Jaibharathvoice.com | Telugu News App In Telangana

Month : September 2023

హన్మకొండ జిల్లా

మరణించిన పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేసిన సిపి

జై భారత్ వాయిస్ హన్మకొండ కంగా మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ భద్రత నుండి మంజూరైన చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ శనివారం...
పెద్దపల్లి జిల్లా

బిజెపికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

Jaibharath News
జైభారత్ వాయిస్ రామగుండం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు.2016 లో ఆర్టీసీ చైర్మన్ గా పదవి బాధ్యతలు...
హన్మకొండ జిల్లా

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని ఆత్మకూరు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ఈర్సల సదానందం అన్నారు.బిజెపి మండల...
వరంగల్ జిల్లా

మన ఓటు మనం వేసుకుంటే మన కులపు బిడ్డ ఎమ్మెల్యేగా గెలుస్తాడు

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ)మన ఓటు మనం వేసుకుంటే మన కులపు బిడ్డ ఎమ్మెల్యేగా గెలుపొందుతాడని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి పిలుపునిచ్చారు. పరకాల నియోజకవర్గం...
హన్మకొండ జిల్లా

బాధితుడికి మొబైల్ ఫోన్ ను అప్పగించిన పోలీసులు

జై భారత్ వాయిస్ దామెరదామెర మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల అకాష్ తన మొబైల్ ఫోన్ ను ఆగస్టు 25న జాతీయ రహదారి-163 లోని ఔటర్...
వరంగల్ జిల్లా

గౌడ  గర్జన బహిరంగ సభను విజయవంతం చేయండి

గీసుకొండ జై భారత్ వాయిస్గీసుకొండలో గౌడ  గర్జన గోడ పత్రికలు కాటమయ్య దేవాలయంలో  గీసుకొండ ఎంపీపీ భీమ గాని సౌజన్యఆవిష్కరించారు. గౌడ సంఘము ఉమ్మడి జిల్లా నాయకులు...
హన్మకొండ జిల్లా

మిలాద్-ఉన్-నబీ వేడుకలు 

దామెర మండలంలో పలు గ్రామాల్లో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గురువారం దామెర మండలం ఒగ్లాపూర్ లోని సైలానిబాబా దర్గా అవరణలో పీఠాధిపతి...
హన్మకొండ జిల్లా

రాష్ట్ర ప్రభుత్వం గొర్ల పంపిణీ వేగవంతం చేయాలి

Jaibharath News
భారత్ వాయిస్ దామెర. గొర్రెల మేకల పెంపకం దార్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యమై తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని ప్రొఫెసర్ గడ్డం...
వరంగల్ జిల్లా

వైద్యనాధేశ్వర ఆలయ శివలింగంపై సూర్యకిరణాలు

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ గంగాభవాని వైద్యనాధేశ్వర ఆలయంలో గురువారం శివలింగంపై సూర్యకిరణాలు తాకాయి దేవాలయంలోఆలయ ప్రధాన అర్చకులు...
వరంగల్ జిల్లా

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ.

Jaibharath News
భారత్ వాయిస్ గీసుకొండ వరంగల్ జిల్లా, గీసుగొండ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బాలికలకు లర్నింగ్ కర్వ్ సంస్థ ఆధ్వర్యంలో జి సి డి ఓ ఫ్లోరెన్సా...
ములుగు జిల్లా

ములుగులో నాడు ఎన్ కౌంటర్లు నేడు ప్రశాంతవాతావరణం

Jaibharath News
ఒకనాడు ములుగు ప్రాంతంలో తూపాకుల శబ్దాలు ఎన్ కౌంటర్లు జరిగేవని నేడు ప్రశాంతవాతావరణం ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.ములుగు జిల్లా కేంద్రంలో 183 కొట్లతో ములుగులో...
హన్మకొండ జిల్లా

కటాక్షపురం చెరువు లో ఘనంగా గణనాధుల నిమజ్జనం

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలలో నెలకొల్పిన గణనాథుల నిమజ్జనోత్సవం కటాక్షపూరు చెరువు వద్ద వైభవంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా కటాక్షపూర్ లో క్రేను...
నాగర్ కర్నూల్ జిల్లా

బండరావి పాకుల నిర్వాసిత గ్రామంలో తక్షణమే సౌకర్యాలు పూర్తి చేయాలి.

Jaibharath News
*బండరావి పాకుల నిర్వాసిత గ్రామంలో తక్షణమే సౌకర్యాలు పూర్తి చేయాలి* – మానవ హక్కుల వేదిక డిమాండ్. వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట్ మండలంలోని బండరావిపాకుల గ్రామం ...
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా

టెట్ ఫలితాలు విడుదల

Jaibharath News
భాగ్యనగరం జై భారత్ వాయిస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు  టెట్‌...
నాగర్ కర్నూల్ జిల్లా

అనంత అల్లోజీ మరణానికి రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి భాధ్యత

Jaibharath News
జై భారత్ వాయిస్ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న వట్టెం రిజర్వాయర్ కోసమని కుమ్మెర గ్రామానికి చెందిన...
హన్మకొండ జిల్లా

గణేష్ నిమజ్జ నానికి ఏర్పాట్లు పూర్తి ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్

Jaibharath News
గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత* *ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్* – పోలీస్ రెవెన్యూ అధికారులకు పలు సూచనలు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు)! గణేష్ నిమజ్జన...
హన్మకొండ జిల్లా

పెద్దాపురం లో గృహలక్ష్మి మంజూరు పత్రాలు పంపిణీ

Jaibharath News
పెద్దాపురం లో గృహలక్ష్మీ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టునేందుకు...
హన్మకొండ జిల్లా

నాలుగు లక్షల రూపాయల నగదు స్వాధీనం..

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడు జంక్షన్లో పరకాల ఏసిపి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ రవిరాజ్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు.వాహనాల...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో పోలింగ్ కేంద్రాల పరిశీలన

Jaibharath News
పోలింగ్ కేంద్రాల పరిశీలించిన అధికారులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలం లోని పోలింగ్ స్టేషన్లలో కనీస...
వరంగల్ జిల్లా

అన్నదాన కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలం కొమ్మల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాధన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధుడి మండపం వద్ద పూజలో పాల్గొని...
జగిత్యాల జిల్లా

కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ చేరిక

Jaibharath News
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రం నుండి లగాన్, రాక్ స్టార్, నాటీస్ యూత్ క్లబ్బు సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ధర్మపురి పట్టణం అభివృద్ధిని పనులను...
వరంగల్ జిల్లా

కాకతీయ చెరువులు కొల్లగొట్టేది ఎమ్మెల్యే చల్లా.

Jaibharath News
పరకాల నియోజకవర్గంలో కాకతీయులు కట్టిన చెరువులను కొల్లగొట్టేది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలో 16 డివిజన్...
హన్మకొండ జిల్లా

మేరి మిట్టి మేర దేశ్ ఇంటింటి నుంచి అమృతమైన మట్టిని సేకరణ

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర మేరి మిట్టి మేర దేశ్” కార్యక్రమంలో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగ వీరులకోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశ రాజధాని...
హన్మకొండ జిల్లా

తిరుమలగిరి లో మహన్నదానం

Jaibharath News
*తిరుమలగిరిలో మహా అన్నదానం..* (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో గణపతి భక్త మండలి వారి ఆధ్వర్యంలో...
హన్మకొండ జిల్లా

గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మేల్యే

Jaibharath News
గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన *ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..* (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) కాంగ్రెస్‌ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని పరకాల ఎమ్మెల్యే...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరులో గణనాధునికి ఘనంగా పూజలు

జై భారత్ వాయిస్ ఆత్మకూరు)భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆత్మకూరు మండలంలో గణపతులు మండపాల్లో ఘనంగా పూజలు అందుకుంటున్నారు. ఆత్మకూరు...
హన్మకొండ జిల్లా

కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతి వేడుకలు.

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండలంలోని పద్మశాలి మండల అధ్యక్షుడు వెల్దె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
వరంగల్ జిల్లా

జి ఎల్ ఎం పిఎస్ పాస్ పుస్తకాల ఆవిష్కరణ

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలో “గీతాలక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం” సభ్యుల పర్సనల్ పాస్ బుక్స్ ను పరపతి సంఘం గౌరవ సలహాదారులు...
వరంగల్ జిల్లా

ధర్మారం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సాంబయ్య

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా  ప్రధానోపాధ్యాయులు వై సాంబయ్య బాధ్యతలనుస్వీకరించారు.పాఠశాల ఎస్ యమ్ సి సభ్యులు కొక్కొండ శ్రీకాంత్ ...
హన్మకొండ జిల్లా

ఆయుష్మాన్ భవ ఆరోగ్య అవగాహన

జై భారత్ వాయిస్ ఆత్మకూర్ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెల్నెస్ సెంటర్లో ఆయుష్మాన్ భవ ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ శశి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు...
హన్మకొండ జిల్లా

ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు    (Non Communicable diseases) పై అవగాహన

జై భారత్ వాయిస్ దామెరదామెర ప్రాధమిక ఆరోగ్యకేంద్రములోని దామెర  ఊరుగొండ  సబ్ సెంటర్ లో  డాక్టర్లు మంజుల  సాహితీ అద్వర్యములో ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు    Non Communicable...
వరంగల్ జిల్లా

కేసీఆర్ మనసు మార్చాలని భద్రకాళి అమ్మవారికి సమగ్ర ఉద్యోగుల పూజలు

Jaibharath News
గీసుగొండ; రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 23వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా బుధవారం దీక్షా శిబిరం హన్మకొండ ఏకశిలా పార్క్...
హన్మకొండ జిల్లా

ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం

Jaibharath News
కుటుంబ భరోసా స్కీమ్ ద్వారా 155000అందించిన ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్...
వరంగల్ జిల్లా

గృహలక్ష్మి పనులకు శంకుస్థాపన

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి కార్యక్రమంలో భాగంగా చంద్రయపల్లి గ్రామంలో గృహ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు మైదంశెట్టి శోభ దామోదర్...
హన్మకొండ జిల్లా

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి

జై భారత్ వాయిస్ ఆత్మకూరు):  ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడుశివారు 163 జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది.ఎస్సై రాజేష్...
వరంగల్ జిల్లా

లయన్స్ క్లబ్ అధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహములు పంపిణి

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్పర్యావరణ పరిరక్షణ కొరకు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయక మట్టి విగ్రహములకు పూజలు జరపాలని లయన్స్ క్లబ్ హనుమకొండ...
హన్మకొండ జిల్లా

డాక్టరు కు కాకతీయ నంది అవార్డు

Jaibharath News
డాక్టర్ వెంకట్ రాములకు కాకతీయ నంది అవార్డు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): వైద్య వృత్తిరీత్యా పేదలకు వైద్య సేవలు అందించడంతో పాటు, తన వంతు సహకారం...
వరంగల్ జిల్లా

ఘనంగా విశ్వకర్మ యజ్ఞమహోత్సవం

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో. శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞమహోత్సవంను...
భక్తి సమాచారం

_శ్రీ వినాయక పూజ విధానం –  వ్రతకల్పం – వ్రతకథ_*

*_శ్రీ వినాయక పూజ విధానం –  వ్రతకల్పం – వ్రతకథ_______________________________జై భారత్ న్యూస్ హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం ప్రత్యేకంగా వినాయక చవితి పూజా విధానాన్ని...
హన్మకొండ జిల్లా

అభివృద్ది లో సర్పంచ్ కు యువత తో చేయూత నిస్తాం

Jaibharath News
గ్రామా అభివృద్ధికి సర్పంచ్ కి తోడుగావుంటాం – మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తనుగుల సందీప్ జై భారత్ వాయిస్ ఆత్మకూరు ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయితీ...
హన్మకొండ జిల్లా

అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ -2023 ఎంజెపి విద్యార్థుల ప్రతిభ

Jaibharath News
హన్మకొండ మరియు వరంగల్ జిల్లాలో బాలబాలికలకు JNS లో నిర్వహించిన అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ -2023 లో భాగంగా మహాత్మ జ్యోతిభా పూలే సంగెం పాఠశాల/కలశాల నుండి...
హన్మకొండ జిల్లా

ఆరోగ్యానికి చిరు ధాన్యాల ఆహారం ఎంతో మేలు

Jaibharath News
భారత్ వాయిస్ దామెర ప్రతీ ఒక్కరి ఆరోగ్యానికి చిరు ధాన్యాలతో కూడిన ఆహారం ఎంతో మేలు చేస్తుందని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. శనివారం దామెర మండలం...
హన్మకొండ జిల్లా

సర్పంచ్ ను అభినందించిన హన్మకొండ కలెక్టర్

Jaibharath News
నీవు పడ్డ కష్టానికి.. ప్రతి ఫలితం ఈ అవార్డులు – ఈ సన్మానం మాకు కాదు మేమే మీకు చేయాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్...
హన్మకొండ జిల్లా

ఎమ్మేల్యే, సి ఎం లకు పాలాభిషేకం

Jaibharath News
ఆత్మకూరు లో కేసీఆర్ కు పాలాభిషేకం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); ఆత్మకూరు గ్రామపంచాయతీకి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డు కృషిచేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో...
హన్మకొండ జిల్లా

ఎమ్మేల్యే సమక్షం లో బి అర్ ఎస్ లో చేరిక

Jaibharath News
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరిన కాంగ్రెస్ నాయకులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు పంచాయతీకి స్వచ్చ రాష్ట్ర స్థాయి అవార్డు

Jaibharath News
ఆత్మకూర్ పంచాయతీకికి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు ప్రధానం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ -2023 అవార్డులలో భాగంగా ఐదు వేలకు జనాభా...
హన్మకొండ జిల్లా

అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపచేస్తాం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

జై భారత్ వాయిస్ హన్మకొండతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం అర్హులందరికీ అందేలా చూస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.బుధవారం పరకాల పట్టణంలోని...
వరంగల్ జిల్లా

నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వరం

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంమనుగొండలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకం  లబ్ధిదారులైన చాపర్తి సావిత్రి లచ్చయ్య  ఇంటి ముగ్గు పోసి నిర్మాణ పనులను...
వరంగల్ జిల్లా

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

జై భారత్ వాయిస్ గీసుకొండఅంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలనితెలంగాణ అంగన్వాడీ టీచర్స్  హెల్పర్స్ యూనియన్స్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వీరగొని నిర్మలదేవి డిమాండ్...
హన్మకొండ జిల్లా

నోట్ బుక్స్ పంపిణి

జై భారత్ వాయిస్ హన్మకొండది. నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్  డాక్టర్ అనితా రెడ్డి  అద్యక్షతన  హన్మకొండ  కలెక్టరేట్ సమీపంలోని...
వరంగల్ జిల్లా

ఉదృతంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు

Jaibharath News
గీసుగొండ రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దీక్షలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. బుధవారం కు దీక్షలు 19వ రోజుకు...
వరంగల్ జిల్లా

మచ్చ పూర్ లో పంటనష్టపరిహార చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

Jaibharath News
గీసుగొండ *మచ్చాపుర్ లో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..* *పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభం,శంఖుస్థాపన..* గీసుగొండ మండలం మచ్ఛాపుర్ గ్రామంలో...
వరంగల్ జిల్లా

బంజారా భవన్ కు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన

Jaibharath News
గీసుగొండ మండలం హర్జ్యా తండాలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం మరియు రూ.2కోట్ల 40 లక్షలతో హర్జ్య తండ నుండి మంగలితండ వరకు...
హన్మకొండ జిల్లా

పేద రెడ్ల అభ్యున్నతికి కృషి’

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర, సెప్టెంబరు 12: దామెర మండల కేంద్రం లోని ఏఎన్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన దామెర మండల రెడ్ల విస్తృత...
హన్మకొండ జిల్లా

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

జై భారత్ వాయిసు దామెరపేద రెడ్ల సంక్షేమం, అభివృద్ధి కోసం సత్వరమే రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని రెడ్డి సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు...
హన్మకొండ జిల్లా

గృహ లక్ష్మి తో పేదలకు ఇళ్లు

Jaibharath News
గృహలక్ష్మితో పేదలకు ఇళ్లు వైస్ ఎం పీ పీ సుధా కర్ రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గృహలక్ష్మి పథకంలో పేదలకు సొంతింటి కల సహకారం...
వరంగల్ జిల్లా

సర్వశిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన

Jaibharath News
రెగ్యులరైజ్ చేయాలని సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షలు 16వ రోజుకు చేరాయి. సోమవారం వారు హరిదాసు వేషాధారణలో భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీకి ఉత్తమ అవార్డు

Jaibharath News
ఉత్తమ అవార్డు అందుకున్న ఆత్మకూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పర్వతగిరి రాజు ను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి – జిల్లాకే ఆదర్శంగా నిలిచిన ఆత్మకూరు (జై భారత్...
హన్మకొండ జిల్లా

5వేల కోట్ల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి

జై భారత్ వాయిస్ దామెరసమాజంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిరుపేద రెడ్ల అభివృద్ధి, సంక్షేమం కోసం చట్టబద్దతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ను  ఏర్పాటు చేయాలని...
వరంగల్ జిల్లా

పోచమ్మ తల్లికి బిజెపి నాయకుల పూజలు

జై భారత్ వాయిస్ సంగెంసంగెం మండలం షాపురం గ్రామంలోశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమంలో  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డాక్టర్ పెసరు విజయచందర్...
హన్మకొండ జిల్లా

పేద లు గృహ లక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలి

Jaibharath News
పేదలు గృహ లక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలి. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); పేదలు గృహలక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలనిఆత్మకూర్ మండలం వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, బిఆర్ఎస్...
హన్మకొండ జిల్లా

నీరుకు ల్ల లో మహా పోషణ ర్యాలి

Jaibharath News
నీరుకుల్ల లో మహా పోషణ ర్యాలీ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); పోషణ్ మహా లో భాగంగా నీరుకుళ్ళ లో గ్రామ సర్పంచ్ ఆర్షం బలరాం తో...
వరంగల్ జిల్లా

టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు

జై భారత్ వాయిస్ వరంగల్టీఎన్జీఓ.స్ యూనియన్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ ,ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి వేడుకలను కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం లో గల...
హన్మకొండ జిల్లా

బిజెపి పార్టీ పరకాల అసెంబ్లీ బరిలో వీసం రమణా రెడ్డి

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర) దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన వీసం రమణా రెడ్డి నాంపల్లి లోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పరకాల నియోజకవర్గం...
హన్మకొండ జిల్లా

గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారం తిసుకొవాలి

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, తద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుందని గ్రామైఖ్య సంఘం వీవోఏ ఇందిర సూచించారు. జాతీయ పోషణ...
వరంగల్ జిల్లా

ప్రతీ గిరిజన జర్నలిస్ట్ సంక్షేమానికి కృషి*- రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న నాయక్

జై భారత్ వాయిస్ నర్సంపేట: రాష్ట్రంలోని ప్రతీ గిరిజన జర్నలిస్ట్ సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న...
వరంగల్ జిల్లా

10న ఉచిత మెగా కంటి వైద్య పరీక్ష శిబిరం

జై భారత్ వాయిస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ నగరంలోనిదర్శన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన ఉచిత మెగా కంటి వైద్య పరీక్ష శిబిరం నిర్వహించబడుతుందని...
వరంగల్ జిల్లా

రాత్రి దీక్షలు

Jaibharath News
సర్వశిక్ష ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని చేస్తున్న దీక్షలు 13వ రోజుకు చేరాయి. శనివారం రాత్రి వరకు దీక్షలు కొనసాగించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను...
వరంగల్ జిల్లా

రజిని కి జిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డు

Jaibharath News
గీసుగొండ మండలంలోని వంచనగిరి కస్తూర్బా బాలిక విద్యాలయంలో సోషల్ సీఆర్టీ గా పనిచేస్తున్న పాశికంటి రజినికి జిల్లా ఉత్తమ ఉపాద్యాయురాలు పురస్కారం లభించింది. వరంగల్ లో జరిగిన...
ఉద్యోగాలు

టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల

Jaibharath News
భాగ్యనగరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. https://tstet.cgg.gov.in వైబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 9 నుంచి 14వ...
వరంగల్ జిల్లా

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడ సేవ

(జై భారత్ వాయిస్ )వరంగల్ సిటీ, సెప్టెంబర్ 9 : నిజ శ్రావణ మాసం 4వ శనివారం వరంగల్ బట్టల బజారులోని బాలానగర శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో...
వరంగల్ జిల్లా

సిఎం కేసీఆర్ తోనే తెలంగాణ పదిలం. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం పదిలంగా ఉంటదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  స్పష్టం చేశారు.శనివారం గీసుకొండ మండలంలోనిధర్మారం గ్రామంలో ఏమ్మేల్యే పర్యటించారు.పలు కాలనీలలో కాలినడకన తిరుగుతూ...
హన్మకొండ జిల్లా

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ పరకాల ప్రాజెక్ట్ సీడీపీవో భాగ్యలక్ష్మీ సూచించారు. జాతీయ పోషణ మాసం పురస్కరించుకుని దామెర మండల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార ప్రాముఖ్యతను తెలుపుతూ...
హన్మకొండ జిల్లా

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు

జై  భారత్ వాయిస్ దామెరదామెర మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం దామెర మండలంలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో  అభిమానుల కోలాహలం నడుమ ఎమ్మెల్యే...
వరంగల్ జిల్లా

కుమ్మరులకుఅన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రతినిధ్యం కల్పించాలి

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్ గీసుకొండ మండలంలో పరకాల నియోజకవర్గ కుమ్మర్ల ఆత్మగౌరవ రౌండ్ టేబుల్ సమావేశం వరంగల్ జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి అద్వర్యంలో నిర్వహాంచారు....
హన్మకొండ జిల్లా

శివాలయంలో  ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు

జై భారత్ వాయిస్ దామెరదామెర మండల కేంద్రంలోని శివాలయ పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి...
వరంగల్ జిల్లా

మంత్రి కేటీఆర్bకి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

Jaibharath News
జై భారత వాయిస్ warangal వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనపై నమ్మకంతో రెండవసారి ప్రకటించడం పట్ల దుబాయ్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని...
వరంగల్ జిల్లా

పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీఓస్ నాయకులు

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్ పరకాల ఎమ్మెల్యే చల్లధర్మా రెడ్డి జన్మదిన్నాన్ని పురస్కరించుకొని టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ...
హన్మకొండ జిల్లా

మహిళలకు పౌష్టికాహారం ఆవసరం

Jaibharath News
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం – పద్మావతి . (జై భారత్ వాయిస్ అత్మకూరు) : గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం ఐ సి డి ఎస్...
వరంగల్ జిల్లా

ఎలుకుర్తి హవేలిలో శ్రీకృష్ణాజన్మష్టమి ప్రత్యేక పూజలు

Jaibharath News
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీకృష్ణాజన్మష్టమి పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల పురుషోత్తమచారి ప్రత్యేక....
హన్మకొండ జిల్లా

కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దుర్గంపేట లో సిఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్, పరకాల శాసన సభ్యుల చల్లా ధర్మారెడ్డి చిత్రపటానికి పద్మశాలి కులస్తులు పాలాభిషేకం నిర్వహించారు....
హన్మకొండ జిల్లా

ముమ్మరంగా పంచ లింగాల ఆలయ నిర్మాణ పనులు

Jaibharath News
ముమ్మరంగా పంచలింగాల శివాలయం పునరుద్ధరణ పనులు – దాతలు సహకరిస్తే వేగవంతంగా పూర్తి చేస్తాం – ఆలయ కమిటీ చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి (జై భారత్ వాయిస్...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో గొర్రెల యూనిట్ల పంపిణీ

Jaibharath News
గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ….. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన యాదవులకు ప్రభుత్వం అందజేసిన 12 యూనిట్ల గొర్రెలను...
వరంగల్ జిల్లా

కేయూ దూర విద్యలో డిగ్రీ, పి. జి కోసం నోటిఫికేషన్ జారీ

Jaibharath News
జై భారత్ వాయిస్ హన్మకొండ ) 2023-2024 విద్యా సంవత్సరము కోసం కాకతీయ విశ్వావిద్యాలయం దూర విద్యలో డిగ్రీ, పి. జి కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని...
హన్మకొండ జిల్లా

ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పోచమ్మ బోనాల పండుగ

జై భారత్ వాయిస్ దామెర దామెర మండలం ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం ముస్త్యాలపల్లి గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి...
హన్మకొండ జిల్లా

త్యాగాలను మరువ వద్దు

Jaibharath News
దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను మరవద్దు -బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ్ చందర్ రెడ్డి. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); దేశం కోసం తమ ప్రాణాలను...
హన్మకొండ జిల్లా

సమగ్ర శిక్ష ఉద్యోగుల ను క్రమభద్దికరించాలి

Jaibharath News
సమగ్ర శిక్ష ఉద్యోగులు వేతనాలు పెంచాలి – హన్మకొండ నగరం లో పోచమ్మ బోనాలతో వినూత్న ప్రదర్శన (జై భారత్ వాయిస్ హన్మకొండ); ఎమ్మర్సిలలో పనిచేస్తున్న సమగ్ర...
వరంగల్ జిల్లా

రంగశాయిపేట లోని విస్ డం. పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు

Jaibharath News
( జై భారత్ వాయిస్ రంగశాయిపేట రిపోర్టర్ జ్యోతి ) వరంగల్ లోని రంగశాయిపేటలో విజ్ డం పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులే...
వరంగల్ జిల్లా

ఘనంగా  ఉపాధ్యాయ దినోత్సవం

(జై భారత్ వాయిస్ గీసుగొండ )సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని  పురస్కరించుకొనిగ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం లోని ఎస్. ఎస్ డిగ్రీ కాలేజీ లో...
హన్మకొండ జిల్లా

సి ఎం సహాయ నిధి భరోసా

Jaibharath News
వ్యాధి బాధితులకు భరోసా సిఎం సహాయనిధి ..ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాధి బాధితులకు భరోసాగా సిఎం సహాయనిధి నిలిచిందని...
వరంగల్ జిల్లా

రంగాపురం లో ఘనంగా గురు పుజోత్సవం

Jaibharath News
రంగాపురంలో ఘనంగా గురుపూజోత్సవం (జై భారత్ వాయిస్ నల్లబెల్లి) నల్లబెల్లి మండలం రంగాపురం ఉన్నత పాఠశాలలో మంగళవారం గురుపూజోత్సవం ఘనంగా జరిగింది .గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో...
హన్మకొండ జిల్లా

స్వయం ఉపాధి తో యువత రానించాలి

Jaibharath News
స్వయం ఉపాధితో రాణించాలి -వైస్ ఎం పిపీ సుధాకర్ రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); స్వయం ఉపాధితో యువత అభివృద్ధి చెందాలని ఆత్మకూరు వైస్ ఎంపీపీ...
హన్మకొండ జిల్లా

ఎన్నికల హామీలను అమలు చేయాలి

( జై భారత్ వాయిస్ ఆత్మకూరు )ఆత్మకూరు మండలంలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి  ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని   బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు...
హన్మకొండ జిల్లా

ప్రతీ ఒక్కరూ నేత్ర దానం చేయాలి

Jaibharath News
(జై భారత్ వాయిస్ దామెర ) ప్రతీ ఒక్కరూ నేత్ర దానం చేయాలని, తద్వారా మరో ఇద్దరు అంధులకు చూపునివ్వాలని దామెర పీహెచ్ సి మెడికల్ ఆఫీసర్...
హన్మకొండ జిల్లా

ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలి

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలని, పోషణ మాసంలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు....
హన్మకొండ జిల్లా

సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరం

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, తద్వారా ప్రశాంత జీవనం సాధ్యమవుతుందని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర...
హన్మకొండ జిల్లా

సమష్టి కృషితో మండలాభివృద్ధి సాధ్యం

Jaibharath News
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో మండలాభివృద్ధి సాధ్యమని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో...
హన్మకొండ జిల్లా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మేల్యే ధర్మారెడ్డి

Jaibharath News
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో జాతిపిత విగ్రహాన్ని పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న...
హన్మకొండ జిల్లా

బిఆర్ఎస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ది సాధ్యం: ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు): బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రామంలో రూ.80లక్షలతో గ్రామంలో...
ప్రకాశం

దర్శి అసెంబ్లీ ప్రజల సేవకు నేను రెడీ.మదిరె రంగ సాయి రెడ్డి

జై భారత్ వాయిస్  )దర్శి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల ప్రజా సంకల్ప వేదిక సభ్యులు, విద్యా వేత్తలు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులతో...