Category : అనంతపురం
మంచీనీటికొసం ఖాళి బిందెలతో నిరసన
జై భారత్ వాయిస్ కళ్యాణదుర్గంఅనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 15 వ బ్లాక్ లో నీళ్లు రాక కాలనివాసుల ప్రతిరోజు అగచాట్లు పడుతున్నారు. బిందెలతో నిరసన? సంబంధిత...
కళ్యాణదుర్గ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న రాంభూపాల్ రెడ్డి
జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డిని ఖరారు చేస్తూ, ప్రకటించిన ఏపి రాష్ట్ర...
నిరుపేదలకు విద్యార్థికి ఇన్ఫినిటీ చారిటబుల్ బద్వే నాయక ఆర్థిక సహాయం
నిరుపేద విద్యార్థినికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆధ్వర్యంలో ఆర్ధిక సాయం జై భారత వాయిస్ కుందుర్పి, కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన నిరుపేద విద్యార్థిని...
సింగర్ పైపులకు సుమారు 12,500 నష్టపరిహారం జరిగినది
స్వింకరు పైపులకు నిప్పు పెట్టిన వ్యక్తులు. -ఈ ఘటనలో సుమారు 12,5 00లు ఆర్థిక నష్టం. జై భారత వాయిస్ కుందుర్పి మండల పరిధిలోని కరిగానపల్లి గ్రామానికి...
బొబ్బలి కుంట ఆంజనేయస్వామి రథోత్సవం సందర్భంగా ప్రారంభించబడినది
బొబ్బలి కుంట ఆంజనేయ స్వామి రథోత్సవంగా ప్రారంభించబడినది జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండలంలో ఈరోజు ఆపలే పల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి నూతన రథోత్సవం...
టిడిపిలోకి చేరిన 21 కుటుంబాల చేరిన వైసిపి నాయకులు
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 21 కుటుంబాలు జై భారత వాయిస్, కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్...
శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు,,
జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండలంలో శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రత్యేక అలంకరణలో శ్రీ పట్టాభి సీతారాముల వారి కళ్యాణం అభిషేకంతో ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా...
కర్ణాటక మాద్యం 384 ప్యాకెట్లు పట్టివేత
కర్ణాటక మాద్యం 384 ప్యాకెట్లు పట్టివేత జై భారత వాయిస్ కళ్యాణదుర్గం జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఒకరి అరెస్టు… 384 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం...
గురుకుల పాఠశాల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం
జై భారత వాయిస్ కుందుర్పిఅనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని...
ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్సిపి జెండా ఎగరాలి
జై భారత వాయిస్,కుందుర్పికుందుర్పి మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనూతన కార్యాలయాలయంలో కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులసమావేశం నిర్వహించారు.ముఖ్య అతిథిగా, అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గం...
తెలుగుదేశం పార్టీకి ఓటు భవిష్యత్తుకు బాట..
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మంగళకుంట గ్రామంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు...
గ్రామ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి
జై భారత వాయిస్,కళ్యాణదుర్గం గ్రామాలు అభివృద్ది చెందాలన్న, యువతకు ఉపాధి లభించాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి.రోడ్ షోలోఅమిలినేనఅనంతపురం జిల్లా కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో...
ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు సహకరించండి.అమిలినేని
జై భారత వాయిస్ కళ్యాణదుర్గంకళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులతో సొమవారం...
అనంతపురం జిల్లాలో పోలీసుల సోదాలు
జై భారత్ వాయిస్ అనంతపురం సార్వత్రిక పార్లమెంటు ఎన్నికలు-2024 పురస్కరించుకుని బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లాలో మోహరించిన...
వైద్యం కోసం 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం బద్దె నాయక్
పక్షవాత భాదితుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత వైద్యం కోసం 12,000 రూపాయలు అందజేసిన చైర్మన్ బద్దేనాయక్ జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం పట్టణంలోని మారెంపల్లి...
576 కర్ణాటక మద్యం పట్టివేత
జై భారత వాయిస్ అనంతపురం జిల్లా,, జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఒకరి అరెస్టు… 576 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం జిల్లా ఎస్పీ కేకేఎన్...
మహాశివరాత్రి సందర్భంగా అక్కమ్మ వారి బియ్యం బస్తాల పంపిణీ
మహాశివరాత్రి సందర్భంగా అక్కమ్మ భక్తులకు అన్నదానం కార్యక్రమానికి బియ్యం బస్తాల పంపిణీ,, జై భారత వాయిస్, కుందుర్పి పారిశ్రమికవేత్త బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శ్రీశైలం మల్లికార్జున...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో,
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు,, జై భారత వాయిస్,కుందుర్పి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగంలో రాణించాలని కుందుర్పి మండలం గ్రామంలో అంతర్జాతీయ మహిళా...
ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్యే నాయక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
జై భారత వాయిస్, కుందుర్పి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్యే నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామంలో...
అమిలినేని గృహ నిర్మాణం ప్రాంగణంలో కార్యకర్తలతో కళ కళ
జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు గృహ నిర్మాణం వద్ద రోజు రోజుకు కార్యకర్తలు, నాయకులు సంఖ్య పెరుగుతోంది… అందరిని...
టిడిపి పార్టీలో రెండు వర్గాలు ఒకటయ్యాయి
టిడిపి కంచుకోట కళ్యాణదుర్గం వ్యాపారవేత్తల అడ్డా కాదు టీడీపీ పార్టీలో రెండు వర్గాలు ఒక్కటయ్యాయి* కళ్యాణదుర్గం టీడీపీ లో కొత్త జోష్ జై భారత వాయిస్,కళ్యాణదుర్గం,, కళ్యాణదుర్గం:-...
సీఎం సమక్షంలో ఆంధ్రజ్యోతి విలేకర్ పై దాడి ఆమానుషం ఉమామహేశ్వర్ నాయుడు
కుందుర్పి జై భారత్ వాయిస్ రాప్తాడు సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు వీడియోలు తీస్తుండగా వైసీపీ అల్లరిముకలు దాడి అమానుషమని...
బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందిస్తున్న రెడ్డి సంఘం నాయకులు
దామెర, జై భారత్ వాయిస్ హన్మకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం సీనియర్ నాయకులు పలకల జనార్ధన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి...
288 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం
కుందుర్పి జై భారత్ వాయిస్ బ్రహ్మసముద్రం పోలీసులు ఎరిడికెర పోలీస్ చెక్ పోస్టు వద్ద శనివారం నాడు తనిఖీలు నిర్వహించారు చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీ...
పేద కుటుంబానికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆర్థిక సహయం
కుందుర్పి జై భారత వాయిస్అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం జెల్లిపల్లి గ్రామానికి చెందిన మురళి 2016లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతుండగా మతిస్థిమితం కోల్పోయినారువిద్యా...
ఆశ వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం ధర్నా
కుందుర్పి జై భారత్ వాయిస్ రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా జి కొండూరు మండలం ఎమ్మార్వో ఆఫీస్ ముందు ఆశ వర్కర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ...
నూతన ఎస్ఐ ఆంజనేయులుకి సన్మానం
కుందుర్పి జై భారత వాయిస్ కంబదూరు మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలను స్వీకరించిన ఆంజినేయులు ను శుక్రవారం వార్డు మెంబర్,...
నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి
కుందుర్పి జై భారత వాయిస్అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జిల్లాలోని ఎస్సై, ఆపైస్థాయి పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ నెలవారీ నేర సమీక్షా...
గన్ మెన్ల అత్యుత్సాహం పై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి సవితమ్మ
కుందుర్పి జై భారత వాయిస్ మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం చేయించడం, సెల్ ఫోన్లు లాక్కోవడం వంటి దుర్మార్గ పనులు మానుకోవాలని టిడిపి రాష్ట్ర...
ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం : విశాఖ సీపీ
కుందుర్పి జై భారత వాయిస్ ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించామని విశాఖ నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నాం ప్రెస్మీట్ నిర్వహించిన...
గ్రామీణ పరిసరాలను పరిశుభ్రత చేసిన ఎన్ఎస్ఎస్ టీం
గ్రామీణ పరిసరాలను పరిశుభ్రత చేసిన ఎన్ఎస్ఎస్, టిం, కుందుర్పి జై భారత వాయిస్ మండల పరిధిలో జంబూ గుంపల గ్రామంలో పరిశుభ్రంగా ఉన్న గ్రామ పరిసరాలను ఎన్ఎస్ఎస్...
సైబర్ నేరగాళ్లపై అనంత పోలీసుల పంజా బీహార్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరస్తుల అరెస్టు
అనంతపురం పోలీసులు సైబర్ నేరగాళ్లపై పంజా విసిరారు. దేశ సరిహద్దుల్లో దేశ నలమూలలా ఏ రాష్ట్రంలో ఎక్కడ దాక్కున్నా వదలడం లేదు. ఇదివరకే జమ్ము కాశ్మీర్, తమిళనాడు,...
గ్రామీణ పరిసరాలను పరిశుభ్రత చేసిన ఎన్ఎస్ఎస్, టిం,
కుందుర్పి జై భారత వాయిస్ కుందుర్పి మండల పరిధిలో జంబూ గుంపల గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న గ్రామ పరిసరాలను ఎన్ఎస్ఎస్ టిం సభ్యులు ఆధ్వర్యంలో పరిశుభ్రపరిచారు రెండవ...
కలుషిత నీరు తాగి మేకల మృతి చెందాయి,,,
కుందుర్పి జై భారత వాయిస్ సెట్టూరు మండలం మంగంపల్లిలో కురుబ ఏర్రి స్వామికీ చెందిన మేకలు శుక్రవారం కాలుషితం నీరు తాగి మృత్యోవత పడాయి ఎర్ర స్వామికి...
బదిలీపై వెళ్తున్న పదవీ విరమణ చేసిన అధికారుల సేవలు ప్రశంసనీయం
కుందుర్పి జై భారత వాయిస్ బదిలీపై వెళ్తున్న పదవీ విరమణ చేసిన అధికారుల సేవలు ప్రశంసనీయమని అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభిప్రాయపడ్డారు. జిల్లా నుండీ...
కుందుర్పి నూతన ఎంపీడీఓగ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్
కుందుర్పి: జై భారత వాయిస్ కుందుర్పి నూతనఎంపీడీవోగా ఎం చంద్రశేఖర్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు కర్నూలు జిల్లా కోడుమూరు నుండి కుందుర్పికి బదిలీపై ఎంపీడీఓగా వచ్చారు...
అభివృద్ధి పనులపై మండల సమావేశంలో సమీక్ష
కుందుర్పి జై భారత వాయిస్ కుందుర్పి మండలంలోగ్రామీణా ప్రాంతల ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మొదలైన అభివృద్ధి పనుల అంశాలపై నిర్వహించే...
కర్ణాటక మద్యం పట్టివేత
కుందుర్పి జై భారత వాయిస్ ఓబీగానిపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనికీలో కర్ణాటక మద్యం సరఫరా చేస్తున్న ఉప్పర రమేష్ , అరెస్టు చేసి అతని...
పదవీ విరమణ చేసిన జిల్లా పోలీసు కార్యాలయం సూపరింటెండెంటుకు సన్మానం
కుందుర్పి జై భారత వాయిస్ అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సూపరింటెండెంటుగా పనిచేస్తూ పదవీ విరమణ చేసినశ్రీనివాసును అదనపు ఎస్పీ ఆర్ విజయ భాస్కర్ రెడ్డి పూలమాల...
కళ్యాణదుర్గం లో స్వతంత్ర అభ్యర్థిగా కురుబ ముక్కన్న
కుందుర్పి జై భారత వాయిస్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు కురుబ ముక్కన్న పేర్కొన్నారు. పోస్టల్ ఉద్యోగిగా తన పదవికి రాజీనామా చేసి సమాజం...
కరీగానిపల్లిలో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన ఉపాధ్యాయులు
(కుందుర్పి జై భారత వాయిస్ ) జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కరీగానిపల్లి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు సంగప్ప నివాళులర్పించారుప్రధానోపాధ్యాయులు సంగప్ప ,విద్యార్థులను,...
ఎస్సై వెంకటస్వామికి ఘనంగా సన్మానం
కుందుర్పి జై భారత్ న్యూస్ వాయిస్,, ఉత్తమఅవార్డు పొందిన ఎస్సైకి ప్రజా ప్రతినిధులు ఘనసన్మానం. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపూర్ పట్టణంలో జిల్లా కలెక్టర్...
కుందుర్పి గ్యాస్ సిలిండర్ పేలుడు,,
కుందుర్పి జై భారత వాయిస్,, అనంతపురం జిల్లా కుందుర్పి మండలం లో తెనిగేల్లో గ్యాస్ సిలిండర్ పేలి 2 ఇల్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి ఈ ప్రమాదంలో...
టిడిపి సభకు తరలి వెళ్ళిన కుందుర్పి మండల కార్యకర్తలు
కుందుర్పి జై భారత్ వాయిస్ కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు సూచనల మేరకు, అనంతపురం జిల్లా, *ఉరవకొండ పట్టణంలొ నిర్వహించే టిడిపి బహిరంగ...
కుందుర్పిలో గణతంత్ర దినోత్సవం వేడుకల
కుందుర్పి జై భారత్ వాయిస్ కుందుర్పి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ కుందుర్పి నందు శుక్రవారం పాఠశాలలో గణతంత్ర వేడుకలు ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు అధ్యక్షతన...
దళితులంటే జైలల్లో మగ్గాల్సిందేనా.? డాబా రమేష్
కుందుర్పి జై భరత్ వాయిస్ దళితులు నేరం చేశారో లేదో తెలియదు కానీ ఏళ్ల తరబడి జైలలో మగ్గిపోతున్నారని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ మండల అధ్యక్షుడు...
సీఎం సభకు భారీగా తరలి వెళ్లిన ముప్పలకుంట పిల్లలపల్లి వైసిపి నాయకులు
(కుందుర్పి జై భారత్ వాయిస్ న్యూస్ ) వైఎస్ఆర్ ఆసరా నాల్గవ విడత నిధులను అక్కా చెల్లెమ్మలఖాతాల్లోకి జమ చేయడానికి, ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంకు...
ఎమ్మెల్యేగా గెలిపించండి సేవకుడిగా పని చేస్తా తలారి రంగయ్య,
(కుందుర్పి జై భారత్ వాయిస్ న్యూస్ )రానున్న ఎన్నికల్లోఎమ్మెల్యేగా గెలిపిస్తే సేవకుడిగా పని చేసి చూపుతానని నియోజకవర్గం వైసిపి సామాన్య కర్త ఎంపీ తలారి రంగయ్య విజ్ఞప్తి...
79 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ. 25,571 కోట్ల లబ్ధి : సీఎం జగన్
జై భారత్ వాయిస్ ఉరవకొండమహిళలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగుగా నిలుస్తుంది. మన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం. 56 నెలల పాలనలో 79...