Jaibharathvoice.com | Telugu News App In Telangana

Month : September 2023

వరంగల్ జిల్లా

గీసుకొండలో భగవద్గీత పారాయణం

జై భారత్ వాయిస్ గీసుగొండ ప్రజలందరూ ధర్మ బద్ధంగా నడుచుకేందుకు భగవద్గీత పారాయణం ఉపయోగపడుతుందని చిన్మయ మిషన్ హన్మకొండ శాఖ ఇంఛార్జి లతిక మాతాజీ, అన్నారు గీసుకొండ...
హన్మకొండ జిల్లా

ఒగ్లాపూర్ లో పోచమ్మ బోనాల పండుగ

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలంలో ఒగ్లాపూర్ లో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఒగ్లాపూర్ సర్పంచ్ కేతిపెల్లి...
ఉద్యోగాలు

17న మెగా జాబ్ మేళా

Jaibharath News
జై భారత్ వాయిస్ వరంగల్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ నిరుద్యోగ యువతకు 50 కు పైగా కంపెనీలలో 1000 కి పైగా...
వరంగల్ జిల్లా

సాంఘిక సంక్షేమ మహిళ హాస్టల్ ను  జిల్లా కలెక్టర్  ప్రావిణ్య, డిఎంహెచ్ఓ తనిఖీ

( జై భారత్ వాయిస్ వరంగల్  స్టాప్ రిపోర్టర్ సాంబశివరావు )వరంగల్ జిల్లాలోని రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చెందిన  సాంఘిక సంక్షేమ మహిళ హాస్టల్ ను ...
ఏలూరు

పవన్ కళ్యాణ్ ఘనంగా జన్మదిన వేడుకలు

Jaibharath News
(జై భారత్ వాయిస్ చాట్రాయి) ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలం,చాట్రాయి గ్రామంలో ఘనంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా...
ఎన్టీఆర్

నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రాస్తారోకో

Jaibharath News
( జై భారత్ వాయిస్ తిరువూరు ) తిరువూరు మండలం చింతలపాడు సబ్ స్టేషన్ వద్ద టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులు తిరువూరు-గంపలగూడెం ప్రధాన రహదారిపై బైఠాయించారు...
ఏలూరు

స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి

Jaibharath News
జై భారత్ వాయిస్ నూజివీడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామాలలో నివాళులర్పించారు ఈ...
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు

Jaibharath News
శ్రావణమాసం పవిత్ర మాసం కావడంతో మహిళలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు వివరాల్లోకెళ్తే గీసుకొండ మండలంలోని గీసుకొండ మనుగొండ ఎల్కుర్తి హవేలీ ధర్మారం...
వరంగల్ జిల్లా

జర్నలిస్ట్ ఫోరమ్ ద్వితీయ ప్లినరీ పోస్టర్ ఆవిష్కరన

Jaibharath News
జై భారత్ వాయిస్ : వరంగల్ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ, తేదీన సికింద్రాబాద్ లో జరుగు మున్నూరు కాపు జర్నలిస్ట్...
హన్మకొండ జిల్లా

లబ్దిదారులకు గొర్రెల పంపిణీ

Jaibharath News
(జై భారత్ వాయిస్ దామెర) దామెర మండలం సీతారామపురం గ్రామానికి చెందిన యాదవ కులస్తులకు 12 యూనిట్ల ను ప్రజా ప్రతినిధులు అధికారులుగొర్రెలను పంపిణీ చేయడం జరిగినది.ఈ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మణుగూరు కోర్టు లో ఫ్రీ లోక్ అదాలత్

Jaibharath News
జై భారత్ వాయిస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కోర్ట్ ఆవరణలో జడ్జి ఎం .వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఫ్రీ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన...
హన్మకొండ జిల్లా

ఇనగాల వర్సెస్ కొండా వర్గీయుల భాహి భాహి రసా బాసగా మారిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.

Jaibharath News
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆత్మకూరు మండలం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర...
వరంగల్ జిల్లా

కృష్ణా నగర్ లో పాడిపశువులకి గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు

Jaibharath News
వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కృష్ణా నగర్ గ్రామం లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడిపశువులకి గాలికుంటు , లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేయడం...
ఏలూరు

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Jaibharath News
జై భారత్ వాయిస్ నూజివీడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 28 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా...
ఆదిలాబాద్ జిల్లాతిరుపతి

సూర్యుడి రహస్యం ఆదిత్య ఎల్ Aditya-1 వన్ ప్రయోగం

Jaibharath News
భారత్ వాయిస్ తిరుపతి రిపోర్టర్ : సాంబశివరావు ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ అవుతుంది ఇటీవల నింగిలోకి పంపిన చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో మరో ప్రయోగానికి...
భక్తి సమాచారం

నేటి పంచాంగం

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏సెప్టెంబరు 1, 2023*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం**దక్షిణాయనం**వర్ష ఋతువు**నిజ శ్రావణ మాసం**కృష్ణ పక్షం*తిథి: *విదియ* తె. శనివారం 3.21వారం: *భృగువాసరే*(శుక్రవారం)నక్షత్రం: *పూర్వాభాద్ర*...
హన్మకొండ జిల్లా

దామెర మండలంలో రక్షాబంధన్  వేడుకలు

(జై భారత్ వాయిస్ దామెర )దామెర మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో రక్షాబంధన్ (రాఖీ) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో గురువారం దామెర మండలంలోని వివిధ...
హన్మకొండ జిల్లా

రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వం

(జై భారత్ వాయిస్ దామెర )రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి ధీమా...
హన్మకొండ జిల్లా

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు.

జై భారత్ వాయిస్ ఆత్మకూరు):సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.ఆత్మకూరు మండల...
వరంగల్ జిల్లా

డిఆర్డిఓ సంపత్ రావు మచ్చాపూర్ గ్రామంలో సందర్శించారు

జై భారత్ వాయిస్ గీసుకొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుల లో సేంద్రియ ఎరువును తయారు చేసుకొని వాటిద్వారా ఆదాయాన్ని పొంది గ్రామాలను మరింత అభివృద్ధి...
ఏలూరు

అన్నాచెల్లెళ్ల  ప్రేమకు నిదర్శనం రాఖీ

జై భారత్ వాయిస్ నూజివీడు*అన్నాచెల్లెళ్ల  ప్రేమకు నిదర్శనం రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు మహిళలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకి  రాఖి...