Category : వరంగల్ జిల్లా
రైతులకు రక్షణగా ముఖ్యమంత్రి కేసీఆర్
రైతులకు రక్షణ కవచంలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.ఆదివారం గీసుకొండ మండల పరిధిలోని మొగిలిచెర్ల లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం...
అదిక సాంద్రతలో ప్రత్తి సాగు పై క్షేత్ర ప్రదర్శనలు
జై భారత్ వాయిస్ గీసుకొండపీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం మమునూరు పరిధిలో ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజన్న...
డాక్టర్ మధుసూదన్ కు అభినందనలు
(జై భారత్ వాయిస్ వరంగల్) భూపాలపల్లి వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులైన వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ప్రోగ్రామ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ చల్లా మధుసూదన్...
కేటీఆర్ పర్యటనతో ట్రై సిటి పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు. వరంగల్ పోలీస్ కమిషనర్ .రంగనాథ్
( జై భారత్ వాయిస్ వరంగల్ )గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, ఐటి...
అనంతారం బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు దూడే దిలీప్, బీఆర్ఎస్లో చేరిక
జై భారత్ వాయిస్ గీసుకొండ:సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతున్నారని పరకాల ఎమ్మెల్యే...
ఎంపిపి సౌజన్య అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల పరిషత్ ఆఫీసులో ఎంపిపి బీమాగాని సౌజన్య అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్...
నాటు సారా పట్టుకున్న జక్కాల పరమేష్
దుగ్గొండి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి చంద్రయపల్లి గ్రామానికి పెట్రోలింగ్ వెళ్ళగా చంద్రయపల్లి గ్రామ శివారులో మెయిన్ రోడ్డుపై నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన గుగులోతు...
తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు
*తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన TUWJ (IJU) నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు* వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహసిల్దార్ కార్యలయం ఎదుట అర్హులైన...
తల్లిదండ్రులను కోల్పోయి… అనాధలుగా మిగిలిన చిన్నారులకు అండగా నిలిచిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ
నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన విషాద సంఘటన నెలకొంది. మహేశ్వరానికి చెందిన బండి సురేష్ – మానస దంపతులకు సుస్వర...
తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసిన నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు
వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట అర్హులైన జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, హెల్త్ కార్డులు, రైల్వే పాసులు తక్షణమే అందజేయాలని...
గాంధీ జయంతి వేడుకలు
జై భారత్ వాయిస్ వరంగల్ రిపొర్టర్ జ్యోతి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ప్రపంచ అహింసవాది గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో మహాత్మా గాంధీ...
నిరుపేదలకు అండగా బి.ఆర్.ఎస్ ప్రభుత్వం
కాంగ్రెస్ నాయకుల మోసపు మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని, నిరుపేదలకు అండగా బి.ఆర్.ఎస్.ప్రభుత్వం నిలిచిందని పరకాల పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.ఆదివారం ఉదయం గీసుగొండ మండలం...
మన ఓటు మనం వేసుకుంటే మన కులపు బిడ్డ ఎమ్మెల్యేగా గెలుస్తాడు
జై భారత్ వాయిస్ గీసుకొండ)మన ఓటు మనం వేసుకుంటే మన కులపు బిడ్డ ఎమ్మెల్యేగా గెలుపొందుతాడని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి పిలుపునిచ్చారు. పరకాల నియోజకవర్గం...
గౌడ గర్జన బహిరంగ సభను విజయవంతం చేయండి
గీసుకొండ జై భారత్ వాయిస్గీసుకొండలో గౌడ గర్జన గోడ పత్రికలు కాటమయ్య దేవాలయంలో గీసుకొండ ఎంపీపీ భీమ గాని సౌజన్యఆవిష్కరించారు. గౌడ సంఘము ఉమ్మడి జిల్లా నాయకులు...
వైద్యనాధేశ్వర ఆలయ శివలింగంపై సూర్యకిరణాలు
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ గంగాభవాని వైద్యనాధేశ్వర ఆలయంలో గురువారం శివలింగంపై సూర్యకిరణాలు తాకాయి దేవాలయంలోఆలయ ప్రధాన అర్చకులు...
విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ.
భారత్ వాయిస్ గీసుకొండ వరంగల్ జిల్లా, గీసుగొండ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బాలికలకు లర్నింగ్ కర్వ్ సంస్థ ఆధ్వర్యంలో జి సి డి ఓ ఫ్లోరెన్సా...
అన్నదాన కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలం కొమ్మల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాధన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధుడి మండపం వద్ద పూజలో పాల్గొని...
కాకతీయ చెరువులు కొల్లగొట్టేది ఎమ్మెల్యే చల్లా.
పరకాల నియోజకవర్గంలో కాకతీయులు కట్టిన చెరువులను కొల్లగొట్టేది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలో 16 డివిజన్...
జి ఎల్ ఎం పిఎస్ పాస్ పుస్తకాల ఆవిష్కరణ
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలో “గీతాలక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం” సభ్యుల పర్సనల్ పాస్ బుక్స్ ను పరపతి సంఘం గౌరవ సలహాదారులు...
ధర్మారం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సాంబయ్య
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా ప్రధానోపాధ్యాయులు వై సాంబయ్య బాధ్యతలనుస్వీకరించారు.పాఠశాల ఎస్ యమ్ సి సభ్యులు కొక్కొండ శ్రీకాంత్ ...
కేసీఆర్ మనసు మార్చాలని భద్రకాళి అమ్మవారికి సమగ్ర ఉద్యోగుల పూజలు
గీసుగొండ; రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 23వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా బుధవారం దీక్షా శిబిరం హన్మకొండ ఏకశిలా పార్క్...
గృహలక్ష్మి పనులకు శంకుస్థాపన
జై భారత్ వాయిస్ గీసుకొండ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి కార్యక్రమంలో భాగంగా చంద్రయపల్లి గ్రామంలో గృహ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు మైదంశెట్టి శోభ దామోదర్...
లయన్స్ క్లబ్ అధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహములు పంపిణి
జై భారత్ వాయిస్ వరంగల్పర్యావరణ పరిరక్షణ కొరకు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయక మట్టి విగ్రహములకు పూజలు జరపాలని లయన్స్ క్లబ్ హనుమకొండ...
ఘనంగా విశ్వకర్మ యజ్ఞమహోత్సవం
జై భారత్ వాయిస్ గీసుకొండ గ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో. శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞమహోత్సవంను...
నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వరం
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంమనుగొండలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులైన చాపర్తి సావిత్రి లచ్చయ్య ఇంటి ముగ్గు పోసి నిర్మాణ పనులను...
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి
జై భారత్ వాయిస్ గీసుకొండఅంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలనితెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్స్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వీరగొని నిర్మలదేవి డిమాండ్...
ఉదృతంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు
గీసుగొండ రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దీక్షలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. బుధవారం కు దీక్షలు 19వ రోజుకు...
మచ్చ పూర్ లో పంటనష్టపరిహార చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్
గీసుగొండ *మచ్చాపుర్ లో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..* *పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభం,శంఖుస్థాపన..* గీసుగొండ మండలం మచ్ఛాపుర్ గ్రామంలో...
బంజారా భవన్ కు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన
గీసుగొండ మండలం హర్జ్యా తండాలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం మరియు రూ.2కోట్ల 40 లక్షలతో హర్జ్య తండ నుండి మంగలితండ వరకు...
సర్వశిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన
రెగ్యులరైజ్ చేయాలని సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షలు 16వ రోజుకు చేరాయి. సోమవారం వారు హరిదాసు వేషాధారణలో భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో...
పోచమ్మ తల్లికి బిజెపి నాయకుల పూజలు
జై భారత్ వాయిస్ సంగెంసంగెం మండలం షాపురం గ్రామంలోశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డాక్టర్ పెసరు విజయచందర్...
టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు
జై భారత్ వాయిస్ వరంగల్టీఎన్జీఓ.స్ యూనియన్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ ,ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి వేడుకలను కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం లో గల...
ప్రతీ గిరిజన జర్నలిస్ట్ సంక్షేమానికి కృషి*- రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న నాయక్
జై భారత్ వాయిస్ నర్సంపేట: రాష్ట్రంలోని ప్రతీ గిరిజన జర్నలిస్ట్ సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న...
10న ఉచిత మెగా కంటి వైద్య పరీక్ష శిబిరం
జై భారత్ వాయిస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ నగరంలోనిదర్శన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన ఉచిత మెగా కంటి వైద్య పరీక్ష శిబిరం నిర్వహించబడుతుందని...
రాత్రి దీక్షలు
సర్వశిక్ష ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని చేస్తున్న దీక్షలు 13వ రోజుకు చేరాయి. శనివారం రాత్రి వరకు దీక్షలు కొనసాగించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను...
రజిని కి జిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డు
గీసుగొండ మండలంలోని వంచనగిరి కస్తూర్బా బాలిక విద్యాలయంలో సోషల్ సీఆర్టీ గా పనిచేస్తున్న పాశికంటి రజినికి జిల్లా ఉత్తమ ఉపాద్యాయురాలు పురస్కారం లభించింది. వరంగల్ లో జరిగిన...
వైభవంగా శ్రీవారికి తిరుప్పావడ సేవ
(జై భారత్ వాయిస్ )వరంగల్ సిటీ, సెప్టెంబర్ 9 : నిజ శ్రావణ మాసం 4వ శనివారం వరంగల్ బట్టల బజారులోని బాలానగర శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో...
సిఎం కేసీఆర్ తోనే తెలంగాణ పదిలం. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం పదిలంగా ఉంటదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.శనివారం గీసుకొండ మండలంలోనిధర్మారం గ్రామంలో ఏమ్మేల్యే పర్యటించారు.పలు కాలనీలలో కాలినడకన తిరుగుతూ...
కుమ్మరులకుఅన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రతినిధ్యం కల్పించాలి
జై భారత్ వాయిస్ వరంగల్ గీసుకొండ మండలంలో పరకాల నియోజకవర్గ కుమ్మర్ల ఆత్మగౌరవ రౌండ్ టేబుల్ సమావేశం వరంగల్ జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి అద్వర్యంలో నిర్వహాంచారు....
మంత్రి కేటీఆర్bకి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
జై భారత వాయిస్ warangal వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనపై నమ్మకంతో రెండవసారి ప్రకటించడం పట్ల దుబాయ్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని...
పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీఓస్ నాయకులు
జై భారత్ వాయిస్ వరంగల్ పరకాల ఎమ్మెల్యే చల్లధర్మా రెడ్డి జన్మదిన్నాన్ని పురస్కరించుకొని టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ...
ఎలుకుర్తి హవేలిలో శ్రీకృష్ణాజన్మష్టమి ప్రత్యేక పూజలు
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీకృష్ణాజన్మష్టమి పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల పురుషోత్తమచారి ప్రత్యేక....
కేయూ దూర విద్యలో డిగ్రీ, పి. జి కోసం నోటిఫికేషన్ జారీ
జై భారత్ వాయిస్ హన్మకొండ ) 2023-2024 విద్యా సంవత్సరము కోసం కాకతీయ విశ్వావిద్యాలయం దూర విద్యలో డిగ్రీ, పి. జి కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని...
రంగశాయిపేట లోని విస్ డం. పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు
( జై భారత్ వాయిస్ రంగశాయిపేట రిపోర్టర్ జ్యోతి ) వరంగల్ లోని రంగశాయిపేటలో విజ్ డం పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులే...
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
(జై భారత్ వాయిస్ గీసుగొండ )సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొనిగ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం లోని ఎస్. ఎస్ డిగ్రీ కాలేజీ లో...
రంగాపురం లో ఘనంగా గురు పుజోత్సవం
రంగాపురంలో ఘనంగా గురుపూజోత్సవం (జై భారత్ వాయిస్ నల్లబెల్లి) నల్లబెల్లి మండలం రంగాపురం ఉన్నత పాఠశాలలో మంగళవారం గురుపూజోత్సవం ఘనంగా జరిగింది .గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో...
గీసుకొండలో భగవద్గీత పారాయణం
జై భారత్ వాయిస్ గీసుగొండ ప్రజలందరూ ధర్మ బద్ధంగా నడుచుకేందుకు భగవద్గీత పారాయణం ఉపయోగపడుతుందని చిన్మయ మిషన్ హన్మకొండ శాఖ ఇంఛార్జి లతిక మాతాజీ, అన్నారు గీసుకొండ...
సాంఘిక సంక్షేమ మహిళ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, డిఎంహెచ్ఓ తనిఖీ
( జై భారత్ వాయిస్ వరంగల్ స్టాప్ రిపోర్టర్ సాంబశివరావు )వరంగల్ జిల్లాలోని రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చెందిన సాంఘిక సంక్షేమ మహిళ హాస్టల్ ను ...
గీసుకొండ మండలంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
శ్రావణమాసం పవిత్ర మాసం కావడంతో మహిళలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు వివరాల్లోకెళ్తే గీసుకొండ మండలంలోని గీసుకొండ మనుగొండ ఎల్కుర్తి హవేలీ ధర్మారం...
జర్నలిస్ట్ ఫోరమ్ ద్వితీయ ప్లినరీ పోస్టర్ ఆవిష్కరన
జై భారత్ వాయిస్ : వరంగల్ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ, తేదీన సికింద్రాబాద్ లో జరుగు మున్నూరు కాపు జర్నలిస్ట్...
కృష్ణా నగర్ లో పాడిపశువులకి గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు
వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కృష్ణా నగర్ గ్రామం లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడిపశువులకి గాలికుంటు , లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేయడం...
డిఆర్డిఓ సంపత్ రావు మచ్చాపూర్ గ్రామంలో సందర్శించారు
జై భారత్ వాయిస్ గీసుకొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుల లో సేంద్రియ ఎరువును తయారు చేసుకొని వాటిద్వారా ఆదాయాన్ని పొంది గ్రామాలను మరింత అభివృద్ధి...
భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం
జై భారత్ వాయిస్ ఓరుగల్లువరంగల్. శ్రావణమాసం పౌర్ణమి సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం అర్చకులునిర్వహించినారు...