Category : హన్మకొండ జిల్లా
ఉమ్మడి వరంగల్ జిల్లా పదవ తరగతిలో ఉత్తీర్ణులైన గౌడ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు
*ఉమ్మడి వరంగల్ జిల్లా పదవ తరగతిలో ఉత్తీర్ణులైన గౌడ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు* హన్మకొండ జిల్లా//హంటర్ రోడ్డు జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 29 హనుమకొండ ప్రతినిధి:-...
చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసిన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు మేయర్ ఎమ్మెల్యేలు ఎంపీ
*చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసిన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు మేయర్ ఎమ్మెల్యేలు ఎంపీ* హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 26...
ఛలో హైదరాబాదును విజయవంతం చేయండి. జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్
*ఛలో హైదరాబాదును విజయవంతం చేయండి. జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్* హన్మకొండ జిల్లా//పరకాల జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 26 పరకాల ప్రతినిధి:- పరకాల పట్టణంలో ఉన్న...
ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ దేశ సేవలో ముందుండాలి
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోఎన్ ఎస్ ఎస్ అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది .ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా...
ప్రజా ప్రతినిధులు,అధికారులు ప్రజలకు సేవకుల్లాగా పని చేయాలి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)ప్రజా ప్రతినిధులు.. అధికారులు ప్రజలకు సేవకుల వలె పని చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూర్ మండల...
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏచూరి సస్మరణ సభ
జైభారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ సెప్టెంబర్ 24సీతారాo ఏచూరి ఆశయాలను కొనసాగించాలి. ఆయన మరణం ఈదేశానికి తీరనిలోటుని ఉపాధ్యాయ ఎమ్మెల్సీఅలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్...
ఎన్ఎస్ఎస్ అవతరణ దినోత్సవం – షీ టీం అవగాహన సదస్సు*
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 23 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ లోని సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు ఎన్ఎస్ఎస్ అవతరణ దినోత్సవ సందర్భంగా పలు రకాల...
మాటల ప్రభుత్వం కాదు – చేతల ప్రభుత్వం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 23 హనుమకొండ మాటల ప్రభుత్వం కాదు – చేతల ప్రభుత్వం ఇది. అర్హులకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తాం. నాడు కాంగ్రెస్...
సామాజిక పరివర్తనలో యువత కీలక పాత్ర
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 24 హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న...
Chaitanya digree college technovista చైతన్య డిగ్రీ కాలేజీలో టెక్నో విస్టా
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 23 హనుమకొండ, కిషన్ పురాలోని చైతన్య డిగ్రీ కాలేజ్ (సీడీసీ)లో నిర్వహిస్తున్న టెక్నోవిస్టా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ...
ఎల్కతుర్తి మండల కేంద్రం అభివృద్ధి చేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 23 హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న...
ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి విజయం
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 23 హన్మకొండ హంటర్ రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్ జరిగిన గ్రేటర్ వరంగల్ ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా...
prajavani ప్రజావాణి వినతులను వెంటనే పరిష్కరించాలి-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Public hearings should be addressed immediately-Hanumakonda District Collector Pravinya జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్23హనుమకొండ: ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన...
Sfi ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 22 ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇందిరానగర్ లో ఉన్న బాయ్స్ ఎస్టి, ఎస్సి సంక్షేమ హాస్టళ్లలో సభ్యత్వం...
8800002024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి బిజెపిలో సభ్యులు అవ్వండి:
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు సెప్టెంబర్ 22)ఆత్మకూరు మండలంలోని ప్రతి పోలింగ్ బూత్ లలో 200 కు తగ్గకుండా సభ్యత్వాలు చేయాలనీ బిజెపి మండల ప్రధాన...
పరకాల ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ బిల్డింగ్ నిర్మాణం అందని ద్రాక్షగా మారింది ఎస్ఎఫ్ఐ నాయకుల
*పరకాల ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ బిల్డింగ్ నిర్మాణం అందని ద్రాక్షగా మారింది ఎస్ఎఫ్ఐ నాయకుల* హన్మకొండ జిల్లా//పరకాల జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 పరకాల...
కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి నివాళీలు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు
కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి నివాళీలు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. హన్మకొండ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 హనుమకొండ ప్రతినిధి:- నేడు వరంగల్...
BJP సభ్యత్వం నమోదులో భాగంగా హనుమకొండకు విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్
*BJP సభ్యత్వం నమోదులో భాగంగా హనుమకొండకు విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్* హన్మకొండ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 హనుమకొండ ప్రతినిధి:-...
కుడా చేపట్టిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించిన ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
*కుడా చేపట్టిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించిన ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి* హన్మకొండ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 హనుమకొండ ప్రతినిధి:-...
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి
*బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి* హనుమకొండ జిల్లా/శాయంపేట జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20...
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలకు డైరీల బహుకరణ
*ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలకు డైరీల బహుకరణ.* హన్మకొండ జిల్లా//శాయంపేట మండలం జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 పరకాల ప్రతినిధి:- శాయంపేట మండల...
విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థి పోరుయాత్ర ప్రారంభించిన ఎల్తూరి సాయికుమార్ స్వేరో
*విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థి పోరుయాత్ర ప్రారంభించిన ఎల్తూరి సాయికుమార్ స్వేరో* హన్మకొండ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 హనుమకొండ ప్రతినిధి:- సంక్షేమ...
పెద్దమ్మగడ్డ దళితుల సమాదులను పరిరక్షించాలని పెద్దమ్మగడ్డ X రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న దళితులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
*పెద్దమ్మగడ్డ దళితుల సమాదులను పరిరక్షించాలని పెద్దమ్మగడ్డ X రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న దళితులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి* హన్మకొండ//పెద్దమ్మ గడ్డ జైభారత్...
హాస్టల్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎస్ఎఫ్ఐ ప్రతినిధి బొచ్చు కళ్యాణ్
*హాస్టల్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎస్ఎఫ్ఐ ప్రతినిధి బొచ్చు కళ్యాణ్* హన్మకొండ జిల్లా//పరకాల జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 పరకాల ప్రతినిధి:- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో...
Jaibharathvoice సమస్యల వలయంలో విద్యారంగం
జైభారత్ వాయిస్ న్యూస్ పరకాల సెప్టెంబర్ 19 తెలంగాణ రాష్ట్రానికి వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు...
నియోజకవర్గ అభివృద్దే నాకు లక్ష్యం
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ <span;> సెప్టెంబర్19 గ్రేటర్ వరంగల్ నగరంలోని హనుమకొండ 57వ డివిజన్ గాంధీ నగర్ లో 40లక్షల రూపాయలతో అంతర్గత రోడ్ల నిర్మాణం,...
కాంగ్రెస్ నేతల నిరసన
జైభారత్ వాయిస్ న్యూస్హ నుమకొండ సెప్టెంబర్ 18 ఏఐసీసీ ,టీపీసీసీ ఆదేశాల మేరకు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు...
పొనుగోటి సత్యనారాయణకు జాతీయ స్థాయి నంది పురస్కారం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);సామాజిక రంగం లో ఎక్కువ సేవలందించిన పొనుగోటి సత్యనారాయణకు జాతీయ స్థాయి తెలుగు వెలుగు నంది పురస్కారం లభించింది. హన్మకొండ జిల్లా...
సీతారాం ఏచూరి జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 18 జాతీయ మాజీ అధ్యక్షులు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా...
కరాటే కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో గురుకుల పాఠశాల విద్యార్థులు
(జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 17) హన్మకొండ బాల సముద్రము లోని ది గురుకుల్ పాఠశాలకు చెందిన కళ్యాణ్ రామ్ ఆరవ తరగతి గోల్డ్ మెడల్,...
అనాధ వృద్ధులకు భోజనాలు
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 17 హనుమకొండ హనుమకొండ ప్రశాంత్ నగర్ సహృదయ అనాధ ఆశ్రమంలో పర్వతగిరి మండల అధ్యక్షుడు జటోత్ శ్రీనివాస్ నాయక్ కుమారుడు జటోత్...
శాయంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయజెండా ఆవిష్కరణ*
తెలంగాణ సమాజానికి రాచరికం పరిసమాప్తమై ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన అద్భుత పరిణామమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ప్రభుత్వాదేశానుసారం ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా మంగళవారం...
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలిజైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 17 ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ...
టీటీడీ వద్ద జంక్షన్ ను మంత్రి కొండ సురేఖతో కలిసి ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 17హన్మకొండ టిటిడి జంక్షన్ వద్ద బల్దియా ఆధ్వర్యంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన జంక్షన్ ను రాష్ట్ర దేవాదాయ అటవీ...
వరంగల్ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ సెప్టంబర్ 17హనుమకొండ: హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారని...
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 17సెప్టెంబర్ 17నప్రజాపాలన దినోత్సవం సందర్బంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోహనుమకొండ జిల్లా...
శ్రీ మత్స్యగిరి స్వామి గుడికి చేయూత
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 పరకాల శాయంపేట మండల కేంద్రంలోని కాకతీయుల కాలంనాటి శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయానికి పంచాయతీ రాజ్ రిటైర్డ్ డిప్యూటీ ఇంజనీర్...
విశ్వేశ్వరయ్య విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 హనుమకొండ ప్రతినిధి:-సాంకేతిక రంగంలో విప్లవాల సృష్టించి భారత దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి భారతరత్న మోక్షగుండం...
సి. ఆర్. రావు ఒలంపియాడ్-2004″ గురుకుల్ దిస్కూల్ పాఠశాల విద్యార్థి ప్రతిభ
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 హనుమకొండ ప్రతినిధి:-హన్మకొండ బాలసముద్రంలోని గురుకుల్ దిస్కూల్ పాఠశాల సి. ఆర్. రావు 2024 వారు నిర్వహించిన ప్రతిభ పరీక్షలలో రాష్ట్రస్థాయిలో...
ఇతర మతాలను గౌరవిస్తూ పండుగలను జరుపుకుందాం. వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా
(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ సెప్టెంబర్ 15) ఇతర మతాలను గౌరవిస్తు సంతోషాల నడుమ పండుగలను నిర్వహించుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్...
రాజస్థాన్ కు చెందిన సైబర్ నేరస్థుడు అరెస్టు
(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ సెప్టెంబర్ దేశ వ్యాప్తంగా పెట్టుబడుల ముసుగుల్లో ప్రజలను నమ్మించి కోట్లల్లో సొమ్మును కాజేస్తున్న రాజస్థాన్ కు చెందిన సైబర్ నేరగాన్ని...
బాధితులను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ.
జై భారత్ వాయిస్ న్యూస్ దామెర సెప్టెంబర్ 14)కొద్దిరోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న దామెర మండలం ఓగ్లాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కేతిపెల్లి శ్రీధర్ రెడ్డిని,దామెర మండల...
టాటా కర్వ్ ఈవీ కార్ ని లాంచ్ చేసిన కుడా ఛైర్మన్
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 వరంగల్ ప్రతినిధి:-టాటా మోటార్స్ టాటా కర్వ్ ఈవీ, పెట్రోల్, డీజిల్ వేరియంట్ లను విడుదల చేస్తున్న సందర్భంగా వరంగల్ టాటా...
కుడా చైర్మన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఏఎంసీ డైరెక్టర్ భోగం కమల
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 హనుమకొండ పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టరుగా భోగం కమల ఎన్నికైన సందర్బంగా కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్...
చౌల్ల పల్లికి ఆర్ టీ సీ బస్సు పునరుద్ధరణ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): వరంగల్ నుండి చౌల్లపల్లి మీదుగా ఆత్మకూరు వరకు ఆర్టీసీ బస్సు ను పునరుద్ధరించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవతో...
జర్నలిస్ట్ మెరుగు శ్రీనివాస్ ను పరామర్శించిన మంత్రి సీతక్క
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 13 హనుమకొండ ప్రతినిధి:-ఉద్యమకారుడు జర్నలిస్ట్ మెరుగు శ్రీనివాస్ ఇటీవల గుండెపోటుతో హనుమకొండ రోహిణి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తరుణంలో విషయం...
శ్రీ అక్షయ ధరిని చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు అరెస్టు
పొదుపు చేసిన డబ్బుకు అధిక మొత్తంలో చెల్లిస్తామని చెప్పి చీటీలు వేయించుకుని డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నా నిరంజన్ రెడ్డి పై కేసు నమోదు చేసి అరెస్టు...
డాల్పిన్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంగా 8 ఎళ్ళ సాయి శ్రీ మృతి
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 13 హనుమకొండ హన్మకొండలోని డాల్పిన్ ఆసుపత్రిలో ఈనెల తొమ్మిదవ తేదీన జ్వరం వచ్చిందని సంవత్సరాల సాయిశ్రీ ని చికిత్స కోసం తల్లిదండ్రులు...
సీతారాం ఏచూరి మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు
*సీతారాం ఏచూరి మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు* హన్మకొండ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 12 హనుమకొండ ప్రతినిధి:- ప్రజా సమస్యలపై జీవితాంతం పోరాటం చేసిన సిపిఎం...
గణేష్ నిమజ్జనం ప్రదేశాలను పరిశీలించిన సిపి, కలెక్టర్
గ్రేటర్ వరంగల్ నగరంలో సెప్టెంబర్ 16వ తేదీన ట్రై సిటీ పరిధిలో నిర్వహించే గణేష్ నిమర్జన కార్యక్రమానికి సంబంధించి హనుమకొండ ప్రాంతంలో గణేష్ ప్రతిమలు నిమజ్జనము జరిగే...
సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి కన్నుమూత
వరంగల్ : సిపిఎం అగ్రనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. ఊపిరి తిత్తులలో ఇన్ పెక్షన్ తో గత నెల 19 నుండి...
మండల కేంద్రంలోనే ఎంపీడీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.. సిపిఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి
*మండల కేంద్రంలోనే ఎంపీడీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.. సిపిఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి* హన్మకొండ జిల్లా//ఐయినవోలు మండలంజైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 11 వర్ధన్నపేట ప్రతినిధి:-...
కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం.-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):కళలను ప్రోత్సహించి కళాకారులకు ప్రోత్సాహన్ని అందిస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. కిట్స్ ఆడిటోరియం లో మయూరి నాట్య...
కేయూ భూములపై పారదర్శనంగా సమగ్ర విచారణ చేపట్టాలి బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 కేయూ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూములపై విచారణ జరపాలని, డబ్బాల వైపు భూములు ఆక్రమణకు గురయ్యాయని భారతరాష్ట్ర సమితి విద్యార్థి...
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ను కలిసిన దారం యువరాజ్
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 హనుమకొండ :-తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ని హనుమకొండ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ముదిరాజ్ సమాజ్...
శాయంపేటలో చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి వేడుకలు
*శాయంపేటలో చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి వేడుకలు* హనుమకొండ జిల్లా// శాయంపేట మండలం జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 పరకాల ప్రతినిధి:- తెలంగాణ రైతాంగ...
వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ కడియం కావ్య
*వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ కడియం కావ్య* హన్మకొండ//హంటర్ రోడ్డు జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10...
నూతన తహసీల్దారును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
*నూతన తహసీల్దారును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు* హన్మకొండ జిల్లా//శాయంపేట మండల కేంద్రం జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 పరకాల ప్రతినిధి:- శాయంపేట నూతన తహాసీల్దారుగా...
ఆత్మహత్యలను నివారించడాన్ని ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని.. ఎంపీ డాక్టర్ కడియం కావ్య
*ఆత్మహత్యలను నివారించడాన్ని ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని.. ఎంపీ డాక్టర్ కడియం కావ్య* హన్మకొండ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 హనుమకొండ ప్రతినిధి:- ప్రపంచ...
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టేస్కాబ్ చైర్మన్ మార్నెనీ
*కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టేస్కాబ్ చైర్మన్ మార్నెనీ* హన్మకొండ జిల్లా//అయినవోలు మండలం జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 వర్ధన్నపేట ప్రతినిధి:- ఐనవోలు మండలంలోని...
కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
*కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు* హన్మకొండ జిల్లా//సుబేదారి జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10...
టిపిసిసి అధ్యక్షులు బోమ్మ మహేష్ కుమార్ ను కలిసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 హనుమకొండ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నూతనంగా నియమించ బడిన బొమ్మ మహేష్ కుమార్ ను వరంగల్ పశ్చిమ...
కాళోజీ విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించిన ఎంపీ కావ్య.
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 హన్మకొండ ప్రముఖ ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా హన్మకొండలోని ఆయన విగ్రహానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు...
తెలంగాణ సాధనలో, ప్రగతిలో కాళోజి స్ఫూర్తి
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 హనుమకొండ ప్రతినిధి:-ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హనుమకొండ కలెక్టర్ ప్రవీణ్య...
ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి: ఎంపి కడియం కావ్యం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 హనుమకొండప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం...
కమిషన్ల కోసం అభివృద్ధికి ఆటంకంగా నిలిచి కబ్జాలు చేస్తూ మహానగరాన్ని బ్రష్టు పట్టించిన మాజీ ఎమ్మెల్యే
*కమిషన్ల కోసం అభివృద్ధికి ఆటంకంగా నిలిచి కబ్జాలు చేస్తూ మహానగరాన్ని బ్రష్టు పట్టించిన మాజీ ఎమ్మెల్యే* హన్మకొండ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 హనుమకొండ ప్రతినిధి:-...
హనుమకొండ ఎస్ హెచ్ ఓ వై సతీష్ చేరువతో గుర్తుతెలియని శవాన్ని ఎంజిఎంకు తరలించి మానవత్వాన్ని చాటుకున్న పోలీస్
*హనుమకొండ ఎస్ హెచ్ ఓ వై సతీష్ చేరువతో గుర్తుతెలియని శవాన్ని ఎంజిఎంకు తరలించి మానవత్వాన్ని చాటుకున్న పోలీస్* హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్...
రక్తదానం చేయండి.. ప్రమాదాలు గాయపడ్డ వారిని రక్షించండి-కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):యువతి యువకులందరూ రక్తదానం చేసి ప్రమాదాల్లో గాయపడ్డ వారి ప్రాణాలను కాపాడాలని కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలం...
డిగ్రీ కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 కేయూకాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాల విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని , ప్రభుత్వ డిగ్రీ...
పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 పరకాల ప్రతినిధి:-పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. వివిధ పాఠశాలలో శారద...
దివిటిపల్లి లో ఘనంగా గురుపూజోత్సవం
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 వర్ధన్నపేట ప్రతినిధి:- వర్ధన్నపేట మండలంలోని, దివిటిపెల్లి గ్రామములో పాఠశాలలో సర్వేపెల్లి రాధాకృష్ణ గురుపూజోత్సవం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్...
తాడిశెట్టి విద్యాసాగర్ ను పరామర్శించిన పశ్చిమ ఎమ్మెల్యే
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్ సతీమతీ కీ.శే తాడిశెట్టి నీరజ...
పునీత మదర్ తెరిసా 27వ వర్ధంతి వేడుకలు
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 హనుమకొండ ప్రతినిధి:-వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, కాజిపేట ఫాతిమా నగర్ పారీష్ కౌన్సిల్ & మథర్ థెరిసా కమిటీ ఆధ్వర్యంలో...
ఏలాంటి ఆపద సమయాల్లోనైనా కొండా దంపతుల ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ రాంనగర్ లోని కొండా దంపతుల క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రజల...
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోహసన్ పర్తి జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 హనుమకొండ ప్రతినిధి:-అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్ ) ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో ఉన్నా...
ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక చేయూత
ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక చేయూత( జై భారత్ వాయిస్ ఆత్మకూరు):చిన్ననాడు కలిసి చదువుకున్న తోటి మిత్రుడికి ఆపద వచ్చిందంటే బాసటగా నిలిచి మేమున్నా మంటూ మిత్రునికి...
కాజీపేట దర్గా ఉత్సవాలలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
జై భారత్ వాయిస్ న్యూస్ కాజీపేట హనుమకొండ : ప్రముఖ దర్గా ఉత్సవాలుగా పేరుగాంచిన దర్గా కాజీపేట లోని హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గా...
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేసిన ఎమ్మెల్యే నాయిన
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 హనుమకొండ ప్రతినిధి:- తేలికపాటి వర్షాలకు రోడ్లపై నీళ్లు అగొద్దు. నాళాలు మూత పడేలా నిర్మాణాలు చేపట్టవద్దు.కుడా, ఆర్&బి, ఎన్...
భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి వారి 27 రోజుల నక్షత్ర దీక్ష మాల విరమణ మంత్రి పొన్నం ప్రభాకర్
*భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 హనుమకొండ జిల్లా ప్రతినిధి:- భీమదేవరపల్లి మండలంలోని భద్రకాలీ సమేత శ్రీ...
ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ రిటైర్డ్ ప్రొఫెసర్ భద్రునాయక్ మృతి*
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 యూనివర్సిటీ ప్రతినిధి:-ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ భద్రు నాయక్ కన్నుమూశారు. అతని భౌతిక దేహానికి...
ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి సమీక్షలో పాల్గొన్న కుడా చైర్మన్*
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ ప్రతినిధి:- హన్మకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, ఇతర ప్రతిపాదిత అభివృద్ధి...
సిఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి కాళోజి కళాక్షేత్రం నిర్మాణ పనులను పరిశీలిన
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ ప్రతినిధి:-ఈ నెల 9 వ తేదీన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం నాటికి అన్ని పనులను పూర్తి చేసి...
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కి ఘన నివాళులు
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 హనుమకొండ ప్రతినిధి:- సంక్షేమ పథకాలు గురించి మాట్లాడాలంటే వై.ఎస్ కి ముందు తర్వాత అని చెప్పు కోవాల్సిందేనని వరంగల్...
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి జాక్ చైర్మన్ గజ్జెల రామ్ కిషన్
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఏకశిలా పార్కు నుండి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వర్షాన్ని సైతం...
ఆపదలో ఉన్న ప్రయాణికులకు అండగా
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండహనుమకొండ: సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైల్వే ప్రయాణికులు భారీ వర్షాల కారణంగా ఆపదలో ఉండగా అధికారులు అండగా నిలిచారు. మహబూబాబాద్ జిల్లా...
హనుమకొండ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 హనుమకొండ ప్రతినిధి:- హన్మకొండ జిల్లాలో రెండు రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు మహబూబాబాదు కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్...
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డినీ వేడుకున్న నాయిని రాజేందర్ రెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 31 వరంగల్ ప్రతినిధి:- హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డిని మర్యాద...
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి :ఆత్మకూరుసిఐ సంతోష్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): రేపటి సమాజానికి విద్యార్థులు దిక్సూచి కావాలని అదేవిధంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం...
కేయూ దూరవిద్యా ప్రవేశాల గడువు సెప్టెంబర్-30సంచాలకులు వల్లూరి రామచంద్రం.
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండకాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లమా, సర్టిఫికెట్, ఓరియంటేషన్ కోర్సులలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు...
వినాయక నవరాత్రి మహోత్సవాలు- అందరు సంతోషంగా జరుపు కోవాలి:ఎస్సై పరమేశ్వర్
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):వినాయక నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆత్మకూరు ఎస్సై పరమేశ్వర్ అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మాడ్రన్ పోలీస్...
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలి: ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ప్రశాంత్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 పరకాల ప్రతినిధి:-ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను తగ్గించాలని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ జిల్లా విద్య శాఖ అధికారి...
హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 హన్మకొండ ప్రతినిధి:-హసన్పర్తి మండలంలోని ఎంజేబీ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన విద్యార్థులు
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 29 గ్రేటర్ వరంగల్ నగరంలో ఈనెల 31, సెప్టెంబర్ 1వ తేదీలలో సరూర్నగర్, హైదరాబాద్ లో జరుగనున్న తెలంగాణ...
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 29 ..నిషేధిత సి.పి.ఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు, సెంట్రల్ కమిటీ సభ్యులు కటకం సుదర్శన్...
గవర్నర్ సమావేశంలో పాల్గొన్న ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్!
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 28తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా హనుమకొండ కలెక్టర్...
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి ఎమ్మేల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హనుమకొండ ప్రతినిధి:-రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు,...
హన్మకొండలో గవర్నర్ విష్ణు దేవ్ వర్మతో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటన
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హన్మకొండ ప్రతినిధి:-హన్మకొండలో గవర్నర్ జిష్ను దేవ్ వర్మతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటించారు.. గవర్నరుతో కలిసి...
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుని మర్యాద పూర్వకంగా కలిసిన టీఎన్జీఓస్ సంఘం నాయకులు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హనుమకొండ ప్రతినిధి:-హన్మకొండ రాంనగర్ లో హన్మకొండ జిల్లా టీఎన్జీఓఎస్ సంఘం అధ్యక్షుడు నాయకులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్...
హన్మకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ ను సందర్శించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హన్మకొండ ప్రతినిధి:-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ బ్లడ్ సెంటర్ ను గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ సందర్శించారురెడ్...
తెలంగాణ గవర్నర్ ని కలిసిన వరంగల్ ఎమ్మేల్యే నాయిని రాజేందర్ రెడ్డి
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హనుమకొండ ప్రతినిధి:-వరంగల్ మహానగర పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మని ఎన్ఐటి లో మర్యాద పూర్వకంగా...