(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)గీసుకొండ మండలం అనంతరం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ...
(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ )హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 16 సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్ట్స్ అండ్ సైన్స్...
(జై భారత్ వాయిస్ హన్మకొండ) భారతీయ అంతరిక్ష నౌకా నిర్వహణ కేంద్రం (ఇస్రో) వరంగల్ ప్రాంతీయ కోఆర్డినేటర్లుగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫిజిక్స్ విభాగం...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) ఆత్మకూరు మండల కేంద్రం లోఅధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించవలసిన బాధ్యత ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.బుధవారం...
(జై భారత్ వాయిస్ న్యూస్ కాళేశ్వరం). తెలంగాణలో రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాటిని అద్భుతంగా...
(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)వరంగల్ జిల్లా, గీసుకొండ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ 75 వ జన్మదినం సందర్భంగా...
జై భారత్ వాయిస్ ఆత్మకూరు)వాహనదారులు ఎవరైనా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆత్మకూరు సీఐ సంతోష్ హెచ్చరించారు. ఆదివారం ఆత్మకూరు మండలం...
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరగనున్న నీట్ (యూ.జి) పరీక్ష సజావుగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు....
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):ప్రజా సమస్యల పై స్పందించి కార్యకర్తల వెన్నంటి ఉంటానని అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత, దళిత రత్న నత్తి కోర్నెల్ అన్నారు....