Jaibharathvoice.com | Telugu News App In Telangana

Author : Jaibharath News

https://jaibharathvoice.com - 496 Posts - 0 Comments
అనంతపురం

నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్స్ రద్దు పై హర్షం

Jaibharath News
నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్షన్ రద్దు పై హర్షం జై భారత వాయిస్, కుందుర్పి కళ్యాణదుర్గం నియోజవర్గం కుందుర్పి మండలం మాయదార్లపల్లి లో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయుడు...
వరంగల్ జిల్లా

ప్రపంచ వృద్ధులపై వేధింపులు నివారణ అవగాహన దినోత్సవ సభళ

Jaibharath News
ప్రపంచం వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ నగరంలోని కొత్తవాడ పద్మశాలి ఫంక్షన్ హల్లో ,వరంగల్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొన్...
కృష్ణా

ఏపీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారు.‌

Jaibharath News
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న ప్రధాని మోదీ. జూన్ 12నఉదయం 10.40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న ప్రధాని మోదీ. ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకారణానికి హాజరుకానున్నారు...
అనంతపురం

భారీ మెజారిటీతో గెలిపోందిన సురేంద్రబాబును మహిళలు ప్రత్యేక పూజలు

Jaibharath News
భారీ మెజారిటీతో సురేంద్రబాబుని గెలిపించిందుకు అమ్మవారిని దర్శించుకున్నారు ,, జై భారత వాయిస్, కుందుర్పి ఆంధ్రప్రదేశ్ లోవెలువడిన ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాల్లో కళ్యాణదుర్గంలో నియోజకవర్గం ఎన్డీఏ...
కాకినాడ

అఖండశక్తిపాతం ‘గోవిందనామం’*

Jaibharath News
జై భారత్ వాయిస్ కాకినాడ(గణపతిపీఠంలో 33వ జపయజ్ఞపారాయణ)చైత్రశుద్ధపాడ్యమినుండి5రోజుల పాటు తిరుమల శ్రీవారి క్షేత్రం లో ఆకాశగంగ బాలఆంజనేయ ఆలయాల్లో హనుమ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని కాకినాడ భొగిగణపతి...
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం!

Jaibharath News
జై భారత్ వాయిస్ హన్మకొండ తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి జాతీయ జెండాను ఆవిష్కరించారు...
అనంతపురం

హనుమాన్ సందర్భంగా జయంతి వేడుకలు,

Jaibharath News
హనుమాన్ జయంతి సందర్భంగా వేడుకలు,, జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు గ్రామంలో గౌరమ్మ తోటలో గ్రామ శివారు పూజలు...
అనంతపురం

కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు

Jaibharath News
కరెంట్ కోతలతో ఎండుతోన్న పంటలు త్రాగునీటి సమస్య తో కదిరిపల్లి, ములకనూరు జై భారత వాయిస్ కళ్యాణ్ దుర్గం, కరెంట్ కోతలతో కంబదూరు మండలంలో పలు గ్రామాల్లో...
అనంతపురం

ఎన్టీఆర్ రామారావు గారి జన్మదిన వేడుకలు

Jaibharath News
నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా వేడుకలు,, జై భారత వాయిస్ కుందుర్పి, ఈరోజు స్వర్గయ నందమూరి తారక రామారావు 101 వ జయంతి సందర్భంగా కేక్...
అనంతపురం

ఎర్రంపల్లి లో ట్రాన్స్ఫర్ లోని రాగి వైరు ధ్వంసం చేశారు

Jaibharath News
ఎర్రంపల్లి లో ట్రాన్స్ఫార్మర్ లోని రాగి, కాఫర్ చోరీ జై భారత వాయిస్, కళ్యాణదుర్గం కళ్యాణదుర్గంఎర్రంపల్లి లో రైతు కొల్లి సత్యనారాయణ చౌదరి ( టీడీపీ నాయకుడు)...
అనంతపురం

టిడిపి నాయకులందరూ కలసి రేపు కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కోరుతున్నాం జి ధనంజయ్

Jaibharath News
Aటిడిపి నాయకులు కార్యకర్తలకు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము, జై భారత వాయిస్, కుందుర్పి,, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, మహానాయకుడు, మాజీ...
అనంతపురం

ఎన్టీఆర్ సందర్భంగా జయంతి వేడుకలు

Jaibharath News
కుందుర్పిలో N.T.R గారి జన్మదిన వేడుకలు జై భారత వాయిస్, కుందుర్పి,, కళ్యాణదుర్గం నియోజకవర్గం, టీడీపీ M.L.A అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో, తేది.28-05-2024, మంగళవారం...
వరంగల్ జిల్లా

మద్యం దుకాణాలు బంద్ ఎందుకుకంటే

Jaibharath News
*మద్యం దుకాణాలు బంద్‌* ఉమ్మడి వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కి ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల...
హన్మకొండ జిల్లా

దామెరలో చింతపండు నవీన్ గెలుపు కోసం ప్రచారం

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర హన్మకొండ జిల్లా దామెర మండల కేంద్రం లో శుక్రవారం రాత్రి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న...
కాకినాడ

వరదలా ముంచెత్తిన అకాల వర్షం.. పూడిక ముంపుతో జలమయం కాకినాడ కార్పోరేషన్

Jaibharath News
( (పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు) కాకినాడ నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి హైక్లాస్ ఏరియా...
వరంగల్ జిల్లా

బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు తథ్యం

Jaibharath News
బై భారత్ వాయిస్ గీసుకొండ బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టబద్రులుగా మనమంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని గీసుగొండ...
వరంగల్ జిల్లా

వరంగల్ లో ప్రశాంతంగా పాలీసెట్ – 2024 పరీక్ష

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన పాలీసెట్-2024 పరీక్ష వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ నుండి 3100 అబ్బాయిలకుగాను 2829 మంది...
ఉద్యోగాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం

Jaibharath News
జై భారత్ వాయిస్‌ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హసన్ పర్తి, వేలేరు, వంగర, బండారుపల్లి, కొడకండ్ల, నెక్కొండ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న...
అనంతపురం

అనారోగ్యంతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

Jaibharath News
అనారోగ్యంతో ప్రభుత్వ ఉద్యోగి మృతి జై భారత వాయిస్, కుందుర్పి శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలం పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్...
అనంతపురం

జయం పనింద్ర పర్మిశించిన మంత్రి ఉష చరణ్

Jaibharath News
జయం పణీంద్ర పరామర్శించిన మంత్రి ఉషాశ్రీచరణ్ జై భారత వాయిస్  కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా ముద్దిగుబ్బ సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన...
హన్మకొండ జిల్లా

జీవవైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత అని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అభిప్రాయపడ్డారు.

Jaibharath News
అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారంనాడుహన్మకొండ పబ్లిక్ గార్డెన్ లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో తెలంగాణ జీవ వైవిద్య మండలి, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక, ఓరుగల్లు...
హన్మకొండ జిల్లా

ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి

Jaibharath News
జై భారద్ వాయిస్ హన్మకొండ వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాడు బిజెపి హనుమకొండ జిల్లా...
జాతీయ వార్తలుహన్మకొండ జిల్లా

సెల్ ఫోన్ పోయిందా.డొన్టు వర్రీ ఈ ప్రయత్నం చేయండి

Jaibharath News
సెల్ ఫోన్ పోయిందా.డొన్టు వర్రీ ఈ ప్రయత్నం చేయండిఅనుకొకుండా మన మొబైల్ ఫోన్ పోయిందా లేదా దొంగతనంగా ఎవరైన దొచుకున్న డొన్టు వర్రీ ఈ ప్రయత్నం చేయండిసి.ఈ.ఐ.ఆర్...
అనంతపురం

విషం మందు తాగిన మూగజీవి మృతి చెందినది

Jaibharath News
విషయం ముందు తాగిన మృతి చెందిన మూగజీవి,,,, జై భారత వాయిస్, కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి, మండలం లక్ష్మoపల్లి పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సిపి...
వరంగల్ జిల్లా

రైతులకు సబ్సిడీపై జిలుగు విత్తనాలు

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ ప్రభుత్వం సబ్సిడీ పై అందించే జిలుగు విత్తనాలు గీసుకొండ మండలంలోని కొనాయమాకుల వద్ద నున్న ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నందు...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

Jaibharath News
అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు వేద పండితుల పర్యవేక్షణలో కన్నుల పండువగా నిర్వహిస్తున్నవేద  పండితుల బృందం- ఎంతో భక్తి శ్రద్దలతో పాల్గొన్న భక్తులు ( జై...
వరంగల్ జిల్లా

జాతీయ డెంగ్యూ దినోత్సవం

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్ :-జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డెంగ్యూ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని...
వరంగల్ జిల్లా

ఆర్యవైశ్య విద్యార్థిని విద్యార్థులకు సన్మానం

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ నగరంలోనిశ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో 2024 సంవత్సరంలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన పదవ తరగతి ఇంటర్మీడియట్ లో వరంగల్, హన్మకొండ,...
హన్మకొండ జిల్లా

15 నుండి ఆర్ట్స్ కళాశాల సెమిస్టర్ పరీక్షలు!

Jaibharath News
జై భారత్ వాయిస్ హన్మకొండ హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ, బీకాం ,బీఎస్సీ. మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్...
అనంతపురం

జగన్ స్వార్థానికి అన్ని ప్రాజెక్టు పనులు నిసర్వేంచేశాడు

Jaibharath News
జగన్ స్వార్థనికి అన్ని ప్రాజెక్టలను నిర్వీర్యం చేసాడు. మీడియా మిత్రులపై దాడులు హేయం. జై భారత వాయిస్, కళ్యాణదుర్గం,, కళ్యాణ్ దుర్గం తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు,...
అనంతపురం

ఏ ఆర్ తో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమా మహేశ్వర

Jaibharath News
ఏ అర్హతతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావ్;ఉమామహేశ్వర నాయుడు జై భారత వాయిస్, కళ్యాణదుర్గం,, కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నీకు ఉన్న అర్హత...
హన్మకొండ జిల్లా

రామలింగేశ్వరుడికి మహా అన్నపూజ

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర హన్మకొండ జిల్లాదామెర మండలం ఊరుగొండ లోని శ్రీ భవానీ సమేత రామ లింగేశ్వర స్వామి ఆలయం లో అక్షయ తృతీయ ను...
హన్మకొండ జిల్లా

దామెర పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసుల కవాతు

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర వరంగల్ పార్లమెంట్ కు ఈ నెల 13 న జరిగే ఎంపీ ఎన్నికల నేపథ్యంలో దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో నీ...
అనంతపురం

ఎన్నికల ప్రచారంగా భాగంగా రోడ్ షో అమిలీనేని

Jaibharath News
ల్యాండ్ డీడ్ చట్టంతో మనకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో అమిలినేని జై భారత వాయిస్,, కుందుర్పి అనంతపురం జిల్లా...
అనంతపురం

ప్రజలకు సేవ అభివృద్ధి మంచి పథకం కల్పిస్తాం

Jaibharath News
నీళ్లు తీసుకువచ్చి ప్రజలకు మంచి చేస్తాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో అమిలినేని జై భారత వాయిస్, కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండలం...
అనంతపురం

ధర్మ తేజ సమక్షంలో నాలుగు కుటుంబాల చేరక

Jaibharath News
మహిళలంతా టిడిపి వైపే… -ధర్మ తేజ సమీక్షంలో నాలుగు కుటుంబాలు చేరిక జై భారత వాయిస్, కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎస్సీ కాలనీకి చెందిన నాగమణి,సరస్వతి, హెచ్....
అనంతపురం

వైసీపీ నాయకులు టిడిపికి చేరిన 15 కుటుంబాలు

Jaibharath News
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన 15 కుటుంబాలు జై భారత వాయిస్,, కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తూమకుంట గ్రామానికి...
అనంతపురం

జోరుగా వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం

Jaibharath News
జోరుగా వైసిపి నేతలు ఎన్నికల ప్రచారం జై భారత వాయిస్, కుందుర్పి కంబదూరు మండల కేంద్రంలో పలు వార్డులలో సోమవారం వైసిపి నాయకులు ,కార్యకర్తలు కళ్యాణదుర్గం వైకాపా...
అనంతపురం

కర్ణాటక మద్యం 432 ప్యాకెట్లు పట్టివేత

Jaibharath News
కర్ణాటక మద్యం 432 ప్యాకెట్లు పట్టివేత,, జై భారత వాయిస్ ,కంబదూరు కర్నాటక నుండీ జిల్లాలోకి ద్విచక్ర వాహనము ద్వారా అక్రమంగా తీసుకొస్తున్న కర్నాటక లిక్కర్ పట్టివేత*...
హన్మకొండ జిల్లా

మట్టిలో నవజాత శిశువు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెరమారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో మానవత్వ విలువలు మంట కలుస్తుంది.అప్పుడే పుట్టిన శిశువు తల్లి పొత్తిళ్ళలో ఉండవలసిన శిశువు కన్న పేగు బంధానికి...
అనంతపురం

తలారి రంగయ్యను అఖండ మెజారిటీతో గెలిపిద్దాం

Jaibharath News
తలారి రంగయ్యను అఖండ మెజార్టీతో గెలిపిద్దాం; ఉమామహేశ్వర నాయుడు జై భారత వాయిస్,, కుందుర్పి కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్య అఖండ...
అనంతపురం

ముస్లిం సోదరుల మైనార్టీ ఆత్మ యొక్క కలయిక

Jaibharath News
ముస్లిం మైనార్టీ సోదరులతో ఆత్మీయ కలయిక మైనారిటీలకు అండగా తెలుగుదేశం పార్టీ.. అమిలినేని జై భారత వాయిస్, కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఉన్న...
అనంతపురం

కుందుర్పి మండలం ఎనిమల్ దొడ్డి గ్రామంలో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ మొదలైంది

Jaibharath News
కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామంలో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్. మొదలైంది జై భారత వాయిస్,, కుందుర్పి కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామం లో ముస్లీమ్ సోదరులు...
అనంతపురం

జియో వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ఫైబర్ అండర్ గ్రౌండ్ లో కట్ చేయడం జరిగినది

Jaibharath News
జియో వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ఫైబర్,ను అండర్ గ్రౌండ్ లో కట్ చేయడం జరిగినది,, జై భారత వాయిస్,, కుందుర్పి కుందుర్పి మండలంలో అల్లాపురం రోడ్లో అండర్ గ్రౌండ్...
హన్మకొండ జిల్లా

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి! హనుమకొండ జిల్లా కలెక్టర్

Jaibharath News
జై భారత్ వాయిస్ హన్మకొండ సమాజంలోని ప్రతి వ్యక్తి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఇందుకోసం ఈనెల 13వ తేదీన జరిగే లోకసభ ఎన్నికల ఓటింగ్...
అనంతపురం

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు

Jaibharath News
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు,,, జై భారత వాయిస్,, కుందుర్పి కుందుర్పి మండలం లోని రుద్రంపల్లి,గురివేపల్లి,బోదిపల్లి ,ఎనుములదొడ్డి, తెనగల్లు,కరిగానపల్లి తూమకుంట...
అనంతపురం

టిడిపి నాయకులు మహిళలందరూ కరపత్రాలు అందజేశారు

Jaibharath News
ప్రతి ఇంటింటికి కరపత్రాలు అందజేయడం జరిగినది,, జై భారత వాయిస్,, కుందుర్పి కుందుర్పి మండల పరిధిలో ఎస్సీ కాలనీలో ఈరోజు కరపత్రాలు ప్రతి ఇంటింటికి అందించడం జరిగినది...
అనంతపురం

కుందుర్పి మండలంలో భారీగా వైసిపికి షాక్

Jaibharath News
కుందుర్పి మండల కేంద్రంలో వైసీపీకి భారీ షాక్. జై భారత వాయిస్ కుందుర్పి ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా టీడీపీలో చేరిన 52 కుటుంబాలు మాలయనూరు గ్రామం నుంచి...
వరంగల్ జిల్లా

బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ నగరంలోని 42వ డివిజన్కు చెందిన బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం...
అనంతపురం

చంద్రబాబు నాయుడిని గెలిపించాలని బూతు కన్వీనర్ సిద్ధం

Jaibharath News
చంద్రబాబు నాయుడిని గెలిపించాలని బూతు కన్వీనర్ సిద్ధం జై భారత వాయిస్,,కుందుర్పి ఈ రోజు కుందుర్పి మండలకేంద్రం బోయ వీధి, కూరాకుల వీధి లో బూత్ (నెంబర్...
అనంతపురం

టిడిపి మహిళలందరూ అమిలినెని సురేంద్రబాబు నీ గెలిపించాలని ప్రచారం

Jaibharath News
టిడిపి నాయకులందరూ సురేంద్రబాబుకు ఓటు వేయాలని విజ్ఞప్తి,, జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండలంలో టిడిపి నాయకులు ఈరోజు ప్రతి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల అందించడం...
అనంతపురం

తలారి రంగయ్య మద్దతుగా సోదరుడుకృషి ఎన్నికల ప్రచారం

Jaibharath News
తలారి రంగయ్యకు మద్దతుగా సోదరుడు కృష్ణ ఎన్నికల ప్రచారం -ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ జై,భారత వాయిస్ కళ్యాణదుర్గం, కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే...
అనంతపురం

టిడిపిలోకి చేరిన ఎనిమిది కుటుంబాలు తీర్థం పుచ్చుకున్న సురేంద్రబాబు

Jaibharath News
8 కుటుంబాలతో టీడీపీ నేతలు తీర్థం పుచ్చుకున్నారు,,, జై భారత వాయిస్, కుందుర్పి,, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు మద్దతుగా ఎన్ వెంకటం...
అనంతపురం

కళ్యాణదుర్గానికి జీవనాడి బీడీపీ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం

Jaibharath News
జగన్ కార్మికులను బిచ్చగాళ్లుగా మార్చాడు. కళ్యాణదుర్గం జీవనాడి బీటీపీ పూర్తి చేసి నీళ్లిస్తాం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో అమిలినేని జై భారత వాయిస్,...
వరంగల్ జిల్లా

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు వస్తాయని వరంగల్ మాజీ మేయర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుండా ప్రకాష్ రావు...
అనంతపురం

పెద్దాయనకు పాతాభివందనం చేసిన అమిలెనేను సురేంద్రబాబు

Jaibharath News
పెద్దాయనకు పాదాభివందనం చేసిన అమిలినేని సురేంద్రబాబు జై భారత వాయిస్,,,కుందుర్పి అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అన్నా….ఆ పార్టీ జండా అన్నా చాలామందిలో...
హన్మకొండ జిల్లా

బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలిపించండి

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర వరంగల్ పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను గెలిపించాలని దామెర మండలంలోని పలు గ్రామాలలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా...
అనంతపురం

సూపర్ సిక్స్ పథకాల మహిళల ఆర్థికంగా చేయూత

Jaibharath News
సూపర్ సిక్స్ పథకాలతో మహిళలకు ఆర్ధిక చెయూత ఎన్నికల ప్రచారంలో అమిలినేని కుటుంబం జై భారత వాయిస్,, కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో తెలుగుదేశం,...
అనంతపురం

ప్రతి గ్రామానికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రారంభం

Jaibharath News
ప్రతి గ్రామానికి సూపర్ సిక్స్ పథకాలు అందించడం జరిగినది,, జై భారత వాయిస్,, కుందుర్పి కుందుర్పి గ్రామంలో సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ డోర్ టు డోర్...
అనంతపురం

వాహనాలు ఆర్డిఓ రాణి సుస్మిత రెండు లక్షల 90 వేల రూపాయలు పట్టివేత

Jaibharath News
వాహనాలు ఆర్డిఓ రాణి సుస్మిత రెండు లక్షల 90000 వేల రూపాయలు పట్టివేత,,, జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండల పరిధిలో మల్లనూరు చెక్ పోస్ట్...
అనంతపురం

ఎన్నికల కమిషన్ నిబంధనలను విమర్శించిన స్టాప్ నర్స్

Jaibharath News
ఎన్నికల కమిషన్ నిబంధనలును విస్మరించిన స్టాఫ్ నర్స్… జై భారత వాయిస్, కుందుర్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు  స్టాఫ్ నర్స్ విస్మరించినఘటన నియోజకవర్గ కేంద్రంలో జరిగింది. ఈమె...

నామినేషన్ రోజున వైసీపీకి షాక్

Jaibharath News
నామినేషన్ రోజున వైసీపీకి షాక్ కుందుర్పి మండలం నుండి భారీగా టీడీపీలో చేరిక జై భారత వాయిస్ కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి, బొమ్మజ్జిపల్లి...
వరంగల్ జిల్లా

నేడు మడికొండలో జరిగే జన జాతర సభను జయప్రదం చేయండి

Jaibharath News
వరంగల్ జిల్లా. గీసుకొండ మండలం. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ పరిధి మడికొండలో బుధవారం నాడు సాయంత్రం 4 గంటలకు జరగబోయే కాంగ్రెస్ జన జాతర సభకు...
హన్మకొండ జిల్లా

అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో బిజెపి నేతలు

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలం పులుకుర్తి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఆంజనేయస్వామినిబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డాక్టర్ పెసరు...
వరంగల్ జిల్లా

పాంచాల రాయలస్వామిని దర్శించుకున్నా బీజేపీ నేతలు

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం, శాయంపేట గ్రామంలోని కాకతీయులు నిర్మించిన రాణి రుద్రమదేవి పూజించిన పాంచాల రాయలస్వామి జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు...
వరంగల్ జిల్లా

మచ్చాపూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుక.

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ.మండలములోని మచ్చాపూర్ గ్రామములో శ్రీ హనుమాన్ చిన్న జయంతి వేడుకలను ఆంజనేయ మాల ధరించిన స్వాములు,భక్తులు ఘనంగా నిర్వహించారు.సందర్భంగా మాల ధరించిన...
అనంతపురం

కళ్యాణదుర్గ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న రాంభూపాల్ రెడ్డి

Jaibharath News
జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డిని ఖరారు చేస్తూ, ప్రకటించిన ఏపి రాష్ట్ర...
అనంతపురం

నిరుపేదలకు విద్యార్థికి ఇన్ఫినిటీ చారిటబుల్ బద్వే నాయక ఆర్థిక సహాయం

Jaibharath News
నిరుపేద విద్యార్థినికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆధ్వర్యంలో ఆర్ధిక సాయం జై భారత వాయిస్ కుందుర్పి, కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన నిరుపేద విద్యార్థిని...
హన్మకొండ జిల్లా

ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేయాలి – పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

Jaibharath News
జై భారత్ వాయిస్-ఆత్మకూరు); – రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదర్శ పాఠశాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం...
అనంతపురం

సింగర్ పైపులకు సుమారు 12,500 నష్టపరిహారం జరిగినది

Jaibharath News
స్వింకరు పైపులకు నిప్పు పెట్టిన వ్యక్తులు. -ఈ ఘటనలో సుమారు 12,5 00లు ఆర్థిక నష్టం. జై భారత వాయిస్ కుందుర్పి మండల పరిధిలోని కరిగానపల్లి గ్రామానికి...
వాతావరణం

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు

Jaibharath News
జై భారత్ వాయిస్ భాగ్యనగరం తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షాలు పడుతున్నాయి. భాగ్యనగరంలో (హైదరాబాద్ ) వర్షం...
వరంగల్ జిల్లా

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో సాద్యం

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల వివిధ గ్రామల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో సమావేశం గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్ అద్యక్షతన...
అనంతపురం

బొబ్బలి కుంట ఆంజనేయస్వామి రథోత్సవం సందర్భంగా ప్రారంభించబడినది

Jaibharath News
బొబ్బలి కుంట ఆంజనేయ స్వామి రథోత్సవంగా ప్రారంభించబడినది జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండలంలో ఈరోజు ఆపలే పల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి నూతన రథోత్సవం...
అనంతపురం

టిడిపిలోకి చేరిన 21 కుటుంబాల చేరిన వైసిపి నాయకులు

Jaibharath News
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 21 కుటుంబాలు జై భారత వాయిస్, కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్...
అనంతపురం

శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు,,

Jaibharath News
జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండలంలో శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రత్యేక అలంకరణలో శ్రీ పట్టాభి సీతారాముల వారి కళ్యాణం అభిషేకంతో ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా...
వరంగల్ జిల్లా

చంద్రయ్యపల్లి లో సీతారాముల కళ్యాణమహోత్సవం

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండలంలోని చంద్రయ్య పల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణమహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభంగా జరిగింది. బెజ్జెంక్కి భిక్షపతి వేద మంత్రోచ్చారణతో కళ్యాణకత్రువును...
అనంతపురం

కర్ణాటక మాద్యం 384 ప్యాకెట్లు పట్టివేత

Jaibharath News
కర్ణాటక మాద్యం 384 ప్యాకెట్లు పట్టివేత జై భారత వాయిస్ కళ్యాణదుర్గం జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఒకరి అరెస్టు… 384 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం...
గుంటూరు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: ఐజీ త్రిపాఠి

Jaibharath News
జై భారత్ వాయిస్ గుంటూరు భారత ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం...
అనంతపురం

ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్సిపి జెండా ఎగరాలి

Jaibharath News
జై భారత వాయిస్,కుందుర్పికుందుర్పి మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనూతన కార్యాలయాలయంలో కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులసమావేశం నిర్వహించారు.ముఖ్య అతిథిగా, అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గం...
వరంగల్ జిల్లా

సంఘ సంస్కరణ దార్శనికుడు ‘కందుకూరి’

Jaibharath News
సంఘ సంస్కరణ దార్శనికుడు ‘కందుకూరి’ – ఘనంగా వీరేశలింగం పంతులు జయంతి కందుకూరి వీరేశలింగం పంతులు ఆధునిక యుగకర్త, స్ఫూర్తి ప్రదాత, మార్గ దర్శకుడు, దార్శనికుడు అని,...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో అంబులెన్స్ వాహనాల తనిఖీ

Jaibharath News
అంబులెన్స్ వాహనాలు ఆకస్మిక తనిఖీ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు ); అంబులెన్స్ 108 వాహనాలను జిల్లా అధికారి లక్ష్మణ్ శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఆకస్మికంగా...
హన్మకొండ జిల్లా

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

Jaibharath News
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ జరుపుకుంటారని మాజీ స్పీకర్...
హన్మకొండ జిల్లా

హనుమాన్ దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలంలోని హనుమాన్ దేవాలయంలో వేద పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి మండలంలోని...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Jaibharath News
ఆత్మకూరు హై స్కూల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం……… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు ) సుదీర్ఘ కాలము తరువాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో చలివేంద్రం ప్రారంభం

Jaibharath News
ఆత్మకూరులో చలివేంద్రం ప్రారంభం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జాతీయ రహదారి ప్రక్కన శనివారం చలివేంద్రాన్ని ఎంపీడీవో శ్రీనివాస్...
హన్మకొండ జిల్లా

ఉపాధి పనుల పై అధికారుల సమీక్ష

Jaibharath News
ఉపాధి హామీ పనుల పురోగతిపై అధి కారుల సమీక్ష (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై...
హన్మకొండ జిల్లా

పెంచికలపెట లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Jaibharath News
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం – వరి ధాన్యం రైతులు సద్వినియోగం చేసుకోవాలి – వ్యవసాయ సహకార సంఘం సీఈవో లక్ష్మయ్య జై భారత్ వాయిస్...
వరంగల్ జిల్లా

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న .పెసరు విజయచందర్ రెడ్డి

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రభారి, రెడ్ క్రాస్...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో ఉచిత వైద్య శిబిరం

Jaibharath News
ఆత్మకూరు లో అసంఘటిత కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ సిఎస్సి హెల్త్ కేర్ సంయుక్తంగా...
వరంగల్ జిల్లా

పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

Jaibharath News
పరకాల నియోజకవర్గ పరిధిలోని సంగెం మండలం, పరకాల పట్టణం నుండి బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీకి బిగ్ షాకిచ్చారు.మంగళవారం హనుమకొండ భవాని...
హన్మకొండ జిల్లా

నీటి సమస్య రాకుండా చూడాలి – ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా

Jaibharath News
భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తకుండా చూడాలి _ ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : భవిష్యత్తు లో నీటి సమస్య తలెత్తకుండా...
వరంగల్ జిల్లా

పదోన్నతిపై బదిలీ అయిన బ్యాంకు ఉద్యోగి రమేష్ కు ఘన సన్మానం

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ యూనియన్ బ్యాంక్ లో 18సంవత్సరాల సుధీర్ఘ కాలం విశిష్ట సేవలందించి, పదోన్నతిపై భూపాలపల్లి బ్యాంకుకు బదిలీ అయిన రమేష్ ని...
హన్మకొండ జిల్లా

విధుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.- వరంగల్ పోలీసు కమీషనర్

Jaibharath News
విధుల పట్ల పోలీసులు అప్ర మత్తం గా వుండాలి- వరంగల్ పోలీసు కమీషనర్ (జై భారత్ వాయిస్ -ఆత్మకూరు.) పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలీసులు అప్రమత్తం గా...
మహబూబాబాద్ జిల్లా

ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Jaibharath News
మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. 19 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు. వాటితో...
వరంగల్ జిల్లా

మందపల్లి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు

Jaibharath News
దుగ్గొండి:మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు చేశారు. స్థానిక మహిళా సమాఖ్య స్ఫూర్తి వివో అధ్యక్షురాలు మేదరి పద్మ చైర్మన్ గా,...
వరంగల్ జిల్లా

సంగెం ఎంపిపిపై అవిశ్వాస తీర్మానం ఆర్డీఓ గారికి తీర్మాణం అందచేసిన ఎంపిటిసిలు..

Jaibharath News
జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండలం ఎంపిపి కందకట్ల కళావతి నరహరిపై మండల ఎంపిటిసిలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని వరంగల్ ఆర్డీఓ దత్తుకు శుక్రవారం...
అనంతపురం

అనంతపురం జిల్లాలో పోలీసుల సోదాలు

Jaibharath News
జై భారత్ వాయిస్ అనంతపురం సార్వత్రిక పార్లమెంటు ఎన్నికలు-2024 పురస్కరించుకుని బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లాలో మోహ‌రించిన...
అనంతపురం

వైద్యం కోసం 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం బద్దె నాయక్

Jaibharath News
పక్షవాత భాదితుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత వైద్యం కోసం 12,000 రూపాయలు అందజేసిన చైర్మన్ బద్దేనాయక్ జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం పట్టణంలోని మారెంపల్లి...