Jaibharathvoice.com | Telugu News App In Telangana

Month : July 2025

హైదరాబాద్ జిల్లా

బంధుమిత్రుల కలయికతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరంబంధుమిత్రుల కలయికతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని తెలంగాణ తొలి స్పీకర్ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హైదరాబాద్ నగరంలో...
వరంగల్ జిల్లా

తొలి ఏకాదశి నాడు  కొమ్మాల లక్ష్మీనరసింహ దేవాలయంలో  లక్ష పుష్పార్చన

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)ఏకాదశి సందర్భంగా  వరంగల్ జిల్లా గీసుకొండ మండల పరిధిలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో  ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు పణీ విష్ణు,...
వరంగల్ జిల్లా

భద్రకాళి దేవాలయం ఘనా క్రమం లో అమ్మ వారు భక్తులకు దర్శనం

జై భారత్ వాయిస్ న్యూస్: ఓరుగల్లుకాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు...
వరంగల్ జిల్లా

తెలంగాణలో యూరియా కొరత కేంద్ర ప్రభుత్వ వివక్షమే రైతులకు సరిపడా ఎరువులను అందించాలి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండకేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా మన రాష్ట్రానికి రావలసిన యూరియా ఏప్రిల్ మే. జూన్. నెలలకు గాను కేంద్రం 5 లక్షల...
వరంగల్ జిల్లా

కేయూ దూరవిద్య డిగ్రీ పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యలో డిగ్రీ పీజీ చేయటానికి 2025 26 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ జారీ చేసిందని ధర్మారం...
వరంగల్ జిల్లా

TG ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్) ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం

TG ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్) ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం  (జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TG EAPCET–2025 (MPC...