జై భారత్ వాయిస్ ఆత్మకూర్ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంటే మేముంటామని,తమ స్వార్థ ప్రయోజనాలకోసం కన్నతల్లిలాంటి పార్టీకి మోసం చేసిన వారికి తగిన బుద్దిచెప్పుతామని ఆత్మకూరు...
ఆర్యవైశ్య హై స్కూల్ ఉన్నత పాఠశాల 1985- 86 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంవత్సరంలో చదివి...
గొర్రెకుంట శివారులో పేకాట ఆడుతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు వివరాల్లోకెళ్తే గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్రెకుంట శివారులో పేకాట ఆడుతున్న వారిని టాస్క్...
నర్సంపేట మండలం బానోజీపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ధి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా...
(జై భారత్ వాయిస్ ఆత్మకూర్ ) పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు అర్షం విక్రమ్ పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి,తాజా...
జై భారత్ వాయిస్ ఆత్మకూర్గ్రామీణ ప్రాంతంలోనిపల్లెదవఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర హెల్త్ వెల్ నెస్ కేంద్రాల నోడల్ అధికారి జివి శ్రీనివాసరావు...
దేశంలో పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న వేల పార్టీల మారడం సహజం కానీ కొత్త పార్టీలు ఏర్పాలు చేయాలంటే సహసంతో కుడుకున్న పని మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల...
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్ పల్లిలో ప్రచారానికి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సతీష్ కుమార్ సొంత పార్టీ కార్యకర్తలు,ప్రజలు నిలదీశారు. ప్రచార ఊరేగింపులో సతీష్...
జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండలంలోని కుంటపల్లి, సంగెం,ఎల్గూర్ స్టేషన్,తిమ్మాపూర్, షాపూర్,రామచంద్రపురం గ్రామాల్లో ఆయా అధ్యక్షుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ...
( జై బారత్ వాయిస్ ఆత్మకూర్ )ఆత్మకూరు మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం ఆధ్వర్యంలో గడపగడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ...
జైభారత్ వాయిస్ గీసుకొండఎమ్మెల్యే ధర్మారెడ్డిని మరోసారి గెలిపించాలని గీసుకొండ జడ్పీటిసి ధర్మారావు మండల పార్టీ అధ్యక్షులు రాజుకుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.గీసుకొండ మండలం లోని కొమ్మాల, సూర్య ,తండా...
జై భారత్ వాయిస్ దామెరదామెర మండలంలో రానున్న ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛాయిత వాతావరణం లో ఓటు వేసేందుకు ప్రజలకు మనోధైర్యం కల్పించేందుకు పోలీస్ బలగాలు మండలంలో పలు...
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ధర్మ తండా గ్రామపంచాయతీలో ఘనంగా దుర్గామాత దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు, దసరా మహోత్సవంలో సర్పంచ్ అంగోతు...
ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో బతుకమ్మ వేడుకలో ఎమ్మెల్యే డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) పాల్గొన్నారు. తన స్వగ్రామమైన జగ్గన్నపేట గ్రామంలో బతుకమ్మ సంబరాలు పాల్గొనడం చాలా సంతోషంగా...
కార్యకర్తలను కాపాడుకునే వారికే పరకాల కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి -ఆత్మకూరు వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు వాసు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): పరకాల నియోజకవర్గంలో కార్యకర్తల...
గ్రామీణ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని పరకాల ఎమ్మెల్యే...
రాబోయే ఎలక్షన్లో అన్ని పార్టీల నాయకులు సమన్వయం పాటించాలి -పరకాల ఏసిపి కిషోర్ కుమార్… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అన్ని...
జై భారత్ దామెర, సంస్కృతీ, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం దామెర...
సమాజ సేవలో పూర్వ విద్యార్థులు భాగం అవ్వాలి… -విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఐ. కృష్ణారెడ్డి… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): నేటి సమాజానికి యువత ఆదర్శప్రాయంగా తయారవ్వాలని, సమాజ...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో తొలిరోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పరిసరాలలో...
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డి.ఎస్సీ, టీచర్ల పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు...
హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి, పసరుగొండ గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం...
హుస్నాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇవ్వాలని అధిష్టాన్ని హనుమకొండ జిల్లా NSUI ప్రధాన కార్యదర్శి మాడుగుల చింటూ కోరారు. హుస్నాబాద్...
(జై భారత్ వాయిస్ హన్మకొండ)డి.ఎస్సీ, టీచర్ల పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు బి.సి....
రైతులకు రక్షణ కవచంలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.ఆదివారం గీసుకొండ మండల పరిధిలోని మొగిలిచెర్ల లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం...
జై భారత్ వాయిస్ గీసుకొండపీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం మమునూరు పరిధిలో ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజన్న...
*నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం అక్కంపెట గ్రామంలో శుక్రవారం ఉదయం స్థానిక శాసనసభ్యులు...
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రసూల్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కన్నెబోయిన కళ ఆధ్వర్యంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం...
(జై భారత్ వాయిస్ వరంగల్) భూపాలపల్లి వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులైన వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ప్రోగ్రామ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ చల్లా మధుసూదన్...
( జై భారత్ వాయిస్ వరంగల్ )గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, ఐటి...
జై భారత్ వాయిస్ గీసుకొండ:సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతున్నారని పరకాల ఎమ్మెల్యే...
( జై భారత్ వాయిస్ భీమదేవరపల్లి) హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సబ్ ఇన్స్పెక్టర్ సాయిబాబు కుటుంబ సభ్యులు కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి సమేత భద్రకాళి...
(జై భారత్ వాయిస్:భీమదేవరపల్లి)హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామ ఉప సర్పంచ్ బొల్లి కనుకయ్య మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్...
జై భారత్ వాయిస్ దామెరపోచంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్న కుట్టుమిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ల ఫోరం చైర్మన్ గట్ల విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా...
యువత ఆటల్లో రాణించాలి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ప్రభుత్వం సరఫరా చేసిన క్రీడా పరికరాలను వినియోగించుకుని గ్రామాల్లో క్రీడ ల్లో రాణించాలని ఆత్మకూరు ఎంపిపి మార్క...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల పరిషత్ ఆఫీసులో ఎంపిపి బీమాగాని సౌజన్య అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్...
అక్షయ కుమార్ జాతీయస్థాయికి ఎంపిక కావడం హర్షనీయం -సెయింట్ థెరిసా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జాయిస్… -అక్షయ్ ని సత్కరించిన ఉపాధ్యాయులు… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు);...
బాల్యం నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి -బ్యాడ్మింటన్ విజేతను సత్కరించిన ఎస్సై ప్రసాద్… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు),ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్...
దుగ్గొండి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి చంద్రయపల్లి గ్రామానికి పెట్రోలింగ్ వెళ్ళగా చంద్రయపల్లి గ్రామ శివారులో మెయిన్ రోడ్డుపై నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన గుగులోతు...
స్టేషన్ ఘణపూర్ టీపీసీసీ జనరల్ సెక్రెటరీ సింగపురం ఇందిరా ఆదేశాల మేరకు మద్దెలగుడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నీల వెంకన్న ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వచ్చిన...
గ్రామ పంచాయితీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్ డైరెక్టర్, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు...
*తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన TUWJ (IJU) నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు* వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహసిల్దార్ కార్యలయం ఎదుట అర్హులైన...
నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన విషాద సంఘటన నెలకొంది. మహేశ్వరానికి చెందిన బండి సురేష్ – మానస దంపతులకు సుస్వర...
మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి -జర్నలిస్ట్ కమిటీ అధ్యక్షులు సముద్రాల విజేందర్. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): దేశవ్యాప్తంగా జర్నలిస్టు రక్షణ కొరకు జర్నలిస్ట్ రక్షణ...
వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట అర్హులైన జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, హెల్త్ కార్డులు, రైల్వే పాసులు తక్షణమే అందజేయాలని...
జై భారత్ వాయిస్ వరంగల్ రిపొర్టర్ జ్యోతి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ప్రపంచ అహింసవాది గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో మహాత్మా గాంధీ...
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ పరకాల నియోజకవర్గం, అత్మకూర్ మండలం పెద్దపూర్,లింగమడుపల్లి గ్రామంలో బిజెపి గడపగడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ...
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన 43...
జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఫొటో గ్రాఫర్ల పండుగ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఫొటో టెక్ ఆద్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఫొటో టెక్ ఎగ్జిబిషన్ కు హనుమకొండ...
జై భారత్ వాయిస్ హనుమకొండ)హనుమకొండలోని పింగిళి డిగ్రీ కళాశాలలో 1996-99 సంవత్సరంలో చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అపూర్వ కలయికతో మళ్లీ ఒక...
జైభారత్ వాయిస్ ఆత్మకూర్ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో కోదండ రామాలయంలోబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల ఇన్చార్జీ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పూజలు నిర్వహించి ప్రొఫెసర్...
జై భారత్ వాయిస్ దామెర దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ,ఎంపి...
హుస్నాబాద్ శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగాకొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయ అర్చకులు ఉప ప్రధాన...