నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్షన్ రద్దు పై హర్షం జై భారత వాయిస్, కుందుర్పి కళ్యాణదుర్గం నియోజవర్గం కుందుర్పి మండలం మాయదార్లపల్లి లో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయుడు...
ప్రపంచం వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ నగరంలోని కొత్తవాడ పద్మశాలి ఫంక్షన్ హల్లో ,వరంగల్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొన్...
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న ప్రధాని మోదీ. జూన్ 12నఉదయం 10.40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న ప్రధాని మోదీ. ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకారణానికి హాజరుకానున్నారు...
భారీ మెజారిటీతో సురేంద్రబాబుని గెలిపించిందుకు అమ్మవారిని దర్శించుకున్నారు ,, జై భారత వాయిస్, కుందుర్పి ఆంధ్రప్రదేశ్ లోవెలువడిన ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాల్లో కళ్యాణదుర్గంలో నియోజకవర్గం ఎన్డీఏ...
జై భారత్ వాయిస్ కాకినాడ(గణపతిపీఠంలో 33వ జపయజ్ఞపారాయణ)చైత్రశుద్ధపాడ్యమినుండి5రోజుల పాటు తిరుమల శ్రీవారి క్షేత్రం లో ఆకాశగంగ బాలఆంజనేయ ఆలయాల్లో హనుమ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని కాకినాడ భొగిగణపతి...
జై భారత్ వాయిస్ హన్మకొండ తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి జాతీయ జెండాను ఆవిష్కరించారు...
హనుమాన్ జయంతి సందర్భంగా వేడుకలు,, జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు గ్రామంలో గౌరమ్మ తోటలో గ్రామ శివారు పూజలు...
ఎర్రంపల్లి లో ట్రాన్స్ఫార్మర్ లోని రాగి, కాఫర్ చోరీ జై భారత వాయిస్, కళ్యాణదుర్గం కళ్యాణదుర్గంఎర్రంపల్లి లో రైతు కొల్లి సత్యనారాయణ చౌదరి ( టీడీపీ నాయకుడు)...
Aటిడిపి నాయకులు కార్యకర్తలకు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము, జై భారత వాయిస్, కుందుర్పి,, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, మహానాయకుడు, మాజీ...
కుందుర్పిలో N.T.R గారి జన్మదిన వేడుకలు జై భారత వాయిస్, కుందుర్పి,, కళ్యాణదుర్గం నియోజకవర్గం, టీడీపీ M.L.A అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో, తేది.28-05-2024, మంగళవారం...
*మద్యం దుకాణాలు బంద్* ఉమ్మడి వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కి ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల...
బై భారత్ వాయిస్ గీసుకొండ బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టబద్రులుగా మనమంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని గీసుగొండ...
జై భారత్ వాయిస్ వరంగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన పాలీసెట్-2024 పరీక్ష వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ నుండి 3100 అబ్బాయిలకుగాను 2829 మంది...
జై భారత్ వాయిస్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హసన్ పర్తి, వేలేరు, వంగర, బండారుపల్లి, కొడకండ్ల, నెక్కొండ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న...
జయం పణీంద్ర పరామర్శించిన మంత్రి ఉషాశ్రీచరణ్ జై భారత వాయిస్ కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా ముద్దిగుబ్బ సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన...
అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారంనాడుహన్మకొండ పబ్లిక్ గార్డెన్ లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో తెలంగాణ జీవ వైవిద్య మండలి, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక, ఓరుగల్లు...
సెల్ ఫోన్ పోయిందా.డొన్టు వర్రీ ఈ ప్రయత్నం చేయండిఅనుకొకుండా మన మొబైల్ ఫోన్ పోయిందా లేదా దొంగతనంగా ఎవరైన దొచుకున్న డొన్టు వర్రీ ఈ ప్రయత్నం చేయండిసి.ఈ.ఐ.ఆర్...
విషయం ముందు తాగిన మృతి చెందిన మూగజీవి,,,, జై భారత వాయిస్, కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి, మండలం లక్ష్మoపల్లి పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సిపి...
అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు వేద పండితుల పర్యవేక్షణలో కన్నుల పండువగా నిర్వహిస్తున్నవేద పండితుల బృందం- ఎంతో భక్తి శ్రద్దలతో పాల్గొన్న భక్తులు ( జై...
జై భారత్ వాయిస్ వరంగల్ :-జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డెంగ్యూ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని...
జై భారత్ వాయిస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ నగరంలోనిశ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో 2024 సంవత్సరంలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన పదవ తరగతి ఇంటర్మీడియట్ లో వరంగల్, హన్మకొండ,...
జై భారత్ వాయిస్ హన్మకొండ హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ, బీకాం ,బీఎస్సీ. మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్...
జగన్ స్వార్థనికి అన్ని ప్రాజెక్టలను నిర్వీర్యం చేసాడు. మీడియా మిత్రులపై దాడులు హేయం. జై భారత వాయిస్, కళ్యాణదుర్గం,, కళ్యాణ్ దుర్గం తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు,...
ఏ అర్హతతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావ్;ఉమామహేశ్వర నాయుడు జై భారత వాయిస్, కళ్యాణదుర్గం,, కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నీకు ఉన్న అర్హత...
మహిళలంతా టిడిపి వైపే… -ధర్మ తేజ సమీక్షంలో నాలుగు కుటుంబాలు చేరిక జై భారత వాయిస్, కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎస్సీ కాలనీకి చెందిన నాగమణి,సరస్వతి, హెచ్....
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన 15 కుటుంబాలు జై భారత వాయిస్,, కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తూమకుంట గ్రామానికి...
జోరుగా వైసిపి నేతలు ఎన్నికల ప్రచారం జై భారత వాయిస్, కుందుర్పి కంబదూరు మండల కేంద్రంలో పలు వార్డులలో సోమవారం వైసిపి నాయకులు ,కార్యకర్తలు కళ్యాణదుర్గం వైకాపా...
కర్ణాటక మద్యం 432 ప్యాకెట్లు పట్టివేత,, జై భారత వాయిస్ ,కంబదూరు కర్నాటక నుండీ జిల్లాలోకి ద్విచక్ర వాహనము ద్వారా అక్రమంగా తీసుకొస్తున్న కర్నాటక లిక్కర్ పట్టివేత*...
జై భారత్ వాయిస్ దామెరమారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో మానవత్వ విలువలు మంట కలుస్తుంది.అప్పుడే పుట్టిన శిశువు తల్లి పొత్తిళ్ళలో ఉండవలసిన శిశువు కన్న పేగు బంధానికి...
తలారి రంగయ్యను అఖండ మెజార్టీతో గెలిపిద్దాం; ఉమామహేశ్వర నాయుడు జై భారత వాయిస్,, కుందుర్పి కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్య అఖండ...
ముస్లిం మైనార్టీ సోదరులతో ఆత్మీయ కలయిక మైనారిటీలకు అండగా తెలుగుదేశం పార్టీ.. అమిలినేని జై భారత వాయిస్, కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఉన్న...
కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామంలో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్. మొదలైంది జై భారత వాయిస్,, కుందుర్పి కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామం లో ముస్లీమ్ సోదరులు...
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు,,, జై భారత వాయిస్,, కుందుర్పి కుందుర్పి మండలం లోని రుద్రంపల్లి,గురివేపల్లి,బోదిపల్లి ,ఎనుములదొడ్డి, తెనగల్లు,కరిగానపల్లి తూమకుంట...
ప్రతి ఇంటింటికి కరపత్రాలు అందజేయడం జరిగినది,, జై భారత వాయిస్,, కుందుర్పి కుందుర్పి మండల పరిధిలో ఎస్సీ కాలనీలో ఈరోజు కరపత్రాలు ప్రతి ఇంటింటికి అందించడం జరిగినది...
కుందుర్పి మండల కేంద్రంలో వైసీపీకి భారీ షాక్. జై భారత వాయిస్ కుందుర్పి ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా టీడీపీలో చేరిన 52 కుటుంబాలు మాలయనూరు గ్రామం నుంచి...
టిడిపి నాయకులందరూ సురేంద్రబాబుకు ఓటు వేయాలని విజ్ఞప్తి,, జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండలంలో టిడిపి నాయకులు ఈరోజు ప్రతి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల అందించడం...
తలారి రంగయ్యకు మద్దతుగా సోదరుడు కృష్ణ ఎన్నికల ప్రచారం -ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ జై,భారత వాయిస్ కళ్యాణదుర్గం, కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే...
8 కుటుంబాలతో టీడీపీ నేతలు తీర్థం పుచ్చుకున్నారు,,, జై భారత వాయిస్, కుందుర్పి,, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు మద్దతుగా ఎన్ వెంకటం...
జగన్ కార్మికులను బిచ్చగాళ్లుగా మార్చాడు. కళ్యాణదుర్గం జీవనాడి బీటీపీ పూర్తి చేసి నీళ్లిస్తాం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో అమిలినేని జై భారత వాయిస్,...
పెద్దాయనకు పాదాభివందనం చేసిన అమిలినేని సురేంద్రబాబు జై భారత వాయిస్,,,కుందుర్పి అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అన్నా….ఆ పార్టీ జండా అన్నా చాలామందిలో...
సూపర్ సిక్స్ పథకాలతో మహిళలకు ఆర్ధిక చెయూత ఎన్నికల ప్రచారంలో అమిలినేని కుటుంబం జై భారత వాయిస్,, కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో తెలుగుదేశం,...
ఎన్నికల కమిషన్ నిబంధనలును విస్మరించిన స్టాఫ్ నర్స్… జై భారత వాయిస్, కుందుర్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు స్టాఫ్ నర్స్ విస్మరించినఘటన నియోజకవర్గ కేంద్రంలో జరిగింది. ఈమె...
నామినేషన్ రోజున వైసీపీకి షాక్ కుందుర్పి మండలం నుండి భారీగా టీడీపీలో చేరిక జై భారత వాయిస్ కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి, బొమ్మజ్జిపల్లి...
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలం పులుకుర్తి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఆంజనేయస్వామినిబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డాక్టర్ పెసరు...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం, శాయంపేట గ్రామంలోని కాకతీయులు నిర్మించిన రాణి రుద్రమదేవి పూజించిన పాంచాల రాయలస్వామి జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ.మండలములోని మచ్చాపూర్ గ్రామములో శ్రీ హనుమాన్ చిన్న జయంతి వేడుకలను ఆంజనేయ మాల ధరించిన స్వాములు,భక్తులు ఘనంగా నిర్వహించారు.సందర్భంగా మాల ధరించిన...
జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డిని ఖరారు చేస్తూ, ప్రకటించిన ఏపి రాష్ట్ర...
నిరుపేద విద్యార్థినికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆధ్వర్యంలో ఆర్ధిక సాయం జై భారత వాయిస్ కుందుర్పి, కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన నిరుపేద విద్యార్థిని...
జై భారత్ వాయిస్-ఆత్మకూరు); – రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదర్శ పాఠశాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం...
జై భారత్ వాయిస్ భాగ్యనగరం తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షాలు పడుతున్నాయి. భాగ్యనగరంలో (హైదరాబాద్ ) వర్షం...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల వివిధ గ్రామల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో సమావేశం గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్ అద్యక్షతన...
బొబ్బలి కుంట ఆంజనేయ స్వామి రథోత్సవంగా ప్రారంభించబడినది జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండలంలో ఈరోజు ఆపలే పల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి నూతన రథోత్సవం...
జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండలంలో శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రత్యేక అలంకరణలో శ్రీ పట్టాభి సీతారాముల వారి కళ్యాణం అభిషేకంతో ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండలంలోని చంద్రయ్య పల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణమహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభంగా జరిగింది. బెజ్జెంక్కి భిక్షపతి వేద మంత్రోచ్చారణతో కళ్యాణకత్రువును...
జై భారత్ వాయిస్ గుంటూరు భారత ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం...
జై భారత వాయిస్,కుందుర్పికుందుర్పి మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనూతన కార్యాలయాలయంలో కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులసమావేశం నిర్వహించారు.ముఖ్య అతిథిగా, అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గం...
సంఘ సంస్కరణ దార్శనికుడు ‘కందుకూరి’ – ఘనంగా వీరేశలింగం పంతులు జయంతి కందుకూరి వీరేశలింగం పంతులు ఆధునిక యుగకర్త, స్ఫూర్తి ప్రదాత, మార్గ దర్శకుడు, దార్శనికుడు అని,...
అంబులెన్స్ వాహనాలు ఆకస్మిక తనిఖీ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు ); అంబులెన్స్ 108 వాహనాలను జిల్లా అధికారి లక్ష్మణ్ శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఆకస్మికంగా...
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ జరుపుకుంటారని మాజీ స్పీకర్...
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలంలోని హనుమాన్ దేవాలయంలో వేద పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి మండలంలోని...
ఆత్మకూరులో చలివేంద్రం ప్రారంభం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జాతీయ రహదారి ప్రక్కన శనివారం చలివేంద్రాన్ని ఎంపీడీవో శ్రీనివాస్...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రభారి, రెడ్ క్రాస్...
పరకాల నియోజకవర్గ పరిధిలోని సంగెం మండలం, పరకాల పట్టణం నుండి బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో కాంగ్రెస్లో చేరి ఆ పార్టీకి బిగ్ షాకిచ్చారు.మంగళవారం హనుమకొండ భవాని...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ యూనియన్ బ్యాంక్ లో 18సంవత్సరాల సుధీర్ఘ కాలం విశిష్ట సేవలందించి, పదోన్నతిపై భూపాలపల్లి బ్యాంకుకు బదిలీ అయిన రమేష్ ని...
మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. 19 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు. వాటితో...
దుగ్గొండి:మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు చేశారు. స్థానిక మహిళా సమాఖ్య స్ఫూర్తి వివో అధ్యక్షురాలు మేదరి పద్మ చైర్మన్ గా,...
జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండలం ఎంపిపి కందకట్ల కళావతి నరహరిపై మండల ఎంపిటిసిలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని వరంగల్ ఆర్డీఓ దత్తుకు శుక్రవారం...
జై భారత్ వాయిస్ అనంతపురం సార్వత్రిక పార్లమెంటు ఎన్నికలు-2024 పురస్కరించుకుని బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లాలో మోహరించిన...
పక్షవాత భాదితుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత వైద్యం కోసం 12,000 రూపాయలు అందజేసిన చైర్మన్ బద్దేనాయక్ జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం పట్టణంలోని మారెంపల్లి...