Jaibharathvoice.com | Telugu News App In Telangana

Month : October 2024

క్రీడా వార్తలుజాతీయ వార్తలు

జాతీయ స్థాయి యోగ పోటీలలో పాల్గొన్న తెలంగాణ క్రీడాకారులు

(జై భారత్ వాయిస్ న్యూస్ హిమాచల్ ప్రదేశ్ )హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనాలో జరుగుతున్న 49వ జాతీయస్థాయి యోగా పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుంచి యోగ క్రీడాకారులు...
హన్మకొండ జిల్లా

ఫిర్యాదులపై తక్షణమే కేసులు నమోదు చేయండి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):నేరఆరోపణ తో వచ్చే ఫిర్యాదులపై స్టేషన్ అధికారులు తక్షణమే కేసు నమోదు చేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝు తెలిపారు....
వరంగల్ జిల్లా

జాతీయ స్థాయి యోగా పోటీలకు అభినవ నేతాజీ ఎంపిక

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )హిమచల్ ప్రదేశ్ లో జరిగే 49వ జాతీయ స్థాయి యోగా పోటీలకు  అడుప అభినవ నేతాజీ ఎంపికైనాడని ఉమ్మడి వరంగల్...
హన్మకొండ జిల్లా

అత్మకూరు పాఠశాల ను ఆకస్మికంగాచేసిన కలెక్టర్ ప్రావీణ్య.-పరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : ఆత్మకూరు జిల్లా పరిషత్ పాఠశాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని...
వరంగల్ జిల్లా

అద్దె చెల్లించలేదని విద్యార్థులను ఉపాధ్యాయులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్న పాఠశాల భవన యజమాని

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్15ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల అద్దె భవనాలకు ప్రభుత్వం అద్ద చెల్లించకపోవడంతో...
హన్మకొండ జిల్లా

అట్టహాసంగా ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం

అట్టహాసంగా ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంపరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ హాజరైనారు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు)ఆత్మకూరు...
హన్మకొండ జిల్లా

అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత

జై భారత్ వాయిస్ న్యూస్ దామెరహన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామ శివారులో నుండి అక్రమంగా టిప్పర్ లలో మొరం తరలిస్తుండగా దామెర ఎస్....
హన్మకొండ జిల్లా

పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బతుకమ్మ సందడి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ అక్టోబర్ 08వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు. బతుకమ్మ నవరాత్రులను పురస్కరించుకొని మహిళా పోలీస్ సిబ్బంది...
హైదరాబాద్ జిల్లా

మహిళలకు గుడ్ న్యూస్ మ‌హిళా సంఘాల‌కు ఆర్టీసీ అద్దె బ‌స్సులు

(జై భారత్ వాయిస్ భాగ్యనగరం అక్టొబర్ 08)తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. మ‌హిళా సంఘాల‌ను ఆర్దికంగా బ‌లోపేతం చేసే దిశ‌లో తెలంగాణ ప్ర‌భుత్వం...
హన్మకొండ జిల్లా

ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన బుక్ లెట్ ను ఆవిష్కరించిన కలెక్టర్ ప్రావీణ్య

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించి హన్మకొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవల వివరాలతో కూడిన బుక్ లెట్ ను హనుమకొండ...
హన్మకొండ జిల్లా

పర్యావరణహితానికి క్లాత్ బ్యాగులను వినియోగించాలి- హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

హనుమకొండ: పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగులనే వినియోగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.సోమవారం హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో మెప్మా ఆధ్వర్యంలో తయారుచేసిన పర్యావరణహిత...
హన్మకొండ జిల్లా

సర్పంచి, ఎంపీపీ టు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా

ఆత్మకూర్ మార్కెట్ చైర్మన్ గా బీరం సునంద సుధాకర్ రెడ్డి...
హన్మకొండ జిల్లా

మత్స్యకారుల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..

+జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ అక్టోబర్ 04)సహకార సంఘాలు ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక భూమిక. భీమా పథకం ద్వారా సహకార సంఘాల సభ్యులకు 5 లక్షల...
హన్మకొండ జిల్లా

పిల్లలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకోవాలి

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ అక్టోబర్ 04)దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ శ్రీరామ్ కాలనీలో భువనేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో అత్యంత్య వైభవోపేతంగా పూజ...
వరంగల్ జిల్లా

ప్రజా పాలన దిశగా సీఎం రేవంత్ సర్కార్ పాలన

జైభారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట అక్టోబర్ 3 రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా పాలన దిశగా అడుగులు వేస్తుందని వర్ధన్నపేట మండల...
హన్మకొండ జిల్లా

ప్లాస్టిక్ రహిత సంచుల తయారీ కేంద్రాన్ని సందర్శించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ అక్టోబర్ 3 హనుమకొండలోని మల్లిఖాంబా మనోవికాస కేంద్రంలో అంగవైకల్యం కలిగిన పిల్లలు తమలో ఉన్న నైపుణ్యంతో తయారుచేస్తున్న ప్లాస్టిక్ రహిత సంచులు...
హన్మకొండ జిల్లా

పిడుగుపడి చనిపోయిన కౌలు రైతు కుటుంబాలని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

జైభారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూర్  అక్టోబర్ 3 పిడుగుపడి చనిపోయిన కౌలు రైతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి 10 లక్షల  రూపాయల ఎక్సగ్రేషియా, మరియు ఒక్కొక్క కుటుంబానికి...
వరంగల్ జిల్లా

ఎలుకుర్తి హవేలీలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం

జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 3 గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత అమ్మవారిని ప్రతిష్టించారు. అనంతరం మొదటి రోజు...
వరంగల్ జిల్లా

మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవడమే రాష్ట్ర ప్రభుత్వ  లక్ష్యం:

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 3మత్స్యకార కుటుంబాలలో సిరులు కురవడమే రాష్ట్ర ప్రభుత్వ  లక్ష్యమని  రాష్ట్ర అటవీ,పర్యావరణ దేవదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండ...
హన్మకొండ జిల్లా

చౌటపల్లి లో పలు అభివృద్ధిని కార్యక్రమాల్లో మంత్రి సీతక్క

జైభారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట అక్టోబర్ 3ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలో భవన నిర్మాణం మరియు 500 మెట్రిక్ టన్నుల...
వరంగల్ జిల్లా

ఒక కుటుంబం ఒక కార్డు లక్ష్యంగా డిజిటల్ కార్డులు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 3    ఒక కుటుంబం ఒక కార్డు లక్ష్యం గా డిజిటల్ కార్డులను అందజేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ...
హన్మకొండ జిల్లా

జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ  అక్టోబర్ 3

జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ  అక్టోబర్ 3పద్మాసనే పద్మఊరూ పద్మాక్షి పద్మసంభవే। త్వం మాం భజస్వ పద్మాక్షి యేనసౌఖ్యం లభ్యామ్యహం॥దేశి శరన్నవత్రి ఉత్సవాలలో భాగంగా హనుమకొండలోని పద్మాక్షి...
వరంగల్ జిల్లా

డాక్టర్ రాజేశ్వరిచంద్రశేఖర్ ఆర్య కు సన్మానం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 2ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రాజేశ్వరి పదవి విరమణ పొందడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన...
హన్మకొండ జిల్లా

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం!-సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలంలోని హౌస్ బుజ్జూర్...
వరంగల్ జిల్లా

బతుకమ్మ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 02బతుకమ్మ సంబరాల్లో భాగంగా తొలిరోజు (ఎంగిలిపూల బతుకమ్మ) వేడుక ను  పురస్కరించుకొని వరంగల్ కొత్తవాడ తోట మైదానంలో, దుర్గేశ్వర...
వరంగల్ జిల్లా

టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టొబర్ 02మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా టీఎన్జీఓ స్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్...
హన్మకొండ జిల్లా

డీజే సౌండ్ సిస్టమ్ వినియోగం నిషేధం

జై భారత్ వాయిస్ న్యూస్ దామెర అక్టొబర్ 02వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం...
హన్మకొండ జిల్లా

గురుకుల్ ది స్కూల్ లో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు

జైభారత్ వాయిస్ న్యూస్ అక్టోబర్ 01 హనుమకొండ-తెలంగాణ ఆడపడుచుల విశిష్ట పండుగైన బతుకమ్మ ఉత్సవాలు గురుకుల్ ది స్కూల్ లో నిర్వహించినారు విద్యార్ధినీలు రకరకాల పూలతో బతుకమ్మలను...
హన్మకొండ జిల్లా

పద్మ బ్రాహ్మణులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలి  

జైభారత్ వాయిస్ న్యూస్ అక్టోబర్ 01 పరకాల -పద్మ బ్రాహ్మణులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలని పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘంహనుమకొండ జిల్లా అధ్యక్షులు మలిపెద్ది...
హన్మకొండ జిల్లా

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 హనుమకొండఎస్ ఎస్ యు విద్యార్థి పోరు యాత్ర ముగింపు విజయోత్సవ సభ. సొమవారం జరిగింది.స్వేరో స్టూడెంట్స్ యూనియన్  హన్మకొండ జిల్లా...
వరంగల్ జిల్లా

భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో  పాత్రులమౌవుతాం: ఎంపీ రవిచంద్ర

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 వరంగల్అక్టోబర్ 3 తేదీ నుండి 12 వ తేది వరకు జరిగే ఓరుగల్లు శ్రీ భద్రకాళీ మాత శరన్నవరాత్రి మహోత్సవముల...
వరంగల్ జిల్లా

అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 వరంగల్గీసుగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం గీసుగొండ మండల పరిధిలోని గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు...
హన్మకొండ జిల్లా

కాలనీ అభివృద్ధికి  కృషి చేస్తా ఎమ్మెల్యే  రాజేందర్ రెడ్డి

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30హనుమకొండహనుమకొండ పరిధిలోని 51 వ డివిజన్లో కే ఎల్ ఎన్ కాలనీ అభివృద్ధి సేవ కమిటీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని...