వాయిస్ ఆత్మకూర్ )ఆత్మకూరు మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం ఆధ్వర్యంలో గడపగడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ...
జైభారత్ వాయిస్ గీసుకొండఎమ్మెల్యే ధర్మారెడ్డిని మరోసారి గెలిపించాలని గీసుకొండ జడ్పీటిసి ధర్మారావు మండల పార్టీ అధ్యక్షులు రాజుకుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.గీసుకొండ మండలం లోని కొమ్మాల, సూర్య ,తండా...
జై భారత్ వాయిస్ దామెరదామెర మండలంలో రానున్న ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛాయిత వాతావరణం లో ఓటు వేసేందుకు ప్రజలకు మనోధైర్యం కల్పించేందుకు పోలీస్ బలగాలు మండలంలో పలు...
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ధర్మ తండా గ్రామపంచాయతీలో ఘనంగా దుర్గామాత దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు, దసరా మహోత్సవంలో సర్పంచ్ అంగోతు...
జై భారత్ దామెర, సంస్కృతీ, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం దామెర...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో తొలిరోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పరిసరాలలో...
హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి, పసరుగొండ గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం...
రైతులకు రక్షణ కవచంలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.ఆదివారం గీసుకొండ మండల పరిధిలోని మొగిలిచెర్ల లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం...
జై భారత్ వాయిస్ గీసుకొండపీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం మమునూరు పరిధిలో ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజన్న...
( జై భారత్ వాయిస్ వరంగల్ )గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, ఐటి...
జై భారత్ వాయిస్ గీసుకొండ:సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతున్నారని పరకాల ఎమ్మెల్యే...
జై భారత్ వాయిస్ దామెరపోచంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్న కుట్టుమిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ల ఫోరం చైర్మన్ గట్ల విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా...
గ్రామ పంచాయితీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్ డైరెక్టర్, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు...
జై భారత్ వాయిస్ వరంగల్ రిపొర్టర్ జ్యోతి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ప్రపంచ అహింసవాది గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో మహాత్మా గాంధీ...
జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఫొటో గ్రాఫర్ల పండుగ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఫొటో టెక్ ఆద్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఫొటో టెక్ ఎగ్జిబిషన్ కు హనుమకొండ...
జై భారత్ వాయిస్ హనుమకొండ)హనుమకొండలోని పింగిళి డిగ్రీ కళాశాలలో 1996-99 సంవత్సరంలో చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అపూర్వ కలయికతో మళ్లీ ఒక...
జైభారత్ వాయిస్ ఆత్మకూర్ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో కోదండ రామాలయంలోబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల ఇన్చార్జీ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పూజలు నిర్వహించి ప్రొఫెసర్...
జై భారత్ వాయిస్ హన్మకొండ కంగా మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ భద్రత నుండి మంజూరైన చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ శనివారం...
గీసుకొండ జై భారత్ వాయిస్గీసుకొండలో గౌడ గర్జన గోడ పత్రికలు కాటమయ్య దేవాలయంలో గీసుకొండ ఎంపీపీ భీమ గాని సౌజన్యఆవిష్కరించారు. గౌడ సంఘము ఉమ్మడి జిల్లా నాయకులు...
దామెర మండలంలో పలు గ్రామాల్లో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గురువారం దామెర మండలం ఒగ్లాపూర్ లోని సైలానిబాబా దర్గా అవరణలో పీఠాధిపతి...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలలో నెలకొల్పిన గణనాథుల నిమజ్జనోత్సవం కటాక్షపూరు చెరువు వద్ద వైభవంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా కటాక్షపూర్ లో క్రేను...
జై భారత్ వాయిస్ ఆత్మకూరు)భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆత్మకూరు మండలంలో గణపతులు మండపాల్లో ఘనంగా పూజలు అందుకుంటున్నారు. ఆత్మకూరు...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండలంలోని పద్మశాలి మండల అధ్యక్షుడు వెల్దె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా ప్రధానోపాధ్యాయులు వై సాంబయ్య బాధ్యతలనుస్వీకరించారు.పాఠశాల ఎస్ యమ్ సి సభ్యులు కొక్కొండ శ్రీకాంత్ ...
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెల్నెస్ సెంటర్లో ఆయుష్మాన్ భవ ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ శశి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు...
జై భారత్ వాయిస్ దామెరదామెర ప్రాధమిక ఆరోగ్యకేంద్రములోని దామెర ఊరుగొండ సబ్ సెంటర్ లో డాక్టర్లు మంజుల సాహితీ అద్వర్యములో ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు Non Communicable...
జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడుశివారు 163 జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది.ఎస్సై రాజేష్...
*_శ్రీ వినాయక పూజ విధానం – వ్రతకల్పం – వ్రతకథ_______________________________జై భారత్ న్యూస్ హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం ప్రత్యేకంగా వినాయక చవితి పూజా విధానాన్ని...
జై భారత్ వాయిస్ హన్మకొండతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం అర్హులందరికీ అందేలా చూస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.బుధవారం పరకాల పట్టణంలోని...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంమనుగొండలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులైన చాపర్తి సావిత్రి లచ్చయ్య ఇంటి ముగ్గు పోసి నిర్మాణ పనులను...
జై భారత్ వాయిస్ గీసుకొండఅంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలనితెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్స్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వీరగొని నిర్మలదేవి డిమాండ్...
జై భారత్ వాయిస్ హన్మకొండది. నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి అద్యక్షతన హన్మకొండ కలెక్టరేట్ సమీపంలోని...
జై భారత్ వాయిసు దామెరపేద రెడ్ల సంక్షేమం, అభివృద్ధి కోసం సత్వరమే రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని రెడ్డి సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు...
జై భారత్ వాయిస్ దామెరసమాజంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిరుపేద రెడ్ల అభివృద్ధి, సంక్షేమం కోసం చట్టబద్దతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని...
జై భారత్ వాయిస్ సంగెంసంగెం మండలం షాపురం గ్రామంలోశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డాక్టర్ పెసరు విజయచందర్...
జై భారత్ వాయిస్ వరంగల్టీఎన్జీఓ.స్ యూనియన్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ ,ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి వేడుకలను కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం లో గల...
జై భారత్ వాయిస్ నర్సంపేట: రాష్ట్రంలోని ప్రతీ గిరిజన జర్నలిస్ట్ సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న...
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం పదిలంగా ఉంటదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.శనివారం గీసుకొండ మండలంలోనిధర్మారం గ్రామంలో ఏమ్మేల్యే పర్యటించారు.పలు కాలనీలలో కాలినడకన తిరుగుతూ...
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ పరకాల ప్రాజెక్ట్ సీడీపీవో భాగ్యలక్ష్మీ సూచించారు. జాతీయ పోషణ మాసం పురస్కరించుకుని దామెర మండల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార ప్రాముఖ్యతను తెలుపుతూ...
జై భారత్ వాయిస్ దామెరదామెర మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం దామెర మండలంలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో అభిమానుల కోలాహలం నడుమ ఎమ్మెల్యే...
జై భారత్ వాయిస్ దామెరదామెర మండల కేంద్రంలోని శివాలయ పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి...
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలం ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం ముస్త్యాలపల్లి గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి...
(జై భారత్ వాయిస్ గీసుగొండ )సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొనిగ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం లోని ఎస్. ఎస్ డిగ్రీ కాలేజీ లో...
( జై భారత్ వాయిస్ ఆత్మకూరు )ఆత్మకూరు మండలంలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు...
జై భారత్ వాయిస్ )దర్శి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల ప్రజా సంకల్ప వేదిక సభ్యులు, విద్యా వేత్తలు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులతో...
(జై భారత్ వాయిస్ దామెర )రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి ధీమా...
జై భారత్ వాయిస్ ఆత్మకూరు):సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.ఆత్మకూరు మండల...
జై భారత్ వాయిస్ గీసుకొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుల లో సేంద్రియ ఎరువును తయారు చేసుకొని వాటిద్వారా ఆదాయాన్ని పొంది గ్రామాలను మరింత అభివృద్ధి...
జై భారత్ వాయిస్ నూజివీడు*అన్నాచెల్లెళ్ల ప్రేమకు నిదర్శనం రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు మహిళలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకి రాఖి...