Jaibharathvoice.com | Telugu News App In Telangana

Month : August 2025

భక్తి సమాచారం

వినాయక చవితి పండుగ హిందూ సంప్రదాయక పద్దతిలో జరుపుకొవాలి

జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేటవినాయక చవితి సందర్భంగా గ్రేటర్ వరంగల్ నగరంలోని ఆదర్శనగర్ ఉర్సు రోడ్ నందు భద్రకాళి మహిళా సంక్షేమ మండలి ఆద్వర్యంలో వినాయక...
వరంగల్ జిల్లా

కాకతీయ మెగా టెక్స్ట్సైల్ పార్క్  వరంగల్ బస్టాండ్ వరకు నూతన బస్ సర్వీస్

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుకొండ మండలంలోని *కాకతీయ మెగా టెక్స్ట్సైల్ పార్క్ నుండి వరంగల్ బస్టాండ్ వరకు నూతన బస్ సర్వీస్ ను కలెక్టర్ డాక్టర్...
పార్వతీపురం మన్యం

ఒకే వ్యక్తికి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

జై భారత్ వాయిస్ న్యూస్ శ్రీకాకుళం భుత్వ ఉద్యోగం అంటేనే పోటీ పరీక్షల్లో నెగ్గాలి అందుకోసం అకుంఠిత దీక్షతో కష్టపడి చదవాలి ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో...
కాకినాడ

మద్నూర్ కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

జై భారత్ వాయిస్ న్యూస్ జుక్కల్ ఆగష్టు 24 )కామారెడ్డి జిల్లా ప్రజావ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని జుక్కల్...
హన్మకొండ జిల్లా

ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ విద్యాసంస్థల్లో ఎవరైన విద్యార్థులు ర్యాగింగ్‌ లాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌...
జాతీయ వార్తలు

చిన్నపిల్లలతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

జై భారత్ వాయిస్ న్యూస్ ఉత్తర ప్రదేశ్ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పసిపిల్లలను ఎత్తుకొని వారిని నవ్వించారు.నిరుపేదలు, పేదల కుటుంబాలలో వివాహాలు  ఇతర శుభ కార్యక్రమాలను సులభంగా...
వరంగల్ జిల్లా

TGICET–2025 : MBA  MCA కోర్సుల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియ ఘనంగా ప్రారంభం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TGICET–2025 కౌన్సిలింగ్ ప్రక్రియ MBA, MCA కోర్సులలో ప్రవేశాల కోసం శుక్రవారం...
కామారెడ్డి జిల్లా

పెద్ద ఎక్లరా లో ఘనంగా ట్రాక్టర్ ర్యాలీ

కామారెడ్డి జిల్లా ఎడ్ల పొలాల అమావాస్య సందర్బంగా  మద్నూర్ మండలం లోని పెద్ద ఎక్లారా గ్రామంలో శుక్రవారం ఘనంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లను అందంగా అలంకరించి...
వరంగల్ జిల్లా

వరంగల్ అర్బన్ కొ ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ అభ్యర్థి కేడల.పద్మ ప్రచారం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్వరంగల్ అర్బన్ కొ ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పాలక వర్గం ఈనెల 21న జరుగుతున్న ఎన్నికల సందర్భంగా  మహిళా కేటగిరికి చెందిన...
హన్మకొండ జిల్లా

సామజిక ప్రయోజనం కోసం,ఇంజనీర్ ల పాత్ర ప్రధానం

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ  సామజిక ప్రయోజనం కోసం, ఆచరణాత్మక పరిష్కారాలను చూపడంలో ఇంజనీర్ ల పాత్ర ప్రధానం అన్నారు, కృత్రిమా మేధా నైపధ్యం లో ...
వరంగల్ జిల్లా

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని నిర్మాణాల పనుల సందర్శన

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ:17 గీసుగొండ మండలంలోని శాయంపేట హవెలి గ్రామంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కే యం టి పి) ను ఉమ్మడి...
ఉద్యోగాలు

భారతీయ జీవిత భీమా సంస్థ లో LIC jobs 841 ఉద్యొగాలు

భారతీయ జీవిత భీమా సంస్థ లో LIC jobs 841 ఉద్యొగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందిAAO అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ 350,AAO స్పెషలిస్ట్ 410,AE...
హన్మకొండ జిల్లా

మాధవరెడ్డికి ఉత్తమ సేవ ప్రతిభా అవార్డు  

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ, ఆగస్టు 15:  భారత79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, హన్మకొండలోని పరేడ్ గ్రౌండ్స్‌లో  జిల్లాలో పనిచేస్తున్న  వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ ...
హన్మకొండ జిల్లా

శ్రీనివాస్ కు ఉత్తమ ప్రతిభా అవార్డు  

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ, ఆగస్టు 15:  భారత79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, హన్మకొండలోని పరేడ్ గ్రౌండ్స్‌లో  జిల్లాలో పనిచేస్తున్న  వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ ...
హన్మకొండ జిల్లా

శంకేశి రాజేష్ కు ఉత్తమ ప్రతిభా అవార్డు  

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ, ఆగస్టు 15:  భారత79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, హన్మకొండలోని పరేడ్ గ్రౌండ్స్‌లో  జిల్లాలో పనిచేస్తున్న  వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ ...
వరంగల్ జిల్లా

ఎస్జీటీలపై చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం

( జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబుద్ధులు నేర్పుతున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్ జీ టీ ల)పై ప్రభు త్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని సెకండరీ...
వరంగల్ జిల్లా

వరంగల్ లో 12న మెగా జాబ్ మేళా

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)ఆర్యవైశ్య మహాసభ వరంగల్  హనుమకొండ* జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *ఉచిత జాబ్ మేళా ఆగస్టు 12న వరంగల్ చౌరస్తా రాధాకృష్ణ...
హన్మకొండ జిల్లా

పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)గ్రామపంచాయతీల లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి కనీస వేతనం రూ. 25వేల రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని జిల్లా గ్రామ పంచాయతీ...
హన్మకొండ జిల్లా

ఇంటర్ విద్యార్థులకు *HCL TechBee – ఆగస్టు 12th Software రంగంలో ఉద్యోగ మేళ

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో HCL Technologies వారు నిర్వహిస్తున్న HCL TECH Bee Programme కొరకు 2024/2025 సంవత్సరంలో ఇంటర్మీడియట్...
వరంగల్ జిల్లా

ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండగీసుకొండ మండలంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టేలా అన్ని విధాలుగా అధికారులు సహకరించాలని అధికారులకు పరకాల ఎమ్మేల్యే...