ఆత్మకూరు లో ప్రజా పాలనలో కార్యక్రమం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా అభయ హస్తం పథకాల...
ఉడుత నారాయణస్వామి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు -కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కమలాపురం రమేష్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) పరకాల శాసనసభ్యుడు పరకాల...
జై భారత్ వాయిస్ గీసుకొండరోటరీ క్లబ్ దత్తత గ్రామమైన చంద్రయ్యపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ చేసిన కార్యక్రమాలను డిస్టిక్ +3150 గవర్నర్ భూసిరెడ్డి శంకర్...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండలో ఘనంగాఅటల్ బిహారీవాజ్ పాయ్ జయంతి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారుమాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ...
జై భారత్ వాయిస్ విజయవాడక్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన పద్మశాలి కులస్థులు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిలో విశ్వా ఫౌండేషన్ ధర్మ సైనికులచే పర్యావరణ పరిరక్షణకు సామూహిక అగ్నిహోత్రం , గణపతి హోమం...
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలంలోని ఏకశిలప్రైమ్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 1999-2000 బ్యాచ్ కు చెందిన ఎస్.కె వాజీద్ అనే పూర్వ విద్యార్థి గత సంవత్సరం...
జై భారత్ వాయిస్ హనుమకొండహనుమకొండ నయీంనగర్ లోని వాగ్దేవి డిగ్రీ కాలేజి లోగల సరస్వతి టెంపుల్ లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక...
జై భారత్ వాయిస్ రంగశాయిపేటడిసెంబరు 26 నుంచి30 వరకు చెన్నైలో జరిగే ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ చెస్ టోర్నమెంటుకు కాకతీయ యూనివర్సిటీ జట్టులో బోగోజు శ్రవణ్-...
ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు శనివారం ఘనంగా...
జై భారత్ వాయిస్ గీసుకొండవరంగల్ గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం మిచ్చారు...
అగ్రంపహాడు జాతర ప్రదేశాన్ని సందర్శించిన ఆత్మకూరు సి ఐ , అధికారులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ స్థాయిలో చిన్న మేడారం జాతరగా...
అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర వేలం పాటలు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు జాతర...
జై భారత్ వాయిస్ దామెరఎన్నికల్లో గెలుపు, ఓటములు, సహజమని, తనను నమ్ముకున్న పార్టీ నాయకులు, కార్య కర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని పరకాల...
జై భారత్ వాయిస్ భాగ్యనగరందేవదాయశాఖ అటవి పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండ సురేఖ మురళీధర్ రావు ను హైదరాబాదులో మర్యాద పూర్వకంగా వరంగల్ జిల్లా...
మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికిన ఎంపిపి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మొదటిసారిగా బాధ్యతలను...
మహిళలు ఆర్థిక స్వాలంబన దిశగా ప్రయాణించాలి. -కెనరా బ్యాంక్ మేనేజర్ మదిన్ సిద్ధిక్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): మహిళలు కుట్టు శిక్షణ పూర్తిచేసుకుని ఆర్థిక స్వాలంబన...
జై భారత్ వాయిస్ వరంగల్కేంద్ర ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో నేడు అట్టహాసంగా ప్రారంభమైంది....
జై భారత్ వాయిస్ గీసుకొండకేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహించనున్నవికసిత్ భారత్ సంకల్ప యాత్ర సన్నాహక సభ శుక్రవారం రాత్రి ,గీసుగొండ మండలం జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి...
జై భారత్ వాయిస్ . ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో దివ్యంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో...
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సర్పంచ్ పర్వతగిరి రాజు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ఆత్మకూరు మేజర్ గ్రామ సర్పంచ్ పర్వతగిరి...
గృహలక్ష్మి ఇండ్లను పరిశీలించిన ఎంపిడిఒ(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :ఇటీవల బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారుల కొత్తగా నిర్మించుకున్న ఇండ్లను హనుమకొండ...
జై భారత్ వాయిస్ భాగ్యనగర్తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏ.రేవంత్ రెడ్డిని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ గ్రామం లో కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్టం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినo వేడుకలను నిర్వహించారు. సందర్బంగా...
జై భారత్ వాయిస్ గీసుకొండ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన *సోనియా గాంధీ* తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిందని,అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తెలంగాణ ప్రజలు...
గీసుగొండ మండలంలోని,చంద్రయ్య పల్లి గ్రామంలో *సోనియాగాంధీ జన్మదిన వేడుకలు గీసుగొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల రుద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కేకే...
జై భారత్ వాయిస్ ఆత్మకూరు); మాజీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోశనివారం. ఘనంగా నిర్వహించారు. ఈ...
అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేస్తూ జీవో జారీచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి, -ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి (జై భారత్ వాయిస్...
జై భారత్ వాయిస్ వరంగల్ సార్వత్రిక శాసనసభ ఎన్నికలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించినందుకుగాను వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో...
ఆపదలో ఉన్న మిత్రున్ని ఆదుకోవడమే నిజమైన స్నేహం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆపదలో ఉన్న స్నేహితుని ఆదుకోవడమే నిజమైన స్నేహమని ఆత్మకూరుకు చెందిన పూర్వ విద్యార్థులు...
జై భారత్ వాయిస్ భాగ్యనగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి....
జై భారత్ వాయిస్ ఆత్మకూర్ హనుమకొండ: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామం రెవెన్యూ గ్రామంగా ప్రకటించేందుకు ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో కలెక్టర్ సిక్తా...
జై భారత్ వాయిస్ దామెరదామెర మండలం ఊరుగొండలోని అంబేద్కర్ యువజన సంఘము ఆధ్వర్యంలో అధ్యక్షుడు జన్ను వినయ్ అధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలం చంద్రయ్య పల్లి గ్రామంలోడాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్ ఆకుల రుద్ర ప్రసాద్ ...
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల...
జై భారత్ వాయిస్ గీసుకొండ పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిస్తే 1000 కొబ్బరికాయలు కొడుతామని మొక్కును గీసుకొండ మండల కాంగ్రెస్ నాయకులు బసవేశ్వర స్వామి...
జైభారత్ వాయిస్ గీసుగొండమండలంలో 144 సెక్షన్ అమలులో ఉందని గీసుగొండ సిఐ కె. రామకృష్ణ తెలిపారు. అదివారంనాడు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉన్నందున ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు...
జై భారత్ వాయిస్ హన్మకొండడిసెంబర్ 3న రోజున వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలను అనుమతులు లేవని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం...
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వరంగల్ లోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి డాక్టర్...