హనుమకొండ జిల్లా//కోర్టు సెంటర్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 హన్మకొండ ప్రతినిధి:-సామాజిక న్యాయానికి న్యాయవాదులు ముందుండాలి డిఇఓ ఆఫీస్ ఎడ్యుకేషన్ సెంటర్ హనుమకొండ నందు వాల్...
వరంగల్ జిల్లా//పర్వతగిరి మండలం//జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు14 వర్ధన్నపేట డివిజన్:- పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టరుగా బి రాజగోపాల్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన...
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని...
వరంగల్ జిల్లా//మొగిలిచర్ల గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ జిల్లా, గీసుగొండ మండలం, గ్రేటర్ వరంగల్ 15 వ డివిజన్ మొగిలిచర్ల...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండనిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్వరంగల్ జిల్లా పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి రాజగోపాల్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సిఐ శ్రీనివాస్...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 కరీంనగర్ జిల్లా ప్రతినిధి:-స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ ముస్తాబయింది. వేడుకలను ఘనంగా నిర్వహిం...
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుగొండ మండలం మచ్చాపూర్, గంగదేవిపల్లి గ్రామాలలో ఇటీవలే మృతిచెందిన కంబాల శ్రీనివాస్,మామిండ్ల లక్ష్మీ కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి...
జై భారత్ వాయిస్ న్యూస్ విజయవాడపౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని సాగనుంది. ఈ...
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//శాయంపేట హవేలీజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు అల్లం...
వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం మని కొంతమంది చేస్తున్న ఆరోపణలను ఖండించిన వర్దన్నపేట కాంగ్రెస్...
వరంగల్ జిల్లా//వర్ధన్నపేట మండలం//నీలగిరి స్వామి తండాజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి స్వామి తండా...
వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-తమతోపాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు అకాల మరణం చెందడంతో అతడి కుటుంబానికి 35 వేల...
హనుమకొండ టౌన్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి సమాజాన్ని కాపాడాలి హనుమకొండ సిఐ...
జై భారత్ వాయిస్ న్యూస్ఆగష్టు 13 వరంగల్ తూర్పు ప్రతినిధి:-బంగ్లాదేశ్ లో ఇటీవల హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా హిందు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 14న...
వరంగల్ జిల్లా//రాయపర్తి మండలంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-ప్రతి ఒక్క యువకునిలో దేశ భక్తి నింపడమే బీజేవైఎం ముఖ్య లక్ష్యం. దేశ...
జై భారత్ వాయిస్ ఆగష్టు 13 వరంగల్ జిల్లా ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15 వ డివిజన్ గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో జిల్లా ప్రజా పరిషత్...
జై భారత్ వాయిస్ హన్మకొండ ఆగస్టు 13వాహనదారులు ఎవరు తమ కుటుంబ భవిష్యత్తు బాగుండాలంటే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని వరంగల్ ట్రాఫిక్ ఏసిపి వాహనదారులకు సూచించారు....
సాంకేతిక విద్యలో ముందు ఉండాలి విద్యార్థులు సాంకేతిక విద్య లో ముందు ఉండాలని ఎన్ఆర్ఐ ఎర్రబెల్లి శృతి అన్నారు. సోమవారం జడ్పీహెచ్ఎస్ కాపులకనపర్తి పాఠశాలలోని కంప్యూటర్లను పరిశీలించారు....
జై భారత వాయిస్, కళ్యాణ్ దుర్గం దళిత కార్మికుడికి దన్నుగా నిలిచాడు మాస్టారు బద్దే నాయక్. ఈ క్రమంలోని కళ్యాణదుర్గం పట్టణం యస్,సి కాలనీకి చెందిన వెంకటేశులు...
జై భారత్ వాయిస్ వరంగల్2024-2025 విద్యాసంవత్సరానికి గాను కాకతీయ విశ్వవిద్యాలయం వివిధ కొర్సులకు ప్రవేశాకునోటిఫికేషన్ జారీ చేసిందని గ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం...
జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా...
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువనుంచి భారీగా ప్రవాహం కొనసాగుతోంది.దీనితో సాగర్ ప్రాజెక్టు 26 గేట్లను అధికారులు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,74,065...
జై భారత్ వాయిస్ విజయవాడ‘విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపాల్గొన్నారు ముఖ్యమంత్రి, గిరిజన ఎగ్జిబిషన్ ని తిలకించారు. ఉత్పత్తులు...
(జై భారత్ వాయిస్ హన్మకొండ) ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అభ్యుదయ సంఘం అధ్వర్యంలో...
టీఎన్జీవోస్ కేంద్ర సంఘ కార్యాలయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్, అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమాఖ్య...
హిరోషిమా, నాగసాకి పై అమెరికా మానవ వినాశనానికి ఉపయోగించిన అను బాంబు వల్ల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం అయిందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు...
ఏలూరు: ఆగస్టు 06:జై భారత్ వాయిస్’ చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో డెంగ్యూ జ్వరంతో పుచ్చా సీతారాముడు (35) మృతి చెందడంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్...
జై భారత్ వాయిస్ కాకినాడకాకినాడ నగర పాలక సంస్థలో గత రెండేళ్లుగా ముగ్గురు కమీషనర్లు మారారని క్రింది స్థాయి కమీషనర్లు ఇతర విభాగ అధికారులు ఉద్యోగులు బదిలీ...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు: రిపోర్టర్ అశొక్)ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టియు ముందంజలో ఉందని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల పీఆర్టియు సంఘం అధ్యక్షులు నకిరెడ్డి మహేందర్...
పేదల సంక్షేమానికి రాజీపడేది లేదు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదని పరకాల ఎమ్మెల్యే...
న్యూఢిల్లీ / ఏలూరు: జై భారత్ వాయిస్ ఆగష్టు 02: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తికి, అందుకు అవసరమైన నిధుల కేటాయింపునకు సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో...
జై భారత్ వాయిస్ కాకినాడసామాజిక ఫించన్ల పంపిణీని ప్రభుత్వ ఉద్యోగి ద్వారామాత్రమే గౌరవప్రదంగా అందించే విధానాన్ని రాష్ట్ర ప్రభు త్వం అమలులోకి తేవాలని పౌర సంక్షేమ సంఘం...
జై భారత్ వాయిస్ హన్మకొండ పదవ తారీకులోపు మొదటి దశలో మంజూరైన రుణమాఫీ నిధులను రైతులకు అందజేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని మినీ...
జై భారత్ వాయిస్ భాగ్యనగరంరాష్ట్రంలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు సహకారం, ఉద్యోగ భద్రత కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు...
జై భారత్ వాయిస్ కళ్యాణదుర్గంఅనంతపురం జిల్లాకంబదూరు మండలంలోని మర్రిమాకులపల్లి గ్రామంలో ప్రపంచ తల్లి పాలు వారోత్సవాలను పురస్కరించుకుని అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు..ఈ సందర్భంగా...