Category : వరంగల్ జిల్లా
ఫ్లాష్… ప్లాష్…వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్ స్పెక్టర్ల బదిలీలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్స్ లో విధులు నిర్వహిస్తున్న 24మంది ఇన్స్ స్పెకర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్...
సంగెంలో సంఘమేశ్వర దేవాలయంలోమహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పొస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీపీ కళవతి
సంగెం మండలం సంఘమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎంపీపీ కందగట్ల కళావతి ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ...
ప్రజా పాలన సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలి.ఎంపిడిఓ క్రిష్ణవేణి.
జై భారత్ వాయిస్ గీసుకొండప్రజా పాలన కార్యక్రమములో అందచేసిన ధరఖాస్తులలో ఎమైన సమస్యలు ఉంటే తప్పులను సరి చేయటం, ఎదైన పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హలై ఉండి...
సిఎం రేవంత్ రెడ్డి కలిసిన నగర మేయర్ సుధారాణి
జై భారత్ వాయిస్ : భాగ్యనగరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ...
గంగదేవిపల్లి ప్రభుత్య పాఠశాలకు వాటర్ ప్లాంట్: బహుకరణ
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు స్వచ్ఛమైన వాటర్ కోసం విశ్వా ఫౌండేషన్ – అగ్నిహోత్ర ధర్మ...
గీసుకొండలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం:చీఫ్ సూపరింటెండెంట్ కృష్ణమోహన్
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత్ంగా జరిగాయని చీఫ్ సూపరింటెండెంట్ కృష్ణమోహన్ బుధవారం నాడు తెలిపారు గీసుకొండ మండలంలొని ప్రభుత్వ...
ఎలుకుర్తి హవేలీలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా...
దేవాలయంకు పూజాసామాగ్రి బహుకరణ
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి సహిత శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో, స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే హైదరాబాద్ నగరానికి చెందిన ఆడెపు శ్రీనివాసరావు...
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి శఠగోపం బహుకరణ
గీసుగొండ:జై భారత్ వాయిస్ వరంగల్ జిల్లా. గీసుకొండ మండలం. ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులకు దేవాలయ కమిటీకి 75వేల రూపాయల విలువైన...
తెలంగాణరైతు సంఘం ఆధ్వర్యంలో మచ్చాపురం లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం
వరంగల్ జై భారత్ వాయిస్ కేంద్ర ప్రభుత్వం 2022 రైతాంగము తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యహ్నం మూడున్నర గంటలకు రైతు...
*శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం
గీసుకొండ మండల కీర్తినగర్ కాలనీ లో శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బిఆర్ఎస్ నాయకులు సుంకరి...
ఇది వాస్తవ ప్రజా బడ్జెట్అన్ని వర్గాలకు సమానమైన బడ్జెట్
గీసుకొండ: జై భారత్ వాయిస్తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా బడ్జెట్ కేటాయించారని కాంగ్రెస్ జిల్లా నాయకుడుసాయిలి.ప్రభాకర్...
అభిమాని ఇంటికే ఓ ప్రముఖ హీరో ఎవరూ ఆ హీరో
గీసుగొండ జై భారత్ వాయిస్సినిమా హీరోలకు లక్షలాదిమంది అభిమానులు ఉంటారు అందులో అందరూ ఆ తమ అభిమాన హీరో ను కలువాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని...
24 నుండి 27 వరకు డ్రాయింగ్ టైలరింగ్ పరీక్షలు
వరంగల్ జై భారత్ వాయిస్వరంగల్ నగరంలో పిబ్రవరి 24 నుండి 27 వరకు డ్రాయింగ్ టైలరింగ్ పరీక్షలు నిర్వహించహించడం జరుగుతుందని వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి వసంతి తెలిపారు....
కాంగ్రెస్ నాయకులు అల్లం. బాల కిషోర్ రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరం
గీసుకొండ జై భారత్ వాయిస్గీసుకొండ మండలం మనుగొండ గ్రామంలో శనివారం నాడు పరకాల ఎమ్మేల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అదేశానుసారం కాంగ్రెస్ జిల్లా నాయకులు సామాజికవేత్త అల్లం...
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి..మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..
హన్మొండ జై భారత్ వాయిస్ రానున్న పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. సత్తా ఏంటో చాటాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం హనుమకొండలోని...
మహాలక్ష్మీ పథకం అమలుకు సన్నద్ధం కావాలి. కలెక్టర్ ప్రావీణ్య.
(గీసుకొండ:జై భారత్ వాయిస్) తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటిల్లో ఓకటైన మహాలక్ష్మి పథకాన్ని అమలు పరుచుటకు సన్నద్ధం కావాలనీ వరంగల్ జిల్లా కలెక్టర్ .ప్రావీణ్య అన్నారు....
గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులు
గీసుకొండ: జై భారత్ వాయిస్గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా గురువారం నాడు రెండవ రోజు పారిశుద్ధ్య పనులను గ్రామపంచాయతీ కార్యదర్శి నూనె వేణు ప్రసాద్...
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు : జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్ :జై భారత్ వాయిస్గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీ పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకొవాలని...
శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనులు పరకాల ఎమ్మేల్యే ప్రకాష్ రెడ్డి సందర్శించారు,
(గీసుకొండ జై భారత్ వాయిస్ )శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే లక్ష్యంతో పనులను...
samatha kumb సమత కుంబ్ పేరుతో వార్షిక ఉత్సవాలు
వరంగల్ జై భారత్ వాయిస్ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న రామానుజియర్ సమత స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు సమత కుంబ్ పేరుతో వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నామని శ్రీశ్రీశ్రీ త్రిదండి...
రంగశాయిపేటలో బొడ్రాయి ఉత్సవాల ప్రతిష్టాపనకు భూమి పూజ.
(రంగశాయిపేట జై భారత్ వాయిస్)గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో గ్రామదేవతల (బొడ్రాయి) ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభ అయ్యాయి.. రంగశాయిపేట యూత్ ఫోర్స్ (ఆర్ వై...
ఆర్థిక సహయం
గీసుకొండ జై భారత్ వాయిస్గీసుకొండ మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మరుకాల లింగారెడ్డి తల్లి కొమురమ్మ మరణించగా గురువారం అల్లం బాల కిషోర్ రెడ్డి...
Donate blood and become life donors రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి
భాగ్యనగరం: జై భారత్ వాయిస్ఆపదలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డాక్టర్ గోపాల ఇతిహాస్ అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్...
పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీతో చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వరంగల్ పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు గతంలో విధించిన...
ఎంజీఎం హాస్పిటల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్
వరంగల్ జై భారత్ వాయిస్ టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలోఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వలుపదాసు చంద్రశేఖర్ కు ఎంజీఎం హాస్పిటల్...
టాక్స్ మేళా ద్వారా రెవెన్యూ సంబంధ సమస్యలు పరిష్కారం: బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా
టాక్స్ మేళా ద్వారా రెవెన్యూ సంబంధ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఆశాభావం వ్యక్తం చేశారు.బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయం...
ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్
హనుమకొండ : జై భారత్ వాయిస్ ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్...
కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
గీసుకొండ జై భారత్ వాయిస్గీసుగొండ మండలం కొనాయమాకులలోని రైతు వేదికలో పరకాల శాసనసభ్యులు ప్రకాశ్ రెడ్డి 86 మంది లబ్ధిదారులకు 86 లక్షల 9వేల976 రూపాయల కళ్యాణ...
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహయం
గీసుకొండ జై భారత్ వాయిస్వరంగల్ జిల్లా,గీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామంలో ఈనెల 26వ తేదీన మైదం ప్రేమలీల అనే నిరుపేద మహిళ అనారోగ్యంతో మరణించడం జరిగింది....
ఉద్యోగుల సంక్షేమమే టీఎన్జీఓస్ ధ్యేయం.. వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్.
( వరంగల్ జై భారత్ వాయిస్ )వరంగల్ నగరంలోని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం ఎన్నికల అధికారిగా...
ఆడపిల్లలు ఉన్నత విద్యను పొందితేనే హక్కులు సమానవత్వం సాధ్యం.
సంగెం జై భారత్ వాయిస్బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంగెం ఎంపిపి కందగట్ల కళావతినరహరి అన్నారు.బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ...
ధర్మారంలో అనిమీయ ముక్తి భారత్ కార్యక్రమం
గీసుకొండ జై భారత్ వాయిస్ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అనిమీయ ముక్తి భారత్ కార్యక్రమం బుధవారం మధ్యహ్నం రెండుగంటకు వరంగల్ జిల్లా డిఎం అండ్...
టీఎన్జీఓస్ ఎంజీఎం యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక
జై భారత్ వాయిస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని ఎంజీఎంలో టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం ఎన్నికల...
ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వేడుకలు
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నబావిలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలనందు సుభాష్ చంద్రబోస్ 127వ,జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్...
కరీమాబాద్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
జై భారత్ వాయిస్ బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాలలో చిక్కుకున్న భారతదేశాన్ని వారి నుండి విముక్తి కల్పించడానికి ఆజాద్ హింద్ పౌజ్ సంస్థను స్థాపించి వారి గుండెల్లో...
42వ డివిజన్ లో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు.
జై భారత్ వాయిస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేట 42వ డివిజన్ కాపువాడలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్...
గీసుకొండలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం
భారత్ వాయిస్ గీసుకొండఅయోధ్య శ్రీ రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా గీసుగొండ మండలకేంద్రంలోని శివాలయ ప్రాంగణంలో, “శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్,అయోధ్య, గీసుగొండ సంచలన...
సఖి సేవలపై విధ్యార్థులకు అవగాహన కార్యక్రమం :
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం పిల్లలపై జరుగుతున్న వేధింపులు, సైబర్ నేరాలు వాటి ప్రభావం పిల్లలపై ఎలా...
గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండల ప్రజా పరిషత్ కార్యలయంలో ఎంపీపీ బీమాగాని సౌజన్య అధ్యక్షతన గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన సమావేశం జరిగింది. ఈ...
108 ఈయంఆర్ ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ నందు ఉద్యోగనియామకాలు
జై భారత్ వాయిస్ వరంగల్108 ఈ.యం.ఆర్. ఐ. గ్రీన్ హెల్త్ సర్వీసెస్ నందు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT) ఉద్యోగాల కొరకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు...
దివ్యాంగ సంఘల నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు
జై భారత్ వాయిస్ వరంగల్నవ తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ అజీమ్ గౌరవ అధ్యక్షులు అంబటి రాజేందర్ ఆధ్వర్యంలో హన్మకొండ లో తెలంగాణ...
ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం
జై భారత్ వాయిస్ వరంగల్)హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భోగి పర్వదినంతోపాటు ఆదివారం కావడంతో...
వసంతాపూర్ లో పర్యటించిన కార్పొరేటర్.
జై భారత్ వాయిస్ వరంగల్గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ వసంతాపూర్ లో కార్పొరేటర్ గద్దె బాబు పర్యాటించారు..ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వసంతాపూర్...
బాదిత కుటుంబాన్ని పరామర్శ
(జై భారత్ వాయస్ సంగెం)సంగెం మండలంలోని వెంకటాపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షడు బందకింది నవీన్ తండ్రి వెంకటేశ్వర్లు ఇటీవల మృతిచెందాడు విషయం తెలుసుకున్నబీఆర్ఎస్ పార్టీ...
మొండ్రాయి రైతుబిడ్డ యూపీఎస్సీ లో గెజిటెడ్ అధికారిగా ఎంపిక
(జై భారత్ వాయస్ సంగెం)యుపిఎస్సి జియోసైంటిస్ట్ గ్రూప్-ఎ ఫలితాల్లో సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామంలోని రైతు కుటుంబానికీ చెందిన సింగిరెడ్డి రాధ – కుమారస్వామి దంపతుల ఏకైక...
ప్రజా పాలన ధరఖాస్తుల కంప్యూటరీకరణ జడ్పీ సిఈఒ పరిశీలన.
( జై భారత్ వాయిస్ గీసుకొండ )గీసుకొండ.మండలములోని 21 గ్రామాలలో నిర్వహించిన అభయ హస్తం ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన ధరఖాస్తులను కంప్యూటరీకరణ చేస్తున్న తీరున వరంగల్ జిల్లా...
గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటా మాజీ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి
( జై భారత్ వాయిస్ వరంగల్ )పేదవాడి సొంతింటి కల నెరవెర్చడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో లబ్ధిదారులు...
యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
(జై భారత్ వాయిస్ వరంగల్ )స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గీసుకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణ వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు...
ప్రభుత్వమే అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలి
జై భారత్ వాయిస్ దామెర ప్రపంచంలోనే మానవత్వ విలువలు కలిగిన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన నేటి యుగ పురుషుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు ప్రభుత్వమే తగిన...
అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ మహానగరంలో కరీమాబాద్ ఉర్సు రంగశాయిపేటలో సాంప్రదాయ వేషధారణలో.కాషాయ జెండాలు చేతబట్టి.అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు, హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలోశ్రీ...
సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి*
జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండలంలో పోచమ్మ తండా, వి ఆర్ యన్ తండా గ్రామ పంచాయతీలలో వికసిత భారత్ సంకల్ప్ యాత్ర ఆర్థిక అక్షరాస్యత...
గీసుకొండలో అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండల కేంద్రంలో సాంప్రదాయ వేషధారణలో.. కాషాయ జెండాలు చేతబట్టి.అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలోశ్రీ రాముల వారి పవిత్ర అక్షింతలను...
శంభునిపేట – గణేష్ నగర్ లో అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ
జై భారత్ వాయిస్ రంగశాయిపేటవరంగల్ మహానగరంలోని గణేష్ నగర్ కాలనీ వాసులు కుటుంబ సమేతంగా.. సాంప్రదాయ వేషధారణలో కాషాయ జెండాలు చేతబట్టిశంభునిపేట కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం నుండి...
ఆర్చి నూతన బస్సు షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ
భారత్ వాయిస్ గీసుకొండవరంగల్ జిల్లా గీసుకొండ మండలం లోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిలో మనుగోండ గ్రామానికి చెందిన కీర్తిశేషులు అల్లం జోజ్జి రెడ్డి జ్ఞాపకార్థం వారి...
దర్మారం లో కంది పంటక్షేత్రదినోత్సవం
జై భారత్ వాయిస్ గీసుకొండవరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కేంద్ర ప్రభుత్వ అఖిలభారత సమన్యయ పరిశోధన పథకం-కంది, పంటలో గీసుకొండ మండలం ధర్మారంకు వివిధ ప్రాంతాల...
6 గ్యారంటీలు బైబిల్ ఖురాన్ భగవద్గీతతో సమానంమంత్రి కొండా సురేఖ
జై భారత్ వాయిస్ వరంగల్. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రిసోనియా గాంధీతో ప్రకటించామంటే ఆ గ్యారెంటీలు తమకు బైబిల్ ఖురాన్ భగవద్గీతలతో సమానమని వాటిని కచ్చితంగా...
చంద్రయ్య పల్లి లో రిలీఫ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్యశిబిరం
జై భారత్ వాయిస్ గీసుకొండ రిలీఫ్ మల్టీస్పెషల్టి ఆసుపత్రి ఆధ్వర్యంలో గీసుకొండ మండలం చంద్రయపల్లి గ్రామంలోశుక్రవారం నాడు వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలోబిపి షుగర్ ...
మాజీ మంత్రి కడియం ఆరు నెలలు కాదు ప్రభుత్వం గ్యారెంటిగా ఐదు ఎళ్ళు ఉంటాము పరకాల ఎమ్మేల్యే రేవూరి.
జై భారత్ వాయిస్ సంగెంఅధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ ఆరునెలలో పడిపోతుందని ఇటివల మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారని కాని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో...
జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో సాగు చేసిన వేరుశనగ చిరు సంచుల క్షేత్ర సందర్శన :
జై భారత్ వాయిస్ గీసుకొండజాతీయ ఆహార భద్రత పథకం క్రింద సరఫరా వ్యవసాయక్షేత్ర సందర్శన లో బాగంగా గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో నల్లారి మహేందర్ రెడ్డి వ్యవసాయ...
టీఎన్జీఓస్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
జై భారత్ వాయిస్ వరంగల్ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ని...
భగవద్గీత పోటీలలో గీసుకొండ విద్యార్థులు ప్రతిభ
గీతా జయంతి సందర్బంగా శ్రీ కృష్ణ క్రీడ ఆధ్యాత్మిక కేంద్రం సంస్కృత భారతి, సంయుక్తmగా హన్మకొండ వడ్డేపల్లి లోని హనుమాన్ దేవాలయం లో 1 నుండి 12వ...
కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమ న్యాయం: మంత్రి కొండా సురేఖ
జై భారత్ వాయిస్ వరంగల్తెలంగాణ నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమ న్యాయం చేయడమే లక్ష్యమని, అందులో భాగంగానే ఈనెల 28వ తేదీ నుండి జనవరి 6వ...
చంద్రయపల్లిలో రోటరీ క్లబ్. కార్యవర్గ సభ్యులు పర్యటించారు
జై భారత్ వాయిస్ గీసుకొండరోటరీ క్లబ్ దత్తత గ్రామమైన చంద్రయ్యపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ చేసిన కార్యక్రమాలను డిస్టిక్ +3150 గవర్నర్ భూసిరెడ్డి శంకర్...
గీసుకొండలోఅటల్ బిహారీవాజ్ పాయ్ జయంతి వేడుకలు
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండలో ఘనంగాఅటల్ బిహారీవాజ్ పాయ్ జయంతి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారుమాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ...
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిసిన పద్మశాలి కులస్థులు
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన పద్మశాలి కులస్థులు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు...
గంగదేవిపల్లిలో పర్యావరణ పరిరక్షణకుసామూహిక అగ్నిహోత్రం
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిలో విశ్వా ఫౌండేషన్ ధర్మ సైనికులచే పర్యావరణ పరిరక్షణకు సామూహిక అగ్నిహోత్రం , గణపతి హోమం...
స్నేహితుడి కుటుంబానికి చేయూత
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 1999-2000 బ్యాచ్ కు చెందిన ఎస్.కె వాజీద్ అనే పూర్వ విద్యార్థి గత సంవత్సరం...
చెస్ క్రీడాకారిణి దేవికను సన్మానించిన మాజీ కార్పొరేటర్ కేడల పద్మజనార్ధన్
జై భారత్ వాయిస్ రంగశాయిపేటడిసెంబరు 26 నుంచి30 వరకు చెన్నైలో జరిగే ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ చెస్ టోర్నమెంటుకు కాకతీయ యూనివర్సిటీ జట్టులో బోగోజు శ్రవణ్-...
కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
జై భారత్ వాయిస్ గీసుకొండవరంగల్ గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం మిచ్చారు...
గంగదేవిపల్లిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభం
జై భారత్ వాయిస్ వరంగల్కేంద్ర ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో నేడు అట్టహాసంగా ప్రారంభమైంది....
గంగదేవిపల్లిలో16 నుండి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
జై భారత్ వాయిస్ గీసుకొండకేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహించనున్నవికసిత్ భారత్ సంకల్ప యాత్ర సన్నాహక సభ శుక్రవారం రాత్రి ,గీసుగొండ మండలం జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి...
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో దివ్యగులకు ప్రాధాన్యత.. జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
జై భారత్ వాయిస్ . ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో దివ్యంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో...
ధర్మారం వద్ద స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలు
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలం ధర్మారం వద్ద వరంగల్ నుండి నర్సంపేట కు స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తి ఆర్టీసీ బస్...
గీసుకొండ లో సోనియాగాంధీ జన్మదిన వేడుకల
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ గ్రామం లో కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్టం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినo వేడుకలను నిర్వహించారు. సందర్బంగా...
సోనియామ్మ పుట్టిన రోజుతెలంగాణ ప్రజలకు ఒక పండుగ
జై భారత్ వాయిస్ గీసుకొండ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన *సోనియా గాంధీ* తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిందని,అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తెలంగాణ ప్రజలు...
చంద్రయ్యపల్లిలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
గీసుగొండ మండలంలోని,చంద్రయ్య పల్లి గ్రామంలో *సోనియాగాంధీ జన్మదిన వేడుకలు గీసుగొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల రుద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కేకే...
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కు అభినవ
జై భారత్ వాయిస్ వరంగల్ సార్వత్రిక శాసనసభ ఎన్నికలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించినందుకుగాను వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో...
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలం చంద్రయ్య పల్లి గ్రామంలోడాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్ ఆకుల రుద్ర ప్రసాద్ ...
1000 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్న కాంగ్రెస్ నాయకులు
జై భారత్ వాయిస్ గీసుకొండ పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిస్తే 1000 కొబ్బరికాయలు కొడుతామని మొక్కును గీసుకొండ మండల కాంగ్రెస్ నాయకులు బసవేశ్వర స్వామి...
గీసుకొండ మండలంలో 144 సెక్షన్ అమలు గీసుగొండ సిఐ. రామకృష్ణ
జైభారత్ వాయిస్ గీసుగొండమండలంలో 144 సెక్షన్ అమలులో ఉందని గీసుగొండ సిఐ కె. రామకృష్ణ తెలిపారు. అదివారంనాడు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉన్నందున ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు...
డిసెంబర్ 3న విజయోత్సవ ర్యాలీలు, వేడుకలకు అనుమతి లేదు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
జై భారత్ వాయిస్ హన్మకొండడిసెంబర్ 3న రోజున వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలను అనుమతులు లేవని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం...
ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వరంగల్ లోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి డాక్టర్...
సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్ తో సహా 60 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక.
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం శాయంపేట (హవేలీ) గ్రామ బిఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ రాజబోయిన రజిత- బిక్షపతి యాదవ్,ఉపసర్పంచ్ గాలి అరుణ-భాస్కర్,వార్డ్ నెంబర్ బోళ్ల...
కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు*
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామం నుండి సుమారు 5కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్రవంతి మండల...
గీసుగొండ మండలంలో బిజెపి అభ్యర్థి ప్రచారం
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలం, విశ్వనాథపురం, కొమ్మాల, సూర్యతండా, నందనాయక్ తండా, మంగళ్ తండా గ్రామాల్లో పరకాల బిజెపి ప్రసాద్ రావు ఎన్నికల ప్రచారం...
ఒగ్లాపూర్ లో బిఆర్ఎస్ నుండి బీజేపీ లో భారీగా చేరికలు
జై భారత్ వాయిస్ దామెరదామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ మేడిపల్లి యాదగిరి, బిఆర్ఎస్ నాయకులు మేడిపల్లి రవీందర్, ఆకుల రవీందర్, మేడిపల్లి మల్లయ్య, శివకుమార్,...
42వ డివిజన్లో కార్పొరేటర్ “గుండు చందన పూర్ణచందర్ బిఆర్ఎస్ ప్రచారం
జై భారత్ వాయిస్ రంగశాయపేట బి.ఆర్.ఎస్. పార్టీ వరంగల్ తూర్పు అభ్యర్థి *నన్నపునేని నరేందర్ ను గెలిపించాలని కోరుతూ 42 వడివిజన్లోని 19-9, 19-8, 17-10 బ్లాక్...
శ్రీ అనగా మహాలక్ష్మి అమ్మవారికి సాయంత్రం శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ వారు అమ్మ వారికీ విశేషపూజలు
శ్రీ అనగా మహాలక్ష్మి అమ్మవారికి సాయంత్రం శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ వారు అమ్మ వారికీ విశేషపూజలు చేశారు కొత్త నాణెం లతో అమ్మ వారికీ...
చైర్స్ పంపిణీ చేసిన ఆర్,ఐ కాలువల శ్రీనివాస్
దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టడీ చైర్స్ పంపిణీ చేసిన ఆర్ఐ కాలువల శ్రీనివాస్ దేశాయిపేటకు చెందిన రెవెన్యూ ఉద్యోగి కాలువల శ్రీనివాస్ ప్రస్తుతం జనగామ...
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఆర్యవైశ్య హై స్కూల్ ఉన్నత పాఠశాల 1985- 86 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంవత్సరంలో చదివి...
యోగా పోటీల అబ్జర్వర్ గా కమలాకర్
❗️Subscribe to Jaibharath tv Channel ❗️ Link : https://youtube.com/@JAIBHARATHTV?si=RfzvpdpIdnrVtPFS Contact for more details on 9553710121...
గొర్రెకుంట శివారులో పేకాట ఆడుతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు
గొర్రెకుంట శివారులో పేకాట ఆడుతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు వివరాల్లోకెళ్తే గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్రెకుంట శివారులో పేకాట ఆడుతున్న వారిని టాస్క్...
వరంగల్ డిసిపి భారీ ని కలిసిన నరకాసుర ఉత్సవ కమిటీ సభ్యులు
❗️Subscribe to Jaibharath tv channel in youtube ❗️...
గ్రామాలను, తండాలను అభివృద్ధి చేసింది నేనే.
నర్సంపేట మండలం బానోజీపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ధి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా...
సీఎం కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండలంలోని కుంటపల్లి, సంగెం,ఎల్గూర్ స్టేషన్,తిమ్మాపూర్, షాపూర్,రామచంద్రపురం గ్రామాల్లో ఆయా అధ్యక్షుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ...
ఎమ్మెల్యే ధర్మారెడ్డిని మరోసారి గెలిపించాలి
జైభారత్ వాయిస్ గీసుకొండఎమ్మెల్యే ధర్మారెడ్డిని మరోసారి గెలిపించాలని గీసుకొండ జడ్పీటిసి ధర్మారావు మండల పార్టీ అధ్యక్షులు రాజుకుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.గీసుకొండ మండలం లోని కొమ్మాల, సూర్య ,తండా...
ధర్మ తండాలో ఘనంగా దసరా ఉత్సవాలు
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ధర్మ తండా గ్రామపంచాయతీలో ఘనంగా దుర్గామాత దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు, దసరా మహోత్సవంలో సర్పంచ్ అంగోతు...
గోకుల్ నగర్ లో బతుకమ్మ వేడుకలు
గోకుల్ నగర్ శ్రీ పోచమ్మ దేవాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లో బతుకమ్మ వేడుకలు హనుమకొండ గోకుల్ నగర్ పోచమ్మ దేవాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లో...
వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా
జై భారత్ వాయిస్ హనుమకొండ వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు...