Jaibharathvoice.com | Telugu News App In Telangana
Home Page 8
వరంగల్ జిల్లా

నాగేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు గీసుగొండ మండలం ఊకల్ శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులచే మంగళవారం ప్రత్యేక
వరంగల్ జిల్లా

రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసిత రైతులతో సమావేశం

Sambasivarao
జై భారత్ వాయిస్ ఆగష్టు 20 వరంగల్ తూర్పు గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని వివిధ గ్రామాల గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసిత రైతులతో జరిగిన
వరంగల్ జిల్లా

రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి

Sambasivarao
వరంగల్ జిల్లా//ఎంజీఎం కూడలి జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ జిల్లా ప్రతినిధి:-భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80 వ జయంతి
అనంతపురం

కెనరా బ్యాంకులో అవినీతిపై మహిళలు ఆందోళన

Gangadhar
A కెనారా బ్యాంక్ లో అవినితీపై మహిళలు ఆందోళన జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం పట్టణంలో అనంతపురం రోడ్‌లో ఉన్న కెనరా బ్యాంక్ ( సిండికేట్)
అనంతపురం

నాలుగు ఎకరాల వర్షానికిపంట నష్టపరిహారం జరిగినది

Gangadhar
A 4 ఎకరాల పంట నగేష్ కు నష్టపరిహారం జరిగినది జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కంబదూరు మండలంలోని జెక్కిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మూలింటి నగేష్ అనునతనికి
హన్మకొండ జిల్లా

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు

జై భారత్ వాయిస్ న్యూస్ 20 హన్మకొండకాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు నిర్వహిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్
హన్మకొండ జిల్లా

రుద్ర హోమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ జిల్లా ప్రతినిధి:- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో రుద్రహోమంలో మంత్రి పొన్నం ప్రభాకర్
ఎన్టీఆర్

నేత్రపర్వంగా దివ్యమూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం

జై భారత్ వాయిస్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా::మైలవరం పట్టణంలో వేంచేసియున్న శ్రీ కంచి కామాక్షిసమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానము నందు దివ్య మూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం
వరంగల్ జిల్లా

నిరుపేద  కుటుంబానికి ఆర్థిక సహాయం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ తూర్పు ప్రతినిధి:- గీసుగొండ గ్రామనికి చెందిన దౌడు చంద్రయ్య కుటుంబంనికి   పరకాల  నియోజకవర్గం    కాంగ్రేస్ పార్టీ అధికార
వరంగల్ జిల్లా

గొర్రెకుంటలో  మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ జిల్లా ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పేదల పెన్నిధి, బడుగు, బలహీన వర్గాల
వరంగల్ జిల్లా

ఘనంగా మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ తూర్పు ప్రతినిధి:-గీసుగొండ మండలం ఊకల్ హవేలీ క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ జిల్లా నాయకులు రడం భరత్ 
హన్మకొండ జిల్లా

కలెక్టర్ కు రాఖి కట్టిన బాలికలు

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండరాఖి పౌర్ణమి సందర్భంగా సోమవారం రోజున ప్రభుత్వ బాలికల సదననాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించారు.ఈ సందర్భంగా బాలికలు
వరంగల్ జిల్లా

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీ లో మొదటి స్థాయ బహుమతి అందుకున్న వీరగోని హరీష్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ జిల్లా ప్రతినిధి:-హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఫోటోగ్రఫీ
హైదరాబాద్ జిల్లా

సిఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం ఆగస్టు 19తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి  రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖమంత్రి దనసరి అనసూయ
వరంగల్ జిల్లా

బిజెపి వరంగల్ జిల్లా కార్యధర్శిగా మొలుగూరి శ్రీనివాస్ నియామకం

Sambasivarao
భారత్ వాయిస్ న్యూస్ సంగెం భారతీయ జనతాపాఠ్టీ వరంగల్ జిల్లా కార్యధర్శిగా  రెండోవసారిగా సంగెం మండలం నార్లవాయి గ్రామనికి చెందిన మొలుగూరి శ్రీనివాస్  భారతీయ జనతాపాఠ్ఠీ వరంగల్
ప్రకాశం

అర్హులైన వారికి తోపుడుబండ్లు, కుట్టుమిషన్లు అందజేసిన మంత్రి డాక్టర్ నారాయణ, ఆయన కుమార్తె షరణి

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ నెల్లూరు నిరుపేదల జీవనోపాదులు మెరుగుపరచడమే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని… దానికి తగ్గట్లు నెల్లూరులోని నిరుపేదలకు తమ ట్రస్ట్ ద్వారా
వనపర్తి జిల్లా

బారసాల నామకరణ లోమంత్రి శ్రీనివాస్ రెడ్డి

Sambasivarao
జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వరంగల్ జిల్లా ప్రతినిధి:- వరంగల్ జిల్లా గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ  వీరగొని కవిత  రాజ్
వరంగల్ జిల్లా

అయినవోలు మల్లన్నకు రథం రథశిల్పి తాటికొండ మల్లేశం బహుకరణ

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 18వరంగల్ జిల్లా గీసుకొండ  తాటికొండ మల్లేశం రమాదేవి దంపతులు కుమారుల జ్ఞాపకార్థం తెలంగాణ రాష్ట్రం లోని సుప్రసిద్ధ  పుణ్యక్షేత్రం
హన్మకొండ జిల్లా

అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామికి ఉత్సవమూర్తుల విగ్రహాల ఊరేగింపు రథం బహుకరణ

Sambasivarao
జై భారత్ వాయిస్  న్యూస్ ఆగష్టు 18 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామికి ఉత్సవ మూర్తుల విగ్రహాల ఊరేగింపు రథంనుదాత తాటికొండ మల్లేశం దంపతులు
అనంతపురం

మహిళలందరూ కొవ్వొత్తులతో ర్యాలీ

Gangadhar
A మహిళందరూ కొవ్వతులతో ర్యాలీ నిర్వహించడం జరిగినది జై భారత వాయిస్,కుందుర్పి కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగినది అందువలన ఒక కలకత్తాలో
వరంగల్ జిల్లా

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్  గీసుకొండ ఆగష్టు 18 గీసుకొండ గ్రామంలో దురదృష్టవశాత్తు అకాల మరణం పొందిన దౌడు బాబు  కుటుంబ సభ్యులకు   మరణించిన కోట సమ్మమ్మ 
వరంగల్ జిల్లా

మచ్చాపూర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఉత్సవాలు

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 18 గీసుకొండ మండలంలోని మచ్చపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి వేడుకల్లో మచ్చాపూర్ గౌడ
హన్మకొండ జిల్లా

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాల

Sambasivarao
జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి: హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి
వరంగల్ జిల్లా

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాఖీలు కట్టిన ఆడపడుచులు

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్   ఆగష్టు 18 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పరకాల నియోజకవర్గంలో ఒక్క రోజు ముందుగానే రాఖీ పండుగ వేడుకలు ఆడపడుచులు జరుపుకున్నారు గీసుకొండ మండలం
హన్మకొండ జిల్లా

విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలీ

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్  పరకాల ఆగష్టు 18 -విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి
వరంగల్ జిల్లా

రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల.. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

Sambasivarao
జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వరంగల్ తూర్పు ప్రతినిధి:-రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల అని.. రైతులను మోసం చేయడం కాంగ్రెసుకు కొత్త కాదని పరకాల మాజీ
వరంగల్ జిల్లా

ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్: సంగెం  సంగెం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో ఉదయం నుండి సాయంత్రం  వరకు టీఆర్పిఎస్ ఎన్నికలు జరిగినాయి. సంగెం మండలంలోని పద్మశాలిలు
హన్మకొండ జిల్లా

Ponguleti పరకాల నియోజకవర్గ అభివృద్ధి యే ప్రభుత్వం ధ్యేయం మంత్రి శ్రీనివాస్ రెడ్డి

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా  ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర  రెవెన్యూ, హౌసింగ్, సమాచార
హన్మకొండ జిల్లా

పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష సమావేశం

జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వరంగల్ జిల్లా ప్రతినిధి:-పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం.పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ గృహ
హన్మకొండ జిల్లా

యువత భవిష్యత్తులో అభ్యున్నతి సాధించాలంటే మత్తు పదార్థాలకు దూరంగా వుండాలి

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్: హన్మకొండ యువత రాబోవు రోజుల్లో మరింత అభ్యున్నతి సాధించాలనుకుంటే మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ యువత సూచించారు.
వరంగల్ జిల్లా

రంగశాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్: రంగశాయిపేట  బహుజన నాయకుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్374 వ జయంతి వేడుకలు రంగశాయిపేటలో గౌడ్ కులస్తులు నిర్వహించారు గ్రేటర్ వరంగల్
అనంతపురం

ఎస్సీ కాలనీలో వర్షానికి రోడ్డు మొత్తం జలమాయం అయినది

Gangadhar
A ఎస్సీ కాలనీలో వర్షానికి రోడ్డు మొత్తం జలమాయం అయినది జై భారత వాయిస్,కుందుర్పి కుందుర్పి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో శనివారం రోజు సాయంత్రం వర్షం
వరంగల్ జిల్లా

ప్లాష్ … ప్లాష్ … రొడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై కొనాయమాకుల ఓంకార్ గార్ఆడెన్ సమీపంలో. ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి బైక్  ఢీకొనడంతో ఇద్దరు
వరంగల్ జిల్లా

*సర్వాయి పాపన్న గౌడ్ జయంతి*

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్  ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-అణచివేత తీవ్రమైనప్పుడు, మార్పు అనివార్యమైనప్పుడు వ్యక్తులు విప్లవ శంఖారావాలై  ఉబికి వస్తరని, ఆ విధంగా నిరంకుశత్వాన్ని
వరంగల్ జిల్లా

పోడు భూముల సమస్య లన్నింటికీ శాశ్వత ముగింపు పలికేలా మార్గదర్శకాలను రూపొందించాలి*

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-పోడు భూముల సమస్య లన్నింటికీ శాశ్వత ముగింపు పలికేలా మార్గదర్శకాలను రూపొందించాలి. పోడు భూముల సమస్యలపై
జాతీయ వార్తలు

మోదీతో చంద్రబాబు భేటీ

జై భారత్ వాయిస్ న్యూస్ న్యూడీల్లిఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని
వరంగల్ జిల్లా

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆత్మీయ పరామర్శ

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 17 వరంగల్ తూర్పు ప్రతినిధి:- బాదిత కుటుంబాలు ఎవ్వరు అధైర్య పడొద్దు వారికి అండగా ఉంటాంమని మాజీ ఎమ్మెల్సీ
హన్మకొండ జిల్లా

లా కాలేజిని మూసివేసే కుట్రలో భాగంగానే లా అడ్మిషన్ల రద్దు…..!?

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 కేయూ క్యాంపస్ ప్రతినిధి:-కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డికి ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ తరఫున పలు డిమాండ్లతో
వరంగల్ జిల్లా

ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. ఓ
హన్మకొండ జిల్లా

ఎల్కతుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఎల్కతుర్తి ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్
వరంగల్ జిల్లా

విద్యుత్ ఉద్యోగులు సస్పెండ్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ తూర్పు ప్రతినిధి:-కరెంట్ పోయిందని ఫోన్ చేస్తే మద్యం మత్తులో బూతులు తిట్టిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను వరంగల్
వరంగల్ జిల్లా

వరంగల్ జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ పర్యటన

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ (మలేరియా & ఫైలేరియా) డాక్టర్ అమర్ సింగ్ గారు శనివారంనాడు వరంగల్ జిల్లాలోని
వరంగల్ జిల్లా

ఉచిత వైద్య శిబిరం

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉప కేంద్రం ఉకల్ హవేలీ , మచ్చాపూర్ లో శుక్రవారంగ్రామపంచాయతీ ఆవరణంలో ఉచిత
వరంగల్ జిల్లా

ఉత్తమ సేవా ప్రశంస పత్రం అందుకున్న హోంగార్డు వీరగోని వేణు

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా ప్రశంస పత్రం  హోంగార్డు వీరగోని వేణు
హన్మకొండ జిల్లా

పోలీస్ కమిషనర్ ను మార్యాదపూర్వకంగా కలిసిన నూతన పోలీస్ ఇన్స్ స్పెక్టర్లు

Sambasivarao
జై భారత్ వాయిస్ న్యూస్:వరంగల్ టౌన్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పోలీస్ కమిషనరును మార్యాద పూర్వకంగా కలిసిన నూతన పోలీస్ ఇన్స్ స్పెక్టర్లు ఇటీవల వరంగల్
హన్మకొండ జిల్లా

సీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలి

రిపోర్టర్ జ్యోతిజై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండసీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్
హన్మకొండ జిల్లా

ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 హనుమకొండ ప్రతినిధి:-హన్మకొండలోని ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం. ప్రభుత్వ జిల్లా శిక్షణ
వరంగల్ జిల్లా

వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో
హన్మకొండ జిల్లా

శాయంపేట లోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 పరకాల డివిజన్ ప్రతినిధి:-హన్మకొండ శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఘనంగా వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు.మండల కేంద్రంలోని
వరంగల్ జిల్లా

తెలుగు భాష ఉన్నతికి ఎంతో కృషిచేసిన తెలుగు పండితులు నల్లనాగుల విశ్వనాథం మాస్టారు ఇక లేరు

వరంగల్ జిల్లా//పుప్పాల గుట్టజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-తెలుగు భాష ఉన్నతికి ఎంతో కృషిచేసిన తెలుగు పండితులు నల్లనాగుల విశ్వనాథం మాస్టారు
వరంగల్ జిల్లా

ప్రజలకు ఎల్లవేళలా కొండా కుటుంబం అండగా ఉంటుంది మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ జిల్లా ప్రతినిధి:-మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓ సిటీలోనే కాంగ్రెస్ పార్టీ
అనంతపురం

వరలక్ష్మి పాత్రలో పూజ పూర్తయిన తర్వాత మూగజీవులకు వాయనం ఇవ్వాలి

Gangadhar
A వరలక్ష్మీ వ్రతంలో పూజ పూర్తైన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి జై భారత వాయిస్,కుందుర్పి వరలక్ష్మీ వ్రతంలో పూజ పూర్తైన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వాలినేడు
హన్మకొండ జిల్లా

బిజెపి పార్టీలోకి భారీ చేరికలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 పరకాల డివిజన్ ప్రతినిధి:-పరకాల నియోజకవర్గం దామర మండల్ ఊరుగొండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నానబోయిన రాజయ్య,
హన్మకొండ జిల్లా

*78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

*78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ* హన్మకొండ జిల్లా//పోలీస్ పరేడ్ గ్రౌండ్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా
వరంగల్ జిల్లా

ఖిలా వరంగల్ ల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వరంగల్ జిల్లా//ఖిలా వరంగల్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఖిలా వరంగల్, ఖుష్ మహల్ వేదికగా ఏర్పాటు చేసిన 78 వ భారత
వరంగల్ జిల్లా

గీసుకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

వరంగల్ జిల్లా//గీసుకొండ మండల కేంద్రంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా గీసుగొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో
వనపర్తి జిల్లా

వరంగల్ జిల్లా బిజెపి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలల్లో వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్. రాష్ట్ర, జిల్లా బిజెపి నాయకులతో
హన్మకొండ జిల్లా

మంత్రి సురేఖ చేతుల మీదుగా ఎస్సై అశోక్ కి ప్రశంసా పత్రం

జై భారత్ వాయిస్ న్యూస్ దామెరవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోడ్యూటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను దామెర ఎస్.ఐ.  అశోక్ ని ఉత్తమ పోలీస్ అధికారిగా ఎంపిక అయ్యారు.
హన్మకొండ జిల్లా

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ ఎస్సి సెల్ కోఆర్డినేటర్ మోసెస్ ఆనంద్ కుమార్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హనుమకొండ కుడా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం
మహబూబాబాద్ జిల్లా

బిజెపి తొర్రూరు అర్బన్ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మహబూబాబాద్ జిల్లా//తొర్రూరుజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-బిజెపి తొర్రూర్ అర్బన్ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా 78 వ స్వాతంత్ర
హన్మకొండ జిల్లా

రైతు రుణం తీర్చుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. టేస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ రైతాంగానికి రుణమాఫి చేసి రైతు రుణం తీర్చుకున్న ఏకైక ప్రభుత్వం
హన్మకొండ జిల్లా

నాణ్యతలేని భోజనన్ని విద్యార్థులకు పెడుతున్న యూనివర్సిటీ అధికారులు

హన్మకొండ జిల్లా//కాకతీయ యూనివర్సిటీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా ప్రతినిధి:విద్యార్థుల సమస్యలను పట్టించుకోని యూనివర్సిటీ అధికారులు. కాకతీయ యూనివర్సిటీలోని బాయ్స్ కామన్ మేస్సులో
వరంగల్ జిల్లా

వంచనగిరి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రంపిస రాజేశ్వరరావు మరణం

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//వంచనగిరి గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-గీసుకొండ మండలంలోని వంచనగిరి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రంపిస రాజేశ్వర్
హన్మకొండ జిల్లా

శాయంపేట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

హనుమకొండ జిల్లా//శాయంపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 పరకాల డివిజన్ ప్రతినిధి:-హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని గాంధీ విగ్రహం వద్ద అన్ని కులాల వారు పద్మశాలి
అనంతపురం

78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు

Gangadhar
78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వేడుకలు, జై భారత వాయిస్, కుందుర్పి ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుందాం. స్వాతంత్ర సమరయోధులకు సలాం. 78వ స్వాతంత్ర్యం సంబరాలను ఘనంగా
హైదరాబాద్ జిల్లా

మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుంది మంత్రి సీతక్క

(రిపోర్టర్ జ్యోతి)జై భారత్ వాయిస్ న్యూస్: భాగ్యనగరంస్త్రీ నిధి వల్ల మహిళలు వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తుల్లయ్యారని మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగు పడుతుందని మంత్రి
హన్మకొండ జిల్లా

ఒబిసి న్యాయవాదుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.

హనుమకొండ జిల్లా//కోర్టు సెంటర్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 హన్మకొండ ప్రతినిధి:-సామాజిక న్యాయానికి న్యాయవాదులు ముందుండాలి డిఇఓ ఆఫీస్ ఎడ్యుకేషన్ సెంటర్ హనుమకొండ నందు వాల్
వరంగల్ జిల్లా

పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టరుగా రాజగోపాల్ పదవి బాధ్యతలు స్వీకరణ

Gatla Srinivas
వరంగల్ జిల్లా//పర్వతగిరి మండలం//జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు14 వర్ధన్నపేట డివిజన్:- పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టరుగా బి రాజగోపాల్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన
వరంగల్ జిల్లా

గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని
వరంగల్ జిల్లా

మొగిలిచర్లలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమము

వరంగల్ జిల్లా//మొగిలిచర్ల గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ జిల్లా, గీసుగొండ మండలం, గ్రేటర్ వరంగల్ 15 వ డివిజన్ మొగిలిచర్ల
అనకాపల్లి

పోలీస్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండనిరంతరం విధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బంది సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌
వరంగల్ జిల్లా

పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాజగోపాల్

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్వరంగల్ జిల్లా పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి రాజగోపాల్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సిఐ శ్రీనివాస్
కరీంనగర్ జిల్లా

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 కరీంనగర్ జిల్లా ప్రతినిధి:-స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ ముస్తాబయింది. వేడుకలను ఘనంగా నిర్వహిం
వరంగల్ జిల్లా

మృతిచెందిన కుటుంబాలను మాజీ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుగొండ మండలం మచ్చాపూర్, గంగదేవిపల్లి గ్రామాలలో ఇటీవలే మృతిచెందిన కంబాల శ్రీనివాస్,మామిండ్ల లక్ష్మీ కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
హన్మకొండ జిల్లా

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంతా బూటకమేనని..

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు ప్రతినిధి:- లక్షల మంది రైతులను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారని మల్కాజిగిరి ఎంపీ
హన్మకొండ జిల్లా

మడికొండ టెక్స్ టైల్ పార్కులో గ్రీన్ టెక్నాలజీ ఆవిష్కరణ వర్క్ షాప్ కమ్ అడాప్షన్ ఎంపీ కడియం కావ్య

హనుమకొండ జిల్లాజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ తూర్పు ప్రతినిధి: పవర్ లూమ్ నేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందే విధంగా సహకారం
జనగామ జిల్లా

జనగామ అభివృద్ధిపై సిపిఎం జిల్లా ప్రతినిధి బృందంతో చర్చించిన జనగామ శాసనసభ్యుడు పల్లారాజేశ్వర్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ జిల్లా ప్రతినిధి: జనగామ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వరంగల్ నగరం నుండి జనగామ నియోజకవర్గం వరకు కూడా
హన్మకొండ జిల్లా

కోళ్ల ఫారం లు మూసివేయాలి!: జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : మండలంలోని శ్రీ చెన్నకేశవ స్వామి (లక్ష్మి చార్ల ) ఆలయ సమీపంలో నీరుకుల్లా రహదారి పక్కన ఉన్న కోళ్ల ఫామ్
ఎన్టీఆర్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ను ఎగురవేయండి*

జై భారత్ వాయిస్ న్యూస్ విజయవాడపౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని సాగనుంది. ఈ
వరంగల్ జిల్లా

ఆర్థిక సహాయం

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//శాయంపేట హవేలీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు అల్లం
వరంగల్ జిల్లా

అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం*

వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం మని కొంతమంది చేస్తున్న ఆరోపణలను ఖండించిన వర్దన్నపేట కాంగ్రెస్
వరంగల్ జిల్లా

ఎస్సారెస్పీ కెనాల్ మొరాన్ని యదేచ్చగా తరలిస్తున్న అక్రమార్కులు???

వరంగల్ జిల్లా//వర్ధన్నపేట మండలం//నీలగిరి స్వామి తండాజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి స్వామి తండా
వరంగల్ జిల్లా

35 వేల రూపాయల ఆర్థిక సహాయం

వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-తమతోపాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు అకాల మరణం చెందడంతో అతడి కుటుంబానికి  35 వేల
హన్మకొండ జిల్లా

యువత గంజాయి డ్రగ్స్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

హనుమకొండ టౌన్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి సమాజాన్ని కాపాడాలి హనుమకొండ సిఐ
వరంగల్ జిల్లా

వరంగల్ లో 14న నిరసన దీక్ష:- బిజెపివరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

జై భారత్ వాయిస్ న్యూస్ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-బంగ్లాదేశ్ లో ఇటీవల హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా హిందు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 14న
వరంగల్ జిల్లా

రాయపర్తి యువతలో పరవశించిన దేశభక్తి

వరంగల్ జిల్లా//రాయపర్తి మండలంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-ప్రతి ఒక్క యువకునిలో దేశ భక్తి నింపడమే బీజేవైఎం ముఖ్య లక్ష్యం. దేశ
వరంగల్ జిల్లా

గొర్రెకుంట ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి నమిండ్ల సాధన్ ఆర్ ఓ మిని వాటర్ ప్లాంట్ బహుకరణ

జై భారత్ వాయిస్ ఆగష్టు 13 వరంగల్ జిల్లా ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15 వ డివిజన్ గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో జిల్లా ప్రజా పరిషత్
హన్మకొండ జిల్లా

మీ కుటుంబ భవిష్యత్తు కోసం మద్యం సేవించి వాహనం నడపొద్దు వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ

జై భారత్ వాయిస్ హన్మకొండ ఆగస్టు 13వాహనదారులు ఎవరు తమ కుటుంబ భవిష్యత్తు బాగుండాలంటే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసిపి వాహనదారులకు సూచించారు.
వరంగల్ జిల్లా

సాంకేతిక విద్యలో విద్యార్థులు ముందు ఉండాలి

సాంకేతిక విద్యలో ముందు ఉండాలి విద్యార్థులు సాంకేతిక విద్య లో ముందు ఉండాలని ఎన్ఆర్ఐ ఎర్రబెల్లి శృతి అన్నారు. సోమవారం జడ్పీహెచ్ఎస్ కాపులకనపర్తి పాఠశాలలోని కంప్యూటర్లను పరిశీలించారు.
అనంతపురం

చైర్మన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుడికి 20 వేల ఆర్థిక సహాయం

Gangadhar
జై భారత వాయిస్, కళ్యాణ్ దుర్గం దళిత కార్మికుడికి దన్నుగా నిలిచాడు మాస్టారు బద్దే నాయక్. ఈ క్రమంలోని కళ్యాణదుర్గం పట్టణం యస్,సి కాలనీకి చెందిన వెంకటేశులు
వరంగల్ జిల్లా

కే యూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు :

జై భారత్ వాయిస్ వరంగల్2024-2025 విద్యాసంవత్సరానికి గాను కాకతీయ విశ్వవిద్యాలయం వివిధ కొర్సులకు ప్రవేశాకునోటిఫికేషన్ జారీ చేసిందని గ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం
వరంగల్ జిల్లా

గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా
ఏలూరు

పామాయిల్ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి దిగుమతి సుంకాలను తిరిగి విధించమని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ ను కోరిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

KATURI DURGAPRASAD
  న్యూఢిల్లీ / ఏలూరు : ఆగస్టు, 09: జై భారత్ వాయిస్ ‘  పామాయిల్ రైతుల ప్రయోజనాలు కాపాడటానికీ, పామాయిల్ రైతులకు సరియైన గిట్టుబాటు ధర
ఏలూరు

ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

KATURI DURGAPRASAD
  ఏలూరు: ఆగష్టు, 09:  జై భారత్ వాయిస్ ‘ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా గిరి పుత్రులకు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్
నల్గొండ జిల్లా

సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్టు గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువనుంచి భారీగా ప్రవాహం కొనసాగుతోంది.దీనితో సాగర్ ప్రాజెక్టు 26 గేట్లను అధికారులు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,74,065
ఏలూరు

పాఠశాల లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు

KATURI DURGAPRASAD
స్కూల్ చైర్మన్ గా రాజేశ్వరి నూజివీడు నియోజకవర్గ పరిధిలోని నూజివీడు టౌన్ లోని అప్పారావు పేట పాఠశాల లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు. జరిగింది , ఈ
కృష్ణా

అదివాసులకు అండగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సిఎం చంద్రబాబు.

జై భారత్ వాయిస్ విజయవాడ‘విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపాల్గొన్నారు ముఖ్యమంత్రి, గిరిజన ఎగ్జిబిషన్ ని తిలకించారు. ఉత్పత్తులు
అనంతపురం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.

జై భారత్ వాయిస్ అనంతపురం, ఆగస్టు 07 : అనంతపురం జిల్లాలోఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
హన్మకొండ జిల్లా

తెలంగాణ జాతిపితగా జయశంకర్ పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి

(జై భారత్ వాయిస్ హన్మకొండ) ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అభ్యుదయ సంఘం అధ్వర్యంలో