Jaibharathvoice.com | Telugu News App In Telangana

Month : April 2025

హైదరాబాద్ జిల్లా

MISS WORLD-2025 ప్రపంచ సుందరి 2025 పోటీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి .ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

MISS WORLD-2025 (జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం) MISS WORLD-2025 ప్రపంచ సుందరి 2025 పోటీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...
హైదరాబాద్ జిల్లా

కంచి కామకోటి పీఠం  ఆచార్యులుగా  సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష శర్మకు సిఎం రేవంత్ రెడ్డి శుభాభినందనలు

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం )కంచి కామకోటి పీఠం 71 వ ఆచార్యులుగా శ్రీ దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష శర్మ  అభిషేక...
వరంగల్ జిల్లా

yoga మే 1 నుండి రంగశాయిపేటలో యోగా శిక్షణ

జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేటవరంగల్ ఉమ్మడి జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ నగరం రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మే నెల ఒకటో తారీకు...
హన్మకొండ జిల్లా

లింగ సమానత్వం ద్వారా బాలల పరిరక్షణ

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):లింగ సమానత్వం ద్వారా బాలల పరిరక్షణసాధ్యమవుతుందని ఆత్మకూరు మండల పరిషత్ అధికారి ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు.ఆత్మకూరు మండలo లోని గ్రామపంచాయతీ కార్యాలయం లో...
హన్మకొండ జిల్లా

Kcr నా కళ్లముందే తెలంగాణ ఆగమైతుంటే.నాకు దుఃఖం కలిగిస్తోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

(జై భారత్ వాయిస్ న్యూస్) హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నాడు జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనసమూహం...
హన్మకొండ జిల్లా

జనసంద్రంగా  బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.

జనసంద్రంగా  బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండబీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనసమూహం తరలివచ్చారు....
హైదరాబాద్ జిల్లా

Bharat summit ప్రభుత్వం చేపట్టిన మిషన్‌లో భాగస్వాములు కావాలి సిఎం రేవంత్ రెడ్డి

(jaibharat జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, పర్యావరణ సమతుల్యతను సాధిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రజా ప్రభుత్వం చేపట్టిన మిషన్‌లో భాగస్వాములు...
హన్మకొండ జిల్లా

భూభారతి చట్టంపై రైతులు, ప్రజలు అవగాహనను పెంపొందించుకోవాలి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని జి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రజాపాలన ప్రగతి బాట భూభారతి చట్టం, భూ పోర్టల్ పై...
హన్మకొండ జిల్లా

శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసుల శాంతి ర్యాలీ

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ) గ్రేటర్ వరంగల్ నగరంలోని హనుమకొండ సుబేదారి శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసుల ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రవాదుల చర్యలకు వ్యతిరేకంగా...
వరంగల్ జిల్లా

మనుబోతుల గడ్డలో ఘనంగా ప్రైమరీ లెవెల్ గ్రాడ్యుయేషన్ డేసెలబ్రేషన్స్

(జై భారత్ వాయిస్ నర్సంపేట):వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ లెవెల్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్...
వరంగల్ జిల్లా

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ టాపర్ గా ఓరుగల్లు విద్యార్థిని

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్యూపిఎస్సీ  సివిల్స్ ఫలితాల్లో వరంగల్ నగరంలోని శివనగర్ కు చెందిన ఈట్టబోయిన  రాజు  రంజిత దంపతులు ప్రథమ పుత్రిక సాయి శివాని...
హన్మకొండ జిల్లా

నీరుకుళ్ళ వాసికి సివిల్స్ లో 255 ర్యాంకు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు),హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామానికి చెందిన పోతరాజు హరిప్రసాద్ సివిల్స్ లో ఆల్ ఇండియా లో 255 ర్యాంకు సాధించారు...
హైదరాబాద్ జిల్లా

తెలంగాణ tgeap ఈఎపీ సెట్ 2025 హాల్ టికెట్లు డౌన్లోడ్

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరంతెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ అడ్మిషన్లకు కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది Eap cet 2025...
వరంగల్ జిల్లా

పిల్లలకు పోషకాహారం అందించాలి

(జై భారత్ వాయిస్ నర్సంపేట)వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల పరిధిలో మనుబోతుల గడ్డ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షంలో భాగంగా భూక్య శిరీష కుమారుడు...
హన్మకొండ జిల్లా

ఈదురు గాలులు- భారీ వర్షానికి వరి పంట నష్టం

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండలంలోని నీరుకుల్ల గ్రామంలో రాత్రి భారీగా వీచిన గాలులకు కురిసిన భారీ వర్షానికి ఓ రైతుకు చెందిన రెండేకరాల వరి పంట...
హన్మకొండ జిల్లా

బాల్య మిత్రుడికి ఆర్థిక సహాయం

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో 1996_ 1997సంవత్సరంలో ఎస్ఎస్సి బ్యాచ్ చదువుకున్న విద్యార్థులలో తమ తోటి మిత్రుడు...
అనకాపల్లి

ఆత్మకూరు లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :ఆత్మకూరు లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రా కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్...
హన్మకొండ జిల్లా

అంబేద్కర్ కు ఉపాధ్యాయ నేతల ఘన నివాళులు

(జై భారత్ వాయిస్ హన్మకొండ);భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హన్మకొండ లోని అంబేద్కర్ విగ్రహానికి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్...
తిరుపతి

తిరుమల శ్రీవారి సేవలోపవన్ కళ్యాణ్ సతిమణి అన్నాలెజినోవా

(Jaibharath voice new thirumala) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సతీమణి...
వరంగల్ జిల్లా

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం : మంత్రి కొండా సురేఖ

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం అని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ...
వరంగల్ జిల్లా

రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులు అర్పించిన “మంత్రి కొండా సురేఖ

వరంగల్ సమసమాజ స్వాప్నికుడు భారతరత్న డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్బంగాజిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో వరంగల్ పట్టణంలోని...
హన్మకొండ జిల్లా

అంబేద్కర్ జ్ఞాన యాత్రను విజయవంతం చేయండి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపు

(jaibharathvoicenews hanamakonda)ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈనెల 14వ తేదీ సోమవారం నిర్వహిస్తున్న జ్ఞాన యాత్రలో...
తిరుపతి

జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టం లేదు పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు

తిరుపతి: జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టం అనే వాదనలో పసలేదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. లోక్ సభకు, రాష్ట్రాల శాసనసభలకు...
హన్మకొండ జిల్లా

పోలీసుల పరిశీలనలో బిఆర్‌ఎస్‌ సభ అనుమతి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండబిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి నెల 27వ తేదిన ఎల్కతుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బిఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించనున్న సభ...
హన్మకొండ జిల్లా

ఐస్ క్రీమ్ తయారీ దారుకు పెనాల్టీ.

గ్రేటర్ వరంగల్ నగరంలోఅపరిశుభ్ర పరిస్థితుల్లో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న దుకాణదారు కు రూ.18 వేల పెనాల్టీ విధించినట్లు బల్దియా ముఖ్య ఆరోగ్య అధికారి రాజారెడ్డి తెలిపారు....
వరంగల్ జిల్లా

అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం

గ్రేటర్ వరంగల్ నగరంలోని స్టేషన్ రోడ్డు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ వల్లీ దేవసేన...
వరంగల్ జిల్లా

ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని అందుకే ప్రైవేట్ రంగంలో జాబ్ మేళా

వరంగల్ (తూర్పు) నియోజక వర్గ పరిధి లోని ఏం కే నాయుడు కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ను రాష్ట్ర పంచాయతీ...
వరంగల్ జిల్లా

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.మండల ప్రత్యేక అధికారి డి.సురేష్.

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ: తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ ల అమలును పకడ్బందీగా నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి డి.సురేష్...
వరంగల్ జిల్లా

మోదుగ విస్తరిలో ఎమ్మెల్యే యశస్వనీ రెడ్డి, కలెక్టర్ సత్య శారదా రేషన్ బియ్యంతో భోజనం

జై భారత్ వాయిస్ న్యూస్ రాయపర్తి. వరంగల్ జిల్లాపాలకుర్తి నియోజక వర్గం రాయపర్తి మండలం కోలన్ పల్లిలో బుధవారం సన్న బియ్యం లబ్ధిదారుడైన  చిట్యాల పెద్ద సోమయ్య...
వరంగల్ జిల్లా

11న జరిగే జాబ్ మేళాకు పక్కడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ సత్య శారద

భారత్ వాయిస్ న్యూస్ వరంగల్, 8 ఏప్రిల్ వరంగల్ నగరంలోని సికే నాయుడు కన్వెన్షన్ హల్ లో ఈ నెల 11వ తేదీనజరిగే జాబ్ మేళా కు...
ఎన్టీఆర్

భ‌విష్య‌త్తులో ఆర్టిషియ‌ల్ ఇంటెలిజెన్స్, క్వాంట‌మ్ కంప్యూటింగ్ చాలా కీల‌కం  : ఎంపి కేశినేని శివ‌నాథ్

జై భారత్ వాయిస్ న్యూస్ విజ‌య‌వాడ :  ప్ర‌స్తుత కాలంలోని విద్యార్ధులు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవ‌టంతో పాటు వినియోగించి ప్ర‌యోగాలు చేయ‌టంలోనూ ముందు వుంటున్నారు. రాబోయే...
ఏలూరు

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు: మంత్రి కొలుసు పార్థసారథి

జై భారత్ వాయిస్ న్యూస్ ఏలూరు, ఏప్రిల్,8 : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల...
కామారెడ్డి జిల్లా

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రైతు సేవ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరి...
వరంగల్ జిల్లా

వరంగల్ వ్యవసాయ అధికారుల కొత్త మొబైల్ ఫోన్ నంబర్స్

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ : వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి అధికారుల మొబైల్ నంబర్స్ మార్పు చేయ బడింది… రైతులకు ఏ...
హన్మకొండ జిల్లా

తిరుమలగిరి లో సీతారాముల కళ్యాణం

ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా వేదమంత్రాలతో వేదమూర్తులతో నిర్వహించారు సీతమ్మవారినీ దూడం శ్రీదేవి మల్లేశం ఇంటి నుండి వేదమంత్రాలతో మేళా తాళాలతో...
హన్మకొండ జిల్లా

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం

(జై భారత్ వాయిస్ఆత్మకూరు) :శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు మండల కేంద్రంలోని వేణు గోపాల స్వామి ఆలయం లోను షిరిడి సాయిబాబా ఆలయంలో, నీరుకుల్ల లోని శ్రీ...
భక్తి సమాచారం

కన్నుల పండుగగా భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం

జై భారత్ వాయిస్ న్యూస్ భద్రాచలంభద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో...
కామారెడ్డి జిల్లా

సలాబత్పూర్ లో సీతారాముల కళ్యాణోత్సవం

కామారెడ్డి జిల్లా మద్నూర్. మండలంలోని సీతారాముల కళ్యాణోత్సవం సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభోగంగా నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఆలయ...
వరంగల్ జిల్లా

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సిటీ పోలీస్‌ యాక్ట్‌ అమలు

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ  వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎప్రిల్  ఆరవ తేదీ నుండి నెల రోజుల  పాటు 30 సిటీ పోలీస్‌ యాక్ట్‌...
వరంగల్ జిల్లా

సన్న బియ్యం పంపిణీ దేశానికి ఆదర్శం మంత్రి కొండా సురేఖ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:.రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం దేశానికి ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ...
వరంగల్ జిల్లా

జాబ్ మేళా పోస్టర్ విడుదల చేసిన మంత్రి సురేఖ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా తాను ప్రత్యేక చొరవ తీసుకొని ఏప్రిల్ 11న వరంగల్ జిల్లా...
వరంగల్ జిల్లా

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండపేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు గురువారం గ్రేటర్ వరంగల్...
హన్మకొండ జిల్లా

దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకుని జీవన విధానాన్ని అలవర్చుకోవాలి

తెలంగాణ సాయుధ పోరాటం తొలి పోరాటయోధుడు దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకుని జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డి అన్నారు. దొడ్డి కొమురయ్య 98వ జయంతిని...
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పరీక్షలు ప్రారంభం!

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బిఏ, బీకాం, బీఎస్సీ నాలుగవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమైనవి. పరీక్షల...
హన్మకొండ జిల్లా

పేదల కోసమే సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);పేదల మధ్యతరగతి ప్రజల కోసమే సన్న బియ్యం పంపిణీ చేస్తూ, ఆహార భద్రత, ఉపాధి హామీ చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి...
కామారెడ్డి జిల్లా

సన్న బియ్యం పంపిణీతో పేదలకు అసలైన పండుగ…..

జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డి కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు ఆదేశాలతోసన్న బియ్యం పంపిణీ పేదలకు పంచడం జరిగింది కాంగ్రెస్...
హన్మకొండ జిల్లా

2 నుండి ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు!

జై. భారత్ వాయిస్ న్యూస్ .హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ ,బీకాం ,బీఎస్సీ 4,(నాలుగవ )సెమిస్టర్ ,6(ఆరవ) సెమిస్టర్ పరీక్షలు రెండవ...