Jaibharathvoice.com | Telugu News App In Telangana

Month : June 2025

హైదరాబాద్ జిల్లా

స్థానిక సంస్థలలో బిసీలకు 42 శాతం రిజర్వేషన్  అమలు చేయాలి

(జై భారత్ వాయిస్ న్యూస్: భాగ్యనగరం)తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలలో భాగంగా సమాజంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో...
హన్మకొండ జిల్లా

విద్యార్థులు మాదక,ద్రవ్యాల మత్తులో పడవద్దు!-పరకాల ఏసీపీ సతీష్ బాబు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):విద్యార్థులు మాదకద్రవ్యాల మత్తులో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని పరకాల ఏసిపి సతీష్ బాబు గెలుపునిచ్చారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని సెయింట్...
కరీంనగర్ జిల్లా

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు

(జై భారత్ వాయిస్ న్యూస్ కరీంనగర్)‘‘ఏక్ దేశ్ మే దో నిశాన్, దో విధాన్, దో ప్రధాన్ నహి ఛలేంగే…’’ అనే నినాదంతో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక...
హన్మకొండ జిల్లా

ఉద్యమ కారులను ఆదుకోవాలి.

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆత్మకూరు మండల ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి బాబు మియా (చిరు) అధ్యక్షతన...