Category : హన్మకొండ జిల్లా
ఇస్రో కోఆర్డినేటర్లుగా జితేందర్, సరిత నియామకం!
(జై భారత్ వాయిస్ హన్మకొండ) భారతీయ అంతరిక్ష నౌకా నిర్వహణ కేంద్రం (ఇస్రో) వరంగల్ ప్రాంతీయ కోఆర్డినేటర్లుగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫిజిక్స్ విభాగం...
వైద్య సిబ్బంది, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలి.
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) ఆత్మకూరు మండల కేంద్రం లోఅధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించవలసిన బాధ్యత ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.బుధవారం...
తెలంగాణలో రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తాం సిఎం రేవంత్ రెడ్డి
(జై భారత్ వాయిస్ న్యూస్ కాళేశ్వరం). తెలంగాణలో రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాటిని అద్భుతంగా...
రైతులకు సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి– పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ప్రభుత్వం సన్న కారు చిన్న కారు రైతులకు సహకార సంఘాల ద్వారా సేవలు అందించేందుకు కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి...
మద్యం తాగి వాహనాలు నడిపి కేసులు నమోదు చేస్తాం_ సీఐ సంతోష్
జై భారత్ వాయిస్ ఆత్మకూరు)వాహనదారులు ఎవరైనా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆత్మకూరు సీఐ సంతోష్ హెచ్చరించారు. ఆదివారం ఆత్మకూరు మండలం...
ఫుల్ షర్ట్స్ వేసుకున్న విధ్యార్ధులకు పరీక్ష హల్ లోకి నో ఎంట్రీ, పోలీసుల నిఘా నీడలో ప్రవేశ పరీక్ష
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరగనున్న నీట్ (యూ.జి) పరీక్ష సజావుగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు....
ప్రజా సమస్యలపై స్పందిస్తా కార్యకర్తల వెన్నంటి ఉంటా -దళిత రత్న నత్తి కోర్నెల్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):ప్రజా సమస్యల పై స్పందించి కార్యకర్తల వెన్నంటి ఉంటానని అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత, దళిత రత్న నత్తి కోర్నెల్ అన్నారు....
లింగ సమానత్వం ద్వారా బాలల పరిరక్షణ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):లింగ సమానత్వం ద్వారా బాలల పరిరక్షణసాధ్యమవుతుందని ఆత్మకూరు మండల పరిషత్ అధికారి ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు.ఆత్మకూరు మండలo లోని గ్రామపంచాయతీ కార్యాలయం లో...
Kcr నా కళ్లముందే తెలంగాణ ఆగమైతుంటే.నాకు దుఃఖం కలిగిస్తోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
(జై భారత్ వాయిస్ న్యూస్) హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నాడు జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనసమూహం...
జనసంద్రంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.
జనసంద్రంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండబీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనసమూహం తరలివచ్చారు....
భూభారతి చట్టంపై రైతులు, ప్రజలు అవగాహనను పెంపొందించుకోవాలి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని జి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రజాపాలన ప్రగతి బాట భూభారతి చట్టం, భూ పోర్టల్ పై...
శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసుల శాంతి ర్యాలీ
(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ) గ్రేటర్ వరంగల్ నగరంలోని హనుమకొండ సుబేదారి శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసుల ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రవాదుల చర్యలకు వ్యతిరేకంగా...
నీరుకుళ్ళ వాసికి సివిల్స్ లో 255 ర్యాంకు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు),హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామానికి చెందిన పోతరాజు హరిప్రసాద్ సివిల్స్ లో ఆల్ ఇండియా లో 255 ర్యాంకు సాధించారు...
ఈదురు గాలులు- భారీ వర్షానికి వరి పంట నష్టం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండలంలోని నీరుకుల్ల గ్రామంలో రాత్రి భారీగా వీచిన గాలులకు కురిసిన భారీ వర్షానికి ఓ రైతుకు చెందిన రెండేకరాల వరి పంట...
బాల్య మిత్రుడికి ఆర్థిక సహాయం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో 1996_ 1997సంవత్సరంలో ఎస్ఎస్సి బ్యాచ్ చదువుకున్న విద్యార్థులలో తమ తోటి మిత్రుడు...
అంబేద్కర్ కు ఉపాధ్యాయ నేతల ఘన నివాళులు
(జై భారత్ వాయిస్ హన్మకొండ);భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హన్మకొండ లోని అంబేద్కర్ విగ్రహానికి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్...
అంబేద్కర్ జ్ఞాన యాత్రను విజయవంతం చేయండి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపు
(jaibharathvoicenews hanamakonda)ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈనెల 14వ తేదీ సోమవారం నిర్వహిస్తున్న జ్ఞాన యాత్రలో...
పోలీసుల పరిశీలనలో బిఆర్ఎస్ సభ అనుమతి
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండబిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి నెల 27వ తేదిన ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న సభ...
ఐస్ క్రీమ్ తయారీ దారుకు పెనాల్టీ.
గ్రేటర్ వరంగల్ నగరంలోఅపరిశుభ్ర పరిస్థితుల్లో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న దుకాణదారు కు రూ.18 వేల పెనాల్టీ విధించినట్లు బల్దియా ముఖ్య ఆరోగ్య అధికారి రాజారెడ్డి తెలిపారు....
తిరుమలగిరి లో సీతారాముల కళ్యాణం
ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా వేదమంత్రాలతో వేదమూర్తులతో నిర్వహించారు సీతమ్మవారినీ దూడం శ్రీదేవి మల్లేశం ఇంటి నుండి వేదమంత్రాలతో మేళా తాళాలతో...
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
(జై భారత్ వాయిస్ఆత్మకూరు) :శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు మండల కేంద్రంలోని వేణు గోపాల స్వామి ఆలయం లోను షిరిడి సాయిబాబా ఆలయంలో, నీరుకుల్ల లోని శ్రీ...
దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకుని జీవన విధానాన్ని అలవర్చుకోవాలి
తెలంగాణ సాయుధ పోరాటం తొలి పోరాటయోధుడు దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకుని జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అన్నారు. దొడ్డి కొమురయ్య 98వ జయంతిని...
ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పరీక్షలు ప్రారంభం!
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బిఏ, బీకాం, బీఎస్సీ నాలుగవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమైనవి. పరీక్షల...
పేదల కోసమే సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);పేదల మధ్యతరగతి ప్రజల కోసమే సన్న బియ్యం పంపిణీ చేస్తూ, ఆహార భద్రత, ఉపాధి హామీ చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి...
2 నుండి ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు!
జై. భారత్ వాయిస్ న్యూస్ .హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ ,బీకాం ,బీఎస్సీ 4,(నాలుగవ )సెమిస్టర్ ,6(ఆరవ) సెమిస్టర్ పరీక్షలు రెండవ...
హ్యూమన్ రైట్స్ఆత్మకూరు మండల చైర్మన్ గా బొల్ల నరేష్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు, హన్మకొండ జిల్లా ) జాతీయ హ్యూమన్ రైట్స్ కమిటీ మండల చైర్మన్ గాకొత్తగట్టు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొల్ల నరేష్...
ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయొద్దు …….
ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయొద్దు …….సెకండ్ గ్రేడు టీచర్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మురళి.(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల...
రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం వచ్చే డిసెంబర్ నాటికి దేవాదుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*
జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ: గత పదేళ్ల నుంచి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల...
గణిత శిక్షణ శిబిరానికి హాజరైన విద్యార్థులకు అభినందన
గణిత శిక్షణ శిబిరానికి హాజరైన విద్యార్థులకు అభినందన యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు పి. సాయికిరణ్, సంధ్యా రాణి ప్రతిష్టాత్మక మ్యాథమెటిక్స్ ట్రైనింగ్ అండ్...
ఆర్ట్స్ కళాశాలలో ఇఫ్తార్ విందు!
హన్మకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం రాత్రి ఇఫ్తార్ విందు కళాశాల క్యాంటీన్లో ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించారు....
ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) పోలీసుల గౌరవ మర్యాదలు పెంపోందించే విధంగా నిజాయితీగా పోలీస్ అధికారులు పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్...
వెంటిలేటరు మీద చికిత్స లో తెలంగాణ ఉద్యమకారుడు-ఆదుకోవాలని కుటుంబ సభ్యుల వినతి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ) ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో చురుకుగా పనిచేసిన కార్యకర్త నేడు రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో వెంటి...
ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
అమాయక వ్యవసాయదారులను లక్ష్యంగా చేసుకోని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందులు విక్రయిస్తున్న ముఠాలోని ఏడుగురిని ప్రస్తుతం టాస్క్ఫోర్స్ ,మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా...
హనుమకొండ జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
హనుమకొండ: సిద్దిపేట- ఎల్కతుర్తి జాతీయ రహదారి 765డీజీ పరిధిలో జిల్లాకు సంబంధించి నిర్మాణంలో ఉన్న రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను హనుమకొండ...
క్షయ వ్యాధి లక్షణములు మరియు జాగ్రత్తల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
మార్చి 24, ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ నగరం కాజీపేట్ లోని డీజిల్ లోకో షెడ్ లో క్షయ వ్యాధి అవగాహన సదస్సు...
బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది-మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం చట్టసభలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవోను విడుదల చేసిన ప్రభుత్వానికి బీసీలు...
హోలీ పండుగ వేళ .తీన్మార్ స్టెప్పులతో దద్దరిల్లిన కమిషనరేట్ కార్యాలయము
హోలీ వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో అధికారులు, సిబ్బంది తీన్మార్ స్టెప్పులతో సందడి చేసారు. హోలీ పండుగను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా జరుపుకున్నారు....
హనుమకొండ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో హోలీ సంబరాలు
జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తన క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, టీజీవో ప్రతినిధులు, అధికారులతో కలిసి హోలీ వేడుకల్లో...
Erragattu gutta 14నుండి18వరక ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ )కలియుగ దైవం కోరిన కోరికలను నెరవేరుస్తూ ఆపద మొక్కుల వాడిగా, వెంకటేశ్వరుడిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు హనుమకొండ జిల్లా...
ముఖ్య మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి *
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ మీద సీఏం నిల బెట్టుకోవాలని రేవంత్ రెడ్డి ఎమ్మార్పీ ఎస్ ఆత్మకూరు మండల అధ్యక్షులు నద్దునూరు...
24×7ప్రజలకు అందుబాటులో వుంటూ సేవలందిస్తాం వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండనిరంతరం ప్రజలకు సేవలదిస్తూ 24 x 7 ప్రజలకు అందుబాటు లో ఉంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు....
పత్తిపాకలో మహిళా దినోత్సవ వేడుకలు
(జై భారత్ వాయిస్ న్యూస్ శాయంపేట )అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పత్తిపాకలో మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ఈ...
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జామాయిల్ తోట దగ్ధం
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):ఏపుగా పెరిగిన జామాయిల్ తోటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోట మొత్తం దగ్ధమైన సంఘటన శాయంపేట మండలం పత్తిపాక శివారులో చోటుచేసుకుంది....
ఆత్మకూరు లో బీరన్న ప్రతిష్టాపన మహోత్సవం.
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా వేద పండితుల వేదమంత్రోత్సవాలతో శ్రీ మహంకాళి బీరన్న నందీశ్వర, సింహ వాహన...
ఘనంగా చత్రపతి శివాజీ చక్రవర్తి జయంతి
ఘనంగా చత్రపతి శివాజీ చక్రవర్తి జయంతి(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ని ఆత్మకూరు మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ పర్వతరాజు...
స్థానిక ఎన్నికల ప్రక్రియ పై అవగాహన సదస్సు– ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి
జై భారత్ వాయిస్ ఆత్మకూరు):త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ పరిశీలన ఎన్నికల ప్రక్రియ పై అధికారులకు అవగాహన కల్పించామని అత్మకూరు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి...
రసూల్ పల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రసూల్ పల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామంలో శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షుడు అరవింద్...
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదకు లబ్ధి చేకూరేవిధంగా ఎంపిక జరగాలి
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి పేదకు లబ్ధి చేకూరేవిధంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలనిరాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,...
రాష్ట్రస్థాయి సీఎం కప్ యోగా పోటీలకు పత్తిపాక విద్యార్థులు
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండహనుమకొండ జిల్లా కేంద్రంలోని జె ఎన్ ఎస్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రతిష్టాత్మకమైన చీఫ్ మినిస్టర్ కప్ అండర్ 19 యోగా...
వరంగల్ జిల్లాలో డబ్ల్యూజేఐ ఆవిర్భావం
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:భారతీయ మజ్దూర్ సంఘ్ కు అనుబంధంగా ఏర్పడి పాత్రికేయుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్...
గంజాయి రవాణా చేస్తున్న ఆటో డ్రైవర్ అరెస్ట్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):వరంగల్ లో కొనుగోలు చేసి ఆటోలో ఆత్మకూరు మండలం పెద్దాపురం తరలిస్తున్న ఎండు గంజాయిని అక్కంపేట తోరణం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం...
హాస్టల్ పరిసరాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ప్రైవేట్ హాస్టల్స్ తప్పని సరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులకు సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా హనుమకొండ డివిజనల్ పోలీసుల...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు నత్తి కోర్నేల్ ఎంపిక
(జై భారత్ వాయిస్. న్యూస్ ఆత్మకూరు ):ఆత్మకూరు మాజీ ఎంపీటీసీ నత్తి కోర్నెల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారని బహుజన సాహిత్య అకాడమి...
తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)తెలంగాణ 60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేసిన గొప్ప నేత తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ అని తెలంగాణ ఇచ్చిన...
టెక్స్ టైల్ పార్క్ సభను విజయ వంతం చేయాలి-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి
జై భారత్ వాయిస్ ఆత్మకూరు):కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన సభను విజయ వంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి...
కాంగ్రెసు పార్టీ అభివృద్ది కి కృషి చేస్తా
జై భారత్ వాయిస్ ఆత్మకూరు )కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తానని ఆత్మకూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తనుగుల సందీప్ అన్నారు. గురువారం మండల...
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)ఆత్మకూరు: మధ్యాహ్న భోజనం పథకానికి ప్రభుత్వం నిధులు పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య...
ఆత్మకూరు తాపీ మేస్త్రిల సంఘం అధ్యక్షులు గా మంద రవి
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):ఆత్మకూరు శ్రీ విఘ్నేశ్వర భవన నిర్మాణం తాపీ మేస్త్రిల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏకగ్రీవంగా నూతనకమిటీ ఎన్నిక జరిగింది.ఆత్మకూరు తాపీ...
భద్రకాళి చెరువు పూడికతీత పనులకు దేనికి ఎంత ఖర్చవుతుంది
(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు లోని భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య...
సెంట్ థెరిసా పాఠశాల లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు
(జై భారత్ వాయిస్ న్యూస్ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని సెయింట్ థెరీసా ఉన్నత పాఠశాలలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జాయిస్...
సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలి
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండహనుమకొండ: సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) వివరాలను అత్యంత జాగ్రత్తగా ఈ...
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలి
(జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 23)హనుమకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, గురుకులాలు, కెజీబీవీలు, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం...
నాటు వైద్యం పేరుతో వృద్ధులకు వద్దబంగారు వస్తువులు ఎత్తుకెళ్లిన నిందితుల అరెస్టు
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు నవంబర్ 22): నాటు వైద్యం పేరుతో మాయ మాటలు చెప్పి వృద్ధ దంపతులను బూరడి కొట్టించి వృద్ధ మహిళ మెడలోని...
విద్యార్థులు తార్కిక ఆలోచనలు పెంపొందించుకోవాలి
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు): జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం నాడు ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్ట్, మండల...
హైదరాబాద్ కు దీటుగా వరంగల్ ను అత్యుత్తమంగా అభివృద్ధి చేస్తాం..ఇందుకోసం నేను నిద్ర పోను..
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండవరంగల్ నగరాన్ని హైదరాబాద్ కు దీటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధి...
Kaloji కాకతీయుల కళల కాణాచికి మరో మణిహారం.కాళోజీ కళాక్షేత్రం ప్రారంభనికి శుభమూహూర్తం
జై భారత్ వాయిస్ న్యూస్ :హనుమకొండ, నవంబర్ 17 (kakathiya)కాకతీయుల కళల కాణాచికి మరో మణిహారం.ఓరుగల్లు సిగలో మరో మందారం..మురిసిపోతున్న కళామతల్లి.కాళోజీ కళాక్షేత్రం ప్రారంభనికి శుభమూహూర్తం తేదీ...
కలెక్టరేట్ లో మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో హంటర్ రోడ్డు లోని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు.వైద్య శిబిరాన్ని ...
వసతిగృహాలను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తనిఖీలు
జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ నవంబర్ 12:వసతిగృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అన్నారు.ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో...
పంచలింగాల శివాలయం అద్భుతం
పంచలింగాల శివాలయం అద్భుత బిజెపి పరకాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ కాళీ ప్రసాద్(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):కాకతీయుల కాలంలో నిర్మించిన పంచలింగాల శివాలయం ను అద్భుతంగా పునర్...
వికారాబాద్ కలెక్టర్ మీద జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర తహశీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర నేతల ఖండన
( జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 11)విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ని కొంతమంది రైతుల పేరు మీద జరిపిన దాడికి,...
ప్రారంభానికి ముస్తాబైన ఆత్మకూరులోని పంచకూట శివాలయం
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలో అత్యంత భక్తితో నిర్మిస్తున్న శ్రీ పార్వతీ సమేత మహాదేవ పంచకూట ఆలయం ప్రారంభానికి ముస్తాబయింది. నాటి కాకతీయ...
వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి యోగా పోటీలు
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి 17 సంవత్సరాల బాల బాలికల యోగా ఆసనముల పోటీలు హన్మకొండ జవహర్...
అన్ని వర్గాల అభ్యున్నతి కోసమే కుల గణన- పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి కోసమే ప్రజా ప్రభుత్వం కుల గణన చేపడుత్తున్నదని పరకాలశాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.ఆత్మకూరు...
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి. డిఎంహెచ్ఓ. డాక్టర్ అప్పయ్య
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) :: హన్మకొండ జిల్లా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ డిఎం అండ్...
ఫిర్యాదులపై తక్షణమే కేసులు నమోదు చేయండి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):నేరఆరోపణ తో వచ్చే ఫిర్యాదులపై స్టేషన్ అధికారులు తక్షణమే కేసు నమోదు చేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝు తెలిపారు....
అత్మకూరు పాఠశాల ను ఆకస్మికంగాచేసిన కలెక్టర్ ప్రావీణ్య.-పరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : ఆత్మకూరు జిల్లా పరిషత్ పాఠశాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని...
అట్టహాసంగా ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం
అట్టహాసంగా ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంపరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ హాజరైనారు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు)ఆత్మకూరు...
అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత
జై భారత్ వాయిస్ న్యూస్ దామెరహన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామ శివారులో నుండి అక్రమంగా టిప్పర్ లలో మొరం తరలిస్తుండగా దామెర ఎస్....
పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బతుకమ్మ సందడి
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ అక్టోబర్ 08వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు. బతుకమ్మ నవరాత్రులను పురస్కరించుకొని మహిళా పోలీస్ సిబ్బంది...
ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన బుక్ లెట్ ను ఆవిష్కరించిన కలెక్టర్ ప్రావీణ్య
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించి హన్మకొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవల వివరాలతో కూడిన బుక్ లెట్ ను హనుమకొండ...
పర్యావరణహితానికి క్లాత్ బ్యాగులను వినియోగించాలి- హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
హనుమకొండ: పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగులనే వినియోగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.సోమవారం హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో మెప్మా ఆధ్వర్యంలో తయారుచేసిన పర్యావరణహిత...
సర్పంచి, ఎంపీపీ టు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా
ఆత్మకూర్ మార్కెట్ చైర్మన్ గా బీరం సునంద సుధాకర్ రెడ్డి...
మత్స్యకారుల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..
+జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ అక్టోబర్ 04)సహకార సంఘాలు ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక భూమిక. భీమా పథకం ద్వారా సహకార సంఘాల సభ్యులకు 5 లక్షల...
పిల్లలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకోవాలి
(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ అక్టోబర్ 04)దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ శ్రీరామ్ కాలనీలో భువనేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో అత్యంత్య వైభవోపేతంగా పూజ...
ప్లాస్టిక్ రహిత సంచుల తయారీ కేంద్రాన్ని సందర్శించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ అక్టోబర్ 3 హనుమకొండలోని మల్లిఖాంబా మనోవికాస కేంద్రంలో అంగవైకల్యం కలిగిన పిల్లలు తమలో ఉన్న నైపుణ్యంతో తయారుచేస్తున్న ప్లాస్టిక్ రహిత సంచులు...
పిడుగుపడి చనిపోయిన కౌలు రైతు కుటుంబాలని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
జైభారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూర్ అక్టోబర్ 3 పిడుగుపడి చనిపోయిన కౌలు రైతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి 10 లక్షల రూపాయల ఎక్సగ్రేషియా, మరియు ఒక్కొక్క కుటుంబానికి...
చౌటపల్లి లో పలు అభివృద్ధిని కార్యక్రమాల్లో మంత్రి సీతక్క
జైభారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట అక్టోబర్ 3ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలో భవన నిర్మాణం మరియు 500 మెట్రిక్ టన్నుల...
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ అక్టోబర్ 3
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ అక్టోబర్ 3పద్మాసనే పద్మఊరూ పద్మాక్షి పద్మసంభవే। త్వం మాం భజస్వ పద్మాక్షి యేనసౌఖ్యం లభ్యామ్యహం॥దేశి శరన్నవత్రి ఉత్సవాలలో భాగంగా హనుమకొండలోని పద్మాక్షి...
గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం!-సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలంలోని హౌస్ బుజ్జూర్...
డీజే సౌండ్ సిస్టమ్ వినియోగం నిషేధం
జై భారత్ వాయిస్ న్యూస్ దామెర అక్టొబర్ 02వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం...
గురుకుల్ ది స్కూల్ లో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు
జైభారత్ వాయిస్ న్యూస్ అక్టోబర్ 01 హనుమకొండ-తెలంగాణ ఆడపడుచుల విశిష్ట పండుగైన బతుకమ్మ ఉత్సవాలు గురుకుల్ ది స్కూల్ లో నిర్వహించినారు విద్యార్ధినీలు రకరకాల పూలతో బతుకమ్మలను...
పద్మ బ్రాహ్మణులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలి
జైభారత్ వాయిస్ న్యూస్ అక్టోబర్ 01 పరకాల -పద్మ బ్రాహ్మణులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలని పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘంహనుమకొండ జిల్లా అధ్యక్షులు మలిపెద్ది...
హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 హనుమకొండఎస్ ఎస్ యు విద్యార్థి పోరు యాత్ర ముగింపు విజయోత్సవ సభ. సొమవారం జరిగింది.స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా...
కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30హనుమకొండహనుమకొండ పరిధిలోని 51 వ డివిజన్లో కే ఎల్ ఎన్ కాలనీ అభివృద్ధి సేవ కమిటీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని...
ఇంటింటి జ్వరం సర్వే అందరూ సద్వినియోగం చేసుకోవాలి
*ఇంటింటి జ్వరం సర్వే అందరూ సద్వినియోగం చేసుకోవాలి* హన్మకొండ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 హనుమకొండ ప్రతినిధి:- మహానగరంలోని అన్ని మురికివాడలలో వైద్య శిబిరాలు ఏర్పాటు...
వడ్డేపల్లిలో నూతన చర్చి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
*వడ్డేపల్లిలో నూతన చర్చి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే* హన్మకొండ//వడ్డేపల్లి జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 హనుమకొండ ప్రతినిధి:- వరంగల్ పశ్చిమ నియోజకవర్గ...
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న బిఆర్ఎస్ శ్రేణులు
*సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న బిఆర్ఎస్ శ్రేణులు* హన్మకొండ//నయీమ్ నగర్ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 29 హనుమకొండ ప్రతినిధి:- కేటీఆర్ వ్యాఖ్యలపై...
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
*మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి* హన్మకొండ//కాజీపేట//సిద్ధార్థ నగర్ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 29 హనుమకొండ ప్రతినిధి:- వరంగల్ పశ్చిమనియోజకవర్గం కాజిపేట పరిధిలోని 61వ డివిజన్ సిద్దార్థ...