Jaibharathvoice.com | Telugu News App In Telangana
Home Page 13
వరంగల్ జిల్లా

కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని  కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణం గురువారం రాత్రిఅంగరంగ వైభవంగా జరిగిం ది. గీసుకొండ, దుగ్గొండి మండలంలోని వివిధ గ్రామాలభక్తులు అధిక సంఖ్యలో 
వరంగల్ జిల్లా

మందపల్లి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు

Jaibharath News
దుగ్గొండి:మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు చేశారు. స్థానిక మహిళా సమాఖ్య స్ఫూర్తి వివో అధ్యక్షురాలు మేదరి పద్మ చైర్మన్ గా,
వరంగల్ జిల్లా

సంగెం ఎంపిపిపై అవిశ్వాస తీర్మానం ఆర్డీఓ గారికి తీర్మాణం అందచేసిన ఎంపిటిసిలు..

Jaibharath News
జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండలం ఎంపిపి కందకట్ల కళావతి నరహరిపై మండల ఎంపిటిసిలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని వరంగల్ ఆర్డీఓ దత్తుకు శుక్రవారం
అనంతపురం

అనంతపురం జిల్లాలో పోలీసుల సోదాలు

Jaibharath News
జై భారత్ వాయిస్ అనంతపురం సార్వత్రిక పార్లమెంటు ఎన్నికలు-2024 పురస్కరించుకుని బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లాలో మోహ‌రించిన
అనంతపురం

వైద్యం కోసం 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం బద్దె నాయక్

Jaibharath News
పక్షవాత భాదితుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత వైద్యం కోసం 12,000 రూపాయలు అందజేసిన చైర్మన్ బద్దేనాయక్ జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం పట్టణంలోని మారెంపల్లి
హన్మకొండ జిల్లా

స్టాటిస్టికల్ సర్వేలెన్సు చెక్ పోస్ట్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ

Jaibharath News
జై భారత్ వాయిస్ హనుమకొండ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా ములుగు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన స్టాటిస్టికల్ సర్వేలెన్సు టీం (ఎస్.ఎస్.టి ) చెక్
వరంగల్ జిల్లా

మిత్రుడికి ఆర్థిక సహాయం

జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండల బీ.ఆర్.ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోడేటి ప్రశాంత్ నాన్న గారైన ఆర్.ఎం.పి డాక్టర్ పోడేటి సంపత్ అనారోగ్యంతో ఇటీవల మరణించిన
వరంగల్ జిల్లా

కొనాయమాకులలోగాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండలం కొనాయమాకులలో గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులలో వచ్చు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది ఈ
వరంగల్ జిల్లా

సిద్ధార్థ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు

Jaibharath News
జై భారత్ వాయిస్ సంగెం : సంగెం మండలంలోని ముమ్మిడివరం గ్రామములోని సిద్ధార్థ హై స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా మంగళవారం జరిగాయి.
వరంగల్ జిల్లా

బీఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపి లో చేరికలు

జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ తూర్పు నియోజకవర్గం 42వ డివిజన్ బిజెపి అధ్యక్షులు తాళ్లపల్లి అర్జున్  ఆధ్వర్యంలో లెనిన్ నగర్ ప్రాంతానికి చెందిన సుమారు 100మంది బిఆర్ఎస్
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరీక్షలు ప్రశాంతం ఎంఈఓ సత్యనారాయణ

గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరిక్షలు మొదటిరొజు సాజావుగా జరిగాయి. వివరాలకు వెళ్ళితే గీసుకొండ మండలంలోని దర్మారంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 240 మంది విధ్యార్ధులకు
అనంతపురం

576 కర్ణాటక మద్యం పట్టివేత

Jaibharath News
జై భారత వాయిస్ అనంతపురం జిల్లా,, జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఒకరి అరెస్టు… 576 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం జిల్లా ఎస్పీ కేకేఎన్
వరంగల్ జిల్లా

డాక్టర్ మార్త రమేష్ కి ఎక్సలెన్స్ అవార్డు

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ అతిధి జాతీయ మాసపత్రిక దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రవీంద్రభారతిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు, అందులో భాగంగా వివిధ రంగాలలో విశేషమైన సేవలు
వరంగల్ జిల్లా

మంత్రి కొండా సురేఖకు జాతర ఆహ్వాన పత్రిక అందచేత

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాలగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 17 నుంచి 31 వరకు
హన్మకొండ జిల్లా

పెంచికలపేట సొసైటీ భవనానికి భూమి పూజ

Jaibharath News
పెంచి కల పేట సొసైటీ భవన నిర్మాణానికి భూమి పూజ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన
హన్మకొండ జిల్లా

అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఆత్మకూరు -సిఐ క్రాంతి కుమార్

Jaibharath News
జై భారత్ వాయిస్ఆత్మకూరు ); ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనిగ్రామాలలో అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు సిఐ వి క్రాంతి కుమార్ అన్నారు
హన్మకొండ జిల్లా

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

Jaibharath News
హనుమకొండ పట్టణంలోని ఎక్సైజ్ కాలనీ లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ Vnదొడ్డ లావణ్య , వైస్ ప్రెసిడెంట్ Vnలలిత , ట్రెజరర్ Vnశోభ,
హన్మకొండ జిల్లా

ఇంటి, నల్లా పన్నులు సకాలం లో చెల్లించాలి -ఎంపి ఈ ఓ చేతన్ రెడ్డి

Jaibharath News
ఇల్లు, నల్లా పన్నులు చెల్లించాలి ఎంపి ఈ ఓ చేతన్ రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు ) ఆత్మకూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటి యజమానులు
వరంగల్ జిల్లా

ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం!

Jaibharath News
జై భారత్ వాయిస్ హన్మకొండ హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో 1971- 74 మధ్య డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు
హన్మకొండ జిల్లా

DSC(SGT)పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ

Jaibharath News
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన DSC(SGT) పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణా రాష్ట్ర బి.సి. స్టడీ సర్కిల్
వరంగల్ జిల్లా

శివాలయ భూమిని,చారిత్రక వారసత్వ కట్టడాలనుపరిరక్షించాలని కలెక్టర్ ప్రావీణ్యకు పిర్యాదు

జై భారత్ వాయిస్ వరంగల్సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన శ్రీ రాజరాజేశ్వరస్వామి   శివాలయ భూమిని చారిత్రక కట్టడాలను నేల కూల్చాలని ప్రయత్నం చేసిన వీరగోని రమేష్
వరంగల్ జిల్లాహైదరాబాద్ జిల్లా

టీఎన్జీఓస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కు అభినందనలు

జై భారత్ వాయిస్ : భాగ్యనగరంహైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓస్ కేంద్ర సంఘ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జరిగిన ఎన్నికలలో టీఎన్జీఓస్ కేంద్ర సంఘ రాష్ట్ర
వరంగల్ జిల్లా

మందపల్లి పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం

Jaibharathvoice: దుగ్గొండిదుగ్గొండి మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో ఏసిక సాత్విక్ ప్రధానోపాధ్యాయులుగా, మార్త  ఆకాష్ గ్రామ సర్పంచ్
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లాయాదాద్రి భువనగిరి జిల్లా

మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం.

జై భారత్ వాయిస్ బొమ్మలరామారం మేడ్చల్ లోని మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ లో
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు సీఐగా క్రాంతికుమార్ బాధ్యతల స్వీకరణ

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు ) ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సీఐగా వి క్రాంతి కుమార్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సంతోష్ బదిలీపై డిఆర్ఓ
హన్మకొండ జిల్లా

గుడెప్పాడ్ లో నాగుర్ల జన్మ దిన వేడుకలు జరిపిన టి ఆర్ ఎస్ కార్యకర్తలు.

Jaibharath News
ఘనంగా నాగూర్ల జన్మదిన వేడుకలు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ రైతు విమోచన సమితి కమిషన్, చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వరరావు జన్మదిన
అనంతపురం

మహాశివరాత్రి సందర్భంగా అక్కమ్మ వారి బియ్యం బస్తాల పంపిణీ

Jaibharath News
మహాశివరాత్రి సందర్భంగా అక్కమ్మ భక్తులకు అన్నదానం కార్యక్రమానికి బియ్యం బస్తాల పంపిణీ,, జై భారత వాయిస్, కుందుర్పి పారిశ్రమికవేత్త బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శ్రీశైలం మల్లికార్జున
హన్మకొండ జిల్లా

ఆరు గ్యారెంటీల అమలు కు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

Jaibharath News
ఆరు గ్యారంటీల అమలు కు కాంగ్రెస్ కృషి పిఎసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన కాంగ్రెస్ పార్టీ
వరంగల్ జిల్లాహన్మకొండ జిల్లా

ఫ్లాష్… ప్లాష్…వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్ స్పెక్టర్ల బదిలీలు

Jaibharath News
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్స్ లో విధులు నిర్వహిస్తున్న 24మంది ఇన్స్ స్పెకర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్
అనంతపురం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో,

Jaibharath News
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు,, జై భారత వాయిస్,కుందుర్పి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగంలో రాణించాలని కుందుర్పి మండలం గ్రామంలో అంతర్జాతీయ మహిళా
అనంతపురం

ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్యే నాయక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

Jaibharath News
జై భారత వాయిస్, కుందుర్పి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్యే నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామంలో
వరంగల్ జిల్లా

సంగెంలో సంఘమేశ్వర దేవాలయంలోమహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పొస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీపీ కళవతి

సంగెం మండలం సంఘమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎంపీపీ కందగట్ల కళావతి ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ
వరంగల్ జిల్లా

ప్రజా పాలన సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలి.ఎంపిడిఓ క్రిష్ణవేణి.

జై భారత్ వాయిస్ గీసుకొండప్రజా పాలన కార్యక్రమములో  అందచేసిన ధరఖాస్తులలో  ఎమైన సమస్యలు ఉంటే తప్పులను సరి చేయటం, ఎదైన పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హలై ఉండి
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు మండల మహిళా మోర్చ అధ్యక్షురాలుగా శ్రీలత

Jaibharath News
మహిళా మోర్చా ఆత్మకూరు మండల అధ్యక్షురాలిగా శ్రీలత (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); ఆత్మకూరు మండల కేంద్రం లోని మోడల్ కాలనీ కి చెందిన వేములపల్లి శ్రీలత
వరంగల్ జిల్లా

సిఎం  రేవంత్ రెడ్డి కలిసిన నగర మేయర్ సుధారాణి

జై భారత్ వాయిస్ : భాగ్యనగరం  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని  జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ
హన్మకొండ జిల్లా

పోలియో చుక్కలు వేయించాలి

Jaibharath News
పోలియో కేంద్రం లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించిన – ఎంపీపీ మార్క సుమలత రజినీకర్ గౌడ్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండల
వరంగల్ జిల్లా

గంగదేవిపల్లి ప్రభుత్య పాఠశాలకు వాటర్ ప్లాంట్: బహుకరణ

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ ‌ గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు స్వచ్ఛమైన వాటర్ కోసం విశ్వా ఫౌండేషన్ – అగ్నిహోత్ర ధర్మ
వరంగల్ జిల్లా

గీసుకొండలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం:చీఫ్  సూపరింటెండెంట్ కృష్ణమోహన్ 

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలో  ఇంటర్మీడియట్  మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత్ంగా జరిగాయని చీఫ్  సూపరింటెండెంట్ కృష్ణమోహన్  బుధవారం నాడు  తెలిపారు గీసుకొండ మండలంలొని ప్రభుత్వ
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో జాతీయ సైన్స్ డే!

జై భారత్ వాయిస్: హన్మకొండహనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జాతీయ సైన్స్ డే కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బన్న ఐలయ్య అధ్యక్షతన
హన్మకొండ జిల్లా

అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు!

జై భారత్ వాయిస్ హన్మకొండహనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్ విభాగంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ జితేందర్, డాక్టర్ ప్రవీణ్ లు ఈనెల
హన్మకొండ జిల్లా

నేటి నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు

జై భారత్ వాయిస్హనుమకొండ జిల్లా లోఈనెల 28 నుంచి మార్చి 19 వరకు  ఇంటర్ వార్షికపరీక్షలు.జరగుతాయని పరీక్ష లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.మొత్తం 38,837
అనంతపురం

అమిలినేని గృహ నిర్మాణం ప్రాంగణంలో కార్యకర్తలతో కళ కళ

Jaibharath News
జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు గృహ నిర్మాణం వద్ద రోజు రోజుకు కార్యకర్తలు, నాయకులు సంఖ్య పెరుగుతోంది… అందరిని
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు ఎస్ ఐ సస్పెన్షన్

Jaibharath News
ఆత్మకూరు ఎసై ప్రసాద్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ సిపి…. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): వరంగల్ పోలీస్ కమీషనరేట్లోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎసైగా
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు ఎస్ ఐ సస్పెన్షన్ నిలిపి వేయాలి

Jaibharath News
ఆత్మకూరు ఎస్సై ప్రసాద్ ని సస్పెండ్ చేయడం సరికాదు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); విధి నిర్వహణలో తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఎస్సై
వరంగల్ జిల్లా

ఎలుకుర్తి హవేలీలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

Jaibharath News
భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా
అనకాపల్లి

నిరుపేద విద్యార్థినికి  విశ్వఫౌండేషన్ -అగ్నిహోత్ర టీమ్  చేయూత          

జై భారత్ వాయిస్ గీసుకొండ )                    ‌ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, బచ్చోడు గ్రామానికి చెందిన కొమర సాత్విక అనే నిరుపేద అనాధవిద్యార్థిని హైదరాబాద్ లోని వర్ధమాన్
హన్మకొండ జిల్లా

డివైడర్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలం ఊరుగొండ శివారులో హనుమకొండ నుంచి మేడారం కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ట్రై సైకిల్ ను తప్పించబోయి డివైడర్
వరంగల్ జిల్లా

దేవాలయంకు పూజాసామాగ్రి బహుకరణ

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి సహిత శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో, స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే హైదరాబాద్ నగరానికి చెందిన ఆడెపు శ్రీనివాసరావు
హన్మకొండ జిల్లా

వనదేవతలను దర్శించుకొన్న అడిషనల్ కలెక్టర్ దంపతులు

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి దంపతులు వనదేవతలను దర్శించుకుని
హన్మకొండ జిల్లా

జనం నుండి వనం కేగిన అమ్మవార్లు ” -జాతర మహాగట్టం ముగిసింది.

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు: అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ లు జనంలో మూడు రోజు ల పాటు పూజలు అందుకొని జనము నుండి వనంలోకి వెళ్లారు. దీంతో
వరంగల్ జిల్లా

శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి శఠగోపం బహుకరణ

Jaibharath News
గీసుగొండ:జై భారత్ వాయిస్ వరంగల్ జిల్లా. గీసుకొండ మండలం. ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులకు దేవాలయ కమిటీకి 75వేల రూపాయల విలువైన
హన్మకొండ జిల్లా

అగ్రంపహాడు జాతరలో అమ్మవార్లను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా దంపతులు

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలంలోని ఆగ్రంపాడ్ గ్రామంలోని శ్రీ సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు కుటుంబ
హన్మకొండ జిల్లా

తల్లుల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి -జాతరలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

Jaibharath News
అమ్మవార్ల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో నియోజకవర్గంలోని
హన్మకొండ జిల్లా

భక్తజనంతో కిటకిటలాడిన అగ్రంపహాడు జాతర -కిక్కిరిసిపోయిన క్యూలైన్లు

Jaibharath News
భక్త జనం తో కిట కిట లాడిన అగ్రంపహాడు సమ్మక్క జాతర- -కిక్కిరిసిన క్యూ లైన్లు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) మినీ మేడారం గా పేరు
ములుగు జిల్లా

మేడారం సమ్మక్క సారక్క ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది

Jaibharath News
మేడారం జై భారత్ వాయిస్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అమ్మవార్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో
హన్మకొండ జిల్లా

సమ్మక్క జాతర లో గట్టి పోలీస్ బందో బస్తు

Jaibharath News
అగ్రంపహాడు జాతరలో పోలీస్ భారీ బందోబస్తు -కమాండ్ కంట్రోల్ పరిశీలించిన డిసిపి రవీందర్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరలో ఎటువంటి అవాంచనీయ
హన్మకొండ జిల్లా

అగ్రంపహాడ్ లో గద్దెనెక్కిన సమ్మక్క తల్లి -ఉవ్వెత్తున ఎగిసిపడిన భక్త జన సందోహం

Jaibharath News
అగ్రం పహాడ్ లో గద్దెనెక్కిన సమ్మక్క తల్లి -ఉవ్వెత్తున ఎగిసిపడిన భక్తజనం -దారి పొడవునా భక్తుల నీరాజనాలు -శోభాయాత్రలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
వరంగల్ జిల్లా

తెలంగాణరైతు సంఘం ఆధ్వర్యంలో మచ్చాపురం లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

Jaibharath News
వరంగల్ జై భారత్ వాయిస్ కేంద్ర ప్రభుత్వం 2022 రైతాంగము తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యహ్నం మూడున్నర గంటలకు రైతు
హన్మకొండ జిల్లా

సమ్మక్క సారలమ్మలకు ఎదురు కోళ్లు

సమ్మక్క సారలమ్మలకు ఎదురు కోళ్లు ఆత్మకూరు జై భారత్ వాయిస్ సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లకు ఎదురుకోళ్లు ఎగరవేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో బుధవారం అగ్రంపాడు జాతరలో
అనంతపురం

టిడిపి పార్టీలో రెండు వర్గాలు ఒకటయ్యాయి

Jaibharath News
టిడిపి కంచుకోట కళ్యాణదుర్గం వ్యాపారవేత్తల అడ్డా కాదు టీడీపీ పార్టీలో రెండు వర్గాలు ఒక్కటయ్యాయి* కళ్యాణదుర్గం టీడీపీ లో కొత్త జోష్ జై భారత వాయిస్,కళ్యాణదుర్గం,, కళ్యాణదుర్గం:-
హన్మకొండ జిల్లా

సారలమ్మ ఆగమనం పులకించిన భక్తులు

Jaibharath News
అగ్రంపహాడు జాతరలో సారలమ్మ ఆగమనం -భక్తజన సందోహంతో కిట కిట లాడిన జాతర… -పూనకాలతో దద్దరిల్లిన ప్రాంగణం.. -పోలీసుల భారీ బందో బస్తు -గద్దెపైన సారలమ్మ ప్రతిష్ట…
హన్మకొండ జిల్లా

జాతర సేవకు ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు!

Jaibharath News
హన్మకొండ జై భారత్ వాయిస్ మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతరలో వాలంటరీ సేవలు అందించడానికి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి 70 మంది
హన్మకొండ జిల్లా

సమ్మక్క జాతరలో అలసత్వం వీడాలి -వరంగల్ కలెక్టర్ సిక్తా పట్నాయక్

Jaibharath News
సమ్మక్క జాతర విధుల్లో ఆలసత్వం వద్దు -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరలో విధులు
హన్మకొండ జిల్లా

అగ్రంపహాడ్ సమ్మక్క జాతర లో రెడ్ క్రాస్ సేవలు

Jaibharath News
అగ్రంపహాడ్ సమ్మక్క జాతర, లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సేవలు ప్రారంభం. – ఉచిత ఆరోగ్య శిబిరం ప్రారంభించిన పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు

Jaibharath News
ఆత్మకూరు నుండి మేడారంకు బస్సులు ప్రారంభం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు ఆత్మకూరు మండల కేంద్రం నుండి మేడారం జాతర కు వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం
హైదరాబాద్ జిల్లా

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జన సందేశ్ డిజిటల్ పత్రిక

Jaibharath News
భాగ్యనగరము జై భారత్ వాయిస్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జన సందేశ్ డిజిటల్ పత్రిక బిజెపి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు భారతీయ
అనంతపురం

సీఎం సమక్షంలో ఆంధ్రజ్యోతి విలేకర్ పై దాడి ఆమానుషం ఉమామహేశ్వర్ నాయుడు

Jaibharath News
కుందుర్పి జై భారత్ వాయిస్ రాప్తాడు సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు వీడియోలు తీస్తుండగా వైసీపీ అల్లరిముకలు దాడి అమానుషమని
చిత్తూరుభక్తి సమాచారం

కాణిపాకంలో నిత్య భజనలు ప్రారంభించాలని వెయ్యికి పైగా కళాకారుల కళా ప్రదర్శన.

కాణిపాకం: జై భారత్ వాయిస్)కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్దకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది కళాకారులు పిల్లన గ్రోవులు.తాళం భజన.కోలాట చెక్కభజన
హైదరాబాద్ జిల్లా

మేడారం సైకిల్ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

భాగ్యనగరం: జై భారత్ వాయిస్తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభయ హస్తం 6 గ్యారెంటీలను ప్రచారం చేస్తూ హైదరాబాద్ నుండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర స్థలం
హైదరాబాద్ జిల్లా

రాచకొండపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి

Jaibharath News
50 వేల ఎకరాల భూమి సేకరించి, ఈస్ట్ సిటీ నిర్మాణం ఇప్పటికే విదేశీ కంపెనీలతో చర్చలు, త్వరలో కార్యాచరణ రాజకీయ గురువు చంద్రబాబు అమరావతి భూసేకరణే స్ఫూర్తిగా
హన్మకొండ జిల్లా

ఉపాధ్యాయ కుటుంబాలను పరామర్శించిన PRTU రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి

Jaibharath News
దామెర జై భారత్ వాయిస్ దామర మండల మోడల్ స్కూల్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాజేందర్ తల్లి సారమ్మ కోగిల్వాయి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మల్లాడి జనార్దన్ రెడ్డి
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో సేవాలాల్ మహారాజ్ జయంతి!

Jaibharath News
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సేవాలాల్ మహారాజ్ 285 జయంతి వేడుక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల
హన్మకొండ జిల్లా

ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కల్సిన సిపి

Jaibharath News
దామెర జై భారత్ వాయిస్ మెడిగడ్డ ప్రాజెక్ట్ పరిశీలనకై కాళేశ్వరంకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి మార్గమధ్యంలోని ఎన్.ఎస్.ఆర్ హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రిని వరంగల్
హన్మకొండ జిల్లా

దామెర మాజీ సర్పంచి శ్రీరాంరెడ్డి కి సన్మానం

Jaibharath News
దామెర జైభారత్ వాయిస్ దామెరలోజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగళవారం నాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో దామెర గ్రామ మాజీ సర్పంచ్ కి పదవి విరమణ సందర్భంగా
హన్మకొండ జిల్లా

సీఎం రేవంత్ కి కాంగ్రెస్ నేతల ఘన స్వాగతం గూడెప్పాడ్ వద్దా గజమాలతో సన్మానం.

Jaibharath News
ఆత్మకూరు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలకు మంగళవారం ఆత్మకూరు మండలం గూడెప్పాడు వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం
వరంగల్ జిల్లా

*శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం

గీసుకొండ మండల  కీర్తినగర్ కాలనీ లో  శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు  బిఆర్ఎస్ నాయకులు సుంకరి
వరంగల్ జిల్లా

ఇది వాస్తవ ప్రజా బడ్జెట్అన్ని వర్గాలకు సమానమైన బడ్జెట్

గీసుకొండ: జై భారత్ వాయిస్తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా బడ్జెట్ కేటాయించారని కాంగ్రెస్ జిల్లా నాయకుడుసాయిలి.ప్రభాకర్
అనంతపురం

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందిస్తున్న రెడ్డి సంఘం నాయకులు

Jaibharath News
దామెర, జై భారత్ వాయిస్ హన్మకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం సీనియర్ నాయకులు పలకల జనార్ధన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి
వరంగల్ జిల్లా

అభిమాని  ఇంటికే ఓ ప్రముఖ హీరో ఎవరూ ఆ హీరో

గీసుగొండ  జై భారత్ వాయిస్సినిమా హీరోలకు లక్షలాదిమంది అభిమానులు ఉంటారు అందులో అందరూ ఆ తమ అభిమాన హీరో ను కలువాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని
అనంతపురం

288 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం

Jaibharath News
కుందుర్పి జై భారత్ వాయిస్ బ్రహ్మసముద్రం పోలీసులు ఎరిడికెర పోలీస్ చెక్ పోస్టు వద్ద శనివారం నాడు తనిఖీలు నిర్వహించారు చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీ
అనంతపురం

పేద కుటుంబానికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆర్థిక సహయం

కుందుర్పి జై భారత వాయిస్అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం జెల్లిపల్లి గ్రామానికి చెందిన మురళి 2016లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతుండగా మతిస్థిమితం కోల్పోయినారువిద్యా
వరంగల్ జిల్లా

24 నుండి 27 వరకు డ్రాయింగ్ టైలరింగ్ పరీక్షలు

వరంగల్ జై భారత్ వాయిస్వరంగల్ నగరంలో పిబ్రవరి 24 నుండి 27 వరకు డ్రాయింగ్ టైలరింగ్ పరీక్షలు నిర్వహించహించడం జరుగుతుందని వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి వసంతి తెలిపారు.
వరంగల్ జిల్లా

కాంగ్రెస్ నాయకులు అల్లం. బాల కిషోర్ రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరం

Jaibharath News
గీసుకొండ జై భారత్ వాయిస్గీసుకొండ మండలం మనుగొండ గ్రామంలో శనివారం నాడు పరకాల ఎమ్మేల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అదేశానుసారం  కాంగ్రెస్ జిల్లా నాయకులు సామాజికవేత్త అల్లం
అనంతపురం

ఆశ వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం ధర్నా

Jaibharath News
కుందుర్పి జై భారత్ వాయిస్ రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా జి కొండూరు మండలం ఎమ్మార్వో ఆఫీస్ ముందు ఆశ వర్కర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ
అనంతపురం

నూతన ఎస్ఐ ఆంజనేయులుకి సన్మానం

Jaibharath News
కుందుర్పి జై భారత వాయిస్ కంబదూరు మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలను స్వీకరించిన ఆంజినేయులు ను శుక్రవారం వార్డు మెంబర్,
వరంగల్ జిల్లా

కాంగ్రెస్‌ మోసాలను ఎండగట్టాలి ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి..మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

Jaibharath News
హన్మొండ జై భారత్ వాయిస్ రానున్న పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. సత్తా ఏంటో చాటాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం హనుమకొండలోని
హైదరాబాద్ జిల్లా

BRS పార్టీకి మరో బిగ్ షాక్

Jaibharath News
భాగ్యనగరం జై భారత్ వాయిస్ BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే ,మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి వారి సతీమణి,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీత రెడ్డి
జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్

ఢిల్లీ: జై భారత్ వాయిస్ఢిల్లీలో కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో  జీడబ్ల్యుఎంసీ 60వ డివిజన్ కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్
వరంగల్ జిల్లా

మహాలక్ష్మీ పథకం అమలుకు సన్నద్ధం కావాలి. కలెక్టర్ ప్రావీణ్య.

Jaibharath News
(గీసుకొండ:జై భారత్ వాయిస్) తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటిల్లో ఓకటైన మహాలక్ష్మి పథకాన్ని అమలు పరుచుటకు సన్నద్ధం కావాలనీ వరంగల్ జిల్లా కలెక్టర్ .ప్రావీణ్య అన్నారు.
అనంతపురం

నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి

కుందుర్పి జై భారత వాయిస్అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో బుధవారం  జిల్లాలోని ఎస్సై, ఆపైస్థాయి పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ  కేకేఎన్ అన్బురాజన్  నెలవారీ నేర సమీక్షా
వరంగల్ జిల్లా

గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులు

గీసుకొండ: జై భారత్ వాయిస్గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా గురువారం నాడు రెండవ రోజు పారిశుద్ధ్య పనులను గ్రామపంచాయతీ కార్యదర్శి నూనె వేణు ప్రసాద్
హన్మకొండ జిల్లా

బిఆర్ఎస్ పార్టీకి యువనేత  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా  త్వరలో బిజెపి లోకి

హన్మకొండ: జై భారత్ వాయిస్బిఆర్ఎస్ పార్టీ 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం  అభినవ భాస్కర్ తన రాజీనామా లేఖ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల
హన్మకొండ జిల్లా

అగ్రంపహాడ్ జాతరకు సిపిని ఆహ్వానించిన పూజారులు*

Jaibharath News
ఆత్మకూర్ జై భారత్ వాయిస్ ఫిబ్రవరిలో 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఆత్మకూరు మండలం అగ్రంపాడు లో నిర్వహించబడే సమ్మక్క సారక్క జాతరకు విచ్చేయాల్సిందిగా
వరంగల్ జిల్లా

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు  : జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

వరంగల్ :జై భారత్ వాయిస్గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీ పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకొవాలని
కృష్ణా

మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం.

జై భారత్ వాయిస్వెల్వడం గ్రామంలో మహిళల ఉపాధిని స్వయంగా  ప్రవాసభారతీయులు  మదర్ థెరీసా ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు శ్రీపద్మ (USA)       సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రామాలలో మహిళలు
హన్మకొండ జిల్లా

పురాతన శివాలయం నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలి

Jaibharath News
దామెర: జై భారత్ వాయిస్ దామెర మండల కేంద్రం లోని పురాతన శివాలయం పునః ప్రతిష్ఠ నిర్మాణ ఈ సందర్భంగా ఆదివారం పురాతన శివాలయ నిర్మాణ పనులను
అనంతపురం

గన్ మెన్ల అత్యుత్సాహం పై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి సవితమ్మ

Jaibharath News
కుందుర్పి జై భారత వాయిస్ మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం చేయించడం, సెల్ ఫోన్లు లాక్కోవడం వంటి దుర్మార్గ పనులు మానుకోవాలని టిడిపి రాష్ట్ర
అనంతపురం

ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం : విశాఖ సీపీ

Jaibharath News
కుందుర్పి జై భారత వాయిస్ ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించామని విశాఖ నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నాం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన
హన్మకొండ జిల్లా

మేడారం జాతరకు వెళ్ళే జాతీయ రహదారిపై వాహనాలు నిలుపవద్దు ఎస్సై కొంక అశోక్

Jaibharath News
దామెర: జై భారత్ వాయిస్ దామెర మండలంలో ఆదివారం 163 వ నంబరు జాతీయ రహదారిపై దామెర పోలీస్ స్టేషన్ ఎస్సై కొంక అశోక్ వాహన తనిఖీలు