Jaibharathvoice.com | Telugu News App In Telangana
Home Page 7
అనంతపురం

ఖుషి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు శ్రమదానం

Gangadhar
A ఋషి డిగ్రీ కాలేజ్ విద్యార్థుల శ్రమదానం జై భారత వాయిస్,కుందుర్పి కుందుర్పి మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఉన్న పురాతన దేవాలయాన్ని
వరంగల్ జిల్లా

మచ్చాపురంలో సినీనటుడు సుమన్ జన్మదిన వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-గీసుకొండ మండలం మచ్చాపూర్ లో సినీ హీరో సుమన్ జన్మదిన వేడుకలు. సుమన్ పుట్టినరోజు సందర్బంగా ఆయన
హన్మకొండ జిల్లా

అందని ద్రాక్షగా మారిన ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పథకం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 పరకాల ప్రతినిధి:-పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్ల తో నిరసన వ్యక్తం
వరంగల్ జిల్లా

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన అల్లం బాలకిషోర్ రెడ్డి

భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-గీసుకొండ మండలం మరియాపురం గ్రామంలోని  ప్రమాదవశాత్తు గాయాలైన రంపీస శ్యాంసుందర్  , ఇటీవల మృతి చెందిన బిట్ల మొగిళి
వరంగల్ జిల్లా

టీచర్ల సమస్యల పరిష్కారంలో పీ ఆర్టీ యు ముందు ఉంటుంది

టీచర్ల సమస్యల పరిష్కారంలో పీ ఆర్టీ యు ముందు ఉంటుంది – జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ రెడ్డి (జై భారత్ వాయిస్ వరంగల్):ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో
హన్మకొండ జిల్లా

యూనివర్సిటీ న్యాయకళాశాల గుర్తింపు రద్దుకు బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ రిజిస్టర్ కళాశాల ప్రిన్సిపల్ బి.ఓ.ఎస్ డీన్ లు రాజీనామా చేయాలి

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 కేయూ ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర లా ఎంట్రన్స్ సెట్ వెబ్ ఆప్షన్లు నేడు మొదలవుతుండగా అందులో కాకతీయ యూనివర్సిటీ న్యాయకాలశాల
హన్మకొండ జిల్లా

పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయము ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హన్మకొండ ప్రతినిధి:-పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాశ్
హన్మకొండ జిల్లా

విధులకు హాజరు కాని హాస్టల్ వార్డెనులను సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ మంద శ్రీకాంత్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హన్మకొండ ప్రతినిధి:-హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వార్డెన్లు రెగ్యులర్గా విధులకు హాజరు కాని
జాతీయ వార్తలు

ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసు అక్రమం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-ఎమ్మెల్సీ కవితపై ఎడి కేసు అక్రమం సర్వోత్తమ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం హర్షనియమని బిఆర్ఎస్ పార్లమెంటరీ
వరంగల్ జిల్లా

ఎలగం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

వరంగల్//కొత్తవాడజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కొత్త వాడలో మాజీ కార్పొరేటర్ యేలగం శ్రీనివాస్ గుండెపోటుతో మరణించగా ఆ
వరంగల్ జిల్లా

శివనగర్ లోని అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని శివనగరులో ఇండ్లు అగ్ని ప్రమాదానిక గురికాగా ఆవిషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా
హన్మకొండ జిల్లా

సిడిఎంఏ వీపీ గౌతమ్ గ్రేటర్ వరంగల్ లో పర్యటన

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హనుమకొండ ప్రతినిధి:-మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సి డి ఏమ్ ఏ) వీపీ గౌతమ్ కుడాకి చెందిన పలు అభివృద్ధి
హన్మకొండ జిల్లా

ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నాయిని

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హనుమకొండ ప్రతినిధి:-వర్షాకాలంలో ప్రధాకరమైన దోమల విహారంతో ప్రభలుతున్న విషజ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్య సిబ్బంది వార్డులలో
ఏలూరు

చిన్ని కృష్ణుని ఆశీర్వదము చల్లని దీవెనతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి మంత్రి కొలుసు పార్థసారధి

KATURI DURGAPRASAD
   జై భారత్ వాయిస్ ‘ నూజివీడు నియోజకవర్గం,ఆగిరపల్లి మండలం ఆగిరపల్లి గ్రామంలో వెంచివున్న శ్రీ కృష్ణుని గుడి సన్నిధానంలో నిర్వహించిన శ్రీకృష్ణుని జన్మదిన ఏడుకల్లో పాల్గొన్న
హన్మకొండ జిల్లా

పంచలింగాల శివాలయం నిర్మాణానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి .

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):భారత దేశంలోనే అరుదైన పంచలింగాల శివాలయం పునర్నిర్మానం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చేసుకోవడం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్
హన్మకొండ జిల్లా

ఇంటర్నేషనల్ కరాటే  విద్యార్థులను అభినందించిన ఎంపీ కడియం కావ్య.

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 హన్మకొండ ప్రతినిధి:-విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. కర్ణాటక
వరంగల్ జిల్లా

కొనాయమాకులలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 వరంగల్ ప్రతినిధి:- గీసుకొండ మండలంలోని కొనాయామకుల గ్రామంలో యువచైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఈ
వరంగల్ జిల్లా

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

*నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్* వరంగల్//కాశిబుగ్గజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 వరంగల్ ప్రతినిధి:- కాశిబుగ్గకు చెందిన కదిరాల కిరణ్ ఆటో డ్రైవర్ తన ఆటోలో
వరంగల్ జిల్లా

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొవాలి వరంగల్ జిల్లా డిఎంహెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ఆగస్టు 26వాతావరణంలో మార్పు వలన అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి వాటిని అరికట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ ఆశా కార్యకర్త నుండి వైద్యాధికారి వరకు
హన్మకొండ జిల్లా

గంజాయి స్మగ్లర్ పై పీడీయాక్ట్

జై భారత్ వాయిస్ న్యూస్ దామెర ఆగస్టు 26గంజాయి స్మగ్లర్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం పీడీయాక్ట్ ఉత్తర్వులు జారీ చేసారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి
వరంగల్ జిల్లా

మహిళలకు కుట్టు మిషన్ లు సర్టిఫికెట్లను అందజేసిన ఎంపీ కడియం కావ్య.

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26మహిళలు ఆర్థిక సాధికారత సాధించినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
కరీంనగర్ జిల్లా

కరీంనగర్ డిపోకు చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సులు

జై భారత్ వాయిస్ న్యూస్ కరీంనగర్ ప్రతినిధి:- ఆగష్టు 26కరీంనగర్-2 డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు ఆదివారం చేరుకున్నాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం కానున్న డిపోగా
మహబూబాబాద్ జిల్లా

తొర్రూర్ ఎస్ బి ఐ బ్యాంకులో చెలరేగిన మంటలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 వర్ధన్నపేట ప్రతినిధి:-ఎస్ బి ఐ బ్యాంకులో కంప్యూటర్స్ షాట్ సర్క్యూట్రెండు కంప్యూటర్లు వివిధ రకాల డాక్యుమెంట్స్ మరియు కొంత
హన్మకొండ జిల్లా

కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26హనుమకొండ 61వ డివిజన్ ఫాతిమా నగర్ (నాన్య తండా) లో నిర్వహించిన శ్రీకృష్ణష్టమి వేడుకల్లో ముఖ్యఅతిథిగా వరంగల్
వరంగల్ జిల్లా

కట్ట మల్లన్న దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ గొర్రకుంట శివారులోని కట్ట మల్లన్న దేవాలయాన్ని సోమవారం
హన్మకొండ జిల్లా

పోచమ్మ తల్లిబోనాల ఉత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26గ్రేటర్ వరంగల్ నగరంలోని కాజీపేట 63 వ డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనిలో పోచమ్మతల్లి బోనాల ఉత్సవాలలో
వరంగల్ జిల్లా

హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి సోమవారం ‘ఫిర్యాదుల పెట్టె’ ఏర్పాటు చేసారు.
హన్మకొండ జిల్లా

యూనివర్సిటీలకు వీసీలను నియమించడంలో ప్రభుత్వ జాప్యం సరికాదు

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగష్టు 26తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విద్యార్థుల హామీలను వెంటనే అమలు చేయాలని అన్ని
హన్మకొండ జిల్లా

ఏరుకొండ రాజేష్ మృతదేహాన్ని సందర్శించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి,

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26ఆగస్టు 14 న అమెరికాలో మృతి చెందిన ఏరుకొండ రాజేష్ మృతదేహాన్ని వారి స్వగ్రామం ఆత్మకూరుకు తీసుకొని
వరంగల్ జిల్లా

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట ప్రతినిధి:- ఆగష్టు 26వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి
అనంతపురం

అనుపల్లి లో ధ్వంసమైన తాత్కాలిక రహదారి పూర్తి రహదారి పనుల నిర్మాణం

Gangadhar
జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అక్కడక్కడ రహదారులు ధ్వంసమైన విషయం విదితమే.. అయితే శెట్టూరు మండలపరిధిలోని అనుoపల్లిగ్రామంలో అర్దాంతరంగా
హన్మకొండ జిల్లా

బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన రైతులను ప్రజలను పక్కదారి పట్టించి రాజకీయం చేస్తున్నరు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 25 హనుమకొండ ప్రతినిధి:-బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా, అనైతిక రాజకీయాలతో రైతులను తప్పుదారి పట్టించి, మోసం చేస్తూ,
హన్మకొండ జిల్లా

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 25 హనుమకొండ ప్రతినిధి:-ఆత్మకూరు మండలం నాగయ్య పల్లి గ్రామానికీ చెందినా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ పోగుల సుగుణాకర్, మాజీ
జనగామ జిల్లా

విష్ణు దుర్గ మాత అమ్మవారికి మొక్కులు చెల్లించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 25 హనుమకొండ ప్రతినిధి:-జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో శ్రీ విష్ణు దుర్గామాత దేవాలయంలో అమ్మవారికి బంగారు ఆభరణాలు
కాకినాడ

ఇస్కాన్ కృష్ణాష్టమి పోటీల్లో..రాజరాజేశ్వరిగా అలరించిన మాధుర్య సాయి

జై భారత్ వాయిస్ న్యూస్ కాకినాడబాల్యంలో అలవర్చే కళలు సంస్కృతి అభ్యాసం వలన భావి జీవితాలు సుసంపన్నం అవుతాయని భోగి గణపతి పీఠం పేర్కొంది.విద్యాంజలి స్కూల్ లో
వరంగల్ జిల్లా

యోగ సాధన తో సంపూర్ణ ఆరోగ్యం

జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేట ఆగస్టు 25యోగ నిత్య జీవితంలో ఒక భాగంగా సాధన చేయాలని అప్పుడే సాధకులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వరంగల్ జిల్లా
ఏలూరు

నూజివీడు ఆగస్టు: 26 వైరల్ జ్వరాలపై అపోహలు వద్దు మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి.

KATURI DURGAPRASAD
  జై భారత్ వాయిస్ ‘  చాట్రాయి మండలము నరసింహారావుపాలెం గ్రామంలో వైరల్ జ్వరాలపై అపోహలు తొలగించడానికి నిర్వహించిన అవగహన సభలో లేట్ నైట్ అయినా ఎంతో
హైదరాబాద్ జిల్లా

వరంగల్ నగరంకు నూతన మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలి

జై భారత్ వాయిస్ వరంగల్ ఆగస్టు 24వరంగల్ పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి నూతన మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం,
వరంగల్ జిల్లా

విద్యార్థుల నడవడిక మీద కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి

*విద్యార్థుల నడవడిక మీద కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి*వరంగల్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ ప్రతినిధి:- తమ కాలేజీ ల్లో చదివే విద్యార్థుల
వరంగల్ జిల్లా

పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

*పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు* హన్మకొండ//పరకాల నియోజకవర్గం జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 పరకాల ప్రతినిధి:- ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
వరంగల్ జిల్లా

దేవాలయ ప్రధాన అర్చకులు ఆకాంక్ష డాక్టర్ మోహన్ కృష్ణ భార్గవలకు జరిగిన సీమంత మహోత్సవం

*దేవాలయ ప్రధాన అర్చకులు ఆకాంక్ష డాక్టర్ మోహన్ కృష్ణ భార్గవలకు జరిగిన సీమంత మహోత్సవం* జనగామ జిల్లా జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్
వరంగల్ జిల్లా

తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…

తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…SFI *హన్మకొండ//రాంనగర్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 హన్మకొండ ప్రతినిధి:- ఎస్ఎఫ్ఐ హనుమకొండ నుమకొండ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో
వరంగల్ జిల్లా

సిద్ధార్థ పాఠశాలలో ముందస్తుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

సంగెం ముమ్మిడివరం గ్రామంలోని సిద్ధార్థ పాఠశాలలో శనివారము ముందస్తుగాశ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు మరియు గోపికల
వరంగల్ జిల్లా

గోల్డెన్ ఓక్ స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఓరుగల్లు ఆగస్టు 24గ్రేటర్ వరంగల్ నగరంలోని శివనగర్ లోని గోల్డెన్ ఓక్ స్కూల్లో శనివారంరోజున శ్రీకృష్ణుని జన్మదినాన్నిపురస్కరించుకుని స్కూల్ చైర్మన్ శ్రీ
వరంగల్ జిల్లా

చిన్నారులకు పలకల పంపిణి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 24గీసుకొండ మండలంలోని ధర్మారం16 వడివిజన్ ధర్మారంలో చిన్నారి సిసిర పుట్టినరోజు పురస్కరించుకొని ధర్మారం అంగన్వాడీ కేద్రంలో పద్మశాలి సంఘము
వరంగల్ జిల్లా

శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 24గీసుకొండ మండలంలోని ధర్మారం శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు ముందుస్తుగా పాఠశాలలో నిర్వహించారు. విధ్యార్థులకు భారతీయ
హన్మకొండ జిల్లా

ఓరుగల్లులో ఈనెల 26న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్: హనుమకొండ ఆగస్టు24యాదవ కులదైవమైన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,
వరంగల్ జిల్లా

పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 24మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గ్రేటర్ వరంగల్ నగరంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గరలో గల కృష్ణ
హన్మకొండ జిల్లా

ఎల్లప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటా డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 హన్మకొండ ప్రతినిధి:-అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన నాటినుంచి నియోజకవర్గమే కుటుంబంగా భావించి నిత్యం ప్రజలమధ్యనే ఉంటున్నా. ప్రజా సమస్యల పరిష్కారం
హన్మకొండ జిల్లా

కొత్తూరు జెండాలో 40 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 24వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డు కొత్తూరు జెండాలో 40 లక్షలరూపాయలతో  అంతర్గత రోడ్ల నిర్మాణం,
వరంగల్ జిల్లా

ప్రధాన రహదారిపై పడిన గుంతలను పూడ్చివేత

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ పరిధి గాడేపల్లి నుండి కాపుల కనపర్తి వెళ్ళే దారి
వరంగల్ జిల్లా

షరతుల్లేకుండా రుణ మాఫీ చేయాలి..మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ జిల్లా ప్రతినిధి:-కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీని అమలు
హన్మకొండ జిల్లా

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం

జై భారత్ వాయిస్ న్యూస్ పరకాల ప్రతినిధి: ఆగష్టు 24 -తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఆత్మకూర్ (పరకాల లోని మాతృశ్రీ స్కూల్లో) ఇంటర్మీడియట్ మొదటి
వరంగల్ జిల్లా

విద్యుత్ షాకుకు గురై గాయపడిన బదావత్ ఈశ్వర్ కు విద్యుత్ శాఖ వారి నుండి నష్టపరిహారం చెల్లింపు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 24విద్యుత్ షాక్ కు గురై గాయపడిన బదావత్ ఈశ్వర్ కు విద్యుత్ శాఖ నుండి మంజూరైన 3
వరంగల్ జిల్లా

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వరంగల్ జిల్లా పరిషత్ సిఈఓ రాoరెడ్డి.

Sambasivarao
 జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 23  వర్షాకాలం నేపథ్యంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అప్రమత్తతతో ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఆశ కార్యకర్తలు సమాచారాo
హన్మకొండ జిల్లా

31 వరకు, అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశ గడువు!

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ) కోర్సులు, బి
ఏలూరు

#Eluru ఏలూరు జిల్లా అభివృద్దే లక్ష్యంగా గ్రామ సభలు. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ

Sambasivarao
  జై భారత్ వాయిస్ న్యూస్ ఏలూరు : ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాలో 547 గ్రామ పంచాయతీలలో గ్రామసభలు విజయవంతం అయ్యాయని జిల్లా
ఎన్టీఆర్

ఎన్టీఆర్ జిల్లాకు రూ.80 కోట్ల నిధులు మంజూరు.

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఆగస్టు 23జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం .(ఎన్.ఆర్.ఈ.జి.ఎస్) కింద ఎన్టీఆర్ జిల్లాకు రూ.80 కోట్ల నిధులు మంజూరు
హన్మకొండ జిల్లా

టీపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కోకన్వీనర్ గా నత్తి కోర్నెల్

Sambasivarao
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కో కన్వీనర్ గా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన
వరంగల్ జిల్లా

వరంగల్ ఎంజిఎం జంక్షన్ తుపాకీ కలకలం..!!!

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు ప్రతినిధి:- ఆగష్టు 23వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం జంక్షనులో గన్నును పారేసుకున్నాడు ఓ సి ఆర్ పి ఎఫ్
వరంగల్ జిల్లా

ప్రతిపక్ష నాయకులారా సిగ్గుపడండి ఏ మొహం పెట్టుకుని రోడ్లపైకి వస్తారు

జై భారత్ వాయిస్ న్యూస్ తూర్పు ప్రతినిధి:-ఆగష్టు 23 వరంగల్రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం
హన్మకొండ జిల్లా
అంగవైల్యం పిల్లలకు వసతి గృహం ఆడిటోరియం పార్క్ పనులకు భూమి పూజా ఎమ్మెల్యే ఎంపీ కుడా చైర్మన్ జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ డివిజన్ ప్రతినిధి:-
వరంగల్ జిల్లా

ప్రపంచం మొత్తం భారతదేశం వైపే చూస్తుంది…కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి మల్లారెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ కాకతీయ యూనివర్సిటీ ఆగష్టు 23 విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు, భారతదేశం
హన్మకొండ జిల్లా

ఆగష్టు 31 వరకు అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ పీ.జీ కోర్సుల్లో ప్రవేశ గడువు! జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 23 యూనివర్సిటీ ప్రతినిధి:డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ఎం.ఎస్సీ) కోర్సులు,
హన్మకొండ జిల్లా

విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం

ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు ఏఐకేస్ జిల్లా కార్యదర్శి. చుక్కయ్య డిమాండ్ చేశారు.హనుమకొండ పట్టణంలోని
హన్మకొండ జిల్లా

నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్ )-2024 ముసాయిదా చట్టం పై చర్చా

జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ:ఆగస్టు23నూతన ఆర్ఓఆర్-2024 ముసాయిదా చట్టంలో భూ సమస్యల పరిష్కారానికి చాలా అంశాలు ఉన్నాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.శుక్రవారం
వరంగల్ జిల్లా

మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల సంతాపం

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్  గీసుకొండ ఆగష్టు 23 <span;>గీసుకొండ మండలంలోని విశ్వనాధపురం గ్రామంలోని దూల మహేందర్ శ్రీలత   కూతురు నిత్యశ్రీ గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని
కాకినాడ

ఘనంగా  హేరంబ సంకష్ట హర చతుర్ధి మాసోత్సవం

Sambasivarao
ఘనంగా  హేరంబ సంకష్ట హర చతుర్ధి మాసోత్సవం జై భారత్ వాయిస్ న్యూస్ కాకినాడ ఆగస్టు 22 హేరంబ సంకష్ట హర చతుర్ధి సందర్భంగా కాకినాడ లోని
వరంగల్ జిల్లా

అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షించండి

Sambasivarao
అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షించండి -ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి  (జై భారత్ వాయిస్ ఆత్మకూరు):  కన్నతల్లి పేరుతో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎంపీడీవో శ్రీనివాస్
వరంగల్ జిల్లా

మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం

Sambasivarao
మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం – బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్  (జై భారత్ వాయిస్ ఆత్మకూరు)    కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి
వరంగల్ జిల్లా

వివాహ మహోత్సవానికి హాజరైన డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్

Sambasivarao
వివాహ మహోత్సవానికి హాజరైన డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ వరంగల్ జిల్లా//సంగెం మండలం//నార్లవాయి గ్రామం జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 వరంగల్ తూర్పు ప్రతినిధి:-
వరంగల్ జిల్లా

కమిషనరేట్ పరిధి నుంచి సమిష్ఠిగా గంజాయిని తరిమికొడుదాం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

Sambasivarao
కమిషనరేట్ పరిధి నుంచి సమిష్ఠిగా గంజాయిని తరిమికొడుదాం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 హనుమకొండ
వరంగల్ జిల్లా

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన అల్లం బాలకిషన్ రెడ్డి

Sambasivarao
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన అల్లం బాలకిషన్ రెడ్డి వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//బొడ్డు చింతలపల్లి గ్రామం జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 వరంగల్
వరంగల్ జిల్లా

రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్

Sambasivarao
రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22
వరంగల్ జిల్లా

నిరుపేద కుటుంబాలకి ఆర్థిక సాయం అందజేసిన అల్లం బాలకిషోర్ రెడ్డి

Sambasivarao
నిరుపేద కుటుంబాలకి ఆర్థిక సాయం అందజేసిన అల్లం బాలకిషోర్ రెడ్డి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 వరంగల్ తూర్పు
వరంగల్ జిల్లా

రతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి

రతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ సొసైటీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 వరంగల్ తూర్పు
వరంగల్ జిల్లా

కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం!!

కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా పరకాల పట్టణంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 పరకాల డివిజన్
వరంగల్ జిల్లాహన్మకొండ జిల్లా

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు హనుమకొండ టౌన్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,
వరంగల్ జిల్లా

సీనియర్ జర్నలిస్టు తిరుపతి రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

సీనియర్ జర్నలిస్టు తిరుపతి రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచన పెళ్లి గ్రామంజై భారత్
వరంగల్ జిల్లా

పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 22  గీసుగొండకు చెందిన సామాజిక సేవకులు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ తల్లి స్వర్గీయ పెగళ్లపాటి కమలమ్మ వర్ధంతి సందర్భంగా లక్ష్మీనారాయణ సౌజన్యంతో 
హన్మకొండ జిల్లా

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ లో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ 

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురు, మానవతావాది . రవిశంకర్ వారి ప్రపంచ ప్రసిద్ధ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అధ్వర్యంలో
హన్మకొండ జిల్లా

అభివృద్ధి పనులే లక్ష్యంగా ఎమ్మెల్యే నాయిని పర్యటన

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ టౌన్ఆగష్టు 21  వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద(ఎస్ డి ఎఫ్)
హన్మకొండ జిల్లా

ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరు నమోదు తప్పనిసరి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరు నమోదు చేసుకొని ఆ వివరాలను గ్రూపులో అప్డేట్
వరంగల్ జిల్లా

ఆయిల్ పామ్ సాగు బిందుసేద్య నిర్వహణపై శిక్షణ

జై భారత్ వాయిస్ న్యూస్ సంగెం ఆగస్టు21సంగెం మండలం గవిచర్ల, రైతు వేదికలో ఉద్యాన శాఖ&రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో, ఆయిల్ పామ్ సాగు బిందుసేద్య నిర్వహణపై
వరంగల్ జిల్లా

జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ ని సన్మానించిన టీఎన్జీఓస్ నాయకులు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21వరంగల్ జిల్లా టీఎన్జీఓ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా వరంగల్ విద్యాశాఖ అధికారిగా జ్ఞానేశ్వర్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా
వరంగల్ జిల్లా

విద్యార్థులు ఇష్టపడి చదవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ 21 ఆగస్టు విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆకాంక్షించారు. వరంగల్
వరంగల్ జిల్లా

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి డిఎం& హెచ్ఓ డాక్టర్ కాజీపేట వెంకటరమణ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21ప్రస్తుతం వర్షాలు విస్తృతంగా కురుస్తున్నందున కాలానుగుణంగా సంభవించే వ్యాధుల పట్ల ప్రజలు మరియు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని
హన్మకొండ జిల్లా

తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21తల్లిదండ్రులు క్రీడల్లో రాణిస్తున్న తమ పిల్లలను ప్రోత్సహించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. జాతీయ స్థాయిలో స్విమ్మింగ్‌ పోటీల్లో
హన్మకొండ జిల్లా

గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని ఎమ్మేల్యే రాజేందర్ రెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు.

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21హనుమకొండ అశోక్ కాలనీలో నిర్మించిన గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని బుధవారం వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని
వరంగల్ జిల్లా

పర్వతగిరిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21వరంగల్ :పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాలలో ఉపాధ్యాయుల నివాస సముదాయాన్ని, వృత్తి విద్యా కోర్సులను త్రిపుర గవర్నర్
వరంగల్ జిల్లా

బోధిస్తూ.. రచనల్లో రాణిస్తూన్న చిలువేరు శ్రీనివాసులు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21దుగ్గొండి మండలం తొగర్రాయి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు చిలువేరు శ్రీనివాసులుకి సాహిత్యాభి లాష ఎక్కువే, చదివింది, భోదించేది
కాకినాడ

కాకినాడలో విలీనం కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం చేపట్టిన రమణయ్యపేట వాసులు

జై భారత్ వాయిస్ న్యూస్ కాకినాడకాకినాడలో రమణ య్యపేట గ్రామవిలీన ప్రక్రియను తక్షణమే పూర్తిచేసి కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించా లని పౌరసౌకర్యాలు కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా
హన్మకొండ జిల్లా

కాజీపేట హజ్రత్ సయ్యద్ షా ఆఫ్టల్ బియాభాని దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య సమీక్ష సమావేశం

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ జిల్లా ప్రతినిధి:-హనుమకొండ ఐ డి ఓ సి కార్యాలయంలో ఖాజిపేట హాజ్రాత్ సయ్యద్ షా ఆఫ్టాల్ బియబాని
హన్మకొండ జిల్లా

లిటిల్ ఫ్లవర్ స్కూలుపై చర్యలు తీసుకోవాలి

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్. పరకాల ఆగష్టు 20 విద్యా పేరుతో అధిక పీజులను వసూలు చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్న లిటిల్ ఫ్లవర్ స్కూల్ పై
హన్మకొండ జిల్లా

లిచ్ పిట్ విధానం తో జల కాలుష్యాన్ని నివారించాలి.

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 20మానవ మలంను సేంద్రియ ఎరువగా మార్చి వ్యవసాయానికి ఉపయోగించుకునే విధంగా గ్రామీణ ప్రాంత రైతులకు అవగాహన కల్పించాలని వరంగల్
హన్మకొండ జిల్లా

సార్వత్రిక విద్యతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు -ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ మురాల శంకర్ రావు

Sambasivarao
(జై భారత్ వాయిస్  న్యూస్ ఆత్మకూరు సార్వత్రిక విద్యతో మధ్యలోనే విద్యను నిలిపివేసిన వారు సులభంగా ఉన్నత చదువులు చదివి తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని సార్వత్రిక విద్య ఉమ్మడి
ఏలూరు

ఫ్ల్యూ క్లూరుడ్ వర్జీనియా(FCV) పొగాకు రైతులు ఎదుర్కొంటున్నా వివిధ సమస్యలకు పరిష్కార గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

KATURI DURGAPRASAD
ఏలూరు : ఆగష్టు, 20:జై భారత్ వాయిస్ న్యూస్ గత నెలలో దేవరపల్లిలో జరిగిన పొగాకు రైతుల అవార్డుల వేడుకలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు
ఏలూరు

నాయీ బ్రాహ్మణ కల్యాణ మండపానికి స్ధలం కేటాయింపు పై ద్వారకా తిరుమల ఎంఆర్వోతో మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

KATURI DURGAPRASAD
ఏలూరు: ఆగష్టు 20 :జై భారత్ వాయిస్ ‘న్యూస్  ఎన్నికలల్లో ఇచ్చిన హామీ మేరకు ద్వారకా తిరుమలలో నాయీ బ్రాహ్మణులకు కల్యాణ మండపం నిర్మాణ నిమిత్తం స్థలం
వరంగల్ జిల్లా

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త అకాల మృతి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించిన బాలకిషోర్ రెడ్డి

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ తూర్పు :-గీసుకొండ మండలంలోని మనుగొండ గ్రామంలో భార్య మృతి చెందగా ఆ సంఘటన తట్టుకోలేక మంగళవారం నాడు
ఏలూరు

మంత్రి పార్థ‌సార‌థి ఎన్‌టీఆర్ జిల్లా గృహ నిర్మాణంపై స‌మీక్షా స‌మావేశం

KATURI DURGAPRASAD
జై భారత్ వాయిస్ న్యూస్.  ఎన్టీఆర్ జిల్లా. పెద‌ల‌కు ఇళ్ల నిర్మాణం అనేది రాష్ట్ర ప్ర‌భుత్వానికి అత్యంత ప్రాధాన్యంగా ఉంద‌ని.. గౌర‌వ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు