Category : వరంగల్ జిల్లా
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని నిర్మాణాల పనుల సందర్శన
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ:17 గీసుగొండ మండలంలోని శాయంపేట హవెలి గ్రామంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కే యం టి పి) ను ఉమ్మడి...
ఎస్జీటీలపై చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం
( జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబుద్ధులు నేర్పుతున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్ జీ టీ ల)పై ప్రభు త్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని సెకండరీ...
వరంగల్ లో 12న మెగా జాబ్ మేళా
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)ఆర్యవైశ్య మహాసభ వరంగల్ హనుమకొండ* జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *ఉచిత జాబ్ మేళా ఆగస్టు 12న వరంగల్ చౌరస్తా రాధాకృష్ణ...
ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలి
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుకొండ మండలంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టేలా అన్ని విధాలుగా అధికారులు సహకరించాలని అధికారులకు పరకాల ఎమ్మేల్యే...
హనుమాన్ చాలీసాపఠించడంతో దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తూంది
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:హనుమాన్ చాలీసా పఠించడంతో దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తూందని హనుమాన్ గురుస్వాములు ఆకుతోట బాలకొమురెల్లి,పేరాల ప్రభాకర్ ,మాటేటి సత్యనారాయణ అన్నారు.వరంగల్...
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో “స్పూర్తి” కార్యక్రమం
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్“స్పూర్తి” కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) వరంగల్ జిల్లా సివిల్ సప్లై...
శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ఓరుగల్లులో ప్రసిద్దిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి దేవాలయానికి శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఓడిబియ్యం...
తొలి ఏకాదశి నాడు కొమ్మాల లక్ష్మీనరసింహ దేవాలయంలో లక్ష పుష్పార్చన
(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)ఏకాదశి సందర్భంగా వరంగల్ జిల్లా గీసుకొండ మండల పరిధిలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు పణీ విష్ణు,...
భద్రకాళి దేవాలయం ఘనా క్రమం లో అమ్మ వారు భక్తులకు దర్శనం
జై భారత్ వాయిస్ న్యూస్: ఓరుగల్లుకాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు...
తెలంగాణలో యూరియా కొరత కేంద్ర ప్రభుత్వ వివక్షమే రైతులకు సరిపడా ఎరువులను అందించాలి
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండకేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా మన రాష్ట్రానికి రావలసిన యూరియా ఏప్రిల్ మే. జూన్. నెలలకు గాను కేంద్రం 5 లక్షల...
కేయూ దూరవిద్య డిగ్రీ పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యలో డిగ్రీ పీజీ చేయటానికి 2025 26 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ జారీ చేసిందని ధర్మారం...
TG ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్) ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం
TG ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్) ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం (జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TG EAPCET–2025 (MPC...
రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి సిద్ధపడాలి
(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)గీసుకొండ మండలం అనంతరం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ...
ఘనంగా పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు
(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)వరంగల్ జిల్లా, గీసుకొండ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ 75 వ జన్మదినం సందర్భంగా...
yoga మే 1 నుండి రంగశాయిపేటలో యోగా శిక్షణ
జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేటవరంగల్ ఉమ్మడి జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ నగరం రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మే నెల ఒకటో తారీకు...
మనుబోతుల గడ్డలో ఘనంగా ప్రైమరీ లెవెల్ గ్రాడ్యుయేషన్ డేసెలబ్రేషన్స్
(జై భారత్ వాయిస్ నర్సంపేట):వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ లెవెల్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్...
తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ టాపర్ గా ఓరుగల్లు విద్యార్థిని
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్యూపిఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వరంగల్ నగరంలోని శివనగర్ కు చెందిన ఈట్టబోయిన రాజు రంజిత దంపతులు ప్రథమ పుత్రిక సాయి శివాని...
పిల్లలకు పోషకాహారం అందించాలి
(జై భారత్ వాయిస్ నర్సంపేట)వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల పరిధిలో మనుబోతుల గడ్డ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షంలో భాగంగా భూక్య శిరీష కుమారుడు...
అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం : మంత్రి కొండా సురేఖ
అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం అని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ...
రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులు అర్పించిన “మంత్రి కొండా సురేఖ
వరంగల్ సమసమాజ స్వాప్నికుడు భారతరత్న డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్బంగాజిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో వరంగల్ పట్టణంలోని...
అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం
గ్రేటర్ వరంగల్ నగరంలోని స్టేషన్ రోడ్డు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ వల్లీ దేవసేన...
ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని అందుకే ప్రైవేట్ రంగంలో జాబ్ మేళా
వరంగల్ (తూర్పు) నియోజక వర్గ పరిధి లోని ఏం కే నాయుడు కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ను రాష్ట్ర పంచాయతీ...
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.మండల ప్రత్యేక అధికారి డి.సురేష్.
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ: తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ ల అమలును పకడ్బందీగా నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి డి.సురేష్...
మోదుగ విస్తరిలో ఎమ్మెల్యే యశస్వనీ రెడ్డి, కలెక్టర్ సత్య శారదా రేషన్ బియ్యంతో భోజనం
జై భారత్ వాయిస్ న్యూస్ రాయపర్తి. వరంగల్ జిల్లాపాలకుర్తి నియోజక వర్గం రాయపర్తి మండలం కోలన్ పల్లిలో బుధవారం సన్న బియ్యం లబ్ధిదారుడైన చిట్యాల పెద్ద సోమయ్య...
11న జరిగే జాబ్ మేళాకు పక్కడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ సత్య శారద
భారత్ వాయిస్ న్యూస్ వరంగల్, 8 ఏప్రిల్ వరంగల్ నగరంలోని సికే నాయుడు కన్వెన్షన్ హల్ లో ఈ నెల 11వ తేదీనజరిగే జాబ్ మేళా కు...
వరంగల్ వ్యవసాయ అధికారుల కొత్త మొబైల్ ఫోన్ నంబర్స్
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ : వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి అధికారుల మొబైల్ నంబర్స్ మార్పు చేయ బడింది… రైతులకు ఏ...
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎప్రిల్ ఆరవ తేదీ నుండి నెల రోజుల పాటు 30 సిటీ పోలీస్ యాక్ట్...
సన్న బియ్యం పంపిణీ దేశానికి ఆదర్శం మంత్రి కొండా సురేఖ
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:.రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం దేశానికి ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ...
జాబ్ మేళా పోస్టర్ విడుదల చేసిన మంత్రి సురేఖ
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా తాను ప్రత్యేక చొరవ తీసుకొని ఏప్రిల్ 11న వరంగల్ జిల్లా...
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండపేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు గురువారం గ్రేటర్ వరంగల్...
రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తు గడువు ఫొడగింపు
రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగించి నందున జిల్లాలోని నిరుద్యోగ ఎస్...
వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం
గీసుకొండ గీసుకొండ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణంగీసుకొండ మండల కేంద్రంలోని రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ...
దివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డులు
వరంగల్ జిల్లా గ్రామిణాబి వృద్ది సంస్థ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలోదివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డులు – అవగాహన సదస్సు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్...
మిడివెల్లి పట్టాభి ఉద్యోగ విరమణ అభినందన సన్మానసభ
(.జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ) వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న...
రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య*
రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య అన్నారు.మంగళవారం వరంగల్ జిల్లా నగర 43 వ డివిజన్ రంగశాయిపేటలో మూడు...
విద్యార్థుల ఫీజుల దుర్వినియోగంపై విచారణ చేపట్టండి
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్విద్యార్థుల ఫీజులు దుర్వినియోగం కావడంపై సమగ్ర విచారణ చేపట్టాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు...
ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పెన్షనర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం వరంగల్ జిల్లా శాఖ సమావేశం ఆదివారం నాడు వరంగల్ లోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్...
పదవ తరగతి ఉత్తీర్ణతభవిష్యత్తు కు పునాది
(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట):పదవ తరగతి ఉత్తీర్ణత విద్యార్థుల భవిష్యత్తు కు పునాది అవుతుందని ఖానాపురం మండలం మనుబోతులగడ్డ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జమాండ్ల వెంకన్న...
10వ తరగతి పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద...
కలెక్టర్ చేతుల మీదుగా వరంగల్ టీఎన్జీఓస్ డైరీ ఆవిష్కరణ
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ నూతన డైరీని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా ఆవిష్కరించి సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ...
కొమ్మాల జాతర లో మెడికల్ క్యాంపును సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ
(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ )గీసుకొండ మండలంలోని కొమ్మాలలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి జాతర ఆవరణలో భక్తులకొసం గీసుకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన...
ప్రభల జాతర అంటేనే కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర
ఉదయం హోళీ పండుగలో ఎంజాయి రాత్రి భక్తి భావంతో జాతరకు వస్తారు భక్తులు తెలంగాణలోనే అతి పెద్ద ప్రభల జాతర అంటే కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర వరంగల్...
హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్, 14 మార్చి ) వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తన కుటుంబ సభ్యుల సమేతంగా అడిషనల్ కలెక్టర్...
ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభం.
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభం.విద్యాశాఖను బలోపేతం, నూతన విద్యా విధానం, తదితర అంశాలపై రాష్ట్ర విద్యా...
జూట్ ఉత్పత్తులపై అవగాహన
(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )జూట్ ఉత్పత్తులపై అవగాహన అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారద అన్నారు.శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో గల ఎం.కె....
మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాల లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట)ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది .పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి...
ఆర్ధిక సహాయం అందజేత
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రానికి చెందిన సుంకరి నర్సిరెడ్డి అనే నిరుపేద వ్యక్తి ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న...
శ్రీ వేణుగోపాల స్వామి సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో పరకాల శాసన సభ్యులు ప్రకాశ్ రెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో గల శ్రీ వేణుగోపాల స్వామి సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో గురువారం...
యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలి : నెహ్రు యువజన కేంద్రం జిల్లా అధికారి అన్వేష్
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండవరంగల్ జిల్లా గీసుకొండ ఆదర్శ గ్రామం గంగదేవి పల్లి గ్రామం లో సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు...
mrps మాదిగల మహాగర్జన విజయవంతం చేయండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్హైదరాబాదులో ఈనెల 19న ఇందిరా పార్క్ లో నిర్వహించే మాదిగల మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి...
యూరియా విచక్షణా రహితంగా వాడొద్దు
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండవరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని గొర్రెకుంట, మొగిలిచర్ల, గీసుకొండ, మచ్చాపూర్,కొమ్మల గ్రామాల్లో ఉన్న ఎరువులు షాపులను వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారిని...
Nashamukthbharathabhiyan.యువత మత్తుకు బానిస కావద్దు వరంగల్ ఎంపీ కడియం కావ్య.
( జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మాదక...
ఎస్సీలను ఏబిసిడిలుగా విభజించాలినమిండ్ల క్లైమేoట్ మాదిగ
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని 15వ డివిజన్ గొర్రెకుంట అంబేద్కర్ జంక్షన్ వద్దఎమ్మార్పీఎస్ విలీన గ్రామాల అధ్యక్షుడు లాదళ్ళ్ళ చిన్ని ఆధ్వర్యంలో కరపత్రాల...
రైతులు పండించిన పంటపై మెళకువలు పాటిస్తే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్రైతులు పండించిన పంటపై మెళకువలు పాటిస్తే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర దక్కి, సాగు లాభసాటిగా వుంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్...
డిసెంబర్ 25 నుంచి జనవరి 9 వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం
కాజీపేట-కొండపల్లి సెక్షన్లోని మోటమర్రి రైల్వే స్టేషన్ వద్ద మూడో రైల్వే లైను నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఉమ్మడి వరంగల్ జిల్లాలో...
కాసం షాపింగ్ మాల్ నిర్మాణం కొరకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి
గ్రేటర్ వరంగల్ నగరంలోని అజాంజహి మిల్లు వర్కర్స్ యూనియన్ కార్యాలయం కూల్చివేయడం ఆ యొక్క భూమిలో కాసం షాపింగ్ మాల్ నిర్మాణం కొరకు ఇచ్చిన అనుమతులను రద్దు...
సిఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం
(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ )గీసుకొండ మండలములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలలో ప్రభుత్వ పాఠశాలలు,యువకులు క్రీడా...
సీఎం కప్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయండి: నగర మేయర్ గుండు సుధారాణి
Jaibharatvoice News 09 డిసెంబర్ :సీఎం కప్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.సోమవారం గ్రేటర్ వరంగల్ నగరంలోని ప్రధాన...
కరుణశ్రీకి డాక్టరేట్ ప్రధానం
(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ రిపోర్టర్ జ్యొతి )గ్రేటర్ వరంగల్ నగరంలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల బొల్లికుంట ఇంగ్లీష్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు...
మీసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా
(Jaibharathvoice news వరంగల్, 8 డిసెంబర్)మీసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు.ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా 8వ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ...
సంగెం మండల స్థాయి CM CUP 2024 క్రీడోత్సవాలు
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )CM CUP 2024 సంగెం మండల స్థాయి లోకబడ్డీ, ఖోఖో, వాలిబల్ క్రీడా పోటీలు ఈ నెల 10, 11 ...
దేవాలయం అభివృద్దికి విరాళం
(జై భారత్ వాయిస్ న్యూస్ డిసెంబర్ 2)గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై శాశ్వత రేకుల పందిరి నిర్మాణానికి 1,00,116/ రూపాయలు బృహత్తర విరాళం గీసుకొండ గ్రామ పెగళ్ళపాటి...
ప్రణాళికబద్ధంగా చదివితే రాణించవచ్చు..యువ సైంటిస్ట్ డాక్టర్ తోట శ్రవణ్కుమార్
ప్రణాళికబద్ధంగా చదివితే రాణించవచ్చు..యువ సైంటిస్ట్ డాక్టర్ తోట శ్రవణ్కుమార్ కేయూ క్యాంపస్, నవంబరు 30 : విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని యువ సైంటిస్ట్...
మాదిగల మహాగర్జన కరపత్రాలు ఆవిష్కరణ
జైభారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 29 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ కాశిబుగ్గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జంక్షన్ లో ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు నమిండ్ల క్లైమేoట్ ఆధ్వర్యంలో...
యాసంగి వరి సాగులోడ్రమ్ సీడర్ వేదజల్లే పద్ధతిపై రైతులకు అవగాహన
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుగొండ మండలంలోని కొనాయిమాకుల రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో రైతు నేస్తం ప్రోగ్రాం నిర్వహించారుఈ రైతు నేస్తం ప్రోగ్రాంకి ముఖ్యఅతిథిగా...
మహారాష్ట్ర విజయం మోడీ ఛరిష్మాకు నిదర్శనం
(జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్23)ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న మోడీ నాయకత్వంలోనే దేశ క్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందనే నమ్మకంతోనే మహారాష్ట్ర లో విజయానికి నిదర్శనమని...
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు పౌష్టిక ఆహారం అందించాలి
(జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 23)వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రభుత్వ పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా...
IHRFతెలంగాణ స్టేట్ సెక్రటరీగా లేదల్ల రవీందర్ నియామకం.
( జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 23) వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గొర్రెకుంట గ్రామానికి చెందిన మాజీ సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గా...
మామునూర్, ఎయిర్ పోర్ట్ పై సమీక్ష
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 22, మామునూరు ఎయిర్ పోర్టు , కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్...
జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవాలు ప్రారంభం
జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 22వరంగల్ జిల్లా లోని ఓ’ సిటీ ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా...
టీజీఓ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీగా మధుసూదన్ రెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్టీజీఓ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీ గా బీరం మధుసూదన్ రెడ్డి: ఎన్నికయ్యారు. గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్...
అధికారుల పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ :వికారాబాద్ జిల్లా లాగిచెర్ల గ్రామాల్లో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో ఫార్మా విలేజ్ కి సంబంధించిన...
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 12గ్రేటర్ వరంగల్ నగరంలోని శ్రీ బాలానగర వేంకటేశ్వర స్వామి దేవాలయం లో కార్తీక శుద్ధ. ఏకాదశి రోజున సామూహిక సత్యనారాయణ...
మోడల్ కూరగాయల మార్కెట్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి కొండా సురేఖ
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్, 12 నవంబర్ గ్రేటర్ వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ గా మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర అటవీ,...
ప్రజల నుంచి వచ్చిన వినతుల సమస్యలను అధికారులు పరిష్కరించాలి మంత్రి కొండా సురేఖ అదేశాలు
(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 11 )ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సాధ్యమైనంత త్వరలో వారి సమస్యలకు...
వికారాబాద్ కలెక్టర్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం
(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 12)విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కొంతమంది రైతుల పేరు మీద జరిపిన దాడికి, కొడంగల్...
జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికైన క్రీడాకారులు
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 8)గ్రేటర్ వరంగల్ నగరంలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర స్థాయి 17 సంవత్సరాల బాల...
రాష్ట్ర స్థాయి యోగ పోటీలు ముగింపు
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 7)గ్రేటర్ వరంగల్ నగరంలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర స్థాయి 17 సంవత్సరాల బాల...
తెలంగాణ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ ఐ యోగ పోటీలు ప్రారంభం
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 6గ్రేటర్ వరంగల్ నగరంలో బుధవారం 68 వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్...
జాతీయ స్థాయి యోగా పోటీలకు అభినవ నేతాజీ ఎంపిక
(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )హిమచల్ ప్రదేశ్ లో జరిగే 49వ జాతీయ స్థాయి యోగా పోటీలకు అడుప అభినవ నేతాజీ ఎంపికైనాడని ఉమ్మడి వరంగల్...
అద్దె చెల్లించలేదని విద్యార్థులను ఉపాధ్యాయులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్న పాఠశాల భవన యజమాని
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్15ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల అద్దె భవనాలకు ప్రభుత్వం అద్ద చెల్లించకపోవడంతో...
ప్రజా పాలన దిశగా సీఎం రేవంత్ సర్కార్ పాలన
జైభారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట అక్టోబర్ 3 రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా పాలన దిశగా అడుగులు వేస్తుందని వర్ధన్నపేట మండల...
ఎలుకుర్తి హవేలీలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం
జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 3 గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత అమ్మవారిని ప్రతిష్టించారు. అనంతరం మొదటి రోజు...
మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం:
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 3మత్స్యకార కుటుంబాలలో సిరులు కురవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ,పర్యావరణ దేవదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండ...
ఒక కుటుంబం ఒక కార్డు లక్ష్యంగా డిజిటల్ కార్డులు
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 3 ఒక కుటుంబం ఒక కార్డు లక్ష్యం గా డిజిటల్ కార్డులను అందజేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ...
డాక్టర్ రాజేశ్వరిచంద్రశేఖర్ ఆర్య కు సన్మానం
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 2ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రాజేశ్వరి పదవి విరమణ పొందడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన...
బతుకమ్మ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 02బతుకమ్మ సంబరాల్లో భాగంగా తొలిరోజు (ఎంగిలిపూల బతుకమ్మ) వేడుక ను పురస్కరించుకొని వరంగల్ కొత్తవాడ తోట మైదానంలో, దుర్గేశ్వర...
టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టొబర్ 02మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా టీఎన్జీఓ స్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్...
భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో పాత్రులమౌవుతాం: ఎంపీ రవిచంద్ర
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 వరంగల్అక్టోబర్ 3 తేదీ నుండి 12 వ తేది వరకు జరిగే ఓరుగల్లు శ్రీ భద్రకాళీ మాత శరన్నవరాత్రి మహోత్సవముల...
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 వరంగల్గీసుగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం గీసుగొండ మండల పరిధిలోని గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు...
సబ్సిడీ గ్యాస్ ధ్రువ పత్రాలు అందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి
*సబ్సిడీ గ్యాస్ ధ్రువ పత్రాలు అందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి*. వరంగల్ జిల్లా//నెక్కొండ మండలం జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 29 నర్సంపేట...
ఇటీవల మరణించిన చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం
*ఇటీవల మరణించిన చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం* వరంగల్ జిల్లా//చెన్నారావుపేట మండలం//పాపయ్యపేట గ్రామం జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 29 నర్సంపేట ప్రతినిధి:- ఇటీవల అనారోగ్యంతో...
జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మరియు మెడికవర్ హాస్పిటల్ వారిచే హెల్త్ చెకప్ ప్రోగ్రాం
*జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మరియు మెడికవర్ హాస్పిటల్ వారిచే హెల్త్ చెకప్ ప్రోగ్రాం* వరంగల్ జిల్లా//నర్సంపేట జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 29 నర్సంపేట ప్రతినిధి:-...
టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్ కి ఘన సన్మానం
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 28వరంగల్ జిల్లా ఎంజీఎం సూపరింటెండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన డాక్టర్ చిలుక మురళిని వరంగల్ జిల్లా టీఎన్జీఓస్...
అబ్బిడి లక్ష్మారెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వరరావు
*అబ్బిడి లక్ష్మారెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వరరావు* వరంగల్ జిల్లా//వర్దన్నపేట జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 26 వర్ధన్నపేట ప్రతినిధి:-...
గీసుకొండలో గ్రామపంచాయతీలో చాకలి ఐలమ్మ 129 వ జయంతి ఉత్సవాలు
*గీసుకొండలో గ్రామపంచాయతీలో చాకలి ఐలమ్మ 129 వ జయంతి ఉత్సవాలు* వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 26 వరంగల్ ప్రతినిధి:- తెలంగాణ తల్లీ...
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
*చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్* వరంగల్ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 26 వరంగల్ ప్రతినిధి:- వరంగల్ తూర్పు...
ప్రశస్త్ యాప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగం
(జై భారత్ వాయిస్ వరంగల్):విద్యార్థుల నడవడిక , విద్యార్థుల లోపాలు , ఆరోగ్య సమస్యలు గుర్తించి ప్రశస్త్ యాప్ లో నమోదు చేయడం ద్వారా ప్రత్యేక అవసరాలున్న...
నయా వరంగల్ నిర్మాణమే కాంగ్రెస్ లక్ష్యం
జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 24 స్వేచ్ఛాయుత వాతావరణంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం.జరిగిందని హన్మకొండ నయింనగర్ బ్రిడ్జి నిర్మాణం పట్ల సభ...
హైదరాబాద్ తరహాలో వరంగల్లులో కూడా హైడ్రా మంత్రి కొండా సురేఖ
జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 23 హైదరాబాద్ తరువాత వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు నగరంలో ఆక్రమణలకు గురైన చెరువుల కబ్జాదారులకు...