రెగ్యులరైజ్ చేయాలని సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షలు 16వ రోజుకు చేరాయి. సోమవారం వారు హరిదాసు వేషాధారణలో భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఉత్తమ అవార్డు అందుకున్న ఆత్మకూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పర్వతగిరి రాజు ను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి – జిల్లాకే ఆదర్శంగా నిలిచిన ఆత్మకూరు (జై భారత్
జై భారత్ వాయిస్ దామెరసమాజంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిరుపేద రెడ్ల అభివృద్ధి, సంక్షేమం కోసం చట్టబద్దతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని
జై భారత్ వాయిస్ సంగెంసంగెం మండలం షాపురం గ్రామంలోశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డాక్టర్ పెసరు విజయచందర్
పేదలు గృహ లక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలి. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); పేదలు గృహలక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలనిఆత్మకూర్ మండలం వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, బిఆర్ఎస్
జై భారత్ వాయిస్ వరంగల్టీఎన్జీఓ.స్ యూనియన్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ ,ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి వేడుకలను కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం లో గల
జై భారత్ వాయిస్ దామెర గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, తద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుందని గ్రామైఖ్య సంఘం వీవోఏ ఇందిర సూచించారు. జాతీయ పోషణ
జై భారత్ వాయిస్ నర్సంపేట: రాష్ట్రంలోని ప్రతీ గిరిజన జర్నలిస్ట్ సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న
సర్వశిక్ష ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని చేస్తున్న దీక్షలు 13వ రోజుకు చేరాయి. శనివారం రాత్రి వరకు దీక్షలు కొనసాగించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను
గీసుగొండ మండలంలోని వంచనగిరి కస్తూర్బా బాలిక విద్యాలయంలో సోషల్ సీఆర్టీ గా పనిచేస్తున్న పాశికంటి రజినికి జిల్లా ఉత్తమ ఉపాద్యాయురాలు పురస్కారం లభించింది. వరంగల్ లో జరిగిన
భాగ్యనగరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://tstet.cgg.gov.in వైబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 9 నుంచి 14వ
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం పదిలంగా ఉంటదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.శనివారం గీసుకొండ మండలంలోనిధర్మారం గ్రామంలో ఏమ్మేల్యే పర్యటించారు.పలు కాలనీలలో కాలినడకన తిరుగుతూ
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ పరకాల ప్రాజెక్ట్ సీడీపీవో భాగ్యలక్ష్మీ సూచించారు. జాతీయ పోషణ మాసం పురస్కరించుకుని దామెర మండల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార ప్రాముఖ్యతను తెలుపుతూ
జై భారత్ వాయిస్ వరంగల్ గీసుకొండ మండలంలో పరకాల నియోజకవర్గ కుమ్మర్ల ఆత్మగౌరవ రౌండ్ టేబుల్ సమావేశం వరంగల్ జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి అద్వర్యంలో నిర్వహాంచారు.
జై భారత్ వాయిస్ దామెరదామెర మండల కేంద్రంలోని శివాలయ పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
జై భారత వాయిస్ warangal వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనపై నమ్మకంతో రెండవసారి ప్రకటించడం పట్ల దుబాయ్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని
జై భారత్ వాయిస్ వరంగల్ పరకాల ఎమ్మెల్యే చల్లధర్మా రెడ్డి జన్మదిన్నాన్ని పురస్కరించుకొని టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీకృష్ణాజన్మష్టమి పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల పురుషోత్తమచారి ప్రత్యేక.
జై భారత్ వాయిస్ దామెర దుర్గంపేట లో సిఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్, పరకాల శాసన సభ్యుల చల్లా ధర్మారెడ్డి చిత్రపటానికి పద్మశాలి కులస్తులు పాలాభిషేకం నిర్వహించారు.
గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ….. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన యాదవులకు ప్రభుత్వం అందజేసిన 12 యూనిట్ల గొర్రెలను
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలం ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం ముస్త్యాలపల్లి గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి
రంగాపురంలో ఘనంగా గురుపూజోత్సవం (జై భారత్ వాయిస్ నల్లబెల్లి) నల్లబెల్లి మండలం రంగాపురం ఉన్నత పాఠశాలలో మంగళవారం గురుపూజోత్సవం ఘనంగా జరిగింది .గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో
( జై భారత్ వాయిస్ ఆత్మకూరు )ఆత్మకూరు మండలంలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
జై భారత్ వాయిస్ దామెర ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలని, పోషణ మాసంలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు.
జై భారత్ వాయిస్ దామెర సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, తద్వారా ప్రశాంత జీవనం సాధ్యమవుతుందని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో మండలాభివృద్ధి సాధ్యమని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో జాతిపిత విగ్రహాన్ని పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న
జై భారత్ వాయిస్ ఆత్మకూరు): బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రామంలో రూ.80లక్షలతో గ్రామంలో
జై భారత్ వాయిస్ )దర్శి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల ప్రజా సంకల్ప వేదిక సభ్యులు, విద్యా వేత్తలు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులతో
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలంలో ఒగ్లాపూర్ లో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఒగ్లాపూర్ సర్పంచ్ కేతిపెల్లి
(జై భారత్ వాయిస్ చాట్రాయి) ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలం,చాట్రాయి గ్రామంలో ఘనంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా
జై భారత్ వాయిస్ నూజివీడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామాలలో నివాళులర్పించారు ఈ
శ్రావణమాసం పవిత్ర మాసం కావడంతో మహిళలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు వివరాల్లోకెళ్తే గీసుకొండ మండలంలోని గీసుకొండ మనుగొండ ఎల్కుర్తి హవేలీ ధర్మారం
(జై భారత్ వాయిస్ దామెర) దామెర మండలం సీతారామపురం గ్రామానికి చెందిన యాదవ కులస్తులకు 12 యూనిట్ల ను ప్రజా ప్రతినిధులు అధికారులుగొర్రెలను పంపిణీ చేయడం జరిగినది.ఈ
జై భారత్ వాయిస్ నూజివీడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 28 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా
భారత్ వాయిస్ తిరుపతి రిపోర్టర్ : సాంబశివరావు ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ అవుతుంది ఇటీవల నింగిలోకి పంపిన చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో మరో ప్రయోగానికి
(జై భారత్ వాయిస్ దామెర )రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి ధీమా
జై భారత్ వాయిస్ ఆత్మకూరు):సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.ఆత్మకూరు మండల
జై భారత్ వాయిస్ గీసుకొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుల లో సేంద్రియ ఎరువును తయారు చేసుకొని వాటిద్వారా ఆదాయాన్ని పొంది గ్రామాలను మరింత అభివృద్ధి
జై భారత్ వాయిస్ నూజివీడు*అన్నాచెల్లెళ్ల ప్రేమకు నిదర్శనం రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు మహిళలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకి రాఖి
టిపియూఎస్(తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం) రాష్ట్ర లీగల్ విభాగం అధ్యక్షుడిగా శ్రీకృష్ణ యాదవ్ పులిగిల్ల ని నియమిస్తూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సామ వెంకటరెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు మియాపురం
అన్నదాతను లంచం కోసం వేధించిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు రాత్రిపూట దొంగలాగా పరుగెత్తాడు.. పొలంలో పడుతూ లేస్తూ కాళ్లకు బుద్ధి చెప్పాడు. ముచ్చటపడి కొనుక్కున్న కారును