గీసుకొండ గీసుకొండ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణంగీసుకొండ మండల కేంద్రంలోని రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ
కామరెడ్డి. జిల్లా జుక్కల్ నియోజకవర్గ ప్రజల కు మద్నూర్ ,పెద్ద ఎక్లరా గ్రామ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరుగాలని
జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డికామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి
వరంగల్ జిల్లా గ్రామిణాబి వృద్ది సంస్థ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలోదివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డులు – అవగాహన సదస్సు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్
నక్సలైట్ ఉద్యమంలో నేను ఎప్పుడో చనిపోయేదాన్ని, ఇది నాకు బోనస్ లైఫ్ (పునర్జన్మ) రామన్న వర్ధంతి సభలో మంత్రి సీతక్క.తన భర్త రామన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ
గణిత శిక్షణ శిబిరానికి హాజరైన విద్యార్థులకు అభినందన యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు పి. సాయికిరణ్, సంధ్యా రాణి ప్రతిష్టాత్మక మ్యాథమెటిక్స్ ట్రైనింగ్ అండ్
హన్మకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం రాత్రి ఇఫ్తార్ విందు కళాశాల క్యాంటీన్లో ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రైల్వే ప్రయాణంలో జర్నలిస్టుల రాయితీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.జర్నలిస్టులలో చాలా వరకు తక్కువ,మధ్య తరగతి ఆదాయ వర్గాలకు చెందిన
గీసుకొండ మండలం కొనాయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ కు పెండింగ్ నిధులను మంజూరు చేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం నాడు అసెంబ్లీలో ఎంఎల్ఏ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) పోలీసుల గౌరవ మర్యాదలు పెంపోందించే విధంగా నిజాయితీగా పోలీస్ అధికారులు పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్
జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరంఅమెరికా పర్యటనకు వెళుతున్న సామాజిక వేత్త గీసుకొండ గ్రామానికి చెందిన పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ-గీతమ్మ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు గ్రామస్తులుగీసుకొండ గ్రామాభివృద్ధి
రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య అన్నారు.మంగళవారం వరంగల్ జిల్లా నగర 43 వ డివిజన్ రంగశాయిపేటలో మూడు
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్విద్యార్థుల ఫీజులు దుర్వినియోగం కావడంపై సమగ్ర విచారణ చేపట్టాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు
అమాయక వ్యవసాయదారులను లక్ష్యంగా చేసుకోని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందులు విక్రయిస్తున్న ముఠాలోని ఏడుగురిని ప్రస్తుతం టాస్క్ఫోర్స్ ,మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా
హనుమకొండ: సిద్దిపేట- ఎల్కతుర్తి జాతీయ రహదారి 765డీజీ పరిధిలో జిల్లాకు సంబంధించి నిర్మాణంలో ఉన్న రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను హనుమకొండ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం చట్టసభలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవోను విడుదల చేసిన ప్రభుత్వానికి బీసీలు
(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట):పదవ తరగతి ఉత్తీర్ణత విద్యార్థుల భవిష్యత్తు కు పునాది అవుతుందని ఖానాపురం మండలం మనుబోతులగడ్డ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జమాండ్ల వెంకన్న
జై భారత్ వాయిస్ న్యూస్ అమరావతిఅమరావతి రాజధాని వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు
(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ )గీసుకొండ మండలంలోని కొమ్మాలలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి జాతర ఆవరణలో భక్తులకొసం గీసుకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మద్నూర్ యువజన కాంగ్రెస్ ఉప అధ్యక్షుడు సహజ సిద్ధ రంగులతో పండుగ
హోలీ వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో అధికారులు, సిబ్బంది తీన్మార్ స్టెప్పులతో సందడి చేసారు. హోలీ పండుగను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా జరుపుకున్నారు.
జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తన క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, టీజీవో ప్రతినిధులు, అధికారులతో కలిసి హోలీ వేడుకల్లో
జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డి )కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం హోళీ పండుగను పురస్కరించుకుని బిచ్కుంద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్ నాథ్ పటేల్
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ )కలియుగ దైవం కోరిన కోరికలను నెరవేరుస్తూ ఆపద మొక్కుల వాడిగా, వెంకటేశ్వరుడిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు హనుమకొండ జిల్లా
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభం.విద్యాశాఖను బలోపేతం, నూతన విద్యా విధానం, తదితర అంశాలపై రాష్ట్ర విద్యా
కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది..విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ లను కాంగ్రెస్ పెద్దల సభకు పంపనుంది. ఇందులో శంకర్
(జై భారత్ వాయిస్ న్యూస్ శాయంపేట )అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పత్తిపాకలో మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ఈ
(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )జూట్ ఉత్పత్తులపై అవగాహన అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారద అన్నారు.శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో గల ఎం.కె.
(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట)ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది .పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):ఏపుగా పెరిగిన జామాయిల్ తోటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోట మొత్తం దగ్ధమైన సంఘటన శాయంపేట మండలం పత్తిపాక శివారులో చోటుచేసుకుంది.
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రానికి చెందిన సుంకరి నర్సిరెడ్డి అనే నిరుపేద వ్యక్తి ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా వేద పండితుల వేదమంత్రోత్సవాలతో శ్రీ మహంకాళి బీరన్న నందీశ్వర, సింహ వాహన
ఘనంగా చత్రపతి శివాజీ చక్రవర్తి జయంతి(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ని ఆత్మకూరు మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ పర్వతరాజు
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో గల శ్రీ వేణుగోపాల స్వామి సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో గురువారం
జై భారత్ వాయిస్ ఆత్మకూరు):త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ పరిశీలన ఎన్నికల ప్రక్రియ పై అధికారులకు అవగాహన కల్పించామని అత్మకూరు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ పరిశీలన ఎన్నికల ప్రక్రియ పై అధికారులకు అవగాహన కల్పించామని అత్మకూరు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రసూల్ పల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామంలో శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షుడు అరవింద్
విశ్రాంత ఉపాధ్యాయ బృందం ఆత్మీయ కలయిక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది మంచిర్యాల జిల్లాలోని కళ్యాణిఖని సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల ఆల్ రిటైర్డ్ స్టాఫ్ మీట్ అండ్
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి పేదకు లబ్ధి చేకూరేవిధంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలనిరాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,
జై భారత్ వాయిస్ న్యూస్ కర్నూలుపండుగలు సామాజిక బాధ్యతను గుర్తుచేసి, పురోభివృద్ధికి దోహదపడతాయి, పండుగల వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవాలని , అప్పుడే భారతీయ సంస్కృతియొక్క ఔన్నత్యాన్ని
జై భారత్ వాయిస్ న్యూస్ విశాఖపట్టణంఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణంలో రెండు లక్షల కొట్లకు పైగా నిధులతోలు అభివృద్ది పనులకు ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోది వర్చువల్ గా
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్హైదరాబాదులో ఈనెల 19న ఇందిరా పార్క్ లో నిర్వహించే మాదిగల మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండవరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని గొర్రెకుంట, మొగిలిచర్ల, గీసుకొండ, మచ్చాపూర్,కొమ్మల గ్రామాల్లో ఉన్న ఎరువులు షాపులను వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారిని
(జై భారత్ వాయిస్ న్యూస్ ములుగు)ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పన కొనసాగిస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని, అనేక కష్టాలు
(జై భారత్ వాయిస్ న్యూస్ విజయవాడ)అమరావతి: పాఠశాల విద్య స్థాయిలో బాలలకు పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర విద్య,
తెలంగాణ న్యాయశాఖ మంత్రిత్వ శాఖ మరియు సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1673 పోస్టుల కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని 15వ డివిజన్ గొర్రెకుంట అంబేద్కర్ జంక్షన్ వద్దఎమ్మార్పీఎస్ విలీన గ్రామాల అధ్యక్షుడు లాదళ్ళ్ళ చిన్ని ఆధ్వర్యంలో కరపత్రాల
ఎక్కడో పుట్టి యుక్త వయస్సు ఒక్కటైనారు కలిసి మెలిసి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు వివిధ ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు విధులను నిర్వర్తించి ఉత్తమ సేవలు అందించారు కొంతమందికి
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండతెలంగాణలోని వివిధ జిల్లా నుండి విచ్చేసిన క్రీడాకారులతో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలు సందడిగా మారాయి. రాష్ట్రస్థాయి
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు తీసుకున్న ముందస్తూ చర్యలతో ఈ ఏడాది నేరాలు అదుపులో వుండటంతో
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:భారతీయ మజ్దూర్ సంఘ్ కు అనుబంధంగా ఏర్పడి పాత్రికేయుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్రైతులు పండించిన పంటపై మెళకువలు పాటిస్తే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర దక్కి, సాగు లాభసాటిగా వుంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్
( జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో వున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి
కాజీపేట-కొండపల్లి సెక్షన్లోని మోటమర్రి రైల్వే స్టేషన్ వద్ద మూడో రైల్వే లైను నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఉమ్మడి వరంగల్ జిల్లాలో
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):వరంగల్ లో కొనుగోలు చేసి ఆటోలో ఆత్మకూరు మండలం పెద్దాపురం తరలిస్తున్న ఎండు గంజాయిని అక్కంపేట తోరణం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం
ప్రైవేట్ హాస్టల్స్ తప్పని సరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులకు సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా హనుమకొండ డివిజనల్ పోలీసుల
(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ )గీసుకొండ మండలములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలలో ప్రభుత్వ పాఠశాలలు,యువకులు క్రీడా
Jaibharatvoice News 09 డిసెంబర్ :సీఎం కప్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.సోమవారం గ్రేటర్ వరంగల్ నగరంలోని ప్రధాన
(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ రిపోర్టర్ జ్యొతి )గ్రేటర్ వరంగల్ నగరంలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల బొల్లికుంట ఇంగ్లీష్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు
(జై భారత్ వాయి విజయవాడ) : వికసిత్ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కుటుంబంలో
(Jaibharathvoice news వరంగల్, 8 డిసెంబర్)మీసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు.ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా 8వ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
Jaibharath voice news)ఉస్మానియా విశ్వవిద్యాలయం కాంపస్ లోని లా కళాశాల విద్యార్థిని లుక్కా హిమజ, “భారతదేశంలో సమకాలిక ఎన్నికలు: ఒక దేశం, ఒక ఎన్నిక” అనే అంశంపై
(జై భారత్ వాయిస్ న్యూస్ డిసెంబర్ 2)గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై శాశ్వత రేకుల పందిరి నిర్మాణానికి 1,00,116/ రూపాయలు బృహత్తర విరాళం గీసుకొండ గ్రామ పెగళ్ళపాటి
జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)ఆత్మకూరు: మధ్యాహ్న భోజనం పథకానికి ప్రభుత్వం నిధులు పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):ఆత్మకూరు శ్రీ విఘ్నేశ్వర భవన నిర్మాణం తాపీ మేస్త్రిల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏకగ్రీవంగా నూతనకమిటీ ఎన్నిక జరిగింది.ఆత్మకూరు తాపీ
ప్రణాళికబద్ధంగా చదివితే రాణించవచ్చు..యువ సైంటిస్ట్ డాక్టర్ తోట శ్రవణ్కుమార్ కేయూ క్యాంపస్, నవంబరు 30 : విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని యువ సైంటిస్ట్
గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు, 73370 82570) తెగించి దీక్ష చేస్తేనే.. తెలంగాణ స్వప్నం సాకారమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. ఆరు దశాబ్దాల స్వరాష్ట్రం కల నెరవేరడం
జైభారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 29 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ కాశిబుగ్గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జంక్షన్ లో ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు నమిండ్ల క్లైమేoట్ ఆధ్వర్యంలో
జై భారత్ వాయిస్ న్యూస్ ఢిల్లీ నవంబర్ 28వాయనాడు నుండి ఇటివల పార్లమెంట్ ఉప ఎన్నికలలో భారీ మెజారీటీతో గెలుపోందిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ గురువారం పార్లమెంట్
(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు లోని భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుగొండ మండలంలోని కొనాయిమాకుల రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో రైతు నేస్తం ప్రోగ్రాం నిర్వహించారుఈ రైతు నేస్తం ప్రోగ్రాంకి ముఖ్యఅతిథిగా
హన్మకొండ జిల్లా టాను నాయక్ విగ్రహం దగ్గర సేవాలాల్ సేన నాయకులు సమావేశమై తెలంగాణ రాష్టo గిరిజనులు విద్యార్థులపై సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా భౌతికంగా జరుగుతున్న దాడులను
(జై భారత్ వాయిస్ న్యూస్ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని సెయింట్ థెరీసా ఉన్నత పాఠశాలలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జాయిస్