రాబోయే ఎలక్షన్లో అన్ని పార్టీల నాయకులు సమన్వయం పాటించాలి -పరకాల ఏసిపి కిషోర్ కుమార్… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అన్ని
జై భారత్ దామెర, సంస్కృతీ, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం దామెర
సమాజ సేవలో పూర్వ విద్యార్థులు భాగం అవ్వాలి… -విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఐ. కృష్ణారెడ్డి… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): నేటి సమాజానికి యువత ఆదర్శప్రాయంగా తయారవ్వాలని, సమాజ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో తొలిరోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పరిసరాలలో
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డి.ఎస్సీ, టీచర్ల పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు
హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి, పసరుగొండ గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం
హుస్నాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇవ్వాలని అధిష్టాన్ని హనుమకొండ జిల్లా NSUI ప్రధాన కార్యదర్శి మాడుగుల చింటూ కోరారు. హుస్నాబాద్
(జై భారత్ వాయిస్ హన్మకొండ)డి.ఎస్సీ, టీచర్ల పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు బి.సి.
రైతులకు రక్షణ కవచంలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.ఆదివారం గీసుకొండ మండల పరిధిలోని మొగిలిచెర్ల లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం
జై భారత్ వాయిస్ గీసుకొండపీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం మమునూరు పరిధిలో ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజన్న
*నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం అక్కంపెట గ్రామంలో శుక్రవారం ఉదయం స్థానిక శాసనసభ్యులు
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రసూల్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కన్నెబోయిన కళ ఆధ్వర్యంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం
(జై భారత్ వాయిస్ వరంగల్) భూపాలపల్లి వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులైన వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ప్రోగ్రామ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ చల్లా మధుసూదన్
( జై భారత్ వాయిస్ వరంగల్ )గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, ఐటి
జై భారత్ వాయిస్ గీసుకొండ:సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతున్నారని పరకాల ఎమ్మెల్యే
( జై భారత్ వాయిస్ భీమదేవరపల్లి) హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సబ్ ఇన్స్పెక్టర్ సాయిబాబు కుటుంబ సభ్యులు కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి సమేత భద్రకాళి
(జై భారత్ వాయిస్:భీమదేవరపల్లి)హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామ ఉప సర్పంచ్ బొల్లి కనుకయ్య మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్
జై భారత్ వాయిస్ దామెరపోచంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్న కుట్టుమిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ల ఫోరం చైర్మన్ గట్ల విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా
యువత ఆటల్లో రాణించాలి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ప్రభుత్వం సరఫరా చేసిన క్రీడా పరికరాలను వినియోగించుకుని గ్రామాల్లో క్రీడ ల్లో రాణించాలని ఆత్మకూరు ఎంపిపి మార్క
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల పరిషత్ ఆఫీసులో ఎంపిపి బీమాగాని సౌజన్య అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్
అక్షయ కుమార్ జాతీయస్థాయికి ఎంపిక కావడం హర్షనీయం -సెయింట్ థెరిసా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జాయిస్… -అక్షయ్ ని సత్కరించిన ఉపాధ్యాయులు… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
బాల్యం నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి -బ్యాడ్మింటన్ విజేతను సత్కరించిన ఎస్సై ప్రసాద్… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు),ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్
దుగ్గొండి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి చంద్రయపల్లి గ్రామానికి పెట్రోలింగ్ వెళ్ళగా చంద్రయపల్లి గ్రామ శివారులో మెయిన్ రోడ్డుపై నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన గుగులోతు
స్టేషన్ ఘణపూర్ టీపీసీసీ జనరల్ సెక్రెటరీ సింగపురం ఇందిరా ఆదేశాల మేరకు మద్దెలగుడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నీల వెంకన్న ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వచ్చిన
గ్రామ పంచాయితీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్ డైరెక్టర్, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు
*తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన TUWJ (IJU) నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు* వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహసిల్దార్ కార్యలయం ఎదుట అర్హులైన
నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన విషాద సంఘటన నెలకొంది. మహేశ్వరానికి చెందిన బండి సురేష్ – మానస దంపతులకు సుస్వర
మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి -జర్నలిస్ట్ కమిటీ అధ్యక్షులు సముద్రాల విజేందర్. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): దేశవ్యాప్తంగా జర్నలిస్టు రక్షణ కొరకు జర్నలిస్ట్ రక్షణ
వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట అర్హులైన జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, హెల్త్ కార్డులు, రైల్వే పాసులు తక్షణమే అందజేయాలని
జై భారత్ వాయిస్ వరంగల్ రిపొర్టర్ జ్యోతి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ప్రపంచ అహింసవాది గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో మహాత్మా గాంధీ
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ పరకాల నియోజకవర్గం, అత్మకూర్ మండలం పెద్దపూర్,లింగమడుపల్లి గ్రామంలో బిజెపి గడపగడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన 43
జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఫొటో గ్రాఫర్ల పండుగ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఫొటో టెక్ ఆద్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఫొటో టెక్ ఎగ్జిబిషన్ కు హనుమకొండ
జై భారత్ వాయిస్ హనుమకొండ)హనుమకొండలోని పింగిళి డిగ్రీ కళాశాలలో 1996-99 సంవత్సరంలో చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అపూర్వ కలయికతో మళ్లీ ఒక
జైభారత్ వాయిస్ ఆత్మకూర్ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో కోదండ రామాలయంలోబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల ఇన్చార్జీ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పూజలు నిర్వహించి ప్రొఫెసర్
జై భారత్ వాయిస్ దామెర దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ,ఎంపి
హుస్నాబాద్ శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగాకొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయ అర్చకులు ఉప ప్రధాన
జైభారత్ వాయిస్ రామగుండం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు.2016 లో ఆర్టీసీ చైర్మన్ గా పదవి బాధ్యతలు
జై భారత్ వాయిస్ ఆత్మకూరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని ఆత్మకూరు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ఈర్సల సదానందం అన్నారు.బిజెపి మండల
జై భారత్ వాయిస్ గీసుకొండ)మన ఓటు మనం వేసుకుంటే మన కులపు బిడ్డ ఎమ్మెల్యేగా గెలుపొందుతాడని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి పిలుపునిచ్చారు. పరకాల నియోజకవర్గం
గీసుకొండ జై భారత్ వాయిస్గీసుకొండలో గౌడ గర్జన గోడ పత్రికలు కాటమయ్య దేవాలయంలో గీసుకొండ ఎంపీపీ భీమ గాని సౌజన్యఆవిష్కరించారు. గౌడ సంఘము ఉమ్మడి జిల్లా నాయకులు
దామెర మండలంలో పలు గ్రామాల్లో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గురువారం దామెర మండలం ఒగ్లాపూర్ లోని సైలానిబాబా దర్గా అవరణలో పీఠాధిపతి
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ గంగాభవాని వైద్యనాధేశ్వర ఆలయంలో గురువారం శివలింగంపై సూర్యకిరణాలు తాకాయి దేవాలయంలోఆలయ ప్రధాన అర్చకులు
ఒకనాడు ములుగు ప్రాంతంలో తూపాకుల శబ్దాలు ఎన్ కౌంటర్లు జరిగేవని నేడు ప్రశాంతవాతావరణం ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.ములుగు జిల్లా కేంద్రంలో 183 కొట్లతో ములుగులో
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలలో నెలకొల్పిన గణనాథుల నిమజ్జనోత్సవం కటాక్షపూరు చెరువు వద్ద వైభవంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా కటాక్షపూర్ లో క్రేను
*బండరావి పాకుల నిర్వాసిత గ్రామంలో తక్షణమే సౌకర్యాలు పూర్తి చేయాలి* – మానవ హక్కుల వేదిక డిమాండ్. వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట్ మండలంలోని బండరావిపాకుల గ్రామం
జై భారత్ వాయిస్ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న వట్టెం రిజర్వాయర్ కోసమని కుమ్మెర గ్రామానికి చెందిన
పెద్దాపురం లో గృహలక్ష్మీ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టునేందుకు
జై భారత్ వాయిస్ ఆత్మకూరు ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడు జంక్షన్లో పరకాల ఏసిపి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ రవిరాజ్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు.వాహనాల
పోలింగ్ కేంద్రాల పరిశీలించిన అధికారులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలం లోని పోలింగ్ స్టేషన్లలో కనీస
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రం నుండి లగాన్, రాక్ స్టార్, నాటీస్ యూత్ క్లబ్బు సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ధర్మపురి పట్టణం అభివృద్ధిని పనులను
పరకాల నియోజకవర్గంలో కాకతీయులు కట్టిన చెరువులను కొల్లగొట్టేది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలో 16 డివిజన్
*తిరుమలగిరిలో మహా అన్నదానం..* (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో గణపతి భక్త మండలి వారి ఆధ్వర్యంలో
గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన *ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..* (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) కాంగ్రెస్ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని పరకాల ఎమ్మెల్యే
జై భారత్ వాయిస్ ఆత్మకూరు)భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆత్మకూరు మండలంలో గణపతులు మండపాల్లో ఘనంగా పూజలు అందుకుంటున్నారు. ఆత్మకూరు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండలంలోని పద్మశాలి మండల అధ్యక్షుడు వెల్దె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా ప్రధానోపాధ్యాయులు వై సాంబయ్య బాధ్యతలనుస్వీకరించారు.పాఠశాల ఎస్ యమ్ సి సభ్యులు కొక్కొండ శ్రీకాంత్
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెల్నెస్ సెంటర్లో ఆయుష్మాన్ భవ ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ శశి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు
జై భారత్ వాయిస్ దామెరదామెర ప్రాధమిక ఆరోగ్యకేంద్రములోని దామెర ఊరుగొండ సబ్ సెంటర్ లో డాక్టర్లు మంజుల సాహితీ అద్వర్యములో ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు Non Communicable
గీసుగొండ; రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 23వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా బుధవారం దీక్షా శిబిరం హన్మకొండ ఏకశిలా పార్క్
జై భారత్ వాయిస్ గీసుకొండ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి కార్యక్రమంలో భాగంగా చంద్రయపల్లి గ్రామంలో గృహ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు మైదంశెట్టి శోభ దామోదర్
జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడుశివారు 163 జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది.ఎస్సై రాజేష్
*_శ్రీ వినాయక పూజ విధానం – వ్రతకల్పం – వ్రతకథ_______________________________జై భారత్ న్యూస్ హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం ప్రత్యేకంగా వినాయక చవితి పూజా విధానాన్ని
ఆత్మకూరు లో కేసీఆర్ కు పాలాభిషేకం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); ఆత్మకూరు గ్రామపంచాయతీకి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డు కృషిచేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరిన కాంగ్రెస్ నాయకులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో
ఆత్మకూర్ పంచాయతీకికి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు ప్రధానం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ -2023 అవార్డులలో భాగంగా ఐదు వేలకు జనాభా
జై భారత్ వాయిస్ హన్మకొండతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం అర్హులందరికీ అందేలా చూస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.బుధవారం పరకాల పట్టణంలోని
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంమనుగొండలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులైన చాపర్తి సావిత్రి లచ్చయ్య ఇంటి ముగ్గు పోసి నిర్మాణ పనులను
జై భారత్ వాయిస్ గీసుకొండఅంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలనితెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్స్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వీరగొని నిర్మలదేవి డిమాండ్
జై భారత్ వాయిస్ హన్మకొండది. నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి అద్యక్షతన హన్మకొండ కలెక్టరేట్ సమీపంలోని
గీసుగొండ రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దీక్షలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. బుధవారం కు దీక్షలు 19వ రోజుకు
గీసుగొండ *మచ్చాపుర్ లో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..* *పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభం,శంఖుస్థాపన..* గీసుగొండ మండలం మచ్ఛాపుర్ గ్రామంలో