జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు గీసుగొండ మండలం ఊకల్ శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులచే మంగళవారం ప్రత్యేక
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ జిల్లా ప్రతినిధి:- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో రుద్రహోమంలో మంత్రి పొన్నం ప్రభాకర్
జై భారత్ వాయిస్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా::మైలవరం పట్టణంలో వేంచేసియున్న శ్రీ కంచి కామాక్షిసమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానము నందు దివ్య మూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ తూర్పు ప్రతినిధి:- గీసుగొండ గ్రామనికి చెందిన దౌడు చంద్రయ్య కుటుంబంనికి పరకాల నియోజకవర్గం కాంగ్రేస్ పార్టీ అధికార
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండరాఖి పౌర్ణమి సందర్భంగా సోమవారం రోజున ప్రభుత్వ బాలికల సదననాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించారు.ఈ సందర్భంగా బాలికలు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ జిల్లా ప్రతినిధి:-హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఫోటోగ్రఫీ
జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం ఆగస్టు 19తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖమంత్రి దనసరి అనసూయ
భారత్ వాయిస్ న్యూస్ సంగెం భారతీయ జనతాపాఠ్టీ వరంగల్ జిల్లా కార్యధర్శిగా రెండోవసారిగా సంగెం మండలం నార్లవాయి గ్రామనికి చెందిన మొలుగూరి శ్రీనివాస్ భారతీయ జనతాపాఠ్ఠీ వరంగల్
జై భారత్ వాయిస్ న్యూస్ నెల్లూరు నిరుపేదల జీవనోపాదులు మెరుగుపరచడమే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని… దానికి తగ్గట్లు నెల్లూరులోని నిరుపేదలకు తమ ట్రస్ట్ ద్వారా
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 18వరంగల్ జిల్లా గీసుకొండ తాటికొండ మల్లేశం రమాదేవి దంపతులు కుమారుల జ్ఞాపకార్థం తెలంగాణ రాష్ట్రం లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 18 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామికి ఉత్సవ మూర్తుల విగ్రహాల ఊరేగింపు రథంనుదాత తాటికొండ మల్లేశం దంపతులు
A మహిళందరూ కొవ్వతులతో ర్యాలీ నిర్వహించడం జరిగినది జై భారత వాయిస్,కుందుర్పి కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగినది అందువలన ఒక కలకత్తాలో
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 18 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పరకాల నియోజకవర్గంలో ఒక్క రోజు ముందుగానే రాఖీ పండుగ వేడుకలు ఆడపడుచులు జరుపుకున్నారు గీసుకొండ మండలం
జై భారత్ వాయిస్ న్యూస్ పరకాల ఆగష్టు 18 -విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి
జై భారత్ వాయిస్ న్యూస్: సంగెం సంగెం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో ఉదయం నుండి సాయంత్రం వరకు టీఆర్పిఎస్ ఎన్నికలు జరిగినాయి. సంగెం మండలంలోని పద్మశాలిలు
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార
జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వరంగల్ జిల్లా ప్రతినిధి:-పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం.పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ గృహ
జై భారత్ వాయిస్ న్యూస్: హన్మకొండ యువత రాబోవు రోజుల్లో మరింత అభ్యున్నతి సాధించాలనుకుంటే మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ యువత సూచించారు.
జై భారత్ వాయిస్ న్యూస్: రంగశాయిపేట బహుజన నాయకుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్374 వ జయంతి వేడుకలు రంగశాయిపేటలో గౌడ్ కులస్తులు నిర్వహించారు గ్రేటర్ వరంగల్
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై కొనాయమాకుల ఓంకార్ గార్ఆడెన్ సమీపంలో. ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి బైక్ ఢీకొనడంతో ఇద్దరు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-అణచివేత తీవ్రమైనప్పుడు, మార్పు అనివార్యమైనప్పుడు వ్యక్తులు విప్లవ శంఖారావాలై ఉబికి వస్తరని, ఆ విధంగా నిరంకుశత్వాన్ని
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-పోడు భూముల సమస్య లన్నింటికీ శాశ్వత ముగింపు పలికేలా మార్గదర్శకాలను రూపొందించాలి. పోడు భూముల సమస్యలపై
జై భారత్ వాయిస్ న్యూస్ న్యూడీల్లిఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 కేయూ క్యాంపస్ ప్రతినిధి:-కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డికి ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ తరఫున పలు డిమాండ్లతో
జై భారత్ వాయిస్ న్యూస్ ఎల్కతుర్తి ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ (మలేరియా & ఫైలేరియా) డాక్టర్ అమర్ సింగ్ గారు శనివారంనాడు వరంగల్ జిల్లాలోని
జై భారత్ వాయిస్ న్యూస్:వరంగల్ టౌన్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పోలీస్ కమిషనరును మార్యాద పూర్వకంగా కలిసిన నూతన పోలీస్ ఇన్స్ స్పెక్టర్లు ఇటీవల వరంగల్
రిపోర్టర్ జ్యోతిజై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండసీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 హనుమకొండ ప్రతినిధి:-హన్మకొండలోని ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం. ప్రభుత్వ జిల్లా శిక్షణ
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 పరకాల డివిజన్ ప్రతినిధి:-హన్మకొండ శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఘనంగా వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు.మండల కేంద్రంలోని
వరంగల్ జిల్లా//పుప్పాల గుట్టజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-తెలుగు భాష ఉన్నతికి ఎంతో కృషిచేసిన తెలుగు పండితులు నల్లనాగుల విశ్వనాథం మాస్టారు
A వరలక్ష్మీ వ్రతంలో పూజ పూర్తైన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి జై భారత వాయిస్,కుందుర్పి వరలక్ష్మీ వ్రతంలో పూజ పూర్తైన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వాలినేడు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 పరకాల డివిజన్ ప్రతినిధి:-పరకాల నియోజకవర్గం దామర మండల్ ఊరుగొండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నానబోయిన రాజయ్య,
వరంగల్ జిల్లా//గీసుకొండ మండల కేంద్రంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా గీసుగొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో
భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలల్లో వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్. రాష్ట్ర, జిల్లా బిజెపి నాయకులతో
జై భారత్ వాయిస్ న్యూస్ దామెరవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోడ్యూటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను దామెర ఎస్.ఐ. అశోక్ ని ఉత్తమ పోలీస్ అధికారిగా ఎంపిక అయ్యారు.
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హనుమకొండ కుడా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం
మహబూబాబాద్ జిల్లా//తొర్రూరుజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-బిజెపి తొర్రూర్ అర్బన్ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా 78 వ స్వాతంత్ర
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ రైతాంగానికి రుణమాఫి చేసి రైతు రుణం తీర్చుకున్న ఏకైక ప్రభుత్వం
హన్మకొండ జిల్లా//కాకతీయ యూనివర్సిటీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా ప్రతినిధి:విద్యార్థుల సమస్యలను పట్టించుకోని యూనివర్సిటీ అధికారులు. కాకతీయ యూనివర్సిటీలోని బాయ్స్ కామన్ మేస్సులో
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//వంచనగిరి గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-గీసుకొండ మండలంలోని వంచనగిరి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రంపిస రాజేశ్వర్
హనుమకొండ జిల్లా//శాయంపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 పరకాల డివిజన్ ప్రతినిధి:-హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని గాంధీ విగ్రహం వద్ద అన్ని కులాల వారు పద్మశాలి
78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వేడుకలు, జై భారత వాయిస్, కుందుర్పి ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుందాం. స్వాతంత్ర సమరయోధులకు సలాం. 78వ స్వాతంత్ర్యం సంబరాలను ఘనంగా
(రిపోర్టర్ జ్యోతి)జై భారత్ వాయిస్ న్యూస్: భాగ్యనగరంస్త్రీ నిధి వల్ల మహిళలు వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తుల్లయ్యారని మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగు పడుతుందని మంత్రి
హనుమకొండ జిల్లా//కోర్టు సెంటర్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 హన్మకొండ ప్రతినిధి:-సామాజిక న్యాయానికి న్యాయవాదులు ముందుండాలి డిఇఓ ఆఫీస్ ఎడ్యుకేషన్ సెంటర్ హనుమకొండ నందు వాల్
వరంగల్ జిల్లా//పర్వతగిరి మండలం//జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు14 వర్ధన్నపేట డివిజన్:- పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టరుగా బి రాజగోపాల్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని
వరంగల్ జిల్లా//మొగిలిచర్ల గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ జిల్లా, గీసుగొండ మండలం, గ్రేటర్ వరంగల్ 15 వ డివిజన్ మొగిలిచర్ల
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండనిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్వరంగల్ జిల్లా పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి రాజగోపాల్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సిఐ శ్రీనివాస్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 కరీంనగర్ జిల్లా ప్రతినిధి:-స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ ముస్తాబయింది. వేడుకలను ఘనంగా నిర్వహిం
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుగొండ మండలం మచ్చాపూర్, గంగదేవిపల్లి గ్రామాలలో ఇటీవలే మృతిచెందిన కంబాల శ్రీనివాస్,మామిండ్ల లక్ష్మీ కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//శాయంపేట హవేలీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు అల్లం
వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం మని కొంతమంది చేస్తున్న ఆరోపణలను ఖండించిన వర్దన్నపేట కాంగ్రెస్
వరంగల్ జిల్లా//వర్ధన్నపేట మండలం//నీలగిరి స్వామి తండాజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి స్వామి తండా
వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-తమతోపాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు అకాల మరణం చెందడంతో అతడి కుటుంబానికి 35 వేల
హనుమకొండ టౌన్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి సమాజాన్ని కాపాడాలి హనుమకొండ సిఐ
జై భారత్ వాయిస్ న్యూస్ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-బంగ్లాదేశ్ లో ఇటీవల హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా హిందు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 14న
వరంగల్ జిల్లా//రాయపర్తి మండలంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-ప్రతి ఒక్క యువకునిలో దేశ భక్తి నింపడమే బీజేవైఎం ముఖ్య లక్ష్యం. దేశ
జై భారత్ వాయిస్ ఆగష్టు 13 వరంగల్ జిల్లా ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15 వ డివిజన్ గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో జిల్లా ప్రజా పరిషత్
జై భారత్ వాయిస్ హన్మకొండ ఆగస్టు 13వాహనదారులు ఎవరు తమ కుటుంబ భవిష్యత్తు బాగుండాలంటే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని వరంగల్ ట్రాఫిక్ ఏసిపి వాహనదారులకు సూచించారు.
సాంకేతిక విద్యలో ముందు ఉండాలి విద్యార్థులు సాంకేతిక విద్య లో ముందు ఉండాలని ఎన్ఆర్ఐ ఎర్రబెల్లి శృతి అన్నారు. సోమవారం జడ్పీహెచ్ఎస్ కాపులకనపర్తి పాఠశాలలోని కంప్యూటర్లను పరిశీలించారు.
జై భారత వాయిస్, కళ్యాణ్ దుర్గం దళిత కార్మికుడికి దన్నుగా నిలిచాడు మాస్టారు బద్దే నాయక్. ఈ క్రమంలోని కళ్యాణదుర్గం పట్టణం యస్,సి కాలనీకి చెందిన వెంకటేశులు
జై భారత్ వాయిస్ వరంగల్2024-2025 విద్యాసంవత్సరానికి గాను కాకతీయ విశ్వవిద్యాలయం వివిధ కొర్సులకు ప్రవేశాకునోటిఫికేషన్ జారీ చేసిందని గ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువనుంచి భారీగా ప్రవాహం కొనసాగుతోంది.దీనితో సాగర్ ప్రాజెక్టు 26 గేట్లను అధికారులు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,74,065
జై భారత్ వాయిస్ విజయవాడ‘విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపాల్గొన్నారు ముఖ్యమంత్రి, గిరిజన ఎగ్జిబిషన్ ని తిలకించారు. ఉత్పత్తులు
(జై భారత్ వాయిస్ హన్మకొండ) ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అభ్యుదయ సంఘం అధ్వర్యంలో