జై భారత్ వాయిస్ వరంగల్జూన్ మూడవ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడి ఈడు పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా
జై భారత్ వాయిస్ గీసుకొండవ్యవసాయ ఖరీఫ్ సీజన్లో రైతులకు కావలసిన వ్యవసాయ వివిధ పంటలకు చెందినటువంటి విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించిన నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై
ఎర్రంపల్లి లో ట్రాన్స్ఫార్మర్ లోని రాగి, కాఫర్ చోరీ జై భారత వాయిస్, కళ్యాణదుర్గం కళ్యాణదుర్గంఎర్రంపల్లి లో రైతు కొల్లి సత్యనారాయణ చౌదరి ( టీడీపీ నాయకుడు)
జై భారత్ వాయిస్ వరంగల్తెలంగాణ రాష్ట్రంలో జూన్ మూడవ తేదినుండి పదవ తరగతి సప్లీమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం తోమ్మిది గంటల మూప్పై నిముషాలనుండి మధ్యాహ్నం పన్నెండు
సొంత ఇంటి నిర్మాణంతో పాటు దుబాయ్కు వెళ్ళేందుకు చోరీలకు పాల్పడతున్న అంతర్ జిల్లా దొంగను సిసిఎస్ మట్వాడ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. అరెస్టుకు సంబందించి
Aటిడిపి నాయకులు కార్యకర్తలకు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము, జై భారత వాయిస్, కుందుర్పి,, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, మహానాయకుడు, మాజీ
కుందుర్పిలో N.T.R గారి జన్మదిన వేడుకలు జై భారత వాయిస్, కుందుర్పి,, కళ్యాణదుర్గం నియోజకవర్గం, టీడీపీ M.L.A అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో, తేది.28-05-2024, మంగళవారం
భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ అంటేనే ఒకప్పుడు అల్లర్ల హింసలు జరిగేవి తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న 370 ఆర్టికల్ రద్దు చేయడంతో సాధారణ పరిస్థితి ఏర్పడ్డాయి. పార్లమెంటు
దామెర, మండలంలోని: ఒగ్లాపూర్ గ్రామంలో పవర్డిడ్ కార్పొరేషన్ ఆవరణలో శనివారం ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. ఆవరణలో సిమెంట్ దిమ్మెల నుంచి అకస్మాత్తుగా ఓ కొండచిలువ వెళుతూ
*మద్యం దుకాణాలు బంద్* ఉమ్మడి వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కి ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల
బై భారత్ వాయిస్ గీసుకొండ బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టబద్రులుగా మనమంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని గీసుగొండ
జై భారత్ వాయిస్ వరంగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన పాలీసెట్-2024 పరీక్ష వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ నుండి 3100 అబ్బాయిలకుగాను 2829 మంది
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందుటకు హనుమకొండ జిల్లాలోని 10వ తరగతి పాసైన (జి.పి.ఎ. 7.0 ఆపై కలిగిన) దివ్యాంగ విద్యార్థుల నుండి
జై భారత్ వాయిస్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హసన్ పర్తి, వేలేరు, వంగర, బండారుపల్లి, కొడకండ్ల, నెక్కొండ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు అత్మకూరు లో వైభవంగా జరుగుతున్నాయి. అందు లో భాగంగా నాగవెల్లి తంతు
భారత్ వాయిస్ ములుగుములుగు జిల్లావెంకటా పూర్ మండలంలోని రామంజాపూర్ గ్రామములో ఎరుకల నాంచారమ్మనుదర్శించుకున్నారు.ప్రత్యేక పూజలు నిర్వహించినారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన కట్టు బొట్టు మన పూర్వీకులు
వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేక్ మెసేజ్ లు. మోసపూరితమైన మెసేజ్ లను నమ్మొద్దు. రెస్పాండ్ కావద్దు. వెంటనే మెసేజ్ బ్లాక్ చేయండి: కలెక్టర్ ప్రావీణ్య
జయం పణీంద్ర పరామర్శించిన మంత్రి ఉషాశ్రీచరణ్ జై భారత వాయిస్ కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా ముద్దిగుబ్బ సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన
అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారంనాడుహన్మకొండ పబ్లిక్ గార్డెన్ లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో తెలంగాణ జీవ వైవిద్య మండలి, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక, ఓరుగల్లు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.అనంతరం..కుటుంబస భ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు తర్వాత మనమడికి గుండు కొట్టించి
జై భారత్ వాయిస్ గీసుకొండ :-శ్రీ నృసింహ జయంతి పర్వదినం సందర్భంగా చారిత్రక నేపథ్యం ఉన్న గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై వైభవంగా శ్రీ నృసింహ జయంతి
సెల్ ఫోన్ పోయిందా.డొన్టు వర్రీ ఈ ప్రయత్నం చేయండిఅనుకొకుండా మన మొబైల్ ఫోన్ పోయిందా లేదా దొంగతనంగా ఎవరైన దొచుకున్న డొన్టు వర్రీ ఈ ప్రయత్నం చేయండిసి.ఈ.ఐ.ఆర్
శ్రీ భద్రకాళి దేవస్థానంలో గత 11 రోజులుగా ఎంతో వైభవంగా నిర్వహింపబడుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు సోమవారం చక్ర తీర్థోత్సవం, చక్రస్నానం, ధ్వజ
జై భారత్ వాయిస్ సంగెంఎలుగూర్ రంగంపేట చెరువులో వింత చేప లభ్యమైంది. రోజుమాదిరిగానే మత్స్యకారులు సోమవారం చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో మత్స్యకారుడు బోనాల మహేందర్
జై భారత్ వాయిస్ వరంగల్అతి ప్రమాదకమైన హశిష్ మత్తు మందును స్మగ్లింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ ను వరంగల్ నగరంలోని మట్టేవాడ పోలీసులు సోమవారం అరెస్టు
విషయం ముందు తాగిన మృతి చెందిన మూగజీవి,,,, జై భారత వాయిస్, కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి, మండలం లక్ష్మoపల్లి పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సిపి
భారత్ వాయిస్ గీసుకొండవరంగల్ జిల్లా. గీసుకొండ మండలం.ప్రజా సమస్యలపై యువత విద్యార్థుల సమస్యల పై నిరంతరం పోరాడి గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ
అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు వేద పండితుల పర్యవేక్షణలో కన్నుల పండువగా నిర్వహిస్తున్నవేద పండితుల బృందం- ఎంతో భక్తి శ్రద్దలతో పాల్గొన్న భక్తులు ( జై
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా
కలియుగతత్వవేత్త పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో లిఖించిన కాలజ్ఞాన అంశాలు ఆత్మజ్ఞానానికి చెందిన ప్రకృతి పరమార్ధమని కాకినాడలొనిభోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మం గారి 331వ ఆరాధన మహోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
జై భారత్ వాయిస్ విజయవాడ వైద్య విద్యా డైరెక్టరేట్(DME) ఆధ్వర్యంలో వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 29 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు
జై భారత్ వాయిస్ గీసుకొండజాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొనిగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మొగిలిచర్ల సబ్ సెంటర్ లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈసందర్భంగా వైద్యాధికారి
జై భారత్ వాయిస్ కాకినాడకాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని ప్యాచ్ వర్కులు చేపట్టకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమ సంఘం
జై భారత్ వాయిస్ వరంగల్ :-జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డెంగ్యూ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని
జై భారత్ వాయిస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ నగరంలోనిశ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో 2024 సంవత్సరంలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన పదవ తరగతి ఇంటర్మీడియట్ లో వరంగల్, హన్మకొండ,
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):చిన్ననాటి బాల్యమిత్రుడు నాగపురి మహేష్ అకాల మరణం చెందడంతో ఆ కుటుంబానికి తోటి మిత్ర బృందం ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఔదార్యాన్ని
జై భారత్ వాయిస్ వరంగల్పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ట్రాన్స్ జెండర్స్ వరంగల్ నగరంలో తమ ఓటు హక్కును వినియోగింయుకున్నారు.పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ నగరంలోని కరీమాబాద్
అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గీసకొండ మండలం వంచనగిరిలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
జై భారత్ వాయిస్ హనుమకొండ:హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ఓటు హక్కు ను వినియోగించుకున్నారు అనంతరం జిల్లా
జగన్ స్వార్థనికి అన్ని ప్రాజెక్టలను నిర్వీర్యం చేసాడు. మీడియా మిత్రులపై దాడులు హేయం. జై భారత వాయిస్, కళ్యాణదుర్గం,, కళ్యాణ్ దుర్గం తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు,
ఏ అర్హతతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావ్;ఉమామహేశ్వర నాయుడు జై భారత వాయిస్, కళ్యాణదుర్గం,, కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నీకు ఉన్న అర్హత
మహిళలంతా టిడిపి వైపే… -ధర్మ తేజ సమీక్షంలో నాలుగు కుటుంబాలు చేరిక జై భారత వాయిస్, కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎస్సీ కాలనీకి చెందిన నాగమణి,సరస్వతి, హెచ్.
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన 15 కుటుంబాలు జై భారత వాయిస్,, కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తూమకుంట గ్రామానికి
జోరుగా వైసిపి నేతలు ఎన్నికల ప్రచారం జై భారత వాయిస్, కుందుర్పి కంబదూరు మండల కేంద్రంలో పలు వార్డులలో సోమవారం వైసిపి నాయకులు ,కార్యకర్తలు కళ్యాణదుర్గం వైకాపా
కర్ణాటక మద్యం 432 ప్యాకెట్లు పట్టివేత,, జై భారత వాయిస్ ,కంబదూరు కర్నాటక నుండీ జిల్లాలోకి ద్విచక్ర వాహనము ద్వారా అక్రమంగా తీసుకొస్తున్న కర్నాటక లిక్కర్ పట్టివేత*
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి సన్నిధిలో భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి వేములవాడ రాజన్న సన్నిధానానికి రాలేదు కానీ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా
జై భారత్ వాయిస్ఆత్మకూరు ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వృద్ధులు వికలాంగులు ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్న వారికి ఎన్నికల కమిషన్ ముందస్తుగా ఇంటి వద్ద ఓటు
జై భారత్ వాయిస్ దామెరమారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో మానవత్వ విలువలు మంట కలుస్తుంది.అప్పుడే పుట్టిన శిశువు తల్లి పొత్తిళ్ళలో ఉండవలసిన శిశువు కన్న పేగు బంధానికి
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం.కొమ్మాల గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా కొమ్మాల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పని వద్దకు
తలారి రంగయ్యను అఖండ మెజార్టీతో గెలిపిద్దాం; ఉమామహేశ్వర నాయుడు జై భారత వాయిస్,, కుందుర్పి కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్య అఖండ
ముస్లిం మైనార్టీ సోదరులతో ఆత్మీయ కలయిక మైనారిటీలకు అండగా తెలుగుదేశం పార్టీ.. అమిలినేని జై భారత వాయిస్, కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఉన్న
కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామంలో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్. మొదలైంది జై భారత వాయిస్,, కుందుర్పి కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామం లో ముస్లీమ్ సోదరులు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు,,, జై భారత వాయిస్,, కుందుర్పి కుందుర్పి మండలం లోని రుద్రంపల్లి,గురివేపల్లి,బోదిపల్లి ,ఎనుములదొడ్డి, తెనగల్లు,కరిగానపల్లి తూమకుంట
ప్రతి ఇంటింటికి కరపత్రాలు అందజేయడం జరిగినది,, జై భారత వాయిస్,, కుందుర్పి కుందుర్పి మండల పరిధిలో ఎస్సీ కాలనీలో ఈరోజు కరపత్రాలు ప్రతి ఇంటింటికి అందించడం జరిగినది
జై భారత్ వాయిస్ భాగ్యనగరంబీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభంకావడంతొ కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో దడ పుట్టిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జై భారత్ వాయిస్ భాగ్యనగరంగ్రేటర్ వరంగల్ మునిసిఫల్ కార్పోరేషన్ 28 డివిజన్ BRS కార్పొరేటర్ గందే కల్పన, గందే నవీన్ దంపతులు హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ
టిడిపి నాయకులందరూ సురేంద్రబాబుకు ఓటు వేయాలని విజ్ఞప్తి,, జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండలంలో టిడిపి నాయకులు ఈరోజు ప్రతి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల అందించడం
తలారి రంగయ్యకు మద్దతుగా సోదరుడు కృష్ణ ఎన్నికల ప్రచారం -ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ జై,భారత వాయిస్ కళ్యాణదుర్గం, కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే
8 కుటుంబాలతో టీడీపీ నేతలు తీర్థం పుచ్చుకున్నారు,,, జై భారత వాయిస్, కుందుర్పి,, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు మద్దతుగా ఎన్ వెంకటం
జగన్ కార్మికులను బిచ్చగాళ్లుగా మార్చాడు. కళ్యాణదుర్గం జీవనాడి బీటీపీ పూర్తి చేసి నీళ్లిస్తాం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో అమిలినేని జై భారత వాయిస్,
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆత్మకూరు మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రన్వీర్ చంద్
జై భారత్ వాయిస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ తూర్పుకోటలో ఇన్నర్ రింగ్ రోడ్ భునిర్వాసితుల మంగళవారం ఉదయం ఆందోళన నిర్వహించారు తమ భూమిలో రోడ్డు
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండలకేంద్రానికి చెందిన చినగారి రాజు అనే వ్యక్తి తీవ్ర కిడ్నీవ్యాధితో బాధపడుతూ, శనివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలో మరణించడం జరిగింది.
జై భారత్ వాయిస్ హన్మకొండ హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 2023- 24 విద్యా సంవత్సరానికి గాను పత్రికలు, మీడియా రంగాలలో