Jaibharathvoice.com | Telugu News App In Telangana

Author : Jaibharath News

https://jaibharathvoice.com - 496 Posts - 0 Comments
వరంగల్ జిల్లా

తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు

Jaibharath News
*తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన TUWJ (IJU) నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు* వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహసిల్దార్ కార్యలయం ఎదుట అర్హులైన...
వరంగల్ జిల్లా

తల్లిదండ్రులను కోల్పోయి… అనాధలుగా మిగిలిన చిన్నారులకు అండగా నిలిచిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

Jaibharath News
నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన విషాద సంఘటన నెలకొంది. మహేశ్వరానికి చెందిన బండి సురేష్ – మానస దంపతులకు సుస్వర...
హన్మకొండ జిల్లా

మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి

Jaibharath News
మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి -జర్నలిస్ట్ కమిటీ అధ్యక్షులు సముద్రాల విజేందర్. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): దేశవ్యాప్తంగా జర్నలిస్టు రక్షణ కొరకు జర్నలిస్ట్ రక్షణ...
వరంగల్ జిల్లా

తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసిన నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు

Jaibharath News
వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహశీల్దార్   కార్యాలయం ఎదుట అర్హులైన జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, హెల్త్ కార్డులు, రైల్వే పాసులు తక్షణమే అందజేయాలని...
హన్మకొండ జిల్లా

పెద్దపూర్,లింగమడుపల్లి లో బిజెపి నేతలు గడపగడపకు కరపత్రాల పంపిణీ

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ పరకాల నియోజకవర్గం, అత్మకూర్ మండలం పెద్దపూర్,లింగమడుపల్లి గ్రామంలో బిజెపి గడపగడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ...
హన్మకొండ జిల్లా

కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ చెక్కులు పంపిణీ.

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన 43...
హన్మకొండ జిల్లా

దళితుల అభ్యున్నతి కోసమే దళితబందు పథకం

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ,ఎంపి...
వరంగల్ జిల్లా

నిరుపేదలకు అండగా బి.ఆర్.ఎస్ ప్రభుత్వం

Jaibharath News
కాంగ్రెస్‌ నాయకుల మోసపు మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని, నిరుపేదలకు అండగా బి.ఆర్.ఎస్.ప్రభుత్వం నిలిచిందని పరకాల పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.ఆదివారం ఉదయం గీసుగొండ మండలం...
హన్మకొండ జిల్లా

ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలలో వీరభద్రస్వామి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు

Jaibharath News
హుస్నాబాద్ శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగాకొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయ అర్చకులు ఉప ప్రధాన...
పెద్దపల్లి జిల్లా

బిజెపికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

Jaibharath News
జైభారత్ వాయిస్ రామగుండం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు.2016 లో ఆర్టీసీ చైర్మన్ గా పదవి బాధ్యతలు...
హన్మకొండ జిల్లా

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని ఆత్మకూరు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ఈర్సల సదానందం అన్నారు.బిజెపి మండల...
వరంగల్ జిల్లా

మన ఓటు మనం వేసుకుంటే మన కులపు బిడ్డ ఎమ్మెల్యేగా గెలుస్తాడు

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ)మన ఓటు మనం వేసుకుంటే మన కులపు బిడ్డ ఎమ్మెల్యేగా గెలుపొందుతాడని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి పిలుపునిచ్చారు. పరకాల నియోజకవర్గం...
హన్మకొండ జిల్లా

రాష్ట్ర ప్రభుత్వం గొర్ల పంపిణీ వేగవంతం చేయాలి

Jaibharath News
భారత్ వాయిస్ దామెర. గొర్రెల మేకల పెంపకం దార్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యమై తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని ప్రొఫెసర్ గడ్డం...
వరంగల్ జిల్లా

వైద్యనాధేశ్వర ఆలయ శివలింగంపై సూర్యకిరణాలు

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ గంగాభవాని వైద్యనాధేశ్వర ఆలయంలో గురువారం శివలింగంపై సూర్యకిరణాలు తాకాయి దేవాలయంలోఆలయ ప్రధాన అర్చకులు...
వరంగల్ జిల్లా

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ.

Jaibharath News
భారత్ వాయిస్ గీసుకొండ వరంగల్ జిల్లా, గీసుగొండ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బాలికలకు లర్నింగ్ కర్వ్ సంస్థ ఆధ్వర్యంలో జి సి డి ఓ ఫ్లోరెన్సా...
ములుగు జిల్లా

ములుగులో నాడు ఎన్ కౌంటర్లు నేడు ప్రశాంతవాతావరణం

Jaibharath News
ఒకనాడు ములుగు ప్రాంతంలో తూపాకుల శబ్దాలు ఎన్ కౌంటర్లు జరిగేవని నేడు ప్రశాంతవాతావరణం ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.ములుగు జిల్లా కేంద్రంలో 183 కొట్లతో ములుగులో...
నాగర్ కర్నూల్ జిల్లా

బండరావి పాకుల నిర్వాసిత గ్రామంలో తక్షణమే సౌకర్యాలు పూర్తి చేయాలి.

Jaibharath News
*బండరావి పాకుల నిర్వాసిత గ్రామంలో తక్షణమే సౌకర్యాలు పూర్తి చేయాలి* – మానవ హక్కుల వేదిక డిమాండ్. వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట్ మండలంలోని బండరావిపాకుల గ్రామం ...
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా

టెట్ ఫలితాలు విడుదల

Jaibharath News
భాగ్యనగరం జై భారత్ వాయిస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు  టెట్‌...
నాగర్ కర్నూల్ జిల్లా

అనంత అల్లోజీ మరణానికి రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి భాధ్యత

Jaibharath News
జై భారత్ వాయిస్ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న వట్టెం రిజర్వాయర్ కోసమని కుమ్మెర గ్రామానికి చెందిన...
హన్మకొండ జిల్లా

గణేష్ నిమజ్జ నానికి ఏర్పాట్లు పూర్తి ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్

Jaibharath News
గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత* *ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్* – పోలీస్ రెవెన్యూ అధికారులకు పలు సూచనలు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు)! గణేష్ నిమజ్జన...
హన్మకొండ జిల్లా

పెద్దాపురం లో గృహలక్ష్మి మంజూరు పత్రాలు పంపిణీ

Jaibharath News
పెద్దాపురం లో గృహలక్ష్మీ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టునేందుకు...
హన్మకొండ జిల్లా

నాలుగు లక్షల రూపాయల నగదు స్వాధీనం..

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడు జంక్షన్లో పరకాల ఏసిపి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ రవిరాజ్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు.వాహనాల...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో పోలింగ్ కేంద్రాల పరిశీలన

Jaibharath News
పోలింగ్ కేంద్రాల పరిశీలించిన అధికారులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలం లోని పోలింగ్ స్టేషన్లలో కనీస...
వరంగల్ జిల్లా

అన్నదాన కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలం కొమ్మల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాధన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధుడి మండపం వద్ద పూజలో పాల్గొని...
జగిత్యాల జిల్లా

కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ చేరిక

Jaibharath News
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రం నుండి లగాన్, రాక్ స్టార్, నాటీస్ యూత్ క్లబ్బు సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ధర్మపురి పట్టణం అభివృద్ధిని పనులను...
వరంగల్ జిల్లా

కాకతీయ చెరువులు కొల్లగొట్టేది ఎమ్మెల్యే చల్లా.

Jaibharath News
పరకాల నియోజకవర్గంలో కాకతీయులు కట్టిన చెరువులను కొల్లగొట్టేది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలో 16 డివిజన్...
హన్మకొండ జిల్లా

మేరి మిట్టి మేర దేశ్ ఇంటింటి నుంచి అమృతమైన మట్టిని సేకరణ

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర మేరి మిట్టి మేర దేశ్” కార్యక్రమంలో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగ వీరులకోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశ రాజధాని...
హన్మకొండ జిల్లా

తిరుమలగిరి లో మహన్నదానం

Jaibharath News
*తిరుమలగిరిలో మహా అన్నదానం..* (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో గణపతి భక్త మండలి వారి ఆధ్వర్యంలో...
హన్మకొండ జిల్లా

గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మేల్యే

Jaibharath News
గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన *ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..* (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) కాంగ్రెస్‌ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని పరకాల ఎమ్మెల్యే...
వరంగల్ జిల్లా

జి ఎల్ ఎం పిఎస్ పాస్ పుస్తకాల ఆవిష్కరణ

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలో “గీతాలక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం” సభ్యుల పర్సనల్ పాస్ బుక్స్ ను పరపతి సంఘం గౌరవ సలహాదారులు...
వరంగల్ జిల్లా

కేసీఆర్ మనసు మార్చాలని భద్రకాళి అమ్మవారికి సమగ్ర ఉద్యోగుల పూజలు

Jaibharath News
గీసుగొండ; రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 23వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా బుధవారం దీక్షా శిబిరం హన్మకొండ ఏకశిలా పార్క్...
హన్మకొండ జిల్లా

ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం

Jaibharath News
కుటుంబ భరోసా స్కీమ్ ద్వారా 155000అందించిన ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్...
వరంగల్ జిల్లా

గృహలక్ష్మి పనులకు శంకుస్థాపన

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి కార్యక్రమంలో భాగంగా చంద్రయపల్లి గ్రామంలో గృహ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు మైదంశెట్టి శోభ దామోదర్...
వరంగల్ జిల్లా

లయన్స్ క్లబ్ అధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహములు పంపిణి

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్పర్యావరణ పరిరక్షణ కొరకు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయక మట్టి విగ్రహములకు పూజలు జరపాలని లయన్స్ క్లబ్ హనుమకొండ...
హన్మకొండ జిల్లా

డాక్టరు కు కాకతీయ నంది అవార్డు

Jaibharath News
డాక్టర్ వెంకట్ రాములకు కాకతీయ నంది అవార్డు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): వైద్య వృత్తిరీత్యా పేదలకు వైద్య సేవలు అందించడంతో పాటు, తన వంతు సహకారం...
వరంగల్ జిల్లా

ఘనంగా విశ్వకర్మ యజ్ఞమహోత్సవం

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో. శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞమహోత్సవంను...
హన్మకొండ జిల్లా

అభివృద్ది లో సర్పంచ్ కు యువత తో చేయూత నిస్తాం

Jaibharath News
గ్రామా అభివృద్ధికి సర్పంచ్ కి తోడుగావుంటాం – మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తనుగుల సందీప్ జై భారత్ వాయిస్ ఆత్మకూరు ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయితీ...
హన్మకొండ జిల్లా

అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ -2023 ఎంజెపి విద్యార్థుల ప్రతిభ

Jaibharath News
హన్మకొండ మరియు వరంగల్ జిల్లాలో బాలబాలికలకు JNS లో నిర్వహించిన అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ -2023 లో భాగంగా మహాత్మ జ్యోతిభా పూలే సంగెం పాఠశాల/కలశాల నుండి...
హన్మకొండ జిల్లా

ఆరోగ్యానికి చిరు ధాన్యాల ఆహారం ఎంతో మేలు

Jaibharath News
భారత్ వాయిస్ దామెర ప్రతీ ఒక్కరి ఆరోగ్యానికి చిరు ధాన్యాలతో కూడిన ఆహారం ఎంతో మేలు చేస్తుందని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. శనివారం దామెర మండలం...
హన్మకొండ జిల్లా

సర్పంచ్ ను అభినందించిన హన్మకొండ కలెక్టర్

Jaibharath News
నీవు పడ్డ కష్టానికి.. ప్రతి ఫలితం ఈ అవార్డులు – ఈ సన్మానం మాకు కాదు మేమే మీకు చేయాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్...
హన్మకొండ జిల్లా

ఎమ్మేల్యే, సి ఎం లకు పాలాభిషేకం

Jaibharath News
ఆత్మకూరు లో కేసీఆర్ కు పాలాభిషేకం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); ఆత్మకూరు గ్రామపంచాయతీకి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డు కృషిచేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో...
హన్మకొండ జిల్లా

ఎమ్మేల్యే సమక్షం లో బి అర్ ఎస్ లో చేరిక

Jaibharath News
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరిన కాంగ్రెస్ నాయకులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు పంచాయతీకి స్వచ్చ రాష్ట్ర స్థాయి అవార్డు

Jaibharath News
ఆత్మకూర్ పంచాయతీకికి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు ప్రధానం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ -2023 అవార్డులలో భాగంగా ఐదు వేలకు జనాభా...
వరంగల్ జిల్లా

ఉదృతంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు

Jaibharath News
గీసుగొండ రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దీక్షలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. బుధవారం కు దీక్షలు 19వ రోజుకు...
వరంగల్ జిల్లా

మచ్చ పూర్ లో పంటనష్టపరిహార చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

Jaibharath News
గీసుగొండ *మచ్చాపుర్ లో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..* *పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభం,శంఖుస్థాపన..* గీసుగొండ మండలం మచ్ఛాపుర్ గ్రామంలో...
వరంగల్ జిల్లా

బంజారా భవన్ కు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన

Jaibharath News
గీసుగొండ మండలం హర్జ్యా తండాలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం మరియు రూ.2కోట్ల 40 లక్షలతో హర్జ్య తండ నుండి మంగలితండ వరకు...
హన్మకొండ జిల్లా

పేద రెడ్ల అభ్యున్నతికి కృషి’

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర, సెప్టెంబరు 12: దామెర మండల కేంద్రం లోని ఏఎన్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన దామెర మండల రెడ్ల విస్తృత...
హన్మకొండ జిల్లా

గృహ లక్ష్మి తో పేదలకు ఇళ్లు

Jaibharath News
గృహలక్ష్మితో పేదలకు ఇళ్లు వైస్ ఎం పీ పీ సుధా కర్ రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గృహలక్ష్మి పథకంలో పేదలకు సొంతింటి కల సహకారం...
వరంగల్ జిల్లా

సర్వశిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన

Jaibharath News
రెగ్యులరైజ్ చేయాలని సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షలు 16వ రోజుకు చేరాయి. సోమవారం వారు హరిదాసు వేషాధారణలో భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీకి ఉత్తమ అవార్డు

Jaibharath News
ఉత్తమ అవార్డు అందుకున్న ఆత్మకూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పర్వతగిరి రాజు ను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి – జిల్లాకే ఆదర్శంగా నిలిచిన ఆత్మకూరు (జై భారత్...
హన్మకొండ జిల్లా

పేద లు గృహ లక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలి

Jaibharath News
పేదలు గృహ లక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలి. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); పేదలు గృహలక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలనిఆత్మకూర్ మండలం వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, బిఆర్ఎస్...
హన్మకొండ జిల్లా

నీరుకు ల్ల లో మహా పోషణ ర్యాలి

Jaibharath News
నీరుకుల్ల లో మహా పోషణ ర్యాలీ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); పోషణ్ మహా లో భాగంగా నీరుకుళ్ళ లో గ్రామ సర్పంచ్ ఆర్షం బలరాం తో...
హన్మకొండ జిల్లా

బిజెపి పార్టీ పరకాల అసెంబ్లీ బరిలో వీసం రమణా రెడ్డి

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర) దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన వీసం రమణా రెడ్డి నాంపల్లి లోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పరకాల నియోజకవర్గం...
హన్మకొండ జిల్లా

గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారం తిసుకొవాలి

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, తద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుందని గ్రామైఖ్య సంఘం వీవోఏ ఇందిర సూచించారు. జాతీయ పోషణ...
వరంగల్ జిల్లా

రాత్రి దీక్షలు

Jaibharath News
సర్వశిక్ష ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని చేస్తున్న దీక్షలు 13వ రోజుకు చేరాయి. శనివారం రాత్రి వరకు దీక్షలు కొనసాగించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను...
వరంగల్ జిల్లా

రజిని కి జిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డు

Jaibharath News
గీసుగొండ మండలంలోని వంచనగిరి కస్తూర్బా బాలిక విద్యాలయంలో సోషల్ సీఆర్టీ గా పనిచేస్తున్న పాశికంటి రజినికి జిల్లా ఉత్తమ ఉపాద్యాయురాలు పురస్కారం లభించింది. వరంగల్ లో జరిగిన...
ఉద్యోగాలు

టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల

Jaibharath News
భాగ్యనగరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. https://tstet.cgg.gov.in వైబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 9 నుంచి 14వ...
వరంగల్ జిల్లా

కుమ్మరులకుఅన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రతినిధ్యం కల్పించాలి

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్ గీసుకొండ మండలంలో పరకాల నియోజకవర్గ కుమ్మర్ల ఆత్మగౌరవ రౌండ్ టేబుల్ సమావేశం వరంగల్ జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి అద్వర్యంలో నిర్వహాంచారు....
వరంగల్ జిల్లా

మంత్రి కేటీఆర్bకి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

Jaibharath News
జై భారత వాయిస్ warangal వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనపై నమ్మకంతో రెండవసారి ప్రకటించడం పట్ల దుబాయ్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని...
వరంగల్ జిల్లా

పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీఓస్ నాయకులు

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్ పరకాల ఎమ్మెల్యే చల్లధర్మా రెడ్డి జన్మదిన్నాన్ని పురస్కరించుకొని టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ...
హన్మకొండ జిల్లా

మహిళలకు పౌష్టికాహారం ఆవసరం

Jaibharath News
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం – పద్మావతి . (జై భారత్ వాయిస్ అత్మకూరు) : గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం ఐ సి డి ఎస్...
వరంగల్ జిల్లా

ఎలుకుర్తి హవేలిలో శ్రీకృష్ణాజన్మష్టమి ప్రత్యేక పూజలు

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీకృష్ణాజన్మష్టమి పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల పురుషోత్తమచారి ప్రత్యేక....
హన్మకొండ జిల్లా

కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దుర్గంపేట లో సిఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్, పరకాల శాసన సభ్యుల చల్లా ధర్మారెడ్డి చిత్రపటానికి పద్మశాలి కులస్తులు పాలాభిషేకం నిర్వహించారు....
హన్మకొండ జిల్లా

ముమ్మరంగా పంచ లింగాల ఆలయ నిర్మాణ పనులు

Jaibharath News
ముమ్మరంగా పంచలింగాల శివాలయం పునరుద్ధరణ పనులు – దాతలు సహకరిస్తే వేగవంతంగా పూర్తి చేస్తాం – ఆలయ కమిటీ చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి (జై భారత్ వాయిస్...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో గొర్రెల యూనిట్ల పంపిణీ

Jaibharath News
గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ….. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన యాదవులకు ప్రభుత్వం అందజేసిన 12 యూనిట్ల గొర్రెలను...
వరంగల్ జిల్లా

కేయూ దూర విద్యలో డిగ్రీ, పి. జి కోసం నోటిఫికేషన్ జారీ

Jaibharath News
జై భారత్ వాయిస్ హన్మకొండ ) 2023-2024 విద్యా సంవత్సరము కోసం కాకతీయ విశ్వావిద్యాలయం దూర విద్యలో డిగ్రీ, పి. జి కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని...
హన్మకొండ జిల్లా

త్యాగాలను మరువ వద్దు

Jaibharath News
దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను మరవద్దు -బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ్ చందర్ రెడ్డి. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); దేశం కోసం తమ ప్రాణాలను...
హన్మకొండ జిల్లా

సమగ్ర శిక్ష ఉద్యోగుల ను క్రమభద్దికరించాలి

Jaibharath News
సమగ్ర శిక్ష ఉద్యోగులు వేతనాలు పెంచాలి – హన్మకొండ నగరం లో పోచమ్మ బోనాలతో వినూత్న ప్రదర్శన (జై భారత్ వాయిస్ హన్మకొండ); ఎమ్మర్సిలలో పనిచేస్తున్న సమగ్ర...
వరంగల్ జిల్లా

రంగశాయిపేట లోని విస్ డం. పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు

Jaibharath News
( జై భారత్ వాయిస్ రంగశాయిపేట రిపోర్టర్ జ్యోతి ) వరంగల్ లోని రంగశాయిపేటలో విజ్ డం పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులే...
హన్మకొండ జిల్లా

సి ఎం సహాయ నిధి భరోసా

Jaibharath News
వ్యాధి బాధితులకు భరోసా సిఎం సహాయనిధి ..ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాధి బాధితులకు భరోసాగా సిఎం సహాయనిధి నిలిచిందని...
వరంగల్ జిల్లా

రంగాపురం లో ఘనంగా గురు పుజోత్సవం

Jaibharath News
రంగాపురంలో ఘనంగా గురుపూజోత్సవం (జై భారత్ వాయిస్ నల్లబెల్లి) నల్లబెల్లి మండలం రంగాపురం ఉన్నత పాఠశాలలో మంగళవారం గురుపూజోత్సవం ఘనంగా జరిగింది .గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో...
హన్మకొండ జిల్లా

స్వయం ఉపాధి తో యువత రానించాలి

Jaibharath News
స్వయం ఉపాధితో రాణించాలి -వైస్ ఎం పిపీ సుధాకర్ రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); స్వయం ఉపాధితో యువత అభివృద్ధి చెందాలని ఆత్మకూరు వైస్ ఎంపీపీ...
హన్మకొండ జిల్లా

ప్రతీ ఒక్కరూ నేత్ర దానం చేయాలి

Jaibharath News
(జై భారత్ వాయిస్ దామెర ) ప్రతీ ఒక్కరూ నేత్ర దానం చేయాలని, తద్వారా మరో ఇద్దరు అంధులకు చూపునివ్వాలని దామెర పీహెచ్ సి మెడికల్ ఆఫీసర్...
హన్మకొండ జిల్లా

ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలి

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలని, పోషణ మాసంలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు....
హన్మకొండ జిల్లా

సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరం

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, తద్వారా ప్రశాంత జీవనం సాధ్యమవుతుందని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర...
హన్మకొండ జిల్లా

సమష్టి కృషితో మండలాభివృద్ధి సాధ్యం

Jaibharath News
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో మండలాభివృద్ధి సాధ్యమని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో...
హన్మకొండ జిల్లా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మేల్యే ధర్మారెడ్డి

Jaibharath News
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో జాతిపిత విగ్రహాన్ని పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న...
హన్మకొండ జిల్లా

బిఆర్ఎస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ది సాధ్యం: ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు): బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రామంలో రూ.80లక్షలతో గ్రామంలో...
హన్మకొండ జిల్లా

ఒగ్లాపూర్ లో పోచమ్మ బోనాల పండుగ

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలంలో ఒగ్లాపూర్ లో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఒగ్లాపూర్ సర్పంచ్ కేతిపెల్లి...
ఉద్యోగాలు

17న మెగా జాబ్ మేళా

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ నిరుద్యోగ యువతకు 50 కు పైగా కంపెనీలలో 1000 కి పైగా...
ఏలూరు

పవన్ కళ్యాణ్ ఘనంగా జన్మదిన వేడుకలు

Jaibharath News
(జై భారత్ వాయిస్ చాట్రాయి) ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలం,చాట్రాయి గ్రామంలో ఘనంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా...
ఎన్టీఆర్

నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రాస్తారోకో

Jaibharath News
( జై భారత్ వాయిస్ తిరువూరు ) తిరువూరు మండలం చింతలపాడు సబ్ స్టేషన్ వద్ద టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులు తిరువూరు-గంపలగూడెం ప్రధాన రహదారిపై బైఠాయించారు...
ఏలూరు

స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి

Jaibharath News
జై భారత్ వాయిస్ నూజివీడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామాలలో నివాళులర్పించారు ఈ...
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు

Jaibharath News
శ్రావణమాసం పవిత్ర మాసం కావడంతో మహిళలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు వివరాల్లోకెళ్తే గీసుకొండ మండలంలోని గీసుకొండ మనుగొండ ఎల్కుర్తి హవేలీ ధర్మారం...
వరంగల్ జిల్లా

జర్నలిస్ట్ ఫోరమ్ ద్వితీయ ప్లినరీ పోస్టర్ ఆవిష్కరన

Jaibharath News
జై భారత్ వాయిస్ : వరంగల్ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ, తేదీన సికింద్రాబాద్ లో జరుగు మున్నూరు కాపు జర్నలిస్ట్...
హన్మకొండ జిల్లా

లబ్దిదారులకు గొర్రెల పంపిణీ

Jaibharath News
(జై భారత్ వాయిస్ దామెర) దామెర మండలం సీతారామపురం గ్రామానికి చెందిన యాదవ కులస్తులకు 12 యూనిట్ల ను ప్రజా ప్రతినిధులు అధికారులుగొర్రెలను పంపిణీ చేయడం జరిగినది.ఈ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మణుగూరు కోర్టు లో ఫ్రీ లోక్ అదాలత్

Jaibharath News
జై భారత్ వాయిస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కోర్ట్ ఆవరణలో జడ్జి ఎం .వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఫ్రీ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన...
హన్మకొండ జిల్లా

ఇనగాల వర్సెస్ కొండా వర్గీయుల భాహి భాహి రసా బాసగా మారిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.

Jaibharath News
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆత్మకూరు మండలం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర...
వరంగల్ జిల్లా

కృష్ణా నగర్ లో పాడిపశువులకి గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు

Jaibharath News
వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కృష్ణా నగర్ గ్రామం లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడిపశువులకి గాలికుంటు , లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేయడం...
ఏలూరు

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Jaibharath News
జై భారత్ వాయిస్ నూజివీడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 28 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా...
ఆదిలాబాద్ జిల్లాతిరుపతి

సూర్యుడి రహస్యం ఆదిత్య ఎల్ Aditya-1 వన్ ప్రయోగం

Jaibharath News
భారత్ వాయిస్ తిరుపతి రిపోర్టర్ : సాంబశివరావు ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ అవుతుంది ఇటీవల నింగిలోకి పంపిన చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో మరో ప్రయోగానికి...
కొమరంభీం జిల్లా

TPUS రాష్ట్ర లీగల్ విభాగ అధ్యక్షుడిగా శ్రీకృష్ణ యాదవ్ పులిగిల్ల

Jaibharath News
టిపియూఎస్(తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం) రాష్ట్ర లీగల్ విభాగం అధ్యక్షుడిగా శ్రీకృష్ణ యాదవ్ పులిగిల్ల ని నియమిస్తూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సామ వెంకటరెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు మియాపురం...
ఆదిలాబాద్ జిల్లా

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు..

Jaibharath News
ఏపీలో బస్సు ప్రమాదం చోటు చేసకుఉంది. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి...
అల్లూరి సీతారామరాజు

ఏసీబీ అధికారులను చూసి పరుగులు పెట్టిన లంచగొండి అధికారి..

Jaibharath News
అన్నదాతను లంచం కోసం వేధించిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు రాత్రిపూట దొంగలాగా పరుగెత్తాడు.. పొలంలో పడుతూ లేస్తూ కాళ్లకు బుద్ధి చెప్పాడు. ముచ్చటపడి కొనుక్కున్న కారును...