Category : వరంగల్ జిల్లా
గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల సమస్యలను పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ వర్ధన్నపేట
*గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల సమస్యలను పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ వర్ధన్నపేట* వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 వర్ధన్నపేట ప్రతినిధి:- వర్ధన్నపేట మండలంలోని గిరిజన...
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ 15వ డివిజన్ – మొగిలిచర్లలో మృతురాలి కుటుంబానికి పరామర్శి
*గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ 15వ డివిజన్ – మొగిలిచర్లలో మృతురాలి కుటుంబానికి పరామర్శి* వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//మొగిలిచర్ల జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7...
అన్నదానం చేసిన సాయి తిరుపతి రెడ్డి
*అన్నదానం చేసిన సాయి తిరుపతి రెడ్డి* హన్మకొండ జిల్లా//పరకాల జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 పరకాల ప్రతినిధి:- పరకాల బి ఆర్ ఎస్ పార్టీ...
వేయి స్తంభాల గుడిలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలకు హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
*వేయి స్తంభాల గుడిలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలకు హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి* హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్...
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణి చేసిన ఎమ్మెల్యే నాయిని
*ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణి చేసిన ఎమ్మెల్యే నాయిని* హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 హనుమకొండ ప్రతినిధి:- మట్టి గణపతులతో...
గొర్రెకుంటలో కూడా చైర్మన్ జన్మదిన వేడుకలు
*గొర్రెకుంటలో కూడా చైర్మన్ జన్మదిన వేడుకలు* వరంగల్ జిల్లా//గొర్రెకుంట జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వరంగల్ ప్రతినిధి:- కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి 55...
దీప కు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు
జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేటవిజన్ సౌజన్య హై స్కూల్ విలాసాగరం దీప విశ్వనాథ్ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద చేతుల మీదుగా...
గీసుకొండ మండలంలో ఉచిత వైద్య శిబిరాలు
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టెంబర్ 6)గీసుకొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాలలో శుక్రవారం డ్రై డే కార్యక్రమం తో పాటు...
ఉద్యోగ సంఘాల నేతలపై లచ్చిరెడ్డి చేసిన ఆరొపనలో నిజం లేదు
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్తెలంగాణ ఉద్యోగ,గెజెట్టెడ్ అధికారుల,ఉపాధ్యాయ ,పెన్షనర్ల జేఏసీ నేతలపై లచ్చిరెడ్డి చేసిన ఆరోపణల్నితెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ టీచర్స్ పెన్షన్ ఔట్సోర్సింగ్ అండ్ వర్కర్స్...
కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి 55వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు
*కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి 55వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు* హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వరంగల్ ప్రతినిధి:- కూడా చైర్మన్...
కుడా ఛైర్మన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన 16 వ డివిజన్ అధ్యక్షులు
*కుడా ఛైర్మన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన 16 వ డివిజన్ అధ్యక్షులు* హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 హనుమకొండ ప్రతినిధి:-...
బాసాని సుదర్శనం జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంచిపెట్టిన బాసాని కుటుంబం
*బాసాని సుదర్శనం జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంచిపెట్టిన బాసాని కుటుంబం* హన్మకొండ జిల్లా//శాయంపేట జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 పరకాల ప్రతినిధి:-...
పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సమాజ సేవకులు అల్లం బాలకిషొర్ రెడ్డి
*పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సమాజ సేవకులు అల్లం బాలకిషొర్ రెడ్డి* వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//గంగదేవిపల్లి జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వరంగల్...
తూర్పు కోటలో కొండా దంపతులు మట్టి వినాయకుల పంపిణి
*తూర్పు కోటలో కొండా దంపతులు మట్టి వినాయకుల పంపిణి* వరంగల్ జిల్లా//ఖిల్లా వరంగల్ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వరంగల్ ప్రతినిధి:- ఖిలా వరంగల్...
అనాధ బాలికకు అండగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య
*అనాధ బాలికకు అండగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య* వరంగల్ జిల్లా//వర్ధన్నపేట నియోజకవర్గం//కోనాపురం జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వర్ధన్నపేట ప్రతినిధి:- తల్లిదండ్రులను కోల్పోయి...
ఘనంగా కుడా ఛైర్మన్ పుట్టిన రోజు వేడుకలు
*ఘనంగా కుడా ఛైర్మన్ పుట్టిన రోజు వేడుకలు* హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 హనుమకొండ ప్రతినిధి:- ఇనగాల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇండియన్...
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండ సురేఖ
*తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండ సురేఖ* హైదరాబాద్ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వరంగల్ జిల్లా ప్రతినిధి:-...
కొమ్మాలలో కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
*కొమ్మాలలో కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు* వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//కొమ్మాల జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వరంగల్ ప్రతినిధి:-...
నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదా రైతుల భూములకు ఉపయోగపడే విధంగా ఉండాలి
*నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదా రైతుల భూములకు ఉపయోగపడే విధంగా ఉండాలి* హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 హనుమకొండ ప్రతినిధి:- తెలంగాణ...
కార్యదర్శిల ఫోరం అధ్యక్షుడుగా రామారావు ఎన్నిక
జై భారత్ వాయిస్ న్యూస్. వర్ధన్నపేట సెప్టెంబర్ 5వర్ధన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం, టీఎన్జీఓ సంఘానికి అనుబంధంగా వర్ధన్నపేట మండల...
ధర్మారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ధర్మారం గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరం ఆంటీ లార్వల్ ఆపరేషన్,స్ప్రే నిర్వహించడం జరిగినదని...
కార్యకర్తలకుబాసటగా ఉంటాం. కొండా మురళీధర్ రావు
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 వరంగల్ ప్రతినిధి:- గ్రేటర్ వరంగల్ నగరంలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఇటీవల...
గీసుకొండ పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం
జై భారత్ వాయిస్ సెప్టెంబర్ 5. గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక హైస్కూల్ లో ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గీసుకొండ గ్రామంలోని ఉన్నత పాఠశాల,...
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 వరంగల్ ప్రతినిధి:- ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ...
ఏనుమాముల ఇందిరమ్మ కాలనీ కాంగ్రెస్ గ్రామ నూతన కమిటీ
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 వర్ధన్నపేట ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని ఎనుమాముల, ఇందిరమ్మ కాలనీ ఫేస్-1(ముసలమ్మ కుంట) కాలనీలలో...
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం…డిఎం&హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండవరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వంచనగిరి గ్రామంలో నమోదైన...
అకస్మిక తనిఖీ చేసిన డీపీఓ వేదవతి
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 వర్ణపేట ప్రతినిధి:-వర్న్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో ఇటీవల కురిసిన వర్షానికి గ్రామంలోని 11వ వార్డులో అంతర్గత సిసి రోడ్డు...
వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 వరంగల్ ప్రతినిధి:-ఏకంగా తాహశీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నుండే నకిలీ సర్టిఫికెట్లు జారీ. వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్...
వరంగల్లుకి మొదటి ఒలింపిక్ బహుమతితెచ్చిన జీవంజి దీప్తికి అభినందనలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 వర్ధన్నపేట ప్రతినిధి:-వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి నిన్న రాత్రి పారిస్ లో...
గోపు విజయ సింధూరి కి ఫార్మసీ లో డాక్టరేట్ పట్టా
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 03వరంగల్ జిల్లా, గీసుకొండ మండలం లోని మనుగొండ గ్రామానికి చెందిన గోపు విజయ సింధూరి తమిళనాడు రాష్ట్రం లోని...
ఆర్ధిక సహాయాన్ని అందజేసిన కాంగ్రెస్ నాయకులు.
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 వరంగల్ ప్రతినిధి:- గీసుకొండ మండలం విశ్వనాధపురంలో ఇటీవల కాలంలో జన్ను కొమురమ్మ మరణించారు కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం...
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 వర్ధన్నపేట ప్రతినిధి:-గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న శాసన...
కందగట్ల వశిష్ట దత్త రెండవ జన్మదినం నాడు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 వరంగల్ ప్రతినిధి:-ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శివనగర్ నందు చిరంజీవి కందకట్ల వశిష్ట దత్త రెండవ జన్మదినం పురస్కరించుకొని వారి...
హర్జియా తండా లో వైద్య శిబిరం
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 2గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని హర్జియా తండా లో వైద్యాధికారి డాక్టర్ దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ...
వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి డిఎం& హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ కరీమాబాద్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాన్ని...
*దేశ వ్యాప్తంగా కోట్లల్లో డబ్బు కొల్లగొట్టిన సైబర్ నేరస్థుల జంట అరెస్టు*
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ ప్రతినిధి:- తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందిస్తామని మోసానికి పాల్పడుతూ ఆన్లైన్లో దేశ వ్యాప్తంగా ప్రజల నుండి...
ముంపుకు గురైన కుటుంబాలకు బ్లాంకెట్స్ పంపిణీ*
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ ప్రతినిధి:-కొండా దంపతుల ఆదేశానుసారం గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన 37వ డివిజన్ గిరిప్రసాద్ నగర్లో...
మనుగొండ నాగయ్య పల్లె ప్రధాన రహదారి వరద నీటికి కోతకు గురి*
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ ప్రతినిధి:- మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీన గత రెండురోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా...
ధర్మారంలోని అలహాబాద్ బ్యాంక్ ముందు రైతులు నిరసన*
*ధర్మారంలోని అలహాబాద్ బ్యాంక్ ముందు రైతులు నిరసన* తెలంగాణ బీసీ ప్రజా సంఘం జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ ప్రతినిధి:- రుణమాఫీ కానీ...
వైస్సార్ 15వ వర్ధంతి సందర్బంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు
వైస్సార్ 15వ వర్ధంతి సందర్బంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు..హన్మకొండ జై భారత్ వాయిస్...
కటాక్షపురం మత్తడి పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయిస్తాం -మంత్రి సీతక్క
అధికారులు అప్రమత్తంగా ఉండాలి -కటాక్షపురం మత్తడి పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయిస్తాం -మంత్రి సీతక్క (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): జాతీయ రహదారిపై ఉన్న...
గీసుకొండలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలు
*గీసుకొండలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలు* వరంగల్ జిల్లా//గీసుకొండజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి...
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన రేవూరి టీం
*ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన రేవూరి టీం* వరంగల్ జిల్లా//ధర్మారంజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:- ఎమ్మెల్యే...
కొమ్మాల దేవస్థానం ఆవరణలో ఘనంగా పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
*కొమ్మాల దేవస్థానం ఆవరణలో ఘనంగా పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు* వరంగల్ జిల్లా//కొమ్మలా జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్...
గీసుకొండలో రేవూరి జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదానం నిర్వహించిన సమన్వయ కమిటీ సభ్యులు
*గీసుకొండలో రేవూరి జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదానం నిర్వహించిన సమన్వయ కమిటీ సభ్యులు* వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్...
శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం, రామాలయంలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు
*శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం, రామాలయంలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు* హన్మకొండ జిల్లా//పరకాల జై భారత్ వాయిస్ న్యూస్...
వరంగల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నాయిని పిలుపు
*వరంగల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నాయిని పిలుపు* హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్...
వరంగల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నాయిని పిలుపు
*వరంగల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నాయిని పిలుపు* హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్...
కాజిపేట్ సీఎస్ఐ చర్చ్ ఆధ్వర్యంలో టీచర్స్ డేని పురస్కరించుకొని టీచర్లను సన్మానించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని
*కాజిపేట్ సీఎస్ఐ చర్చ్ ఆధ్వర్యంలో టీచర్స్ డేని పురస్కరించుకొని టీచర్లను సన్మానించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని* హన్మకొండ//కాజీపేట జై భారత్ వాయిస్ న్యూస్...
ధర్మారం నుండి ఓగ్లాపూర్ పోయే రోడ్డులో పోతరాజు పల్లి నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు
*ధర్మారం నుండి ఓగ్లాపూర్ పోయే రోడ్డులో పోతరాజు పల్లి నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు* వరంగల్ జిల్లా// గీసుకొండ మండలం//పోతరాజుపల్లి జై భారత్ వాయిస్ న్యూస్...
భారీ వర్షంలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్
*భారీ వర్షంలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్.* వరంగల్//నెక్కొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట ప్రతినిధి:- గత రెండు...
రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినము సందర్భంగా భద్రకాళి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ సౌజన్య
*రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినము సందర్భంగా భద్రకాళి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ సౌజన్య* హన్మకొండ//భవానినగర్ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్...
భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ తూర్పులోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు
*భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ తూర్పులోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు* వరంగల్ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1...
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని
*భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని* హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 హన్మకొండ ప్రతినిధి:- కాంగ్రెస్ శ్రేణులు సహాయక...
వాగులో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన తాసిల్దార్ సిబ్బంది
*వాగులో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన తాసిల్దార్ సిబ్బంది* మహబూబాబాద్ జిల్లా//కొత్తగూడ మండలంజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట ప్రతినిధి:-తాసిల్దార్ జూనియర్ అసిస్టెంట్ జనగం పాపారావు...
నెక్కొండ మండలం వెంకటాపురం వాగులో చిక్కుకున్న బస్సులోని ప్రయాణికులను కాపాడిన లారీ డ్రైవర్
*నెక్కొండ మండలం వెంకటాపురం వాగులో చిక్కుకున్న బస్సులోని ప్రయాణికులను కాపాడిన లారీ డ్రైవర్* వరంగల్ జిల్లా//నెక్కొండ మండలం// వెంకటాపురం గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1...
*కామారెడ్డి డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలి.. చాపర్తి కుమార్ గాడ్గే
*కామారెడ్డి డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలి.. చాపర్తి కుమార్ గాడ్గే* వరంగల్ జిల్లా జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ జిల్లా ప్రతినిధి:- కామారెడ్డి...
వరదల్లో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు
*వరదల్లో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు* వరంగల్ జిల్లా//నెక్కొండ// వెంకటాపురం// జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట ప్రతినిధి:- నెక్కొండ...
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొత్తగూడా మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
*ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొత్తగూడా మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి* మహబూబాబాదు జిల్లా// కొత్తగూడ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట ప్రతినిధి:...
వరంగల్ రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
గీసుకొండ మండలంలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గీసుకొండ తహసిల్దార్ రియాజుద్దీన్ తెలిపారు గీసుకొండ మండల తాహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం...
భారీ వర్షాల పట్ల పరకాల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
*భారీ వర్షాల పట్ల పరకాల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*వరంగల్ జిల్లా//పరకాల నియోజకవర్గంజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా...
ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం
ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం.- శ్రీనివాసరావు సేవలు ఆదర్శం- (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): నల్లబెల్లి మండల విద్యా నోడల్ అధికారి, రంగాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు...
ఎస్ఎఫ్ఐ పరకాల కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా
*ఎస్ఎఫ్ఐ పరకాల కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా* హన్మకొండ జిల్లా//పరకాల జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 31 పరకాల ప్రతినిధి:- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో...
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్నా పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డా,, ఖాళీ ప్రసాద్
*బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్నా పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డా,, ఖాళీ ప్రసాద్* వరంగల్ జిల్లా// గీసుకొండ మండలం//ధర్మారంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు...
శాయంపేటలో అంగరంగ వైభవంగా హనుమాన్ నగర సంకీర్తన
*శాయంపేటలో అంగరంగ వైభవంగా హనుమాన్ నగర సంకీర్తన* హన్మకొండ జిల్లా//శాయంపేట జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 31 పరకాల ప్రతినిధి:- శాయంపేట మండల కేంద్రంలోని అతి...
దేవాలయాల ప్రతిష్టాపన కార్యక్రమాలలో పాల్గొన్న కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
*దేవాలయాల ప్రతిష్టాపన కార్యక్రమాలలో పాల్గొన్న కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి* వరంగల్ జిల్లా//సంగెం మండలం//గవిచర్ల జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 31 వరంగల్ ప్రతినిధి:-...
కేంద్ర మంత్రి బండి సంజయిని కలసిన బీజేపీ గీసుగొండ మండల ప్రధాన కార్యదర్శి కొంగర రవి
*కేంద్ర మంత్రి బండి సంజయిని కలసిన బీజేపీ గీసుగొండ మండల ప్రధాన కార్యదర్శి కొంగర రవి* కరీంనగర్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 కరీంనగర్...
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కుమార్ గాడ్గేకి మద్దతు తెలిపిన టీబీసీపీఎస్ రాష్ట అధ్యక్షులు నాయిని భరత్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 వరంగల్ ప్రతినిధి:-బీసీకులగణన మరియు 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని గీసుకొండ మండల కేంద్రంలో ఆరు...
పేద ప్రజల అభ్యున్నతే కొండా దంపతుల లక్ష్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు
హన్మకొండ//హంటర్ రోడ్డుజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 హన్మకొండ ప్రతినిధి:-హనుమకొండ బస్టాండ్ లో డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవ...
వరంగల్ టీమ్స్ ఆస్పత్రి వ్యయం పెంపుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సీఎం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ టిమ్స్ ఆసుపత్రి వ్యయం పెంపుపై విజిలెన్స్ విచారణ. టిమ్స్ వ్యయం పెంపుపై విజిలెన్స్ విచారణకు సీఎం...
కులగనన ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలి చాపర్తి కుమార్ గాడ్గే
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 వరంగల్ జిల్లా ప్రతినిధి:బిసి కులగణన ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష 5 వ రోజుకు...
గిరిజన సంస్కృతీ, సంప్రదాయాల పరి రక్షణకు తీజ్ వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్ సంగెం ఆగస్టు 29గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు తీజ్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.గురువారం రాత్రి...
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
*నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం* వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//విశ్వనాథపురంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 వరంగల్ ప్రతినిధి:-మండల పార్టీ ఉపాధ్యక్షులు జన్ను రమేష్ నానమ్మ స్వర్గీయ...
బీసీ డిమాండ్ల సాధనకై హైదరాబాద్ హోటల్ సెంట్రల్ కోర్టులో అఖిలపక్ష సమావేశం
*బీసీ డిమాండ్ల సాధనకై హైదరాబాద్ హోటల్ సెంట్రల్ కోర్టులో అఖిలపక్ష సమావేశం* హైదరాబాద్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 హైదరాబాద్ ప్రతినిధి:-బి.సి. డిమాండ్ల సాధనకై హైదరాబాద్...
న్యూ శాయంపేట పోచమ్మ తల్లి బోనాల జాతరలో సతీసమేతంగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
*న్యూ శాయంపేట పోచమ్మ తల్లి బోనాల జాతరలో సతీసమేతంగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే* హన్మకొండ జిల్లా//న్యూ శాయంపేట జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29...
రామ్ నగర్ బంజారా కాలనీలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
*రామ్ నగర్ బంజారా కాలనీలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే* హనుమకొండ/రామ్ నగర్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 హనుమకొండ...
కామారెడ్డి డిక్లరేషన్ తక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి ప్రజా సంఘాల డిమాండ్
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 28బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు జరపాలని రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు...
గవర్నర్ కి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మూడు రోజుల పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లా ఖిలా...
ఆయుర్వేద ఉచిత వైద్య శిభి రం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ గీసుగొండ మండలం, ఎలుకుర్తి...
పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని – ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు 66 డివిజనులో వర్షాకాలంలో వచ్చు సీజన్ వ్యాధులపై...
మచ్చాపురంలో సినీనటుడు సుమన్ జన్మదిన వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-గీసుకొండ మండలం మచ్చాపూర్ లో సినీ హీరో సుమన్ జన్మదిన వేడుకలు. సుమన్ పుట్టినరోజు సందర్బంగా ఆయన...
నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన అల్లం బాలకిషోర్ రెడ్డి
భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-గీసుకొండ మండలం మరియాపురం గ్రామంలోని ప్రమాదవశాత్తు గాయాలైన రంపీస శ్యాంసుందర్ , ఇటీవల మృతి చెందిన బిట్ల మొగిళి...
టీచర్ల సమస్యల పరిష్కారంలో పీ ఆర్టీ యు ముందు ఉంటుంది
టీచర్ల సమస్యల పరిష్కారంలో పీ ఆర్టీ యు ముందు ఉంటుంది – జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ రెడ్డి (జై భారత్ వాయిస్ వరంగల్):ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో...
ఎలగం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు
వరంగల్//కొత్తవాడజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కొత్త వాడలో మాజీ కార్పొరేటర్ యేలగం శ్రీనివాస్ గుండెపోటుతో మరణించగా ఆ...
శివనగర్ లోని అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని శివనగరులో ఇండ్లు అగ్ని ప్రమాదానిక గురికాగా ఆవిషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా...
కొనాయమాకులలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 వరంగల్ ప్రతినిధి:- గీసుకొండ మండలంలోని కొనాయామకుల గ్రామంలో యువచైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఈ...
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
*నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్* వరంగల్//కాశిబుగ్గజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 వరంగల్ ప్రతినిధి:- కాశిబుగ్గకు చెందిన కదిరాల కిరణ్ ఆటో డ్రైవర్ తన ఆటోలో...
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొవాలి వరంగల్ జిల్లా డిఎంహెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ఆగస్టు 26వాతావరణంలో మార్పు వలన అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి వాటిని అరికట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ ఆశా కార్యకర్త నుండి వైద్యాధికారి వరకు...
మహిళలకు కుట్టు మిషన్ లు సర్టిఫికెట్లను అందజేసిన ఎంపీ కడియం కావ్య.
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26మహిళలు ఆర్థిక సాధికారత సాధించినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య...
కట్ట మల్లన్న దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ గొర్రకుంట శివారులోని కట్ట మల్లన్న దేవాలయాన్ని సోమవారం...
హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి సోమవారం ‘ఫిర్యాదుల పెట్టె’ ఏర్పాటు చేసారు....
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట ప్రతినిధి:- ఆగష్టు 26వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి...
యోగ సాధన తో సంపూర్ణ ఆరోగ్యం
జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేట ఆగస్టు 25యోగ నిత్య జీవితంలో ఒక భాగంగా సాధన చేయాలని అప్పుడే సాధకులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వరంగల్ జిల్లా...
విద్యార్థుల నడవడిక మీద కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి
*విద్యార్థుల నడవడిక మీద కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి*వరంగల్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ ప్రతినిధి:- తమ కాలేజీ ల్లో చదివే విద్యార్థుల...
పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
*పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు* హన్మకొండ//పరకాల నియోజకవర్గం జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 పరకాల ప్రతినిధి:- ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి...
దేవాలయ ప్రధాన అర్చకులు ఆకాంక్ష డాక్టర్ మోహన్ కృష్ణ భార్గవలకు జరిగిన సీమంత మహోత్సవం
*దేవాలయ ప్రధాన అర్చకులు ఆకాంక్ష డాక్టర్ మోహన్ కృష్ణ భార్గవలకు జరిగిన సీమంత మహోత్సవం* జనగామ జిల్లా జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్...
తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…
తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…SFI *హన్మకొండ//రాంనగర్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 హన్మకొండ ప్రతినిధి:- ఎస్ఎఫ్ఐ హనుమకొండ నుమకొండ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో...
సిద్ధార్థ పాఠశాలలో ముందస్తుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
సంగెం ముమ్మిడివరం గ్రామంలోని సిద్ధార్థ పాఠశాలలో శనివారము ముందస్తుగాశ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు మరియు గోపికల...
గోల్డెన్ ఓక్ స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్ ఓరుగల్లు ఆగస్టు 24గ్రేటర్ వరంగల్ నగరంలోని శివనగర్ లోని గోల్డెన్ ఓక్ స్కూల్లో శనివారంరోజున శ్రీకృష్ణుని జన్మదినాన్నిపురస్కరించుకుని స్కూల్ చైర్మన్ శ్రీ...
చిన్నారులకు పలకల పంపిణి
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 24గీసుకొండ మండలంలోని ధర్మారం16 వడివిజన్ ధర్మారంలో చిన్నారి సిసిర పుట్టినరోజు పురస్కరించుకొని ధర్మారం అంగన్వాడీ కేద్రంలో పద్మశాలి సంఘము...