Jaibharathvoice.com | Telugu News App In Telangana

Month : February 2024

వరంగల్ జిల్లా

గీసుకొండలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం:చీఫ్  సూపరింటెండెంట్ కృష్ణమోహన్ 

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలో  ఇంటర్మీడియట్  మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత్ంగా జరిగాయని చీఫ్  సూపరింటెండెంట్ కృష్ణమోహన్  బుధవారం నాడు  తెలిపారు గీసుకొండ మండలంలొని ప్రభుత్వ...
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో జాతీయ సైన్స్ డే!

జై భారత్ వాయిస్: హన్మకొండహనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జాతీయ సైన్స్ డే కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బన్న ఐలయ్య అధ్యక్షతన...
హన్మకొండ జిల్లా

అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు!

జై భారత్ వాయిస్ హన్మకొండహనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్ విభాగంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ జితేందర్, డాక్టర్ ప్రవీణ్ లు ఈనెల...

నేటి నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు

జై భారత్ వాయిస్హనుమకొండ జిల్లా లోఈనెల 28 నుంచి మార్చి 19 వరకు  ఇంటర్ వార్షికపరీక్షలు.జరగుతాయని పరీక్ష లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.మొత్తం 38,837...
అనంతపురం

అమిలినేని గృహ నిర్మాణం ప్రాంగణంలో కార్యకర్తలతో కళ కళ

Jaibharath News
జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు గృహ నిర్మాణం వద్ద రోజు రోజుకు కార్యకర్తలు, నాయకులు సంఖ్య పెరుగుతోంది… అందరిని...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు ఎస్ ఐ సస్పెన్షన్

Jaibharath News
ఆత్మకూరు ఎసై ప్రసాద్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ సిపి…. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): వరంగల్ పోలీస్ కమీషనరేట్లోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎసైగా...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు ఎస్ ఐ సస్పెన్షన్ నిలిపి వేయాలి

Jaibharath News
ఆత్మకూరు ఎస్సై ప్రసాద్ ని సస్పెండ్ చేయడం సరికాదు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు); విధి నిర్వహణలో తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఎస్సై...
వరంగల్ జిల్లా

ఎలుకుర్తి హవేలీలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

Jaibharath News
భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా...
అనకాపల్లి

నిరుపేద విద్యార్థినికి  విశ్వఫౌండేషన్ -అగ్నిహోత్ర టీమ్  చేయూత          

జై భారత్ వాయిస్ గీసుకొండ )                    ‌ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, బచ్చోడు గ్రామానికి చెందిన కొమర సాత్విక అనే నిరుపేద అనాధవిద్యార్థిని హైదరాబాద్ లోని వర్ధమాన్...
హన్మకొండ జిల్లా

డివైడర్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.

Jaibharath News
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలం ఊరుగొండ శివారులో హనుమకొండ నుంచి మేడారం కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ట్రై సైకిల్ ను తప్పించబోయి డివైడర్...
వరంగల్ జిల్లా

దేవాలయంకు పూజాసామాగ్రి బహుకరణ

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి సహిత శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో, స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే హైదరాబాద్ నగరానికి చెందిన ఆడెపు శ్రీనివాసరావు...
హన్మకొండ జిల్లా

వనదేవతలను దర్శించుకొన్న అడిషనల్ కలెక్టర్ దంపతులు

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి దంపతులు వనదేవతలను దర్శించుకుని...
హన్మకొండ జిల్లా

జనం నుండి వనం కేగిన అమ్మవార్లు ” -జాతర మహాగట్టం ముగిసింది.

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు: అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ లు జనంలో మూడు రోజు ల పాటు పూజలు అందుకొని జనము నుండి వనంలోకి వెళ్లారు. దీంతో...
వరంగల్ జిల్లా

శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి శఠగోపం బహుకరణ

Jaibharath News
గీసుగొండ:జై భారత్ వాయిస్ వరంగల్ జిల్లా. గీసుకొండ మండలం. ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులకు దేవాలయ కమిటీకి 75వేల రూపాయల విలువైన...
హన్మకొండ జిల్లా

అగ్రంపహాడు జాతరలో అమ్మవార్లను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా దంపతులు

Jaibharath News
జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలంలోని ఆగ్రంపాడ్ గ్రామంలోని శ్రీ సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు కుటుంబ...
హన్మకొండ జిల్లా

తల్లుల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి -జాతరలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

Jaibharath News
అమ్మవార్ల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.. (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో నియోజకవర్గంలోని...
హన్మకొండ జిల్లా

భక్తజనంతో కిటకిటలాడిన అగ్రంపహాడు జాతర -కిక్కిరిసిపోయిన క్యూలైన్లు

Jaibharath News
భక్త జనం తో కిట కిట లాడిన అగ్రంపహాడు సమ్మక్క జాతర- -కిక్కిరిసిన క్యూ లైన్లు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) మినీ మేడారం గా పేరు...
ములుగు జిల్లా

మేడారం సమ్మక్క సారక్క ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది

Jaibharath News
మేడారం జై భారత్ వాయిస్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అమ్మవార్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో...
హన్మకొండ జిల్లా

సమ్మక్క జాతర లో గట్టి పోలీస్ బందో బస్తు

Jaibharath News
అగ్రంపహాడు జాతరలో పోలీస్ భారీ బందోబస్తు -కమాండ్ కంట్రోల్ పరిశీలించిన డిసిపి రవీందర్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు) అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరలో ఎటువంటి అవాంచనీయ...
హన్మకొండ జిల్లా

అగ్రంపహాడ్ లో గద్దెనెక్కిన సమ్మక్క తల్లి -ఉవ్వెత్తున ఎగిసిపడిన భక్త జన సందోహం

Jaibharath News
అగ్రం పహాడ్ లో గద్దెనెక్కిన సమ్మక్క తల్లి -ఉవ్వెత్తున ఎగిసిపడిన భక్తజనం -దారి పొడవునా భక్తుల నీరాజనాలు -శోభాయాత్రలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి...
వరంగల్ జిల్లా

తెలంగాణరైతు సంఘం ఆధ్వర్యంలో మచ్చాపురం లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

Jaibharath News
వరంగల్ జై భారత్ వాయిస్ కేంద్ర ప్రభుత్వం 2022 రైతాంగము తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యహ్నం మూడున్నర గంటలకు రైతు...
హన్మకొండ జిల్లా

సమ్మక్క సారలమ్మలకు ఎదురు కోళ్లు

సమ్మక్క సారలమ్మలకు ఎదురు కోళ్లు ఆత్మకూరు జై భారత్ వాయిస్ సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లకు ఎదురుకోళ్లు ఎగరవేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో బుధవారం అగ్రంపాడు జాతరలో...
అనంతపురం

టిడిపి పార్టీలో రెండు వర్గాలు ఒకటయ్యాయి

Jaibharath News
టిడిపి కంచుకోట కళ్యాణదుర్గం వ్యాపారవేత్తల అడ్డా కాదు టీడీపీ పార్టీలో రెండు వర్గాలు ఒక్కటయ్యాయి* కళ్యాణదుర్గం టీడీపీ లో కొత్త జోష్ జై భారత వాయిస్,కళ్యాణదుర్గం,, కళ్యాణదుర్గం:-...
హన్మకొండ జిల్లా

సారలమ్మ ఆగమనం పులకించిన భక్తులు

Jaibharath News
అగ్రంపహాడు జాతరలో సారలమ్మ ఆగమనం -భక్తజన సందోహంతో కిట కిట లాడిన జాతర… -పూనకాలతో దద్దరిల్లిన ప్రాంగణం.. -పోలీసుల భారీ బందో బస్తు -గద్దెపైన సారలమ్మ ప్రతిష్ట…...
హన్మకొండ జిల్లా

జాతర సేవకు ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు!

Jaibharath News
హన్మకొండ జై భారత్ వాయిస్ మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతరలో వాలంటరీ సేవలు అందించడానికి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి 70 మంది...
హన్మకొండ జిల్లా

సమ్మక్క జాతరలో అలసత్వం వీడాలి -వరంగల్ కలెక్టర్ సిక్తా పట్నాయక్

Jaibharath News
సమ్మక్క జాతర విధుల్లో ఆలసత్వం వద్దు -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరలో విధులు...
హన్మకొండ జిల్లా

అగ్రంపహాడ్ సమ్మక్క జాతర లో రెడ్ క్రాస్ సేవలు

Jaibharath News
అగ్రంపహాడ్ సమ్మక్క జాతర, లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సేవలు ప్రారంభం. – ఉచిత ఆరోగ్య శిబిరం ప్రారంభించిన పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్...
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు

Jaibharath News
ఆత్మకూరు నుండి మేడారంకు బస్సులు ప్రారంభం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు ఆత్మకూరు మండల కేంద్రం నుండి మేడారం జాతర కు వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం...
హైదరాబాద్ జిల్లా

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జన సందేశ్ డిజిటల్ పత్రిక

Jaibharath News
భాగ్యనగరము జై భారత్ వాయిస్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జన సందేశ్ డిజిటల్ పత్రిక బిజెపి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు భారతీయ...
అనంతపురం

సీఎం సమక్షంలో ఆంధ్రజ్యోతి విలేకర్ పై దాడి ఆమానుషం ఉమామహేశ్వర్ నాయుడు

Jaibharath News
కుందుర్పి జై భారత్ వాయిస్ రాప్తాడు సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు వీడియోలు తీస్తుండగా వైసీపీ అల్లరిముకలు దాడి అమానుషమని...
చిత్తూరుభక్తి సమాచారం

కాణిపాకంలో నిత్య భజనలు ప్రారంభించాలని వెయ్యికి పైగా కళాకారుల కళా ప్రదర్శన.

కాణిపాకం: జై భారత్ వాయిస్)కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్దకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది కళాకారులు పిల్లన గ్రోవులు.తాళం భజన.కోలాట చెక్కభజన...
హైదరాబాద్ జిల్లా

మేడారం సైకిల్ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

భాగ్యనగరం: జై భారత్ వాయిస్తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభయ హస్తం 6 గ్యారెంటీలను ప్రచారం చేస్తూ హైదరాబాద్ నుండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర స్థలం...
హైదరాబాద్ జిల్లా

రాచకొండపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి

Jaibharath News
50 వేల ఎకరాల భూమి సేకరించి, ఈస్ట్ సిటీ నిర్మాణం ఇప్పటికే విదేశీ కంపెనీలతో చర్చలు, త్వరలో కార్యాచరణ రాజకీయ గురువు చంద్రబాబు అమరావతి భూసేకరణే స్ఫూర్తిగా...
హన్మకొండ జిల్లా

ఉపాధ్యాయ కుటుంబాలను పరామర్శించిన PRTU రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి

Jaibharath News
దామెర జై భారత్ వాయిస్ దామర మండల మోడల్ స్కూల్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాజేందర్ తల్లి సారమ్మ కోగిల్వాయి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మల్లాడి జనార్దన్ రెడ్డి...
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో సేవాలాల్ మహారాజ్ జయంతి!

Jaibharath News
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సేవాలాల్ మహారాజ్ 285 జయంతి వేడుక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల...
హన్మకొండ జిల్లా

ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కల్సిన సిపి

Jaibharath News
దామెర జై భారత్ వాయిస్ మెడిగడ్డ ప్రాజెక్ట్ పరిశీలనకై కాళేశ్వరంకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి మార్గమధ్యంలోని ఎన్.ఎస్.ఆర్ హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రిని వరంగల్...
హన్మకొండ జిల్లా

దామెర మాజీ సర్పంచి శ్రీరాంరెడ్డి కి సన్మానం

Jaibharath News
దామెర జైభారత్ వాయిస్ దామెరలోజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగళవారం నాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో దామెర గ్రామ మాజీ సర్పంచ్ కి పదవి విరమణ సందర్భంగా...
హన్మకొండ జిల్లా

సీఎం రేవంత్ కి కాంగ్రెస్ నేతల ఘన స్వాగతం గూడెప్పాడ్ వద్దా గజమాలతో సన్మానం.

Jaibharath News
ఆత్మకూరు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలకు మంగళవారం ఆత్మకూరు మండలం గూడెప్పాడు వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం...
వరంగల్ జిల్లా

*శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం

గీసుకొండ మండల  కీర్తినగర్ కాలనీ లో  శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు  బిఆర్ఎస్ నాయకులు సుంకరి...
వరంగల్ జిల్లా

ఇది వాస్తవ ప్రజా బడ్జెట్అన్ని వర్గాలకు సమానమైన బడ్జెట్

గీసుకొండ: జై భారత్ వాయిస్తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా బడ్జెట్ కేటాయించారని కాంగ్రెస్ జిల్లా నాయకుడుసాయిలి.ప్రభాకర్...
అనంతపురం

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందిస్తున్న రెడ్డి సంఘం నాయకులు

Jaibharath News
దామెర, జై భారత్ వాయిస్ హన్మకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం సీనియర్ నాయకులు పలకల జనార్ధన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి...
వరంగల్ జిల్లా

అభిమాని  ఇంటికే ఓ ప్రముఖ హీరో ఎవరూ ఆ హీరో

గీసుగొండ  జై భారత్ వాయిస్సినిమా హీరోలకు లక్షలాదిమంది అభిమానులు ఉంటారు అందులో అందరూ ఆ తమ అభిమాన హీరో ను కలువాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని...
అనంతపురం

288 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం

Jaibharath News
కుందుర్పి జై భారత్ వాయిస్ బ్రహ్మసముద్రం పోలీసులు ఎరిడికెర పోలీస్ చెక్ పోస్టు వద్ద శనివారం నాడు తనిఖీలు నిర్వహించారు చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీ...
అనంతపురం

పేద కుటుంబానికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆర్థిక సహయం

కుందుర్పి జై భారత వాయిస్అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం జెల్లిపల్లి గ్రామానికి చెందిన మురళి 2016లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతుండగా మతిస్థిమితం కోల్పోయినారువిద్యా...
వరంగల్ జిల్లా

24 నుండి 27 వరకు డ్రాయింగ్ టైలరింగ్ పరీక్షలు

వరంగల్ జై భారత్ వాయిస్వరంగల్ నగరంలో పిబ్రవరి 24 నుండి 27 వరకు డ్రాయింగ్ టైలరింగ్ పరీక్షలు నిర్వహించహించడం జరుగుతుందని వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి వసంతి తెలిపారు....
వరంగల్ జిల్లా

కాంగ్రెస్ నాయకులు అల్లం. బాల కిషోర్ రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరం

Jaibharath News
గీసుకొండ జై భారత్ వాయిస్గీసుకొండ మండలం మనుగొండ గ్రామంలో శనివారం నాడు పరకాల ఎమ్మేల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అదేశానుసారం  కాంగ్రెస్ జిల్లా నాయకులు సామాజికవేత్త అల్లం...
అనంతపురం

ఆశ వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం ధర్నా

Jaibharath News
కుందుర్పి జై భారత్ వాయిస్ రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా జి కొండూరు మండలం ఎమ్మార్వో ఆఫీస్ ముందు ఆశ వర్కర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ...
అనంతపురం

నూతన ఎస్ఐ ఆంజనేయులుకి సన్మానం

Jaibharath News
కుందుర్పి జై భారత వాయిస్ కంబదూరు మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలను స్వీకరించిన ఆంజినేయులు ను శుక్రవారం వార్డు మెంబర్,...
వరంగల్ జిల్లా

కాంగ్రెస్‌ మోసాలను ఎండగట్టాలి ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి..మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

Jaibharath News
హన్మొండ జై భారత్ వాయిస్ రానున్న పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. సత్తా ఏంటో చాటాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం హనుమకొండలోని...
హైదరాబాద్ జిల్లా

BRS పార్టీకి మరో బిగ్ షాక్

Jaibharath News
భాగ్యనగరం జై భారత్ వాయిస్ BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే ,మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి వారి సతీమణి,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీత రెడ్డి...
జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్

ఢిల్లీ: జై భారత్ వాయిస్ఢిల్లీలో కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో  జీడబ్ల్యుఎంసీ 60వ డివిజన్ కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్...
వరంగల్ జిల్లా

మహాలక్ష్మీ పథకం అమలుకు సన్నద్ధం కావాలి. కలెక్టర్ ప్రావీణ్య.

Jaibharath News
(గీసుకొండ:జై భారత్ వాయిస్) తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటిల్లో ఓకటైన మహాలక్ష్మి పథకాన్ని అమలు పరుచుటకు సన్నద్ధం కావాలనీ వరంగల్ జిల్లా కలెక్టర్ .ప్రావీణ్య అన్నారు....
అనంతపురం

నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి

కుందుర్పి జై భారత వాయిస్అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో బుధవారం  జిల్లాలోని ఎస్సై, ఆపైస్థాయి పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ  కేకేఎన్ అన్బురాజన్  నెలవారీ నేర సమీక్షా...
వరంగల్ జిల్లా

గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులు

గీసుకొండ: జై భారత్ వాయిస్గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా గురువారం నాడు రెండవ రోజు పారిశుద్ధ్య పనులను గ్రామపంచాయతీ కార్యదర్శి నూనె వేణు ప్రసాద్...
హన్మకొండ జిల్లా

బిఆర్ఎస్ పార్టీకి యువనేత  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా  త్వరలో బిజెపి లోకి

హన్మకొండ: జై భారత్ వాయిస్బిఆర్ఎస్ పార్టీ 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం  అభినవ భాస్కర్ తన రాజీనామా లేఖ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల...
హన్మకొండ జిల్లా

అగ్రంపహాడ్ జాతరకు సిపిని ఆహ్వానించిన పూజారులు*

Jaibharath News
ఆత్మకూర్ జై భారత్ వాయిస్ ఫిబ్రవరిలో 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఆత్మకూరు మండలం అగ్రంపాడు లో నిర్వహించబడే సమ్మక్క సారక్క జాతరకు విచ్చేయాల్సిందిగా...
వరంగల్ జిల్లా

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు  : జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

వరంగల్ :జై భారత్ వాయిస్గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీ పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకొవాలని...
కృష్ణా

మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం.

జై భారత్ వాయిస్వెల్వడం గ్రామంలో మహిళల ఉపాధిని స్వయంగా  ప్రవాసభారతీయులు  మదర్ థెరీసా ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు శ్రీపద్మ (USA)       సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రామాలలో మహిళలు...
హన్మకొండ జిల్లా

పురాతన శివాలయం నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలి

Jaibharath News
దామెర: జై భారత్ వాయిస్ దామెర మండల కేంద్రం లోని పురాతన శివాలయం పునః ప్రతిష్ఠ నిర్మాణ ఈ సందర్భంగా ఆదివారం పురాతన శివాలయ నిర్మాణ పనులను...
అనంతపురం

గన్ మెన్ల అత్యుత్సాహం పై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి సవితమ్మ

Jaibharath News
కుందుర్పి జై భారత వాయిస్ మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం చేయించడం, సెల్ ఫోన్లు లాక్కోవడం వంటి దుర్మార్గ పనులు మానుకోవాలని టిడిపి రాష్ట్ర...
అనంతపురం

ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం : విశాఖ సీపీ

Jaibharath News
కుందుర్పి జై భారత వాయిస్ ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించామని విశాఖ నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నాం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన...
హన్మకొండ జిల్లా

మేడారం జాతరకు వెళ్ళే జాతీయ రహదారిపై వాహనాలు నిలుపవద్దు ఎస్సై కొంక అశోక్

Jaibharath News
దామెర: జై భారత్ వాయిస్ దామెర మండలంలో ఆదివారం 163 వ నంబరు జాతీయ రహదారిపై దామెర పోలీస్ స్టేషన్ ఎస్సై కొంక అశోక్ వాహన తనిఖీలు...
వరంగల్ జిల్లా

శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులు పరకాల ఎమ్మేల్యే ప్రకాష్ రెడ్డి సందర్శించారు,

(గీసుకొండ జై భారత్ వాయిస్ )శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే లక్ష్యంతో పనులను...
హన్మకొండ జిల్లా

కవిత ఒక లిక్కర్ రాణి   కొండా సురేఖ

హన్మకొండ జై భారత్ వాయిస్భారత జాగృతి సంస్థ అధినేత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు హనుమకొండలో మంత్రి సురేఖ మాట్లాడుతూ అమెరికాలో...
హన్మకొండ జిల్లా

flash..బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మేల్యే తాటికొండ ,రాజయ్య బిఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.బిఆర్ఎస్ పార్టీలో చాల రోజులుగా ఇబ్బందులకుగురైతున్నని ఎంతొ మానసిక...
అనంతపురం

గ్రామీణ పరిసరాలను పరిశుభ్రత చేసిన ఎన్ఎస్ఎస్ టీం

Jaibharath News
గ్రామీణ పరిసరాలను పరిశుభ్రత చేసిన ఎన్ఎస్ఎస్, టిం, కుందుర్పి జై భారత వాయిస్ మండల పరిధిలో జంబూ గుంపల గ్రామంలో పరిశుభ్రంగా ఉన్న గ్రామ పరిసరాలను ఎన్ఎస్ఎస్...
భక్తి సమాచారంవరంగల్ జిల్లా

samatha kumb సమత కుంబ్ పేరుతో వార్షిక ఉత్సవాలు

వరంగల్ జై భారత్ వాయిస్ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న రామానుజియర్ సమత స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు సమత కుంబ్ పేరుతో వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నామని శ్రీశ్రీశ్రీ త్రిదండి...
అనంతపురం

సైబర్ నేరగాళ్లపై అనంత పోలీసుల పంజా బీహార్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరస్తుల అరెస్టు

Jaibharath News
అనంతపురం పోలీసులు సైబర్ నేరగాళ్లపై పంజా విసిరారు. దేశ సరిహద్దుల్లో దేశ నలమూలలా ఏ రాష్ట్రంలో ఎక్కడ దాక్కున్నా వదలడం లేదు. ఇదివరకే జమ్ము కాశ్మీర్, తమిళనాడు,...
అనంతపురం

గ్రామీణ పరిసరాలను పరిశుభ్రత చేసిన ఎన్ఎస్ఎస్, టిం,

Jaibharath News
కుందుర్పి జై భారత వాయిస్ కుందుర్పి మండల పరిధిలో జంబూ గుంపల గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న గ్రామ పరిసరాలను ఎన్ఎస్ఎస్ టిం సభ్యులు ఆధ్వర్యంలో పరిశుభ్రపరిచారు రెండవ...
అనంతపురం

కలుషిత నీరు తాగి మేకల మృతి చెందాయి,,,

Jaibharath News
కుందుర్పి జై భారత వాయిస్ సెట్టూరు మండలం మంగంపల్లిలో కురుబ ఏర్రి స్వామికీ చెందిన మేకలు శుక్రవారం కాలుషితం నీరు తాగి మృత్యోవత పడాయి ఎర్ర స్వామికి...
అనంతపురం

బదిలీపై వెళ్తున్న పదవీ విరమణ చేసిన అధికారుల సేవలు ప్రశంసనీయం

Jaibharath News
కుందుర్పి జై భారత వాయిస్ బదిలీపై వెళ్తున్న పదవీ విరమణ చేసిన అధికారుల సేవలు ప్రశంసనీయమని అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభిప్రాయపడ్డారు. జిల్లా నుండీ...
అనంతపురం

కుందుర్పి నూతన ఎంపీడీఓగ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్

Jaibharath News
కుందుర్పి: జై భారత వాయిస్ కుందుర్పి నూతనఎంపీడీవోగా ఎం చంద్రశేఖర్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు కర్నూలు జిల్లా కోడుమూరు నుండి కుందుర్పికి బదిలీపై ఎంపీడీఓగా వచ్చారు...
హన్మకొండ జిల్లా

ఓబీసీ సాధన సభ విజయవంతం చేయాలి

Jaibharath News
దామెర: జై భారత్ వాయిస్ ఫిబ్రవరి 3న హైదరాబాద్లో నిర్వహించనున్న ఓబీసీ సాధన సభను విజయవంతం చేయాలని అరె సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు వుస్నగిరి శ్రీకాంత్...
హన్మకొండ జిల్లా

దామెర గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా రంగాచారి

Jaibharath News
దామెర జై భారత్ వాయిస్ దామెర గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గా మండల పంచాయతి అధికారి‌ రంగాచారి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి...
హన్మకొండ జిల్లా

హత్యకేసులో నిందుతుడు అరెస్టు

Jaibharath News
దామెర జై భారత్ వాయిస్ దామెర పోలీస్ స్టేషన్ పరిదిలోని కౌకొండ లో మేకల యుగేందర్ అనే వ్యక్తిని భూ తగాదా విషయంలో నేరస్థుడయిన మేకల సిద్దుకు...
అనంతపురం

అభివృద్ధి పనులపై మండల సమావేశంలో సమీక్ష

Jaibharath News
కుందుర్పి జై భారత వాయిస్ కుందుర్పి మండలంలోగ్రామీణా ప్రాంతల ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మొదలైన అభివృద్ధి పనుల అంశాలపై నిర్వహించే...
అనంతపురం

కర్ణాటక మద్యం పట్టివేత

Jaibharath News
కుందుర్పి జై భారత వాయిస్ ఓబీగానిపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనికీలో కర్ణాటక మద్యం సరఫరా చేస్తున్న ఉప్పర రమేష్ , అరెస్టు చేసి అతని...
అనంతపురం

పదవీ విరమణ చేసిన జిల్లా పోలీసు కార్యాలయం సూపరింటెండెంటుకు సన్మానం

Jaibharath News
కుందుర్పి జై భారత వాయిస్ అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సూపరింటెండెంటుగా పనిచేస్తూ పదవీ విరమణ చేసినశ్రీనివాసును అదనపు ఎస్పీ ఆర్ విజయ భాస్కర్ రెడ్డి పూలమాల...
భక్తి సమాచారంవాతావరణం

మేడారం వచ్చే భక్తులకు అభయారణ్యం అటవీశాఖ రుసుము నుంచి మినహాయింపు : మంత్రి కొండా సురేఖ

భాగ్యనగరం జై భారత్ వాయిస్ములుగు జిల్లాలో త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది....
వరంగల్ జిల్లా

రంగశాయిపేటలో బొడ్రాయి ఉత్సవాల ప్రతిష్టాపనకు భూమి పూజ.

(రంగశాయిపేట జై భారత్ వాయిస్)గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో గ్రామదేవతల (బొడ్రాయి) ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభ అయ్యాయి.. రంగశాయిపేట యూత్ ఫోర్స్ (ఆర్ వై...
వరంగల్ జిల్లా

ఆర్థిక సహయం

గీసుకొండ జై భారత్ వాయిస్గీసుకొండ మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మరుకాల లింగారెడ్డి తల్లి కొమురమ్మ మరణించగా గురువారం అల్లం బాల కిషోర్ రెడ్డి...
జాతీయ వార్తలు

300 యూనిట్ల కరెంటు ఫ్రీ – కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

దేశంలో రూఫ్‌టాప్ సోలారైజేషన్ ద్వారా 1 కోటి ఇళ్లు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్...
అనంతపురం

కళ్యాణదుర్గం లో స్వతంత్ర అభ్యర్థిగా కురుబ ముక్కన్న

కుందుర్పి జై భారత వాయిస్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు కురుబ ముక్కన్న పేర్కొన్నారు. పోస్టల్ ఉద్యోగిగా తన పదవికి రాజీనామా చేసి సమాజం...
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లారంగారెడ్డి జిల్లావరంగల్ జిల్లా

Donate blood and become life donors రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

భాగ్యనగరం: జై భారత్ వాయిస్ఆపదలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డాక్టర్ గోపాల ఇతిహాస్ అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్...
జాతీయ వార్తలు

Elderly should be given due respect and importance వృద్ధులకు తగిన గౌరవం, ప్రాముఖ్యతను ఇవ్వాలి

Jaibharath News
Elderly should be given due respect and importance హనుమకొండ : జై భారత్ వాయిస్ వృద్ధులకు తగిన గౌరవం, ప్రాముఖ్యతను ఇవ్వాలని హనుమకొండ జిల్లా...