Category : హన్మకొండ జిల్లా
అందని ద్రాక్షగా మారిన ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పథకం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 పరకాల ప్రతినిధి:-పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్ల తో నిరసన వ్యక్తం...
యూనివర్సిటీ న్యాయకళాశాల గుర్తింపు రద్దుకు బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ రిజిస్టర్ కళాశాల ప్రిన్సిపల్ బి.ఓ.ఎస్ డీన్ లు రాజీనామా చేయాలి
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 కేయూ ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర లా ఎంట్రన్స్ సెట్ వెబ్ ఆప్షన్లు నేడు మొదలవుతుండగా అందులో కాకతీయ యూనివర్సిటీ న్యాయకాలశాల...
పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయము ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హన్మకొండ ప్రతినిధి:-పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాశ్...
విధులకు హాజరు కాని హాస్టల్ వార్డెనులను సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ మంద శ్రీకాంత్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హన్మకొండ ప్రతినిధి:-హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వార్డెన్లు రెగ్యులర్గా విధులకు హాజరు కాని...
సిడిఎంఏ వీపీ గౌతమ్ గ్రేటర్ వరంగల్ లో పర్యటన
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హనుమకొండ ప్రతినిధి:-మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సి డి ఏమ్ ఏ) వీపీ గౌతమ్ కుడాకి చెందిన పలు అభివృద్ధి...
ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నాయిని
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హనుమకొండ ప్రతినిధి:-వర్షాకాలంలో ప్రధాకరమైన దోమల విహారంతో ప్రభలుతున్న విషజ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్య సిబ్బంది వార్డులలో...
పంచలింగాల శివాలయం నిర్మాణానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి .
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):భారత దేశంలోనే అరుదైన పంచలింగాల శివాలయం పునర్నిర్మానం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చేసుకోవడం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్...
ఇంటర్నేషనల్ కరాటే విద్యార్థులను అభినందించిన ఎంపీ కడియం కావ్య.
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 హన్మకొండ ప్రతినిధి:-విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. కర్ణాటక...
గంజాయి స్మగ్లర్ పై పీడీయాక్ట్
జై భారత్ వాయిస్ న్యూస్ దామెర ఆగస్టు 26గంజాయి స్మగ్లర్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం పీడీయాక్ట్ ఉత్తర్వులు జారీ చేసారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి...
కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26హనుమకొండ 61వ డివిజన్ ఫాతిమా నగర్ (నాన్య తండా) లో నిర్వహించిన శ్రీకృష్ణష్టమి వేడుకల్లో ముఖ్యఅతిథిగా వరంగల్...
పోచమ్మ తల్లిబోనాల ఉత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవ రెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26గ్రేటర్ వరంగల్ నగరంలోని కాజీపేట 63 వ డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనిలో పోచమ్మతల్లి బోనాల ఉత్సవాలలో...
యూనివర్సిటీలకు వీసీలను నియమించడంలో ప్రభుత్వ జాప్యం సరికాదు
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగష్టు 26తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విద్యార్థుల హామీలను వెంటనే అమలు చేయాలని అన్ని...
ఏరుకొండ రాజేష్ మృతదేహాన్ని సందర్శించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి,
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26ఆగస్టు 14 న అమెరికాలో మృతి చెందిన ఏరుకొండ రాజేష్ మృతదేహాన్ని వారి స్వగ్రామం ఆత్మకూరుకు తీసుకొని...
బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన రైతులను ప్రజలను పక్కదారి పట్టించి రాజకీయం చేస్తున్నరు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 25 హనుమకొండ ప్రతినిధి:-బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా, అనైతిక రాజకీయాలతో రైతులను తప్పుదారి పట్టించి, మోసం చేస్తూ,...
బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 25 హనుమకొండ ప్రతినిధి:-ఆత్మకూరు మండలం నాగయ్య పల్లి గ్రామానికీ చెందినా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ పోగుల సుగుణాకర్, మాజీ...
ఓరుగల్లులో ఈనెల 26న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్: హనుమకొండ ఆగస్టు24యాదవ కులదైవమైన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,...
ఎల్లప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటా డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 హన్మకొండ ప్రతినిధి:-అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన నాటినుంచి నియోజకవర్గమే కుటుంబంగా భావించి నిత్యం ప్రజలమధ్యనే ఉంటున్నా. ప్రజా సమస్యల పరిష్కారం...
కొత్తూరు జెండాలో 40 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 24వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డు కొత్తూరు జెండాలో 40 లక్షలరూపాయలతో అంతర్గత రోడ్ల నిర్మాణం,...
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం
జై భారత్ వాయిస్ న్యూస్ పరకాల ప్రతినిధి: ఆగష్టు 24 -తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఆత్మకూర్ (పరకాల లోని మాతృశ్రీ స్కూల్లో) ఇంటర్మీడియట్ మొదటి...
31 వరకు, అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశ గడువు!
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ) కోర్సులు, బి...
టీపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కోకన్వీనర్ గా నత్తి కోర్నెల్
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కో కన్వీనర్ గా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన...
అంగవైల్యం పిల్లలకు వసతి గృహం ఆడిటోరియం పార్క్ పనులకు భూమి పూజా ఎమ్మెల్యే ఎంపీ కుడా చైర్మన్ జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ డివిజన్ ప్రతినిధి:-...
ఆగష్టు 31 వరకు అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ పీ.జీ కోర్సుల్లో ప్రవేశ గడువు! జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 23 యూనివర్సిటీ ప్రతినిధి:డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ఎం.ఎస్సీ) కోర్సులు,...
విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం
ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు ఏఐకేస్ జిల్లా కార్యదర్శి. చుక్కయ్య డిమాండ్ చేశారు.హనుమకొండ పట్టణంలోని...
నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్ )-2024 ముసాయిదా చట్టం పై చర్చా
జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ:ఆగస్టు23నూతన ఆర్ఓఆర్-2024 ముసాయిదా చట్టంలో భూ సమస్యల పరిష్కారానికి చాలా అంశాలు ఉన్నాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.శుక్రవారం...
వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు
వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు హనుమకొండ టౌన్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,...
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ లో హ్యాపీనెస్ ప్రోగ్రామ్
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురు, మానవతావాది . రవిశంకర్ వారి ప్రపంచ ప్రసిద్ధ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అధ్వర్యంలో...
అభివృద్ధి పనులే లక్ష్యంగా ఎమ్మెల్యే నాయిని పర్యటన
జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ టౌన్ఆగష్టు 21 వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద(ఎస్ డి ఎఫ్)...
ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరు నమోదు తప్పనిసరి
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరు నమోదు చేసుకొని ఆ వివరాలను గ్రూపులో అప్డేట్...
తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21తల్లిదండ్రులు క్రీడల్లో రాణిస్తున్న తమ పిల్లలను ప్రోత్సహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పోటీల్లో...
గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని ఎమ్మేల్యే రాజేందర్ రెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు.
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21హనుమకొండ అశోక్ కాలనీలో నిర్మించిన గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని బుధవారం వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని...
కాజీపేట హజ్రత్ సయ్యద్ షా ఆఫ్టల్ బియాభాని దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య సమీక్ష సమావేశం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ జిల్లా ప్రతినిధి:-హనుమకొండ ఐ డి ఓ సి కార్యాలయంలో ఖాజిపేట హాజ్రాత్ సయ్యద్ షా ఆఫ్టాల్ బియబాని...
లిటిల్ ఫ్లవర్ స్కూలుపై చర్యలు తీసుకోవాలి
జై భారత్ వాయిస్ న్యూస్. పరకాల ఆగష్టు 20 విద్యా పేరుతో అధిక పీజులను వసూలు చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్న లిటిల్ ఫ్లవర్ స్కూల్ పై...
లిచ్ పిట్ విధానం తో జల కాలుష్యాన్ని నివారించాలి.
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 20మానవ మలంను సేంద్రియ ఎరువగా మార్చి వ్యవసాయానికి ఉపయోగించుకునే విధంగా గ్రామీణ ప్రాంత రైతులకు అవగాహన కల్పించాలని వరంగల్...
సార్వత్రిక విద్యతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు -ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ మురాల శంకర్ రావు
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు సార్వత్రిక విద్యతో మధ్యలోనే విద్యను నిలిపివేసిన వారు సులభంగా ఉన్నత చదువులు చదివి తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని సార్వత్రిక విద్య ఉమ్మడి...
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు
జై భారత్ వాయిస్ న్యూస్ 20 హన్మకొండకాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు నిర్వహిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్...
రుద్ర హోమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ జిల్లా ప్రతినిధి:- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో రుద్రహోమంలో మంత్రి పొన్నం ప్రభాకర్...
కలెక్టర్ కు రాఖి కట్టిన బాలికలు
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండరాఖి పౌర్ణమి సందర్భంగా సోమవారం రోజున ప్రభుత్వ బాలికల సదననాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించారు.ఈ సందర్భంగా బాలికలు...
అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామికి ఉత్సవమూర్తుల విగ్రహాల ఊరేగింపు రథం బహుకరణ
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 18 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామికి ఉత్సవ మూర్తుల విగ్రహాల ఊరేగింపు రథంనుదాత తాటికొండ మల్లేశం దంపతులు...
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాల
జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి: హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి...
విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలీ
జై భారత్ వాయిస్ న్యూస్ పరకాల ఆగష్టు 18 -విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి...
Ponguleti పరకాల నియోజకవర్గ అభివృద్ధి యే ప్రభుత్వం ధ్యేయం మంత్రి శ్రీనివాస్ రెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార...
పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష సమావేశం
జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వరంగల్ జిల్లా ప్రతినిధి:-పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం.పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ గృహ...
యువత భవిష్యత్తులో అభ్యున్నతి సాధించాలంటే మత్తు పదార్థాలకు దూరంగా వుండాలి
జై భారత్ వాయిస్ న్యూస్: హన్మకొండ యువత రాబోవు రోజుల్లో మరింత అభ్యున్నతి సాధించాలనుకుంటే మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ యువత సూచించారు....
లా కాలేజిని మూసివేసే కుట్రలో భాగంగానే లా అడ్మిషన్ల రద్దు…..!?
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 కేయూ క్యాంపస్ ప్రతినిధి:-కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డికి ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ తరఫున పలు డిమాండ్లతో...
ఎల్కతుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్ ఎల్కతుర్తి ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్...
పోలీస్ కమిషనర్ ను మార్యాదపూర్వకంగా కలిసిన నూతన పోలీస్ ఇన్స్ స్పెక్టర్లు
జై భారత్ వాయిస్ న్యూస్:వరంగల్ టౌన్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పోలీస్ కమిషనరును మార్యాద పూర్వకంగా కలిసిన నూతన పోలీస్ ఇన్స్ స్పెక్టర్లు ఇటీవల వరంగల్...
సీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలి
రిపోర్టర్ జ్యోతిజై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండసీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్...
ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 హనుమకొండ ప్రతినిధి:-హన్మకొండలోని ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం. ప్రభుత్వ జిల్లా శిక్షణ...
శాయంపేట లోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 పరకాల డివిజన్ ప్రతినిధి:-హన్మకొండ శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఘనంగా వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు.మండల కేంద్రంలోని...
బిజెపి పార్టీలోకి భారీ చేరికలు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 పరకాల డివిజన్ ప్రతినిధి:-పరకాల నియోజకవర్గం దామర మండల్ ఊరుగొండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నానబోయిన రాజయ్య,...
*78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
*78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ* హన్మకొండ జిల్లా//పోలీస్ పరేడ్ గ్రౌండ్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా...
మంత్రి సురేఖ చేతుల మీదుగా ఎస్సై అశోక్ కి ప్రశంసా పత్రం
జై భారత్ వాయిస్ న్యూస్ దామెరవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోడ్యూటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను దామెర ఎస్.ఐ. అశోక్ ని ఉత్తమ పోలీస్ అధికారిగా ఎంపిక అయ్యారు....
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ ఎస్సి సెల్ కోఆర్డినేటర్ మోసెస్ ఆనంద్ కుమార్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హనుమకొండ కుడా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం...
రైతు రుణం తీర్చుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. టేస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ రైతాంగానికి రుణమాఫి చేసి రైతు రుణం తీర్చుకున్న ఏకైక ప్రభుత్వం...
నాణ్యతలేని భోజనన్ని విద్యార్థులకు పెడుతున్న యూనివర్సిటీ అధికారులు
హన్మకొండ జిల్లా//కాకతీయ యూనివర్సిటీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా ప్రతినిధి:విద్యార్థుల సమస్యలను పట్టించుకోని యూనివర్సిటీ అధికారులు. కాకతీయ యూనివర్సిటీలోని బాయ్స్ కామన్ మేస్సులో...
శాయంపేట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
హనుమకొండ జిల్లా//శాయంపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 పరకాల డివిజన్ ప్రతినిధి:-హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని గాంధీ విగ్రహం వద్ద అన్ని కులాల వారు పద్మశాలి...
ఒబిసి న్యాయవాదుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.
హనుమకొండ జిల్లా//కోర్టు సెంటర్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 హన్మకొండ ప్రతినిధి:-సామాజిక న్యాయానికి న్యాయవాదులు ముందుండాలి డిఇఓ ఆఫీస్ ఎడ్యుకేషన్ సెంటర్ హనుమకొండ నందు వాల్...
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంతా బూటకమేనని..
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు ప్రతినిధి:- లక్షల మంది రైతులను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారని మల్కాజిగిరి ఎంపీ...
మడికొండ టెక్స్ టైల్ పార్కులో గ్రీన్ టెక్నాలజీ ఆవిష్కరణ వర్క్ షాప్ కమ్ అడాప్షన్ ఎంపీ కడియం కావ్య
హనుమకొండ జిల్లాజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ తూర్పు ప్రతినిధి: పవర్ లూమ్ నేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందే విధంగా సహకారం...
కోళ్ల ఫారం లు మూసివేయాలి!: జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : మండలంలోని శ్రీ చెన్నకేశవ స్వామి (లక్ష్మి చార్ల ) ఆలయ సమీపంలో నీరుకుల్లా రహదారి పక్కన ఉన్న కోళ్ల ఫామ్...
యువత గంజాయి డ్రగ్స్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
హనుమకొండ టౌన్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి సమాజాన్ని కాపాడాలి హనుమకొండ సిఐ...
మీ కుటుంబ భవిష్యత్తు కోసం మద్యం సేవించి వాహనం నడపొద్దు వరంగల్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారయణ
జై భారత్ వాయిస్ హన్మకొండ ఆగస్టు 13వాహనదారులు ఎవరు తమ కుటుంబ భవిష్యత్తు బాగుండాలంటే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని వరంగల్ ట్రాఫిక్ ఏసిపి వాహనదారులకు సూచించారు....
తెలంగాణ జాతిపితగా జయశంకర్ పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి
(జై భారత్ వాయిస్ హన్మకొండ) ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అభ్యుదయ సంఘం అధ్వర్యంలో...
మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు
టీఎన్జీవోస్ కేంద్ర సంఘ కార్యాలయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్, అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమాఖ్య...
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవ వినాశనానికి ఉపయోగిస్తున్నారు!
హిరోషిమా, నాగసాకి పై అమెరికా మానవ వినాశనానికి ఉపయోగించిన అను బాంబు వల్ల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం అయిందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు...
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయు ముందంజ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు: రిపోర్టర్ అశొక్)ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టియు ముందంజలో ఉందని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల పీఆర్టియు సంఘం అధ్యక్షులు నకిరెడ్డి మహేందర్...
పేదల సంక్షేమానికి రాజీపడేది లేదు :పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పేదల సంక్షేమానికి రాజీపడేది లేదు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదని పరకాల ఎమ్మెల్యే...
పదవ తారీకులోపు మొదటి దశలో మంజూరైన రుణమాఫీ నిధులను రైతులకు అందజేయాలి
జై భారత్ వాయిస్ హన్మకొండ పదవ తారీకులోపు మొదటి దశలో మంజూరైన రుణమాఫీ నిధులను రైతులకు అందజేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని మినీ...
క్రీడలతోటే మానసిక ఉల్లాసం -హనుమకొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల సారంగపాణి
.క్రీడలతోటే మానసిక ఉల్లాసం -హనుమకొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల సారంగపాణి (జై భారత్ వాయిస్ఆత్మకూరు రిపోర్టర్ అశొక్):విద్యార్థులు, యువతి యువకులు క్రీడలపై ఆసక్తి చూపడం...
మూడవ విడత రుణమాఫీ త్వరలో
జై భారత్ వాయిస్ హన్మకొండ తెలంగాణ రాష్ట్రం 1 లక్ష నుండి 1.50 లక్షల రుణ మాఫీ రెండవ విడుత కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి...
చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి పరకాల కోర్టు జడ్జి శాలిని లింగం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు రిపోర్టర్ అశొక్) : విద్యార్థి దశ నుండే చట్టాలు న్యాయ వ్యవస్థలపై అవగాహన కలిగి ఉండాలని పరకాల కోర్టు జడ్జి శాలిని...
కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు జూలై 31 కల్లా పూర్తి: కుడా వైస్ చైర్మన్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే
జై భారత్ వాయిస్ హన్మకొండహన్మకొండ లోని కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు ఈనెల 31 కల్లా పూర్తి చేయాలని కుడా వైస్ చైర్మన్ డాక్టర్ అశ్విని తానాజీ...
రిఫండ్ కోసం తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు అదనపు డీసీపీ రవి
ఆదాయ పన్ను రిఫండ్ కోసం తప్పుడు వివరాలతో రిటర్న్ సమర్పిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ పరిపాలన విభాగం అదనపు డీసీపీ రవి తెలిపారు. ఆదాయ...
28న ఉచిత ధ్యాన శిక్షణ
జై భారత్ వాయిస్ హన్మకొండనేటి ఆధునిక ప్రపంచంలో మానసి ఒత్తిడి తగ్గించుకొవాడానిక ద్యానం ఒక్కటే మార్గమని పిరమిడ్ స్పీర్చువల్ సోసైటీ సుభాష్ పత్రిజీ అధ్వర్యంలో ఒక ఉద్యమంలా...
*ఫ్లాష్… ప్లాష్..జఫర్ గడ్ ఎస్.ఐ రవి సస్పెండ్
జై భారత్ వాయిస్ హన్మకొండ జఫర్ గడ్ ఎస్.ఐ ఎస్.రవిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు...
రుణమాఫీతో రైతుల్లో ఆనందం-పిఏసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్…
రుణమాఫీతో రైతుల్లో ఆనందం-పిఏసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తుందని రైతులకు ఏకకాలంలో...
షిరిడి సాయిబాబా ఆలయంలో మహా అన్నదానం.
షిరిడి సాయిబాబా ఆలయంలో మహా అన్నదానం.(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి,...
కిట్స్ లో ఓపెన్ డే స్కూల్ ప్రోగ్రాం ఫర్ హై స్కూల్ టీచర్స్ అండ్ చిల్డ్రన్
జై భారత్ వాయిస్: హన్మకొండకాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ (కిట్స్డబ్ల్యు) ఏ ఐ సి టి ఈ ఐడియా ల్యాబ్ వారు ఓపెన్...
మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం!-సంబరాల్లో కాంగ్రెస్ నేతలు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
రిపొర్టర్:అశొక్(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణ మాఫీ హామీని కేవలం ఏడు నెలల్లోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నది...
పెంచికలపేట లో ఘనంగా బీరన్న బోనాల పండుగ
పెంచికలపేట లో ఘనంగా బీరన్న బోనాల పండుగ -హాజరైన కూడా చైర్మన్ వెంకట్రాం రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) ఆత్మకూరు మండలంలోని పెంచికల పేట గ్రామంలోని...
అమ్మ మాట – అంగన్వాడి బాట*
జై భారత్ వాయిస్ దామెరపూర్వ బాల్య దశ సమగ్రాభివృద్ధికి *అమ్మ మాట – అంగన్వాడి బాట*మూడు మూడు నుండి ఐదు సంవత్సరాల పిల్లల సమగ్ర అభివృద్ధికి బాటలు...
మత్తు పదార్థాల నియంత్రణకై డ్రగ్స్ టీంను ఏర్పాటువరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
జై భారత్ వాయిస్ హన్మకొండవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణకై డ్రగ్స్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ...
గంజాయి నుండి యువతను కాపాడుకుందాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
జై భారత్ వాయిస్ హన్మకొండమత్తు పదార్థాల నుండి యువతను కాపాడుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు పిలుపునిచ్చారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణ...
పదవులు లేకున్నా సమాజ సేవకు అంకితం కావాలి – పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పదవులు లేకున్నా సమాజ సేవకు అంకితం కావాలి – పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డ– ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే (జై భారత్ వాయిస్...
ఎస్సై కొడుకు రికార్డు వండర్ కిడ్ ను అభినందించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ
అతి చిన్న వయస్సులో చూడకుండా ప్రపంచ దేశ రాజధానులు,కరెన్సీలను ఆనర్గళంగా తెలియజేస్తున్న బాల మేధావిని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం అభినందించారు. కెయూసి...
చెరువు కట్ట పనులు ప్రారంభం
ఆత్మకూరు చెరువు కట్ట పనులు ప్రారంభం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): ఆత్మకూరు పెద్ద చెరువు కట్ట శిధిలావస్థకు చేరుకున్నదని తెలుసుకున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్...
చదివింది ఎం.బి.ఏ చేసేది సైబర్ నేరాలు
సాఫ్ట్వేర్ ఉద్యోగవకాశాలు కల్పిస్తానంటూ లక్షల్లో నిరుద్యోగుల నుండి వసూలు చేసిన సైబర్ నేరస్థుడిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు.ఈ సైబర్...
ప్రజాపాలనా. ప్రతీకార పాలన
తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనా అని చెప్పి,ప్రతీకార పాలన తీర్చుకుంటుందని...
హనుమకొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి అంబర్ కిషోర్ ఝా
జై భారత్ వాయిస్ హన్మకొండహనుమకొండ పోలీస్ స్టేషన్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్...
చిన్న సన్న కారు రైతులకే భరోసా పథకాన్ని వర్తింప చేయాలి
చిన్న సన్నకారు రైతులకే రైతు భరోసా పథకం వర్తింప చేయాలి పెంచికలపేట రైతు సమీక్ష (జై భారత్ వాయిస్ ఆత్మకూరు ) : చిన్న సన్నకారు రైతులకే...
మాజీ వ్యవ సాయ కమిటీ చైర్మన్ కు పరామర్శ
మాజీ చైర్మన్ ను పరామర్శించిన టీఆర్ ఎస్ నాయకులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్...
సిఎం టూర్ కొచ్చినట్టే ఉంది. ప్రజల సమస్య లపై స్పందన లేదు: బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు
రిపోర్టర్ :జ్యోతి జై భారత్ వాయిస్ హన్మకొండ సిఎం టూర్ కొచ్చినట్టే ఉందిని ప్రజల సమస్య లపై స్పందన లేదని బీ ఆర్ ఎస్ పార్టీ హన్మకొండ...
అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
రిపోర్టర్: జ్యోతి (జై భారత్ వాయిస్ హనుమకొండ) వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి...
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి – సీ ఐ క్రాంతి కుమార్
మత్తు పదార్థాల తో పెడదారి పడుతున్న యువత -ఆత్మకూరు సిఐ క్రాంతి కుమార్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): మత్తు పదార్థాల ను సేవించడం వల్ల యువత...
సీ ఎం చిత్ర పటానికి పాలాభిషేకం
రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం . కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ముద్దం కృష్ణ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) ఆత్మకూరు...
క్యాన్సర్ పేషంట్ల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం
జై భారత్ వాయిస్ హన్మకొండదేశంలోని గిరిజనుల కోసం జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శనివారం...
పాఠశాలలను తనీఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య
జై భారత్ వాయిస్ హన్మకొండప్రభుత్వ పాఠశాలలో వివిధ వసతులు త్రాగునీరు, విద్యుత్తు, టాయిలెట్స్ మరియు ఇతర పనులు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టి పూర్తి...
విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ
జై భారత్ వాయిస్ దుగ్గొండివరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లోని మందపల్లి పాఠశాలలో విద్యార్థులకు స్థానిక స్ఫూర్తి మహిళా సమాఖ్య సౌజన్యంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ...
సామాజిక సేవలో వాసవి క్లబ్
జై భారత్ వాయిస్ హనుమకొండ :వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి సూచన మేరకు డాన్ టు డస్ క్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ ఎక్సైజ్ కాలనీ వాసవి...