(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆత్మకూరు మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రన్వీర్ చంద్...
జై భారత్ వాయిస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ తూర్పుకోటలో ఇన్నర్ రింగ్ రోడ్ భునిర్వాసితుల మంగళవారం ఉదయం ఆందోళన నిర్వహించారు తమ భూమిలో రోడ్డు...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండలకేంద్రానికి చెందిన చినగారి రాజు అనే వ్యక్తి తీవ్ర కిడ్నీవ్యాధితో బాధపడుతూ, శనివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలో మరణించడం జరిగింది....
జై భారత్ వాయిస్ హన్మకొండ హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 2023- 24 విద్యా సంవత్సరానికి గాను పత్రికలు, మీడియా రంగాలలో...
పెద్దాయనకు పాదాభివందనం చేసిన అమిలినేని సురేంద్రబాబు జై భారత వాయిస్,,,కుందుర్పి అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అన్నా….ఆ పార్టీ జండా అన్నా చాలామందిలో...
జై భారత్ వాయిస్ వరంగల్దేశంలో సుస్థిర పాలన అభివృద్ధి చూసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుండి పెద్దఎత్తున వివిధ పార్టీల నుండి బీజేపీ...
జై భారత్ వాయిస్ మణుగూరుఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న అంకం యశో మాధురి పట్టణంలో అత్యున్నత 977 మార్కులు సాధించింది....
భారత దేశంలో ఈ ఏడాది నర్మదానది పుష్కరాలు , మే1వ తేదీ,2024 నుండి ప్రారంభం మొదలు అయ్యి మే12న ముగుస్తాయి.పుష్కరం అనేది నదులను పూజించడానికి అంకితం చేయబడిన భారతీయుల పండుగ....
సూపర్ సిక్స్ పథకాలతో మహిళలకు ఆర్ధిక చెయూత ఎన్నికల ప్రచారంలో అమిలినేని కుటుంబం జై భారత వాయిస్,, కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో తెలుగుదేశం,...
జై భారత్ వాయిస్ మంగళగిరి: జగన్ సొంత చెల్లి పసుపుచీర కట్టుకుంటే టిడిపి అంటున్నారు, పసుపుచీర కట్టుకున్న వారంతా టిడిపి అయిపోతారా? ఆయన తల్లి,భార్య కూడా పసుపుచీర...
జై భారత్ వాయిస్ విజయవాడఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోఎన్నికల ప్రచారంలో భాగంగా జయంతి గ్రామం విచ్చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్...
జై భారత్ వాయిస్ భాగ్యనగరంబిజెపి అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బిజెపి భావజాలం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన...
జై భారత్ వాయిస్ గీసుకొండప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని గీసుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల పరిధిలోని అన్ని ఉప కేంద్రాల పరిధిలో మలేరియా పై అవగాహన...
జై భారత్ వాయిస్ దామెరదామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన 108 అంబులెన్స్ పైలెట్ పాముల రాజుకు ఉత్తమ అవార్డు లభించింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 108 EMRI...
జై భారత్ వాయిస్:దామెరరెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల మే 2న నిర్వహించనున్న రెడ్డి కృతజ్ఞత సభను విజయ వంతం చేయాలని రెడ్డి...
ఎన్నికల కమిషన్ నిబంధనలును విస్మరించిన స్టాఫ్ నర్స్… జై భారత వాయిస్, కుందుర్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు స్టాఫ్ నర్స్ విస్మరించినఘటన నియోజకవర్గ కేంద్రంలో జరిగింది. ఈమె...
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని విపక్షాలు చేసిన ఫిర్యాదును భారత ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. రాజస్థాన్లోని జరిగిన ఎన్నికల...
నామినేషన్ రోజున వైసీపీకి షాక్ కుందుర్పి మండలం నుండి భారీగా టీడీపీలో చేరిక జై భారత వాయిస్ కుందుర్పి అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి, బొమ్మజ్జిపల్లి...
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలం పులుకుర్తి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఆంజనేయస్వామినిబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డాక్టర్ పెసరు...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం, శాయంపేట గ్రామంలోని కాకతీయులు నిర్మించిన రాణి రుద్రమదేవి పూజించిన పాంచాల రాయలస్వామి జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ.మండలములోని మచ్చాపూర్ గ్రామములో శ్రీ హనుమాన్ చిన్న జయంతి వేడుకలను ఆంజనేయ మాల ధరించిన స్వాములు,భక్తులు ఘనంగా నిర్వహించారు.సందర్భంగా మాల ధరించిన...
జై భారత్ వాయిస్ దుగ్గొండి జై భారత్ వాయిస్ దుగ్గొండితెలంగాణలో ఇటీవల విడుదలైన గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలొని మందపల్లి పాఠశాలనుండి6గురు...
జై భారత్ వాయిస్ వరంగల్వరంగల్ జిల్లా ఊకల్ లోని శ్రీ నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యుల జన్మదినం పురస్కరించుకొని ఆయన అభిమానులు...
కరీంనగర్ పార్లమెంటు గంగాధర మండల కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన రైతు సమ్మేళనంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు...
జై భారత్ వాయిస్ కళ్యాణదుర్గంఅనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 15 వ బ్లాక్ లో నీళ్లు రాక కాలనివాసుల ప్రతిరోజు అగచాట్లు పడుతున్నారు. బిందెలతో నిరసన? సంబంధిత...
జై భారత వాయిస్ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డిని ఖరారు చేస్తూ, ప్రకటించిన ఏపి రాష్ట్ర...
జై భారత్ వాయిస్ దామెరహన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా...
జై భారత్ వాయిస్ హనుమకొండ: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధమని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు.జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, మహిళా, శిశు...
చింతలపల్లి గ్రామంలో వడ్లకోనుగోలు కేంద్రంను తహశీల్దార్ రాజ్ కుమార్ ఎంపీడీఓ రవీందర్.ప్రారభించారు.సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్ ను రైతులు సద్వినియొగం...
నిరుపేద విద్యార్థినికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆధ్వర్యంలో ఆర్ధిక సాయం జై భారత వాయిస్ కుందుర్పి, కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన నిరుపేద విద్యార్థిని...
నేడు (ఏప్రిల్ 22 వ తేదీ సోమవారం) కలెక్టరేట్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడోక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలంశాయంపేట హవేలీ గ్రామంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ గెలుపు కోసం 187,188 బుత్ లో బిజెపి...
జై భారత్ వాయిస్-ఆత్మకూరు); – రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదర్శ పాఠశాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం...
సమాజంలో ధర్మానికి హాని కలిగించే శక్తులను అడ్డుకోవాలని, మతాంతరీకరణ దేశ భద్రతకు పెను ప్రమాదమని, ఈ దేశాన్ని ప్రమాదంలో పడకుండా కాపాడుకోవలసిన ముఖ్యమైన భాధ్యత హిందూ సమాజంపై...
గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీలో పంచాల రాయల స్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా శుక్రవారంనాడు జరిగింది స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యక పూజారులు...
జై భారత్ వాయిస్ భాగ్యనగరం తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షాలు పడుతున్నాయి. భాగ్యనగరంలో (హైదరాబాద్ ) వర్షం...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల వివిధ గ్రామల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో సమావేశం గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్ అద్యక్షతన...
బొబ్బలి కుంట ఆంజనేయ స్వామి రథోత్సవంగా ప్రారంభించబడినది జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండలంలో ఈరోజు ఆపలే పల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి నూతన రథోత్సవం...
జై భారత వాయిస్, కుందుర్పి కుందుర్పి మండలంలో శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రత్యేక అలంకరణలో శ్రీ పట్టాభి సీతారాముల వారి కళ్యాణం అభిషేకంతో ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా...
జై భారత్ వాయిస్ పరకాలపరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.వారికి...
జై భారత్వ వాయిస్ వరంగల్ పార్టమెంట్ ఎన్నికల నోటిపికేషన్ రావడంతో గ్రేటర్ వరంగల్ లో ప్రసిద్ది గాంచిన భద్రకాళి అమ్మవారిని బిజెపి నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు...
జై భారత్ వాయిస్: సూర్యాపేటసూర్యాపేట పట్టణంలోని పలు కేంద్రాలలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మండపాలలో పట్టణానికి చెందిన రాంకో సిమెంట్ జిల్లా ఆధీకృత డీలర్ తల్లాడ...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండలంలోని చంద్రయ్య పల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణమహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభంగా జరిగింది. బెజ్జెంక్కి భిక్షపతి వేద మంత్రోచ్చారణతో కళ్యాణకత్రువును...
జై భారత్ వాయిస్ గుంటూరు భారత ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం...
జై భారత వాయిస్ కుందుర్పిఅనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని...
జై భారత వాయిస్,కుందుర్పికుందుర్పి మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనూతన కార్యాలయాలయంలో కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులసమావేశం నిర్వహించారు.ముఖ్య అతిథిగా, అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గం...
యూపిఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ఫలితాల్లో అనంతారంకు చెందిన కిరణ్ సత్తా చాటారు. గ్రామంలో మంగళవారం నాడు గ్రామస్థులు అభినందలు తెలినారు. వివరాలకు వెళ్ళితే వరంగల్ జిల్లాలో...
సంఘ సంస్కరణ దార్శనికుడు ‘కందుకూరి’ – ఘనంగా వీరేశలింగం పంతులు జయంతి కందుకూరి వీరేశలింగం పంతులు ఆధునిక యుగకర్త, స్ఫూర్తి ప్రదాత, మార్గ దర్శకుడు, దార్శనికుడు అని,...
జై భారత్ వాయిస్ గీసుకొండబిజెపి బూత్ విజయ సంకల్ప అభియాన్ లో భాగంగా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీని ప్రధానమంత్రి గా వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి...
నీరుకుల్ల గ్రామంలో సంచరిస్తున్న పునుగు పిల్లులు-పంచనేని రాజేశ్వరరావు ఇంట్లోకి వచ్చిన పునుగు పిల్లులు--వరంగల్ ఫారెస్ట్ అధికారులు జూ పార్కు కు తరలింపు( జై భారత్ వాయిస్ ఆత్మకూరు):అరుదైన...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ లో చదివిన 1973-74 విద్యార్థులు ఘనంగా 50 సంవత్సరాల స్వర్ణొత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
అంబులెన్స్ వాహనాలు ఆకస్మిక తనిఖీ (జై భారత్ వాయిస్ ఆత్మకూరు ); అంబులెన్స్ 108 వాహనాలను జిల్లా అధికారి లక్ష్మణ్ శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఆకస్మికంగా...
జై భారత్ వాయిస్ గీసుకొండగ్రేటర్ వరంగల్ నగరంలోని హన్మకొండలోని రాంనగర్ వద్ద సర్క్యూట్ గెస్ట్ హౌస్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించిన గీసుకొండ గ్రామానికీ చెందిన...
జై భారత్ వాయిస్ గీసుకొండతెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా సదస్సు ఈనెల 26న వరంగల్ నగరంలోని అబ్బని కుంటలోని జిల్లా కార్యాలయంలో జరుగుతుందని జిల్లా...
ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడుతున్న మైనర్ దొంగను సిసిఎస్ మట్టేవాడ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేసారు. దొంగ నుండి పోలీసులు మూడు లక్షల రూపాయల విలువ...
జై భారత్ వాయిస్ హన్మకొండద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానికిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని వరంగల్...
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండలం.కొమ్మాల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులలోనే ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ...
జై భారత్ వాయిస్ హన్మకొండనిర్దేశిత గడువులో బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాంపూర్ డంపింగ్ యార్డు...
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి… (జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ జరుపుకుంటారని మాజీ స్పీకర్...
జై భారత్ వాయిస్ గీసుకొండ. వేసవి కాలం దృశ్య బోరు బావుల, బావులల్లో నీరు అడుగంటుతున్నoదున గ్రామాల్లో పంచాయితి కార్యదర్శులు నీటి వాడకం పై ప్రజలకు అవగాహణ...
కోనాయమాకులలో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు వివరాలకు వెళ్తే గీసుకొండ మండలంలోని కోనాయమాకులలో ఉగాది పర్వదినమున పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గీసుకొండ క్రాస్...
జై భారత్ వాయిస్ దామెర దామెర మండలంలోని హనుమాన్ దేవాలయంలో వేద పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి మండలంలోని...
ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, కొండపల్లి మున్సిపాలిటీలోని వేంచేసియున్న శ్రీ నూకాలమ్మ తల్లి, అమ్మవారి సేవలో మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు...
జై భారత్ వాయిస్ హన్మకొండ హన్మకొండలోని సుబేదారిలోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి, రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ జరిగింది....
జై భారత్ వాయిస్ గీసుకొండగీసుగొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శనివారం నాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గం ...
ఆత్మకూరులో చలివేంద్రం ప్రారంభం (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జాతీయ రహదారి ప్రక్కన శనివారం చలివేంద్రాన్ని ఎంపీడీవో శ్రీనివాస్...
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మంగళకుంట గ్రామంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు...
జై భారత వాయిస్,కళ్యాణదుర్గం గ్రామాలు అభివృద్ది చెందాలన్న, యువతకు ఉపాధి లభించాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి.రోడ్ షోలోఅమిలినేనఅనంతపురం జిల్లా కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో...
జై భారత్ వాయిస్ వరంగల్:గీసుకొండ మండలం ఉకల్ లో వరిధాన్యం కోనుగాలు కేంద్రం ను వరంగల్ జిల్లా ఆడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రభారి, రెడ్ క్రాస్...