July 29, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana

Category : కృష్ణా

కృష్ణా

ఏపీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారు.‌

Jaibharath News
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న ప్రధాని మోదీ. జూన్ 12నఉదయం 10.40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న ప్రధాని మోదీ. ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకారణానికి హాజరుకానున్నారు...
ఉద్యోగాలుకృష్ణా

వైద్య కళాశాలల్లో  29మంది   అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జై భారత్ వాయిస్ విజయవాడ  వైద్య విద్యా డైరెక్టరేట్(DME) ఆధ్వర్యంలో  వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 29 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు...
ఎన్టీఆర్కృష్ణా

నూకాలమ్మ అమ్మవారి సేవలో మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, కొండపల్లి మున్సిపాలిటీలోని వేంచేసియున్న శ్రీ నూకాలమ్మ తల్లి, అమ్మవారి సేవలో మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు...
కృష్ణా

మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం.

జై భారత్ వాయిస్వెల్వడం గ్రామంలో మహిళల ఉపాధిని స్వయంగా  ప్రవాసభారతీయులు  మదర్ థెరీసా ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు శ్రీపద్మ (USA)       సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రామాలలో మహిళలు...
కృష్ణా

డూలాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితంతువులకు, అనాధలకు, పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ

నందిగామ జైభారత్ వాయిస్నందిగామ మండలంలోని మునగచర్ల శివారు డూలాస్ ట్రస్ట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనాధ పిల్లలకు, వితంతువులకు, నిరుపేదలకు డూలాస్ ట్రస్ట్ వితరణతో...
కృష్ణా

ఐ.ఆఫ్.డబ్లు.జె 2024 డైరీని సజ్జల రామకృష్ణరెడ్డి ఆవిస్కరించారు

Jaibharath News
(విజయవాడ జై భారత్ వాయిస్ ) విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ వై.స్.ఆర్.పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణరెడ్డి చేతుల మీదుగా ఐ.ఆఫ్.డబ్లు.జె(I.F.W.J)...
కృష్ణా

రాష్ట్ర సచివాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ణ

Jaibharath News
అమరావతి:25 జనవరి జై భారత్ వాయిస్అమరావతి:25 జనవరి జై భారత్ వాయిస్ :ప్రతి ఏటా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రక్రియలో భాగంగా...