Category : వరంగల్ జిల్లా
వరంగల్ లో రెండు రోజులు నీటి సరఫరా బంద్.
Jaibharath voice Warangal వరంగల్ దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ పరిధిలో పైపులైన్ మరమత్తు పనులు కొనసాగుతున్నందున రెండు రోజులు (సోమ, మంగళవారం) నీటి సరఫరా ఉండదని...
దత్త క్రియ యోగ సాధన తో ఆరోగ్యం దత్త ప్రచారక్ కొక్కుల రాజేంద్రప్రసాద్
జై భారత్ వాయిస్ వరంగల్దత్త క్రియ యోగను ప్రతినిత్యం సాధన తో శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని దత్త ప్రచారక్ కొక్కుల రాజేంద్రప్రసాద్ తెలిపారుఅంతర్జాతీయ యోగా దినోత్సవం...
జాతీయ నులిపురుగు దినోత్సవం
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ జాతీయ నులిపురుగు దినోత్సవం సందర్భంగా అన్ని...
మునిసిపల్ అధికారులపై మంత్రి కొండా సురేఖ సిరియస్ నొ కాంప్రమైస్
జై భారత్ వాయిస్ వరంగల్ వరంగల్ నగరంలో మంత్రి కొండా సురేఖ పర్యాటించారు. ఎల్బీ నగర్ ఈద్గా లో మున్సిపల్ సిబ్బంది క్లీన్ చేయాలేదనే స్ధానిక ప్రజల...
మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం
జై భారత్ వాయిస్ వరంగల్తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు బక్రీద్ పండుగ సందర్భంగా వరంగల్ నగరంలోని...
అంతర్జాతీయ మోసగాళ్ల ముఠాను పట్టుకున్న పోలీసులు
జై భారత్ వాయిస్ వరంగల్ భారీ వాహనాలు తీసుకొని వెళ్లి ఇతరులకు, స్క్రాప్ కు లేదా నెదర్లాండ్, సౌత్ ఆఫ్రికా, కంబోడియా లాంటి విదేశాలకు అమ్ముతున్న దశరథ్...
బోర్ పనులు ప్రారంభించిన ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి
జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండలంలోని రామచంద్రాపురం లో బోర్ పైప్ లైన్ పనులను ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి,ఎంపీటీసీ రజిత రాజు తో కలిసి...
అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయండి: నగర మేయర్ గుండు సుధారాణి
జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులలో వేగగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.శనివారం గ్రేటర్ వరంగల్ మునిసిఫల్...
ప్రపంచ వృద్ధులపై వేధింపులు నివారణ అవగాహన దినోత్సవ సభళ
ప్రపంచం వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ నగరంలోని కొత్తవాడ పద్మశాలి ఫంక్షన్ హల్లో ,వరంగల్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొన్...
వరంగల్ జిల్లా నూతన కలెక్టర్గా సత్య శారదా దేవి
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు ఐఏఎస్ అధికారిని సత్య...
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న అన్ని జాతీయ...
బాల కొమురవెల్లి హనుమాన్ గురుస్వామిఅధ్వర్యంలో మాలలు విరమణ
గీసుకొండ మండలంలోని కోనయ్య మాకుల గ్రామంలో ప్రముఖ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ భక్తులు ఆదివారం మాలలు విరమణ చేశారు ఆకుతోట బాలకొమురెల్లి గురూజీ ఆధ్వర్యంలోహనుమాన్...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జై భారత్ వాయిస్ దుగ్గొండివరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలోనిమహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ అధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా...
జూన్ 3 నుండి 19వ తేదీ వరకు బడి బాట
జై భారత్ వాయిస్ వరంగల్జూన్ మూడవ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడి ఈడు పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా...
రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై చట్టరిత్య చర్యలు
జై భారత్ వాయిస్ గీసుకొండవ్యవసాయ ఖరీఫ్ సీజన్లో రైతులకు కావలసిన వ్యవసాయ వివిధ పంటలకు చెందినటువంటి విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించిన నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై...
జూన్ 3 నుండి 13వరకు పదవ తరగతి సప్లీమెంటరీ పరీక్షలు
జై భారత్ వాయిస్ వరంగల్తెలంగాణ రాష్ట్రంలో జూన్ మూడవ తేదినుండి పదవ తరగతి సప్లీమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం తోమ్మిది గంటల మూప్పై నిముషాలనుండి మధ్యాహ్నం పన్నెండు...
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణీ
జై భారత్ వాయిస్ సంగెంసంగెం మండల కేంద్రంలో మార్గం స్వచ్ఛంద సేవ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వేసవి వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరంలో గోక కుమారస్వామి దాత...
విదేశాలకు వెళ్ళేందుకు చోరీలకు పాల్పడతున్న దొంగ అరెస్టు
సొంత ఇంటి నిర్మాణంతో పాటు దుబాయ్కు వెళ్ళేందుకు చోరీలకు పాల్పడతున్న అంతర్ జిల్లా దొంగను సిసిఎస్ మట్వాడ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. అరెస్టుకు సంబందించి...
మద్యం దుకాణాలు బంద్ ఎందుకుకంటే
*మద్యం దుకాణాలు బంద్* ఉమ్మడి వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కి ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల...
బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు తథ్యం
బై భారత్ వాయిస్ గీసుకొండ బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టబద్రులుగా మనమంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని గీసుగొండ...
వరంగల్ లో ప్రశాంతంగా పాలీసెట్ – 2024 పరీక్ష
జై భారత్ వాయిస్ వరంగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన పాలీసెట్-2024 పరీక్ష వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ నుండి 3100 అబ్బాయిలకుగాను 2829 మంది...
వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేక్ మెసేజ్ లు జరభద్రం
వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేక్ మెసేజ్ లు. మోసపూరితమైన మెసేజ్ లను నమ్మొద్దు. రెస్పాండ్ కావద్దు. వెంటనే మెసేజ్ బ్లాక్ చేయండి: కలెక్టర్ ప్రావీణ్య...
చారిత్రక గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై వైభవంగా శ్రీ నృసింహ జయంతి వేడుకలు
జై భారత్ వాయిస్ గీసుకొండ :-శ్రీ నృసింహ జయంతి పర్వదినం సందర్భంగా చారిత్రక నేపథ్యం ఉన్న గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై వైభవంగా శ్రీ నృసింహ జయంతి...
చిన్ననాటి మిత్రులను లు ఆపదలో నేస్తం
జైభారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ హైస్కూల్ లో 1999 -2000 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థి మేకల మన్నెమ్మ భర్త దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఆమె ఆర్ధిక...
ఎలుగూర్ రంగంపేట చెరువులో వింత చేప
జై భారత్ వాయిస్ సంగెంఎలుగూర్ రంగంపేట చెరువులో వింత చేప లభ్యమైంది. రోజుమాదిరిగానే మత్స్యకారులు సోమవారం చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో మత్స్యకారుడు బోనాల మహేందర్...
హశిష్ మత్తు మందుతో పోలీసులకు పట్టుబడిన అంతర్ రాష్ట్ర స్మగ్లర్
జై భారత్ వాయిస్ వరంగల్అతి ప్రమాదకమైన హశిష్ మత్తు మందును స్మగ్లింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ ను వరంగల్ నగరంలోని మట్టేవాడ పోలీసులు సోమవారం అరెస్టు...
రైతులకు సబ్సిడీపై జిలుగు విత్తనాలు
జై భారత్ వాయిస్ గీసుకొండ ప్రభుత్వం సబ్సిడీ పై అందించే జిలుగు విత్తనాలు గీసుకొండ మండలంలోని కొనాయమాకుల వద్ద నున్న ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నందు...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్నను గెలిపించండి
భారత్ వాయిస్ గీసుకొండవరంగల్ జిల్లా. గీసుకొండ మండలం.ప్రజా సమస్యలపై యువత విద్యార్థుల సమస్యల పై నిరంతరం పోరాడి గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ...
గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా...
గీసుకొండ లో వైభవంగా బ్రహ్మం గారి ఆరాధన మహోత్సవం
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మం గారి 331వ ఆరాధన మహోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు....
వరంగల్ జిల్లా కొర్టులో జూన్ 8న జాతీయ లోక్ అదాలత్
వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో జూన్ 8న శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్ ను వరంగల్ జిల్లా కోర్టులోనర్సంపేట మండల కోర్టులో నిర్వహించడానికి...
రహదారిపై మొక్కజొన్నలు ఆరబోయవద్దు ఎస్సై కొంక అశోక్
జై భారత్ వాయిస్ దామెరరహదారులపై మొక్కజొన్నలు ఆరబోయవద్దని దామెర ఎస్సై కొంక అశోక్ రైతులకు సూచించారు.దామెర నుంచి ల్యాదళ్ల వెళ్లే రహదారిపై ధాన్యం పోసిన ప్రదేశాన్ని సందర్శించి,...
స్కూల్ యూనిఫాం సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
జై భారత్ వాయిస్ గీసుకొండఅమ్మ ఆదర్శ పాఠశాలల మౌలిక సదుపాయాల లో భాగంగా స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ ఐకెపిల ద్వారా కుట్టించడం కోసం స్త్రీ శక్తి భవన్లో...
ఆమ్మ ఆదర్శ పాఠశాలల పనులు జూన్ 5 కల్లా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య
జై భారత్ వాయిస్ వరంగల్/ గీసుకొండవరంగల్ జిల్లాలోని అన్ని అమ్మ ఆదర్శ పాఠశాలలలో అభివృద్ధి పనులు జూన్ 5 కల్లా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య...
మొగిలిచర్లలో జాతీయ డెంగ్యూ దినోత్సవం
జై భారత్ వాయిస్ గీసుకొండజాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొనిగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మొగిలిచర్ల సబ్ సెంటర్ లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈసందర్భంగా వైద్యాధికారి...
జాతీయ డెంగ్యూ దినోత్సవం
జై భారత్ వాయిస్ వరంగల్ :-జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డెంగ్యూ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని...
ఆర్యవైశ్య విద్యార్థిని విద్యార్థులకు సన్మానం
జై భారత్ వాయిస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ నగరంలోనిశ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో 2024 సంవత్సరంలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన పదవ తరగతి ఇంటర్మీడియట్ లో వరంగల్, హన్మకొండ,...
వరంగల్ నగరంలో ఓటు వేసిన ట్రాన్స్ జెండర్స్
జై భారత్ వాయిస్ వరంగల్పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ట్రాన్స్ జెండర్స్ వరంగల్ నగరంలో తమ ఓటు హక్కును వినియోగింయుకున్నారు.పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ నగరంలోని కరీమాబాద్...
మంత్రి కొండా సురేఖ వంచనగిరిలో తన ఓటు
అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గీసకొండ మండలం వంచనగిరిలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు....
13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్యను గెలిపించండి
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం.కొమ్మాల గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా కొమ్మాల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పని వద్దకు...
రంగశాయిపేట 42వ డివిజన్లో కావ్వ గెలుపుకొసం ప్రచారం
జై భారత్ వాయిస్ రంగశాయిపేటగ్రేటర్ వరంగల్ నగరం 42వ డివిజన్ రంగశాయిపేటలోని 200 బూత్ నెంబర్ లో మహంకాళి వీధి నందికుంటలో మంత్రి కొండా సురేఖ మురళీధర్...
వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గంలోని ఐదు అసంబ్లీ సెగ్మెంట్ల ఇవియంల రెండవ రాండమైజేషన్ పూర్తి: రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన నిర్వహించ నున్న నేపధ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హలులో సాధారణ ఎన్నిల...
బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక
జై భారత్ వాయిస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ నగరంలోని 42వ డివిజన్కు చెందిన బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం...
సోమయ్య సేవలు మరువలేము
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన సోమయ్య ని...
వరంగల్ లో ఇన్నర్ రింగ్ రోడ్ భునిర్వాసితుల ఆందోళన
జై భారత్ వాయిస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ తూర్పుకోటలో ఇన్నర్ రింగ్ రోడ్ భునిర్వాసితుల మంగళవారం ఉదయం ఆందోళన నిర్వహించారు తమ భూమిలో రోడ్డు...
అంత్యక్రియలకు ఆర్ధికసాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండలకేంద్రానికి చెందిన చినగారి రాజు అనే వ్యక్తి తీవ్ర కిడ్నీవ్యాధితో బాధపడుతూ, శనివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలో మరణించడం జరిగింది....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు
జై భారత్ వాయిస్ వరంగల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు వస్తాయని వరంగల్ మాజీ మేయర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుండా ప్రకాష్ రావు...
వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధిలో రెండు రోజులు నీటి సరఫరా బంద్.
జై భారత్ వాయిస్ వరంగల్ గ్రేటర్ వరంగల నగరంలో రెండు రొజులపాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ముపిఫల్ అధికారలు తెలిపారు.ధర్మసాగర్ లోని 60 ఎంఎల్ డి...
మలేరియా పై అవగాహన ర్యాలీ
జై భారత్ వాయిస్ గీసుకొండప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని గీసుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల పరిధిలోని అన్ని ఉప కేంద్రాల పరిధిలో మలేరియా పై అవగాహన...
మే 8 లోగా ప్రతి ఓటరు కు పోలింగ్ చిటి లను అందజేయాలి: ఏ ఆర్ ఓ /బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
జై భారత్ వాయిస్ వరంగల్మే 8 వ తేదీ లోగా ప్రతి ఓటరు కు పోలింగ్ చిటిలను అందచేయాలని ఏ ఆర్ ఓ /బల్దియా కమిషనర్ అశ్విని...
ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటే ఆయుధం: వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి
జై భారత్ వాయిస్ వరంగల్ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటే ఆయుధం అని వరంగల్ జిల్లా స్వీప్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు.లోక్ సభ ఎన్నికల నేపద్యం లో 15-...
నేడు మడికొండలో జరిగే జన జాతర సభను జయప్రదం చేయండి
వరంగల్ జిల్లా. గీసుకొండ మండలం. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ పరిధి మడికొండలో బుధవారం నాడు సాయంత్రం 4 గంటలకు జరగబోయే కాంగ్రెస్ జన జాతర సభకు...
పాంచాల రాయలస్వామిని దర్శించుకున్నా బీజేపీ నేతలు
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం, శాయంపేట గ్రామంలోని కాకతీయులు నిర్మించిన రాణి రుద్రమదేవి పూజించిన పాంచాల రాయలస్వామి జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు...
మచ్చాపూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుక.
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ.మండలములోని మచ్చాపూర్ గ్రామములో శ్రీ హనుమాన్ చిన్న జయంతి వేడుకలను ఆంజనేయ మాల ధరించిన స్వాములు,భక్తులు ఘనంగా నిర్వహించారు.సందర్భంగా మాల ధరించిన...
గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన మందపల్లి పాఠశాల విద్యార్థులు
జై భారత్ వాయిస్ దుగ్గొండి జై భారత్ వాయిస్ దుగ్గొండితెలంగాణలో ఇటీవల విడుదలైన గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలొని మందపల్లి పాఠశాలనుండి6గురు...
సుదర్శనాచార్యులు అర్చకుడి జన్మదినం సందర్భంగా మజ్జిగ వితరణ
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ జిల్లా ఊకల్ లోని శ్రీ నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యుల జన్మదినం పురస్కరించుకొని ఆయన అభిమానులు...
నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
నేడు (ఏప్రిల్ 22 వ తేదీ సోమవారం) కలెక్టరేట్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడోక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల...
బిజెపి ఎంపి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంశాయంపేట హవేలీ గ్రామంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ గెలుపు కోసం 187,188 బుత్ లో బిజెపి...
శాయంపేట హవేలీలో పంచాల రాయలస్వామి కళ్యాణం
గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీలో పంచాల రాయల స్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా శుక్రవారంనాడు జరిగింది స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యక పూజారులు...
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో సాద్యం
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల వివిధ గ్రామల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో సమావేశం గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్ అద్యక్షతన...
బిజెపి ప్రచార రథాలను ప్రారంభించిన బిజెపి నాయకులు
జై భారత్వ వాయిస్ వరంగల్ పార్టమెంట్ ఎన్నికల నోటిపికేషన్ రావడంతో గ్రేటర్ వరంగల్ లో ప్రసిద్ది గాంచిన భద్రకాళి అమ్మవారిని బిజెపి నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు...
చంద్రయ్యపల్లి లో సీతారాముల కళ్యాణమహోత్సవం
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండలంలోని చంద్రయ్య పల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణమహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభంగా జరిగింది. బెజ్జెంక్కి భిక్షపతి వేద మంత్రోచ్చారణతో కళ్యాణకత్రువును...
అనతారం కు చెందిన కిరణ్ కు యుపిఎస్సీ లో 568 ర్యాంకు
యూపిఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ఫలితాల్లో అనంతారంకు చెందిన కిరణ్ సత్తా చాటారు. గ్రామంలో మంగళవారం నాడు గ్రామస్థులు అభినందలు తెలినారు. వివరాలకు వెళ్ళితే వరంగల్ జిల్లాలో...
సంఘ సంస్కరణ దార్శనికుడు ‘కందుకూరి’
సంఘ సంస్కరణ దార్శనికుడు ‘కందుకూరి’ – ఘనంగా వీరేశలింగం పంతులు జయంతి కందుకూరి వీరేశలింగం పంతులు ఆధునిక యుగకర్త, స్ఫూర్తి ప్రదాత, మార్గ దర్శకుడు, దార్శనికుడు అని,...
సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం
జై భారత్ వాయిస్ గీసుకొండబిజెపి బూత్ విజయ సంకల్ప అభియాన్ లో భాగంగా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీని ప్రధానమంత్రి గా వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి...
పూర్వ విద్యార్థుల స్వర్ణొత్సవాల వేడుకలు
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ లో చదివిన 1973-74 విద్యార్థులు ఘనంగా 50 సంవత్సరాల స్వర్ణొత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
గీసుకొండలో మహిళ అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం.
జై భారత్ వాయిస్ గీసుకొండగ్రేటర్ వరంగల్ నగరంలోని హన్మకొండలోని రాంనగర్ వద్ద సర్క్యూట్ గెస్ట్ హౌస్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించిన గీసుకొండ గ్రామానికీ చెందిన...
26న జరిగే రైతు సదస్సు విజయవంతం చేయాలీ
జై భారత్ వాయిస్ గీసుకొండతెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా సదస్సు ఈనెల 26న వరంగల్ నగరంలోని అబ్బని కుంటలోని జిల్లా కార్యాలయంలో జరుగుతుందని జిల్లా...
ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న మైనర్ దొంగ అరెస్ట్
ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడుతున్న మైనర్ దొంగను సిసిఎస్ మట్టేవాడ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేసారు. దొంగ నుండి పోలీసులు మూడు లక్షల రూపాయల విలువ...
సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు
జై భారత్ వాయిస్ హన్మకొండద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానికిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని వరంగల్...
కొమ్మాలలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం.కొమ్మాల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులలోనే ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ...
నిర్దేశిత గడువులో బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయండి: బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే
జై భారత్ వాయిస్ హన్మకొండనిర్దేశిత గడువులో బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాంపూర్ డంపింగ్ యార్డు...
నీటి పొదుపు పై అవగాహన కల్పించాలి.డీపీఓ కె. కల్పన .
జై భారత్ వాయిస్ గీసుకొండ. వేసవి కాలం దృశ్య బోరు బావుల, బావులల్లో నీరు అడుగంటుతున్నoదున గ్రామాల్లో పంచాయితి కార్యదర్శులు నీటి వాడకం పై ప్రజలకు అవగాహణ...
కోనాయమాకులలో పోచమ్మ బోనాల పండుగ బండ్లు తిరుగుట ఉత్సవం ఘనంగా నిర్వహించారు
కోనాయమాకులలో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు వివరాలకు వెళ్తే గీసుకొండ మండలంలోని కోనాయమాకులలో ఉగాది పర్వదినమున పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గీసుకొండ క్రాస్...
బిజెపి 44వ ఆవిర్భావ దినోత్సవం
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శనివారం నాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గం ...
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల నిర్వహణ బాధ్యతలపై అవగాహన సదస్సు...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
జై భారత్ వాయిస్ వరంగల్:గీసుకొండ మండలం ఉకల్ లో వరిధాన్యం కోనుగాలు కేంద్రం ను వరంగల్ జిల్లా ఆడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా...
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న .పెసరు విజయచందర్ రెడ్డి
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రభారి, రెడ్ క్రాస్...
పారిశ్రామిక వేత్త మాజీ సర్పంచ్ అల్లం బాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు
జై భారత్ వాయిస్ గీసుకొండపార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే ఏజెండాగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపిలుపునిచ్చారు.వరంగల్ జిల్లా గీసుగొండ మండలం...
ఆకతాయిలకు షీ టీం బృందం కౌన్సిలింగ్
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏరియాలో ఆకతాయిలపై వరంగల్ షీ టీం బృందం మెరుపు దాడి ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా...
కెసిఆర్ కు షాక్ ఇచ్చిన లోకసభ అభ్యర్థి .
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏకంగా తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు కడియం కావ్య ఆ...
పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
పరకాల నియోజకవర్గ పరిధిలోని సంగెం మండలం, పరకాల పట్టణం నుండి బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో కాంగ్రెస్లో చేరి ఆ పార్టీకి బిగ్ షాకిచ్చారు.మంగళవారం హనుమకొండ భవాని...
భగత్ సింగ్ కి నివాళి
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలం మనుగొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 93 వ భగత్ సింగ్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా కాంగ్రెస్ నాయకులు అల్లం...
పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయండి
జై భారత్ వాయిస్ వరంగల్సంగెం మండలం తో పాటు 17వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ,బూత్ స్థాయి నాయకులతో గీసుకొండ మండలంలోని నర్సంపేట రోడ్ లోని...
సిద్ధార్థ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు
సిద్ధార్థ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలుజై భారత్ వాయిస్ సంగెం : మండలంలోని గ్రామంలోని సిద్ధార్థ పాఠశాలలో ముందస్తుగా హోలీ వేడుకలు విద్యార్థులు ఉపాధ్యాయులు శనివారము ఘనంగా...
పదోన్నతిపై బదిలీ అయిన బ్యాంకు ఉద్యోగి రమేష్ కు ఘన సన్మానం
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ యూనియన్ బ్యాంక్ లో 18సంవత్సరాల సుధీర్ఘ కాలం విశిష్ట సేవలందించి, పదోన్నతిపై భూపాలపల్లి బ్యాంకుకు బదిలీ అయిన రమేష్ ని...
కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణం గురువారం రాత్రిఅంగరంగ వైభవంగా జరిగిం ది. గీసుకొండ, దుగ్గొండి మండలంలోని వివిధ గ్రామాలభక్తులు అధిక సంఖ్యలో ...
మందపల్లి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు
దుగ్గొండి:మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు చేశారు. స్థానిక మహిళా సమాఖ్య స్ఫూర్తి వివో అధ్యక్షురాలు మేదరి పద్మ చైర్మన్ గా,...
సంగెం ఎంపిపిపై అవిశ్వాస తీర్మానం ఆర్డీఓ గారికి తీర్మాణం అందచేసిన ఎంపిటిసిలు..
జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండలం ఎంపిపి కందకట్ల కళావతి నరహరిపై మండల ఎంపిటిసిలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని వరంగల్ ఆర్డీఓ దత్తుకు శుక్రవారం...
మిత్రుడికి ఆర్థిక సహాయం
జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండల బీ.ఆర్.ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోడేటి ప్రశాంత్ నాన్న గారైన ఆర్.ఎం.పి డాక్టర్ పోడేటి సంపత్ అనారోగ్యంతో ఇటీవల మరణించిన...
కొనాయమాకులలోగాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండలం కొనాయమాకులలో గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులలో వచ్చు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది ఈ...
సిద్ధార్థ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు
జై భారత్ వాయిస్ సంగెం : సంగెం మండలంలోని ముమ్మిడివరం గ్రామములోని సిద్ధార్థ హై స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా మంగళవారం జరిగాయి....
బీఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపి లో చేరికలు
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ తూర్పు నియోజకవర్గం 42వ డివిజన్ బిజెపి అధ్యక్షులు తాళ్లపల్లి అర్జున్ ఆధ్వర్యంలో లెనిన్ నగర్ ప్రాంతానికి చెందిన సుమారు 100మంది బిఆర్ఎస్...
గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరీక్షలు ప్రశాంతం ఎంఈఓ సత్యనారాయణ
గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరిక్షలు మొదటిరొజు సాజావుగా జరిగాయి. వివరాలకు వెళ్ళితే గీసుకొండ మండలంలోని దర్మారంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 240 మంది విధ్యార్ధులకు...
డాక్టర్ మార్త రమేష్ కి ఎక్సలెన్స్ అవార్డు
జై భారత్ వాయిస్ గీసుకొండ అతిధి జాతీయ మాసపత్రిక దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రవీంద్రభారతిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు, అందులో భాగంగా వివిధ రంగాలలో విశేషమైన సేవలు...
మంత్రి కొండా సురేఖకు జాతర ఆహ్వాన పత్రిక అందచేత
జై భారత్ వాయిస్ గీసుకొండ వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాలగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 17 నుంచి 31 వరకు...
ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం!
జై భారత్ వాయిస్ హన్మకొండ హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో 1971- 74 మధ్య డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు...
శివాలయ భూమిని,చారిత్రక వారసత్వ కట్టడాలనుపరిరక్షించాలని కలెక్టర్ ప్రావీణ్యకు పిర్యాదు
జై భారత్ వాయిస్ వరంగల్సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన శ్రీ రాజరాజేశ్వరస్వామి శివాలయ భూమిని చారిత్రక కట్టడాలను నేల కూల్చాలని ప్రయత్నం చేసిన వీరగోని రమేష్...
టీఎన్జీఓస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కు అభినందనలు
జై భారత్ వాయిస్ : భాగ్యనగరంహైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓస్ కేంద్ర సంఘ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జరిగిన ఎన్నికలలో టీఎన్జీఓస్ కేంద్ర సంఘ రాష్ట్ర...
మందపల్లి పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం
Jaibharathvoice: దుగ్గొండిదుగ్గొండి మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో ఏసిక సాత్విక్ ప్రధానోపాధ్యాయులుగా, మార్త ఆకాష్ గ్రామ సర్పంచ్...