Jaibharathvoice.com | Telugu News App In Telangana
Home Page 2
వరంగల్ జిల్లా

వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం

గీసుకొండ గీసుకొండ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణంగీసుకొండ మండల కేంద్రంలోని రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ
అనకాపల్లి

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్

కామరెడ్డి. జిల్లా జుక్కల్ నియోజకవర్గ ప్రజల కు మద్నూర్ ,పెద్ద ఎక్లరా గ్రామ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరుగాలని
కామారెడ్డి జిల్లా

జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలిబిచ్కుంద  మార్కెట్ కమిటీ చైర్మన్కవితా ప్రభాకర్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డికామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి 
వరంగల్ జిల్లా

దివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డులు

వరంగల్ జిల్లా గ్రామిణాబి వృద్ది సంస్థ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలోదివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డులు – అవగాహన సదస్సు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్
హైదరాబాద్ జిల్లా

జూన్ చివ‌రినాటికి వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ప‌నులు పూర్తికావాలి

jaibharathvoice news భాగ్యనగరం :- పైల‌ట్ గ్రామాల‌లో ఇందిర‌మ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని , బేస్‌మెంట్ పూర్త‌యిన ఇండ్ల‌కు త‌క్ష‌ణం చెల్లింపులు జ‌ర‌పాల‌ని వ‌రంగ‌ల్
మహబూబాబాద్ జిల్లా

కన్నీటి పర్యంతమైన మంత్రి సీతక్క ఎందుకంటే

నక్సలైట్ ఉద్యమంలో నేను ఎప్పుడో చనిపోయేదాన్ని, ఇది నాకు బోనస్ లైఫ్ (పునర్జన్మ)  రామన్న వర్ధంతి సభలో మంత్రి సీతక్క.తన భర్త రామన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ
హన్మకొండ జిల్లా

రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం వచ్చే డిసెంబర్ నాటికి దేవాదుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*

జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ: గత పదేళ్ల నుంచి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల
వరంగల్ జిల్లా

మిడివెల్లి పట్టాభి ఉద్యోగ విరమణ అభినందన సన్మానసభ

(.జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ) వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న
హన్మకొండ జిల్లా

గణిత శిక్షణ శిబిరానికి హాజరైన విద్యార్థులకు అభినందన

గణిత శిక్షణ శిబిరానికి హాజరైన విద్యార్థులకు అభినందన యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు పి. సాయికిరణ్, సంధ్యా రాణి ప్రతిష్టాత్మక మ్యాథమెటిక్స్ ట్రైనింగ్ అండ్
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో ఇఫ్తార్ విందు!

హన్మకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం రాత్రి ఇఫ్తార్ విందు కళాశాల క్యాంటీన్లో ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జాతీయ వార్తలు

జర్నలిస్టులకు రాయితీ కల్పించండి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

రైల్వే ప్రయాణంలో జర్నలిస్టుల రాయితీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.జర్నలిస్టులలో చాలా వరకు తక్కువ,మధ్య తరగతి ఆదాయ వర్గాలకు చెందిన
హైదరాబాద్ జిల్లా

కోనాయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ కు పెండింగ్ నిధులు కేటాయించి, ప్రారంభించాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

గీసుకొండ మండలం కొనాయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ కు పెండింగ్ నిధులను మంజూరు చేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం నాడు అసెంబ్లీలో ఎంఎల్ఏ
హన్మకొండ జిల్లా

ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) పోలీసుల గౌరవ మర్యాదలు పెంపోందించే విధంగా నిజాయితీగా పోలీస్‌ అధికారులు పనిచేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూచించారు. వరంగల్‌
హైదరాబాద్ జిల్లా

అమెరికా పర్యటనకు వెళుతున్న  సామాజిక వేత్త  పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ-గీతమ్మ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరంఅమెరికా పర్యటనకు వెళుతున్న  సామాజిక వేత్త గీసుకొండ గ్రామానికి చెందిన పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ-గీతమ్మ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు గ్రామస్తులుగీసుకొండ గ్రామాభివృద్ధి
వరంగల్ జిల్లా

రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య*

రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసన  మండలి సభ్యులు బసవరాజు సారయ్య అన్నారు.మంగళవారం వరంగల్ జిల్లా నగర 43 వ డివిజన్ రంగశాయిపేటలో మూడు
ఆదిలాబాద్ జిల్లా

కేంద్ర బృందంను కలిసిన జిల్లా అధికారి

(జై భారత్ వాయిస్ న్యూస్ అదిలాబాద్ )అదిలాబాద్ జిల్లాలో కేంద్ర బృందం నార్నూర్  పర్యటన లో భాగంగా   మంగళవారం  డైరెక్టర్  మృత్యుంజయ ఝా , శుభోద్ కుమార్
ఆదిలాబాద్ జిల్లా

బాధిత కుటుంబానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(జై భారత్ వాయిస్ న్యూస్ అదిలాబాద్ ) గత సంవత్సరం తంసి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ఎం గంగన్న
వరంగల్ జిల్లా

విద్యార్థుల ఫీజుల దుర్వినియోగంపై విచారణ చేపట్టండి

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్విద్యార్థుల ఫీజులు దుర్వినియోగం కావడంపై సమగ్ర విచారణ చేపట్టాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు
హన్మకొండ జిల్లా

వెంటిలేటరు మీద చికిత్స లో తెలంగాణ ఉద్యమకారుడు-ఆదుకోవాలని కుటుంబ సభ్యుల వినతి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ) ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో చురుకుగా పనిచేసిన కార్యకర్త నేడు రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో వెంటి
వరంగల్ జిల్లా

ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పెన్షనర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్   రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం వరంగల్ జిల్లా శాఖ సమావేశం ఆదివారం నాడు వరంగల్ లోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్
హన్మకొండ జిల్లా

ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

అమాయక వ్యవసాయదారులను లక్ష్యంగా చేసుకోని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందులు విక్రయిస్తున్న ముఠాలోని ఏడుగురిని ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ ,మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా
హన్మకొండ జిల్లా

హనుమకొండ జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

Sambasivarao
హనుమకొండ: సిద్దిపేట- ఎల్కతుర్తి జాతీయ రహదారి 765డీజీ పరిధిలో జిల్లాకు సంబంధించి నిర్మాణంలో ఉన్న రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను హనుమకొండ
హన్మకొండ జిల్లా

క్షయ వ్యాధి లక్షణములు మరియు జాగ్రత్తల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

Sambasivarao
మార్చి 24, ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ నగరం కాజీపేట్ లోని డీజిల్ లోకో షెడ్ లో క్షయ వ్యాధి అవగాహన సదస్సు
హన్మకొండ జిల్లా

బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది-మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం చట్టసభలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవోను విడుదల చేసిన ప్రభుత్వానికి బీసీలు
వరంగల్ జిల్లా

పదవ తరగతి ఉత్తీర్ణతభవిష్యత్తు కు పునాది

(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట):పదవ తరగతి ఉత్తీర్ణత విద్యార్థుల భవిష్యత్తు కు పునాది అవుతుందని ఖానాపురం మండలం మనుబోతులగడ్డ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జమాండ్ల వెంకన్న
వరంగల్ జిల్లా

10వ తరగతి పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ జిల్లా

కలెక్టర్ చేతుల మీదుగా వరంగల్ టీఎన్జీఓస్ డైరీ ఆవిష్కరణ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ నూతన డైరీని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా ఆవిష్కరించి సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ
గుంటూరు

వేంకటేశ్వరస్వామివారికి   పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం  చంద్ర‌బాబు

జై భారత్ వాయిస్ న్యూస్ అమరావతిఅమరావతి రాజధాని వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్ర‌బాబు నాయుడు  స్వామివారికి పట్టువస్త్రాలు
వరంగల్ జిల్లా

కొమ్మాల జాతర లో మెడికల్ క్యాంపును సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ )గీసుకొండ మండలంలోని కొమ్మాలలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి జాతర ఆవరణలో భక్తులకొసం గీసుకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన
వరంగల్ జిల్లా

ప్రభల జాతర అంటేనే కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర

ఉదయం హోళీ పండుగలో ఎంజాయి రాత్రి భక్తి భావంతో జాతరకు వస్తారు భక్తులు తెలంగాణలోనే అతి పెద్ద ప్రభల జాతర అంటే కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర వరంగల్
REPORTERSకామారెడ్డి జిల్లా

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన మద్నూర్ యువజన కాంగ్రెస్ ఉప అధ్యక్షుడు

Sachinvalanke
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మద్నూర్ యువజన కాంగ్రెస్ ఉప అధ్యక్షుడు సహజ సిద్ధ రంగులతో పండుగ
హన్మకొండ జిల్లా

హోలీ పండుగ వేళ .తీన్మార్‌ స్టెప్పులతో దద్దరిల్లిన కమిషనరేట్‌ కార్యాలయము

హోలీ వేళ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో అధికారులు, సిబ్బంది తీన్మార్‌ స్టెప్పులతో సందడి చేసారు. హోలీ పండుగను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో ఘనంగా జరుపుకున్నారు.
హన్మకొండ జిల్లా

హనుమకొండ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో హోలీ సంబరాలు

జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తన క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, టీజీవో ప్రతినిధులు, అధికారులతో కలిసి హోలీ వేడుకల్లో
వరంగల్ జిల్లా

హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్, 14 మార్చి ) వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తన కుటుంబ సభ్యుల సమేతంగా అడిషనల్ కలెక్టర్
కామారెడ్డి జిల్లా

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఏఎంసీ చైర్మన్

జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డి )కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం హోళీ పండుగను పురస్కరించుకుని బిచ్కుంద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్ నాథ్ పటేల్
హన్మకొండ జిల్లా

Erragattu gutta 14నుండి18వరక ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ )కలియుగ దైవం  కోరిన కోరికలను నెరవేరుస్తూ ఆపద మొక్కుల వాడిగా, వెంకటేశ్వరుడిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు హనుమకొండ జిల్లా
వరంగల్ జిల్లా

ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభం.

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభం.విద్యాశాఖను బలోపేతం, నూతన విద్యా విధానం, తదితర అంశాలపై రాష్ట్ర విద్యా
హన్మకొండ జిల్లా

ముఖ్య మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి *

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ మీద సీఏం నిల బెట్టుకోవాలని రేవంత్ రెడ్డి ఎమ్మార్పీ ఎస్ ఆత్మకూరు మండల అధ్యక్షులు నద్దునూరు
హైదరాబాద్ జిల్లా

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టిఎన్జీఓస్-రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం )టీఎన్జీఓస్.  వరంగల్ జిల్లా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్  టీఎన్జీఓ భవన్ నందు జిల్లా అధ్యక్షులు గజ్జెలు రామ్ కిషన్
నల్గొండ జిల్లా

ఎవరీ శంకర్ నాయక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి శాసన మండలికి

కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది..విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ లను కాంగ్రెస్ పెద్దల సభకు పంపనుంది. ఇందులో శంకర్
హన్మకొండ జిల్లా

24×7ప్రజలకు అందుబాటులో వుంటూ సేవలందిస్తాం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నూతన పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండనిరంతరం ప్రజలకు సేవలదిస్తూ 24 x 7 ప్రజలకు అందుబాటు లో ఉంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు.
హన్మకొండ జిల్లా

పత్తిపాకలో మహిళా దినోత్సవ వేడుకలు

(జై భారత్ వాయిస్ న్యూస్ శాయంపేట )అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పత్తిపాకలో మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ఈ
వరంగల్ జిల్లా

జూట్ ఉత్పత్తులపై అవగాహన

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )జూట్ ఉత్పత్తులపై అవగాహన అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారద అన్నారు.శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో గల ఎం.కె.
వరంగల్ జిల్లా

మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాల లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట)ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది .పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి
హన్మకొండ జిల్లా

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జామాయిల్ తోట దగ్ధం

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):ఏపుగా పెరిగిన జామాయిల్ తోటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోట మొత్తం దగ్ధమైన సంఘటన శాయంపేట మండలం పత్తిపాక శివారులో చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా

ఆర్ధిక సహాయం అందజేత

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ  గీసుకొండ మండల కేంద్రానికి చెందిన సుంకరి నర్సిరెడ్డి అనే నిరుపేద వ్యక్తి ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో బీరన్న ప్రతిష్టాపన మహోత్సవం.

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా వేద పండితుల వేదమంత్రోత్సవాలతో శ్రీ మహంకాళి బీరన్న నందీశ్వర, సింహ వాహన
హన్మకొండ జిల్లా

ఘనంగా చత్రపతి శివాజీ చక్రవర్తి జయంతి

ఘనంగా చత్రపతి శివాజీ చక్రవర్తి జయంతి(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ని ఆత్మకూరు మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ పర్వతరాజు
వరంగల్ జిల్లా

శ్రీ వేణుగోపాల స్వామి సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో పరకాల శాసన సభ్యులు ప్రకాశ్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో గల శ్రీ వేణుగోపాల స్వామి సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో గురువారం
హన్మకొండ జిల్లా

agrampahad sammakka mini jathara అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం- వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

హన్మకొండ జిల్లా

స్థానిక ఎన్నికల ప్రక్రియ పై అవగాహన సదస్సు– ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి

జై భారత్ వాయిస్ ఆత్మకూరు):త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ పరిశీలన ఎన్నికల ప్రక్రియ పై అధికారులకు అవగాహన కల్పించామని అత్మకూరు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి
అనకాపల్లి

స్థానిక ఎన్నికల ప్రక్రియ పై అవగాహన సదస్సు– ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ పరిశీలన ఎన్నికల ప్రక్రియ పై అధికారులకు అవగాహన కల్పించామని అత్మకూరు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి
హన్మకొండ జిల్లా

రసూల్ పల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రసూల్ పల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామంలో శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షుడు అరవింద్
హైదరాబాద్ జిల్లా

విశ్రాంత అధ్యాపక బృందం ఆత్మీయ కలయిక

విశ్రాంత ఉపాధ్యాయ బృందం ఆత్మీయ కలయిక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది  మంచిర్యాల జిల్లాలోని కళ్యాణిఖని సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల ఆల్ రిటైర్డ్ స్టాఫ్ మీట్ అండ్
వరంగల్ జిల్లా

యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలి : నెహ్రు యువజన కేంద్రం జిల్లా అధికారి అన్వేష్

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండవరంగల్ జిల్లా గీసుకొండ  ఆదర్శ గ్రామం గంగదేవి పల్లి గ్రామం లో సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు
హన్మకొండ జిల్లా

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదకు లబ్ధి చేకూరేవిధంగా ఎంపిక జరగాలి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి పేదకు లబ్ధి చేకూరేవిధంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలనిరాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,
కర్నూలు

పండుగలు సామాజిక బాధ్యతను గుర్తుచేసి, పురోభివృద్ధికి దోహదపడుతాయి

జై భారత్ వాయిస్ న్యూస్ కర్నూలుపండుగలు సామాజిక బాధ్యతను గుర్తుచేసి, పురోభివృద్ధికి దోహదపడతాయి, పండుగల వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవాలని , అప్పుడే భారతీయ సంస్కృతియొక్క ఔన్నత్యాన్ని
విశాఖపట్నం

పలు అభివృద్ది పనులకు ప్రధాని మోడి శంకుస్థాపనలు

జై భారత్ వాయిస్ న్యూస్ విశాఖపట్టణంఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణంలో రెండు లక్షల కొట్లకు పైగా నిధులతోలు అభివృద్ది పనులకు ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోది వర్చువల్ గా
వరంగల్ జిల్లా

mrps మాదిగల మహాగర్జన విజయవంతం చేయండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్హైదరాబాదులో ఈనెల 19న ఇందిరా పార్క్ లో నిర్వహించే మాదిగల మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి
వరంగల్ జిల్లా

యూరియా విచక్షణా రహితంగా వాడొద్దు

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండవరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని గొర్రెకుంట, మొగిలిచర్ల, గీసుకొండ, మచ్చాపూర్,కొమ్మల గ్రామాల్లో ఉన్న ఎరువులు షాపులను వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారిని
వరంగల్ జిల్లా

Nashamukthbharathabhiyan.యువత మత్తుకు బానిస కావద్దు వరంగల్ ఎంపీ కడియం కావ్య.

(  జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక
ములుగు జిల్లా

ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి.

(జై భారత్ వాయిస్ న్యూస్ ములుగు)ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పన కొనసాగిస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని, అనేక కష్టాలు
ఎన్టీఆర్

పుస్తకాల బరువు తగ్గించండి… నాణ్యత పెంచండి! స్కూలు, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష

(జై భారత్ వాయిస్ న్యూస్ విజయవాడ)అమరావతి: పాఠశాల విద్య స్థాయిలో బాలలకు పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర విద్య,
హైదరాబాద్ జిల్లా

తెలంగాణ హైకోర్టు పరిధిలో 1673 పోస్టులు

తెలంగాణ న్యాయశాఖ మంత్రిత్వ శాఖ మరియు సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1673 పోస్టుల కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
వరంగల్ జిల్లా

ఎస్సీలను ఏబిసిడిలుగా విభజించాలినమిండ్ల క్లైమేoట్ మాదిగ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని 15వ డివిజన్  గొర్రెకుంట అంబేద్కర్ జంక్షన్ వద్దఎమ్మార్పీఎస్ విలీన గ్రామాల అధ్యక్షుడు లాదళ్ళ్ళ చిన్ని ఆధ్వర్యంలో కరపత్రాల
ములుగు జిల్లా

1973-1975 ఇంటర్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఎక్కడో పుట్టి యుక్త వయస్సు ఒక్కటైనారు కలిసి మెలిసి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు వివిధ ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు విధులను నిర్వర్తించి ఉత్తమ సేవలు అందించారు కొంతమందికి
హన్మకొండ జిల్లా

రాష్ట్రస్థాయి సీఎం కప్ యోగా పోటీలకు పత్తిపాక విద్యార్థులు     

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండహనుమకొండ జిల్లా కేంద్రంలోని జె ఎన్ ఎస్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రతిష్టాత్మకమైన చీఫ్ మినిస్టర్ కప్ అండర్ 19 యోగా
క్రీడా వార్తలు

సందడిగా రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు వీక్షించిన ఎమ్మెల్యేలు,మేయర్, కలెక్టర్

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండతెలంగాణలోని వివిధ జిల్లా నుండి విచ్చేసిన క్రీడాకారులతో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలు సందడిగా మారాయి. రాష్ట్రస్థాయి
క్రైమ్ వార్తలు

ముందస్తూ చర్యలతో వరంగల్‌ కమిషనరేట్‌లో నేరాల అదుపు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండవరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు తీసుకున్న ముందస్తూ చర్యలతో ఈ ఏడాది నేరాలు అదుపులో వుండటంతో
హన్మకొండ జిల్లా

వరంగల్ జిల్లాలో డబ్ల్యూజేఐ ఆవిర్భావం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:భారతీయ మజ్దూర్ సంఘ్ కు అనుబంధంగా ఏర్పడి పాత్రికేయుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్
జాతీయ వార్తలు

కాశీ లో మయూరి కళాకారుల ప్రదర్శన

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)భారతీయ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ గంగనది లో జరగనున్న మహాకుంభ మేళలో భాగంగా ఉత్తర భారతదేశం లోని, వారణాసి లోని ప్రముఖ
వరంగల్ జిల్లా

రైతులు పండించిన పంటపై మెళకువలు పాటిస్తే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్రైతులు పండించిన పంటపై మెళకువలు పాటిస్తే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర దక్కి, సాగు లాభసాటిగా వుంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్
నల్గొండ జిల్లా

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

( జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో వున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి
వరంగల్ జిల్లా

డిసెంబర్ 25 నుంచి జనవరి 9 వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం

కాజీపేట-కొండపల్లి సెక్షన్‌లోని మోటమర్రి రైల్వే స్టేషన్‌ వద్ద మూడో రైల్వే లైను నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల దృష్ట్యా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో
హన్మకొండ జిల్లా

గంజాయి రవాణా చేస్తున్న ఆటో డ్రైవర్ అరెస్ట్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):వరంగల్ లో కొనుగోలు చేసి ఆటోలో ఆత్మకూరు మండలం పెద్దాపురం తరలిస్తున్న ఎండు గంజాయిని అక్కంపేట తోరణం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం
హన్మకొండ జిల్లా

హాస్టల్ పరిసరాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

ప్రైవేట్ హాస్టల్స్ తప్పని సరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులకు సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా హనుమకొండ డివిజనల్ పోలీసుల
వరంగల్ జిల్లా

కాసం షాపింగ్ మాల్ నిర్మాణం కొరకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి

గ్రేటర్ వరంగల్ నగరంలోని అజాంజహి మిల్లు వర్కర్స్ యూనియన్ కార్యాలయం కూల్చివేయడం ఆ యొక్క భూమిలో కాసం షాపింగ్ మాల్ నిర్మాణం కొరకు ఇచ్చిన అనుమతులను రద్దు
హన్మకొండ జిల్లా

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు నత్తి కోర్నేల్ ఎంపిక

(జై భారత్ వాయిస్. న్యూస్ ఆత్మకూరు ):ఆత్మకూరు మాజీ ఎంపీటీసీ నత్తి కోర్నెల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారని బహుజన సాహిత్య అకాడమి
వరంగల్ జిల్లా

సిఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ )గీసుకొండ మండలములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలలో ప్రభుత్వ పాఠశాలలు,యువకులు క్రీడా
వరంగల్ జిల్లా

సీఎం కప్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయండి: నగర మేయర్ గుండు సుధారాణి

Jaibharatvoice News 09 డిసెంబర్ :సీఎం కప్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.సోమవారం గ్రేటర్ వరంగల్ నగరంలోని ప్రధాన
హన్మకొండ జిల్లా

తెలంగాణ రాష్ట్ర ప్ర‌దాత సోనియా గాంధీ

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)తెలంగాణ 60 ఏళ్ల స్వ‌ప్నాన్ని సాకారం చేసిన గొప్ప నేత‌ తెలంగాణ రాష్ట్ర ప్ర‌దాత సోనియా గాంధీ అని తెలంగాణ ఇచ్చిన
వరంగల్ జిల్లా

కరుణశ్రీకి డాక్టరేట్ ప్రధానం

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ రిపోర్టర్ జ్యొతి )గ్రేటర్ వరంగల్ నగరంలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల బొల్లికుంట ఇంగ్లీష్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు
ఎన్టీఆర్

ఎన్టీఆర్ జిల్లాలో ప్ర‌తి కుటంబంలో ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ ను త‌యారు

(జై భారత్ వాయి విజ‌య‌వాడ) : విక‌సిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆశ‌యాల మేర‌కు ఎన్టీఆర్ జిల్లాలో ప్ర‌తి కుటుంబంలో
వరంగల్ జిల్లా

మీసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

(Jaibharathvoice news వరంగల్, 8 డిసెంబర్)మీసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు.ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా 8వ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
హైదరాబాద్ జిల్లా

ఒక దేశం ఒక ఎన్నిక” అంశంపై  జాతీయ స్థాయిలో రెండవ బహుమతి

Jaibharath voice news)ఉస్మానియా విశ్వవిద్యాలయం కాంపస్ లోని లా కళాశాల విద్యార్థిని లుక్కా హిమజ, “భారతదేశంలో సమకాలిక ఎన్నికలు: ఒక దేశం, ఒక ఎన్నిక” అనే అంశంపై
వరంగల్ జిల్లా

సంగెం మండల స్థాయి CM CUP 2024 క్రీడోత్సవాలు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )CM CUP 2024 సంగెం మండల స్థాయి లోకబడ్డీ, ఖోఖో, వాలిబల్ క్రీడా పోటీలు ఈ నెల 10, 11 
హన్మకొండ జిల్లా

టెక్స్ టైల్ పార్క్ సభను విజయ వంతం చేయాలి-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

జై భారత్ వాయిస్ ఆత్మకూరు):కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన సభను విజయ వంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
హన్మకొండ జిల్లా

కాంగ్రెసు పార్టీ అభివృద్ది కి కృషి చేస్తా

జై భారత్ వాయిస్ ఆత్మకూరు )కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తానని ఆత్మకూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తనుగుల సందీప్ అన్నారు. గురువారం మండల
వరంగల్ జిల్లా

దేవాలయం అభివృద్దికి విరాళం

(జై భారత్ వాయిస్ న్యూస్ డిసెంబర్ 2)గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై శాశ్వత రేకుల పందిరి నిర్మాణానికి 1,00,116/ రూపాయలు  బృహత్తర విరాళం  గీసుకొండ గ్రామ  పెగళ్ళపాటి
హన్మకొండ జిల్లా

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)ఆత్మకూరు: మధ్యాహ్న భోజనం పథకానికి ప్రభుత్వం నిధులు పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు తాపీ మేస్త్రిల సంఘం అధ్యక్షులు గా మంద రవి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):ఆత్మకూరు శ్రీ విఘ్నేశ్వర భవన నిర్మాణం తాపీ మేస్త్రిల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏకగ్రీవంగా నూతనకమిటీ ఎన్నిక జరిగింది.ఆత్మకూరు తాపీ
వరంగల్ జిల్లా

ప్రణాళికబద్ధంగా చదివితే రాణించవచ్చు..యువ సైంటిస్ట్‌ డాక్టర్‌ తోట శ్రవణ్‌కుమార్‌

ప్రణాళికబద్ధంగా చదివితే రాణించవచ్చు..యువ సైంటిస్ట్‌ డాక్టర్‌ తోట శ్రవణ్‌కుమార్‌ కేయూ క్యాంపస్‌, నవంబరు 30 : విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని యువ సైంటిస్ట్‌
హైదరాబాద్ జిల్లా

తెగించి దీక్ష చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది… గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు,

గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు, 73370 82570) తెగించి దీక్ష చేస్తేనే.. తెలంగాణ స్వప్నం సాకారమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. ఆరు దశాబ్దాల స్వరాష్ట్రం కల నెరవేరడం
వరంగల్ జిల్లా

మాదిగల మహాగర్జన కరపత్రాలు ఆవిష్కరణ

జైభారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 29 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ కాశిబుగ్గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జంక్షన్ లో ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు నమిండ్ల క్లైమేoట్ ఆధ్వర్యంలో
జాతీయ వార్తలు

ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం

జై భారత్ వాయిస్ న్యూస్ ఢిల్లీ నవంబర్ 28వాయనాడు నుండి ఇటివల పార్లమెంట్ ఉప ఎన్నికలలో భారీ మెజారీటీతో గెలుపోందిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ గురువారం పార్లమెంట్
హన్మకొండ జిల్లా

భద్రకాళి చెరువు పూడికతీత పనులకు దేనికి ఎంత ఖర్చవుతుంది

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు లోని భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని  హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య
వరంగల్ జిల్లా

యాసంగి వరి సాగులోడ్రమ్ సీడర్ వేదజల్లే పద్ధతిపై రైతులకు అవగాహన

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుగొండ మండలంలోని కొనాయిమాకుల రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో రైతు నేస్తం ప్రోగ్రాం నిర్వహించారుఈ రైతు నేస్తం ప్రోగ్రాంకి ముఖ్యఅతిథిగా
REPORTERS

సేవాలాల్ సేన ప్రజా రీగ్ జోల్ యాత్ర కరపత్రాల ఆవిష్కరణ

Valanke sachin kumar
హన్మకొండ జిల్లా టాను నాయక్ విగ్రహం దగ్గర సేవాలాల్ సేన నాయకులు సమావేశమై తెలంగాణ రాష్టo గిరిజనులు విద్యార్థులపై సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా భౌతికంగా జరుగుతున్న దాడులను
హన్మకొండ జిల్లా

సెంట్ థెరిసా పాఠశాల లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు

(జై భారత్ వాయిస్ న్యూస్ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని సెయింట్ థెరీసా ఉన్నత పాఠశాలలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జాయిస్