A వైయస,రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి ఘనంగా నిర్వహించారు,, జై భారత వాయిస్ కుందుర్పి కుందుర్పి మండల కేంద్రంలోని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరీ నవరాత్ర మహోత్సవములు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం 4-00 గంటలకు
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి ఆశీస్సులతో.. త్వరలో కళ్యాణదుర్గం లో KPL టోర్నమెంట్ జై భారత వాయిస్ కళ్యాణదుర్గంక: ళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
జై భారత్ వాయిస్ వరంగల్కాకతీయ ఇలవేల్పు వరంగల్ ప్రసిద్ధి గాంచిన భద్రకాళి దేవస్థానంలో శాకంభరి నవరాత్రుల ఉత్సవాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి
కాలినడకన ద్వారాకా తిరుమలకు తెలుగు తమ్ముళ్లు. నూజివీడు జై భారత్ వాయిస్ . నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలంలో గల ఆరుగోలనుపేట గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్లు
జనార్థనవరం లో ఇళ్ళస్థలాలపై విచారణ జరిపించండి. నూజివీడు జై భారత్ వాయిస్. నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలోగల జనార్థనవరం గ్రామంలో ఇళ్ళస్థలాల సమస్య పరిష్కారం చేయలంటు మండల
A ధర్మ తేజ ఉచిత కోచింగ్ ఉద్యోగార్థులకు కిట్స్ పంపిణీ చేశారు జై భారత వాయిస్, కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర
అతి చిన్న వయస్సులో చూడకుండా ప్రపంచ దేశ రాజధానులు,కరెన్సీలను ఆనర్గళంగా తెలియజేస్తున్న బాల మేధావిని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం అభినందించారు. కెయూసి
ఆత్మకూరు చెరువు కట్ట పనులు ప్రారంభం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): ఆత్మకూరు పెద్ద చెరువు కట్ట శిధిలావస్థకు చేరుకున్నదని తెలుసుకున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్
సాఫ్ట్వేర్ ఉద్యోగవకాశాలు కల్పిస్తానంటూ లక్షల్లో నిరుద్యోగుల నుండి వసూలు చేసిన సైబర్ నేరస్థుడిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు.ఈ సైబర్
జై భారత్ వాయిస్: భాగ్యనగరం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది అన్నా నాయకులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరూ కాంగ్రెస్ స్కూటీకి
దూసర్లపూడి రమణరాజు, కాకినాడ తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాపితంగా మరిడమ్మ అమ్మవారి జాతరను ఆషాఢ మాసంలో స్మరించుకుంటారు. జేష్ఠ మాస అమావాస్య నుండి ఆషాడ మాసం అమావాస్య
కుందుర్పి లో విజయవంతంగా బంద్ విజయవంతం జై భారత వాయిస్, కుందుర్పి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన బందులో భాగంగా
జై భారత్ వాయిస్ నూజీవీడు దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, పలు సంస్థల ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
A టిడిపిలో చేరిన జెడ్పిటిసి ప్రభావతమ్మ. జై భారత వాయిస్, కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం ప్రజావేదిక వద్ద ఈరోజు శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారి ఆద్వర్యంలో
తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనా అని చెప్పి,ప్రతీకార పాలన తీర్చుకుంటుందని
A మెగా డీఎస్పీ ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించారు ఎమ్మెల్యే సురేంద్రబాబు,, జై భారత వాయిస్, కళ్యాణదుర్గం మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన
తిరుమల, జూలై 03′ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుటుంబసభ్యులతో పాటు పలువురు పార్టీ నాయకులతో కలసి బుధవారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని
A క్రికెట్ టోర్నమెంట్ త్వరలో కేపీఎల్ ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే అమిలినేని జై భారత వాయిస్, కళ్యాణ్ దుర్గం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో యువతలో మంచి క్రీడా
A అంగనవాడీల సమస్యలను పరిష్కరించండి సిఐటియూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారికి వినతిపత్రం అందజేసిన అంగనవాడీలు జై భారత వాయిస్, కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం పట్టణంలో స్దానిక
ఏలూరుజిల్లా, నూజివీడు నియోజకవర్గం పరిధిలో ని చాట్రాయి మండలం లో గల చనుబండ గ్రామంలో బిజెపి పార్టీ నాయకులు బుర్రే శేఖర్ చేతులమీదుగా పలువురికి పెన్షన్ అందజేయటం
జై భారత్ వాయిస్ న్యూస్ నూజివీడునూజివీడు మండలం పోతురెడ్డిపల్లి లో ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. రాష్ట్రంలోని
జై భారత్ వాయిస్ న్యూస్ నూజివీడుఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రారంభం అయిన ఫించన్లు పంపిణీ కార్యక్రమంనియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పింఛన్లు పంపిణీ
జైభాత్ వాయిస్ న్యూస్ నూజివీడుఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం కొత్తూరు లో జరిగిన ఎన్టీయార్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఏలూరు జిల్లా
A పెంచిన పింఛన్ అవ్వాతాతలకు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేనికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పింఛన్
బోలా శంకరుడైన బలరామునికే కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఫౌండర్ రేవంత్ రాథోడ్.. వరంగల్ జిల్లా /జూన్ 30(జై భారత్ వాయిస్ న్యూస్):
మాజీ చైర్మన్ ను పరామర్శించిన టీఆర్ ఎస్ నాయకులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్
జై భారత్ వాయిస్ జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ జుక్కల్ నియోజకవర్గం పౌరులంతా ఛత్రపతి శివాజీ వీరత్వాన్ని అందిపుచ్చుకొని నవ సమాజ నిర్మాణానికి పాటుపడాలని లాడేగాం
జై భారత్ వాయిస్ నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని సిద్దపూర్ గ్రామస్తుల కోరిక మేరకు నీటి శుద్ధికరణ ప్లాంట్ ని డాక్టర్. పైడి ఎల్లారెడ్డి
జై భారత్ వాయిస్ విజయవాడ సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో సీఎం పర్యటన సందర్భంగా గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో
ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సురేంద్ర బాబు జై భారత వాయిస్ కళ్యాణదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర
రిపోర్టర్: జ్యోతి (జై భారత్ వాయిస్ హనుమకొండ) వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ నుండి జాతీయ రహదారికి వెళ్లే దారిలో కల్వర్టుపై గుంత ప్రమాదకరంగా ఏర్పడి గుంతలో పడితే ప్రాణాలు
జై భారత్ వాయిస్ గీసుకొండజూన్ 28న సీఎం రేవంత్రెడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సందర్శిస్తారని, పార్క్లో ఏర్పాటైన పరిశ్రమలు,
రిపోర్టర్ జ్యోతి(జై భారత్ వాయిస్ హనుమకొండ:) వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
సాహిత్య పుట్టినరోజు శుభాకాంక్షలు, , జై భారత వాయిస్,కుందుర్పి కుందుర్పి, మండల కేంద్రంలో సాహిత్య పుట్టినరోజు సందర్భంగా సంబరాలు జరుపుకుంటూ అమ్మానాన్న దీవెన శుభాకాంక్షలు తెలుపుతూ సాహిత్య
అనారోగ్యంతో వైసీపీ సీనియర్ నాయకుడు నీలి నరసింహప్ప మృతి జై భారత వాయిస్ కంబదూరు, అనంతపురం జిల్లా కందుకూరు మండలకేంద్రంకు చెందిన వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్ని ఉప కేంద్రాల పరిధిలోని భాగంగా బుధవారం నాడు ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ అక్రమ రవాణాకు
రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం . కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ముద్దం కృష్ణ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) ఆత్మకూరు
Jaibharath voice Warangal వరంగల్ దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ పరిధిలో పైపులైన్ మరమత్తు పనులు కొనసాగుతున్నందున రెండు రోజులు (సోమ, మంగళవారం) నీటి సరఫరా ఉండదని
జై భారత్ వాయిస్ హన్మకొండదేశంలోని గిరిజనుల కోసం జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శనివారం
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ జాతీయ నులిపురుగు దినోత్సవం సందర్భంగా అన్ని
జై భారత్ వాయిస్ హన్మకొండప్రభుత్వ పాఠశాలలో వివిధ వసతులు త్రాగునీరు, విద్యుత్తు, టాయిలెట్స్ మరియు ఇతర పనులు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టి పూర్తి
కళ్యాణదుర్గంలో పట్టా పగలే ద్విచక్ర వాహనం చోరీ జై భారత వాయిస్, కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలో కాళీ కాలేజీలో రోడ్ రాఘవేంద్ర హోటల్ ఎదురుగా
జై భారత్ వాయిస్ దుగ్గొండివరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లోని మందపల్లి పాఠశాలలో విద్యార్థులకు స్థానిక స్ఫూర్తి మహిళా సమాఖ్య సౌజన్యంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ
గ్రేటర్ వరంగల్ నగరంలో శానిటేషన్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని నగరపాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. మంగళవారం హన్మకొండ శానిటేషన్
– విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్స్ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పంపిణీ చేశారు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): ఆత్మకూరు మండలం అన్ని గ్రామాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదిన వేడుకలను అత్యంత వైభవంగా సంప్రదాయ బద్దకంగా ఘనంగా నిర్వహించుకున్నారు.
జై భారత్ వాయిస్ వరంగల్తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు బక్రీద్ పండుగ సందర్భంగా వరంగల్ నగరంలోని
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు హామ జై భారత వాయిస్ కళ్యాణదుర్గం, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేసే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు
జై భారత్ వాయిస్ హన్మకొండ గ్రేటర్ వరంగల్ నగరంలోనిహసన్ పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వేసవికాలంలో కిక్ బాక్సింగ్ కోచ్ పార్థసారధి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత
మహిళలు బ్యాంకులు ఇచ్చే ఋణాలు సద్వినియోగం చేసుకుని వివిధ రకాల ఆదాయ అభివృద్ది, ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ
జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులలో వేగగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.శనివారం గ్రేటర్ వరంగల్ మునిసిఫల్
నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్షన్ రద్దు పై హర్షం జై భారత వాయిస్, కుందుర్పి కళ్యాణదుర్గం నియోజవర్గం కుందుర్పి మండలం మాయదార్లపల్లి లో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయుడు
ప్రపంచం వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ నగరంలోని కొత్తవాడ పద్మశాలి ఫంక్షన్ హల్లో ,వరంగల్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొన్
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు ఐఏఎస్ అధికారిని సత్య
టెక్స్క బ్ చైర్మన్ మార్నేని రవీందర్రావును సన్మానించిన పిఎసిఎస్ వైస్ చైర్మన్(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)టెక్సాబ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ను పెద్దాపురం
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న ప్రధాని మోదీ. జూన్ 12నఉదయం 10.40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న ప్రధాని మోదీ. ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకారణానికి హాజరుకానున్నారు
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న అన్ని జాతీయ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటాలని ఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం ప్రపంచ
భారీ మెజారిటీతో సురేంద్రబాబుని గెలిపించిందుకు అమ్మవారిని దర్శించుకున్నారు ,, జై భారత వాయిస్, కుందుర్పి ఆంధ్రప్రదేశ్ లోవెలువడిన ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాల్లో కళ్యాణదుర్గంలో నియోజకవర్గం ఎన్డీఏ
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ వేళ ఎవరైనా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రింద కేసులను నమోదు చేయబడుతాయని
గీసుకొండ మండలంలోని కోనయ్య మాకుల గ్రామంలో ప్రముఖ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ భక్తులు ఆదివారం మాలలు విరమణ చేశారు ఆకుతోట బాలకొమురెల్లి గురూజీ ఆధ్వర్యంలోహనుమాన్
జై భారత్ వాయిస్ దుగ్గొండివరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలోనిమహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ అధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా
జై భారత్ వాయిస్ కాకినాడ(గణపతిపీఠంలో 33వ జపయజ్ఞపారాయణ)చైత్రశుద్ధపాడ్యమినుండి5రోజుల పాటు తిరుమల శ్రీవారి క్షేత్రం లో ఆకాశగంగ బాలఆంజనేయ ఆలయాల్లో హనుమ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని కాకినాడ భొగిగణపతి
జై భారత్ వాయిస్ హన్మకొండ తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి జాతీయ జెండాను ఆవిష్కరించారు
మహారాష్ట్ర రాష్ట్రంలో పదవ తరగతిలో మొదటి ర్యాంకు సాధించకున్న ఆ విద్యార్థిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.ఒక విద్యార్థి 10వ తరగతి పాస్ అయితే ఆ విద్యార్థి యొక్క