Category : వరంగల్ జిల్లా
శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 24గీసుకొండ మండలంలోని ధర్మారం శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు ముందుస్తుగా పాఠశాలలో నిర్వహించారు. విధ్యార్థులకు భారతీయ...
పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 24మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గ్రేటర్ వరంగల్ నగరంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గరలో గల కృష్ణ...
ప్రధాన రహదారిపై పడిన గుంతలను పూడ్చివేత
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ పరిధి గాడేపల్లి నుండి కాపుల కనపర్తి వెళ్ళే దారి...
షరతుల్లేకుండా రుణ మాఫీ చేయాలి..మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ జిల్లా ప్రతినిధి:-కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీని అమలు...
విద్యుత్ షాకుకు గురై గాయపడిన బదావత్ ఈశ్వర్ కు విద్యుత్ శాఖ వారి నుండి నష్టపరిహారం చెల్లింపు
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 24విద్యుత్ షాక్ కు గురై గాయపడిన బదావత్ ఈశ్వర్ కు విద్యుత్ శాఖ నుండి మంజూరైన 3...
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వరంగల్ జిల్లా పరిషత్ సిఈఓ రాoరెడ్డి.
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 23 వర్షాకాలం నేపథ్యంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అప్రమత్తతతో ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఆశ కార్యకర్తలు సమాచారాo...
వరంగల్ ఎంజిఎం జంక్షన్ తుపాకీ కలకలం..!!!
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు ప్రతినిధి:- ఆగష్టు 23వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం జంక్షనులో గన్నును పారేసుకున్నాడు ఓ సి ఆర్ పి ఎఫ్...
ప్రతిపక్ష నాయకులారా సిగ్గుపడండి ఏ మొహం పెట్టుకుని రోడ్లపైకి వస్తారు
జై భారత్ వాయిస్ న్యూస్ తూర్పు ప్రతినిధి:-ఆగష్టు 23 వరంగల్రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం...
ప్రపంచం మొత్తం భారతదేశం వైపే చూస్తుంది…కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి మల్లారెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ కాకతీయ యూనివర్సిటీ ఆగష్టు 23 విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు, భారతదేశం...
మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల సంతాపం
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 23 <span;>గీసుకొండ మండలంలోని విశ్వనాధపురం గ్రామంలోని దూల మహేందర్ శ్రీలత కూతురు నిత్యశ్రీ గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని...
అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షించండి
అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షించండి -ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): కన్నతల్లి పేరుతో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎంపీడీవో శ్రీనివాస్...
మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం
మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం – బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...
వివాహ మహోత్సవానికి హాజరైన డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్
వివాహ మహోత్సవానికి హాజరైన డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ వరంగల్ జిల్లా//సంగెం మండలం//నార్లవాయి గ్రామం జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 వరంగల్ తూర్పు ప్రతినిధి:-...
కమిషనరేట్ పరిధి నుంచి సమిష్ఠిగా గంజాయిని తరిమికొడుదాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
కమిషనరేట్ పరిధి నుంచి సమిష్ఠిగా గంజాయిని తరిమికొడుదాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 హనుమకొండ...
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన అల్లం బాలకిషన్ రెడ్డి
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన అల్లం బాలకిషన్ రెడ్డి వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//బొడ్డు చింతలపల్లి గ్రామం జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 వరంగల్...
రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్
రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22...
నిరుపేద కుటుంబాలకి ఆర్థిక సాయం అందజేసిన అల్లం బాలకిషోర్ రెడ్డి
నిరుపేద కుటుంబాలకి ఆర్థిక సాయం అందజేసిన అల్లం బాలకిషోర్ రెడ్డి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 వరంగల్ తూర్పు...
రతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి
రతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ సొసైటీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 వరంగల్ తూర్పు...
కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం!!
కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా పరకాల పట్టణంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 పరకాల డివిజన్...
వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు
వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు హనుమకొండ టౌన్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,...
సీనియర్ జర్నలిస్టు తిరుపతి రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు
సీనియర్ జర్నలిస్టు తిరుపతి రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచన పెళ్లి గ్రామంజై భారత్...
పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 22 గీసుగొండకు చెందిన సామాజిక సేవకులు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ తల్లి స్వర్గీయ పెగళ్లపాటి కమలమ్మ వర్ధంతి సందర్భంగా లక్ష్మీనారాయణ సౌజన్యంతో ...
ఆయిల్ పామ్ సాగు బిందుసేద్య నిర్వహణపై శిక్షణ
జై భారత్ వాయిస్ న్యూస్ సంగెం ఆగస్టు21సంగెం మండలం గవిచర్ల, రైతు వేదికలో ఉద్యాన శాఖ&రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో, ఆయిల్ పామ్ సాగు బిందుసేద్య నిర్వహణపై...
జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ ని సన్మానించిన టీఎన్జీఓస్ నాయకులు
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21వరంగల్ జిల్లా టీఎన్జీఓ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా వరంగల్ విద్యాశాఖ అధికారిగా జ్ఞానేశ్వర్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా...
విద్యార్థులు ఇష్టపడి చదవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ 21 ఆగస్టు విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆకాంక్షించారు. వరంగల్...
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి డిఎం& హెచ్ఓ డాక్టర్ కాజీపేట వెంకటరమణ
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21ప్రస్తుతం వర్షాలు విస్తృతంగా కురుస్తున్నందున కాలానుగుణంగా సంభవించే వ్యాధుల పట్ల ప్రజలు మరియు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని...
పర్వతగిరిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21వరంగల్ :పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాలలో ఉపాధ్యాయుల నివాస సముదాయాన్ని, వృత్తి విద్యా కోర్సులను త్రిపుర గవర్నర్...
బోధిస్తూ.. రచనల్లో రాణిస్తూన్న చిలువేరు శ్రీనివాసులు
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21దుగ్గొండి మండలం తొగర్రాయి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు చిలువేరు శ్రీనివాసులుకి సాహిత్యాభి లాష ఎక్కువే, చదివింది, భోదించేది...
భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త అకాల మృతి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించిన బాలకిషోర్ రెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ తూర్పు :-గీసుకొండ మండలంలోని మనుగొండ గ్రామంలో భార్య మృతి చెందగా ఆ సంఘటన తట్టుకోలేక మంగళవారం నాడు...
నాగేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు గీసుగొండ మండలం ఊకల్ శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులచే మంగళవారం ప్రత్యేక...
రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసిత రైతులతో సమావేశం
జై భారత్ వాయిస్ ఆగష్టు 20 వరంగల్ తూర్పు గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని వివిధ గ్రామాల గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసిత రైతులతో జరిగిన...
రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి
వరంగల్ జిల్లా//ఎంజీఎం కూడలి జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ జిల్లా ప్రతినిధి:-భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80 వ జయంతి...
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ తూర్పు ప్రతినిధి:- గీసుగొండ గ్రామనికి చెందిన దౌడు చంద్రయ్య కుటుంబంనికి పరకాల నియోజకవర్గం కాంగ్రేస్ పార్టీ అధికార...
గొర్రెకుంటలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ జిల్లా ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పేదల పెన్నిధి, బడుగు, బలహీన వర్గాల...
ఘనంగా మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ తూర్పు ప్రతినిధి:-గీసుగొండ మండలం ఊకల్ హవేలీ క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ జిల్లా నాయకులు రడం భరత్ ...
రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీ లో మొదటి స్థాయ బహుమతి అందుకున్న వీరగోని హరీష్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ జిల్లా ప్రతినిధి:-హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఫోటోగ్రఫీ...
బిజెపి వరంగల్ జిల్లా కార్యధర్శిగా మొలుగూరి శ్రీనివాస్ నియామకం
భారత్ వాయిస్ న్యూస్ సంగెం భారతీయ జనతాపాఠ్టీ వరంగల్ జిల్లా కార్యధర్శిగా రెండోవసారిగా సంగెం మండలం నార్లవాయి గ్రామనికి చెందిన మొలుగూరి శ్రీనివాస్ భారతీయ జనతాపాఠ్ఠీ వరంగల్...
అయినవోలు మల్లన్నకు రథం రథశిల్పి తాటికొండ మల్లేశం బహుకరణ
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 18వరంగల్ జిల్లా గీసుకొండ తాటికొండ మల్లేశం రమాదేవి దంపతులు కుమారుల జ్ఞాపకార్థం తెలంగాణ రాష్ట్రం లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం...
నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 18 గీసుకొండ గ్రామంలో దురదృష్టవశాత్తు అకాల మరణం పొందిన దౌడు బాబు కుటుంబ సభ్యులకు మరణించిన కోట సమ్మమ్మ ...
మచ్చాపూర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 18 గీసుకొండ మండలంలోని మచ్చపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి వేడుకల్లో మచ్చాపూర్ గౌడ...
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాఖీలు కట్టిన ఆడపడుచులు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 18 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పరకాల నియోజకవర్గంలో ఒక్క రోజు ముందుగానే రాఖీ పండుగ వేడుకలు ఆడపడుచులు జరుపుకున్నారు గీసుకొండ మండలం...
రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల.. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వరంగల్ తూర్పు ప్రతినిధి:-రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల అని.. రైతులను మోసం చేయడం కాంగ్రెసుకు కొత్త కాదని పరకాల మాజీ...
ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు
జై భారత్ వాయిస్ న్యూస్: సంగెం సంగెం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో ఉదయం నుండి సాయంత్రం వరకు టీఆర్పిఎస్ ఎన్నికలు జరిగినాయి. సంగెం మండలంలోని పద్మశాలిలు...
రంగశాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్: రంగశాయిపేట బహుజన నాయకుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్374 వ జయంతి వేడుకలు రంగశాయిపేటలో గౌడ్ కులస్తులు నిర్వహించారు గ్రేటర్ వరంగల్...
ప్లాష్ … ప్లాష్ … రొడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై కొనాయమాకుల ఓంకార్ గార్ఆడెన్ సమీపంలో. ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి బైక్ ఢీకొనడంతో ఇద్దరు...
*సర్వాయి పాపన్న గౌడ్ జయంతి*
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-అణచివేత తీవ్రమైనప్పుడు, మార్పు అనివార్యమైనప్పుడు వ్యక్తులు విప్లవ శంఖారావాలై ఉబికి వస్తరని, ఆ విధంగా నిరంకుశత్వాన్ని...
పోడు భూముల సమస్య లన్నింటికీ శాశ్వత ముగింపు పలికేలా మార్గదర్శకాలను రూపొందించాలి*
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-పోడు భూముల సమస్య లన్నింటికీ శాశ్వత ముగింపు పలికేలా మార్గదర్శకాలను రూపొందించాలి. పోడు భూముల సమస్యలపై...
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆత్మీయ పరామర్శ
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 17 వరంగల్ తూర్పు ప్రతినిధి:- బాదిత కుటుంబాలు ఎవ్వరు అధైర్య పడొద్దు వారికి అండగా ఉంటాంమని మాజీ ఎమ్మెల్సీ...
ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. ఓ...
విద్యుత్ ఉద్యోగులు సస్పెండ్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ తూర్పు ప్రతినిధి:-కరెంట్ పోయిందని ఫోన్ చేస్తే మద్యం మత్తులో బూతులు తిట్టిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను వరంగల్...
వరంగల్ జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ పర్యటన
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ (మలేరియా & ఫైలేరియా) డాక్టర్ అమర్ సింగ్ గారు శనివారంనాడు వరంగల్ జిల్లాలోని...
ఉచిత వైద్య శిబిరం
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉప కేంద్రం ఉకల్ హవేలీ , మచ్చాపూర్ లో శుక్రవారంగ్రామపంచాయతీ ఆవరణంలో ఉచిత...
ఉత్తమ సేవా ప్రశంస పత్రం అందుకున్న హోంగార్డు వీరగోని వేణు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా ప్రశంస పత్రం హోంగార్డు వీరగోని వేణు...
వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో...
తెలుగు భాష ఉన్నతికి ఎంతో కృషిచేసిన తెలుగు పండితులు నల్లనాగుల విశ్వనాథం మాస్టారు ఇక లేరు
వరంగల్ జిల్లా//పుప్పాల గుట్టజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-తెలుగు భాష ఉన్నతికి ఎంతో కృషిచేసిన తెలుగు పండితులు నల్లనాగుల విశ్వనాథం మాస్టారు...
ప్రజలకు ఎల్లవేళలా కొండా కుటుంబం అండగా ఉంటుంది మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ జిల్లా ప్రతినిధి:-మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓ సిటీలోనే కాంగ్రెస్ పార్టీ...
ఖిలా వరంగల్ ల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
వరంగల్ జిల్లా//ఖిలా వరంగల్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఖిలా వరంగల్, ఖుష్ మహల్ వేదికగా ఏర్పాటు చేసిన 78 వ భారత...
గీసుకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
వరంగల్ జిల్లా//గీసుకొండ మండల కేంద్రంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా గీసుగొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో...
వంచనగిరి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రంపిస రాజేశ్వరరావు మరణం
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//వంచనగిరి గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-గీసుకొండ మండలంలోని వంచనగిరి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రంపిస రాజేశ్వర్...
పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టరుగా రాజగోపాల్ పదవి బాధ్యతలు స్వీకరణ
వరంగల్ జిల్లా//పర్వతగిరి మండలం//జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు14 వర్ధన్నపేట డివిజన్:- పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టరుగా బి రాజగోపాల్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన...
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని...
మొగిలిచర్లలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమము
వరంగల్ జిల్లా//మొగిలిచర్ల గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ జిల్లా, గీసుగొండ మండలం, గ్రేటర్ వరంగల్ 15 వ డివిజన్ మొగిలిచర్ల...
పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాజగోపాల్
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్వరంగల్ జిల్లా పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి రాజగోపాల్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సిఐ శ్రీనివాస్...
మృతిచెందిన కుటుంబాలను మాజీ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుగొండ మండలం మచ్చాపూర్, గంగదేవిపల్లి గ్రామాలలో ఇటీవలే మృతిచెందిన కంబాల శ్రీనివాస్,మామిండ్ల లక్ష్మీ కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి...
ఆర్థిక సహాయం
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//శాయంపేట హవేలీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు అల్లం...
అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం*
వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం మని కొంతమంది చేస్తున్న ఆరోపణలను ఖండించిన వర్దన్నపేట కాంగ్రెస్...
ఎస్సారెస్పీ కెనాల్ మొరాన్ని యదేచ్చగా తరలిస్తున్న అక్రమార్కులు???
వరంగల్ జిల్లా//వర్ధన్నపేట మండలం//నీలగిరి స్వామి తండాజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి స్వామి తండా...
35 వేల రూపాయల ఆర్థిక సహాయం
వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-తమతోపాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు అకాల మరణం చెందడంతో అతడి కుటుంబానికి 35 వేల...
వరంగల్ లో 14న నిరసన దీక్ష:- బిజెపివరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
జై భారత్ వాయిస్ న్యూస్ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-బంగ్లాదేశ్ లో ఇటీవల హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా హిందు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 14న...
రాయపర్తి యువతలో పరవశించిన దేశభక్తి
వరంగల్ జిల్లా//రాయపర్తి మండలంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-ప్రతి ఒక్క యువకునిలో దేశ భక్తి నింపడమే బీజేవైఎం ముఖ్య లక్ష్యం. దేశ...
గొర్రెకుంట ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి నమిండ్ల సాధన్ ఆర్ ఓ మిని వాటర్ ప్లాంట్ బహుకరణ
జై భారత్ వాయిస్ ఆగష్టు 13 వరంగల్ జిల్లా ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15 వ డివిజన్ గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో జిల్లా ప్రజా పరిషత్...
సాంకేతిక విద్యలో విద్యార్థులు ముందు ఉండాలి
సాంకేతిక విద్యలో ముందు ఉండాలి విద్యార్థులు సాంకేతిక విద్య లో ముందు ఉండాలని ఎన్ఆర్ఐ ఎర్రబెల్లి శృతి అన్నారు. సోమవారం జడ్పీహెచ్ఎస్ కాపులకనపర్తి పాఠశాలలోని కంప్యూటర్లను పరిశీలించారు....
కే యూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు :
జై భారత్ వాయిస్ వరంగల్2024-2025 విద్యాసంవత్సరానికి గాను కాకతీయ విశ్వవిద్యాలయం వివిధ కొర్సులకు ప్రవేశాకునోటిఫికేషన్ జారీ చేసిందని గ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం...
గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా...
వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన సెంట్రల్ టీం సభ్యులు
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ.మండలములోని జాతీయ ఆదర్శ గ్రామాలైన గంగదేవిపల్లి, మరియపురం గ్రామాల్లో కేంద్ర సచివాలయ గ్రూప్ వన్ అధికారుల బృందం సభ్యులు రెండవ రోజు...
ఆటో డ్రైవర్లు ప్రయాణికులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చాలి వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా
జై భారత్ వాయిస్ వరంగల్ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి,వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్ల పై వుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్...
ఇంజనీరింగ్ విద్యార్థినికి చేయూత
జై భారత్ వాయిస్ గీసుకొండ ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, బచ్చోడు గ్రామానికి చెందిన కొమర సాత్విక అనే నిరుపేద అనాధవిద్యార్థిని హైదరాబాద్ లోని వర్ధమాన్ కాలేజ్...
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాద్యాయుల ఆవార్డులకు దరఖాస్తులు
జై భారత్ వాయిస్ వరంగల్ వరంగల్ జిల్లా పరిషత్,మండల పరిషత్, ప్రభుత్వ TREIS, యజమాన్యముల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాద్యాయులు “రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాద్యాయుల...
ఆగస్టు 5వ తేదీ లోపు రైతులు భీమాకు దరఖాస్తు చేసుకోవాలి
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని రైతులు గత సంవత్సరం ఆగస్టు తర్వాత పట్టాదారు పాస్ బుక్స్ కొత్తగా పొందిన రైతులు తెలంగాణ ‘ప్రభుత్వ’ ‘రైతు భీమా’ పొందడానికి,...
రుణమాఫీ ప్రక్రియను పరిశీలించిన ఏ డి ఏ గౌస్ హైదర్
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలంలో జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియను ఎడిఎ గౌస్ హైదర్ ప్రక్రియను పరిశీలించారు రైతులు ఎదుర్కోంటున్న సమస్యలు వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.మండల...
హెచ్ జీ లకు మహిళా శక్తి పథకం పై అవగాహన కల్పించండి: బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
జై భారత్ వాయిస్ వరంగల్ స్వయం సహాయక మహిళా సభ్యులకు (ఎస్ హెచ్ జి) మహిళ శక్తి పథకంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బల్దియా కమిషనర్...
20న భద్రకాళి అమ్మవారికి కూరగాయలు పండ్లు సమర్పన
జై భారత్ వాయిస్ వరంగల్శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంభరీ నవరాత్రులను పురస్కరించుకొని 20నశనివారం నాడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవాసమితి మహబూబాబాద్ అధ్యక్షులు గారెపల్లి నవీన్ కుమార్...
గీసుకొండ మండలంలో వైద్య శిబిరం
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉప కేంద్రాల గ్రామాలలో సీజనల్ వ్యాధుల నివారణ చర్యలలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం...
ఇకనుంచి ఆపదలో మీ నేస్తం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
జై భారత్ వాయిస్ గీసుకొండగ్రామాలు వెరైన నాడు విద్య కొసం పాఠశాలలో చేరి మిత్రులమైనాము.మూడు దశాబ్దాలుగా ఎవరి వృత్తి లో వారు స్థిరపడ్డారు ఆదివారం అందరు కలుసుకున్నారు...
జూలై 15న వరంగల్ లో శ్రీ జగన్నాథ రథ యాత్ర jaganatha Rathayatra
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ మహానగరంలో జులై 15 సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇస్కాన్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాధుడి రథ యాత్ర నిర్వహిస్తున్నామని...
ప్రతి వ్యక్తి మొక్కలు నాటాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి*
జై భారత్ వాయిస్ గీసుకొండభారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా శాఖ పిలుపు మేరకు మా కే నామ్ పర్ ఏక్ పెడ్’ తల్లి పేరుతో ఒక...
ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు ఉగ్రా క్రమం అలంకరణలో దర్శనం
(జై భారత్ వాయిస్ వరంగల్ :- రిపోర్టర్ జ్యోతి)కాకతీయ కాలం నాటి ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం వరంగల్ జిల్లాలో వెలసిఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో...
వన మహోత్సవంలో వరంగల్ జిల్లాను అగ్రగామిగా నిలబెడదాం: మంత్రి కొండా సురేఖ
(జై భారత్ వాయిస్ వరంగల్ ) మన మహోత్సవంలోఅందరి భాగ్యస్వామ్యంతో విరివిగా మొక్కలు నాటి జిల్లాను అగ్రగామిగా నిలబెడదామని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మాత్రి కొండ...
కపాలని మాతగా భద్రకాళి మాత దర్శనం
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరీ నవరాత్ర మహోత్సవములు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం 4-00 గంటలకు...
ఓరుగల్లు భద్రకాళి దేవాలయం లో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు
జై భారత్ వాయిస్ వరంగల్కాకతీయ ఇలవేల్పు వరంగల్ ప్రసిద్ధి గాంచిన భద్రకాళి దేవస్థానంలో శాకంభరి నవరాత్రుల ఉత్సవాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి...
గిరిజన తండాలో వైద్య శిబిరం
( జై భారత్ వాయిస్ గీసుకొండ )గీసుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉపకేంద్రం నంద నాయక్ తండా, మంగళ్ తండా లో మెడికల్ క్యాంపు నిర్వహించడం...
సిఐ ఎస్సైలకు సన్మానం
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి బదిలీ పై వెళుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ సర్, సబ్ ఇన్స్ పెక్టర్...
తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఎంపి బలరాం నాయక్ కు ఇవ్వాలి
బోలా శంకరుడైన బలరామునికే కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఫౌండర్ రేవంత్ రాథోడ్.. వరంగల్ జిల్లా /జూన్ 30(జై భారత్ వాయిస్ న్యూస్):...
సీఎం పర్యటనలో హెల్త్ క్యాంప్
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో సీఎం పర్యటన సందర్భంగా గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో...
28న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు సిఎం రేవంత్ రెడ్డి సందర్శన
జై భారత్ వాయిస్ గీసుకొండజూన్ 28న సీఎం రేవంత్రెడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సందర్శిస్తారని, పార్క్లో ఏర్పాటైన పరిశ్రమలు,...
కాకతీయ మెగా టెక్స్ట్ టైల్స్ పార్క్ లో పోలీసు బందొబస్తు ఏర్పాట్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28న పర్యటన సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద దేవి, ముఖ్యమంత్రి...
వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : మంత్రి కొండా సురేఖ
రిపోర్టర్ జ్యోతి(జై భారత్ వాయిస్ హనుమకొండ:) వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ...
యుద్ధ ప్రతిపాదికన లీకేజీ మరమ్మత్తు పూర్తి చేయండి: నగర మేయర్ గుండు సుధారాణి
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ మహా నగరంలోని పోచమ్మ మైదాన్ ప్రాంతం లో ప్రధాన పైపులైనుకు ఏర్పడ్డ మరమ్మత్తును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నగర గుండు...
యువత మాదక ద్రవ్యాలకు వ్యసన పరులు కావద్దు డాక్టర్ అర్చన
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్ని ఉప కేంద్రాల పరిధిలోని భాగంగా బుధవారం నాడు ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ అక్రమ రవాణాకు...
అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించిన ఎంపీపీ భీమగాని. సౌజన్య*.
జై భారత్ వాయిస్ గీసుకొండ >వరంగల్ జిల్లా. గీసిగొండ మండలం. కొమ్మాల గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేసినారు పాఠశాల పిల్లలకు...