జైభారత్ వాయిస్ హనుమకొండ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన గడువులోగా రైస్ మిల్లర్లు బియ్యానికి సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్
ఆత్మకూరు లో ప్రజా పాలనలో కార్యక్రమం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా అభయ హస్తం పథకాల
ఉడుత నారాయణస్వామి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు -కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కమలాపురం రమేష్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) పరకాల శాసనసభ్యుడు పరకాల
జై భారత్ వాయిస్ గీసుకొండరోటరీ క్లబ్ దత్తత గ్రామమైన చంద్రయ్యపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ చేసిన కార్యక్రమాలను డిస్టిక్ +3150 గవర్నర్ భూసిరెడ్డి శంకర్
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండలో ఘనంగాఅటల్ బిహారీవాజ్ పాయ్ జయంతి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారుమాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ
జై భారత్ వాయిస్ విజయవాడక్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన పద్మశాలి కులస్థులు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిలో విశ్వా ఫౌండేషన్ ధర్మ సైనికులచే పర్యావరణ పరిరక్షణకు సామూహిక అగ్నిహోత్రం , గణపతి హోమం
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలంలోని ఏకశిలప్రైమ్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి
జై భారత్ వాయిస్ రంగశాయిపేటడిసెంబరు 26 నుంచి30 వరకు చెన్నైలో జరిగే ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ చెస్ టోర్నమెంటుకు కాకతీయ యూనివర్సిటీ జట్టులో బోగోజు శ్రవణ్-
జై భారత్ వాయిస్ గీసుకొండవరంగల్ గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం మిచ్చారు
అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర వేలం పాటలు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు జాతర
జై భారత్ వాయిస్ దామెరఎన్నికల్లో గెలుపు, ఓటములు, సహజమని, తనను నమ్ముకున్న పార్టీ నాయకులు, కార్య కర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని పరకాల
జై భారత్ వాయిస్ భాగ్యనగరందేవదాయశాఖ అటవి పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండ సురేఖ మురళీధర్ రావు ను హైదరాబాదులో మర్యాద పూర్వకంగా వరంగల్ జిల్లా
మహిళలు ఆర్థిక స్వాలంబన దిశగా ప్రయాణించాలి. -కెనరా బ్యాంక్ మేనేజర్ మదిన్ సిద్ధిక్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): మహిళలు కుట్టు శిక్షణ పూర్తిచేసుకుని ఆర్థిక స్వాలంబన
జై భారత్ వాయిస్ వరంగల్కేంద్ర ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో నేడు అట్టహాసంగా ప్రారంభమైంది.
జై భారత్ వాయిస్ గీసుకొండకేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహించనున్నవికసిత్ భారత్ సంకల్ప యాత్ర సన్నాహక సభ శుక్రవారం రాత్రి ,గీసుగొండ మండలం జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి
జై భారత్ వాయిస్ . ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో దివ్యంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సర్పంచ్ పర్వతగిరి రాజు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ఆత్మకూరు మేజర్ గ్రామ సర్పంచ్ పర్వతగిరి
గృహలక్ష్మి ఇండ్లను పరిశీలించిన ఎంపిడిఒ(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :ఇటీవల బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారుల కొత్తగా నిర్మించుకున్న ఇండ్లను హనుమకొండ
జై భారత్ వాయిస్ భాగ్యనగర్తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏ.రేవంత్ రెడ్డిని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ గ్రామం లో కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్టం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినo వేడుకలను నిర్వహించారు. సందర్బంగా
జై భారత్ వాయిస్ గీసుకొండ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన *సోనియా గాంధీ* తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిందని,అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తెలంగాణ ప్రజలు
గీసుగొండ మండలంలోని,చంద్రయ్య పల్లి గ్రామంలో *సోనియాగాంధీ జన్మదిన వేడుకలు గీసుగొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల రుద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కేకే
జై భారత్ వాయిస్ ఆత్మకూరు); మాజీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోశనివారం. ఘనంగా నిర్వహించారు. ఈ
అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేస్తూ జీవో జారీచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి, -ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి (జై భారత్ వాయిస్
జై భారత్ వాయిస్ వరంగల్ సార్వత్రిక శాసనసభ ఎన్నికలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించినందుకుగాను వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో
ఆపదలో ఉన్న మిత్రున్ని ఆదుకోవడమే నిజమైన స్నేహం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆపదలో ఉన్న స్నేహితుని ఆదుకోవడమే నిజమైన స్నేహమని ఆత్మకూరుకు చెందిన పూర్వ విద్యార్థులు
జై భారత్ వాయిస్ భాగ్యనగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి.
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ హనుమకొండ: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామం రెవెన్యూ గ్రామంగా ప్రకటించేందుకు ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో కలెక్టర్ సిక్తా
జై భారత్ వాయిస్ దామెరదామెర మండలం ఊరుగొండలోని అంబేద్కర్ యువజన సంఘము ఆధ్వర్యంలో అధ్యక్షుడు జన్ను వినయ్ అధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలం చంద్రయ్య పల్లి గ్రామంలోడాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్ ఆకుల రుద్ర ప్రసాద్
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల
జై భారత్ వాయిస్ గీసుకొండ పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిస్తే 1000 కొబ్బరికాయలు కొడుతామని మొక్కును గీసుకొండ మండల కాంగ్రెస్ నాయకులు బసవేశ్వర స్వామి
జైభారత్ వాయిస్ గీసుగొండమండలంలో 144 సెక్షన్ అమలులో ఉందని గీసుగొండ సిఐ కె. రామకృష్ణ తెలిపారు. అదివారంనాడు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉన్నందున ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు
జై భారత్ వాయిస్ హన్మకొండడిసెంబర్ 3న రోజున వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలను అనుమతులు లేవని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వరంగల్ లోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి డాక్టర్
కేంద్ర బలగాలతో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కంపేట, పెద్దాపూర్, కొత్తగట్టు, తదితర గ్రామాల్లో ఆత్మకూరు సిఐ
జై భారత్ వాయిస్ దామెరతెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ రాజ్యమేనని పరకాల కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాష్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం శాయంపేట (హవేలీ) గ్రామ బిఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ రాజబోయిన రజిత- బిక్షపతి యాదవ్,ఉపసర్పంచ్ గాలి అరుణ-భాస్కర్,వార్డ్ నెంబర్ బోళ్ల
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామం నుండి సుమారు 5కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్రవంతి మండల
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలం, విశ్వనాథపురం, కొమ్మాల, సూర్యతండా, నందనాయక్ తండా, మంగళ్ తండా గ్రామాల్లో పరకాల బిజెపి ప్రసాద్ రావు ఎన్నికల ప్రచారం
జై భారత్ వాయిస్ త్రిపుర త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా గురువారం అగర్తలలోని NSRCC నేతాజీ సుభాష్ రీజనల్ కోచింగ్ సెంటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 67వ
జై భారత్ వాయిస్ దామెరదామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ మేడిపల్లి యాదగిరి, బిఆర్ఎస్ నాయకులు మేడిపల్లి రవీందర్, ఆకుల రవీందర్, మేడిపల్లి మల్లయ్య, శివకుమార్,
జై భారత్ వాయిస్ రంగశాయపేట బి.ఆర్.ఎస్. పార్టీ వరంగల్ తూర్పు అభ్యర్థి *నన్నపునేని నరేందర్ ను గెలిపించాలని కోరుతూ 42 వడివిజన్లోని 19-9, 19-8, 17-10 బ్లాక్
కార్తీక మాసము ముప్పది రోజులు /నెలలొ పాటించవలసిన నియమాలు . మొదటి రోజునిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది. ఎంగిలి. చల్లని వస్తువులుదానములు :- నెయ్యి, బంగారంపూజించాల్సిన
చిన్న నాటి మిత్రుడి కుటుంబానికి ఆర్థికసహాయం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన బొల్లోజు యుగెందర్ కొంత కాలం
మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బిజెపిలో చేరికలు ( జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు గూడప్పాడు ,అక్కంపేట గ్రామాలకు చెందిన యువకులు బిజెపిలో చేరగా
ఆదరిస్తే పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా! -పరకాల కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి. -అట్టహాసంగా ప్రారంభమైన రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎన్నికల ప్రచారం -స్వాగతం
తనకిష్టదైవమైన కోనాయపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేశారు. శనివారం కోనాయపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లిన సీఎం
ఉద్యోగాలు కోల్పోయిన వారికి న్యాయం చేయాలి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) చైల్డ్ హెల్ప్ లైన్ నియామకాల్లో వరంగల్ జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ యంత్రాంగం ఇష్టానుసారం
దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టడీ చైర్స్ పంపిణీ చేసిన ఆర్ఐ కాలువల శ్రీనివాస్ దేశాయిపేటకు చెందిన రెవెన్యూ ఉద్యోగి కాలువల శ్రీనివాస్ ప్రస్తుతం జనగామ
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంటే మేముంటామని,తమ స్వార్థ ప్రయోజనాలకోసం కన్నతల్లిలాంటి పార్టీకి మోసం చేసిన వారికి తగిన బుద్దిచెప్పుతామని ఆత్మకూరు
ఆర్యవైశ్య హై స్కూల్ ఉన్నత పాఠశాల 1985- 86 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంవత్సరంలో చదివి
గొర్రెకుంట శివారులో పేకాట ఆడుతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు వివరాల్లోకెళ్తే గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్రెకుంట శివారులో పేకాట ఆడుతున్న వారిని టాస్క్
నర్సంపేట మండలం బానోజీపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ధి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా
(జై భారత్ వాయిస్ ఆత్మకూర్ ) పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు అర్షం విక్రమ్ పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి,తాజా
జై భారత్ వాయిస్ ఆత్మకూర్గ్రామీణ ప్రాంతంలోనిపల్లెదవఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర హెల్త్ వెల్ నెస్ కేంద్రాల నోడల్ అధికారి జివి శ్రీనివాసరావు
దేశంలో పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న వేల పార్టీల మారడం సహజం కానీ కొత్త పార్టీలు ఏర్పాలు చేయాలంటే సహసంతో కుడుకున్న పని మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్ పల్లిలో ప్రచారానికి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సతీష్ కుమార్ సొంత పార్టీ కార్యకర్తలు,ప్రజలు నిలదీశారు. ప్రచార ఊరేగింపులో సతీష్
జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండలంలోని కుంటపల్లి, సంగెం,ఎల్గూర్ స్టేషన్,తిమ్మాపూర్, షాపూర్,రామచంద్రపురం గ్రామాల్లో ఆయా అధ్యక్షుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ
( జై బారత్ వాయిస్ ఆత్మకూర్ )ఆత్మకూరు మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం ఆధ్వర్యంలో గడపగడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ
జైభారత్ వాయిస్ గీసుకొండఎమ్మెల్యే ధర్మారెడ్డిని మరోసారి గెలిపించాలని గీసుకొండ జడ్పీటిసి ధర్మారావు మండల పార్టీ అధ్యక్షులు రాజుకుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.గీసుకొండ మండలం లోని కొమ్మాల, సూర్య ,తండా
జై భారత్ వాయిస్ దామెరదామెర మండలంలో రానున్న ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛాయిత వాతావరణం లో ఓటు వేసేందుకు ప్రజలకు మనోధైర్యం కల్పించేందుకు పోలీస్ బలగాలు మండలంలో పలు
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ధర్మ తండా గ్రామపంచాయతీలో ఘనంగా దుర్గామాత దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు, దసరా మహోత్సవంలో సర్పంచ్ అంగోతు
ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో బతుకమ్మ వేడుకలో ఎమ్మెల్యే డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) పాల్గొన్నారు. తన స్వగ్రామమైన జగ్గన్నపేట గ్రామంలో బతుకమ్మ సంబరాలు పాల్గొనడం చాలా సంతోషంగా
కార్యకర్తలను కాపాడుకునే వారికే పరకాల కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి -ఆత్మకూరు వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు వాసు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): పరకాల నియోజకవర్గంలో కార్యకర్తల
గ్రామీణ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని పరకాల ఎమ్మెల్యే