జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణం గురువారం రాత్రిఅంగరంగ వైభవంగా జరిగిం ది. గీసుకొండ, దుగ్గొండి మండలంలోని వివిధ గ్రామాలభక్తులు అధిక సంఖ్యలో
దుగ్గొండి:మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు చేశారు. స్థానిక మహిళా సమాఖ్య స్ఫూర్తి వివో అధ్యక్షురాలు మేదరి పద్మ చైర్మన్ గా,
జై భారత్ వాయిస్ అనంతపురం సార్వత్రిక పార్లమెంటు ఎన్నికలు-2024 పురస్కరించుకుని బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లాలో మోహరించిన
పక్షవాత భాదితుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత వైద్యం కోసం 12,000 రూపాయలు అందజేసిన చైర్మన్ బద్దేనాయక్ జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం పట్టణంలోని మారెంపల్లి
జై భారత్ వాయిస్ హనుమకొండ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా ములుగు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన స్టాటిస్టికల్ సర్వేలెన్సు టీం (ఎస్.ఎస్.టి ) చెక్
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ తూర్పు నియోజకవర్గం 42వ డివిజన్ బిజెపి అధ్యక్షులు తాళ్లపల్లి అర్జున్ ఆధ్వర్యంలో లెనిన్ నగర్ ప్రాంతానికి చెందిన సుమారు 100మంది బిఆర్ఎస్
గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరిక్షలు మొదటిరొజు సాజావుగా జరిగాయి. వివరాలకు వెళ్ళితే గీసుకొండ మండలంలోని దర్మారంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 240 మంది విధ్యార్ధులకు
జై భారత్ వాయిస్ గీసుకొండ అతిధి జాతీయ మాసపత్రిక దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రవీంద్రభారతిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు, అందులో భాగంగా వివిధ రంగాలలో విశేషమైన సేవలు
జై భారత్ వాయిస్ఆత్మకూరు ); ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనిగ్రామాలలో అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు సిఐ వి క్రాంతి కుమార్ అన్నారు
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన DSC(SGT) పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణా రాష్ట్ర బి.సి. స్టడీ సర్కిల్
జై భారత్ వాయిస్ వరంగల్సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన శ్రీ రాజరాజేశ్వరస్వామి శివాలయ భూమిని చారిత్రక కట్టడాలను నేల కూల్చాలని ప్రయత్నం చేసిన వీరగోని రమేష్
జై భారత్ వాయిస్ : భాగ్యనగరంహైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓస్ కేంద్ర సంఘ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జరిగిన ఎన్నికలలో టీఎన్జీఓస్ కేంద్ర సంఘ రాష్ట్ర
Jaibharathvoice: దుగ్గొండిదుగ్గొండి మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో ఏసిక సాత్విక్ ప్రధానోపాధ్యాయులుగా, మార్త ఆకాష్ గ్రామ సర్పంచ్
జై భారత్ వాయిస్ బొమ్మలరామారం మేడ్చల్ లోని మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ లో
మహాశివరాత్రి సందర్భంగా అక్కమ్మ భక్తులకు అన్నదానం కార్యక్రమానికి బియ్యం బస్తాల పంపిణీ,, జై భారత వాయిస్, కుందుర్పి పారిశ్రమికవేత్త బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శ్రీశైలం మల్లికార్జున
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్స్ లో విధులు నిర్వహిస్తున్న 24మంది ఇన్స్ స్పెకర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు,, జై భారత వాయిస్,కుందుర్పి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగంలో రాణించాలని కుందుర్పి మండలం గ్రామంలో అంతర్జాతీయ మహిళా
జై భారత వాయిస్, కుందుర్పి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్యే నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామంలో
సంగెం మండలం సంఘమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎంపీపీ కందగట్ల కళావతి ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ
జై భారత్ వాయిస్ గీసుకొండప్రజా పాలన కార్యక్రమములో అందచేసిన ధరఖాస్తులలో ఎమైన సమస్యలు ఉంటే తప్పులను సరి చేయటం, ఎదైన పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హలై ఉండి
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత్ంగా జరిగాయని చీఫ్ సూపరింటెండెంట్ కృష్ణమోహన్ బుధవారం నాడు తెలిపారు గీసుకొండ మండలంలొని ప్రభుత్వ
జై భారత్ వాయిస్: హన్మకొండహనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జాతీయ సైన్స్ డే కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బన్న ఐలయ్య అధ్యక్షతన
జై భారత్ వాయిస్ హన్మకొండహనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్ విభాగంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ జితేందర్, డాక్టర్ ప్రవీణ్ లు ఈనెల
జై భారత్ వాయిస్హనుమకొండ జిల్లా లోఈనెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ వార్షికపరీక్షలు.జరగుతాయని పరీక్ష లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.మొత్తం 38,837
జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు గృహ నిర్మాణం వద్ద రోజు రోజుకు కార్యకర్తలు, నాయకులు సంఖ్య పెరుగుతోంది… అందరిని
ఆత్మకూరు ఎసై ప్రసాద్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ సిపి…. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): వరంగల్ పోలీస్ కమీషనరేట్లోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎసైగా
భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా
జై భారత్ వాయిస్ గీసుకొండ ) ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, బచ్చోడు గ్రామానికి చెందిన కొమర సాత్విక అనే నిరుపేద అనాధవిద్యార్థిని హైదరాబాద్ లోని వర్ధమాన్
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి సహిత శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో, స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే హైదరాబాద్ నగరానికి చెందిన ఆడెపు శ్రీనివాసరావు
గీసుగొండ:జై భారత్ వాయిస్ వరంగల్ జిల్లా. గీసుకొండ మండలం. ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులకు దేవాలయ కమిటీకి 75వేల రూపాయల విలువైన
జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలంలోని ఆగ్రంపాడ్ గ్రామంలోని శ్రీ సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు కుటుంబ
మేడారం జై భారత్ వాయిస్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అమ్మవార్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో
అగ్రంపహాడు జాతరలో పోలీస్ భారీ బందోబస్తు -కమాండ్ కంట్రోల్ పరిశీలించిన డిసిపి రవీందర్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరలో ఎటువంటి అవాంచనీయ
అగ్రం పహాడ్ లో గద్దెనెక్కిన సమ్మక్క తల్లి -ఉవ్వెత్తున ఎగిసిపడిన భక్తజనం -దారి పొడవునా భక్తుల నీరాజనాలు -శోభాయాత్రలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
సమ్మక్క సారలమ్మలకు ఎదురు కోళ్లు ఆత్మకూరు జై భారత్ వాయిస్ సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లకు ఎదురుకోళ్లు ఎగరవేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో బుధవారం అగ్రంపాడు జాతరలో
టిడిపి కంచుకోట కళ్యాణదుర్గం వ్యాపారవేత్తల అడ్డా కాదు టీడీపీ పార్టీలో రెండు వర్గాలు ఒక్కటయ్యాయి* కళ్యాణదుర్గం టీడీపీ లో కొత్త జోష్ జై భారత వాయిస్,కళ్యాణదుర్గం,, కళ్యాణదుర్గం:-
సమ్మక్క జాతర విధుల్లో ఆలసత్వం వద్దు -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరలో విధులు
ఆత్మకూరు నుండి మేడారంకు బస్సులు ప్రారంభం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు ఆత్మకూరు మండల కేంద్రం నుండి మేడారం జాతర కు వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం
భాగ్యనగరము జై భారత్ వాయిస్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జన సందేశ్ డిజిటల్ పత్రిక బిజెపి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు భారతీయ
కుందుర్పి జై భారత్ వాయిస్ రాప్తాడు సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు వీడియోలు తీస్తుండగా వైసీపీ అల్లరిముకలు దాడి అమానుషమని
కాణిపాకం: జై భారత్ వాయిస్)కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్దకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది కళాకారులు పిల్లన గ్రోవులు.తాళం భజన.కోలాట చెక్కభజన
దామెర జై భారత్ వాయిస్ దామర మండల మోడల్ స్కూల్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాజేందర్ తల్లి సారమ్మ కోగిల్వాయి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మల్లాడి జనార్దన్ రెడ్డి
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సేవాలాల్ మహారాజ్ 285 జయంతి వేడుక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల
దామెర జై భారత్ వాయిస్ మెడిగడ్డ ప్రాజెక్ట్ పరిశీలనకై కాళేశ్వరంకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి మార్గమధ్యంలోని ఎన్.ఎస్.ఆర్ హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రిని వరంగల్
దామెర జైభారత్ వాయిస్ దామెరలోజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగళవారం నాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో దామెర గ్రామ మాజీ సర్పంచ్ కి పదవి విరమణ సందర్భంగా
ఆత్మకూరు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలకు మంగళవారం ఆత్మకూరు మండలం గూడెప్పాడు వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం
గీసుకొండ మండల కీర్తినగర్ కాలనీ లో శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బిఆర్ఎస్ నాయకులు సుంకరి
గీసుకొండ: జై భారత్ వాయిస్తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా బడ్జెట్ కేటాయించారని కాంగ్రెస్ జిల్లా నాయకుడుసాయిలి.ప్రభాకర్
కుందుర్పి జై భారత వాయిస్అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం జెల్లిపల్లి గ్రామానికి చెందిన మురళి 2016లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతుండగా మతిస్థిమితం కోల్పోయినారువిద్యా
వరంగల్ జై భారత్ వాయిస్వరంగల్ నగరంలో పిబ్రవరి 24 నుండి 27 వరకు డ్రాయింగ్ టైలరింగ్ పరీక్షలు నిర్వహించహించడం జరుగుతుందని వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి వసంతి తెలిపారు.
గీసుకొండ జై భారత్ వాయిస్గీసుకొండ మండలం మనుగొండ గ్రామంలో శనివారం నాడు పరకాల ఎమ్మేల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అదేశానుసారం కాంగ్రెస్ జిల్లా నాయకులు సామాజికవేత్త అల్లం
హన్మొండ జై భారత్ వాయిస్ రానున్న పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. సత్తా ఏంటో చాటాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం హనుమకొండలోని
ఢిల్లీ: జై భారత్ వాయిస్ఢిల్లీలో కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో జీడబ్ల్యుఎంసీ 60వ డివిజన్ కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్
(గీసుకొండ:జై భారత్ వాయిస్) తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటిల్లో ఓకటైన మహాలక్ష్మి పథకాన్ని అమలు పరుచుటకు సన్నద్ధం కావాలనీ వరంగల్ జిల్లా కలెక్టర్ .ప్రావీణ్య అన్నారు.
కుందుర్పి జై భారత వాయిస్అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జిల్లాలోని ఎస్సై, ఆపైస్థాయి పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ నెలవారీ నేర సమీక్షా
గీసుకొండ: జై భారత్ వాయిస్గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా గురువారం నాడు రెండవ రోజు పారిశుద్ధ్య పనులను గ్రామపంచాయతీ కార్యదర్శి నూనె వేణు ప్రసాద్
హన్మకొండ: జై భారత్ వాయిస్బిఆర్ఎస్ పార్టీ 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ భాస్కర్ తన రాజీనామా లేఖ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల
వరంగల్ :జై భారత్ వాయిస్గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీ పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకొవాలని
జై భారత్ వాయిస్వెల్వడం గ్రామంలో మహిళల ఉపాధిని స్వయంగా ప్రవాసభారతీయులు మదర్ థెరీసా ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు శ్రీపద్మ (USA) సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రామాలలో మహిళలు
కుందుర్పి జై భారత వాయిస్ మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం చేయించడం, సెల్ ఫోన్లు లాక్కోవడం వంటి దుర్మార్గ పనులు మానుకోవాలని టిడిపి రాష్ట్ర
కుందుర్పి జై భారత వాయిస్ ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించామని విశాఖ నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నాం ప్రెస్మీట్ నిర్వహించిన