రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీతో చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వరంగల్ పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు గతంలో విధించిన...
వరంగల్ జై భారత్ వాయిస్ టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలోఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వలుపదాసు చంద్రశేఖర్ కు ఎంజీఎం హాస్పిటల్...
టాక్స్ మేళా ద్వారా రెవెన్యూ సంబంధ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఆశాభావం వ్యక్తం చేశారు.బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయం...
(కుందుర్పి జై భారత వాయిస్ ) జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కరీగానిపల్లి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు సంగప్ప నివాళులర్పించారుప్రధానోపాధ్యాయులు సంగప్ప ,విద్యార్థులను,...
(హన్మకొండ జై భారత్ వాయిస్)యోగ భారతీయ సాంప్రదాయాలలో అతి ప్రాచీనమైన అభ్యసన, దీనిని ప్రతి విద్యార్థి ఆచరించి తీరాలని అభ్యసన చేయాలని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్...
కుందుర్పి జై భారత్ న్యూస్ వాయిస్,, ఉత్తమఅవార్డు పొందిన ఎస్సైకి ప్రజా ప్రతినిధులు ఘనసన్మానం. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపూర్ పట్టణంలో జిల్లా కలెక్టర్...
హనుమకొండ : జై భారత్ వాయిస్ ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్...
గీసుకొండ జై భారత్ వాయిస్గీసుగొండ మండలం కొనాయమాకులలోని రైతు వేదికలో పరకాల శాసనసభ్యులు ప్రకాశ్ రెడ్డి 86 మంది లబ్ధిదారులకు 86 లక్షల 9వేల976 రూపాయల కళ్యాణ...
గీసుకొండ జై భారత్ వాయిస్వరంగల్ జిల్లా,గీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామంలో ఈనెల 26వ తేదీన మైదం ప్రేమలీల అనే నిరుపేద మహిళ అనారోగ్యంతో మరణించడం జరిగింది....
కుందుర్పి జై భారత్ వాయిస్ కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు సూచనల మేరకు, అనంతపురం జిల్లా, *ఉరవకొండ పట్టణంలొ నిర్వహించే టిడిపి బహిరంగ...
కుందుర్పి జై భారత్ వాయిస్ కుందుర్పి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ కుందుర్పి నందు శుక్రవారం పాఠశాలలో గణతంత్ర వేడుకలు ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు అధ్యక్షతన...
రానున్న ఫిబ్రవరి లో జరగబోయే అగ్రంపాడ్ సమ్మక్క -. సారలమ్మ జాతర ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పరిశీలించారు. బుదవారం అగ్రంపాడ్ సమ్మక్క సారలమ్మ...
నందిగామ జైభారత్ వాయిస్నందిగామ మండలంలోని మునగచర్ల శివారు డూలాస్ ట్రస్ట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనాధ పిల్లలకు, వితంతువులకు, నిరుపేదలకు డూలాస్ ట్రస్ట్ వితరణతో...
హనుమకొండ జై భారత్ వాయిస్హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఏ బీకాం ,బీఎస్సీ చదువుతున్న విద్యార్థులకు గత నెలలో నిర్వహించిన మొదటి,...
(విజయవాడ జై భారత్ వాయిస్ ) విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ వై.స్.ఆర్.పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణరెడ్డి చేతుల మీదుగా ఐ.ఆఫ్.డబ్లు.జె(I.F.W.J)...
అమరావతి:25 జనవరి జై భారత్ వాయిస్అమరావతి:25 జనవరి జై భారత్ వాయిస్ :ప్రతి ఏటా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రక్రియలో భాగంగా...
( వరంగల్ జై భారత్ వాయిస్ )వరంగల్ నగరంలోని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం ఎన్నికల అధికారిగా...
సంగెం జై భారత్ వాయిస్బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంగెం ఎంపిపి కందగట్ల కళావతినరహరి అన్నారు.బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ...
(కుందుర్పి జై భారత్ వాయిస్ న్యూస్ ) వైఎస్ఆర్ ఆసరా నాల్గవ విడత నిధులను అక్కా చెల్లెమ్మలఖాతాల్లోకి జమ చేయడానికి, ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంకు...
(కుందుర్పి జై భారత్ వాయిస్ న్యూస్ )రానున్న ఎన్నికల్లోఎమ్మెల్యేగా గెలిపిస్తే సేవకుడిగా పని చేసి చూపుతానని నియోజకవర్గం వైసిపి సామాన్య కర్త ఎంపీ తలారి రంగయ్య విజ్ఞప్తి...
జై భారత్ వాయిస్ ఉరవకొండమహిళలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగుగా నిలుస్తుంది. మన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం. 56 నెలల పాలనలో 79...
జై భారత్ వాయిస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని ఎంజీఎంలో టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం ఎన్నికల...
జై భాతత్ వాయిస్ డొన్స్వాతంత్య్ర సమరయోధులునేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు డోన్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోడోన్ డిఎస్పి కార్యలయంలో సామాజిక కార్యకర్త. మహమ్మద్...
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నబావిలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలనందు సుభాష్ చంద్రబోస్ 127వ,జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్...
జై భారత్ వాయిస్ బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాలలో చిక్కుకున్న భారతదేశాన్ని వారి నుండి విముక్తి కల్పించడానికి ఆజాద్ హింద్ పౌజ్ సంస్థను స్థాపించి వారి గుండెల్లో...
జై భారత్ వాయిస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేట 42వ డివిజన్ కాపువాడలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్...
భారత్ వాయిస్ గీసుకొండఅయోధ్య శ్రీ రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా గీసుగొండ మండలకేంద్రంలోని శివాలయ ప్రాంగణంలో, “శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్,అయోధ్య, గీసుగొండ సంచలన...
వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రేవూరి ఎమ్మెల్యేకి ఘన సన్మానం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం పురస్కరించుకొని...
జై భారత్ వాయిస్ దామెరదామెర పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై కొంక అశోక్ హెచ్చరించారు.పోలీస్ స్టేషన్...
సాధన ద్వారా నే సాధ్యం అంటున్న సాధన సూరులు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండల కేంద్రంలో సాధన సూరుల విన్యాసాలు గ్రామస్తులను అకట్టుకున్నాయి. ఆదివారం...
సాయిబాబా విగ్రహానికి పంచలోహ తొడుగు4.16 లక్షల రూపాయలతో ఆలయ, విగ్రహాల అలంకరణ(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): ఆత్మకూరు మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో శనివారం...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం పిల్లలపై జరుగుతున్న వేధింపులు, సైబర్ నేరాలు వాటి ప్రభావం పిల్లలపై ఎలా...
ఆర్టీసీ బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ డీజిల్ ట్యాంకర్ బోల్తా… బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి స్వల్ప గాయాలు… వాటర్ ట్యాంకర్ తో మంటలు చెలరేగకుండా జాగ్రత్తలు...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండల ప్రజా పరిషత్ కార్యలయంలో ఎంపీపీ బీమాగాని సౌజన్య అధ్యక్షతన గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన సమావేశం జరిగింది. ఈ...
జై భారత్ వాయిస్ వరంగల్108 ఈ.యం.ఆర్. ఐ. గ్రీన్ హెల్త్ సర్వీసెస్ నందు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT) ఉద్యోగాల కొరకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు...
జై భారత్ వాయిస్ దామెరహనుమకొండ జిల్లా దామర మండలం ఊరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంను మంగళవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా...
జై భారత్ వాయిస్ వరంగల్నవ తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ అజీమ్ గౌరవ అధ్యక్షులు అంబటి రాజేందర్ ఆధ్వర్యంలో హన్మకొండ లో తెలంగాణ...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం లోని అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర కు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూడాలని పరకాల శాసనసభ్యులు...
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో ముస్లిం మైనార్టీ సిద్ధ కుటుంబానికి వివాహం కోసం పదివేల ఆర్థిక సహాయం కేతిపెల్లి సరోజనవీరారెడ్డి అందించారు....
జై భారత్ వాయిస్ వరంగల్)హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భోగి పర్వదినంతోపాటు ఆదివారం కావడంతో...
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలం ఊరుగొండ గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం నాడు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ప్రాబోధికం, బిందె...
అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధికి నిధులు మంజూరు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చొరవతోఆరువై లక్షల మంజూరు. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): మినీ మేడారం గా...
జైభారత్ వాయిస్ హన్మకొండహనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం వివేకానందుని 161 వ జయంతి కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న...
జై భారత్ వాయిస్ వరంగల్గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ వసంతాపూర్ లో కార్పొరేటర్ గద్దె బాబు పర్యాటించారు..ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వసంతాపూర్...
(జై భారత్ వాయస్ సంగెం)సంగెం మండలంలోని వెంకటాపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షడు బందకింది నవీన్ తండ్రి వెంకటేశ్వర్లు ఇటీవల మృతిచెందాడు విషయం తెలుసుకున్నబీఆర్ఎస్ పార్టీ...
(జై భారత్ వాయస్ సంగెం)యుపిఎస్సి జియోసైంటిస్ట్ గ్రూప్-ఎ ఫలితాల్లో సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామంలోని రైతు కుటుంబానికీ చెందిన సింగిరెడ్డి రాధ – కుమారస్వామి దంపతుల ఏకైక...
( జై భారత్ వాయిస్ గీసుకొండ )గీసుకొండ.మండలములోని 21 గ్రామాలలో నిర్వహించిన అభయ హస్తం ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన ధరఖాస్తులను కంప్యూటరీకరణ చేస్తున్న తీరున వరంగల్ జిల్లా...
( జై భారత్ వాయిస్ వరంగల్ )పేదవాడి సొంతింటి కల నెరవెర్చడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో లబ్ధిదారులు...
(జై భారత్ వాయిస్ వరంగల్ )స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గీసుకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణ వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు...
జై భారత్ వాయిస్ హన్మకొండ జిల్లా యువజన క్రీడాశాఖల ఆధ్వర్యంలో డిసెంబర్ లో నిర్వహించిన జిల్లాస్థాయి యువజన సాంస్కృతిక కార్యక్రమాలలో ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం...
జై భారత్ వాయిస్ దామెర ప్రపంచంలోనే మానవత్వ విలువలు కలిగిన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన నేటి యుగ పురుషుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు ప్రభుత్వమే తగిన...
జై భారత్ వాయిస్ దామెర, హన్మకొండ జిల్లా దామెర మండలం ఊరు గొండ గ్రామంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి అధ్యయన కళ్యాణోత్సవాలను ఈ నెల 8 నుంచి నిర్వహించనున్నట్లు శ్రీలక్ష్మీ...
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ మహానగరంలో కరీమాబాద్ ఉర్సు రంగశాయిపేటలో సాంప్రదాయ వేషధారణలో.కాషాయ జెండాలు చేతబట్టి.అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు, హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలోశ్రీ...
ఆత్మకూరు మండల కేంద్రానికి జాతీయ గుర్తింపు తీసుకువస్తాం – పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం ను ఆదర్శంగా...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండల కేంద్రంలో సాంప్రదాయ వేషధారణలో.. కాషాయ జెండాలు చేతబట్టి.అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలోశ్రీ రాముల వారి పవిత్ర అక్షింతలను...
జై భారత్ వాయిస్ రంగశాయిపేటవరంగల్ మహానగరంలోని గణేష్ నగర్ కాలనీ వాసులు కుటుంబ సమేతంగా.. సాంప్రదాయ వేషధారణలో కాషాయ జెండాలు చేతబట్టిశంభునిపేట కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం నుండి...
భారత్ వాయిస్ గీసుకొండవరంగల్ జిల్లా గీసుకొండ మండలం లోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిలో మనుగోండ గ్రామానికి చెందిన కీర్తిశేషులు అల్లం జోజ్జి రెడ్డి జ్ఞాపకార్థం వారి...
జై భారత్ వాయిస్ గీసుకొండవరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కేంద్ర ప్రభుత్వ అఖిలభారత సమన్యయ పరిశోధన పథకం-కంది, పంటలో గీసుకొండ మండలం ధర్మారంకు వివిధ ప్రాంతాల...
జై భారత్ వాయిస్ వరంగల్. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రిసోనియా గాంధీతో ప్రకటించామంటే ఆ గ్యారెంటీలు తమకు బైబిల్ ఖురాన్ భగవద్గీతలతో సమానమని వాటిని కచ్చితంగా...
జై భారత్ వాయిస్ గీసుకొండ రిలీఫ్ మల్టీస్పెషల్టి ఆసుపత్రి ఆధ్వర్యంలో గీసుకొండ మండలం చంద్రయపల్లి గ్రామంలోశుక్రవారం నాడు వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలోబిపి షుగర్ ...
జై భారత్ వాయిస్ గీసుకొండజాతీయ ఆహార భద్రత పథకం క్రింద సరఫరా వ్యవసాయక్షేత్ర సందర్శన లో బాగంగా గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో నల్లారి మహేందర్ రెడ్డి వ్యవసాయ...
జై భారత్ వాయిస్ న్యూడిల్లీవైఎస్ఆర్టీపీ ని కాంగ్రెస్ లో ఆపార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ నాయకుడు రాహూల్ గాంధీ ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే...
కటాక్షపురం లో ప్రజా పాలనపై గ్రామసభ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో ప్రజా పాలన అభయహస్తం పై గ్రామసభ సమావేశం నిర్వహించారు....
జై భారత్ వాయిస్ వరంగల్ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ని...
జైభారత్ వాయిస్ హనుమకొండ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన గడువులోగా రైస్ మిల్లర్లు బియ్యానికి సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్...