Jaibharathvoice.com | Telugu News App In Telangana

Month : March 2025

వరంగల్ జిల్లా

రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తు గడువు ఫొడగింపు

రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగించి నందున జిల్లాలోని నిరుద్యోగ ఎస్...
హన్మకొండ జిల్లా

హ్యూమన్ రైట్స్ఆత్మకూరు మండల చైర్మన్ గా బొల్ల నరేష్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు, హన్మకొండ జిల్లా ) జాతీయ హ్యూమన్ రైట్స్ కమిటీ మండల చైర్మన్ గాకొత్తగట్టు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొల్ల నరేష్...
హన్మకొండ జిల్లా

ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయొద్దు …….

ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయొద్దు …….సెకండ్ గ్రేడు టీచర్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మురళి.(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల...
వరంగల్ జిల్లా

వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం

గీసుకొండ గీసుకొండ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణంగీసుకొండ మండల కేంద్రంలోని రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ...
అనకాపల్లి

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్

కామరెడ్డి. జిల్లా జుక్కల్ నియోజకవర్గ ప్రజల కు మద్నూర్ ,పెద్ద ఎక్లరా గ్రామ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరుగాలని...
కామారెడ్డి జిల్లా

జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలిబిచ్కుంద  మార్కెట్ కమిటీ చైర్మన్కవితా ప్రభాకర్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డికామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి ...
వరంగల్ జిల్లా

దివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డులు

వరంగల్ జిల్లా గ్రామిణాబి వృద్ది సంస్థ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలోదివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డులు – అవగాహన సదస్సు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్...
హైదరాబాద్ జిల్లా

జూన్ చివ‌రినాటికి వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ప‌నులు పూర్తికావాలి

jaibharathvoice news భాగ్యనగరం :- పైల‌ట్ గ్రామాల‌లో ఇందిర‌మ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని , బేస్‌మెంట్ పూర్త‌యిన ఇండ్ల‌కు త‌క్ష‌ణం చెల్లింపులు జ‌ర‌పాల‌ని వ‌రంగ‌ల్...
మహబూబాబాద్ జిల్లా

కన్నీటి పర్యంతమైన మంత్రి సీతక్క ఎందుకంటే

నక్సలైట్ ఉద్యమంలో నేను ఎప్పుడో చనిపోయేదాన్ని, ఇది నాకు బోనస్ లైఫ్ (పునర్జన్మ)  రామన్న వర్ధంతి సభలో మంత్రి సీతక్క.తన భర్త రామన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ...
హన్మకొండ జిల్లా

రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం వచ్చే డిసెంబర్ నాటికి దేవాదుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*

జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ: గత పదేళ్ల నుంచి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల...
వరంగల్ జిల్లా

మిడివెల్లి పట్టాభి ఉద్యోగ విరమణ అభినందన సన్మానసభ

(.జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ) వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న...
హన్మకొండ జిల్లా

గణిత శిక్షణ శిబిరానికి హాజరైన విద్యార్థులకు అభినందన

గణిత శిక్షణ శిబిరానికి హాజరైన విద్యార్థులకు అభినందన యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు పి. సాయికిరణ్, సంధ్యా రాణి ప్రతిష్టాత్మక మ్యాథమెటిక్స్ ట్రైనింగ్ అండ్...
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో ఇఫ్తార్ విందు!

హన్మకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం రాత్రి ఇఫ్తార్ విందు కళాశాల క్యాంటీన్లో ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించారు....
జాతీయ వార్తలు

జర్నలిస్టులకు రాయితీ కల్పించండి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

రైల్వే ప్రయాణంలో జర్నలిస్టుల రాయితీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.జర్నలిస్టులలో చాలా వరకు తక్కువ,మధ్య తరగతి ఆదాయ వర్గాలకు చెందిన...
హైదరాబాద్ జిల్లా

కోనాయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ కు పెండింగ్ నిధులు కేటాయించి, ప్రారంభించాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

గీసుకొండ మండలం కొనాయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ కు పెండింగ్ నిధులను మంజూరు చేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం నాడు అసెంబ్లీలో ఎంఎల్ఏ...
హన్మకొండ జిల్లా

ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) పోలీసుల గౌరవ మర్యాదలు పెంపోందించే విధంగా నిజాయితీగా పోలీస్‌ అధికారులు పనిచేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూచించారు. వరంగల్‌...
హైదరాబాద్ జిల్లా

అమెరికా పర్యటనకు వెళుతున్న  సామాజిక వేత్త  పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ-గీతమ్మ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరంఅమెరికా పర్యటనకు వెళుతున్న  సామాజిక వేత్త గీసుకొండ గ్రామానికి చెందిన పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ-గీతమ్మ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు గ్రామస్తులుగీసుకొండ గ్రామాభివృద్ధి...
వరంగల్ జిల్లా

రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య*

రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసన  మండలి సభ్యులు బసవరాజు సారయ్య అన్నారు.మంగళవారం వరంగల్ జిల్లా నగర 43 వ డివిజన్ రంగశాయిపేటలో మూడు...
ఆదిలాబాద్ జిల్లా

కేంద్ర బృందంను కలిసిన జిల్లా అధికారి

(జై భారత్ వాయిస్ న్యూస్ అదిలాబాద్ )అదిలాబాద్ జిల్లాలో కేంద్ర బృందం నార్నూర్  పర్యటన లో భాగంగా   మంగళవారం  డైరెక్టర్  మృత్యుంజయ ఝా , శుభోద్ కుమార్...
ఆదిలాబాద్ జిల్లా

బాధిత కుటుంబానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(జై భారత్ వాయిస్ న్యూస్ అదిలాబాద్ ) గత సంవత్సరం తంసి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ఎం గంగన్న...
వరంగల్ జిల్లా

విద్యార్థుల ఫీజుల దుర్వినియోగంపై విచారణ చేపట్టండి

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్విద్యార్థుల ఫీజులు దుర్వినియోగం కావడంపై సమగ్ర విచారణ చేపట్టాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు...
హన్మకొండ జిల్లా

వెంటిలేటరు మీద చికిత్స లో తెలంగాణ ఉద్యమకారుడు-ఆదుకోవాలని కుటుంబ సభ్యుల వినతి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ) ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో చురుకుగా పనిచేసిన కార్యకర్త నేడు రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో వెంటి...
వరంగల్ జిల్లా

ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పెన్షనర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్   రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం వరంగల్ జిల్లా శాఖ సమావేశం ఆదివారం నాడు వరంగల్ లోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్...
హన్మకొండ జిల్లా

ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

అమాయక వ్యవసాయదారులను లక్ష్యంగా చేసుకోని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందులు విక్రయిస్తున్న ముఠాలోని ఏడుగురిని ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ ,మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా...
హన్మకొండ జిల్లా

హనుమకొండ జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

Sambasivarao
హనుమకొండ: సిద్దిపేట- ఎల్కతుర్తి జాతీయ రహదారి 765డీజీ పరిధిలో జిల్లాకు సంబంధించి నిర్మాణంలో ఉన్న రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను హనుమకొండ...
హన్మకొండ జిల్లా

క్షయ వ్యాధి లక్షణములు మరియు జాగ్రత్తల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

Sambasivarao
మార్చి 24, ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ నగరం కాజీపేట్ లోని డీజిల్ లోకో షెడ్ లో క్షయ వ్యాధి అవగాహన సదస్సు...
హన్మకొండ జిల్లా

బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది-మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం చట్టసభలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవోను విడుదల చేసిన ప్రభుత్వానికి బీసీలు...
వరంగల్ జిల్లా

పదవ తరగతి ఉత్తీర్ణతభవిష్యత్తు కు పునాది

(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట):పదవ తరగతి ఉత్తీర్ణత విద్యార్థుల భవిష్యత్తు కు పునాది అవుతుందని ఖానాపురం మండలం మనుబోతులగడ్డ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జమాండ్ల వెంకన్న...
వరంగల్ జిల్లా

10వ తరగతి పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద...
వరంగల్ జిల్లా

కలెక్టర్ చేతుల మీదుగా వరంగల్ టీఎన్జీఓస్ డైరీ ఆవిష్కరణ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ నూతన డైరీని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా ఆవిష్కరించి సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ...
గుంటూరు

వేంకటేశ్వరస్వామివారికి   పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం  చంద్ర‌బాబు

జై భారత్ వాయిస్ న్యూస్ అమరావతిఅమరావతి రాజధాని వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్ర‌బాబు నాయుడు  స్వామివారికి పట్టువస్త్రాలు...
వరంగల్ జిల్లా

కొమ్మాల జాతర లో మెడికల్ క్యాంపును సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ )గీసుకొండ మండలంలోని కొమ్మాలలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి జాతర ఆవరణలో భక్తులకొసం గీసుకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన...
వరంగల్ జిల్లా

ప్రభల జాతర అంటేనే కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర

ఉదయం హోళీ పండుగలో ఎంజాయి రాత్రి భక్తి భావంతో జాతరకు వస్తారు భక్తులు తెలంగాణలోనే అతి పెద్ద ప్రభల జాతర అంటే కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర వరంగల్...
REPORTERSకామారెడ్డి జిల్లా

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన మద్నూర్ యువజన కాంగ్రెస్ ఉప అధ్యక్షుడు

Sachinvalanke
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మద్నూర్ యువజన కాంగ్రెస్ ఉప అధ్యక్షుడు సహజ సిద్ధ రంగులతో పండుగ...
హన్మకొండ జిల్లా

హోలీ పండుగ వేళ .తీన్మార్‌ స్టెప్పులతో దద్దరిల్లిన కమిషనరేట్‌ కార్యాలయము

హోలీ వేళ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో అధికారులు, సిబ్బంది తీన్మార్‌ స్టెప్పులతో సందడి చేసారు. హోలీ పండుగను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో ఘనంగా జరుపుకున్నారు....
హన్మకొండ జిల్లా

హనుమకొండ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో హోలీ సంబరాలు

జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తన క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, టీజీవో ప్రతినిధులు, అధికారులతో కలిసి హోలీ వేడుకల్లో...
వరంగల్ జిల్లా

హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్, 14 మార్చి ) వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తన కుటుంబ సభ్యుల సమేతంగా అడిషనల్ కలెక్టర్...
కామారెడ్డి జిల్లా

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఏఎంసీ చైర్మన్

జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డి )కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం హోళీ పండుగను పురస్కరించుకుని బిచ్కుంద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్ నాథ్ పటేల్...
హన్మకొండ జిల్లా

Erragattu gutta 14నుండి18వరక ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ )కలియుగ దైవం  కోరిన కోరికలను నెరవేరుస్తూ ఆపద మొక్కుల వాడిగా, వెంకటేశ్వరుడిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు హనుమకొండ జిల్లా...
వరంగల్ జిల్లా

ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభం.

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభం.విద్యాశాఖను బలోపేతం, నూతన విద్యా విధానం, తదితర అంశాలపై రాష్ట్ర విద్యా...
హన్మకొండ జిల్లా

ముఖ్య మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి *

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ మీద సీఏం నిల బెట్టుకోవాలని రేవంత్ రెడ్డి ఎమ్మార్పీ ఎస్ ఆత్మకూరు మండల అధ్యక్షులు నద్దునూరు...
హైదరాబాద్ జిల్లా

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టిఎన్జీఓస్-రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం )టీఎన్జీఓస్.  వరంగల్ జిల్లా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్  టీఎన్జీఓ భవన్ నందు జిల్లా అధ్యక్షులు గజ్జెలు రామ్ కిషన్...
నల్గొండ జిల్లా

ఎవరీ శంకర్ నాయక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి శాసన మండలికి

కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది..విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ లను కాంగ్రెస్ పెద్దల సభకు పంపనుంది. ఇందులో శంకర్...
హన్మకొండ జిల్లా

24×7ప్రజలకు అందుబాటులో వుంటూ సేవలందిస్తాం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నూతన పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండనిరంతరం ప్రజలకు సేవలదిస్తూ 24 x 7 ప్రజలకు అందుబాటు లో ఉంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు....
హన్మకొండ జిల్లా

పత్తిపాకలో మహిళా దినోత్సవ వేడుకలు

(జై భారత్ వాయిస్ న్యూస్ శాయంపేట )అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పత్తిపాకలో మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ఈ...
వరంగల్ జిల్లా

జూట్ ఉత్పత్తులపై అవగాహన

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )జూట్ ఉత్పత్తులపై అవగాహన అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారద అన్నారు.శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో గల ఎం.కె....
వరంగల్ జిల్లా

మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాల లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట)ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది .పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి...
హన్మకొండ జిల్లా

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జామాయిల్ తోట దగ్ధం

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):ఏపుగా పెరిగిన జామాయిల్ తోటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోట మొత్తం దగ్ధమైన సంఘటన శాయంపేట మండలం పత్తిపాక శివారులో చోటుచేసుకుంది....