*తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన TUWJ (IJU) నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు* వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహసిల్దార్ కార్యలయం ఎదుట అర్హులైన...
నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన విషాద సంఘటన నెలకొంది. మహేశ్వరానికి చెందిన బండి సురేష్ – మానస దంపతులకు సుస్వర...
మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి -జర్నలిస్ట్ కమిటీ అధ్యక్షులు సముద్రాల విజేందర్. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): దేశవ్యాప్తంగా జర్నలిస్టు రక్షణ కొరకు జర్నలిస్ట్ రక్షణ...
వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట అర్హులైన జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, హెల్త్ కార్డులు, రైల్వే పాసులు తక్షణమే అందజేయాలని...
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ పరకాల నియోజకవర్గం, అత్మకూర్ మండలం పెద్దపూర్,లింగమడుపల్లి గ్రామంలో బిజెపి గడపగడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ...
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన 43...
జై భారత్ వాయిస్ దామెర దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ,ఎంపి...
హుస్నాబాద్ శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగాకొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయ అర్చకులు ఉప ప్రధాన...
జైభారత్ వాయిస్ రామగుండం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు.2016 లో ఆర్టీసీ చైర్మన్ గా పదవి బాధ్యతలు...
జై భారత్ వాయిస్ ఆత్మకూరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని ఆత్మకూరు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ఈర్సల సదానందం అన్నారు.బిజెపి మండల...
జై భారత్ వాయిస్ గీసుకొండ)మన ఓటు మనం వేసుకుంటే మన కులపు బిడ్డ ఎమ్మెల్యేగా గెలుపొందుతాడని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి పిలుపునిచ్చారు. పరకాల నియోజకవర్గం...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ గంగాభవాని వైద్యనాధేశ్వర ఆలయంలో గురువారం శివలింగంపై సూర్యకిరణాలు తాకాయి దేవాలయంలోఆలయ ప్రధాన అర్చకులు...
ఒకనాడు ములుగు ప్రాంతంలో తూపాకుల శబ్దాలు ఎన్ కౌంటర్లు జరిగేవని నేడు ప్రశాంతవాతావరణం ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.ములుగు జిల్లా కేంద్రంలో 183 కొట్లతో ములుగులో...
*బండరావి పాకుల నిర్వాసిత గ్రామంలో తక్షణమే సౌకర్యాలు పూర్తి చేయాలి* – మానవ హక్కుల వేదిక డిమాండ్. వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట్ మండలంలోని బండరావిపాకుల గ్రామం ...
జై భారత్ వాయిస్ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న వట్టెం రిజర్వాయర్ కోసమని కుమ్మెర గ్రామానికి చెందిన...
పెద్దాపురం లో గృహలక్ష్మీ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టునేందుకు...
జై భారత్ వాయిస్ ఆత్మకూరు ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడు జంక్షన్లో పరకాల ఏసిపి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ రవిరాజ్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు.వాహనాల...
పోలింగ్ కేంద్రాల పరిశీలించిన అధికారులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలం లోని పోలింగ్ స్టేషన్లలో కనీస...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలం కొమ్మల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాధన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధుడి మండపం వద్ద పూజలో పాల్గొని...
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రం నుండి లగాన్, రాక్ స్టార్, నాటీస్ యూత్ క్లబ్బు సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ధర్మపురి పట్టణం అభివృద్ధిని పనులను...
పరకాల నియోజకవర్గంలో కాకతీయులు కట్టిన చెరువులను కొల్లగొట్టేది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలో 16 డివిజన్...
*తిరుమలగిరిలో మహా అన్నదానం..* (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో గణపతి భక్త మండలి వారి ఆధ్వర్యంలో...
గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన *ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..* (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) కాంగ్రెస్ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని పరకాల ఎమ్మెల్యే...
గీసుగొండ; రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 23వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా బుధవారం దీక్షా శిబిరం హన్మకొండ ఏకశిలా పార్క్...
కుటుంబ భరోసా స్కీమ్ ద్వారా 155000అందించిన ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్...
జై భారత్ వాయిస్ గీసుకొండ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి కార్యక్రమంలో భాగంగా చంద్రయపల్లి గ్రామంలో గృహ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు మైదంశెట్టి శోభ దామోదర్...
జై భారత్ వాయిస్ వరంగల్పర్యావరణ పరిరక్షణ కొరకు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయక మట్టి విగ్రహములకు పూజలు జరపాలని లయన్స్ క్లబ్ హనుమకొండ...
గ్రామా అభివృద్ధికి సర్పంచ్ కి తోడుగావుంటాం – మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తనుగుల సందీప్ జై భారత్ వాయిస్ ఆత్మకూరు ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయితీ...
ఆత్మకూరు లో కేసీఆర్ కు పాలాభిషేకం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); ఆత్మకూరు గ్రామపంచాయతీకి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డు కృషిచేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో...
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరిన కాంగ్రెస్ నాయకులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో...
ఆత్మకూర్ పంచాయతీకికి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు ప్రధానం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ -2023 అవార్డులలో భాగంగా ఐదు వేలకు జనాభా...
గీసుగొండ రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దీక్షలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. బుధవారం కు దీక్షలు 19వ రోజుకు...
గీసుగొండ *మచ్చాపుర్ లో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..* *పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభం,శంఖుస్థాపన..* గీసుగొండ మండలం మచ్ఛాపుర్ గ్రామంలో...
రెగ్యులరైజ్ చేయాలని సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షలు 16వ రోజుకు చేరాయి. సోమవారం వారు హరిదాసు వేషాధారణలో భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో...
ఉత్తమ అవార్డు అందుకున్న ఆత్మకూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పర్వతగిరి రాజు ను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి – జిల్లాకే ఆదర్శంగా నిలిచిన ఆత్మకూరు (జై భారత్...
పేదలు గృహ లక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలి. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); పేదలు గృహలక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలనిఆత్మకూర్ మండలం వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, బిఆర్ఎస్...
జై భారత్ వాయిస్ దామెర గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, తద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుందని గ్రామైఖ్య సంఘం వీవోఏ ఇందిర సూచించారు. జాతీయ పోషణ...
సర్వశిక్ష ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని చేస్తున్న దీక్షలు 13వ రోజుకు చేరాయి. శనివారం రాత్రి వరకు దీక్షలు కొనసాగించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను...
గీసుగొండ మండలంలోని వంచనగిరి కస్తూర్బా బాలిక విద్యాలయంలో సోషల్ సీఆర్టీ గా పనిచేస్తున్న పాశికంటి రజినికి జిల్లా ఉత్తమ ఉపాద్యాయురాలు పురస్కారం లభించింది. వరంగల్ లో జరిగిన...
భాగ్యనగరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://tstet.cgg.gov.in వైబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 9 నుంచి 14వ...
జై భారత్ వాయిస్ వరంగల్ గీసుకొండ మండలంలో పరకాల నియోజకవర్గ కుమ్మర్ల ఆత్మగౌరవ రౌండ్ టేబుల్ సమావేశం వరంగల్ జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి అద్వర్యంలో నిర్వహాంచారు....
జై భారత వాయిస్ warangal వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనపై నమ్మకంతో రెండవసారి ప్రకటించడం పట్ల దుబాయ్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని...
జై భారత్ వాయిస్ వరంగల్ పరకాల ఎమ్మెల్యే చల్లధర్మా రెడ్డి జన్మదిన్నాన్ని పురస్కరించుకొని టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీకృష్ణాజన్మష్టమి పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల పురుషోత్తమచారి ప్రత్యేక....
జై భారత్ వాయిస్ దామెర దుర్గంపేట లో సిఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్, పరకాల శాసన సభ్యుల చల్లా ధర్మారెడ్డి చిత్రపటానికి పద్మశాలి కులస్తులు పాలాభిషేకం నిర్వహించారు....
గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ….. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన యాదవులకు ప్రభుత్వం అందజేసిన 12 యూనిట్ల గొర్రెలను...
దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను మరవద్దు -బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ్ చందర్ రెడ్డి. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); దేశం కోసం తమ ప్రాణాలను...
( జై భారత్ వాయిస్ రంగశాయిపేట రిపోర్టర్ జ్యోతి ) వరంగల్ లోని రంగశాయిపేటలో విజ్ డం పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులే...
రంగాపురంలో ఘనంగా గురుపూజోత్సవం (జై భారత్ వాయిస్ నల్లబెల్లి) నల్లబెల్లి మండలం రంగాపురం ఉన్నత పాఠశాలలో మంగళవారం గురుపూజోత్సవం ఘనంగా జరిగింది .గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో...
జై భారత్ వాయిస్ దామెర ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలని, పోషణ మాసంలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు....
జై భారత్ వాయిస్ దామెర సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, తద్వారా ప్రశాంత జీవనం సాధ్యమవుతుందని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర...
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో మండలాభివృద్ధి సాధ్యమని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో...
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో జాతిపిత విగ్రహాన్ని పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న...
జై భారత్ వాయిస్ ఆత్మకూరు): బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రామంలో రూ.80లక్షలతో గ్రామంలో...
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలంలో ఒగ్లాపూర్ లో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఒగ్లాపూర్ సర్పంచ్ కేతిపెల్లి...
(జై భారత్ వాయిస్ చాట్రాయి) ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలం,చాట్రాయి గ్రామంలో ఘనంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా...
( జై భారత్ వాయిస్ తిరువూరు ) తిరువూరు మండలం చింతలపాడు సబ్ స్టేషన్ వద్ద టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులు తిరువూరు-గంపలగూడెం ప్రధాన రహదారిపై బైఠాయించారు...
జై భారత్ వాయిస్ నూజివీడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామాలలో నివాళులర్పించారు ఈ...
శ్రావణమాసం పవిత్ర మాసం కావడంతో మహిళలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు వివరాల్లోకెళ్తే గీసుకొండ మండలంలోని గీసుకొండ మనుగొండ ఎల్కుర్తి హవేలీ ధర్మారం...
(జై భారత్ వాయిస్ దామెర) దామెర మండలం సీతారామపురం గ్రామానికి చెందిన యాదవ కులస్తులకు 12 యూనిట్ల ను ప్రజా ప్రతినిధులు అధికారులుగొర్రెలను పంపిణీ చేయడం జరిగినది.ఈ...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆత్మకూరు మండలం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర...
జై భారత్ వాయిస్ నూజివీడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 28 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా...
భారత్ వాయిస్ తిరుపతి రిపోర్టర్ : సాంబశివరావు ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ అవుతుంది ఇటీవల నింగిలోకి పంపిన చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో మరో ప్రయోగానికి...
టిపియూఎస్(తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం) రాష్ట్ర లీగల్ విభాగం అధ్యక్షుడిగా శ్రీకృష్ణ యాదవ్ పులిగిల్ల ని నియమిస్తూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సామ వెంకటరెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు మియాపురం...
అన్నదాతను లంచం కోసం వేధించిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు రాత్రిపూట దొంగలాగా పరుగెత్తాడు.. పొలంలో పడుతూ లేస్తూ కాళ్లకు బుద్ధి చెప్పాడు. ముచ్చటపడి కొనుక్కున్న కారును...