Jaibharathvoice.com | Telugu News App In Telangana

Month : July 2025

కరీంనగర్ జిల్లా

చింతకుంట గురుకులంలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు జూలై 31 వరకు అవకాశం!

కరీంనగర్, జూలై 30:తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఇంటర్ కళాశాల, చింతకుంటలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి తెలిపారు. ఇంటర్మీడియట్...
వరంగల్ జిల్లా

హనుమాన్ చాలీసాపఠించడంతో  దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తూంది

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:హనుమాన్ చాలీసా పఠించడంతో  దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తూందని హనుమాన్ గురుస్వాములు ఆకుతోట బాలకొమురెల్లి,పేరాల ప్రభాకర్ ,మాటేటి సత్యనారాయణ అన్నారు.వరంగల్...
వరంగల్ జిల్లా

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో “స్పూర్తి” కార్యక్రమం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్“స్పూర్తి” కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) వరంగల్ జిల్లా సివిల్ సప్లై...
హైదరాబాద్ జిల్లా

ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ కొరకు TG EAPCET – 2025 (MPC స్ట్రీమ్) రెండవ దశ కౌన్సిలింగ్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ మేరకు TG EAPCET – 2025 (MPC స్ట్రీమ్) రెండవ దశ కౌన్సిలింగ్ జూలై 26, 2025 నుండి...
హన్మకొండ జిల్లా

జేఎన్ఎస్ స్టేడియాన్ని పరిశీలించిన కలెక్టర్

హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియాన్ని శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేడియాన్ని ఆమె కలియతిరిగారు. జేఎన్ఎస్ స్టేడియంలోని వసతి సౌకర్యాలను కలెక్టర్ డివైఎస్ఓ అశోక్...
వరంగల్ జిల్లా

శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ఓరుగల్లులో ప్రసిద్దిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి దేవాలయానికి శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఓడిబియ్యం...
హైదరాబాద్ జిల్లా

సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్

దక్షిణ మధ్య రైల్వే లోని సికింద్రాబాద్ డివిజన్‌కు 1998 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐ.ఆర్.టి.ఎస్) అధికారి అయిన డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, డివిజనల్ రైల్వే...
కృష్ణా

ఆంధ్రప్రదేశ్ లోఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అమలు

Press Release • మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకంలో ‘జీరో ఫేర్ టిక్కెట్’ • మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వివరాలతో టిక్కెట్ల జారీ •...
హైదరాబాద్ జిల్లా

బంధుమిత్రుల కలయికతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరంబంధుమిత్రుల కలయికతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని తెలంగాణ తొలి స్పీకర్ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హైదరాబాద్ నగరంలో...
వరంగల్ జిల్లా

తొలి ఏకాదశి నాడు  కొమ్మాల లక్ష్మీనరసింహ దేవాలయంలో  లక్ష పుష్పార్చన

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)ఏకాదశి సందర్భంగా  వరంగల్ జిల్లా గీసుకొండ మండల పరిధిలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో  ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు పణీ విష్ణు,...
వరంగల్ జిల్లా

భద్రకాళి దేవాలయం ఘనా క్రమం లో అమ్మ వారు భక్తులకు దర్శనం

జై భారత్ వాయిస్ న్యూస్: ఓరుగల్లుకాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు...
వరంగల్ జిల్లా

తెలంగాణలో యూరియా కొరత కేంద్ర ప్రభుత్వ వివక్షమే రైతులకు సరిపడా ఎరువులను అందించాలి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండకేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా మన రాష్ట్రానికి రావలసిన యూరియా ఏప్రిల్ మే. జూన్. నెలలకు గాను కేంద్రం 5 లక్షల...
వరంగల్ జిల్లా

కేయూ దూరవిద్య డిగ్రీ పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యలో డిగ్రీ పీజీ చేయటానికి 2025 26 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ జారీ చేసిందని ధర్మారం...
వరంగల్ జిల్లా

TG ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్) ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం

TG ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్) ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం  (జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TG EAPCET–2025 (MPC...