Jaibharathvoice.com | Telugu News App In Telangana
Home Page 17
హన్మకొండ జిల్లా

గృహ లక్ష్మి తో పేదలకు ఇళ్లు

Jaibharath News
గృహలక్ష్మితో పేదలకు ఇళ్లు వైస్ ఎం పీ పీ సుధా కర్ రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గృహలక్ష్మి పథకంలో పేదలకు సొంతింటి కల సహకారం
వరంగల్ జిల్లా

సర్వశిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన

Jaibharath News
రెగ్యులరైజ్ చేయాలని సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షలు 16వ రోజుకు చేరాయి. సోమవారం వారు హరిదాసు వేషాధారణలో భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీకి ఉత్తమ అవార్డు

Jaibharath News
ఉత్తమ అవార్డు అందుకున్న ఆత్మకూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పర్వతగిరి రాజు ను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి – జిల్లాకే ఆదర్శంగా నిలిచిన ఆత్మకూరు (జై భారత్
హన్మకొండ జిల్లా

5వేల కోట్ల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి

జై భారత్ వాయిస్ దామెరసమాజంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిరుపేద రెడ్ల అభివృద్ధి, సంక్షేమం కోసం చట్టబద్దతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ను  ఏర్పాటు చేయాలని
వరంగల్ జిల్లా

పోచమ్మ తల్లికి బిజెపి నాయకుల పూజలు

జై భారత్ వాయిస్ సంగెంసంగెం మండలం షాపురం గ్రామంలోశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమంలో  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డాక్టర్ పెసరు విజయచందర్
హన్మకొండ జిల్లా

పేద లు గృహ లక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలి

Jaibharath News
పేదలు గృహ లక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలి. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); పేదలు గృహలక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలనిఆత్మకూర్ మండలం వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, బిఆర్ఎస్
హన్మకొండ జిల్లా

నీరుకు ల్ల లో మహా పోషణ ర్యాలి

Jaibharath News
నీరుకుల్ల లో మహా పోషణ ర్యాలీ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); పోషణ్ మహా లో భాగంగా నీరుకుళ్ళ లో గ్రామ సర్పంచ్ ఆర్షం బలరాం తో
వరంగల్ జిల్లా

టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు

జై భారత్ వాయిస్ వరంగల్టీఎన్జీఓ.స్ యూనియన్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ ,ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి వేడుకలను కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం లో గల
హన్మకొండ జిల్లా

బిజెపి పార్టీ పరకాల అసెంబ్లీ బరిలో వీసం రమణా రెడ్డి

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర) దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన వీసం రమణా రెడ్డి నాంపల్లి లోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పరకాల నియోజకవర్గం
హన్మకొండ జిల్లా

గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారం తిసుకొవాలి

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, తద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుందని గ్రామైఖ్య సంఘం వీవోఏ ఇందిర సూచించారు. జాతీయ పోషణ
వరంగల్ జిల్లా

ప్రతీ గిరిజన జర్నలిస్ట్ సంక్షేమానికి కృషి*- రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న నాయక్

జై భారత్ వాయిస్ నర్సంపేట: రాష్ట్రంలోని ప్రతీ గిరిజన జర్నలిస్ట్ సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న
వరంగల్ జిల్లా

10న ఉచిత మెగా కంటి వైద్య పరీక్ష శిబిరం

జై భారత్ వాయిస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ నగరంలోనిదర్శన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన ఉచిత మెగా కంటి వైద్య పరీక్ష శిబిరం నిర్వహించబడుతుందని
వరంగల్ జిల్లా

రాత్రి దీక్షలు

Jaibharath News
సర్వశిక్ష ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని చేస్తున్న దీక్షలు 13వ రోజుకు చేరాయి. శనివారం రాత్రి వరకు దీక్షలు కొనసాగించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను
వరంగల్ జిల్లా

రజిని కి జిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డు

Jaibharath News
గీసుగొండ మండలంలోని వంచనగిరి కస్తూర్బా బాలిక విద్యాలయంలో సోషల్ సీఆర్టీ గా పనిచేస్తున్న పాశికంటి రజినికి జిల్లా ఉత్తమ ఉపాద్యాయురాలు పురస్కారం లభించింది. వరంగల్ లో జరిగిన
ఉద్యోగాలు

టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల

Jaibharath News
భాగ్యనగరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. https://tstet.cgg.gov.in వైబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 9 నుంచి 14వ
వరంగల్ జిల్లా

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడ సేవ

(జై భారత్ వాయిస్ )వరంగల్ సిటీ, సెప్టెంబర్ 9 : నిజ శ్రావణ మాసం 4వ శనివారం వరంగల్ బట్టల బజారులోని బాలానగర శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో
వరంగల్ జిల్లా

సిఎం కేసీఆర్ తోనే తెలంగాణ పదిలం. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం పదిలంగా ఉంటదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  స్పష్టం చేశారు.శనివారం గీసుకొండ మండలంలోనిధర్మారం గ్రామంలో ఏమ్మేల్యే పర్యటించారు.పలు కాలనీలలో కాలినడకన తిరుగుతూ
హన్మకొండ జిల్లా

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ పరకాల ప్రాజెక్ట్ సీడీపీవో భాగ్యలక్ష్మీ సూచించారు. జాతీయ పోషణ మాసం పురస్కరించుకుని దామెర మండల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార ప్రాముఖ్యతను తెలుపుతూ
హన్మకొండ జిల్లా

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు

జై  భారత్ వాయిస్ దామెరదామెర మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం దామెర మండలంలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో  అభిమానుల కోలాహలం నడుమ ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా

కుమ్మరులకుఅన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రతినిధ్యం కల్పించాలి

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్ గీసుకొండ మండలంలో పరకాల నియోజకవర్గ కుమ్మర్ల ఆత్మగౌరవ రౌండ్ టేబుల్ సమావేశం వరంగల్ జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి అద్వర్యంలో నిర్వహాంచారు.
హన్మకొండ జిల్లా

శివాలయంలో  ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు

జై భారత్ వాయిస్ దామెరదామెర మండల కేంద్రంలోని శివాలయ పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
వరంగల్ జిల్లా

మంత్రి కేటీఆర్bకి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

Jaibharath News
జై భారత వాయిస్ warangal వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనపై నమ్మకంతో రెండవసారి ప్రకటించడం పట్ల దుబాయ్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని
వరంగల్ జిల్లా

పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీఓస్ నాయకులు

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్ పరకాల ఎమ్మెల్యే చల్లధర్మా రెడ్డి జన్మదిన్నాన్ని పురస్కరించుకొని టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ
హన్మకొండ జిల్లా

మహిళలకు పౌష్టికాహారం ఆవసరం

Jaibharath News
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం – పద్మావతి . (జై భారత్ వాయిస్ అత్మకూరు) : గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం ఐ సి డి ఎస్
వరంగల్ జిల్లా

ఎలుకుర్తి హవేలిలో శ్రీకృష్ణాజన్మష్టమి ప్రత్యేక పూజలు

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీకృష్ణాజన్మష్టమి పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల పురుషోత్తమచారి ప్రత్యేక.
హన్మకొండ జిల్లా

కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దుర్గంపేట లో సిఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్, పరకాల శాసన సభ్యుల చల్లా ధర్మారెడ్డి చిత్రపటానికి పద్మశాలి కులస్తులు పాలాభిషేకం నిర్వహించారు.
హన్మకొండ జిల్లా

ముమ్మరంగా పంచ లింగాల ఆలయ నిర్మాణ పనులు

Jaibharath News
ముమ్మరంగా పంచలింగాల శివాలయం పునరుద్ధరణ పనులు – దాతలు సహకరిస్తే వేగవంతంగా పూర్తి చేస్తాం – ఆలయ కమిటీ చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి (జై భారత్ వాయిస్
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో గొర్రెల యూనిట్ల పంపిణీ

Jaibharath News
గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ….. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన యాదవులకు ప్రభుత్వం అందజేసిన 12 యూనిట్ల గొర్రెలను
వరంగల్ జిల్లా

కేయూ దూర విద్యలో డిగ్రీ, పి. జి కోసం నోటిఫికేషన్ జారీ

Jaibharath News
జై భారత్ వాయిస్ హన్మకొండ ) 2023-2024 విద్యా సంవత్సరము కోసం కాకతీయ విశ్వావిద్యాలయం దూర విద్యలో డిగ్రీ, పి. జి కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని
హన్మకొండ జిల్లా

ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పోచమ్మ బోనాల పండుగ

జై భారత్ వాయిస్ దామెర దామెర మండలం ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం ముస్త్యాలపల్లి గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి
హన్మకొండ జిల్లా

త్యాగాలను మరువ వద్దు

Jaibharath News
దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను మరవద్దు -బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ్ చందర్ రెడ్డి. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); దేశం కోసం తమ ప్రాణాలను
హన్మకొండ జిల్లా

సమగ్ర శిక్ష ఉద్యోగుల ను క్రమభద్దికరించాలి

Jaibharath News
సమగ్ర శిక్ష ఉద్యోగులు వేతనాలు పెంచాలి – హన్మకొండ నగరం లో పోచమ్మ బోనాలతో వినూత్న ప్రదర్శన (జై భారత్ వాయిస్ హన్మకొండ); ఎమ్మర్సిలలో పనిచేస్తున్న సమగ్ర
వరంగల్ జిల్లా

రంగశాయిపేట లోని విస్ డం. పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు

Jaibharath News
( జై భారత్ వాయిస్ రంగశాయిపేట రిపోర్టర్ జ్యోతి ) వరంగల్ లోని రంగశాయిపేటలో విజ్ డం పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులే
వరంగల్ జిల్లా

ఘనంగా  ఉపాధ్యాయ దినోత్సవం

(జై భారత్ వాయిస్ గీసుగొండ )సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని  పురస్కరించుకొనిగ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం లోని ఎస్. ఎస్ డిగ్రీ కాలేజీ లో
హన్మకొండ జిల్లా

సి ఎం సహాయ నిధి భరోసా

Jaibharath News
వ్యాధి బాధితులకు భరోసా సిఎం సహాయనిధి ..ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాధి బాధితులకు భరోసాగా సిఎం సహాయనిధి నిలిచిందని
వరంగల్ జిల్లా

రంగాపురం లో ఘనంగా గురు పుజోత్సవం

Jaibharath News
రంగాపురంలో ఘనంగా గురుపూజోత్సవం (జై భారత్ వాయిస్ నల్లబెల్లి) నల్లబెల్లి మండలం రంగాపురం ఉన్నత పాఠశాలలో మంగళవారం గురుపూజోత్సవం ఘనంగా జరిగింది .గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో
హన్మకొండ జిల్లా

స్వయం ఉపాధి తో యువత రానించాలి

Jaibharath News
స్వయం ఉపాధితో రాణించాలి -వైస్ ఎం పిపీ సుధాకర్ రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); స్వయం ఉపాధితో యువత అభివృద్ధి చెందాలని ఆత్మకూరు వైస్ ఎంపీపీ
హన్మకొండ జిల్లా

ఎన్నికల హామీలను అమలు చేయాలి

( జై భారత్ వాయిస్ ఆత్మకూరు )ఆత్మకూరు మండలంలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి  ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని   బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
హన్మకొండ జిల్లా

ప్రతీ ఒక్కరూ నేత్ర దానం చేయాలి

Jaibharath News
(జై భారత్ వాయిస్ దామెర ) ప్రతీ ఒక్కరూ నేత్ర దానం చేయాలని, తద్వారా మరో ఇద్దరు అంధులకు చూపునివ్వాలని దామెర పీహెచ్ సి మెడికల్ ఆఫీసర్
హన్మకొండ జిల్లా

ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలి

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలని, పోషణ మాసంలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు.
హన్మకొండ జిల్లా

సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరం

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, తద్వారా ప్రశాంత జీవనం సాధ్యమవుతుందని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర
హన్మకొండ జిల్లా

సమష్టి కృషితో మండలాభివృద్ధి సాధ్యం

Jaibharath News
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో మండలాభివృద్ధి సాధ్యమని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో
హన్మకొండ జిల్లా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మేల్యే ధర్మారెడ్డి

Jaibharath News
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో జాతిపిత విగ్రహాన్ని పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న
హన్మకొండ జిల్లా

బిఆర్ఎస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ది సాధ్యం: ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు): బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రామంలో రూ.80లక్షలతో గ్రామంలో
ప్రకాశం

దర్శి అసెంబ్లీ ప్రజల సేవకు నేను రెడీ.మదిరె రంగ సాయి రెడ్డి

జై భారత్ వాయిస్  )దర్శి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల ప్రజా సంకల్ప వేదిక సభ్యులు, విద్యా వేత్తలు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులతో
వరంగల్ జిల్లా

గీసుకొండలో భగవద్గీత పారాయణం

జై భారత్ వాయిస్ గీసుగొండ ప్రజలందరూ ధర్మ బద్ధంగా నడుచుకేందుకు భగవద్గీత పారాయణం ఉపయోగపడుతుందని చిన్మయ మిషన్ హన్మకొండ శాఖ ఇంఛార్జి లతిక మాతాజీ, అన్నారు గీసుకొండ
హన్మకొండ జిల్లా

ఒగ్లాపూర్ లో పోచమ్మ బోనాల పండుగ

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలంలో ఒగ్లాపూర్ లో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఒగ్లాపూర్ సర్పంచ్ కేతిపెల్లి
ఉద్యోగాలు

17న మెగా జాబ్ మేళా

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ నిరుద్యోగ యువతకు 50 కు పైగా కంపెనీలలో 1000 కి పైగా
వరంగల్ జిల్లా

సాంఘిక సంక్షేమ మహిళ హాస్టల్ ను  జిల్లా కలెక్టర్  ప్రావిణ్య, డిఎంహెచ్ఓ తనిఖీ

( జై భారత్ వాయిస్ వరంగల్  స్టాప్ రిపోర్టర్ సాంబశివరావు )వరంగల్ జిల్లాలోని రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చెందిన  సాంఘిక సంక్షేమ మహిళ హాస్టల్ ను 
ఏలూరు

పవన్ కళ్యాణ్ ఘనంగా జన్మదిన వేడుకలు

Jaibharath News
(జై భారత్ వాయిస్ చాట్రాయి) ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలం,చాట్రాయి గ్రామంలో ఘనంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా
ఎన్టీఆర్

నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రాస్తారోకో

Jaibharath News
( జై భారత్ వాయిస్ తిరువూరు ) తిరువూరు మండలం చింతలపాడు సబ్ స్టేషన్ వద్ద టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులు తిరువూరు-గంపలగూడెం ప్రధాన రహదారిపై బైఠాయించారు
ఏలూరు

స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి

Jaibharath News
జై భారత్ వాయిస్ నూజివీడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామాలలో నివాళులర్పించారు ఈ
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు

Jaibharath News
శ్రావణమాసం పవిత్ర మాసం కావడంతో మహిళలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు వివరాల్లోకెళ్తే గీసుకొండ మండలంలోని గీసుకొండ మనుగొండ ఎల్కుర్తి హవేలీ ధర్మారం
వరంగల్ జిల్లా

జర్నలిస్ట్ ఫోరమ్ ద్వితీయ ప్లినరీ పోస్టర్ ఆవిష్కరన

Jaibharath News
జై భారత్ వాయిస్ : వరంగల్ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ, తేదీన సికింద్రాబాద్ లో జరుగు మున్నూరు కాపు జర్నలిస్ట్
హన్మకొండ జిల్లా

లబ్దిదారులకు గొర్రెల పంపిణీ

Jaibharath News
(జై భారత్ వాయిస్ దామెర) దామెర మండలం సీతారామపురం గ్రామానికి చెందిన యాదవ కులస్తులకు 12 యూనిట్ల ను ప్రజా ప్రతినిధులు అధికారులుగొర్రెలను పంపిణీ చేయడం జరిగినది.ఈ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మణుగూరు కోర్టు లో ఫ్రీ లోక్ అదాలత్

Jaibharath News
జై భారత్ వాయిస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కోర్ట్ ఆవరణలో జడ్జి ఎం .వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఫ్రీ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన
హన్మకొండ జిల్లా

ఇనగాల వర్సెస్ కొండా వర్గీయుల భాహి భాహి రసా బాసగా మారిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.

Jaibharath News
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆత్మకూరు మండలం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర
వరంగల్ జిల్లా

కృష్ణా నగర్ లో పాడిపశువులకి గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు

Jaibharath News
వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కృష్ణా నగర్ గ్రామం లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడిపశువులకి గాలికుంటు , లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేయడం
ఏలూరు

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Jaibharath News
జై భారత్ వాయిస్ నూజివీడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 28 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా
ఆదిలాబాద్ జిల్లాతిరుపతి

సూర్యుడి రహస్యం ఆదిత్య ఎల్ Aditya-1 వన్ ప్రయోగం

Jaibharath News
భారత్ వాయిస్ తిరుపతి రిపోర్టర్ : సాంబశివరావు ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ అవుతుంది ఇటీవల నింగిలోకి పంపిన చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో మరో ప్రయోగానికి
భక్తి సమాచారం

నేటి పంచాంగం

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏సెప్టెంబరు 1, 2023*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం**దక్షిణాయనం**వర్ష ఋతువు**నిజ శ్రావణ మాసం**కృష్ణ పక్షం*తిథి: *విదియ* తె. శనివారం 3.21వారం: *భృగువాసరే*(శుక్రవారం)నక్షత్రం: *పూర్వాభాద్ర*
హన్మకొండ జిల్లా

దామెర మండలంలో రక్షాబంధన్  వేడుకలు

(జై భారత్ వాయిస్ దామెర )దామెర మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో రక్షాబంధన్ (రాఖీ) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో గురువారం దామెర మండలంలోని వివిధ
హన్మకొండ జిల్లా

రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వం

(జై భారత్ వాయిస్ దామెర )రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి ధీమా
హన్మకొండ జిల్లా

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు.

జై భారత్ వాయిస్ ఆత్మకూరు):సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.ఆత్మకూరు మండల
వరంగల్ జిల్లా

డిఆర్డిఓ సంపత్ రావు మచ్చాపూర్ గ్రామంలో సందర్శించారు

జై భారత్ వాయిస్ గీసుకొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుల లో సేంద్రియ ఎరువును తయారు చేసుకొని వాటిద్వారా ఆదాయాన్ని పొంది గ్రామాలను మరింత అభివృద్ధి
ఏలూరు

అన్నాచెల్లెళ్ల  ప్రేమకు నిదర్శనం రాఖీ

జై భారత్ వాయిస్ నూజివీడు*అన్నాచెల్లెళ్ల  ప్రేమకు నిదర్శనం రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు మహిళలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకి  రాఖి
హన్మకొండ జిల్లా

సెప్టెంబర్ 9న జాతీయ లోక్ అదాలత్

జై భారత్ వాయిస్ హన్మకొండవరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, : ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న జాతీయ లోక్ అదాలత్ ను వరంగల్ జిల్లా కోర్టులో  నర్సంపేట
వరంగల్ జిల్లా

భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం

జై భారత్ వాయిస్ ఓరుగల్లువరంగల్. శ్రావణమాసం పౌర్ణమి సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం అర్చకులునిర్వహించినారు
కొమరంభీం జిల్లా

TPUS రాష్ట్ర లీగల్ విభాగ అధ్యక్షుడిగా శ్రీకృష్ణ యాదవ్ పులిగిల్ల

Jaibharath News
టిపియూఎస్(తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం) రాష్ట్ర లీగల్ విభాగం అధ్యక్షుడిగా శ్రీకృష్ణ యాదవ్ పులిగిల్ల ని నియమిస్తూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సామ వెంకటరెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు మియాపురం
ఆదిలాబాద్ జిల్లా

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు..

Jaibharath News
ఏపీలో బస్సు ప్రమాదం చోటు చేసకుఉంది. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి
అల్లూరి సీతారామరాజు

ఏసీబీ అధికారులను చూసి పరుగులు పెట్టిన లంచగొండి అధికారి..

Jaibharath News
అన్నదాతను లంచం కోసం వేధించిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు రాత్రిపూట దొంగలాగా పరుగెత్తాడు.. పొలంలో పడుతూ లేస్తూ కాళ్లకు బుద్ధి చెప్పాడు. ముచ్చటపడి కొనుక్కున్న కారును