Jaibharathvoice.com | Telugu News App In Telangana

Month : January 2025

హన్మకొండ జిల్లా

రసూల్ పల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రసూల్ పల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామంలో శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షుడు అరవింద్...
హైదరాబాద్ జిల్లా

విశ్రాంత అధ్యాపక బృందం ఆత్మీయ కలయిక

విశ్రాంత ఉపాధ్యాయ బృందం ఆత్మీయ కలయిక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది  మంచిర్యాల జిల్లాలోని కళ్యాణిఖని సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల ఆల్ రిటైర్డ్ స్టాఫ్ మీట్ అండ్...
వరంగల్ జిల్లా

యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలి : నెహ్రు యువజన కేంద్రం జిల్లా అధికారి అన్వేష్

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండవరంగల్ జిల్లా గీసుకొండ  ఆదర్శ గ్రామం గంగదేవి పల్లి గ్రామం లో సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు...
హన్మకొండ జిల్లా

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదకు లబ్ధి చేకూరేవిధంగా ఎంపిక జరగాలి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి పేదకు లబ్ధి చేకూరేవిధంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలనిరాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,...
కర్నూలు

పండుగలు సామాజిక బాధ్యతను గుర్తుచేసి, పురోభివృద్ధికి దోహదపడుతాయి

జై భారత్ వాయిస్ న్యూస్ కర్నూలుపండుగలు సామాజిక బాధ్యతను గుర్తుచేసి, పురోభివృద్ధికి దోహదపడతాయి, పండుగల వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవాలని , అప్పుడే భారతీయ సంస్కృతియొక్క ఔన్నత్యాన్ని...
విశాఖపట్నం

పలు అభివృద్ది పనులకు ప్రధాని మోడి శంకుస్థాపనలు

జై భారత్ వాయిస్ న్యూస్ విశాఖపట్టణంఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణంలో రెండు లక్షల కొట్లకు పైగా నిధులతోలు అభివృద్ది పనులకు ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోది వర్చువల్ గా...
వరంగల్ జిల్లా

mrps మాదిగల మహాగర్జన విజయవంతం చేయండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్హైదరాబాదులో ఈనెల 19న ఇందిరా పార్క్ లో నిర్వహించే మాదిగల మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి...
వరంగల్ జిల్లా

యూరియా విచక్షణా రహితంగా వాడొద్దు

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండవరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని గొర్రెకుంట, మొగిలిచర్ల, గీసుకొండ, మచ్చాపూర్,కొమ్మల గ్రామాల్లో ఉన్న ఎరువులు షాపులను వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారిని...
వరంగల్ జిల్లా

Nashamukthbharathabhiyan.యువత మత్తుకు బానిస కావద్దు వరంగల్ ఎంపీ కడియం కావ్య.

(  జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక...
ములుగు జిల్లా

ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి.

(జై భారత్ వాయిస్ న్యూస్ ములుగు)ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పన కొనసాగిస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని, అనేక కష్టాలు...
ఎన్టీఆర్

పుస్తకాల బరువు తగ్గించండి… నాణ్యత పెంచండి! స్కూలు, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష

(జై భారత్ వాయిస్ న్యూస్ విజయవాడ)అమరావతి: పాఠశాల విద్య స్థాయిలో బాలలకు పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర విద్య,...
హైదరాబాద్ జిల్లా

తెలంగాణ హైకోర్టు పరిధిలో 1673 పోస్టులు

తెలంగాణ న్యాయశాఖ మంత్రిత్వ శాఖ మరియు సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1673 పోస్టుల కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది....
వరంగల్ జిల్లా

ఎస్సీలను ఏబిసిడిలుగా విభజించాలినమిండ్ల క్లైమేoట్ మాదిగ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్గ్రేటర్ వరంగల్ నగరంలోని 15వ డివిజన్  గొర్రెకుంట అంబేద్కర్ జంక్షన్ వద్దఎమ్మార్పీఎస్ విలీన గ్రామాల అధ్యక్షుడు లాదళ్ళ్ళ చిన్ని ఆధ్వర్యంలో కరపత్రాల...
ములుగు జిల్లా

1973-1975 ఇంటర్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఎక్కడో పుట్టి యుక్త వయస్సు ఒక్కటైనారు కలిసి మెలిసి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు వివిధ ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు విధులను నిర్వర్తించి ఉత్తమ సేవలు అందించారు కొంతమందికి...