జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండతెలంగాణలోని వివిధ జిల్లా నుండి విచ్చేసిన క్రీడాకారులతో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలు సందడిగా మారాయి. రాష్ట్రస్థాయి...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు తీసుకున్న ముందస్తూ చర్యలతో ఈ ఏడాది నేరాలు అదుపులో వుండటంతో...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:భారతీయ మజ్దూర్ సంఘ్ కు అనుబంధంగా ఏర్పడి పాత్రికేయుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్రైతులు పండించిన పంటపై మెళకువలు పాటిస్తే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర దక్కి, సాగు లాభసాటిగా వుంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్...
( జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో వున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి...
కాజీపేట-కొండపల్లి సెక్షన్లోని మోటమర్రి రైల్వే స్టేషన్ వద్ద మూడో రైల్వే లైను నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఉమ్మడి వరంగల్ జిల్లాలో...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):వరంగల్ లో కొనుగోలు చేసి ఆటోలో ఆత్మకూరు మండలం పెద్దాపురం తరలిస్తున్న ఎండు గంజాయిని అక్కంపేట తోరణం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం...
ప్రైవేట్ హాస్టల్స్ తప్పని సరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులకు సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా హనుమకొండ డివిజనల్ పోలీసుల...
గ్రేటర్ వరంగల్ నగరంలోని అజాంజహి మిల్లు వర్కర్స్ యూనియన్ కార్యాలయం కూల్చివేయడం ఆ యొక్క భూమిలో కాసం షాపింగ్ మాల్ నిర్మాణం కొరకు ఇచ్చిన అనుమతులను రద్దు...
(జై భారత్ వాయిస్. న్యూస్ ఆత్మకూరు ):ఆత్మకూరు మాజీ ఎంపీటీసీ నత్తి కోర్నెల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారని బహుజన సాహిత్య అకాడమి...
(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ )గీసుకొండ మండలములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలలో ప్రభుత్వ పాఠశాలలు,యువకులు క్రీడా...
Jaibharatvoice News 09 డిసెంబర్ :సీఎం కప్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.సోమవారం గ్రేటర్ వరంగల్ నగరంలోని ప్రధాన...
(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ రిపోర్టర్ జ్యొతి )గ్రేటర్ వరంగల్ నగరంలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల బొల్లికుంట ఇంగ్లీష్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు...
(జై భారత్ వాయి విజయవాడ) : వికసిత్ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కుటుంబంలో...
(Jaibharathvoice news వరంగల్, 8 డిసెంబర్)మీసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు.ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా 8వ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ...
Jaibharath voice news)ఉస్మానియా విశ్వవిద్యాలయం కాంపస్ లోని లా కళాశాల విద్యార్థిని లుక్కా హిమజ, “భారతదేశంలో సమకాలిక ఎన్నికలు: ఒక దేశం, ఒక ఎన్నిక” అనే అంశంపై...
(జై భారత్ వాయిస్ న్యూస్ డిసెంబర్ 2)గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై శాశ్వత రేకుల పందిరి నిర్మాణానికి 1,00,116/ రూపాయలు బృహత్తర విరాళం గీసుకొండ గ్రామ పెగళ్ళపాటి...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)ఆత్మకూరు: మధ్యాహ్న భోజనం పథకానికి ప్రభుత్వం నిధులు పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య...
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):ఆత్మకూరు శ్రీ విఘ్నేశ్వర భవన నిర్మాణం తాపీ మేస్త్రిల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏకగ్రీవంగా నూతనకమిటీ ఎన్నిక జరిగింది.ఆత్మకూరు తాపీ...
ప్రణాళికబద్ధంగా చదివితే రాణించవచ్చు..యువ సైంటిస్ట్ డాక్టర్ తోట శ్రవణ్కుమార్ కేయూ క్యాంపస్, నవంబరు 30 : విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని యువ సైంటిస్ట్...