Jaibharathvoice.com | Telugu News App In Telangana

Category : హన్మకొండ జిల్లా

హన్మకొండ జిల్లా

జాతీయ స్థాయికి ఎంపికైన అక్షయ్ కుమార్ కు అభినందన

Jaibharath News
అక్షయ కుమార్ జాతీయస్థాయికి ఎంపిక కావడం హర్షనీయం -సెయింట్ థెరిసా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జాయిస్… -అక్షయ్ ని సత్కరించిన ఉపాధ్యాయులు… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు);...
హన్మకొండ జిల్లా

బాల్యం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి

Jaibharath News
బాల్యం నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి -బ్యాడ్మింటన్ విజేతను సత్కరించిన ఎస్సై ప్రసాద్… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు),ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్...
హన్మకొండ జిల్లా

మద్దెలగుడెం లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఇంటిఇంటికి ప్రచారం

Jaibharath News
స్టేషన్ ఘణపూర్ టీపీసీసీ జనరల్ సెక్రెటరీ సింగపురం ఇందిరా ఆదేశాల మేరకు మద్దెలగుడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నీల వెంకన్న ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వచ్చిన...
హన్మకొండ జిల్లా
గ్రామ పంచాయితీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్ డైరెక్టర్, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు...
హన్మకొండ జిల్లా

మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి

Jaibharath News
మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి -జర్నలిస్ట్ కమిటీ అధ్యక్షులు సముద్రాల విజేందర్. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): దేశవ్యాప్తంగా జర్నలిస్టు రక్షణ కొరకు జర్నలిస్ట్ రక్షణ...
హన్మకొండ జిల్లా

పెద్దపూర్,లింగమడుపల్లి లో బిజెపి నేతలు గడపగడపకు కరపత్రాల పంపిణీ

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ పరకాల నియోజకవర్గం, అత్మకూర్ మండలం పెద్దపూర్,లింగమడుపల్లి గ్రామంలో బిజెపి గడపగడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ...
హన్మకొండ జిల్లా

కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ చెక్కులు పంపిణీ.

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన 43...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు మండలం కేంద్రం లో ఫొటొటెక్  పొస్టర్ ను ఆవిష్కరించినమండల అధ్యక్షులు  వెలిదే లక్ష్మణ్

జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఫొటో గ్రాఫర్ల పండుగ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్  ఫొటో టెక్ ఆద్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఫొటో టెక్ ఎగ్జిబిషన్ కు హనుమకొండ...
హన్మకొండ జిల్లా

పింగిళి కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జై భారత్ వాయిస్ హనుమకొండ)హనుమకొండలోని పింగిళి డిగ్రీ కళాశాలలో 1996-99 సంవత్సరంలో చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అపూర్వ కలయికతో మళ్లీ ఒక...
హన్మకొండ జిల్లా

అక్కంపేట,నాగయ్యపల్లిలో బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటా ప్రచారం

జైభారత్ వాయిస్ ఆత్మకూర్ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో  కోదండ రామాలయంలోబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల ఇన్చార్జీ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పూజలు నిర్వహించి ప్రొఫెసర్...
హన్మకొండ జిల్లా

దళితుల అభ్యున్నతి కోసమే దళితబందు పథకం

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ,ఎంపి...
హన్మకొండ జిల్లా

ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలలో వీరభద్రస్వామి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు

Jaibharath News
హుస్నాబాద్ శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగాకొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయ అర్చకులు ఉప ప్రధాన...
హన్మకొండ జిల్లా

మరణించిన పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేసిన సిపి

జై భారత్ వాయిస్ హన్మకొండ కంగా మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ భద్రత నుండి మంజూరైన చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ శనివారం...
హన్మకొండ జిల్లా

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని ఆత్మకూరు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ఈర్సల సదానందం అన్నారు.బిజెపి మండల...
హన్మకొండ జిల్లా

బాధితుడికి మొబైల్ ఫోన్ ను అప్పగించిన పోలీసులు

జై భారత్ వాయిస్ దామెరదామెర మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల అకాష్ తన మొబైల్ ఫోన్ ను ఆగస్టు 25న జాతీయ రహదారి-163 లోని ఔటర్...
హన్మకొండ జిల్లా

మిలాద్-ఉన్-నబీ వేడుకలు 

దామెర మండలంలో పలు గ్రామాల్లో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గురువారం దామెర మండలం ఒగ్లాపూర్ లోని సైలానిబాబా దర్గా అవరణలో పీఠాధిపతి...
హన్మకొండ జిల్లా

రాష్ట్ర ప్రభుత్వం గొర్ల పంపిణీ వేగవంతం చేయాలి

Jaibharath News
భారత్ వాయిస్ దామెర. గొర్రెల మేకల పెంపకం దార్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యమై తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని ప్రొఫెసర్ గడ్డం...
హన్మకొండ జిల్లా

కటాక్షపురం చెరువు లో ఘనంగా గణనాధుల నిమజ్జనం

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలలో నెలకొల్పిన గణనాథుల నిమజ్జనోత్సవం కటాక్షపూరు చెరువు వద్ద వైభవంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా కటాక్షపూర్ లో క్రేను...
హన్మకొండ జిల్లా

గణేష్ నిమజ్జ నానికి ఏర్పాట్లు పూర్తి ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్

Jaibharath News
గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత* *ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్* – పోలీస్ రెవెన్యూ అధికారులకు పలు సూచనలు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు)! గణేష్ నిమజ్జన...
హన్మకొండ జిల్లా

పెద్దాపురం లో గృహలక్ష్మి మంజూరు పత్రాలు పంపిణీ

Jaibharath News
పెద్దాపురం లో గృహలక్ష్మీ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టునేందుకు...
హన్మకొండ జిల్లా

నాలుగు లక్షల రూపాయల నగదు స్వాధీనం..

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడు జంక్షన్లో పరకాల ఏసిపి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ రవిరాజ్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు.వాహనాల...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో పోలింగ్ కేంద్రాల పరిశీలన

Jaibharath News
పోలింగ్ కేంద్రాల పరిశీలించిన అధికారులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలం లోని పోలింగ్ స్టేషన్లలో కనీస...
హన్మకొండ జిల్లా

మేరి మిట్టి మేర దేశ్ ఇంటింటి నుంచి అమృతమైన మట్టిని సేకరణ

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర మేరి మిట్టి మేర దేశ్” కార్యక్రమంలో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగ వీరులకోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశ రాజధాని...
హన్మకొండ జిల్లా

తిరుమలగిరి లో మహన్నదానం

Jaibharath News
*తిరుమలగిరిలో మహా అన్నదానం..* (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో గణపతి భక్త మండలి వారి ఆధ్వర్యంలో...
హన్మకొండ జిల్లా

గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మేల్యే

Jaibharath News
గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన *ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..* (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) కాంగ్రెస్‌ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని పరకాల ఎమ్మెల్యే...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరులో గణనాధునికి ఘనంగా పూజలు

జై భారత్ వాయిస్ ఆత్మకూరు)భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆత్మకూరు మండలంలో గణపతులు మండపాల్లో ఘనంగా పూజలు అందుకుంటున్నారు. ఆత్మకూరు...
హన్మకొండ జిల్లా

కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతి వేడుకలు.

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండలంలోని పద్మశాలి మండల అధ్యక్షుడు వెల్దె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
హన్మకొండ జిల్లా

ఆయుష్మాన్ భవ ఆరోగ్య అవగాహన

జై భారత్ వాయిస్ ఆత్మకూర్ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెల్నెస్ సెంటర్లో ఆయుష్మాన్ భవ ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ శశి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు...
హన్మకొండ జిల్లా

ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు    (Non Communicable diseases) పై అవగాహన

జై భారత్ వాయిస్ దామెరదామెర ప్రాధమిక ఆరోగ్యకేంద్రములోని దామెర  ఊరుగొండ  సబ్ సెంటర్ లో  డాక్టర్లు మంజుల  సాహితీ అద్వర్యములో ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు    Non Communicable...
హన్మకొండ జిల్లా

ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం

Jaibharath News
కుటుంబ భరోసా స్కీమ్ ద్వారా 155000అందించిన ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్...
హన్మకొండ జిల్లా

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి

జై భారత్ వాయిస్ ఆత్మకూరు):  ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడుశివారు 163 జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది.ఎస్సై రాజేష్...
హన్మకొండ జిల్లా

డాక్టరు కు కాకతీయ నంది అవార్డు

Jaibharath News
డాక్టర్ వెంకట్ రాములకు కాకతీయ నంది అవార్డు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): వైద్య వృత్తిరీత్యా పేదలకు వైద్య సేవలు అందించడంతో పాటు, తన వంతు సహకారం...
హన్మకొండ జిల్లా

అభివృద్ది లో సర్పంచ్ కు యువత తో చేయూత నిస్తాం

Jaibharath News
గ్రామా అభివృద్ధికి సర్పంచ్ కి తోడుగావుంటాం – మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తనుగుల సందీప్ జై భారత్ వాయిస్ ఆత్మకూరు ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయితీ...
హన్మకొండ జిల్లా

అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ -2023 ఎంజెపి విద్యార్థుల ప్రతిభ

Jaibharath News
హన్మకొండ మరియు వరంగల్ జిల్లాలో బాలబాలికలకు JNS లో నిర్వహించిన అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ -2023 లో భాగంగా మహాత్మ జ్యోతిభా పూలే సంగెం పాఠశాల/కలశాల నుండి...
హన్మకొండ జిల్లా

ఆరోగ్యానికి చిరు ధాన్యాల ఆహారం ఎంతో మేలు

Jaibharath News
భారత్ వాయిస్ దామెర ప్రతీ ఒక్కరి ఆరోగ్యానికి చిరు ధాన్యాలతో కూడిన ఆహారం ఎంతో మేలు చేస్తుందని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. శనివారం దామెర మండలం...
హన్మకొండ జిల్లా

సర్పంచ్ ను అభినందించిన హన్మకొండ కలెక్టర్

Jaibharath News
నీవు పడ్డ కష్టానికి.. ప్రతి ఫలితం ఈ అవార్డులు – ఈ సన్మానం మాకు కాదు మేమే మీకు చేయాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్...
హన్మకొండ జిల్లా

ఎమ్మేల్యే, సి ఎం లకు పాలాభిషేకం

Jaibharath News
ఆత్మకూరు లో కేసీఆర్ కు పాలాభిషేకం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); ఆత్మకూరు గ్రామపంచాయతీకి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డు కృషిచేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో...
హన్మకొండ జిల్లా

ఎమ్మేల్యే సమక్షం లో బి అర్ ఎస్ లో చేరిక

Jaibharath News
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరిన కాంగ్రెస్ నాయకులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు పంచాయతీకి స్వచ్చ రాష్ట్ర స్థాయి అవార్డు

Jaibharath News
ఆత్మకూర్ పంచాయతీకికి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు ప్రధానం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ -2023 అవార్డులలో భాగంగా ఐదు వేలకు జనాభా...
హన్మకొండ జిల్లా

అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపచేస్తాం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

జై భారత్ వాయిస్ హన్మకొండతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం అర్హులందరికీ అందేలా చూస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.బుధవారం పరకాల పట్టణంలోని...
హన్మకొండ జిల్లా

నోట్ బుక్స్ పంపిణి

జై భారత్ వాయిస్ హన్మకొండది. నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్  డాక్టర్ అనితా రెడ్డి  అద్యక్షతన  హన్మకొండ  కలెక్టరేట్ సమీపంలోని...
హన్మకొండ జిల్లా

పేద రెడ్ల అభ్యున్నతికి కృషి’

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర, సెప్టెంబరు 12: దామెర మండల కేంద్రం లోని ఏఎన్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన దామెర మండల రెడ్ల విస్తృత...
హన్మకొండ జిల్లా

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

జై భారత్ వాయిసు దామెరపేద రెడ్ల సంక్షేమం, అభివృద్ధి కోసం సత్వరమే రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని రెడ్డి సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు...
హన్మకొండ జిల్లా

గృహ లక్ష్మి తో పేదలకు ఇళ్లు

Jaibharath News
గృహలక్ష్మితో పేదలకు ఇళ్లు వైస్ ఎం పీ పీ సుధా కర్ రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గృహలక్ష్మి పథకంలో పేదలకు సొంతింటి కల సహకారం...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీకి ఉత్తమ అవార్డు

Jaibharath News
ఉత్తమ అవార్డు అందుకున్న ఆత్మకూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పర్వతగిరి రాజు ను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి – జిల్లాకే ఆదర్శంగా నిలిచిన ఆత్మకూరు (జై భారత్...
హన్మకొండ జిల్లా

5వేల కోట్ల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి

జై భారత్ వాయిస్ దామెరసమాజంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిరుపేద రెడ్ల అభివృద్ధి, సంక్షేమం కోసం చట్టబద్దతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ను  ఏర్పాటు చేయాలని...
హన్మకొండ జిల్లా

పేద లు గృహ లక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలి

Jaibharath News
పేదలు గృహ లక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలి. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); పేదలు గృహలక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలనిఆత్మకూర్ మండలం వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, బిఆర్ఎస్...
హన్మకొండ జిల్లా

నీరుకు ల్ల లో మహా పోషణ ర్యాలి

Jaibharath News
నీరుకుల్ల లో మహా పోషణ ర్యాలీ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); పోషణ్ మహా లో భాగంగా నీరుకుళ్ళ లో గ్రామ సర్పంచ్ ఆర్షం బలరాం తో...
హన్మకొండ జిల్లా

బిజెపి పార్టీ పరకాల అసెంబ్లీ బరిలో వీసం రమణా రెడ్డి

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర) దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన వీసం రమణా రెడ్డి నాంపల్లి లోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పరకాల నియోజకవర్గం...
హన్మకొండ జిల్లా

గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారం తిసుకొవాలి

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, తద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుందని గ్రామైఖ్య సంఘం వీవోఏ ఇందిర సూచించారు. జాతీయ పోషణ...
హన్మకొండ జిల్లా

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ పరకాల ప్రాజెక్ట్ సీడీపీవో భాగ్యలక్ష్మీ సూచించారు. జాతీయ పోషణ మాసం పురస్కరించుకుని దామెర మండల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార ప్రాముఖ్యతను తెలుపుతూ...
హన్మకొండ జిల్లా

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు

జై  భారత్ వాయిస్ దామెరదామెర మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం దామెర మండలంలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో  అభిమానుల కోలాహలం నడుమ ఎమ్మెల్యే...
హన్మకొండ జిల్లా

శివాలయంలో  ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు

జై భారత్ వాయిస్ దామెరదామెర మండల కేంద్రంలోని శివాలయ పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి...
హన్మకొండ జిల్లా

మహిళలకు పౌష్టికాహారం ఆవసరం

Jaibharath News
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం – పద్మావతి . (జై భారత్ వాయిస్ అత్మకూరు) : గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం ఐ సి డి ఎస్...
హన్మకొండ జిల్లా

కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దుర్గంపేట లో సిఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్, పరకాల శాసన సభ్యుల చల్లా ధర్మారెడ్డి చిత్రపటానికి పద్మశాలి కులస్తులు పాలాభిషేకం నిర్వహించారు....
హన్మకొండ జిల్లా

ముమ్మరంగా పంచ లింగాల ఆలయ నిర్మాణ పనులు

Jaibharath News
ముమ్మరంగా పంచలింగాల శివాలయం పునరుద్ధరణ పనులు – దాతలు సహకరిస్తే వేగవంతంగా పూర్తి చేస్తాం – ఆలయ కమిటీ చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి (జై భారత్ వాయిస్...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో గొర్రెల యూనిట్ల పంపిణీ

Jaibharath News
గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ….. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన యాదవులకు ప్రభుత్వం అందజేసిన 12 యూనిట్ల గొర్రెలను...
హన్మకొండ జిల్లా

ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పోచమ్మ బోనాల పండుగ

జై భారత్ వాయిస్ దామెర దామెర మండలం ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం ముస్త్యాలపల్లి గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి...
హన్మకొండ జిల్లా

త్యాగాలను మరువ వద్దు

Jaibharath News
దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను మరవద్దు -బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ్ చందర్ రెడ్డి. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); దేశం కోసం తమ ప్రాణాలను...
హన్మకొండ జిల్లా

సమగ్ర శిక్ష ఉద్యోగుల ను క్రమభద్దికరించాలి

Jaibharath News
సమగ్ర శిక్ష ఉద్యోగులు వేతనాలు పెంచాలి – హన్మకొండ నగరం లో పోచమ్మ బోనాలతో వినూత్న ప్రదర్శన (జై భారత్ వాయిస్ హన్మకొండ); ఎమ్మర్సిలలో పనిచేస్తున్న సమగ్ర...
హన్మకొండ జిల్లా

సి ఎం సహాయ నిధి భరోసా

Jaibharath News
వ్యాధి బాధితులకు భరోసా సిఎం సహాయనిధి ..ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాధి బాధితులకు భరోసాగా సిఎం సహాయనిధి నిలిచిందని...
హన్మకొండ జిల్లా

స్వయం ఉపాధి తో యువత రానించాలి

Jaibharath News
స్వయం ఉపాధితో రాణించాలి -వైస్ ఎం పిపీ సుధాకర్ రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); స్వయం ఉపాధితో యువత అభివృద్ధి చెందాలని ఆత్మకూరు వైస్ ఎంపీపీ...
హన్మకొండ జిల్లా

ఎన్నికల హామీలను అమలు చేయాలి

( జై భారత్ వాయిస్ ఆత్మకూరు )ఆత్మకూరు మండలంలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి  ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని   బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు...
హన్మకొండ జిల్లా

ప్రతీ ఒక్కరూ నేత్ర దానం చేయాలి

Jaibharath News
(జై భారత్ వాయిస్ దామెర ) ప్రతీ ఒక్కరూ నేత్ర దానం చేయాలని, తద్వారా మరో ఇద్దరు అంధులకు చూపునివ్వాలని దామెర పీహెచ్ సి మెడికల్ ఆఫీసర్...
హన్మకొండ జిల్లా

ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలి

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలని, పోషణ మాసంలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు....
హన్మకొండ జిల్లా

సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరం

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, తద్వారా ప్రశాంత జీవనం సాధ్యమవుతుందని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర...
హన్మకొండ జిల్లా

సమష్టి కృషితో మండలాభివృద్ధి సాధ్యం

Jaibharath News
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో మండలాభివృద్ధి సాధ్యమని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో...
హన్మకొండ జిల్లా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మేల్యే ధర్మారెడ్డి

Jaibharath News
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో జాతిపిత విగ్రహాన్ని పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న...
హన్మకొండ జిల్లా

బిఆర్ఎస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ది సాధ్యం: ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు): బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రామంలో రూ.80లక్షలతో గ్రామంలో...
హన్మకొండ జిల్లా

ఒగ్లాపూర్ లో పోచమ్మ బోనాల పండుగ

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలంలో ఒగ్లాపూర్ లో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఒగ్లాపూర్ సర్పంచ్ కేతిపెల్లి...
హన్మకొండ జిల్లా

లబ్దిదారులకు గొర్రెల పంపిణీ

Jaibharath News
(జై భారత్ వాయిస్ దామెర) దామెర మండలం సీతారామపురం గ్రామానికి చెందిన యాదవ కులస్తులకు 12 యూనిట్ల ను ప్రజా ప్రతినిధులు అధికారులుగొర్రెలను పంపిణీ చేయడం జరిగినది.ఈ...
హన్మకొండ జిల్లా

ఇనగాల వర్సెస్ కొండా వర్గీయుల భాహి భాహి రసా బాసగా మారిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.

Jaibharath News
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆత్మకూరు మండలం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర...
హన్మకొండ జిల్లా

దామెర మండలంలో రక్షాబంధన్  వేడుకలు

(జై భారత్ వాయిస్ దామెర )దామెర మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో రక్షాబంధన్ (రాఖీ) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో గురువారం దామెర మండలంలోని వివిధ...
హన్మకొండ జిల్లా

రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వం

(జై భారత్ వాయిస్ దామెర )రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి ధీమా...
హన్మకొండ జిల్లా

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు.

జై భారత్ వాయిస్ ఆత్మకూరు):సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.ఆత్మకూరు మండల...
హన్మకొండ జిల్లా

సెప్టెంబర్ 9న జాతీయ లోక్ అదాలత్

జై భారత్ వాయిస్ హన్మకొండవరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, : ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న జాతీయ లోక్ అదాలత్ ను వరంగల్ జిల్లా కోర్టులో  నర్సంపేట...