Jaibharathvoice.com | Telugu News App In Telangana

Month : August 2024

హన్మకొండ జిల్లా

ఒబిసి న్యాయవాదుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.

హనుమకొండ జిల్లా//కోర్టు సెంటర్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 హన్మకొండ ప్రతినిధి:-సామాజిక న్యాయానికి న్యాయవాదులు ముందుండాలి డిఇఓ ఆఫీస్ ఎడ్యుకేషన్ సెంటర్ హనుమకొండ నందు వాల్...
వరంగల్ జిల్లా

పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టరుగా రాజగోపాల్ పదవి బాధ్యతలు స్వీకరణ

Gatla Srinivas
వరంగల్ జిల్లా//పర్వతగిరి మండలం//జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు14 వర్ధన్నపేట డివిజన్:- పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టరుగా బి రాజగోపాల్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన...
వరంగల్ జిల్లా

గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని...
వరంగల్ జిల్లా

మొగిలిచర్లలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమము

వరంగల్ జిల్లా//మొగిలిచర్ల గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ జిల్లా, గీసుగొండ మండలం, గ్రేటర్ వరంగల్ 15 వ డివిజన్ మొగిలిచర్ల...
అనకాపల్లి

పోలీస్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండనిరంతరం విధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బంది సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌...
వరంగల్ జిల్లా

పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాజగోపాల్

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్వరంగల్ జిల్లా పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి రాజగోపాల్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సిఐ శ్రీనివాస్...
కరీంనగర్ జిల్లా

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 కరీంనగర్ జిల్లా ప్రతినిధి:-స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ ముస్తాబయింది. వేడుకలను ఘనంగా నిర్వహిం...
వరంగల్ జిల్లా

మృతిచెందిన కుటుంబాలను మాజీ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుగొండ మండలం మచ్చాపూర్, గంగదేవిపల్లి గ్రామాలలో ఇటీవలే మృతిచెందిన కంబాల శ్రీనివాస్,మామిండ్ల లక్ష్మీ కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి...
హన్మకొండ జిల్లా

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంతా బూటకమేనని..

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు ప్రతినిధి:- లక్షల మంది రైతులను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారని మల్కాజిగిరి ఎంపీ...
హన్మకొండ జిల్లా

మడికొండ టెక్స్ టైల్ పార్కులో గ్రీన్ టెక్నాలజీ ఆవిష్కరణ వర్క్ షాప్ కమ్ అడాప్షన్ ఎంపీ కడియం కావ్య

హనుమకొండ జిల్లాజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ తూర్పు ప్రతినిధి: పవర్ లూమ్ నేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందే విధంగా సహకారం...
జనగామ జిల్లా

జనగామ అభివృద్ధిపై సిపిఎం జిల్లా ప్రతినిధి బృందంతో చర్చించిన జనగామ శాసనసభ్యుడు పల్లారాజేశ్వర్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ జిల్లా ప్రతినిధి: జనగామ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వరంగల్ నగరం నుండి జనగామ నియోజకవర్గం వరకు కూడా...
హన్మకొండ జిల్లా

కోళ్ల ఫారం లు మూసివేయాలి!: జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : మండలంలోని శ్రీ చెన్నకేశవ స్వామి (లక్ష్మి చార్ల ) ఆలయ సమీపంలో నీరుకుల్లా రహదారి పక్కన ఉన్న కోళ్ల ఫామ్...
ఎన్టీఆర్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ను ఎగురవేయండి*

జై భారత్ వాయిస్ న్యూస్ విజయవాడపౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని సాగనుంది. ఈ...
వరంగల్ జిల్లా

ఆర్థిక సహాయం

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//శాయంపేట హవేలీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు అల్లం...
వరంగల్ జిల్లా

అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం*

వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం మని కొంతమంది చేస్తున్న ఆరోపణలను ఖండించిన వర్దన్నపేట కాంగ్రెస్...
వరంగల్ జిల్లా

ఎస్సారెస్పీ కెనాల్ మొరాన్ని యదేచ్చగా తరలిస్తున్న అక్రమార్కులు???

వరంగల్ జిల్లా//వర్ధన్నపేట మండలం//నీలగిరి స్వామి తండాజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి స్వామి తండా...
వరంగల్ జిల్లా

35 వేల రూపాయల ఆర్థిక సహాయం

వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-తమతోపాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు అకాల మరణం చెందడంతో అతడి కుటుంబానికి  35 వేల...
హన్మకొండ జిల్లా

యువత గంజాయి డ్రగ్స్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

హనుమకొండ టౌన్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి సమాజాన్ని కాపాడాలి హనుమకొండ సిఐ...
వరంగల్ జిల్లా

వరంగల్ లో 14న నిరసన దీక్ష:- బిజెపివరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

జై భారత్ వాయిస్ న్యూస్ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-బంగ్లాదేశ్ లో ఇటీవల హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా హిందు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 14న...
వరంగల్ జిల్లా

రాయపర్తి యువతలో పరవశించిన దేశభక్తి

వరంగల్ జిల్లా//రాయపర్తి మండలంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-ప్రతి ఒక్క యువకునిలో దేశ భక్తి నింపడమే బీజేవైఎం ముఖ్య లక్ష్యం. దేశ...
వరంగల్ జిల్లా

గొర్రెకుంట ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి నమిండ్ల సాధన్ ఆర్ ఓ మిని వాటర్ ప్లాంట్ బహుకరణ

జై భారత్ వాయిస్ ఆగష్టు 13 వరంగల్ జిల్లా ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15 వ డివిజన్ గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో జిల్లా ప్రజా పరిషత్...
హన్మకొండ జిల్లా

మీ కుటుంబ భవిష్యత్తు కోసం మద్యం సేవించి వాహనం నడపొద్దు వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ

జై భారత్ వాయిస్ హన్మకొండ ఆగస్టు 13వాహనదారులు ఎవరు తమ కుటుంబ భవిష్యత్తు బాగుండాలంటే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసిపి వాహనదారులకు సూచించారు....
వరంగల్ జిల్లా

సాంకేతిక విద్యలో విద్యార్థులు ముందు ఉండాలి

సాంకేతిక విద్యలో ముందు ఉండాలి విద్యార్థులు సాంకేతిక విద్య లో ముందు ఉండాలని ఎన్ఆర్ఐ ఎర్రబెల్లి శృతి అన్నారు. సోమవారం జడ్పీహెచ్ఎస్ కాపులకనపర్తి పాఠశాలలోని కంప్యూటర్లను పరిశీలించారు....
అనంతపురం

చైర్మన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుడికి 20 వేల ఆర్థిక సహాయం

Gangadhar
జై భారత వాయిస్, కళ్యాణ్ దుర్గం దళిత కార్మికుడికి దన్నుగా నిలిచాడు మాస్టారు బద్దే నాయక్. ఈ క్రమంలోని కళ్యాణదుర్గం పట్టణం యస్,సి కాలనీకి చెందిన వెంకటేశులు...
వరంగల్ జిల్లా

కే యూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు :

జై భారత్ వాయిస్ వరంగల్2024-2025 విద్యాసంవత్సరానికి గాను కాకతీయ విశ్వవిద్యాలయం వివిధ కొర్సులకు ప్రవేశాకునోటిఫికేషన్ జారీ చేసిందని గ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం...
వరంగల్ జిల్లా

గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా...
ఏలూరు

పామాయిల్ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి దిగుమతి సుంకాలను తిరిగి విధించమని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ ను కోరిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

KATURI DURGAPRASAD
  న్యూఢిల్లీ / ఏలూరు : ఆగస్టు, 09: జై భారత్ వాయిస్ ‘  పామాయిల్ రైతుల ప్రయోజనాలు కాపాడటానికీ, పామాయిల్ రైతులకు సరియైన గిట్టుబాటు ధర...
ఏలూరు

ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

KATURI DURGAPRASAD
  ఏలూరు: ఆగష్టు, 09:  జై భారత్ వాయిస్ ‘ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా గిరి పుత్రులకు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్...
నల్గొండ జిల్లా

సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్టు గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువనుంచి భారీగా ప్రవాహం కొనసాగుతోంది.దీనితో సాగర్ ప్రాజెక్టు 26 గేట్లను అధికారులు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,74,065...
ఏలూరు

పాఠశాల లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు

KATURI DURGAPRASAD
స్కూల్ చైర్మన్ గా రాజేశ్వరి నూజివీడు నియోజకవర్గ పరిధిలోని నూజివీడు టౌన్ లోని అప్పారావు పేట పాఠశాల లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు. జరిగింది , ఈ...
కృష్ణా

అదివాసులకు అండగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సిఎం చంద్రబాబు.

జై భారత్ వాయిస్ విజయవాడ‘విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపాల్గొన్నారు ముఖ్యమంత్రి, గిరిజన ఎగ్జిబిషన్ ని తిలకించారు. ఉత్పత్తులు...
అనంతపురం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.

జై భారత్ వాయిస్ అనంతపురం, ఆగస్టు 07 : అనంతపురం జిల్లాలోఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్...
హన్మకొండ జిల్లా

తెలంగాణ జాతిపితగా జయశంకర్ పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి

(జై భారత్ వాయిస్ హన్మకొండ) ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అభ్యుదయ సంఘం అధ్వర్యంలో...
హన్మకొండ జిల్లా

మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు

టీఎన్జీవోస్ కేంద్ర సంఘ కార్యాలయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్, అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమాఖ్య...
హన్మకొండ జిల్లా

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవ వినాశనానికి ఉపయోగిస్తున్నారు!

హిరోషిమా, నాగసాకి పై అమెరికా మానవ వినాశనానికి ఉపయోగించిన అను బాంబు వల్ల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం అయిందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు...
ఏలూరు

నర్సాపురం పిహెచ్ సి సంఘటన పై సమగ్ర విచారణ చేయండి. డియం & హెచ్ఓ తో మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

KATURI DURGAPRASAD
ఏలూరు: ఆగష్టు, 06 :జై భారత్ వాయిస్’   టి.నర్సాపురం మండలం, అల్లూరి సీతారామరాజు మెట్ట గ్రామానికి చెందిన వగల అలిమేలు మంగ (23) భర్త రాము. గత...
ఏలూరు

విషయం: నాగిరెడ్డిగూడెంలో డెంగ్యూ మరణంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తక్షణ స్పందన

KATURI DURGAPRASAD
ఏలూరు: ఆగస్టు 06:జై భారత్ వాయిస్’  చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో డెంగ్యూ జ్వరంతో పుచ్చా సీతారాముడు (35) మృతి చెందడంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్...
ఏలూరు

చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

KATURI DURGAPRASAD
    ఏలూరు: ఆగస్టు, 07:  జై భారత్ వాయిస్’  జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత కార్మిక సోదరసోదరీమణులకు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్...
కాకినాడ

కాకినాడ కార్పోరేషన్ లో అవినీతి ప్రక్షాళన చేపట్టాలి!!

జై భారత్ వాయిస్ కాకినాడకాకినాడ నగర పాలక సంస్థలో గత రెండేళ్లుగా ముగ్గురు కమీషనర్లు మారారని క్రింది స్థాయి కమీషనర్లు ఇతర విభాగ అధికారులు ఉద్యోగులు బదిలీ...
హన్మకొండ జిల్లా

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయు ముందంజ

Sambasivarao
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు: రిపోర్టర్ అశొక్)ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టియు ముందంజలో ఉందని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల పీఆర్టియు సంఘం అధ్యక్షులు నకిరెడ్డి మహేందర్...
అనకాపల్లి

పుట్టిన శిశువుకు ముర్రిపాలు పాటించాలి

జై భారత్ వాయిస్ దామెరప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఐసిడిఎస్ పరకాల ప్రాజెక్ట్ దామెర సెక్టార్ ఆధ్వర్యంలో దామెర అంగన్వాడి సెంటర్లో సెక్టార్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో...
హన్మకొండ జిల్లా

పేదల సంక్షేమానికి రాజీపడేది లేదు :పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పేదల సంక్షేమానికి రాజీపడేది లేదు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదని పరకాల ఎమ్మెల్యే...
ఏలూరు

*హాస్టల్ కు ఫ్యాన్లు ఏర్పాటు చేసిన మంత్రి పార్థసారథి

KATURI DURGAPRASAD
జై భారత్ వాయిస్’ నూజివీడు పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో గల మడుపల్లి  తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణములోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో...
ఏలూరు

నారా చంద్రబాబు దయవలనే చిరకాల స్వప్నం నెరవేరింది నూజివీడు ఎమ్, ఆర్, పి, ఎస్. నాయకులు..

KATURI DURGAPRASAD
నూజివీడు:జై భారత్ వాయిస్ ‘  30 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ఎమ్, ఆర్, పి, ఎస్. ఉద్యమానికి అధ్యక్షులైన మంద కృష్ణ మాధిగకు అధినుండి అండ...
ఏలూరు

పోలవరం ప్రాజెక్ట్ పై గళం వినిపించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

KATURI DURGAPRASAD
న్యూఢిల్లీ / ఏలూరు:  జై భారత్ వాయిస్  ఆగష్టు 02: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తికి, అందుకు అవసరమైన నిధుల కేటాయింపునకు సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో...

దానం చందంగా సామాజిక పింఛన్ల పంపిణీ తగదు

జై భారత్ వాయిస్ కాకినాడసామాజిక ఫించన్ల పంపిణీని ప్రభుత్వ ఉద్యోగి ద్వారామాత్రమే గౌరవప్రదంగా అందించే విధానాన్ని రాష్ట్ర ప్రభు త్వం అమలులోకి తేవాలని పౌర సంక్షేమ సంఘం...
హన్మకొండ జిల్లా

పదవ తారీకులోపు మొదటి దశలో మంజూరైన రుణమాఫీ నిధులను రైతులకు అందజేయాలి

జై భారత్ వాయిస్ హన్మకొండ పదవ తారీకులోపు మొదటి దశలో మంజూరైన రుణమాఫీ నిధులను రైతులకు అందజేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని మినీ...
అనంతపురం

పౌర సరఫరాచౌక ధాన్య డిపో ప్రారంభం

Gangadhar
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డు నందు చౌక ధాన్యపు డిపో 09 మాజీ మున్సిపల్ చైర్మన్ బిక్కి రామలక్ష్మి...
అనంతపురం

ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో తొలగిన ఎస్ ఎస్ వర్గీకరణ అడ్డంకులు

Gangadhar
ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో తొలగిన యస్,సి , వర్గీకరణ అడ్డంకులు. -ప్రధాన మంత్రికి ధాన్యవదాలు. జై భారత వాయిస్, కుందుర్పి మన దేశ ప్రధాని నరేంద్ర...
హైదరాబాద్ జిల్లా

దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసి తీసుకువస్తాం సిఎం రేవంత్ రెడ్డి

జై భారత్ వాయిస్ భాగ్యనగరంరాష్ట్రంలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు సహకారం, ఉద్యోగ భద్రత కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు...
అనంతపురం

పుట్టిన శిశువుకు తల్లి పాలు శ్రేయస్కరం

జై భారత్ వాయిస్ కళ్యాణదుర్గంఅనంతపురం జిల్లాకంబదూరు మండలంలోని మర్రిమాకులపల్లి గ్రామంలో ప్రపంచ తల్లి పాలు వారోత్సవాలను పురస్కరించుకుని అంగన్‌వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు..ఈ సందర్భంగా...